గాన (గ ంభావళి
దకండు పురిపండా అప్పలస్వామి
వ్యా్వావహారికా౦ ధ్ర
వుహాభార త ౦
ఆది, సభా పర్వాలు
సనసంపుట ౧౦ 1
సో
పురిపండా అప్పులసాశైమి
ta
కవితానమితి ఆధ్య క్లుడు
పాచీిన[గ౦ఖావలి
రాజము హేందదధమ్ను
VYAVAHARIKANDHRA
MAHABHARATAM
( CANTOS ADI - SABHA
Vol 1
By
PURIPANDA APPALASW AMY
First Edition - November i951
Sacocnad Edition ~ April 1963
Fhird Edition - October 1066
Price Rs 5-50
Printed at Saraswathi Power Press, Rajahmundry
Rights జరా చు by ihe Publiehers
PRACHEENA GRANENTAVALI
ఇ త స క పి ఆ శ bb RK Y
Editor; PURIPANDA APPALASWAMY
విషయనూ చిక
4 శ్ర ప్రభ ముల
ఆదెప ర్వ 0౧
ముదటి ఆశ్యానం 1-19 నాలుళో ఆశాంసం 87-126
(ఎస్రొవన l దుష్యుంతుడిక య్ 88
అను (క మణికి కి శకుంతల 91
ఉదంకుడి కథ 8 మవాోభఖిపుడూ గంగా 103
రురుడ కథ 14 శంతనుడూ సత్యవతీ 110
ఇండో ఆళాానం 2-58 ఫీవ్మ(్రతిజ్ఞ 118
నాగుల ఫుట్లుక 20 దీర్త త ముడి కథ 118
సము[ద్రమథనం 22 మాండాన్యముని కథ 125
సవతుల పంజెం 95 ఐదో ఆశారసం 127.165
గరుత్మంతుడి కథ 27 గాంధారి 127
శీనుడి జై రాగ్యం 87 కుంతి 129
జరాఠ్కారుడి కథ 89 పాండురాజు 181
పరీశ్నీత్తు మరణ గాథ 42 భి;దకథ 139
సర్పయాగం ఓ&7 '్వేతికేశు శాసనం 140
ఆన్మీకుడు ర్] ధర శై వరో 141
మూడో ఆశ్యాసం 54-86 ఫీముడు 142
దుర|ోభనుడు 149
వను చరిత రర అధునుడు 145
మత్స్యగంధి ర? నకల సహా'జేవ్రులు 147
సముని వీర్ పాండురాజు నురణం 148
'జీళదానవుల అవతారకథ రర (టోణా చార్యులు 155
జారనకంకం 67 ఏం అవ్యుడు 162
ఠషంజీవని 68 ,ఏరుదశిణ 164
కుడూ చేవయాని 72 పరీతు 164
శరన * ఆరో ఆశ్యాసం 166-214
లకుడమూా తి 73 అశ్రునిజ్యా (పదర్శనం 166
Il
(దుపదుడి పరాభవం 1764, రొ క సయాగ గి 219
యుచరాజు ధర్మరాజు 180 సస్థయంవరంి 942
కణిక నీతి 181 మత్స్య్యయం్యతం లెక్షిక
నక క థ 198 ఐముగురూ ఎంచుకోండి 249
తండ్రీ కొడుకులు 155 ఇంద సేన ౩థ 267
లక్క. ఇల్లు 189 జోపది పెళ్ళి 962
పలాయనం 194 ఎనిమిచో అఆవ్యాసం 264-802
హీడింబ 19? ఇంద పస" 278
హీ డీంబుడి పధి ఉల నుంద-ఉవసుంరుల కడి 976
భుటోత్క_చుడు 204 అిపనుడి త్వీదమా [గే 79
ఇతాటనం 205 981
అ ఫర
బి షు 10౪ oz
ఏడో ఆ శాగసం 215-298
(కాపడీ ధృష్టద్యుమ్నుడూ ఎర సుభ్యద పళ్ల A891
పొంచాలాని" పయనం 219 ఆగ్నిహోతుడి అకలి 2లిర్
అం గార పర్థాడు 230 శ్వేతకి కథ 297
త్రపక్రీ నంవరుణుల క బకర్ గాండీవం 499
వశిషుడూ నిళశ్వామి(తుడూ 229 ఖాండవ గవానా 301
కలా RE సొదుడిక థ కశ లాధ్చకి వట్టల కథ 304
జాయ్యడి కథ 249
సభాపర్యమయు
మొదటి ఆశ్యాసం 809.855 ఇండో ఆశాంసం 856-403
ముయ నధ శం శికుపొలుడీ శిహొలు వీరి?
నారదుడి రాజనీతి పసనంగం వశత శకుపొలుడి బధ కంకి
లోక పాలకుల సభలు §1l9 పళాభకం 866
వాంనుధూ డిభకుదూ 826 పర్యునాళాయ నమూడులః $6
ఈ ధథొసంధుడు £81 జాడదరి S19
భుగధ విజయం 898 వస్త సహార అం త్ంర్
దిగ్విజయం 848
రొబనరాయం 362 "ఉర్లనరాచి
పురివండా అప్పలస్వామి
అంకితం
మూ!
అమ్మా, అని నిన్ను నోరారపిలిచీ,
చివరిసారి నీ దర్శనం చేసీ,
వెళ్ళివస్తానని నోరారా చెప్పీ
ఇచాళకి
ఎనిమి బెళ్ళు దాటుతున్నా యి.
భారతం సంపూర్ణ ౦గా నానోట వినకండాచే
వెళ్ళిపోయావు.
తీర్చుకోలేని ఈలోపం నిరంతరం
వేధిస్తూనే వుంది నన్ను,
వం చెయ్యనూ !
నాకు 'తెలును
ఎక్కాడవున్నా నన్ను నింటావు నువ్వు.
ఇదిగో
తెలుగు భారతం.
ఆశీర్వదించుం
విన్నపం
పెద్ద ఉద్యానంవంటివాడు వ్యాసముని ఆ ఊహ్వానంతో మటబోధారితిం కట్బప్కియం
ఆ కల్పవృక్షం తెచ్చి, తిర్చి, దిద్ది తెలుగువాది బరొణి చెట్టుగా నాటారు మన అన్నయ్యా,
ఎ_ా౮పెగ్గడా, తిక్కనలు మూలంఏంటే ముచ్చటగా చివరువేసీ, పూలుపూపీ పళ్లుంం చంది -
ఆం(ధ్యపజానికం అంతటికీ అది ఆంచెరావాలషు ఆకౌంకతో. ఆరంింఎపిం వ్యాం
హారి కాంథ మహాధారత వికాట ఉద్యోగాల సంపుటం వెలుపవగాం దేశకంశాలుుం శాలల
నించీ ఆశకు మించిన ఆదర (పోత్వ్సాహాఎ అభింవాయిు I ఎ తో వమన ఏ కెటి ట్టు 29
అనకాఎల్లి ఎట్నాలవో ఎవ్మారాలూ, నత్కారాయా జరిగాయి ఎ పురు పెద్దలూ టుమునుటూ
సదభి[పాయాలు పంపారు ఇంకా ఎందరో ఎన్నోవిధాల ఉశ్చాహపదిచారు,
ఈ నన్మొానాలూ సత్కారాలూ వ్యక్తేపరంగా నావి కావని నాకు తెలును ఇదంతా
మహాభారతం మహాకావ్యానివి. ఆ భావంతోనే నతమిస్తకుర్టువుతున్నా ను. ఇతోధి
మైన (పోత్స్పాహోనికి సవినయంగా దోయిలిన్తున్నాను.
మహాభారతం ఆమూల్మాగంగా అవగాహన కావాలంటే ఆషాదశ పురాణాలూ,
శ్యతులూ, (శుతులూ, వివిధశాస్త్రాలూ-జవన్నీ ఆవలోకించడం ఆవసరం. అందు5నే పాఠకుల
సౌకర్యం కోనం వివరణాలు నం[గ్రహంగా ఉదహరించాను. ఆపశ్యకత ననుసరించి ఆనేక
చోట్ల నంస్కృ్రతం మూలం నహాయం తీసుకున్నాను. చివర పేర్ణనూచిక జతసరిడాను,
పారకులకివి ఏమా(తం ఉసకరించినా నా (ప్రయత్నం సార్థక మవుతుంది.
ఈ సంపుటం ముదణలో పూపులు దగ్గిరనుండీ ఎంతో శ్రమించి తోడ్పడ్డారు పోద
రులు శ్రీ విరుమమంతి సింహాచలముగారు. ఎన్నోహాపులు చూశారు మితురా శ్రీ సున్నం
వీరరాజకవిగారు. ఎన్నో నలహాలిచ్చారు నేన్తం క్రీజయంతి మబ్బారావుగారు. ఇది న్యంతవనే
మాసి, వి. యస్. మ్య్మదణూాలయానికి. ఈ సహృదయు అందరికీ నా వినయాంజలి.
ee శ్ర్యుడాడండా ఆప్తులన్వాశు
మయ; శ్రావణం
శ
ఆదిపర్వ ౦
వఎఎఎద టి ఆ శాం స మం
(పస్తాభన
పుణ్య తే (త్రమైన నై_మిశారణ్యంలో పెద్దపెద్ద మునలంతా
= వేశముయ్య్య్యారు. కులపతిో శకౌెనక్షముని లోకకల్యాణం కోసం
౦జేళ్ళ స్యతయాగం వేస్తున్నాడు. నూతుడు* ఉగ్యశవనుడూ
లకి వచ్చాడు. కథకచకవంర్తి ఆయన, వ్యాసముని శ్ష్యు
రోమహార్ష ణుడి కుమారుడు. పురాణాలు యావత్తూ ఆయన
క చివర నాట్యుమాడు తుంటాయి. అతి యూడడ ంతో-న
వన్మండీ అతడి యక్ట్ళ - మూగారు. అనేకవిభాల గారవించారుం
మంచి పుణ్యకథలు ఏవన్నా. వినిజించమన్నాగు. మునులంద
నమస్కరించాడు నూతుడు, “నాకురాని కథలంటూ నేవు.
జొప్పండి ఎలాంటి కథ శావాలి మోకు?! వూరు వది
వుంటే అజే ఇపుతానుి అన్నాడు.
“అపూర్వమైన కథ కావాలి మూక” అన్నారు మునులు.
ద్యుంగా వుండాలి. అది వినడంవల్ల చక్కాని జ్ఞానం కలగాలి.
లు పోవాలి” అన్నా రు.
* పదిజీలమంది మునుల్ని పోనీన్తూ "వేదం -దదివించేవాడు కులపతి.
శ అందదు? యజబజమానులుగానూూూ ఆందరూా రుత్యిజులం గానూ వుండి
కుజ్హ ౦ చ్ళత్రయాగణం,
+ వురాళకాలదా ఆనీ క ంతస్థం చేస్ యజ్ఞాలా అవీ జరోటసప్పుకరూ,
ర్చారుత్యానూ 'కాక్కిణాడుం కంాతుచం, భూ చాధయాళ్తాదాఖణం,
ప్యావహారి కాం(థధ మహాభారతం
“బావుంది. మోకు నచ్చినకథ - మహాభారతం చెపుతాను,
నండి,”” అంటూ ఉపక్రమించాడు సూతుడు.
“ఆదికాలంలో వేదాలన్నీ వొక కరాదగ్గిర కలగాపులగంగా
వుండేవి. వది వదో చెప్పడానికి ఏలుపడేదికాదు. అవన్నీ విడ
మర్చినవాడు వ్యాసముని. రుగ్వేదం, యజ కందం, సామ వేదం,
అథర్వ వేదం - ఇలా నాలుగు వేడాలుగా విభాగించాడు. ప లుడూ
వై శంపాయనుడూ నుమంతుడూ జై మినీ = ఈ నలుగురు శిష్యులిక్
చెప్పి వరసగా ఆ సాలుగింటికీ సూ. తాలూ రాయించాడు, "వేద
వ్యాను డయాడు. ఆ వేదవ్యాసుడు రాసిన పుణ్యకథ మహాభారతం.
“తన తపశ్ళ క్రి వల్ల పగ్గనిమిది పురాణాలూ*్క, ధర్భశాస్తాల
అర్థాలూ, వేదాల వేజాంతాల తాత్స ర్యాలూ, ధర్మార్ల కామ
మాశకూలికి సంబంధించిన కథలూ, ఇతిజళసాలూ, (పనిద్దులెన
సుహామునులా మహారాజులా వంశచర్మితలూ, వర్లా(శమాల ధర్న
కమూలూ, శ్రీకృవ్ల మహాత్మ కామూ, భారతేపీరుల మహాగుణా లూా_
వవన్న్నీ నిర్శలమూ, విజ్ఞానవాయమూూ ఐన తన వాగ్షర్పణంలో (ప్రతి
ఫలించేటట్టు మహాభారతం రాశాడు వ్యాసముని. అజేపనిగా
కరూచుంకు ఇది ముగించే సరికి మూడేళ్లు పట్టింది ఆయనకి,
“ధర్మ్శతత్వం తెలిసినవాళ్లు ధర్ణశ్యాన్ర మని పొగిడారు దీన్ని.
వేదాంతవేత్తలు వేదాంత మన్నారు. నీతికోవిదులు నీతిశాస్ర్ర
మన్నారు. మహాకనులు మహాకావ్య మన్నారు. లాథుణికులు
లతుణశా(స్ట్రు మన్నారు. చరి్యితకారులు ఇతిహాస మన్నారు.
పారాణికులు పురాణాల సంపుటీకరణ మన్నారు.
* పద్ధెనిమిది పురాణాలు * (న్నాపురాణం, పద్మఫురాణం, విష్ణు
ప్రరాణం, శివపురాణం, శ్రునుడ్భాగవతం, నారద ఫురాజణథి, మార్మ్క..౧జీయ
పురాణం, అగ్నిపురాణం, భవిష్యపురాణం, (బన్మావైవర్తపురాణం, లింగ
పురాణం, వరాభాష్త్రురాణం, స్కాందపురాణం, వాదన పురాణం, కూర్చు పురాణం,
మర్చ్యవురాజుం, సర్తుద్సపు రాజం, (్రుహ్నోండపురా జజ. విన్దువ్తుబాణం ర్వీ ఈ
ళ్
ఆదిపర్వం త్రీ
“విశ్వక_ర్త చేసిన భూ(పపంచంలో ఉపడీపాలూ, మహోద్వి
పాలూ వున్నట్లు మహాభారతంలో ఉపపర్యాలూ, మహాపర్వాలూ
వున్నాయి. అవీ చెపుతాను వినండి.
అను [కమణిక
“పౌషుడి చరితా, పులోముడికధా, ఆన్తీకుడికభా, ఆది
వంశం పుట్టుకా, పాండవులూ వాళ్లూ పుట్టడం, లకూాఇల్లు కాల్చడం,
హిడింబి కధా బకాసురవభా, అంగారవర్షుడికధా, (చఛాపది స్వయం
వరం, (చాపది పెళ్ళి, విదురుడిరా కా, అర్ధ రాజ్య(పా _వ్స్ అర్జునుడి
తీర్ణయా( తా, సుభ(ద్ర పెళ్ళీ, అరణం "లేవడం, తూూండవవన దపవహానం,
మయుడు కనివించడం, సభానిర్మాణం, మం(తాలోచన్యాా జరా
సంధుడి వధా, దిగ్విజయం, “రాజనూయం, అర్హ వ? అర్పించడం,
చవినుపాలవభథా, జూదం, మళ్ళీజూదం, అరణ్న్య(ప వేశం, కివ్యూర
వధా, ఇం(దకీలపర్వ తానికి వెళ్లడం, శివుడు కిరాతుడై. రావడం,
ధర్భ రాజు తీర్ణయా(_ఆా, జటానురుడి వధా్మా యశుడితో యుద్దం
ఛీముళ్లే అజగరంపట్టుకోవడం, మార్మ..౦డేయముని కథా, సత్యభామా
(చాపదుల సంవాదం, దుర్యోధనుడు గొబ్నప లైలికి వెళ్ళడం, (పాయో
పవేశం, ముద్దలుడు కుంచెడు వడతో అతిధిసఆఈ్మా-రం చెయ్యడం,
(చాపడిని ఎత్తుకుపోవడం, కర్టుడికుండలాలు ఇం(దుడు పట్టుకుపోవడం,
అరణి కథా, సాండనవులు విరాటరాజు కొలువు చేరడం, కీచక
వధా గో ((గవహాణం, అభిమన్యుడి వివాహం, యుద్ద(పయత్నం,
సంజయ రాయబారం, ధృతరాష్ట్రుడి జాగరణం, సనత్పుజాతీయం,
సంధి(ప్రస్తావనా, కృష్ణ రాయ బారం, యుద్దయా( శా, ఉలూూక రాయ
బారం, రధికుల్ని లెక్కించడం, కర్టుడి సహాయనిరాకరణం, అంబకథా,
జంబూద్వి పని ర్మాణం, భూవరి మాణాం, భీష్ముడి అభి పేకం, భగవ
ద్తా ఛీప్టువధా, (దోణుడిఐభి శే కం, సంక_ప్తకులవధా, అభిమన్యుడి
వథా, అర్జునుడి (ప్రతిజ్ఞా, జయ్యిద్రథుడివధా, ఫఘుటోత్క_.-చుడి వధ్యా
(దోణుడినథా, నా రాయ 'ణా్యన్త్రు(ప ఊూగం, కర్గవథ్యాా శల్యుడివథా
4 వ్యావవహారికాం(ధథ మహాభారతం
దుర్యోధనుడు మడుగులో దూరడం, గదాయుద్దం, సరస్వతినది మొద
లెన ఫ్ర నిదిస్తున్న వాళ్ళిని అశ్వ'కామ చంపడం, అశ్వ
ర సేమీకాస్త ౦ (ప్రయోగించడం, ధర్మరాజు తిలోద కా లివ్వడం,
ైలవిలాపం, అపరకర్ణలునిర్వ క్రి రించడం, ధర్మరాజు రాజ్యాభీ చ్చే కం
చా రాక వధా, గృహవ భాగం, శాంతిప పర్వం, రాజధ ర్మూల వివ
రణ్కా ఆపద్దర్మాల వివరణా, వాూాయతధ రాల వివరణా, భీవు డదు
భర్మరాజుకోరిన ధర్మాలు వివరించడం, భీష్ముడి మరణం, అశ్వ మేధం,
అనుగ తా, ధృత రాస్త్రడూ మొదలె నవాళ్ళు అ(శమవాసం చెయ్యడం,
పాండవులు వెళ్ళి చూడడం, నారదుడిరాకా, యాద వకులంలో
ముసలం పుట్టడం మహో(ప్రస్టానం, స్వర్తారోహణం, హరివంశం
భవివ్యుత్సర్యం - ఇవీ వందా ఉపపర్వాలు.
| “ఆదిపర్వం, సభాపర్వం, అరణ్యాపర్వం, విరాటపర్వం, ఉద్యోగ
పర్వం, భీహ్మపర్వం, (దోణపర్వం కర్జపర్య్టం, శల్యపర్వం, సౌషెక
పర్వం, డ్ర్రీపర్షం, శాంతిపర్వం, అనుశాసనికపర్వం, అశ్వమేధ
పర్వం, ఆశ్రమువాసపర్వం, మౌాసలపర్వం మహ్మాపస్థానిక పర్వం,
న్వర్హారోపాణపర్యం - ఈ పద్దెనిమిదీ మహాప రాలు,
“పెద్ద ఉద్యానవనం ఇంటివాడు వ్యాసముని. ఆ ఉద్యానంలో
కోక ం కల్పవృతు.0, కథలు కొమ్ములు. వేదార్థాలు సీడపట్లులు.
భర్మార కామమాతాలు పువ్వులు. కృృష్ణార్తునగుణకీ_ర్త నం పళ్లు. "పండి
తులనికాదు, పామర్తనికాదు, పిల్లలనికాదు, వృద్ధులనికాదు, మానవ
మూతులు ఆందరికీ ఆశ్రయ దాయక మెంది మహాభారతకల్పవృత.౦.
“తదెకదిక్షులో మూడేళ్లు కూచుని మహాభారతం ముగించాడు
మహాముని. * దీన్నిప్రణారంకోనం నారదుడి దేవలోక 6 పంపాడు.
ఈ వ్యాసుడు భఖ భారతిం. చెపుతూ వుంటే విఘ్నేశ్వర డు రాన్వూవ్లుం "దే
ఛ్లాడని వొక కథ వుంది. అగకుంజా చెపుతూ వృంచమని విష ఘ్నుశ్షురుఢడు కోరా
డట | కందా రాయమని వ్యానువన్నాడట ' కథ ఆలోచించుకో
వల నీవ చేల పుడు, తర కానిభుట్లాలు వెప్పేవాడట వ్యాసుడు. సులభం గా ఆరం
జాన వాటిన వ్యాసభుట్లాట్లు ఉంటారు జండీతంలు, క
ఆదిపర్వ ౦ స్
డేవలుణ్ణి పితృలోకానిక్రీ, శుకుల్షై గరుడ, గంధర్వ, యతక్షు, రాతస
లో కాలికీ, సుమంతుకి నాగలోకానికీ పంపాడు. నరలోకంలో
(ప్రచారం చెయ్యడం కోసం వైశంపాయనుక్ణో నియమించాడు. వై శం
పాయనుడు జనమేజయుడికి చెపుతూవుం కే విని వచ్చాను చేను.
“కృతయుగం చివర 'దేవానురయుద్ధంలా, (లేతాయుగాం
తంలో 'రామరావణయుద్ధంలా, దాగపరంతుదిని కురుపాండ వయుద్ధం
జరిగింది. అందులో భీష్ముడు పదిదినాలు పోరాడొడుం (దోణుడు
ఐదుదినాలూ, కర్ణుడు రెండుదినాలూ, శల్యుడు వొకపూటా, దుర్యో
ధను డొకపూటా యుడ్ధం చేశారు. ఏడు అత్రోణీల సేన పాండ
వులిది. కౌరవులిది పదకొండు అవ్షోశీలు ఈ ప ద్దనిమిది అవమేణీల
సేనా శమంతేకపంచకంలో వాకోరాహోరి పోరాడింది. ఆ పద్దెనిమిది
దినాలూ భూమండలం గజగజా నణిక్రిపోయింది.
“మనస్సుసపెట్టి మహాభారతం వొక్క-కేవిం కేచాలు. నాలుగు
వేదాలూ, పద్దెనిమిది ధర్శశాస్తాలూ% పద్దెనిమిది పురాణాలూ,
మాతు శాస్త్రాల రహస్యాలూ అన్ని అవగతమా తాయి” అన్నాడు,
“ఐతే మహాభారతమే వింటాం. వివరంగావెప్పు” అన్నారు
మునులు. “శముంతకపంచకవుం కు వమిటి? అక్షోణీ అంక ఎంత 1
అనీ అడిగారు.
“(కేతా ద్యాపరయుగాల సంధినాటి మాట,” అంటూ ఎత్తు
కున్నాడు సూతుడు. త(కతియులమోడ ఆ(గహించాడు పరళు
రాముడు. ఇరవై వొక్కమార్లు దండయాకతచేశాడు. కు(త్రియు
డన్న వాళ్షైల్లా తన గండగొడ్డలితో నరికిపారేశాడు. రాజులర_క్తంతో
ఐదు ముడుగులువేశాడు, ఆ ర కృంతోనే వత్చతర్చణం చేశాడు.
x స్మతులే ధర్మశాస్త్రాలు మనుస్మృతి, బృవాస్పతిన్మృృతి, దత్న
సతి, యమన్మృృతి, విమ్ణుస్మృతీ, శంఖ న్మృతి, గోతనుస్మ ఎలి, అంగిరసస్మ తి
అ్రిన్మతి, అపస్తంబన్మ తి, యాజ్ఞవల్క్య న్న ఖతి? శాతాతపస్మతి, ప రాళర
సతి, (పాచేత సన్న ఎకి, సంవ ర్హస్మ ఎ్రెతీః జాళనస్మ ఏతం లిఖిత న్మృృత్కివోరీత స్ట గతో
6 వ్యావహారి కాం(ధ మహాభారతం
విత్స దేవతలు వచ్చి (పార్టించిన మోదట ఆయనకోపం శమంచి
ర ్కక్షంతో అలా ఆయన మడుగులు చెసిన (వ బేశం ఫమంతేక పం
మెంది. అదే కురుశే (తం.
“బక అమ్లోణీ సంఖ్య - ఒక రధం, ఒక వనుజా, మూడు గు
లూ ఐదుగురు భటులూ వున్న సెన్యం పత్తు ఆంటారు. అ
టివి మూడు పత్తులు ఐతే వొక చసేనాముఖ హాతుంది. మూ
సేనాముఖాాలు వొక గుల్మం. మూడు గుల్మాాలు వొక గం
మూడు గణాలు వొక వాహిని, మూడు వాహినులు వొక సళ
మూడు పృతనలు వొక చమును. మూడు చమువులు వొక అనీ!
పది అనీకినులై తే వొక అక్షూహిణి. అంప ఇరవై వొక్క-వేల ఎనివి
వందల డబ్బయి రథాలూూ అన్ని ఏనుగులూ, అరవై ఐదువేలా ఆ
వందల పది గురాలూ, లశ తొమ్మిది వేల మూడువందల యా
మంది భటులూ వున్న సైన్యం వొక అక్షోణ అవుతుంది.
“సేనల వేర్లు | రథాలు | వనుగులు | గురాలు | భటులు
పత్తి l 1 | ల్! గ్గ
చేనాముఖం కి క్ర 9g | 18
గుల్హం 9 9 27 శక్
గణం 27 2 81 | 185
వాహిని 81 81 243 | 405
పృతన 248 248 729 1,215
చమువు 729 729 2,187 | 3,645
అసీకిని 2,187 | 2,187 ౧వీ01 10,9835
అక్షాహిణి 21,870 | 21,870 6ర610 | 1,09,850
పాండవ నేన?7అక్షో 1,56,090 1,55,090 | 4,59,870 7,09,450
శారవసేన 11 ,, | 2,40,570 | 2,40,570 | 7,31,710 | 1902౫50
18 ౫ | 8,98,600 | 8,98,660 | 11,80,930 | 19,68,800
ఆదిపర్వ రి 7
“ఇలాంటి పద్దెనివింది అక్రోణీల సై న్యం పద్దెనిమిది దినాలు
ఘోరంగా పోరాడింది కురుశ్నే[తంలోం
“ఆ కురుశే(తంలోచే కొన్నా శృకిందట జనమేజయ చక్రవర్తి
గొప్ప యజ్ఞ మొకటి. చేస్తున్నాడు. య్యాశాలముందు కులాసాగా
తిరుగుతూ వో కుక్కవీల్ల కనపడిం దొకనాడు. జనమేజయుడి
తమ్ములు (శ్రుత సేనుడూ ఫీముసేనుడూ ఉ్యగనేనుడూ కొట్టి తరిమూరు
డాన్ని. కుక్కొ-విల్హ చేరు నారమేయుడు. దేవత ఐన ఆడకుక్క-
సరమ కుమారు డది. దెబ్బలు తిరి అరుచుకుంటూ వెళ్ళి తల్లితో
మురపెట్టాడు సారమేయుడు మండిపడింది సరమ. జనమేజయుడి
దగ్గిరికి వచ్చి అనవలసిన నాలుగు మాటలూ అని వెళ్ళింది.
“అ( క్రమంగా నా కుమారు క్లో కొట్టారు ని తమ్ములు. ఇంతేనా వివేకం
తేక పోయింది వాళ్ళకి వ అపరాధమూా చెయ్య లేదు నా
చిట్రితండి. పసికూన. మంచీ చెడ్లా లేకుండా వేదవాళ్ళని, నోరూ
వాయీ లేనివాళ్ళని బాధించే దుష్టులమోద మబ్బులేని విడుగు పడు
తుంది” అంది. ని క్చేష్ట్రుడెపోయాడు జన మేజయుడు,
“యజ్ఞం ముగిసింది. హస్తినాపురం వచ్చేశాడు చ(కవర్తి,
ఐనా సరము మాటలు వునస్సులో మెలుగుతూ నే వున్నాయి. అందుకు
అవసరమైన శాంతులూ అప్ జరిగించాలి. తగిన పురోహితుడి
కోసం వెదకడం మొదలుపెట్టాడు. ఎన్నో మునిషల్లెలు వెదికి
సోమ[(శవసుడ నే తపశ్శాలిని తీనుకు వచ్చాడు. (శ్రుత శవసముని
కకుమారుడాయన. ఒక నాగకన్య (కుత శ్రవసుడి శుక్రంపానంచేయడం
వల్ల ఆమెకి పుట్టినవాడు సోమ(శ్రవసుడు. మంచి తపస్ఫంపన్నుడూ,
పుణ్యవంతుడున్నూ. అతడు కోరినవన్నీ ఇచ్చి అతక్ణి పురోహి
తుణ్ణా చేసుకున్నాడు జనమేజయుడు,
“పురోహితుడు "చెప్పిన (ప్రకారం నడుచుకుంటూ ఎన్నో
శాంతులు చేశాడు చక్రవర్తి. ఎన్నెన్నో యజ్ఞాలు చేశాడు.
సహగోమాలు చేసి చేవతల్ని తృృక్తిపరిణాడు, _చానాలునేసి
రి వ్యావహారికాం(ధ మహాభారతం
(బావ్నాల్ని. సంతోషపెట్టాడు. పూర్వమహారాజుల మశ్లేనే
ధరం తహకుండా నితంకలాంణం పచాతోరణంగా రాజంయేలుతూ
So జేశం Bel స. న
ఉఆద౦కుడికఖ
ఇలా వుండగా ఉదంకుడని వొకముని వుండేవాడు. సెల
ముని శిష్యుడాయన, మహాతపశ్ళాలి. గురుకులవాసం చేసి అపార
మైన గురుళ్ళుళూవ చేశాడు. నిషస్టాపరుడ్రై. విజ్ఞానవంతు డయాడుం
గురువు దయవల్ల _అప్టసిద్ధులూ సంపాదించాడు. తలో నాలికలాగ
మసులుకుంటూన్న శిష్యుడు కావడంచేత ఇల్లూ ఇల్లాలూ అతని
పరంచేసి వోసారి (ప్రవాసం వెళ్లాడు సెలుడు. ఇంతలో రుతు
స్నానం చేసింది గురుపత్ని. ఉదంకుడి దగ్గిరికి వచ్చి తన్ను పరి
(గహించవముంది. సాహాసించకండా వూరుకున్నాడు ఉదంకుడు.
కొన్నాళ్ళకి గురువువచ్చి శిష్యుల్లో మెచ్చుకున్నాడు, “సి రుకుల
వాసం పూర్తయింది. వెళ్లు, ఒక ఇంటివాడవై సుఖపడు” అన్నాడు.
“గుకుదక్షీణ సెలవియ్యండి” అన్నాడు శిమ్యుడు. “వద్దు, నీళు శరా "పే
శాలు నాకు” అన్నాడు గురువు, “అంతగా ఇవ్యాలనే నీకు వుంకు
మా అవిళ్లే అడుగు” అన్నాడు. “పౌవ్యమహో రాజు, రాణీ చెవుల్లో
మంచి బంగారం కుండలాలజత వుంది. వాటిమోద ఎన్నాళ్ళ యో
వుంది నాకు. చేతనయితే అవి తెచ్చిపెట్టు నాలుగురోజుల్లో
"కావాలి అంది గురుపత్ని,
“చి త్తి మని బయల్దేరాడు ఉదంకుడు, ఒక్కడూ అడవిలో
పడి వెళుతున్నాడు. ఎదురుగుండా సపెడ్డ ఎద్దుమోద వో దివ్యపురు
వుడు తారసిల్లాడు. అతడు ెప్పినపకారం ఆ ఎద్దువేడ తిన్నాడు
ఉదంకుడు. దివ్యపురుషుడి అను[(గవాం నంపాడించాడు, అక్కడ
* అష్టసిద్ధులు . అణిమ, మహిమ, గరిమ, అఘిమ, (పౌ (పొళామ్యం,
ఛఈణశక్యం భనిళ్యం,
ఆదిపర్వ ౦ 9
నుండి తిన్నగా పౌమ్యమహాోరాజు దగ్గిరికి వెళ్ళి దీవించాడు. సగార
వంగా సత్కరించాడు పౌష్యుకు, “మపహోారాజూ నీ దగ్గి యాచన
కోసం వచ్చాను) అన్నాడు ఉదంకుడు. న్స్ రాణీ చెవుల్లోని కుండ
లాలు కావాలి నాకు. అవి గుకుదక్సిణళగా అర్చించు కుంటాను?
అర్నాడు.
“కృ'తార్లుణ్ణయాను? అన్నాడు పౌమ్యుడు. “*ముహోత్నుడివి
నువ్వు. నీ అంతటి వాడికి ఇవ్వగలిగే భాగ్యం ఎలా దొరుకుతుంది
మాకు |! వెళ్ళు. న్ు అడ్రేముంది ' నా మాటగా చెప్పి నా భార్య
దగ్గిర కుండలాలు పుచ్చుకో”) అన్నాడు. అంతఃపురానికి వెళ్ళాడు
ఉదంకుడు. ఎక్కడా కనపశ్ఞేదు రాణి. తిరగి వచ్చేశాడు.
“రాణివానంలో ఆమె లేదు. ఎక్కడ వుందో వారి! నువ్వే తెప్పించి
ఇయ్యి”? అన్నాడు.
“అ "జేమిటి * లోగిలి లోనే వుందామె. ఐతే ఆమె మహో
పతివత. పవి_తురాలు. అళుచులైన వాళ్ళకి కనపడదు, నువ్వా
(తిలోకపావనుడివి. అశుచి వని ఎలా అనేది నిన్ను 1 అన్నాగు
పొష్య్వుడు. తరీక ఐతే కావచ్చు అనుక శన్వాడు ఈవంకుడిం.
వేడ తిని ఆచమించుకోలేదు చేను. ఆ అశుచిత ౦ శ్రే అవిడ పం
పశ్ళేదు” అని స్థిరపరు చుకున్నాడు. తూర్పుదిక్కు. ౧౦ (ని కాళ్ళూ
చేతులూ మొహం కడుక్కూన్నాడు, ఆచమ ౦ ఇ కుని అంగ;
పురానికి వెళ్ళాడు. ఎదురువచ్చినవుస్కూరించింది. కాశ, కుండలాలు
తీసి చేతిలో "పెట్టింది. “త శుకుడు వీటికోసం కనిపె్టాం కూచున్నాడు.
అభేద్యుడు వాడు. మాయావి. ఏవమా(తం వీలుచికి నా ఎగ *జేనుకు
పోతాడు. జూ(గ_త్తి” అని మరీమరీ చెప్పింది. “పర౫* లేదు. అప
మత్తుజ్మయి వుంటాను? అన్నాడు డఉదంకుకు. రాజువగ్గికం వచ్చి
“ వెళ్ళివస్తాను” అన్నాడు. “అ దేమన్నమాట్క, అపూర్వంగా వచ్చిన
అతిథెవి నువ్వు. భోజనం చేసి వెళ్లు? అని రౌర్రికారు పౌమ్యుడు,
ఒప్పుకున్నాడు ఉదంకుడు,
నగ
Ld
10 వ్యావహారికాం(ధ మహాభారతం
భోజనసమయంలో ఉదంకుడి వి సట్లోవొక తలచెం[టుక కన
పడింది. మంజిపడ్డా డతడు. “చూడకుండా అపవిత్రమైన అన్నం
పెట్టావు, అంధుడ వైపోతావు అని శపించాడు. “*ఈపాటి చిన్న
తప్పుకి ఇంతపెద్ద శాపం పెట్టావు. సంతానం తేకుండా పోతుంది సీకు”
అని (ప్రతిశాపం పెట్టాడు పౌమ్యుడు, “ఆహా అలా వీశ్లేదు. గొడ్లు
వాళ్లే కాలేను. శాపం ఉపసంహరించు” అన్నాడు ఉదంకుడు. “అది
సాధ్యం కాదు నాకు. నువ్వే ఉపసంహారించూ” అన్నాడు పొమ్యుడు.
“మునస్సు వెన్నలా వుంటుంది మాట పిడుగులా వుంటుంది (బాహ్మ
లికి, రాజుల్లో సరిగ్గా కది విపరీతం. అంవేశ శాపం మరల్బ గలుగు
తాడు (బాహా గడు. శాంతుడయిస్నీ కు(తియుడు మరల్చలేడు. కనక
అన్నుగహించు*” అని (పార్టించాను, కనికదించా౫ం ఉదంకుడు. “కాగెద్ది
దినాల్లో నీ దృష్టి నీకు వస్తుంది” అన్నాడు,
“ఎలా ఐతేనే గురుపత్ని కోరిన కుండలాలు సంపా
దించాను, దక్షిణ చెల్లించి గురువుగారి రుణం తీర్చుకుంటాను”? అను
కుంటూ తిరుగుముఖం పట్రాడు ఉదంకుడు. దారిలో వో మంచినీళ్ళ
మడుగు కనపడింది. ఆగాడు. కుండలాలు వొడ్డునే పెట్టాడు. ఆచమనం
కోసం నీళ్ళలోకి పెళ్ళాడు.
ఇంతవరకూ దిసమొలతో తన వెనకాలే వస్తున్నా డొక
వ్వక్తి. అదే సమయ మని కుండలాలు చపాయించి పరిగెత్తాడు,
చూశాడు ఉదంకుడు, జేగలాగ వెంటపడ్డాడు. పట్టుమని పదడుగులు
పోలేదు దిగంబరుడు. పట్టుకున్నాడు ఉదంకుడు, పట్టుకోవడమే తడువు,
పామైపోయాకు దిగంబరుడు. కుండలాలతోసవహో వొక పుట్టలో దూరి
పోయింది పాము, పొతాళ్ళానికి వెళ్ళిపోయింది. పామే తతకుడని
(గహించాడు ఉదంకుడు. వెంబడించాడు, తొనూ పుట్టలో (పే
లించాడు. నాగలోకం వెళ్ళాడు. తశ్సకుడి పత్తా కనపడలేదు. నాగ
రాజుల్ని సోత్రంచేశాడు,
ఆదిపర్వ ౦ il
కొండలూ; వనాలూ, నదులూ, నచాలూ, సరస్ప్సులూ,
నము(జాలూ -- ఇన్నింటితోసహో భూమండలం వెయ్యిపడగలతో
మోాస్తున్నావు. పాలసము[ దంలో విష్టునూూర్తికి పరుపుగా వుంటు
న్నావు, నీ అనంతుడా, ఆదిచేవుడా, అను.(గహించూి” అన్నాడు,
“రాక్షసబాధథ లేకుండా నాగలోకం రత కేకలా కాపాడావు"
తపళ్శాలివి. దేవతలూ, రాత్సనులూ పాదాభివందనం చేసే పరమ
శివుడికి కంరాభరణంగా వున్నావు, సర్పరాజ్యా ఓ వానుక్కీ అను
(గహించు” అన్నాడు.
“దేవలోకంలోనూ, మానవలోకంలోనూ నిర్భయంగా సంచ
రిస్తారు మూరు. (ప్రతాపవంతులు, మో విపాగ్ని తట్టుకునే విరోధులు
లేరు మోకు. మహోనుభానులు. ఐరావత వంళస్ట్యులెన కోటానుకోట్ల
నాగ రాజులారా, అను[గహించండి” అన్నాడు,
“కులపర్వ తాల ల తామందిరాల్లో కుమారుడై న అశ్వ నేనుడితో
న్వేచ్భావిహారం చేస్తావు. ఘోరారణ్యాలలోనూ కురుత్నే(త్రంతోనూ
కులాసాగా సంఛారంచేస్తావు, దర్పశాలివి. పసరా(క్రమవంతుడివి,
శూరుడివి. తతకుడా, అనుగహించు”” అన్నాడు.
ఇలా స్తోత్రం చేస్తూవుంకు వో చిత్రమైన దృశ్యం కనపడింది
అతడికి, ఇద్దరు (శ్రీలు తెలుపూ నలుపూ దారాలు పడుగూ
వేకా చేసి బట్ట చేస్తున్నారు మరో ఆరుగురు కుమాళ్లు పన్నాండు
శేకుల చక్రం తిప్పుతున్నారు, అదయాకి ఒక 'వేద్ద గరం, గుర్రం
మాద ధగధగా మురిసిపోతూ వొక దివ్యపురుషుడూ కనిపించారు.
దివ్వపురుషుక్లో మంచి అర్లనంత మైన మం[తాలతో సో,తంచేసాడు
ఉదంకుడు. “సంతోషించాను” అన్నాడు దివ్యపురుషు శు. “సీ సో తంలో
అతిశయో క్రీ, అసత్యవమూ లేదు. కల్టషంలేని చరిత నీది. చెపు, ఏం
కావాలి 1?) అన్నాడు.
“నాగలోకవముంతా నా వశం కావాలి” అన్నాడు ఉదం
కుడు, “అజ్ సీ అభీష్టమె తే, ఇదిగో చూడు, ఈ గుర్రం గువ్యా
{2 వ్యావహారికాం(ధథ మహాభారతం
(పజేశంలో వూదు” అన్నాడు దివ్యపురుషుడు. ఊదాడు ఉదిం
కుకు. జకోదడమే తడున్ర, గుర్రం నవరం[ భాలనుండీ అగ్ని జాగలలు
బైల్లేరాయి. ఘోరంగా వుండి అగ్ని, పాతాళలోక మంతా
భయంకరంగా వబ్బభించాయి. వంటలు, సందుసంచునా వమూల
మూలలా అంటుకుంటున్నాయి. కల్పాంతంళలోని బడచబాగ్నిలా
వుంది. నాగలోకానికి అకాల(ప్రళయం వచ్చినుంది. వాము
లన్ని _పాణభయంతో జజ్జరిల్లి పోతున్నాయి తక్షకుశూ అడిలి
పోయాడు. వమిటీ కొత్త ఉపద్రవం !' ఉదంకుడి కోపాన్ని శాదు
కదా!” అంటూ నిలువునా వడికిపోయాడు. కుండలాలు పట్టుకు
వచ్చి దండం పెట్టాడుం
కుండలా వేమా చేతికి వచాయి. కాని పాతాభంనుండి
బె టబడడం ఎలాగ? నాలుగోనాటికి కావాలండి గురుపత్ని.
ఇవాళే నాలుగో రోజు, ఇచే ఆమె కుండలాలు తొడగవలసిన దినం.
ఏమిటీ సాధనం * ఇవాళ తప్పి తే ఇంత (ప్రయత్నమూ బూడిదలో
పోసిన పన్ని రొతుంది. ముడుకల్లో తల పెట్టుకు కూచున్నాడు
ఉదంకుడు.
“ఎందు కలా అధ్రార్యపడ తావు” అన్నాడు దివ్యపురుషుడు,
“సీ విచారం నాకు తెలును, భయపడకు. లే ఈ గ్నురం మోద
కూచో. గాలికంశ, మనస్సు కంకే వేగం పోతుందిది. "ప్ప పాట్రో
చేరుకుంటాను” అన్నాడు. ోబతికిపోయాముి? అంటూ గ్ముర్రందిరాద
కూచున్నాడు ఉదంకుడు. కన్ను మూసి కన్ను తెరిణాడో లేదో,
గురువుగారి వాకిట్లో వికిచిపెట్టి ద గరం,
అప్పుటికే శుచిస్నానం చెసింది గురుపత్ని. కొ_త్తచీర కట్టు
కుంది. కుండలాలకోసం కనిషెట్టుకు కూచుంది, ఉదంకుళ్లై చరాసి
వాకిట్లోకి పరిగెత్తింది. కుండలాలు చేతిలో పెట్టి నమస్కరించాడు
ఉదంకుడు,
“ఏవెోోూయ్్ ఇదిగో అన్నంత దగ్గరలో వ్రందికదా వొమ్యుడీ
పట్నం, ఇంత అలస్యం చళా వేం 1? అన్నాడు గురువు,
ఆదిపర్వ ౦ 18
6 అనవ్రును, ఆలస్య మే అయింది వం చెప్పేది ౯?” అన్నాడు
ఉదంకుడు. జరిగిందంతా వివరించి చెప్పాడు. “దార్లో దివ్య
పురుషుడు కనపడడ మేమిటి? ఎద్దువేడ తినిపించడ మేమిటి ? నాగ
లోకంలో అంత గ[రవూూ దివ్య పురుషుడూ ఏమిటి ? శ్రే ఎవరు ?
తేలుపు నలుపు చారాల వృస్త్రమేమిటి ? ఆరుగురు కుమాళ్ళూ,
ఆ చృకమూ ఏమిటి ! ఇదంతా అగమ్యగోచరంగా నుండి నాకు”
అన్నాడు.
“అదృష్టవంతుడివి” అన్నాడు గురువు. “ఎదధ్ధుమోడ కన
పడ వాడు జే వేంద్రుడు. ఎద్దు ఐరావతం. వేడ అంటున్న వే,
వేడ కాదది. అవుతం ఇందదర్శనం చేశావు. అమృతం సేవిం
చావు, అంచేతే అడ్డు లేకుండా సాధందుకు వచ్చాను పాతాళం
లోని య లిద్దరూ ధాతా విధా తాను. =లెలుపు నలుపు చారాలు
పగలూ రాత్రిన్నీ, వస్త్రం రోజు. చక్రం సంవత్సరం. కేకులు
పన్నెండూ, పన్నెండు మానాలు. కుమారు ఆరుగురూ ఆరు రుతు
వులు. గుర్రం అగ్ని హో(తుడు గుర్రంమోాది దివ్యపురుషుడు
ఇందుడి నేస్తం మేఘుడు. నీ గురుభ కె ఇంత వాళి చేసిండినిన్ను
ట్రహ్మానండంగా నుంది నాకు. కోరిన కుండలాలు తెచ్చావు
గురువు రుణం తీర్చుకున్నాను. ఇక వెల్లు. ఒక ఇంటివాడవై సుఖ
పడు” అన్నాడు.
గురువుకి పాదాభివందనం చేసి సెలవు తీసుకున్నాడు ఉదర
కుడు. వెళ్ళి ఎంతోకాలం తిపస్సు చేశాడు. ఐనా తవకుడు చేసిన
మోసం గుంజెల్లో రగులుతూనే వుంది. వాడు చేసినదానికి (పతి
(శ్రియ చేస్పేనేగాని శాంతి కలగదు, ఆలోచించాడు, తిన్నగా
జనమేజయుడి దగ్గిరికి వచ్చాడు. “మహారాజా మోతర్మడి పరీ
థీన్మహోరాజు ధర్మ ప్రభువు. (పఏజలంచకు కన్న బీడ్డలకం కు గారా
బంగాచూ సే వాడు. అలాంటి (పడారంజకుడె న నువోరాజుని వివుప్తు
కోరలతో కరిచి చంపాడు దుర్మార్గుడు తక్షకుడు. అదిన్నీ నొక
14 వ్యావ హారి కాం(ధమహాభారతీం
(బ్రాహ్మడి మాటమోడ. ఏడే లోగడ మాగసరువుగారి ఛార్యకోనం
కుండలాలు శెస్తుంశు ఎత్తుకపోయాడు ముప్పుతిప్పలూ పెట్టి వడి
కించాడు అకారణంగా. అపకారం చెయ్యడమే వాడి స్వభావం.
సీ తండిని చంవీన వాడికి తగిన (వాయన్చి త్తం చెళ్యూూలి నువ్వు,
దానికి వొక్కు_కు వుంది మందూ. సర్పయాగం! ఈ పాపజాతి
పాములు భూలొకంలోనుండి నాశన మైవోవాలి. తవకుడితోసళో
హోేమకుండంలో దగ్ధమైపోవాలి. కులంలో దుష్టు వొక్కడై తే
వంగాక, కులమంతా నళించవలిసించేమరి”” అన్నాడు.
ఉదంకుడి (పయత్నం ఉఊరికేపోలేదు. ఆ "జెబ్బతో సర్ప
జాతి నొముభాపాలు నాశనం శావలనసించే. కాని, అదృష్టవశాత్తూ
ఆస్తీకుడు అడ్డుపడిపోయాడు, లోగడ రురుడూ ఇలాగే పాములు
చంపడానికి బయల్లేరాడుః: సహ్మస్రపాదుడివల్ల సాగలేదది. రురుడి
కథా ముందు చెపుతాను వినండి.
రురుడికథ
రురుడు భృగువంశం వాకు అసాధారణ (ప్రజ్ఞావంతుడు
భృగుడు. అతడి భార్య పులోమ, గర్భవతి ఐన ఆమెని వొకనాడు
“అగ్నివో(తాలూ అప్ చూస్తూవ్రుండు” అని చెప్పి స్నానా
నికి నదికి వెళ్ళాడు భృగుడు, ఇంతలో పులోముకు అనే రాత
సుడు వచ్చి ఆమెని చూశాడు, చూడడంతోనే శామో[ేకం కలి
గింది వాడికి “ఇంత అందంగా ఉంది, ఎవరీవు? చేశే పెళ్ళా
డడా మనుకున్న పూలోము కాదుకదా $ అని సంథయంలో పడ్డాడు,
ఎవరిని అడగడం ? అగ్ని వోో(తున్లై (పశ్నించాడు,
ధర్మసంకోటంలో పడిపోయాడు అగ్ని. నిజం ఇెవితే ఎత్తుకు
పోతా డీమెని, ఎందుకు చెప్పావని శపిస్తాడు భృగుడు. కాదం
దునా అసత్యదోవం చుట్టుకుంటుంది. ఏంచారి! శాప మన్నా
సయించుకుంటాను. ఆబద్ధమాడి పాపం తెచ్చుకోలేను” . ! అని
తర్మించుకున్నాడు. “భ్చగుడి భార్య; పులోమ”? అని ఇచ్చాడు
ఆదిపర్వ ౦ 15
“ఈ ఆనుకుంటూ నే వున్నాను, ఈమె పులోమే అని. నా "పెళ్ళాం
కావలసిం దిది ఆతోచించకండా పెళ్ళాడేశాకు భృగుడు”
అన్నాడు పులోముడు. ఓ పందిరూపం ధరించి ఆమెని ఎత్తుకు
పరిగెత్తాడు. గోలు గోలు మంది పులోమ. కంటికీ మంటికీ వక
ధారగా ఏడ్చింది. దారికడాకూ ఆమెకన్నిళ్లు కారి 'పెద్దనదియొ
(ప్రవహించింది. అదే వధూసరనది. రాకునుడి జాక్టన్యం పులోమ
కడుపులోని శిశువుకి కోపం కలిగించింది. గర్భచ్యుతు డై మెకి
వచ్చాడు శిశువు. గర్భ చ్యుతుడు కావడంవల్ల చ్యవను డన్నారు
అతి. వెయ్యి సూర్యబింబా లంత (పకాశంతో (ప కాశించాడు
చ్యవనుడు. (పళయాగ్నిలా భగభగ మంటున్నాడు. చ్యవనుడు
కింద పడడనురా పులోముడు భస్మం కావడమూ వొక్కసారి జరిగి
పోయాయి. కొడుకుని ఎత్తుకుని ఇంటికి వచ్చేసింది పులోమ.
స్నానం ముగింది ఆశ్రమానికి వచ్చాడు భృగుడు, పక్క
నుండి (ప్రవహిస్తోంది వధూవర. చూచి తెల్లబోయాడు. ఇంట్ల” అడుగు
'పెళ్తుసరికి కొడుకుతో భార్య ఎదుకయిండి జరిగిం దంతా చెప్పింది.
“ఐక్కే నువ్వు ఫలానా అని ఎలా తెలిసింది వాడికి?” అన్నాడు
పళ్ళు కొరుకుతూ భృగుమహర్షి. “నన్ను చూడ్డంతోనే వత్తింది
వాడికి. అన్ని దగ్గరికి వెళ్ళి ఏదో గుసగుస లాడాడు. అన్నో
చెప్పేశాడు మెల్లిగా. దాంతో పందిలా లోపల చొరపడాడు
వాడు” అంది పులోమ. అగ్నిమోద మండిపడ్డాడు ముని, “దుర్నా
ర్లుడివి. సర్భభా' కు కుడివికా” అని భవించాడు,
“ఏమిటీ అన్యాయం ! అన్నాడు అగ్ని. నిజం చెపితే
నిస్తూరమా!' తెలిసినవివయం అడిగి జే వెప్పనివాడూ; నిజం దాచిన
వాడూ నరకానికి పోతారు, అసత్యదోషానిక భయపడి నిజం
ఇెెప్పాను చేను. (పపంచ మంతటికీ కర్ణసాశ్షీని. అబద్ధమెలా
ఆడేది ? సత్యానిశే శఫవించావు నన్ను. రువీవి కనక వెల్లిపోయింది
ఫీకు, బోకసేవకుణ్ణి నేను నన్ను శపించి లోకానికే అపకారం
16 వ్యావపహారికాం([ధ మహాభారతం
చేశావు, నిత్వములూ, నైవి_త్తికములూ ఐన పూజ లన్నింటి
తోనూ దేవతల హవ్యాలశ్నా, విత దేవతల కవ్యాలన్నా నాలోనే
వేలుసారు. నా మూలంగానే వాళ్లు అవి అందుకుంటారు. నేను
సర్వభక్షు.కు కయి లే అత్వ పవ్వితు జ్ఞ కన వు తాను. న అవవితు ణ్ఞాయి తే
లోకంలో కర ర్భలన్నీ నిలిచిపో కాయి కర్శలు నిలిచిపోతే లోక
యాత ఆగిపోతుంది. అదే నీయభిపాయమైకే అలాగే కాన్
మరి” అన్నాడు. చప్పున తన నిజస్యరాపం ఉపసంహారించుకు
కూచున్నాడు, లోకవుంతా భోవించిపోయిండి అగ్ని.
ఇంకేముంది” (వపపంచంలో దడీపాలన్నీ ఒక్కసారి ఆరి
పోయిన ట్రయింది. అగ్గినిప్తూ కరునైంది. యజ్ఞాలూ అపి ఆగ్ని
పోయాయి. హోోవుకుండాల్లో పొగన్నాలేను మరి. వంటలూ
పెంటలూ - వొకశుమిట్సి అగితో అయ్యే అన్ని పనులికీ ఆటవిడు
పయి పోయింది (ప్రజబంతా జెంబేలుపడి మునివ'్లెలికి పరిగత్తారుం
మునుల పనీ అలాగే వుంది. మునులంతా కలిసి చేవతల దగ్గిరికి
వెళ్ళారు. "జేవతల పనీ పరగడుపు గానే వుంది. వాళ్ళూ వీళ్ళూ
కలిసి బ్రహ్మ దగ్గిరికి వెళ్ళాను. ఈ ఉప దవాని కంతా భాగం
మహార్షి శాపమే కారణం అని తెలుసుకున్నారు (బహా తొ అగ్ని
"వో తుక్ణి పిలిపించాడు. కోపపంచాలు నిలిచి పోతున్నాయి.
(ప్రనన్ను డివికా” అన్నాడు. “పాణి కోటి కంతటికీ (పాణం నువ్వు.
చరాచరాల (ప్రవృత్తికి కారణభూతుడివి, దేవతలకి నోరు వంటి
వాడివి. (పపంచరకుకుడివి నువ్వే పెడమొహంపెకితే ఇవా దిక్కే-
ముంది ! సర్వభకుకుడివి కమ్మున్నాడు భృగుమవార్షి నిన్ను,
నిజమే. ఐనా పవి[తుడివే అవుతావు నువ్వు, మునివాక్యం వ్యర్థం
కాదు. నీ శుచిత్యానికీ లోవంరాదు. శుచివంతులలో అగ
"తొంబూలం నిది, చయూోగ్య్యలలో పరమ యోప్యుడివి నువ్వుం
(పనన్ను డ్వికాి? అన్నాడు. (పార్థించాడు. యథాప్తూర
నిజశ్వరూపంతో (ప్రకాశించాడు అగ్ని. పోయిన [(పాంణ లేచివచ్చిన
ఆదిపర్వ ౦ 17
ట్ల్రయింది లోకానికి. అంత (బ్రహ్మ టేవ్రకున్న్నూ అన్ని వో(త్రుక్రి
సముదడాయింవాడే కాని భృగుమువార్షి వాక్యం తిప్పలే పోయాడు.
అలాంటి భృగుమునికి మునిమనుముడు రురుడు.
భాగుడి కవరు కు చ్యవనుడు కడా! చ్యవనుడికీ శ'ర్వాతి
రాజు కూతురు సుక న్యకీ పుట్టిన వాడు (పమతి. (పమతికీ అప్పరస
భృ తాచికీ పుట్టినవాడు రురుడు. (ప్రమద్వర అనే చిన్న దాన్ని (పేమిం
చా డతడు, (పమద్యర తల్లి మేనక. తండి గంధర్వరాజు విశ్యా
వసుడు. (ప్రమద్యరని కని అడవిలో వొదిలిపెట్టి వెళ్ళిపోయింది
మేనక. స్థూల కేశు డే ముని తెచ్చి తన ఆశ్రమంలో పెంచా
జామెని. తేన ఈడు విల్లలందరిలోనూ, చుక్కల్లో చం(దుడిలా
వుంజే డామె. అంచేతే (పవుద్యర అని విలిచేవాళ్ళు. రురుడి
(వేమ తెలుసుకుని (ప్రమద్యరని తెచ్చి పెళ్ళిచేయాలని నిశ్చయించాడు
(ప్రమతి. స్థూల కేళుడూ అంగీకరించాడు ముహూ_ర్తంసవాో
నిశ్చయమెపోయింది.
ఇలికత్తెలతో వోనాడు ఆడుకుంటోంది (పమద్యర. పొర
పాటున వో పాముమోద శకాలు పడింది. కస్సుమని కాటువెేసింది
పాము. (పాణం విడిచిపెట్టింది (పమడగర. “అమ్మ య్య” అని పారి
పోయారు చెలికత్తెలు మునిపల్లెలనిండా ఉ_త్తరక్షుణంలో అల్లుకుం
దీ వార్త, కంట తడిపెట్టనివాళ్లు లేరు. గెౌతముడూ కణ్వుడూ
కుత్సుడూ కౌళికుడూ శంకపాలుడూ భరద్వాజుడూ వాలఖిల్యులూ
ఆద్దాలకుడూ , శత కేతూ 'మె_కేయుడూ -- చూావనంది మషవో
మునులూ వచ్చి విచారించారు. (పమతీ రురుడూ* కూడా నచ్చారు,
చచ్చిపోయినా నిద్రిస్తున్న క్లే వుంది (ప్రమద్వర. అప్పడే తుంచి పడ
వేసిన పువ్వులా వుండి.
అక్క-డ నిలవలేకపోయాడు రురుడు. హృదయం చెక్కులె
పోతూ వుంది. అడివిలోకి వెళ్ళిపోయాను. “ పమద్యరా నా (పమ
ద్వా” అంటూ శేకలు వేసి వడుస్తున్నాడు. అతడి దుఃఖం
తి
18 వ్యావహోరికాం(థ మజా భారతం
చూసి రాళ్లుకూడా చమ్ముగిల్టుకున్నా యి. “అయ్యా, నా (ప్రియు
రాలు, నా (పాణం, నా (పవుద్వరని బతికించే మహాత్ములు తేరా?
మంత వే_త్తలు, మహావైద్యులు (ప్రమద్యరని బతికించండి. నా తప
సంతా ఛారపోస్తాను. నా పుణ్యామం తా ఇ ద్బుకుంటాను” అంటూ
వెరివాడిలా ఆకోళించాడు “మరణించకూడదు నా (పమదగర.
బతికిపోవాలి నా (ప్రమద్వర. నేనే తపోనిధినై తే లేచి. వస్తుంది
(పమదర్వం నేనే గురువుల్ని సేవించి వుంకు నా (పాణం నా
(పమద్వర నాకు దక్కుతుంది” అంటూ (పతీచేవతనీ _పార్థించాడు,
ఆ స్థితిలో ఆకాళంమిద వొక చేవదూత కనిపించా డతడికి. “తెచ్చు
కున్న ఆయురాయ మెంతో అంతకాలం బతికింది (పమద్యర.
కాలం తీరాక కర్తవ్య మే ముందిక ! ఐతే, వొక్క. ఉపాయం బేక్
పోలేదు. అది సీ చేతిలోనే వుంది. ఇయ్యగలిగి తే బతుకుతుందా మె.
సీ ఆయున్రాయంలో సగం ఆమెకి ధారపోయాలి. అంతే” అని
అంతన్దాన మయాడు చేవదూత.
సంతోవంతో సమ్మతించాడు రురుడు. తన ఆయుస్సులో
సగం ధారపోసి బతికించుకున్నా జు (పమద్వరని, ముందటికంకు కలకల
లాడుతూ లేచి కూర్ప్చుంచాము. అనుకున్న (ప్రకారం పెళ్ళి వేసు
కున్నాడు రురుడు. ఐతే పాములమోద మాతం పట్టరాని పగ
పట్టాడు. “* పువ్వులాంటి పిల్లని కరిచిన పాపజాతి పాముల్ని నంక్ల
నాశనం చేస్తాను” అని పంతం పట్టాడు. యమదండంలాంటి దుడ్డు
కర పుచ్చుకుని కనపడ్డ పాముసల్లా “బాడడం "మొదలుపెట్టాడు
పుట్టపుట్టా, పొదపొచా నెదికి వెదికి ముడీ చంపుతూ వచ్చాడు
ఒక పొదలో ెండుతలల "పెద్ద డుండుభసర్సం కనిపించిం
దొకనాడు, దుడ్తుకర మిాదికెత్తాడు రురుడు. తణంలో తునక
లతొౌతుంది పాము, మనిషిలా “వారివారి” అని అరిచింది డుండుభం,
ఆగాడు రురుడు. “వం మహాశయా, ముసీళ్వరుడిలా వున్నావు,
పాముల మోద ఎండుకా పగ? వం చేశామని!” అంది పొమ్ము
ఆదిపర్వం 19
“వం చేశామంటావా” అని వురిమాడు రురుడు. “నా (పమద్వరని
కరిచి నా కొంపకి ఎసరు పెట్టారు. ఇంకేం చెయ్యాలి ? (ప్రపంచంలో
ఈ పాపజాతి బతకకూడదు. సర్పనాశనం చెయ్యడానికే కంకణం కట్టు
కున్నాను నేను. ఇదిగో ఈ దెబ్బతో సీ నోరూ కట్టుబడుతుంది”
అంటూ కొట్టబోయాడు. దెబ్బ పడే లోపున మునిగా మారి ఎదట
నుంచుంది పాము. చకితుడయాడు రురుకు. “ఎవ్వరునువ్వు ? పామై
ఎందుకున్నా వు *” అని అడిగాడు.
“సవహాస్రపాదు డంటారు నన్ను” అన్నాడు ముని, “నన్ర్య
"తాలుకి కొని తెచ్చుకున్నాను ఈ సర్ప జన్న. ఖగముఖుడని
నాకో సహాభ్యాయు డుండేవాడు. అత డొకనాడు అగ్నిహో
(తాలు చేసుకుంటున్నాడు. తమూాపాకని వెన కాలే వెళ్ళి గడ్డిపా మొ
కటి అతడి మీదికి విసిరాను తుల్ళిప డ్డాడు ఖగముఖుడు. పక్
పకా నవ్వాను నేను. ఎక్కడలేని కోపం తెచ్చుకున్నాడు వాడు,
“విషంలేని పామైపోవాలి నువ్వు అని శపించాడు నన్ను. “హాస్య
మాడిసంత మా(తానికే కోపం సకేచ్చుకున్నావు. పోనీ నాది పొర
పాకు అనుకో. ఇంత దారుణమైన శాపం న్యాయమేనా ?
ఊమించుి అన్నాను. “నోరు జారిపోయింది. నా మాటకి
తిరుగులేదు. కొంతకాలం డుండుభంగా వుండక తీరదు నువ్వు.
కొన్నాళ్ళకి రురుడని వొకాయన కనిపిస్తాడు. దాంతో శాప
విము_క్రి కలుగుతుంది అన్నాడు విచారిస్తూ ఖగముఖుడు, ఇంత
కాలమూ పాముజన్ఫ అనుభవించాను. ఇప్పుడు నీ దర్శనం కలిగింది,
ధన్యుణ్ణ యాను. సెకేకాని మవ'తా స. భృగుముహోముని వంశంలో
పుట్టావు, మహోమునివి. జీవహింస దారుణం. తతియులికే కాని
-ఈశ నిష్టురవృ త్తి మనకి తగదు. అయించేదో అయింది. నా డన
మన్నించి, ఇహానై నా విరమించు” అన్నాడు.
సవా్యసపాదుడి (ప్రార్థన వూరికే పోలేదు. అవాళనుండీ
పాముల్ని చంపడం విరమించుకున్నాడు రురుడు.
ఆదిపర్వం
రండో ఆశ్వాన ౦
రురుడిక థ విన్నారు మారు, అలు జస మేవయుడి సధ
యాగంలో సాములు ఆవాుతి కావడానికి కేవలం ఉడంకుడే కారణం
కాడు. పాములతల్లీ కషదువ. ఆమె శాపమే దీనికి మూలకారణం.
కన్నతల్లి శాపం కట్టికుడివింది పాములిక. ఆ వివరాలు కూడా ఇపు
తాను వినండి ముందు.
నాగుల ఖుషుకి
ఆదియుగంనాటి కథ ఇడి. ఆ దినాల్లో, కశ్యప (ఎజాపళతికి
అనేకమంది భార్యలుండే వాళ్లు. అందులో వినతా, కద్రువ -- ఈ
ఇద్దరూ కొొడుకులకోసమని అనేక సంవత్స రాలు భర్తని ఆ(శయిం
చారు. చివరికి (పసన్ను డయాడు [పజాపతి. “వమిటి శావాలో
కోరుకోండి. వరమిసాను” అన్నాడు.
“దీర్గ ర్భ్లదేవులూ, అగ్షితునకల్లాంటి వాళ్ళూ మంచిబలవంతులూ
వెయ్యిమంది కొడుకులు కావాలి” అంది క(దూన.
“కువ కుమాళ్ళని మించిన వాళ్ళూ, పర్యవంతులూ ఇద్దరు
కొడుకుల. కే చాలు నాకు” అంది వినత. అంతకుముం"ే ఎంతో
“కాలం gw పస్సు ఇస పుత్ర కామేష్రీ అద్ చేజామ (పజావపతి.
అంచేత, కోరినవరాలు అనాయాసంగా ఇచ్చాడు భార్యలికి, మోగా
గర్భాలుమా[తం భాగంగా కాపాడుకోండి”. అని పా వ్యెధించా ము,
సంతోషి ౦ఇారు వినతా కద్రువలు. గర్భవతు లయారు. కొన్నా
ఆది పరా ౦ ఖే
ళ్ళకి క([దువ గర్భంలోంచి వెయ్యి గుడ్డూ, వినత గర్భంలోంచి
రెండు గుడ్లూ టై టపశ్లాయి. వాటిని నేతికుండల్లో పెట్టి భ(ద్రపరి
చారు వాళ్ళు. ఐదువందల వళ్ళ తరవాత కదువ పట్రినగుడ్లు వొక
టొకటీ పగిలాయి. వాట్లోంచి శేషుడు వాసుకి ఐరావతుడు
తక్షకుడు కర్కోటకుడు ధనంజయుడు కాళలీయుడు మణినాగుడు
ఆపూరణుకు పింజరుడు ఏలాపు.తుడు వామనుడు నీలుడు అనీలుడు
కల్మాహషుడు కబలుడు ఆర్యక "సు ఉగ కుడు కలశపోతకుడు సురా
ముఖుడు. డధిముఖుడు విమలవిండకుడు ఆప్తుడు యారితకుడు
శంఖుడు నాలిళిఖుడు నిస్థాసకుడు సీంమగుహుడు నహూువుడు పింగ
భుడు బాహ్యాకర్టుడు హా_స్తిపదుడు ముద్గ్దరపిండకుడు కంబలుశు అశ్వ
తరుడు కాళీయకుడు వృత్తుడు సంవర్తకుడు పద్ముడు ఫోంఖుముఖుడు
కూప్మూండకుశు శేమకుడు వింజారకుకు కరపీరుడు పువ్పదంస్తుడు
బిల్వకుడు బెల్వ పాండురుడు మూవకాదుడు శింఖళిరుడు పూర్ణ
భదుడు వహార్మిదకుడు అపరాజితుడు జ్యోతికుడు (స్రీవహాూుడు
కార వుడు ధృ త్ర రాష్ట్రుడు శంఖవిండు ను ఫర ప్రవణుడు విరజుడు
సుబాపహుడు శాలిపిండుడు హా స్ఫిపిండుడు పరరకుడు సుముఖుడు కౌణ
పాశనుడు కురరుడు కుంజరుడు (ప్రభాకరుడు కుముదుడు కుముదా
తుడు తిత్తిరి హలికుశు కర్షముకు బహుమూలకుడు కర్క-రుడు
అకర్క-రుడు కుండోదరుడు మహూదరుడు - ఇలా గొప్ప గొప్ప
నాగుపాములు వెయ్యి పుట్టాయి.
కుమాళ్ళని మూసి మురిసిపోయిండి క(దువ, చిన్న పోయింది
వినత, తనగుడ్డు పగలకపోవడం చిన్నతన మనివించిం దామెకి. ఎన్నా
భృని వోపిక పట్టడం? ఆగలేకపోయిం దికా ఒక గుడ్డు తీసి బల
వంతాన పగలగొట్లింది. పాపం అందులోసగం శరీరంతోనే వున్నాడు
కుమారుడు పక్షి వూదిభాగం మాతం తయారైంది. తొడలూ
కాళ్ళూ ఏర్పడ లేదిం కా అతడే అరుణుకు అనూరుడు. నొచ్చుళంది
వ్నత, చేతులు కినుక్కు_౦ది. మొత్తుకంది. ఏం లాభం!
22 వ్యావహారికాంట(ధ మహాభారతిం
“ఎంతపని చేశావు!” అని తల్లిమోద చిరాకుపడ్డాడు అనూ
రుడు. “సవతిసంతానం చూసి మచ్చరించుకున్నావు. పూర్ణ శరీరం
రాకుండా నా గుడ్డుచిడక గొట్టావను. వేనుకున్న దాని ఫలం అనుభ
విస్తావు. ఐదువందల వళ్లు సవతికి దాసిగా వుంటావు” అని శవం
ఇాడు. “అయిందేదో అయింది. మిగిలిన గుడ్డయినా భ్యదంగా
చూడు. దానంతట అచే పగుల్తుంది అందులోంచి మవోపి కవుశాలి
పుడతాడు. వాజేతొలిగిస్తాడు నీ దానీత్యంి” అని చెప్పాడు. తల్లి
సెలవు తీసుకుని సూర్యుడి రథానికి సారథిగా వెళ్ళిపోయాడు. అప్పుట
నుండీ ఇప్పటికీ ఎప్పటికి కూడా అరుణుడే సూర్యుడి సారథి. అరుణ్
దయం ఐతేనే కాని సూర్యోదయం కాదు,
నము[(ద్రమథన ౦
ఇంతలో పాలనము[దం మథించి, అమృతం తీయడంకోస!
జేవతలూ రాత్షసులూ యావన్థుందీ మేరుపర్వతం మాద పెద్ద
సమావేశం జరిపారు. ేవేందుడు సభాధిపత్యం వహించాడు
“ఎలా చిలకడం పాలసముద్రం ? దీనికి కవ్యం ఎక్కడినుండి తేవడం
ఆక వ్వం నిలపడానికి కుదు రెక్క జ్ఞుంచి వస్తుంది + క వ
తాడు దాెరేమిటి? వమిటి సాధనం?” ఇలా అందరూ ఇదయి
పోతున్నారు. ఎవరికీ వమ పాలుపోవడంలేదు. “నకే. ఈ భార
నుంతా నూసోొద వొదిలి పెట్టండి”? అన్నారు (బహ 1 విష్ణువున్నూూ,
“అదంతా మేం చూసుకుంటాం. మేం చెప్పినట్టు వూతం మీర
వినండి” అన్నారు. కార్యభారమం తా తవు మొద వేనుకున్నారు,
ఇద్దరూ ఆలోచిం'నారు. క వ్యానికి అన్నివిధాలా తగిం!
మందరపర్యతం. దానికోసం ఆదిశేమక్ణోి పంపారు. పదకుండ
వేల యోజనాల పొడవూ, అంతే పొతూ వుంది మందర పర్వతం
అనంతమైన బలవంతుడు కనక "ెకలించుకు వచ్చాడు కేముడు.
వుందరం క నం చేశారు. అది మునిగిపోకుండా దానికింద ఆడి
కరా రాన్ని కుదురు 'ేళారు. వాసుకిసర్పాన్ని కవ్వంతాడు చేశారు,
ఆదిపర్వం 23
బ్తెదె బావుందంక1ు శావ్రందన్నా రు చేవతలు. భోల్టీ అన్నారు
రాకునులు. వాసుకి శో కతట్టు పట్టుకున్నారు "దేవతలు. తలతట్టు
పట్టుకున్నారు రాక్షసులు మేమంకు మేవుంటూ మధించారు పాల
సనుుదం. విష్టుమ్నూర్హి (పోత్సాహమువల్ల ఎక్కడలేని బలమూ
వచ్చింది వాళ్ళకి. ఉత్సాహంతో "శీకలు వేస్తున్నారు దిక్కు-లు
(పతిధ్యనిన్తున్నాయి భూమండలం జవజవలాడిపోతోంది. విషం కక్కు.
కున్నాడు వాసుకి. నిపాగ్ని పొగలు శారుమేఘాల్లాగ కమ్ము
కున్నాయి. భూమ్యాకాశాలు చిమ్మచీకట్ట్లు కమ్మాయి.
చిలకగా చిలకగా గరళం పుట్టుకువచ్చింది ముందు. లోకా
లన్నీ వొక్కసారి దహించుకుపోతాయా అన్నట్టున్నాయి మంటలు.
విశ్వ్శ్శ్యపపంచమంతా భయంతో వణికిపోయింది. చప్పున దాన్ని
కంఠంలో పోనుకున్నాడు శివుడు, కంరంలోనే వుంచుకున్నాడు
గరళం. అంచేతనే ఆయన గరళకంరు డయాడు. తరవాత పైకి
వచ్చింది అమృతం. దాని వెనక లకీ ధన్వంతరీ ఆమ్వ(శవం
కా స్తుభమణీ మొదలై నవి ఎన్నో పుట్టాయి. లతని, కాస్తుభాన్నీ
విష్ణమూూర్సి పుచ్చుకున్నాడు. గుండెలమోద పెట్టుకున్నాడు. ఉమ
(శవం చేవేం(దుకు తీసుకున్నాడు ఈ సందడిలో అవృతం మాతం
రాశుసులు స్వాధీనం చేసుకున్నారు. ఇంత కష్టపడీ నోట్లో మన్ను
పడ్డట్రయింది డేవతలకి.
మించివచ్చిండని జగన్ళోహినీ'వేషం వేశాడు విష్టుమూూ . ర్తిం
రాక్షసుల మనన్సులలో మోహం “శేళి త్తించాడు. ఒయ్యారంగా
వాళ్ళ చేతుల్లోంచి అమృత భాండం తీసేసుకున్నాడు. ఒడుపు మూసి
మెళ్ళగా చబేవతలచేతిలోపెట్టి కూచున్నాడు. పంచుకు తినడం
(పారంభించారు జేవతలు. “జేవతల్లాగో వేవం వేసుకుని పంక్తిలో
వచ్చి కూచున్నాడు రావానవు అనే రాకుసుడు. అందరితోపాటు
అతడికీ అందింది అమృతం. తీరా తాగబోయేసరికి నూర్యచం[ దులు
వాణ్ణి కనిపెమేశారు. విమ్లమూంర్తికి సైగచేశారు. అమృతం
94 వ్యావహారికాం(ధమహాభారనం
నోట్లో పోసుకుంటున్నాడు రాహాూను కంఠంలో దిగకముంజే
చక్రంతో తల తెగవేశాడు విష్ణువు నోట్లో అమృతం పడడంచేత
తల మా(త్రం ఒతికిపోయింద రాహూవుది. మృతిలేదు డానికి, అవాళ
నుండీ చం[దాడన్నా సూర్యుడన్నా చెప్ప రానిసగ రావహున్రకి,
చేవతలు అమృతం అపపారించడంత"" కే వీప్ణషం చేవతీఇారు
రాతశుసులు. బలిచ్మకవ_ర్తి నాయకత్వం కింద సెద్దసమావేశం జరి
పారు. “చేవతలు మూసం చేశారు, వాళ్ళతో ఇ్రవాళనుండీ వ సంబం
ధమూ పెట్టుకోకూడదు మనం” అని తీరా నించారు. రథాలూ
వనుగులూ గు(రాలూ వేనుకుని భారీఎత్తుని తిరుగుబాటు చేశారు.
ఉేకంతో ఘోరంగా జేవతల్ని ముట్టడించారు. శాఖ్ఫా చేతులూ
కద్లేదు జేవతలకి. గుండెదడ పట్టుకుంది "జే వేంచుడి!. వాతనులు
చేస్తున్న లకులాది చాణాల్లో కష్పుకుపోయి నట్టున్నారు చేవతలు,
రాతసులి జే మె చేయిగా వుంది.
ఇంతలో తుఫానులా వచ్చిపడ్డారు. నరుడూ నారాయణు
డున్న్నూ. ఉ(గమూరు లె రాత్ససుల్ని ఎదిరించారు. కళ్ళల్లో చింత
ఇప్పులు కురుస్తూ ధనుస్సు సంధించాడు నరుడు. చ కాయుభం
_పయాగించాడు నారాయణమూర్తి. పరత శిఖ రాలవితాద జడీ నాన
లాగ రాకునులమోద బాణపరంపర కురిపించాడు నరుడు. ఎడ తెరిపి
లేకండా చ్యకంతో రాత్ససుల శిరస్సులు తెగనరుకుతున్నాడు నారా
యణుడు. కింద రాలుతూన్న తలకాయల గో అదిరిపడుతోంది భూమి.
జేగురుసెలవళ్ళ పర్యతాలవలె, వరదలు కోగుతూన్న రక్తాలతో
గుట్టలు పడుతున్నాయి కళేబరాలు నరనారాయణుల ముందు నిలువ
లేకపోయింది రాతసనేన, చావగా మిగిలినవాళ్ళు సము[దంలో చొర
బడ్డారు. విజయభేరీ వాయించారు జేవతలు, ముక్కోటి జేవతలూ
నర నారాయణులికి జేజేలు పెట్టారు. మండరపర్యతం యథాస్థానంలో
పెట్టివచ్చారు. అమృతం భ్యదపరచవలిసీన బాధ్యత జీజేందుడ్
మాడ "పెట్టారం అనురానతి చేరింది అవ్యుతం.
దిఫర్వ ౦ లిక్
నవ తుల ప ౦0 ఇం
అమృతంతో పాటు ఉవ్చ్చైశవమూ పుట్టిందని చెప్పానుకదా !
అది వొకనాడు సముడతీరంలో మేస్తూ తిరుగుతోంది. వినతా
క(దువా ఆక్క-డీ శే వచ్చారు చల్లగాలికి. సము[దంలో నీలి నిలి
తరంగాలు కొండంత ఎత్తుని తేస్తున్నాయి. దొర్లుకుంటూ వచ్చి
వొడ్లుని ము త్యాలరగాసులు కుమ్మరిస్తు న్నాయి. చల్లని తుంపున్లు
గాలిలో. ఎగిరి వస్తున్నాయి, గంభీరంగా గంభీరానికి తగినంత
మనోహరంగా వుండి సము(దం. అవన్నీ చూసుకుంటూ, చల్ల గాలి
అనుభవిస్తూ ఎంతో దూరం వచ్చారు వినతా క్యదువలు, అల్లంత
దూరంలో చూశారు ఉ్న్బ్చెశవం సమ్ముదం నురుగు కం
కూడా తెల్లగా వుందది,
“ చరాడవే ఎంచక్క-టి గుర మోను. తెల్లగా మన్లి పువ్వులా
వుండే *” అంది క(దువ “కాని తే, చంద్రుడిలో కళంకం లాగ
తోక మాత్రం నల్లగా వుంది. ఏమంటావు ?” అంది
“అదేమిటి! సులోచనాలు కావాలా వమిటమ్మాూ పీకు 1)
అంది వినత, “ఎక్క-డయినా వెదుకుదావమున్నా చిన్న మచ్చ్చయినా
లేదు దీనికి. మహాపురుషుల కీ ర్తిలాగ నిర్ణలంగా, తెల్లగా వ్రంశే,
తోకనలు పంటా వేబిటి ఏ అంటూ నవ్వింది.
పకాలున విరగబడి మరీ నవ్వింది కద్రువ. “వమిటీ! నాెకీ కన
పళ్లే డంటున్నావూ ! పందెం వేద్దామా ౫?” అంది,
పందెం అంజు పందెం అనుకున్నారు సవతు లిద్దయాన్ను +
“దాని తోశేగాని నల్లగా లేకపోతే సీదగ్గిర డానీపని చేస్తాను
చేను. నల్లగా వుంకేమా[త్రం నువ్వే జ వుండాలి నాదగ్గిర”
అంది క।దువ. “సరే అలాగోకానీ. రా దగ్గిరికి వెళ్ళి
చూద్దాం” అంది వినత. “అప్పడే ఎందుకూ” అంది కుదువ.
“పొద్దుపోయింది. వం మించిపోయిండని ? పందెం మనకి ఖాయం.
కహ పొద్దున్నే వచ్చి చూద్దాం” అంది, ఇద్దరూ ఇంటికి వచ్చేశారు.
26 వ్యావహాోరికాం(థ వమువహాభాగతం
నిద పట్టలేదు కదువకి, కుమాళ్ళని పిలిచింది. “అబ్బా
యిలూూ వొక ఆవదలో చిక్కిపోయాను నేను. అదుకోవాలి
మారు. కామచారు లైన మోకు అసాధ్యమంటూ లేదు. ఇవాళ
చేనూ మో పిన్నీ సము(ద పొడ్లుకి వెళ్ళాం. న్డ్ తెల్చ్పటిగుర్రం మేసోం
దక్కడం. నిజానికి చిన్న మచ్చన్నా లేదు దానికి ఐతే - తోక
మా(తేం నల్లగా వుందన్నాను చేను. నవ్వింది వినత. మాట
బోద మాట పెరిగింది, పందెం వేనుకున్నాం. నట్లగా వుంళీ
నాకు చానీగా వుంటా నండి వినత. నల్లగా లేకపోతే నేను
జానీగా వుంటా నన్నాను, అపుడే వెళ్ళి చూద్దా మందది.
కాదు శేపు చూద్దా మని బూకరించుకు వచ్చేశాను లెల్ల
వారికే రమ్మంటుం దది వెళ్లానా వోడిపోతాను + దానీనై పో
శాను చడానికి, అంశోత, ఎలాఐనా గురంతోక నలుపు చెమ్యూలి
మారు? అంది.
ఆలోచనలో పజ్జాయి పాములు. కద్దు ద్రి అధర్మం?” అని నిళ్చ
యుంచు కున్నాయి. “ఇది మాచేత కాదు” అని నిక్కచ్చిగా తల్లితో
"జెప్పేశాయి. కళ్ళెర్రచేసింది క్యదువ, “ఎన్నికష్టాలు పడో కన్నాను
మిమ్మల్ని. (పాణం పెట్టి పెంచాను. పెద్ద వాళ్ళని చేశాను. ఈ
మా(తం మాట చెల్లించారు కారు మూరు, ముందు ముందు జనమే
జయుడు సర్పయాగం చేస్తాడు. అందులో పడి చస్తారు మారు” అని
శఛాపనాకారాలు "పెట్టింది. సర్భయాగంతో సర్పజాతి భస్త (శం కాన
డానికి అదే కారణ మెంది.
ఏమన్నా వినుకోలేదు పాములు. కర్కోటకుడు మూ(తం తల్లి
శాపానికి భయపడ్డాడు, ఆమె చెప్పిన (పకారం వెళ్ళి ఉద బ్యశ్రవం
తోకని పట్టుకున్నాడు. నల్లగా కనపడింది తోక. వినతని పిలుచుకుని
ఉదయాన్నే టై శ్రేరింది క(దువ. వెళ్ళి చూస్తే నల్వగానేవ్రంది గస్మరం
తోక. ఓడిపోయిండి వినత. క(దున గెల్చుకుంది. వినత దానీ ఇవ్రూడా
క(డువ భరముజవాను రాలు,
ఆదిపర్వ ౦ 97
గరత్మ్శంతుడికథ
అనూరుడు చెప్పిన ఐదువందల సంవత్స రాలూ గడిచాయి.
వినత పెట్టిన రెండోగుడ్డు పగిలింది. అందులోంచి మహా తేజశ్ళాలి,
గరుత్మంతుడు పుట్టాడు. రెక్కలు విదలించి తల్లికి నమస్క-రించాడు.
అతడి రెక్కల గాలికి కొండలే అల్లాడిన ట్లయాయి. సము(దాలు
కలగుండుపడ్డాయి. రెక్కొ_లు కట్టుకున్న "పెద్ద కొండలాగ వున్నా
డతడు, తల్లికి మొక్కి. వోసారి ఆకాసానికి ఎగిరి వచ్చాడు. భయం
కరంగా వున్నాయి అతడి జవసత్వాలు. చూడ శక్యం కావడంలేదు
తేజస్సు (పళయ కాల మపావాయువులతో మె కిలేచిన (ప్రళయాగ్ని
జార్ధల లని (భమపడ్లారు జేవతలూ మునులున్నూ. అంజలిబంధం
గీలించి, అగ్ని సూకాలతో పోతం చేశారు,
వినత సంతోషానికి మేర లేకండా వుంది. కౌగిలించుకుంది
కొడుకుని. శిరస్సు నిమిరింది. ఆశీర్వదించింది. క్యద్రువకీ నమస్క-
రించాడు గరుత్మంతుడు. కంట్లో కొరివి పెట్టినట్టయింది ఆమెకి, తన
పనిమనిపికొడుకు ఇంత ఇదిగా వుండడ మేమిటి? “ఇలా రారా
అబ్బాయో” అని అధికార కంఠంతో పీలిచింది. “మా జాబుల్న్నీ
ఎత్తుకు తిప్పుతూ వ్రుంకు, చెప్పినఎని చేస్తూ బుద్దిగా మనులుకో,
వినపడిండా'? అంది. తల్లి బానిస, అంచేత కొడుకూ కూనిసే
అయాడు.
క(దువ చెప్పిందల్లా కాదనకుండా చేసేవాడు గరుత్మంతుడు,
పాముల్ని ఏపువిోదఎక్కి-౦చుకుని చేశ బేశాలు తిప్పి తెచ్చేవాడు.
కొండలూ కోనలూూ, పశల్లెలూ పట్టణాలూ చమూాపించేవాడు. స ప్త
వాయువేగంతో ఎగిరి వొకనాడు సూర్యమండలం దాకా తీసుకు
వెళ్ళాడు. సూర్యుడి వేడి తగిలి భరించలేక పోయాయి పాములు
వీపు మీంచి జారి కిందపడ్డాయి. మూర్చృపోయాయి. నెత్తి నోరూ
కొట్టుకుంది క(ధువ. ఇంద్రుణ్ణి (ప్రార్థించి కుమాళ్ళను ఒబతికించుకుంది,
నోటికిరాని తీట్లన్నీ చెడామడా తిట్టింది గరుత్హంతుత్లో.
28 బవ వోరి కాం (థి మశవనోాోభోరణతిం
ర్తెలా ఎంతోకాలం గడిచింఏ. వినత వినయంగా వ్రుంటున్న
కొద్దీ కషదువ గర్వం హెాచ్చుతూ వుండేది. తమ బానిస త్వానిక
కారణ మేమిటా అని ఆలోచించాడు గరుత్మంతుడు. వమిా పాలు
పోలే దతడికి. తల్లిని (ప్రశ్నించాడు. “తలుచుకుంక్కు నా ముక్కు
తోనూ, రెక్కలతోనూ కులపర్వతాలళైనా గుండవేస్తాను. నా
కున్న బలంలో సహసనాంశంలేదు కషదువ కుమాళ్ళకి ఐనా ఈ
పాములు ఎత్తుకు తిప్పుడం ఖర్మ మేమిటి నాకు ” నీకీదా క గ లేమిటి ౫)
అనీ అడిగాడు.
“ద్దదంతా నేను చేసుకున్న క ర్చ రా బాబూ [” అంది వినత,
కదువకీ తనకీ జరిగిన పందెం, అంతకు ముండే అనూరుడు పెట్టిన
శాపం వివరించింది. “నీ మూలంగా నా బానిసత్వం తప్పుతుం
దన్నాడు మ అన్న, ఆ ఆశతోనే బతుకుతున్నాను. నీ మొవహాం
మాసే బండెడు దుఃఖమూ మరుపు వస్తుంది నాకు. ఏం చెయ్య
నోయి చిట్టితం డీ, నానుండి నువ్వూ అవస్థల పాలయాన్రు పాపం!
అని కంట తడి పెట్టుకుంది.
గరుత్మంతుడూ కళ్ళు తుడుచుకున్నాడు. తీనకంచకే తల్సి దుర
వస్తే హృదయ శల్యమైంది. ఓనాడు క్యదువ కుమాళ్ళతో అన్నాడు,
కక్వా్యారు ఏది శావాలంకుు, అది తెచ్చి ఇస్తాను, మా బానిసతం
వమూానిపవించండి * అని, తల్లితో అలోచించి, కూడబలుక్కు_ న్నాయి
"సాములు, “అలా ఐతే అముతం తీనుకళురాి” అన్నాయి. (ర్య జ్ర?
అన్నాడు గరుత్మంతుడు. వచ్చి తల్లితో చెప్పాడు. ఆమెకి పాదాభి
వందనం చేసి వెళ్ళివస్తానన్నా డు.
ఆనందంతో ఆశీర్వదించింది తల్లి. * వెళ్ళి రా నాన్నా”
అంది. “నాకు తెలుసు. స్వల్లే ముక్తి నాకు నీ రెక్కలు
గాలి రక్షీస్తుంగి. శిరస్సు అగ్ని రశీస్తుంది. శరీరం సూర్యుడు
కాపాడు తొడు. కోటానుకోట్ల దేవతలు నీకోర్కి. నీర వేరుస్తారు.
జయించుకువస్తావు, తల్లిసంకెళ్ళు వివ్చిన కీర్తి డక్కు.తుందినీకు* అందిం
ఆదిపర్యుం 99
“ఆక లిగా వుంది” అన్నాడు గరుత్మంతుడు. “అమృతం కోనం
'వెళ్ళముందు (బహండమైన బలంశకావాలి. ఆకలి తీశేట్టు ఆపోర
మేదె నా చూపెట్టు” అన్నాడు.
“సము(దంవుధ్వ లశులాది నిషూదు లున్నారు. (పజలమోాద
దండెత్తి చాథిస్తూంటారు వాళ్లు వాళ్ళని తిని ఆకలి తీర్చుకో” అంది
వినత. “ఐతే మరోమాట. పొరపామైషనా వాళ్ళలో బాహా క
డంటూ వుంకువూ( తం తినబోకు” అంది “యా హ్మాడని ఎలా
"తెలుస్తుంది నాకు 1” అన్నాడు గరుత్మంతుడు. మింగేటపుడు తెలిసి
పోతుంది గొంతుకలో దిగకుండా బాధపెళ్తువాడే _బాహ్మడనుకో”
అంది వినత.
చెక్కులు రూడించి బయళ్రేరాడు గరుత్నంతుడు. సము[ద
మధ్యంలో వాలాకు, నిపాదుల్ని మింగడం (పారంభించాడు వినత
చెప్పినన్తు వాళ్ళలో వొకడు గొంతుకలో చిక్కుకున్నాడు. “*ావ్మా
డిలా వున్నాను. పైకి వచ్చెయ్యి” అన్నాడు గరుత్మంతుడు. “అవును
మహాప్రభో, (బాహ్మాణ్ణి-నేను. ఐతే నా భార్య నిపొదక్ర్రీ, దాన్ని
వొదిలి ఎలా వచ్చేది” ఆని అరిచాడు (బాహ్మాడు. “సశే నీ కోసం
దాన్నీ. వొది లేస్తున్నాను. విరా ఇదరూ వొ చ్చెయ్యండి?” అన్నాడు
గరుత్ధంతండు వాళ్ళిద్దరినీ వొదిలి తక్కిన నిషూదులందరినీ తిని జ(రున
తేన్చాడు. అయినా ఆకలి తీరలేదు. ఆకాశం మోది శకేగిరాడు. గంధ
మాదన పర్వ తానికి వెళ్ళాడు.
గంధథధమాదనంమోద తపన్సు వేసుకుంటున్నా డు కళ్యఫుశు.
చూస ననుస్కారించాడు గరుత్శంతుడుం “అమ్నడాస్యం విడివించాల్ి,
అమృతింకోసం వెళుతున్నాను. ఆకలి తీరడంలేదు. ఆహార మేదన్న్నా
ఇవ్వండి” అన్నాడు. కుమారుణ్ణి మెచ్చుకున్నాడు కశ్యపుడు.
“బ్దిలాంకికి కనుకు కావాలనే కోరుకుంది మూ అమ + బావుంది.
ఈసమిపంలో నీ వొక వనుగూ, తాబేీలూ వున్నాయి. వను గంచే
ఏనుగు కాదు. దాని వటువ ఆరు ఊొోాజనాలుంటుంది. పొడవు
లి) వ్యావహారికాం(ధథమహాభారతిం
పన్నెండు యోజనాలు. తొజబేలూ అలాంటిదే. దాని వెడల్పు
నాడు యోజనాలు. పొడవు పది యోజనాలు, ఈ రెండూ ఐతే
సరిపోతాయి నీకు. లోగడ, విభావనుడూ స్నుపతీకుడూ అని ఇద్దరు
(బావ్మాలుంజే వాళ్లు. ఇద్దరూ అన్నదమ్ములు ఉన్న ఆస్తంతా
ఏ భావనుడు కాజేశాడు, చిల్లి గవ్వయినా చూపలేశుు స్నుప్రతీకుడికి.
“వి తార్జితం, న్యాయంగా నావంతు నాకు రావాలి. సంచిపెట్ట) అని
నిలదీ వాడు సుపతీకుడు, చాంతో ఎక గ్రాడ్ తేని కోపమా వచ్చింది
విభావసుడికి. వనుగువై పొమ్మని శపించాడు. “ఐతే నువ్వు తాబేలు
వైపో? అని శపించాడు నుప్రతికుడు. వాళ్ళే ఇమ్రూకు నేను చెప్పన
వఏనునా తాబేలున్నూ. అలా పరస్పరం శపించుకొని వనుగా
తాబేలూ అయ్యారు. అడవుబ్లోనూ, పెద్ద పెద్ద సరస్సుల్లోనూ
తిరుగు తున్నారిపుడు. పూర్వ శవ్రైరంవల్ల తటస్టపక్షప్పుడల్లా పోట్లాడు
తుంటారు, వెళ్ళు. వాళ్ళని భక్షీంచు,. జయించుకువన్యావు” అన్నాకు
కశ్యప (పజాపతి. కొడుకుని దీవించాడు.
తణంలో వనుగూ, తాబేళ్ల దగ్గిర వొలాఎి ౫ రుత్శంతు శు,
జారొక చేతో శింటిసి పెన వేసి పట్టుకున్నా అం మేభూల మాంచి
అలంబతీరానికి బై శ్ర్రాడు. వనుజా త బేలూ పట్టుకుని ఉధృతమైన
వేగంతో అతడు వెళుతూ వుంకు ఆ దారిని వస్తూ పోతూ వున్న
చేవవిమానాలు తల్లకిందు లై పోయా యంకే నమ్మండి.
బంగారం తీగెలు పెనవేసుకున్న కలుసు క్రూలత్ శ్ ఎంత
అందంగా వుంది అలంబతీర్ణం. నూనేసి యోజనాల పొడవయిన
పెద్ద పెద్ద కొమ్ములతో బోక మహ పృత్సుముంది, రోహిణం చానిచేరు,
గరుత్మంతుడి చూసి ఆహ్వానించింది రోహిణం నా కొమ్మమిాడ
కరూచుని ఆరగించు వాటిని” అంది. ఇళ్లే కాలు పెట్టాడో లేదో
గరుతృంతుగు, అంత నూగు యోజనాల కొమ్మా ఫిళ ఫెళా విరిగి
ఫోయింది. డాన్ని పట్టుకుని తబటకిం దులు తబన్న్సు వేస్తున్నా ఈ
ఆదిపర్వ 6 ౧||
వాలఖిల్య మహామునులు. సూర్య కిరణాలు మా(తమే వాళ్లకి
ఆచాశరం. చచ జే వాళ్ళకి లోకం. ఈ
వానిని చూచి గతుక్కుమన్నాడు గరుత్శంతుగు, కొమ్మ
కింద పడిందా ఇంతమందికీ (పమాదం. నున ముక్కుతో పొడిచి
పట్టుకున్నాడు కొమ్మ. ఒకచేతిని ఏనుగూ, వొక చేతిని తాబేలూ,
ముక్కుని నూరు యోజనాల రోహిణం కొమ్మా. ఆకాశం మోూాదికి
ఎగిరాడు. ఎక్కడ దించటం కొమ్మ! పాలుపోలే “తడికి ౫౦భ
భూ నం వెళ్ళి మళ్ళీ తంగడి! గ నివంచాడు ఎగససగుతూ. చూచి సంగ
తంతా (గహించాడు (ప్రజా వతి. వాలఖిల్యుల్ని (వ ర్భించాడు.
“మాకు సంకల్పించిన కుమారుడు వీడు గరుత గైంతుడు.
అవాళ నా పుత్ర 'కామేవ్ధీ నాడు చవేం(ద్రుక్ణి మించినవాడు కలగా
లన్నారు మిరు. ఏజే ఆ వర్భపసొదుడు. జగదుపకారి. మోకు
(ప్రమాదం రాకుండా కొమ్మపట్టుకు తిరుగుతున్నాడు. అనుగహీం
చండి” అన్నాడు.
(పజాపతి న న విన్నారు వాలఖిల్యులు. కొమ్ము విడిచి
పెట్టారు. హి మాలయపర తనికి వెళ్ళిపోయారు hE కొమ్ము
ఎక్కు డ పడ్డా జననాశన మవుతుంది. వెళ్లు. ఇక్కడికి లకు యోాడజనాల్లో
నిష్పురువపర్వతం వుంది. దాని గుహోముఖా లెప్పుడూ మంచుతోనే
నిండివుంటాయి మనిషన్న వాడు కనిపించ డక్కడ. -ఈశగరుడన్నా
ఆడుగు పెట్ట లేనంత అగవమ్యుంగా వ్రుంటుందది. అక్కాడ పడ వెయ్యి
దీన్ని” అన్నాడు కళ్యపుడ .
నిమిషపాలమిోద నిష్పురుషపర్వ తానికి వెళ్ళాడు గరుత శతుడు.
రోహిణంకొమ్మ వొదిలి పెట్టా డక్కడ, అక్క-జణ్ఞుంచి ఫీంమాల
యానికి వెళ్లాడు. హీమాలయంమిద కూచుని వనుచూ తాబేలూ
తిన్నాడు, (బవ్మోండమైెన ఒలం నచ్చింది. ఇవా ఇండలోశానికే
వాలఖిబ్య్యలం వేలెడంత లేసి శరీరం కల ఆరశౌ వేలమంది మునులు,
ఆతువు అనే ముని ఫీరితండడి, తేల్లి సన్నతి, చూ. హ్మోండపురాణం ఆ ౧.
లిల్తె వ్యావవోరి శాం(ధ్ర మవాథానతం
(పయాణం. ఒక్కసారి కళలు రూడీ ౦చాడుం మాాంవమూాలయ
పర్వతంమిది చెట్ల ఫువ్వులన్న్నీ జలజలా రాలాయి, చేవతల్ని
గెలవడానికి వెళుతూన్న గరుత ైంతుడిక సం పూలవాన కురిసి
నట్రయింది.
ఇక్కు-డ హీిమాలయంమోంచి బయల్లే రాడు గరుత్మంతుడు.
అక్కడ బ్రందసభలో అగ్నివర్తం కురిసింది. వ్యజాయుథం ఎడి
ముద్దు పారిన ట్లయింది. దిగ్గడాలీకి వణుకు పట్టుకుంది. ది "లలల
గుండెలో రాళ్ళు పడ్లట్లయింది. “ఏవిటి అపశకునం ** అన్నాణు
చేచేం[దుడు “అమృతంకోసం గరుత శ్రంతుడు వస్తున్నాడు)
అన్నాడు బృవాస్పతి. “పూర్వం మో తండి ఇ వ్య్వపుడు పత
'కామేన్ట్ చేశాడు కదా! నువ్వూ వాలఖల్యులూ సహాయం చేఇా
రుగా ! జ్ఞాపకం చేసుకో, అవాళ, నీ బలానికి తగినట్టు నువ్వు
మూనుకు వస్తున్నావు సమిథలు. వాలఖల్య్యులూ తెన్తున్నారుః*
అసలే వేలెడంతటివాళ్ళు వాళ్లు. మె పెచ్చు నితో్య్యోప వాసాలతో
కృశించి కృశించి వున్నారు. ఈనెపుల్లలలా ఊగులా శ తున్నారు,
"రెండేసి దర్భలూ, చిన్న మోదుగురెమ్మూ -- అవే (బ్రహ్ట్టుండమై
పోయాయి వాళ్ళకి, మొయ్య్య లేక మొయ్య లేక నడుస్తున్నారు.
చూచి నవ్వావు నువ్వు, పాపం సిగ్గుపడి పోయారు వాళ్ళు
ఆ (కోధం మనస్సులో పెట్టుకున్నారు. క శ్యపుడి పత కామేష్టి,
యజ్ఞంలో “ఇంద్రుణ్ణి మించినవాడు కలగాలి, వాడు రెండో
ఇం[దుడు కావాలి అంటూ గట్టగట్రి మం[(తాలతో వళోమం
మొదలుపెట్టారు. అది ెలిసి కశ్వపుడితో ఇష్పుకున్నావు నువ్వ.
కశ్యపుడు (ప్రార్థించి ఇకాంతపరిచాడు వాళ్లని. “ఈయన డేవేం[చు
డిగా వున్నా డంక్కు (బవ్మ్జూదేవుడి నిర్ణయమది. అది తప్పించడం
అన్యాయం. ఇండో ఇందుడై కే ద వంద్య పభుత్యు వమువ్రుతుంగ్నా
(పబంబూానికి అరిష్టమది. కనక కరుణించండి. పుట్టబోయీవాడు
ఇంద్రుడు కావాలనీ కడా మా-సంకల్పం. మూ మూకీ నిలున్తుంపి
ఖ్
ఆదిపర్వ ౦ తతి
చిన్న మార్పుకి అంగీకరించండి. ీవేందుడికి బదులు పఠ్నీం(దు
డవుతొడు వాడు అన్నాడు. ఎలానో వొప్పించాడు. గండం గై
కీంచాడు. ఆ పశ్నీం[దుడే యీ గరుత గైంతుడు. తల్లిని విడిపించాలని
తంటాలు పడుతున్నాడు. అవ్బతం కావా లన్నారు కషదువ కొడు
కులు. అందుకనే వస్తున్నాను. అంత ఏనుగుసీ, తాబేలున్తీ నూరు
యోజనాల రోహీణం కొమ్మని మోసుకుని వాయువేగంతో ఎగిరి
వెళ్ళిన మహాబలుడు. కామరూపి. కామ గమనుడు, నీకు తమ్ము శే
ఐనా అతణ్ణి ₹ెలవలేవు నువ్వు” అన్నాడు.
మరింత కంగారుపడ్డాడు డేవేందుజు. కాపలా జవాన్లని
హాచ్చరించాడు, (పాణాలు అడ్డువేసి ఐనా అమృతం రత్స్షంచా
లన్నాడు. లతలాది రతకభటుల్ని పెట్టాడు. రకరకాల రూపాల
వాళ్ళూ, దారుణమైన ఆయుధాల వాళ్ళూ, రంగురంగుల కవ'చాల
వాళ్ళూ అమృతం చుట్లుూ చెట్టనికోటలా నుంచున్నారు. యావ
నండీ అపమత్తులుగా వున్నారు.
ఇంతలో ఒకలతు పిడుగులూ వొకలతు రఈల్కు_లూ చొక్క.
సారి పడ్డట్టయింది. వచ్చి పడ్డాడు గరుత ంతుడు. దూదివిం జెల్లా
తునాతునకరైపోయాయి మేఘాలు, సరాసరి అమృతం దగ్గిశే
వాలాడు, ఇలా వాలాడో లేదో వొక్కసారి మోద పడింది
కాపలామై న్యం. చేతికి వచ్చిన ఆయుధంతో యుద్ధంచేశారు పైని
కులు. ఏనుగు మోద ఎలకలు పడినట్టయింది గరుత్నంతుడికి. రెండు
అక్కలూ వొక్కసారి రూడించాడుం స్వర్గలోక ంనిండా ([బవహ్మాండ
మైన ధూళి రేగింది, చేవతలకళ్ళల్లో గుప్పెజేసి దుమ్ము పడింది.
ముందూ నెనకా కనపశ్హేను వాళ్ళకి, గాలి వచ్చి చెదర గొక్తుదాకా
కరచరణాలు ఆడలేదు. చేవేం(దుడికి.
భామను డనే చేవకింకరుడు వో పెద్దమై న్యం వేనుకువచ్చాడు.
గొడ్డళ్ళూ, గుదియలూ, కత్తులూ కటార్లూ, బన్లేలూ బాణాలూ -
ఇలా లెక్కలేనన్ని ఆయుధాలు పట్టుకున్నారు సైనికులు. వచ్చాడో
34 వ్యావహోారి కాథ మహాభారతం
లేదో గరుత్శంతుడి ముందు అంత మై న్షింతోనూ మంటలో పడ్మ
he
మిడతలా చచ్చివూరుకున్నాడు భౌమనుడు.
సాధ్యులు వచ్చి ఎడికించారు. తూర్పుదిక్కు- తరిమూడు
గరుగ్తంతుడు. వసువులూ రుదులూ వచ్చారు. దక్షిణదిక్కు. తరి
మాడు. ఆదిత్యులు వచ్చారు. పడమటిదిక్కు_ తరిమాడు. అకళ్వినీ
చేవతలు వచ్చారు. ఉ_త్సరానికి తరిమాడు. అగ్నీ వాయువూ
యముగూ కుభేరుడూ వరుణుడూ - ఎవరు వచ్చినా అవే పని ఐంది.
బేవసై న్యం యావత్తూ రక్తాలు శార్చుకుంటూా పరుగెత్తింది. చేవేం
(దుడి వెనకని తల డాచుకుంది.
శేణుకుడూ (క్రథనుడూ (ప్రలివాకుడూ (ప్రరుజడూ అశ్వ
కుంతుథూ పదనఖుడూ - వీళ్ళంతా అమృతరక్షుకుల సన్హార్లు. ఏళ్ళం
థరినీ వ్యజాయుధంలాంటి తన నోళ్ళతో పండా డొడు గరుత్మంతుడు,
ఒక్కడూ లేకండా పారిపోయారు కావలి వాళ్లు.
అమృత భాండం దగ్గిర (ప్రవేశించాడు గ రుత్మంతుడుం జాని
చుట్టూ మహోనగ్ని ఘోరంగా మండుతోంది. ఆకాశం అంటుతు
న్నాయి మంటలు. చూశాడు గరుత్మంతుడు. (ప్రపంచంలోని
నదుల నీళ్ల న్నీ పుక్కి-టిలో పట్టుకువచ్చాడు. మహోగ్ని మోద కుమ్మ
రించాడు. ఆరిపోయింది మహోగ్ని- ేవతలు “పెట్టిన యంత్రచక
మొకటి అమృతకలశం చుట్టూ తిరుగుతూ కనిపించింది. చిన్న (క్రిబిలా
సూత్ము చేవాం ధరించాడు గ రుత్శంతుడు. చక్రం శేకుల్లోంచి దూరి
లోపల (పవేశించాడు. భయంకరమైన మజోసర్వాలు రెండు కల
వాన్ని చుట్టుకుని కనిపించాయి. బుస్సువమెని మై కిలేవాయి. రెక్కలు
రూడించి వాటి కళ్ళల్లో దుమ్ముకొట్టాడు గరుత్త గంతుడు. చెరో పాదం
వేసి రెండింటి శిరస్సులూ తొక్కిపెట్టాడు. అమృత కలశం తీసుకుని
ఆకాశం మీది కెగిరాడు.
ఇదంతా చో పక్కనుంచి కనిమెకుతున్నాడు మవ నిశ్హుత్ర,
“అన్న(వకారం అమ్భుతల తీనుకు ఇెళుతుచ్నాతు.. చని జూన
ఉఆఏటఏపరిర్ధిఠ కీప్
నైనా చాపల్యం లేదు వీడికి. ఎంత బలవంతుడో అంత నీతిమంతుడు”?
అని మెచ్చుకున్నాడు. ఎదురుగుండా (పత్యక్షుమయ్యాడు, వర
మిస్తాను కోరమన్నా డు.
తల వాంచి నమస్కరించాడు గరుత్శంతుడు. “నిరంతరం నీ
సాన్నిధ్యం అన్నుగహించు” అన్నాడు. ోపురుపో_త్తముడివి నువ్వు.
సీ సాన్ని ధ్యంకం కే కావలసించేముంది ' అంతకీ నీ అను[గవా ముంేే
అమృతం లేకండా అమరత్వం (వ్రసాదించు. జరా మరణాలు దుర్భరం.
అనిమా(తం తేకండా చెయ్యి” అన్నాడు.
“తథాస్తు” అన్నాడు వివ్లువు. “నాకు వాహానంగానూ,
నా రథానికి పతాకంగానూ వుండు” అన్నాడు.
ఇంతలో వ(జాయుధం విసిరాడు దేవేం(ద్రుడు. నిష్పూలు కక్కు
కుంటూ వస్తోంది వజాయుధం చూసి నవ్వాడు గరుత లేదుః
“ఎందు కలా నిప్పులు కక్కు-తొవు ? నీ (పతాపం నా దగ్గిర చెల్లదు,
ఐ జే మునిసంతానం గనక వ్యర్దం కాకూడదు నువ్వు. ఇదిగో, నా
రెక్కొ_నుండి చిన్న వెంటటుక కదిలించుకు వెళ్లు” అన్నాడు. ముకొక్కే-టి
'బేవతలూ ముక్కు-మోద వేలు పెట్టుకున్నారు. ఇక లాభం లేదను
కున్నాడు దేవేంద్రుడు. మంచి వేసుకోవడమే కర్తవ్య మనుకున్నాడు.
“త్రము చూ మనలో మనకి విరోధమందుకూ” అన్నాడు. “నీ
బలపరా(క్రమాలు చకితుక్ణ్రి చేశాయి నన్ను. నాకు తగిన తమ్ముడివి
నువ్వు. ఇవాళనించీ స్నేవాంగా వుందాం మనం. జరామరణాలు లేవు
నీకు. నిన్ను 7లిచేవాడు ముల్లోకాల్లో లేడు. ఇంత గొప్ప వాడివి,
అమృత మేం అవసరం వచ్చింది ! ప రాయివాళ్ళ చేతిలో
పడితే మనల్ని మించిపోతారు. నువ్వేది వవిలే అదే చేస్తాను.
అమృతం మా(తం ఇచ్చెయ్యి”? అన్నాడు, ఎంతో ఆదరం
శచరానీంచాడుం
“ఆనలు సా కోసం శానే కా దిది ”” అన్నాడు గరుత్నం
తుడు, “మా అమ్మ బానిసత్వం వొదిలించాలి నేను. అమ్ముతం
36 వ్యావవారి కాం(ధథ మహాభారతం
తెమ్మున్నారు కదువ కొడుకులు. తెస్తానని వొప్పుకు వచ్చాను.
తీసుకు వెళ్ళక వీఠదు. ఐతేనిజమే పాముల చేతిలో అమృతం
పడితే (ప్రపంచానికి ఉప(దవం తప్పదు, దీనికో ఉపాయం చెపు
తాను. అమృతం ఇచ్చి అమ్మని విడిపిం చుకుంటాను నేను. వాళ్లు
అనుభవించకుండా ఎత్తుకురా నువ్వు” అన్నాడు.
“లక్షలు విలువ చేసిన సలహో చెప్పావు” అన్నాడు ఇందుడుం
“సీ బలపరాశక్రమాలు (పత్యకంగా చూశాము. నీ ఉదారబుద్ది
పరికించాము. (బహ్మానందంగా వుంది నాకు. చెప్పు, నా వల్ల వది
“కావలసినా చెయ్యడానికి సిద్ధంగా వున్నాను” అన్నాడు. “అన్నా,
కదువవల్ల కలగని కష్టమంటూ లేదు మాకు. మా అమ్మని మోసం
వేసి బానిస వేసుకుంది. అంచేత, ఆమె సంతానం - పొములు
అజోరం కావాలి నాకు. ఆమాక్రం అనుముతించు. వాళ్ళేమో నన్ను
మించిపోతా రని కాదు. (పపంఛాలు పాలిస్తున్న వాడివి నువ్వు
నీ అనువుతి తీసుకోవడం ధర ఇం నాకు? అన్నాడు. సమ్మ
తించాడు జే వేం(దు డు. “అడ్జేముంది నీకు ! అలాగే కాసి”
అన్నాడు,
ఇలా అఖండవిజయంతో అమృతం పట్టుకు వచ్చాడు గరుత 2?
తుడు. క దువకుమాళ్ళని పెయ్యిమందినీ పిలిచాడు. దర్భలు ఆసనం
వేసి అమృతకలశం పెట్టాడు. ఇదిగో ఒప్పందం (ప్రకారం అమృతం
"తెచ్చాను ఇవాళనుండీ మా అమ్మ బానిసత్వం తీరిపోయింది.
ఇప్పుడు మేం స్వతం[తులం. దీనికి అగ్నీ, వాయువూ, సూర్య
చంులూ సాశత్రులు,. వెళ్ళండి. స్నానమూ అదీ చేసుకుని శుచిగా
రండి. అమృతం అనుభవించండి” అన్నాడు. తల్లిని ఏపుమోద
మానుకుని జై టికి వచ్చేశాడు.
గరుత్మంతుడి వెనకాలే వచ్చాడు డేవేంద్రుడు. పాములికి
కనబడకుండా నుంచున్నాడు. సందడిగా పాములన్నీ స్నానానికి
వెళ్ళాయి. అవత కణశం తీసుకుని అదృళ్యుడయాడు 'జీసేంద్రుడుం
అదిపర్వ ౦ క్రీ?
స్నానం చేసి చక్కా వచ్చాయి పాములు. అమృతనమూలేదు
కలశమూూ లేదక్కడం నెత్తీ నోరూ లబోలబో కొట్టుకున్నాయి.
దర్భలు మాతం నాకడం మొదలు పెట్టాయి, దర్భల వాడికి చీలిక
లయాయము నాలికలు. అవాళీనుండే సాములికి "రెండు నాలుకలు,
అమృతం వ్రుంచబ్యక్లే దర్శలకి ఇవాళ ఇంత (పాముఖ్యం. *
శహుడి జైరా న్య ౦
ఉత్రల్లీ, తమ్ములూ అధర్మానిశే నెట్టుకున్నారు. అందుకనే
ఆఖరికి అమృతమూూ అందకుండా పోయింది. వీళ్ల దగ్గిర బతకడం
కంచే ఇల్లు వొదిలి పోవడం మంచిది” అని ఖేదపడ్డాడు ఆదికేషుడు.
వై రాగ్యంతో ఇంటినుండి లేచిపోయాడు. గంధవూదనం, బదరీవనం,
గోక్ర రం హిమాలయం మొదలైన పుణ్య తే (తాల్లో (బ్రహ్మని
థ్యానిస్తూ, వేలాది నంవత్సరాలు తపస్సు చేశాడు. చివరి కో నాడు
(ప్రత్యతు మూడు (బహ్మ. వరం కోరమన్నా డు.
“ఏ వరమూూ వద్దు నాకు? అన్నాడు శేషుడు. “నా తల్లీ
తమ్ములూ వకమయాన. అధర్మంగా (పవ్చర్తించారు. వినతనీ గరు
త్ర శ్రంతుళ్లో మోసం చేశారు. మూ వంతు అయింది. ఇక వాళ్ళవంతు
వస్తుంది. అంచేత మానా'ళ్ల పొత్తు వొదిలి వచ్చేశాను. ఇలా తపస్సు
చేసుకుంటూ శరీరం వొదిలేస్తాను” అన్నాడు.
“నువ్వే ఇలా అంచు ఇక దిెక్కేముండో” అన్నాడు (బహవ్మా.
భూమిని చొంయ్యడానికి పుట్టిన పుణ్యాత్నుడివి నువ్వు. సత్య (వతుడివి.
ధరా త్నుడివి. లే. (వాణఎ వొదిలే (వయత్నం విడిచిపెట్టు. అనంత
కాలం భూభారం వహించు. గరుత శ్రంతుడు స్ తముడు. అమిత బల
వంతుడు. అతడితో న్నేవాం (కేయస్సు నీకు అన్నాడు ([బహ్మ
మాట (పకొరం అవాళనుండీ భూమండలం మోస్తున్నాడు ఆది
శీషుడు. అనంతశాలం మోాస్తునే వుంటాడు.
గరుత్మంతుడి క ఐత లేయ్టాహ్మాణంలాోో సోమాపహారణనుని నరో
వపిథంగా వుండి
88 వ్యావ హో కరి కాం(ధథ మహాభారతం
తల్లి శాపమూ్యూూ జనమేజయుడి సర్పయాగమూూ తేలుచుకుంటూ
భయపడుతూ వుండేవాడు వాసుకి. బంధువుల్ని ఐరావతుడూ మొద
అన సోదరుల్నీ వొకనాడు సమావేశపరిచాడు. తపస్సుచేసి
భూమిని మోస్తున్నాడు అన్న ఆదిశేషుడు. పాముల వూసే పట్టలే
దతడికి. ఒక్కనాడూ రాబోయీ (పళయంవమాట తలంచడు. సముద్ర
మథనంలో కవ్వం తాడయాను కడా నెను. అందుకని, నాక హం మరాచి
క నికరించారు చేవతలు. భయమరా నాశనమూూ లేకండా వరమిచ్చారు
నాకు, ఐనా వంశనాశనం తలుచుకుంకే జలదరినుం8 హృదయం.
తల్లిశాపం తప్పే సాధనమేమిటి ? ఏం చేద్దా మో ఇప్పండి” అని
(పసావింవాడుం
“సర్పయాగం సాగకొండొ చేద్దాం అన్నాయి కోన్ని కో
తొ చులం. ోధర్శ మంకు తారతో లు ఉన మేజయుము, (చావ్మాల
"వేవంలో వెళ్ళి ఈ యాగం అధర్మమని వాదిద్రాంొ అన్నాయి
కొన్ని. “కొందరం వెళ్ళి అతడి మం(తులుగా కుదురుకుంచాం, ఇహా
పరాలికి ఇంటికీ ఇది నష్ట పే పౌతువని నచ్చ చెపుదాం”? అన్నాయికొన్ని,
“అన్న. పానీయాల ప్రా వీండివంటలమిరాదా, యాగానికి వచ్చిన
ఛాపనవాళ్ళమిీాద పాకుదాం. బుసలు కొట్టి భయ పెడదాం. వరు
గుచ్చుకున్నట్టు చేదాం”? అన్నాయి కొన్ని రకపు “ట్లో రను
కున్నట్టు మన ఆట శేపీ సాగ వక్కొ_డి” అన్నాయి కొన్ని బుద్ధిగల
"పెద్దపాములు. “*మం(తాలు పలుకుతూ వుంటే వోోమకుండం
మండుతూ వుంక్కే భయంకరమైన ఆ మంటల్లో పడిపోనడమే తప్ప
ఈ శవభివ లేవీ పనిశాయ్యవు” అన్నాయి. ఐతే, వమిటి
చారి !
అందరినీ ఆగండని ముందుకు వచ్చాడు వలాప్పుతుడు,
“శాపం 'పెట్టిననాడు, అమ్మవాడిలో నిద్రపోతున్న కే వుండి, బ్రహ్మ,
జేవతలూ మాట్లాడుకున్న మాటలు విన్నాను. ఆ రవాన్యం చెపు
ఛాను వినండి” అన్నాడు. “ఇంత బలవంతులరూ, పర్య వంతుల
ఆదిపర్వ ౦ ఫ్ర్ఖి
విన కుమాళ్ళని అన్యాయంగా దారుణంగా శపించింది కబువ.
మోరూ ఇది చూస్తూ వూరుకున్నారు. మరి దీనికి (పతీకారమేతేడా ?
అని అడిగారు దేవతలు. “కూరస్వరూపం కలవాళ్ళనీ, జగత్తుకి అప
కారం చసే వాళ్ళనీ భరించ లేదు భూదేవి. అందుకని చెడ్డ పాములు
నాశనంకావడం అవసరం. కనకనే వూరుకున్నాను నేను. వానుకి
చెల్లెలు జర త్క_రువుని జరత్కారుడనే ముని వివావామాడ తాడు,
వాళ్ళకి ఆ నృీకుడనే మహాముని పుడతాడు. అతడో సగంలో ఆపు
తొడు సర్పయాగం. లోకానికి అవసరమయిన గొప్పగొప్ప పాములు
బతికిపో తాయి అన్నాడు (బహ ఇ: నను స్పష్టంగా విన్నాను,
నము సండే” అని చెప్పాడు,
ఈ వార్త పరమానందమైంది పాములికి. అవాళనుండీ జర
త్కారు జెప్పుడు వస్తాడా, జరత్కారువుని ఎపూడు 'పెళ్ళాడ తాజా
అని రోజులు లెక్కపెడుతూ కూచున్నాడు వాసుకి
జర త్కా రుడి కథ
జరళతా_రుడు*ః యాయావర వంశన్థుడుం (బహ చర్య మే
(వతంగా "పెట్టుకున్నా డతడు. పెళ్ళి మానుకున్నా డు. తపస్సు చేను
కుంటూ అడవుల్లో తిరిగేవాడు. రుషుల శుశ్రూవ చేసి జ్ఞానం
ఆక్టించేవాడు. అడివిలో తిరుగుతూ వుండగా వొకనాడు వొక వింత
కనపడిం దతడికి ఒక సీటిగుంటా గుంట వొడ్డుని వొక అవురు
గడ్డి చెంక్కా., అవురు మొక్కని ఆధారం చేసుకుని తలకిందుగా గుంట
లోకి 'వేలాడుతూన్న కొందరు మునులూ కనిపించారు. సూర్య
కిరణాలు తప్ప మరో ఆహోరం లేదు వాళ్ళకి. అవురు మొక్కా.
'వేళ్ళన్న్ చుట్ట ఎలక కొరికివేసిండి. ఒక్క కుంకుడు వేరుమాత్రం
మిగిలింది. అదీ వ నిమిషం ఎలక కోొరికినా నీటిగుంటలో పడి
పోతారు మునులు,
ఇబరత్మా_రుతు కృశించిన శరీరం కలవాడు,
40 వ్యావహోరికాం[భ మహాభారతం
అదీ వొక తవసే అనుకున్నాడు జరత్కారుడు, గగ్చిరికి
వెళ్ళాడు. “నాకా ఈ తపస్సు నేర్పండి” అన్నాడు. “అయ్యా,
ఇజేం తవన్సు, మూ ఖర్మ? అన్నారు మునులు, “పాపాతులం.
సంతానం లేని వాళ్ళం, వంశాంకురం వతేకపోయి అధోలోకంచారి
పటి వేలాడుతున్నాం. మా ఖర్మ ఇలా “కాలీపోయి మా వంశంలో
జర త్కారుడనే పాపాత్ముడు పుట్టాడు. పెళ్ళీ పెడాకులూ మాను
కున్నాడు. గొడ్డుపోయి కూచున్నాడు. నాడి చండీ తాశలం
మేం వాడు వొకాడే మా వంళాొనికల్లా నున్న వా డిపుణు ఈ
అవ్రురుమొక్కొ_ మా వంశ వృత్సంం కూకటి వేరే జర త్కా రుగు,
ఎలక యముడు. కొరికనవేళ్తు తరతరాల మా వంశహురుషులు,
సిటి ఏంట అధోలోకం. జరత్కారుడు సంతానం లేకండా మర
ణిస్పే కూకటివేరూ కొరికివేస్తుంది ఎలక. మేమంతా అధోలోకంలో
పడిపోతాం. జరత్కారుడు సంతానవంతు డైకే మాథ్రం
ఊర్ల లోకాలు లభిస్తాయి మాకు. నుషె వ్యరో ఆ _ప్తభాంధవుడిలా
కనిపించాను. జర త్కారుకి ఎరిగివ్రంకే దయచేసి మా దుస్థితి ఇెన్సి
పుణ్యం కట్టుకో 2” అన్నారు. *
హృదయం బద్దలైన ట్టయింది జర ఆత్కారుడికి. “తు.వించండి”
అంటూ చేతులు జోడించాడు. “నేవే జరత్కారుణ్ణి. నా అపరాధం
అర్థమైంది నాకు. వివాహం చేసుకుంటాను” అన్నాడు. “నువ్వేనా +
ఐతే బతికిపోయాంి” అన్నారు మునులు. “బాబూ జరళత్కా.రూ,
ఎన్ని తపస్సులు చేసినా పు(తుణ్ణి కనకపోలే పుట్టుగతు లుండ
వోయ్. వెళ్లు. పెళ్లాడు. కుమాళ్ళని కను. అధోగతి పట్టకండా
ఆదుకో మమ ల్ని? అన్నారు. “బిరా ఆదేశం శిరోధార్యం
తప్పకండా వివాహాం చేసుకుంటాను. ఐతే, నా జీరూ ఆమె చేయా
వొక్కకు ఐ వుండాలి. అలాంటి కన్యనే కట్టుకుంటాను” అన్నాడు
జర తెఇరుడుం
ల నంతా నితసక తట లాతనకాలనులు |
ఈ చూ : మర ఇషఘురాణనుని వారిభఫటు తెనికంటినజాంటో జేవలంటీకన,
జ ది ప ర్య ౧ 41
ఆ శ్షణం మొదలు తన పేదింటి కన్యకోసం అణదకడం (వారం
భించాడు, దేశ చేణాలు తిరిగాడు, కనపడ్డ వాడితో అల్లా (పసం
గించాడు. భూలోకం మోద ఎక్కడా తన వేరింటిక న్య కనపశ్ళేదుం
దినాలు గడిచిపోతున్నాయి. సంవత్సరాలమిాద సంవత్సరాలూ
జెర్భిపోతున్నాయి. * అసలే (వతాయాసంతో శుమ్కీంచిన శరీరం.
దానికితోడు వార్గక్యమూ వచ్చిపడింది. వితృవన్లాన్ని ఉద్ధరించాలె
నన్న చింతా భాధిస్తోంది, ఏం లాభం! తనవేరింటి పిల్ల నరలోకంలో
కరువై పోయింది.
ఇఛారులవల్ల అంతా విన్నాడు వాసుకి. తన చలెలు జర
“భ్కా-రువుని నాగలోకంనుండి వెంటపెట్టుకు వచ్చాడు. ఎలా ఐతేశేం
కోరినకన్య దొరికింది జర త్మా_రుడికి, పెళ్ళిచేసుకున్నాడు ఇర త్కౌ-రు
వుని. ఖే శోభనంనాటి శా(తే ఆమెతో వొక షరతు పెట్టాడు.
“ఎన్నడూ అవమానించకూడదు నన్ను. ఎప్పుడు అవమానిస్తే
అప్పుడు వొదిలిపెట్టి పోతాను నిన్ను” అన్నాడు. పాపం, గత్తిమోద
సాముల? నడుచుకువేది జరత్కారువు. రా్యతనకా పగలనకా అ(ప్ర
మత్తురాలై వుండేది. భృ్నార్తకి ఏ లోపమూ రానీయకండా నేవ
వేసేది. కొన్నాళ్ళకి గర్భవతి అయించా మె.
ఒకనాడు భార్యతొడమిద తలపెట్టుకుని జింక తోలుమోాద
నిద్రపోతున్నాడు జరత్కారుడు. పొద్దుపోయింది. ఆ(గ్రమంలో
వాళ్ళం ఈ సాయం కాలకృ త్యాలకోసం సిద్దపడుతున్నారు. వం చెయ్య
డమో తోచలేదు జరత్కాారువుకి. భ_ర్హని అేపడమూ ? మానెయ్య
డమా ? లేపితే నిచాభంగ మైందని కోప్పడతాడు, అేపకపోతే
సంఛ్యావిభులు నశిస్తాయి. భర్శలోప మవుతుంది. 'లేపలేచేమని
కోపగిస్తాడు. వం చెయ్యాలి ? “ని చాభంగానికి కోపగి స్తే సయి
సాను, ధర్మవోని సయించరా నిది? అంటరా భర్తని చేపింది
జర్త్కా-రువు, లేచి మండిపడ్డాడు జరత్కారుడు. “వం, వం వచ్చిందని
న్శాద శెడనొట్టానవు” అని వురిమాడు.. సూర్యాస్త మైపోతూ
6
42 వ్యావవారికాం(ధథమవా భారతం
వుండి” అంది భార్య భయపడుతూ. “నేను లేవకండా ఎలా అవు
తుంది సూర్య్యా_స్తం ౫ అని గద్దించాడు జర త్కా-రుడు. “ఏమను
కున్నావు నన్ను! చవటకింద కచ్తేశా వన్నమాట ! ఇంతకంళేే
అవమాన మే ముంటుంది ? తొలినాడజే చెప్పాను ఎప్పుడు అవ
వమూనిస్తే అప్పుడు వొదిలి పోతా నని. ఇవాశ అవమానించావు.
ఇవా నీతో సంబంధం తీరిపోయింది. నుర నీ మువాం చూడను.
చెళుతున్నాను” అన్నాడు. పాపం, కాళ్ళా వేళ్ళా పడింది జరత్కా
రువు. వినలేదు జరత్కారుడు. “సీ గర్భంలో అన్ని హోో(తుడి
లాంటి కుమారుడున్నాడు, మన డఉభొయకులాలూ _ ఉద్ధరిస్తాడు
వాడు, విచారించకు నువ్వు, మో అన్న దగ్గిరికి వెళ్ళిపో అని
వావి వెనక్కి. చూడకుంజా తపోవనానికి వెళ్ళిపోయాడు.
నిఠరాశయురా తె పోయిండి జర తక్కారువు, వాసుకి దగ్గిరికి
నాగలోకం వచ్చేసింది. కొన్నాళ్లకి సూర్యబింబంలాంటి కుమారుడు
కలిగాడామెకి. అతడే ఆ _స్తీకుడు. శుక్గపతుం చంద్రుడిలా “పెరిగాడు.
ఫెద్దవా డయాడు. చ్యవనముని కొడుకు (పమతీ ఆస్తీకుడూ సహ
ఇ్య్యాయులు, ఉభయులూ కలిసి శాస్త్రాలూ వేదాలూ, వేచాం
గాలూ = యావత్తూ చదువు కున్నారు. సాత్వికుల్లో మవోసాత్వికు
డయాడు ఆస్తీకుడు.
పరీశ్నీ త్తుమరళణ గాథ
ఇక్క జనమేజయ చక్రవర్తి దగ్గిరికి ఉదంకుడు వచ్చి పఠీత్నీ
తుని తక్షకుడు చంపాడని చెప్పాడు కదా! ఈదంకుడు ెస్పిం
దంతా విన్నాడు జనమేజయుడు. (ప్రశ్నార్థక ౦ంగా మరం్మతుల్ని
చూశాడు. “అవును మహారాజ తత్సుకుడివళ్లే బాబయ్యగారు
కాలంచేశారు” అన్నారు మర్మతులు. “ోకొరవవంకం పరితయించి
నపుడు - అంక్కు నాథ నమైన కాలంలో, అభివాన్యుల బారికిన్నీ
ఉత్తరా బేవికిన్నీ జన్మించారు బాబయ్యగారు, అంచేకే పరీశ్సీతు
అన్నారు వారిని. అరవై వళ్ళు ధర్మ పరిపాలన చేశారు. ప్రజల్ని
ఆదిపర్వ ౦ 4&8
కన్నబిడ్డల్లా చూసుకున్నాడు, పరీశ్షీత్తులవా రంకు పరాయి రాజు
లికి సింవాస్యప్నం. మో ముక్తాత పాండుమహారాజులుంగారి మశ్లేనే
వేట అంజు మెర్రిసరజా వారికి. ఓనాడు మహారణ్యంలో వేటాడుతూ
వో లేడిని కొట్టారు. దెబ్బతిని, చాణంతోసపహో పారిపోయిందదిం యజ్ఞ
మృగంవెంట పడ్డ శివుడిలా డాని వెంటపడ్డారు బాబయ్య గారు.
ఓక్క. రే. వెంట మరోకరు తేరు. వెంటాడి, వెంటాడి అలిసిపోయారు.
అపరిమితమైన చావాంగానూ వుంది ఇలా వెళ్ళగా వెళ్ళగా వోక
చోట శమికముని వకాంతంగా తపస్సు చేసుకుంటున్నాడు,
“అయ్యూ, చేను కొట్టి రలేడి బాణంతో ఇలోవచ్చింది. ఎటుజెళ్ళిందో
చపుతానా ౫ అని అడిగారు బాబయ్యగారు. మోన(వతంలో
వున్నాడు శమోకముని, పలుకూ వులుకూ లేదు. కోపం వచ్చింది
మహారాజుకి. పక్కనే చచ్చిన పామొకటి పడినుంట్క ధనుస్సు
తొనతోలీసి మునిమెళ్ళో వేశారు. ఐనా, కదశ్లేదు ముని. హా_స్తినా
పురం వచ్చేశారు బాబయ్య గారు.
“శమిాకమునికి శృంగి అని వొక కుమారు డున్నాడుః
కృృళకు డనే మునివల్ల తండిమెళ్ళో మహారాజు పాము వేసినవార్త
విన్నాడు శృంగి. తోక తొక్కిన కోడె తాచులా కస్సుమని
లేచాడు.
“వమిటీ 3? = నిర్షనారణ్యంలో, అందులోనూ మానంగా
తపస్సు చేసుకుంటూన్న మహావృద్దు నా తండ్రీ. దూడలు కుడిశోక
పొదుగులో మిగిలిన పాలనురుగు తప్ప ఇంకో ఆహోరం లే చాయనికి,
అలాంటి మహాముని కా అవమానం?” అంటూ చరున శొపజలం
చేతో పుచ్చుకున్నాడు. “ఇదిగో = ఈ పరీశ్షిత్తుని ఇవాళనుండి
ఏడోరో జయీసరికి తతకసర్పం కరిచి చంపాలి” అని శపించాడు.
వెంటనే తండి దగ్గిరికి పరిగెత్తాడు, మెళ్ళో చచ్చీనపొం వేలాడు
తూన్న సంగతే తెలియదు శమిోకమునికి పాం తీసి పారే
శాడు శృంగి,
44 వ్యావవహారికాం(థమహాోభారితేం
“కొడుకు వచ్చాక కళ్ళు విప్పాడు శమిోాకుడు. కళ్ళనీళ్లు పెట్టు
కున్నా డు శృంగి. తలవాంచి తండికి నమస్క-రించాడు జరిగినదంతా
వివరించి చెప్పాడు. విని నొచ్చుకొన్నాడు శమోకుశు. మౌనం
విడిచిపెట్టాడు, “అన్నా, ఎంతపని చేశావు ”” అన్నాడు. “ఇంత
(కోధం తగునా మపకి! (కోధం శప్రస్నుకి వోని. (క్రోధం అవ్ర సిద్ధుల
నాశన హేతువు. (కోఢం నము ధరా లికి చిదపురుగు. తాపసులం
మనం, అంచేత [క్రోధం *జాదు తమ కావాలి మనం, త్రుమబేని
వాడి తపస్పూూ, గర్వపోతైన ధనికుడి ధనమూ, ధర్మం లేని "రాజు
'రాజ్యమూ పగిలిన కడవలోని నీళ్ళలా వ్యర్థం. విడవ రాని క్షమ విడిచి
పెట్టాను. ఇ్రవాపరాలిక దూరంచేసే (క్రోధం చేపట్టాను. మంచీచెజ్లా
మరిచిపోయావు. చక్రవర్తిని శపించావను. చక్రవర్తి వుంకేశేకద్యా,
మన తపస్సు నిర్విఘ్నంగా సాగుతుంది. మన పరిపాలకుణ్ణి మసం
కపించడం పొతకంకాదా ! పోనీ ఏ మంత సామాన్యుడా పరీక్షిత్తు !
'వేళ్ళమిద 'అెక్కింపదగ్గ ఢథర్మప్రభువు. రాముడూ మాంధాతా భోగీ
రథుడూ ఇంత చల్లగా పరిపాలించారో లేదో మరి! - వేట
తమకంలో వున్నాడు చ(క్రవర్శి అలిసిపోయాడు. దాహం శోనూ
వున్నాడు. అలాంటి స్థితిలో తెలీక వదో చిన్న పొరపాటు చేశాడ.
అంత మా(తొనికి దారుణమైన శాపం పెట్టావు, నేను సయించి
నప్పుడు నువ్వు మా(త్రం సయి స్తే వం పోయే దంటా! ఐంబేదో ఐంది.
లే ఇప్పుడైనా శాపం మళ్ళించు” అన్నాడు.
తల వంచుకున్నాడు శృంగి. కోపంతో అనవలసీం జీవో
అశజేశాను, నా మాటకి తిరు గుండదు. ఈ సరిఆీ సిద్ధపడుతుంటాడు
తక్షకుడు. వం చెయ్యనూ 1!” అన్నాడు. వం చెయ్యాలో. పాలు
పోలేదు శమికమునికి సగొరముఖు డశే శిష్యుల్లో కీభియాడు,
కాబయ్యగారి దగ్గిరికి వం పొడు. వీషమ యమం తొ ెన్సి
తత్సకుడీ వల్ల (ప్రహోడం రాకుండా ఏదన్నా ఉపాయం భూస్సు
కోొవ్భున్నాడుం
ఆదిపర్వ ౦ 45
“ఐని ఎంత విచారించాలో అంతా విచారించారు బాబయ్య
గారు. మా అందరితోనూ చెయ్యవలిసిన ఆలోచ నంతా చేశారు.
వేలాది శిల్పుల్ని, సమర్థులైన వాళ్ళని నియోగించారు. దిట్టమైన
వొంటి స్తంభంమేడ కట్టించారు. చీవుసహో దూూరిండికి ఏలుపడకండా
కాపలా పెట్టించారు. మంత్రతం తాల్లో ఆరితేరిన వివవై ద్యుల్నీ ,
నమ్మకమైన సేవకుల్నీ, మం(తుల్నీ మాత్రం దగ్గిరపెట్టుకుని ఆ మేడలో
నివాసం పెట్టారు. మే మంతా కంటిమోద "రెప్ప వెయ్యకండా వెయ్యి
కళ్ళతో కాసుక్యూ_చున్నాం.
“ఒంటి స్తభం మేడలో ఎలా దూరడమా అని నున హా స్మినా
పట్టణం పరిసరాల్లో కనిపెట్టుకు తిరగడం మొదలుపెట్టాడు తీకుకుడు.
ఇలా ఆరురోజులూ గడిచిపోయాయి. వడో రోజు - ఆ రోజే అంత
ఘూరమూా జరిగిపోయింది. అవాళ ఎంతో దూరంనుండి వొకాయన
మన పట్టణం వస్తున్నాడు. దాద్ద్లో అతణ్ణి చరాశొడు తక్షకుడు. ఓ
ముసీలి_బావ్నాడి వేషంలో అతశె కలుసుకున్నా డు, “అయ్యా,
ఎవరు మిరు ? ఎక్కడి కీ (పయాణం 1” అని (పశ్నించాడు, *సర్ప
వై ద్యుణ్తి చేను అన్నాడు కొ_త్తమనిపి.. “మంత వేత్తని, కాశ్యపుణ్ణి.
వాస్తినాపురం వెళుతున్నాను. ఇవాళ పరీక్షీత్తులవారిని తక్షకుడు
కాటువేస్తాడని విన్నాను, నా మంత్ర (పభావంతో మహారాజుని బతి
క్రిస్తాను. భూలోకంలో (పొణుల్ని పాములు విషంకోర్ల తో చంపడం
వరాసి, కశ్యప (పజాపలికి విరుగుడు వుం_తాలు ఉప బేళించాడు
(బహా a (పజాపతి దగ్గిర చేర్చుకు వచ్చాను చేను. మువారాజుని
బతికిస్తాను, దరిద్రమున్నాా తీరుతుంది నాకు అన్నాడు.
“పకగామని నవ్వాడు ముసలి (బాహా స్తనం “లంత వెరి వాళి
నిన్నే చూశాను? అన్నాడు. పికుగనై నా మంత్రం వుంశే వుంటుంది
కాని తతి.ండి కాటుకి వంతి మేమిటి ? తంతం. నేనే తకు కుడి.
ఫీ మందులూ మూాకులూ నామోడ పని చెయ్యను. ఎందుకు వ్యర్థంగా
46 వ్యావహారికాంధమహోభారతిం
(శ్రమపడ తావు? వచ్చిన డారిని వెళ్ళిపో. కాదంటానా, ఇదినో
వరాడు ఈ మారి చెట్టుని కరుస్తాను నేను. నా విహముంకు వమిటో
అర్థమాతుంది సీకు. చెట్టుని తిరిగీ బతికించావా, పరీత్షితునీ బతి
కసా వని నమ్ము తాను” తత పక్కనే వున్న మ(రిచెట్టుని కరి
చాడు. (బసహ్మూండమైన మర్రి చెట్ట ది, కాటు పడిందో లేవో,
అంత చెట్లూ మచ్చుకన్నా he మండిపోయింది. బుగ్గయి
బోయింది.
“ఆ బుగ్గంతా పోగుచేశాడు కాశ్యపుడు. మంత్రం వేశాడు.
ఉ_త్తరక్షుణంలో ఎలాంటి మ(రిచెట్టు అలాగే కలకల్లా డుతూ
నుంచుంది. ముక్కు_మోద వేలు పెట్టుకున్నాడు తత్సకుడు, నాలిక
కరుచుకున్నాడు. “మహాోమాంక్కుడివి. జోహారు నీకు అన్నాడు.
“ఎంతకన్నా సమర్థుడివి. కాని మహానుభావా, శృంగిశాపం వ్యర్థం
కాకూడదు, సీక్ "కావలిసింది ధనం కజా! ఎంతకావాలో అంతా
ఇస్తాను నేను, పుచ్చుకుని తిరిగిపో అన్నాడు,
“అవును, విషం తవ్పీస్తాను కాని ఛాపం తప్పించ లేనుకచా |
అన్నాడు కాశ్యపుడు. తకుకుడి డగ్గీర అమితమైన ధనం పుచ్చు
కున్నాడు. ఇంటిముఖం పట్టి వెళిపోయాడు. ఐతే విట్ట మనివీ.లేని
అడివిలో జరిగిన విషయం మో కెలా తెలిసిం దనవచ్చు (ప్రభువులు.
పట్నంలోని (బావ్మా డొకడు కళ్లైలకోనం వెళ్ళాడు, ఆ మరి చెట్టు
మీ దే వున్నాడు, తక్షకుడి కాటుకి చెట్టుతోసహో భస్థమైబోయాడు,
కాశ్యపుడి మంత్రంతో తీరిగి చెట్టుతో న చే బతికాడు. అతడే వచ్చి
అందరికీ చెప్పాడు.
“కాశ్ష్యపుకణ్ణి మళ్ళించి, నాగకుమాళ్లని విలిచోడు తశతకుడు,
“మా రంతా (భాహ గకాకుమాళ్ళ వేషం జబయ్యండి. మంచి పళ్ళూ
పువ్వులూ మాదుగుడోప్పల్లో పట్టుకుని పరీత్షీత్తు దగ్గిరికి వెళ్లండి”
అని నిళయోగింబాడు. తానుకూడా అద్భృళ gon వాళ్ళతో జబయుళ్లే
“చక్కని టొవ్మూణ యునకులుగా తయారయ్యారు సాగ
ఆదిపర్వం 47
కుమాల్లు. వేదరుక్కు.లు వల్లిస్తూ వచ్చారు. ఒంటి స్తంభం మేడముందు
నుంచున్నారు. చూసి ఎదురు వెళ్ళారు బాబయ్య?గారు. వాళ్ళిచ్చిన
వన్నీ పుచ్చుకున్నారు. అందరినీ సత్కరించారు. ఎంతటి వాళ్ళ కై నా
కాలం తప్పించు కోవడం కష్టం మహోా(పభూ ! సాయంకాలం కావ
చ్చింది. ఖఘుడియకో శణానికో అ _స్తమిస్తాడు సూర్యుడు, వా_స్తినా
పురానికే సాయంకాలమది.
“నాగకుమాళ్లు తెచ్చినపల్లు తినాలని బుద్ధిపుట్టింది బాబయ్య
గారికి. దగ్గిరున్న వాళ్లని చూసి “పొద్దు గూకిపోతోంది. శాపం
సమయం గడిచిపోయినశ్లు ఇక. రండి ఈ పల్లు తిందాం అన్నారు.
అందరికీ పంచారు. వారూ వొక పండు తినబోయారు. అందులో
నలకలాంటి చిన్న (క్రిమి నల్లగా కనపడింది మొదట. చూస్తూ వుండ
గానే ఎరగా రెండింతతైండి. (క్రమంగా శెండింతలు, నాబ్లింతలు,
పదింతలు “పెరిగింది. (బ్రహ్మాండమైన పామై (ప్రత్యకుమయాడు తశక్షు
కుడు. వినం కక్కుతూ బుసకొట్టాడు, బాబయ్యగారిని కాటు'వేసి
మాయమయ్యాడు. వీడుగు పడితే పరిగె_త్తినట్టు పారిపోయింది
పరివారం. ఒంటి స్తంభంమేడ బాబయ్య గారితో సవో భస్తమై
వూరుకుంది. పురోహితుడూ వాళ్ళూ పరలోక (క్రియలు నిర్వ_ర్తిం
ఇరు,
“ఈక దారుణం జరిగిన సమయానికి "బాల్యం వదలలేదు (పభు
వులికి చిన్నతనంలోనే అభిపే.కం జరిగింది. రాజ్యభారం మిదపడింది.
నిజమే, వొక (బాహడి కోపగొట్టు మాటమోద ఇంత ఘోరానికి
నెట్టుకున్నాడు తక్షకుడు. తస్పకండా సర్పయాగం ఇయ్యవలిసిం బే
(పభువులు. తక్షుకుక్లో వాడి వంశొన్నీ మలమలా మాడ్చినా పాపం
లేదూ” అన్నారు.
నర్పయాగ ౦
తండి మరణవృత్తాంతం చారుణ మనిపించింది జనమేజయుడికి.
దుఃఖంతోనూ, కోపంతోనూ "రెండుక ళ్భూ చెమ్ముగిల్లీ, ౨(ర్రపడ్డాయి,
483 వ్యావహారి కాం(ధమహా భారణగం
వంటనే పురోహితుల్ని కబురుచేశాడు. రుత్ఫిజుల్ని సిలివించాడు.
“విషూన్ని చేత చాబయ్యగారిని ఎంావ నే తశ్సకుడు దహించాడదో,
అలాగే వాక, వాడివంశాన్నీ, ఒంధుమి(తులతో సహో భస్మం
శాయ్యాలి మవం, స్వర్గంలో ఛాబయ్యగారయూా సంతోషిస్తారు.
ఈ ఉదంక మునసీ తృ్ప్పపడతొడు. అంచేత, సర్పయాగముంటు +
శాస్త్రాల్లో వుందో లేవో చూడండి” అన్నాడు.
“ఉంది మహారాజా, - ఇది పురాణ(పసిద్ది అనికూడా వినికిడి,
ఐతే, ఇంతవరకూ ఈ యజ్ఞం చేసినవారంటూ వేరు. ఇచే ఓం
(పథమం. మోకోసమే ఏర్పాటు వేశాశేమో దీన్ని దేవతలు 1”
అన్నారు రుత్విజులు.
సర్పయాగం జరపణాని! సర్వసన్న ద్దు డయ్యాడు జన మే
జయుడు. కాలీరాజు సువర్డ్మ వర్శ కుమార్తె వపుష్టజేవి ధర పత్ని
ఆమెతోసపో యజ్ఞ దికీతు డయాడు. మహోవిడ్యాంసు కై న శిల్పా
చార్యులు వచ్చి యజ్ఞశాల నిర్మించారు. పూతికపుల్హ్లయినా లోపం
లేకండా ఎక్కుడచూస్తే అక్కడ యజ్ఞ సంబారాలతోనూ, ధన
ఛాన్యాలతోనూ పరిపూర్ణంగా వుంది యెజ్ఞ శాల, ఎవళ్ళు కి నియ
వుంంచిన పనుల్లో వాళ్లు తిరికలేకండా వున్నారు. లెక్కా జేనంత
మంది (బావా డాలు సమా వేర మయారు. స్వయంగా అన్నీ చూస్తు
న్నాడు జనమేజయుడు. ఇంతలో బాస్తుశ్యాాఫ్రం తెలిసిన లోహి
తాకు డనే పొౌరాణికు డొకడు యజ్ఞశాల కట్టడంలో ఏదో లోభం
కని పెట్టి, 'రాజుదగ్గరికి వచ్చాడు. *మహారాజ్యా ఈ యాగం సలతణం
గానీ జరుగుతుంది. ఐలే, సగంలోవూ[ తం ఆగిపోతుంది? అన్నాడు,
అతడి మూటలు వినివించుకున్న మై లేదు రాజు.
అనుకున్న సమయానికి. ఆరంభ మెంది యజ్ఞ 0 చ్యవన
నంశస్థ్యుడెన చండ'భార్లవుడు పోత వంగ భుడు అధ్వర్యుడు.
శార్థరన్రుతు (ఒహూ. కాత్యుడు ఉధ్ధాత, వ్యానుతూ వై శంపా
యనుడలా మై బకీడూా7జై మినీ నుమరతుడూ “శుకుడూా “క్యేతకీఈః
oa agi | శ్లో
జంత లం 0
ఆదిపర్వ ౦ 49
మౌాడ్లల్యుడూ ఉదడ్రాలకుడూ మాండవ్యుడూ కౌశికుడూ+ కాండిన్యుడూ
ఇాండీల్యుడూ (కామరుడూ కోవాలుడూ అసితుడూ జేవలుడూ నార
దుడూ పర్వతుడూ మె లేయుథూ ఆ(తేయుడూ పుండజరరుడూ కాల
భుటికడూ వాత్సురిడూ _కుత్యశవుడూ చేవశరా ఇ శర్దుదుడూ
నోయుడూ శోగంగడూ వారితుయా రురుడూ ఖులోమ'డూ సోమ
(శ్రవనుడూ - ఈ మొదలై న మహామును లంతా సదస్సులు.క మహో
రాజు నిర్ణ యం (ప్రకారం ఎవళ్ళస్థా నాల్లో వాళ్లు కూచున్నారు. నల్లని
వస్త్రాలు కట్టుకుని అగ్ని రగిలించారు యాజ్ఞికులు. పొగతో ఎర్రపడు
తూన్న క భృతో హోమం (పారంభించారు. అన్ని శిఖ తీర్చి మండు
తోంది, గింగురుమంటున్నాయి మం( తాలు.
మం((తాలు నినపడుతూన్న కొద్దీ పాములు కనపడుతున్నాయి.
ఒక-క్కొ-టీ వచ్చీ, పోోమకుండంలో పడిపోతున్నాయి. "పెద్ద "పద్ద
పాములు కుప్పలు కుప్పలుగా వచ్చి పడుతున్నాయి. భయంతో వొక
దాన్నొకటి కిల్పుకుంటున్నాయి. విషం కక్కుకుంటున్నాయి. తెల్ల
టివి నల్లటివి పచ్చటేవి, ఎరటివి - రంగురంగుల పాములు, రక
రకాల పాములు, కళ్ళంబడి నోటంబడి రకాలు కక్కు-తున్నాయి
యోజనాల తరబడి పొడవైనవి, స్టూ లాతిషస్టూల మైనవి వొక్క
మొగిని వచ్చి పడుతున్నాయి, వందలూ వేలూ పదివేలూ,
లతలూ పదిలతులూ హబోోమానగ్నిలో పడి మాడిపోతున్నాయిం
అలా పడుతూ వుంక్కు పడి శాలుతూ వుంశు కాలి పగులుతూ
వుంచు - దారుణంగా వుంది ధ్వని. దుస్పహంగా వుండి దుర్గంధం.
కోటిశుడు మానసుడు పూర్మ్మశలుడు పాలుడు హలీమకుడు
పిచ్చలుడు కౌణపుడు చ(కుడు కాలవేగుడు (ప్రకాలనుడు హిరణ్య
పశొత * రుగ్వేదం చదివేవాడు, డేవరల్ని పిలిచేవాడు, ఆధ్వర్యుడు ;
యజుర్వేదం చదివేవాడు. యజ్ఞం అంతా నడిపేవాడు, (టబవ్మా నాలుగు
జేడాలరా చదిజే వాడు, ఆన్నీ ఎరిగి పనులు సరి చూసేవాడు, ఉధ్ధాత + సొను
చేనం' శిల వాడు, నధ న్యులు సభ్యులు,
7
50 వ్యావవోరికాం(ధ మహాభారత్ ం
నాహాుడు శరణుడు కతుకడు శాలదంతకుడు ముదలై న వాసుకి
సంతతి నాగులూ, పుచ్చాండకుడు మండలకుడు పిండ సే_క్షషృడు రో
భకుడు ఉచ్చికుడు శరభుడు భంగుడు బిల్వ కేజుడు విరోవాణకుడు శ్రిటీ
శలకరుడు మూకుడు సుకుమారుడు (ప్రవేవనుడు ముద్దరుడు శిశు
రోముడు సురోముడు మహోవానుడు మొద లై న తతకవంశం నాగులూూ,
పారావతుడు పారిజాతుడు షాండరుడు వారిణుడు కృశుడు వివాం
గుడు శరభుడు నోదుడు (పమోదుడు నంవాతాపనుడు మొదలైన
ఖఐఖరావతనంతతి నాగలూ వరకుడు కండలుడు వేణీ జేణీస్క_ంధుకు
కృమారకుడు బావుకుడు ధూర్తకుడు శృంగబేరుడు పాకుడు రాత
కుడు యొదలైన కారవ్యకులం నాగలూ, ఛంకుక రుడు విరరకుడు
కుశారుడు సుఖనేచకుడు పూర్ణాంగదుడు పూర్టముఖుడు (ప్రహోసుడు
భకునీ దర్యుడు మావాతుడు కామఠకుశు సుషేణుడు నూనసుడు
అవ్యయుడు ఖైరవముండుడు వేడాంగుడు విశేంగుడు చో(దపారకుడు
రువభోడు వేగవతుడు విండారకుడు మహావానుడు రక్తాంగుడు సర్వ
సారంగుడు సమృద్దుడు వరుడు వాసకుడు వరాహాకుడు ఏరణకుడు
సుచితుడు చిత వేగికుడు పరాశరుడు తరుణకుడు మణిస్కాంధుడు
అరుణి - ఈ ముద న ధృత రాన్ట్ర్రసంతతి నాగులూ కట్టలు కట్టలుగా
జట్లు జట్లుగా వచ్చి స్వావో ఐపోయాయి.
సర్ప (పళయంగా వుండి సర్పయాగం. సర ఎచకవర్పులంతా
జజ్జరిల్లి పోయి మతిపోయినట్టున్నా రు. నాగలోకంలో వడుపులూ
ము(రలూ తప్ప ఇంకోటి వినపడదు. తక్షుకడి గుండెల్లో దడ పట్టు
కుంది. వెె_త్తినట్టు పరిగ కాడు చేస్తం చేవేందుడిదగ్గరికి. రక్షించు,
రశ్నీంచమంటూ కాళ్ళమిద పడ్డాడు. (బ్రవ్మూదగ్గిర విని జరగబోయే
దంతా ముండే తెలుసు జీవేందుడిక. “భయపడకు” అని అభోయ
వంచ్చాడు. జేరదిసి దగ్గిర “పెట్టుకున్నాడు.
ఇలా తనసంతతీ తమ్ములసంతతీ దగ్ధమైపోతూ వుంశే భరించ
లేకపోయాడు చాసుకి, వడుస్తూ పర్శత్తాడు “జల్లెలు జర తక్క
జక
ఆదిపర్వం స్ట్ |
రువు దగ్గిరికి. “చెల్లీ, మరొక్క-నిమివం ఆలస్యమైతే, మన జాతి జాతి
యావత్తూ చల్లారిపోతుండి. నీ కొడుకుని పరిగె_త్తించు. జర త్కారుడికి
ఈ ఆశతోనే సెళ్ళిచేశాను నిన్ను. అవాళ వలాపుత్రుడు చెప్పింది
నువ్వూ విన్నావు కడా !” అన్నాడు. “బాబూ మామగారి మాట
మన్నించు. పరిగెత్తు సర్పయాగానికి. వంశం రక్షించు” అంది కొడు
కుని మూసి జర త్కా_రువు.
ఆ స్టీకుడు
“ఇప్పటికి గతించిన వాళ్ళేమో గతించారు ఇవా వోొక్క-ర్నీ
చావనివ్యను, భయపడకండి” అంటూ పయనమయ్యాడు ఆ_స్తీకుడు.
వేద వేదాంగ పారంగతులై న (బావ్మాల్ని వెంటపెట్టుకున్నాడుం
వచ్చి యజ్ఞశాలలో జనమేజయుడి ముందు నుంచున్నాడు. స్వ_్తి
వాక్యాలతో చక్రవర్తిని సోత్రంచేశాడు. “మహారాజా పవిత్రమైన
చం(ద్రవంశంలో పుట్టాను. భూలోక చక్రవంర్తివి. రాజరుప్.వి
మాంఛాతా, భగీరధుడూ, దశరభథుడూూ, (శ్రీ, రాముడూ, థర శ్రైరాజూ;
అర్జునుడూ == ఈ మహామహూుల్న్ని మారివించిన ధర ఆ(పభావ్వ్. (పజల
నోములు పండి పాండవకులంలో (పభవింఛావు, విశాలమైన రాజ్య
లక్ష్మీని వరించావు, అఖండమైన యజ్ఞాలూ చేశాను. చేతికి ఎముక
లేకండా అడిగిన వాళ్ళకి ఐశ్వర్యం పంచి పెట్టావు*
“సలచ(కవంర్తి చేసిన యజ్ఞం, ధర్మరాజు రాజసూయం,
(ప్రయాగలో (పజాపతి చేసిన యాగం, వరుణుడూ చందుడూ
వ్యాసమునీ జరిపిన మహాయజ్ఞాలూ ఎంత గొప్పవో, అంత గొప్పది
నీ యజ్ఞం. ఇది నడిపిస్తూన్న రుత్విజులు (బ్రహ +తో సమానమైన
వాళ్లు. యజ్ఞ కార్యాల్లో శస్రీశమాపహీవింరూాలు. తేపోధనులు. పండి
తులు. విద్యానిధి, (తిలోక పూజ్యుడూ, వ్యాసముని శిష్యులతో
సజో సదస్యుడుగా వణచ్యాడంకే ఇంత కంక గొప్పవిషయం వముం
ఫ్ ఖై పష్టావవారి కాం (ధ్ర యివశ భార తీం
టుంది ! నిజానికి రాజుల్లో విపు వంతవాడివి నువ్వు, కనకనే అగ్ని
డేన్రుడు స్వయంగా జ్యాలావాస్తాలతో హవిస్సు అందుకుంటున్నాడు,
కోర్కెలు ఇల్లి స్తున్నాడు” అన్నాడు.
ఆ స్తీకముని మూటలు చ(కవ ర్షిస్, సదన్యుల్న్నీ ఆనందంలో
వోలలాడించాయి. అతడి తేజస్పూ, వాగ్గోరణ అద్భుత ంగావున్నా యు,
సమ్మోహసం కలిగిస్తున్నాయి.
“వం -క్రావాలి రుమీ, నువ్వు వదంశు అదే ఇస్తాను. చెప్పూ,
నంకోచించకి” అన్నాడు జనమేజయుడు.
“సత్య వాక్కు- స్ది ఆడి తప్పనివాడివి. సర్పయాగం విర
మించు” అన్నాడు ఆస్తీకుడు. “ఇదే నాకు కావలిసింది. అనుగ
హీంచు. ఇంతతో శాంతించు. మిగిలిన నా బంధువులికి (పాణదానం
(పసాదించు”” అన్నాడు.
యజ్ఞ శాల నిండా వొక్కసారి వెయ్యి కంరాలు ఏనిపించాయి.
“కా దనకు మహారాజా అతడికోర్కి. చెల్లించు” అన్నారు సదస్యులు.
దాటరాని గీటు అయింది జనమేజయుడికి. తప్పనిసరిగా సర్చయా
గానికి స్వ సి చెప్పాడు.
ఆ న్తీకుడు యజ్ఞం దగ్గిరకి వచ్చేసరికి పహోోమాగ్నిలో పడ
డానికి సిద్దంగా వున్నాడు తతుకుడు. అతడు ఇంద్రుడి మరుగు
చౌచ్చా డని చెప్పానుకదా! * ఎన్ని పొములు వచ్చినా అసలు
కృత్రును తతుకుడు రాలే దేమిని రుత్విక్కుల్ని. అడిగాడు రాజు.
ఆలోచించి “వాడు ఇంద్రుడి దగ్గిర చదాగణున్నాడు” అన్నారు రుత్వి
క్కు. లవం ళ్బ తే ఇందుడితో సహా ఈడ్చుకు రండి” అన్నాడు
రాజు. ఆహ్వాన మంటతాలు చదివారు రుత్యిక్కుటలు, “స ఇంద
తక కాయస్యావో” అనీ అనబోతున్నారు. తయకుక్ణి డిగవిడిచి పారి
పోయాడు ఇందుడు. ఆకాశంలో ఏవం క్షక్కుకుంటున్న్న్నదు తయ
కుడు. సుడిగాలిలోలాగ తిరుగుతూ తన్ను కుంటున్నాడు. “తత
కాయసవా? అనడమే తళభాయి అజేసమయానికి ఆగిపోయింథి
అదిపర్వ్ధ౦ ర్ి
యజ్ఞ ౦, “బతికిపోయావు. భయపడకు” అంటూ తత్షుకుళ్లి మళ్ళిం
వాడు ఆస్తీకుడు. బతికిపోయాడు తత్తకుడు.
ఇటు నాగవంశమూ, అటు యాయావర వంశనూ రొద్ద
రించాడు ఆ ద్తీకుడు. పాముల్ని (పళయంనుండి బతికించడం చేతనే
అతడి చేరు చెపితే సర్ప్వభోయ ముండదని విశ్వసించారు (ప్రజలు.
ఆొాదిపలళ ౦
©.
మూడో ఆళ్వాసం
ఇదంతా అయాక వొకనాడు పండితగోప్టిలో కూచున్నాడు
జనమేజయుడు. కవులూ పండితులూ మునులూ సనసభానింజూ పిక పిక
లాడుతున్నా రు. ఎ త్తయిన రత్నాల పిటమోాద కూచున్నాశు వ్యాస
మవార్షి. ఎవళ్ళ స్రానాల్లొో వాళ్ళున్నారు శిష్యులు , అర్హ నమూ
పాద్యమూ ఇచ్చి పూజించాడు చక్రవర్తి. చేతులు జోడించాడు,
“ఎన్నాళ్ల నించొ అడగా లనుకుంటున్నాను. మీరూ, భీవు ఎ పీతా
మవాలూ రాజ్యం పంచిపెట్టారు కదా, మా తాతలిక్షి ! ఎవళ్ళు
వంతుతో వాళ్ళు ఎంచక్కా జీవనం చెయ్యవలసింది. అది మాని,
వాళ్ళని వీళ్ళూ, ఏళ్ల ని వాళ్ళూ చంపుకుని, అంత కనతశ్షుయం చెయ్య
డంలో ఆంతర్యం అర్థం కావడం తెదు నాకు. మారన్నా కుటుంబ
కలవహాం మానించ లేక పోయారా మరి ?” అని (ప్రశ్నించాడు,
శిష్యుడైన వెశంపాయనుడ్ దిక్కు. చూశాడు వ్యాసముని,
“మన మహాభారతం మవారాజుకి వినిపించు” అన్నాడు. గురువు
గారికి పాదాభివందనం చేశాడు వైశంపాయనుడు. పండితుల దిక్కు.
తేల వాంచాడు. వాళ్ల అనుమతీ తీనుకున్నాడు.
భారతజూతి బఇ్రతివోసం మసోభారతం, విన్షుకల్పుడు వ్యాస
ముని హిమాలయం సొానువులమిద మూడేళ్ళు (శ్రమించి విరచించిన
పీరగాథ, రస(బహ్మ్మాం, పంచమ వేదం. అలాంటి మహాభారతం జనమే
జయ -చ(కవ_ర్సి సభలో వినిపించాడు వైశంపాయనుడు,
“ఈ వునోభారతం లతన్లో కాలలో రాశారు మా గురువులు.
ఆయన మేధస్సు వంపోసముద్రం. అందులోంచి ఉదయించిన
ఆదిపర్వ ౦ దీన
మహో భారతం చం(దబింబం. కృుస్తార్జునుల గుణకీ రనం పండువెన్నెల
భావాలు చం[దకిరణాలు. ఇది వంశే అజ్ఞానం అనే చీకటీ పటాపంబ
లొతుంది” అరటూ అందుకున్నాడు కథ. (గంభారంభానికి ముందు
(గంథక_ర్త వ్యాసముని చరిశక్కా అతడి పుట్టు పూరో_త్తరాలూ
చెప్పాడు.
వనుచరి (త
చేదిబేళశం వూర్వం వసు వచే రాజ _ పాలిస్తూ వుండేవాడు.
జేట కని అడివిలోకి వెళ్ళి వొక రుపీ ఆశ్రమం చూశాడాయన,.
అక్కడి మునీశర్ల ని చూసి వైరాగ్యం కలిగిందతడికి. ధనున్నూ
చాణాలూ వొదిలేసి అక్కడే తపస్సులో కూచున్నాడు. కొన్నాళ్ళకి
సపరివారంగా ఆయన దగ్గిరికి చజేచేం[దుడు వచ్చాడు. “అంత
రాజ్యమూ, (పభుత్వమూ విడిచిపెట్టి తపన్సు చేస్తున్నావు. "రాజ్యం
ఎంత ధర్మంగా పరిపాలించావో, తపస్సు అంత నిష్టతోనే చేస్తు
న్నావు. సంతోవంగా వుందినాకు. నీతో న్నేవాం చెయ్యాలని
వచ్చాను. నీకో రత్న విమానం ఇస్తాను చానిమోద నాదగ్గిరికి
వస్తూ వెళుతూ వుండు. ఇదిగో, కలవపువ్వుల దండ. ఇందమాల,
ఎన్నడూ వాడ దిది. ఇడి మెడలో వుంకు, ఎలాంటి ఆయుధమునా
శరీరానికి తగలదు. ఇంకా ఇదిగో, ఈ వెదురు బెత్తం. చెడ్డ వాళ్ళని
శిక్రీంస్తుం దిది. మంచివాళ్ళని రశ్నీస్తుంది. ఇవి పెట్టుకుని సుఖంగా
రాజ్య పాలనం చెయ్యి” అని మాంచి దొక రత్న విమానమూూ, ఇం(ద
మాలా, వెదురు బజెత్తమూ ఇచ్చి వెళ్ళాడు. అదిమొదలు విమానం
మూద డఉపరిపిధిని సంచరించేవాడు వసురాజు. అంచేతే అతక్ణి
ఉపరిచరవనువు అన్నారు. ఇందమాలికా, వెదురుణెత్తం - ఈ
ఇంటి (ప్రభావంవల్ల ఇం(దవై భవంగా రాజ్య మేలుతూ వుండేవా
డతడు. ఇందుడితో స్నేహంగా వుండి ఇం(దలోకం వెళ్ళి వచ్చే
కుశుడీకీ విదర్భ దాజ కన్యకీ పుట్టిన నాలంనగో కోమారుడు వసు రాజ్ఞు
ఆని వాల్మీకి రోమాయణం బాల కాండం
క్ర వ్యా వహారికాం(ధ మహాభారతం
వాడు, (పతీ వశూ ఐం(ద్రోత్సవం చేసేవాడు. అప్పటినుండే రాజు
లంతా ఇందోత్పవం "మొదలు పెట్ట*రు,
ఇంద (పసాదం వల్లనే బృవా(దథుడూ, మణివావానుడూ,
సౌబలుడూ, యదుడూ, రాజన్యుడూ అని ఐదుగురు కుమాళ్ల ని
కన్నాను వసురాజు ఏదు జీళఛాలికి రాజులుగా అభియేకిం- శాక్సు
వాళ్ల ని, వాళ్ళు అయిదు రాజవంశాొలికి మదూూలబ్తురువు లయారు,
ేదినగరం సమిోపంలోనే వొక పెద్దనది _పవహిస్తోంది. డాని
చేరు శుక్తిమతి. ఆ పక్క-నేవుంది కోలాహల పర్వతం, శుక్తి మతిని
(చేమించాడు కోలాహాలుడు. ఆమె (ప్రవహించకండా మధ్యని అడ్డు
కున్నాడు నదీ(పవావహాం నిలిచిపోయింది. అద చూకాడు వనురాజూ
తన పాదంతో పకకి తోశాడు కోలాహలపర్వతం. పర్వత సంగమం
వల్ల వసుపదుడు అచే కుమారుడూ, గిరిక అనే కూతురు కలిగారు
శు_క్తీ మతికి. కృతజ్ఞతా సూచకంగా వాళ్ళిద్దరినీ వసురాజుకి కానుక
"పెట్టింది శుక్తిమతి. వసుపదుణ్ణే సేనా నాయకుడిగా చేసుకున్నాడు
వసురాజు. గిదికని వివాహూ మాడాొడు,
ఒకనాడు రుతుముతిగా వ్రంది గిరిక. ఆమెకి వేడిమూంసం
పెట్టమన్నారు పితృదేవతలు. వేటకి బైశ్దేరాడు వసురాజు, అడి
విలో వున్నాజేకాని అతడి మనస్సంతా గిరికమిీాబే వుంది. కదురైన
ఆమె స్తనాలూ బిగువైన యవ్వనం, వొయ్య్యారం, సౌకుమార్యం
తలుచుకుని మనస్సు మనస్సులో లేదతడికి, తలుచుకుని తలుచుకుని
తుదకి పీర్యస్థలనముూ ఐపోయింది. అమాభఘమైన తన వీర్యం
వ్యర్థంపోకూడదు. దాన్ని ఒకదట్టమైన ఆకుదొన్నలో భదపరిచాడు
రాజు ఒక జేగచేత పెట్టి గరిక దగ్గరికి పంపించాడు, ఆకు దొన్న్నె
నోట కరుచుకుని ఆశకాశమార్లంలో వస్తోంది జేగ. జచార్లో మరో
జేగ చూసింది. అది మాంన మేమో అనుకుని కలబడింది రెంటికీ
పోరాటం జరిగిందా ఆ పోరాటంలో శెండోచాని చుంచు తగిలి
చీలిక లైంది ఆకుదొన్న. వసురాజు ఏళ్ళళ్లం కించపడిందా, గాలరీ
ణదిపరగం భ్
శాదిరి అందులోంచి శెండు చుక్కలు యమునానదిలో పజ్జాయి,
అప్పరస అదిక శోపఅయి యమునలో తిరుగుతోంది. వీర్యం కెండు
చుక్కు-లూ ఆ వేప మింగింది. గర్భమూా దాల్సింది. బుదిమాసాొలూ
నిండొయి.
ఉకనాడు జాలాది వాళ్ళ వల్లో -చిక్కు-కుం డాచేప. వాళ్లు
గాన్ని కోసేటప్నక్ . గానికిదుపుణో ఇద్దరు మరిమీపిల్లలు "బై టికి
వచారు లిక మ్న వీల. రౌగవ్హోేడి ఆడపిల్ల ఇద్ద రిస్ తీరుకు వెళ్ళి
ఉత రాజు కిచ్చారు జాలర్లు మనిషీ.పిల్లలు కనడంతో ళు (ఒహ్బవాక్యం
(ప్రకారం శాపవిము _క్త కవీగింది అ దిక క్ర, యథాపూర్వంగా జీన
లోకానికి నెళ్ళిపోయిం దాము.
మ త్స *ం౦థ
చేపకి పుట్టిన కిల్ల వాణ్ణి మత్స్య రాజన్నారు. పెరిగి (పయోజ
కుడ మత్స్య జేశానికి రాజయాడతేడు. విల్లదాన్ని సత్యవతిఅన్నారు.
ఆమె శరీరం చేపలకంపు. అంచేత, మత్స వ్రగంధి అనీ అన్నారు.
ఆమెని కూతురుగా పెంచుకున్నాడు దాశరాజు. తండి నియమించిన
(పకారం యమునలో పడవ నడిపేది మత్స్యగంధి.
ఒకనాడు, పరాశరముని తీర్ణయా(త వెళుతూ యమున దారిన
వచ్చాడు. తెప్ప రేవులో మత్స్యగంధిని చూశాడు, అతెప్పనద
వొంటరిగా వుంచా మె, వొంటిచీశరమూ(తం కట్టుకుంది. చాటసార్ల
కోసం ఎదురుచూస్తోంది. ఇంకో పిట్టమనిపి. లేడు రేవులో, పరాశరు
డొక్కొ-డే బాటసారి.
వడవమిద కూచున్నాడు పరాశరుడు. పక్కని పడుచుపిల్ల
పడవ నడుపుతోంది. ఉయ్యాల లూగుతూ నడుస్తోంది పడవా తొలి
వరంాపుల్లోనే చలించాడు ముని. పడవమిద మనస్సు మనస్సులో
లేదు. ఆమె కదిలిన (పతీకదలికకీ గిజగిజ లాడిపోతున్నాడు. తెడ్డుపట్లి
ఆమ చయ త్తి నప్పుడల్లా విలవిల లాడిపోతున్నాడు, ఎంత ముని
ఈ మెక కాళి అని వుఠో "పేరుకూడా వ్రీంది,
8
గ్ డ్రి వ్యూవహారికాం(ధమపహాభారతం
ఐ తేంగాక ! ఏకాంతం. చల్లగాలి. పడు చువిల్లం ఎలా
భరించడం ?
“కామాతురాణాం న భయం న లజ్జా” అన్నారు. లొంగి
పోయాడు ముని, మనసులోని మాట మత్స ఫ్రగంధితో అననూ అశే
ఛాడు చివరికి, భయపడిం దామె. కాదంకు శవిసాడేమో ' “తండి
బాటు కక్నెపిల్ల ని” అంది. 6 జాతిలో జాంారిచాన్ని. శరీరం చేపల
కంపు. ఇలాంటి నామోద మననుపగుతున్నావు. నువ్వు చూస్తే
రుమీవి. ఫం చెయ్యనూ ? కన్నరికం భంగ మెలే, ఇంటిమొవాం ఎలా
చరా న్పేది 1 అండి,
“కన్నెరికం కలువీతం కాకుంజా చేస్తాను” అన్నాడు పరా
భరుడు. “భయపడకు. నువ్వు అనుకుంటున్న కు జాలారి చానివి కావు
నువ్వు. వసురాజు వీర్యంతో అ(డిక గర్భంలో పుట్టావు. చేపలవాసనా
లేకండా చేస్తా. యోజశాల తరబడి పరిముళిస్తావు” అన్నాడు. అతడి
నోటేమాట నోట్లోనే వుంది. అంత కంపూ వవుయిందో = నువాస
నతో గుభబాభించించామె. ఆ త్తణంనండీ మత్స్యగంధి యోజనగంధీ,
గంధవతీ అయింది. చూస్తూవుండగానే ఆమె పొట్టికోక మూయ
మెంది. దివ్యవస్తాలూ, దివ్యాభరణాలూ ఆమె శరీరంమిదికి
వచ్చాయి
యమునానది మధ్య వొక ఇనుకదిబ్బ చేరుకుంది పడవ.
“చుట్టూ ఇంత ఒయలుగా వుండి” అని తలవంచుకుంది సత్యవతి.
తెరలు వేసినట్టు చుట్టూ కమ్ముకున్నాయి. చీకట్లు, ఆయోజనగంధి
శాగిటిలో పారవళ్యం పొందాడు పరాశరుడు,
వ్యా నసనమునిి
(పజాపతి సమానుడు పరాశరుడు. అతడి నంగమంవబ్ల
సద్యోగర్భంలో పుత్రేదయనముంది సత్యవతికి. కోరిన వరా లిచ్చి
న దారిని తాను వెళ్లాడు ముని. సత్యవతి కమారుడే వ్యాసుడు.
కృష్ళటై పపాయనుడుు మహాభారత (గంథక_్ల్గ. పుట్టుకతోనే కపిల
ఆదిపర్వం bY
జడలు వేలాడుతున్నాయి వ్యాసమునికి, జింక చర్మం వఃన్ర్రంగానవుంది.
కమండలమూ, 'యోగదండమూ చేతిలో వున్నాయి. నమస్కరించి
తల్లి ముందు నుంచున్నాడు కుమారుడు. “అమ్మా, అవసరం వచ్చి
నపుడు తలుచుకో నన్ను. తలిచీ తలవడంలో మూ ముందు నుంచుం
టాను” అని తపోవనానికి వెళ్ళిపోయాడు. వెళ్ళి, ఘోరమైన తపస్సు
చేశాడు. లోకోత్తరు డయాడు. వేదాలు విడముర్చాడు పంచమ
వేదమైన మహాభారతమూ రాశాను,
భారత యుద్ధంలో పాల్గొన్న ఛారతపీరు లంతా చేవ, రాక్షస,
యక్ష పట్నీ, గంధర్య్వాదుల అంశ ల్లో పుట్టిన వాళ్ళే. వాళ్ళ అందరి
వివరాలూ చెప్పాలంచే, నిజానికి వెయ్యినోళ్ళయినాచాలవు. లోగడ
పరశురాముడు దండెత్తి, ఇరవర్యక్కొ_మాగ్లు త(తియు డన్న
వాణ్ణల్లా చంపాడు. భృార్తలులేని క్షత్రియ స్రీలు ధర్మం తప్పకండా
తిరిగీ మునుల (ప్రసాదంవల్ల సంతానవతు లయారు. కొడుకుల్ని,
కూతుళ్ళనీ కన్నారు. మతియసంతతి మళ్ళీ జేశవ్యా_ప్త మయింది.
(పతీచోటా రాజు లేర్చడ్డారు. భర్మమార్లంలో రాజ్యాలూ పాలిం
చారు. జారభయం, చోరభయం లేకండా (పజాశాంతి ఏర్పడింది.
యథాపూర్వంగా వర్రా(శమౌాలు నడిచాయి ఎక్కడ పడితే అక్కడ
యజ్ఞాలూ అపి సాగాయి ఇం[దుడి ధర శ్రమంటూ కోరినప్పుడు వర్ణాలు
కురిశాయి. పొడీ పంటలతో జేశాలు సుభికుమయాయి. జనసంఖ్య
కోట్లనుండి అర్చ్బుదాలికి పెరిగింది. (పజల ఆయుః (పమాణమరా
"హాచ్చింది,
ఈ భారం వోయలేకపోయింది భూ దేవి. వెళ్ళి (బ్రహ్మో
విష్ణూ, మ హేశ్వర్శతో మొర పెట్టుకుంది. (పజూత్షయముతో కాని
సమస్య పరిప్కా-రం కాలేదు (తిమూర్తులికి. (పజాతయం కావా
లంచు వొక మహాయుద్ధం ఉరగాలి. అంచేత బ్రహ్మ మాట
ఓ స్ర్ర్రేలరా (బాహ్మాలు కానిబాళ్యూ బేదం వినకూడదు **) ఆనడంచేత
ఆలాంటి వాళ్ళకోసం ఈ పంచమజేదం రాళాణాని భాగవతం. (ప స్మం,
60 వ్యావవహారికాం(థమహాభారతం
(ప్రకారం, విష్షువూ, ఇం(దుడూ వాళ్ళూ తమతవముఅంఛల్లో భూలోకం
మోద అవతరించారు. రాక్షసులూ యక్షులూ వాళ్ళవాళ్ళ అంఛ్రల్లో
పుట్టి (పజాకంటకు లయారు, చేవతల అంశల్లో పుట్టినవాళ్లు పాండ
వులపకశుం. రాక్షసుల అంశల్లో పుట్టిన వాళ్ళు కారవుల పశుం ఇలా
రింను పతూలై_ పరస్పరం పోట్లాడి మరణించారు. తెక్కొ-తేనంత ఎన
శత నుం జరిగింది. బరువు శకేలికయిండది భూదేవికి.
దేవతలూ మొదలైన వాళ్ళ పుట్టుకి
ఈ (పపంచాల పుట్టుక కంకటికీ కారణభూతు డై నవాడు
బ్రహ్మా ఆ (బహ్మకి మరీచ్కీ అంగిరసుడూ, అత్రి, పులమ్హ్ర్యుడూ,
పృులనుయబ్యూ క్రతువూ అరి ఆరుగురు మాననప్పుతులు. అందులో
మరీచికి కళ్వపుకు పుట్టాడు, కస్యప్యపజూపతి వల్లనే చరాచరమైన
ఈ భూతసంతతి యావత్తూ పుట్టింది. ఎలా అంటారా వినండి.
(బహ్మ కుడి బొటన వేల్లో దత్స(పజూపతీ, * ఎడమ బొటన వేల్లో
భూ దేవి పుట్టారుః వీళ్ళిద్దరికీ వెయ్యిమంది కు రూళ్ళ యా భై మంది
కవాతుళ్ళ్భూ పుట్టారు. కుమాళ్ళలో వొక్కడూ గ్భృహాన్థు కాలేదు,
అందరూ సాంఖ్య యోగ మభ్యసించారు. ఇందియాలికి వశపడ
కండా జీవన్ముక్కు లయారు. పుతులు కలిగిన్నీ అప్కుతకు డయాడు
దత్తుడు. అంచేత కూతుళ్ళని ప్యుతీకరణం4 చేసుకున్నాడు. వాళ్ళలో
కర్ణి లశ్నీ ధృతీ మేధా పుక్టీ (శ్రద్ధా శ్రీయా బుద్దీ లజ్జా నతీ.
ఈ పదిమందినీ (మ్మా కుడిరొమ్ములో పుట్టిన ధర్వు 3 డనే మనువు
కిచ్చొడు. అశ్లినీ భరణీ కృత్తికా రోహిణీ మృగళిరా ఆరు.డా
పునర్వసువూ పువ్యుమిోా ఆశ్చేషూ మఘా పూర్వఫల్లుని ఉ_త్తరఫల్లునీ
హస్తా చితా స్వాతీ విశాఖా అనూ రాథా జ్యేస్థూ మూలా పూర్వా
= దక్షప్రజాపతి దగ్గిరనుండే క్రి పురమల సంయోగ (కీయ ఆరంభపైంంది
ఆనీ వష్టోపురా అం 1. సర. 79
హృతీక రణం , కూతుళ్ళకి పుశ్లేకొడుకలం తన కోడుకులం కావాలని నుంజీ
పీ రాటు చేదం కోవడం,
ఆదిపర్వం 01
పాథఢా ఉ_త్తరాపూణా (శ్రవణా భనిష్థా ఛత్రభివం పూర్వాభా(దా
ఉ_త్తరాభా(దా శేవతీ - ఈ ఇరవై వడుఫరినీ చంద్రుడి కిచ్చాడు.
అదితీ దిీతీ దనువూ కాలా అనాయునూ సింహి కా మునీ కవీలా (నురఖి)
వీనతా (క్రోథా (పాధా (కూరా కద్రువా -- ఈ పదముగ్గురిసీ కశ్యప
(వజాపటి కిచ్చాడుం
కళ్యప(ప్రజూపతికి అదితి గర్భంలో పన్నెండుగురు సూర్యులు -
ఇంటదుడూ విష్ణువూ ఆర్యముడూ ధాతా తపా పూముడూ వివ
స్వతుడూ సవితృడూ మితుడూ వరుణుశూ అంశుడూ భగుడూ
కలిగారు. అదితి సంతానం గనక ఈ పన్నెండుగురూ ద్యాద శాడిత్యు
లయూారు.
దితి గర్భంలో హిరణ్యకశిపుడు పుట్టాడు. హిరణ్యకళిపుడికి
(వహ్లాదుడూ సంహోదుడూ అనుహ్హాదుడూ శిబీ చామృళుడూ అని
ఐదుగురు కుమాళ్లు కలిగారు. అందులో (పహ్హాదుడికి విరోచనుడూ
కుంభోడూ నికుంభోడూ అని ముగ్గురు పుట్టారు. విరోచనుడికి బలీ,
బలికి బాణాసురుడూ పుట్టారు, దితి సంతానం గనక ఏళ్ళంతా బె త్యు
లయారుం
దనువు గర్భంలో వ్మిపచిత్తీ శంబరుడూ నముచీ పులోముడూ
లోముడూ అసిలోముడూ శేరీ దుర్ణయుడూ అయళ్ళిరుడూ శశి
రుడూ అయశ్శంకుడూ గగననుూర్టుడూ వేగవతుడూ కేతుముతుడూ
స్వ ర్భానుడూ అళ్వుడూ అశ్వపతీ వృషపర్వుడూ అజకుడూ అళ్య
(గీవుడూ సూక్షు శు తువాుండుడు ఏకచక్రుకు విరూపాక్షుడు
నిచంధద్రుడు నిక్షుంభుడు కుపథుడు శరభుడు సూర్యుడు చం(ద్రముడు
వకావ్షుడు మృతపుడు _పలంబుడు నరకుడు వాతావి శ[తుతపనుడు
శరుడు గవిష్టుడు ననాయువూ దీర్ధజివ్వ్యూడు అజా ఈ నలై
మందీ పుట్టారు. కొడుకులూ మనుములూ, ముమ్మునుమలూూా
అయి లెక్కలేనంత మంది పెరిగారు. ఏళ్ళం తా డనువుసంతేతి కనక
చదానవులయారు.
62 వ్యూవహారికాం(ఫమపా భారతం
కాలగర్భంలో వినాశనుడు (కోధుకు మొదలె నవాళ్ళు ఆన
మండుగురూ, కాల కేయులూ పుట్టారు.
అనాయువు గర్భంలో వితురుడు బలుకు వీపుకు వృ(షతుశుు ఈ
నలుగురూ కలిగారు.
సింహిక గర్భంలో రాహువు పుట్టా కు. ముని గర్భంలో భీము
సేనుడు ఉగసేనుడు వరుణుడు గోపతీ ధృత రాష్ట్రుడు సూర్యనర్చస్సుడు
సత్యవాక్కు_డు అర్క-పర్టుడు (ప్రయుతుకు విశ్రుతుడు భీముడు చిత్ర
రథుడు శాలికిరుడు పర్ణన్యూడు కలీ నారదుడు అని పదపోరుగురు
గంధర్వులు కఠి గారు,
కపిల (నురఖి) గర్భంలో ఆవులూ అమృత నమూ (బాహ్మాలూ
ఘృతాచీ మేనకా మొదలైన చేవవేశ్యలూ పుట్టారు.
వినత గర్భంలో అరుణుడు గరుత్యంతుడు కలిగారు. అరుణుడికీ
"శ్యీని అనే దానికీ సంపాతీ జబాయువూ పుట్టారు.
క్రోధ గర్భంలో (శోధవశగణమూూ, (పాధ గర్భంలో సిద్ధుడు
పూర్ణుడు బరీ పూర్తాయువూ (బవ్మాచారీ రతిగుణు'ఎ నువర్టుకు
విశా(వసుడు భానుడు సుచం(దుడు అని పదిమంది గంధ ర్యులూ అన
వద్యా మనువూ వంశా అసురా మార్గణ(పి మా అనాపా నుభాగా
భాసీ అనే కుమార్తెల హాహా హూహూలు, తుంబురుడు పుట్టారు.
(కూర గర్భంలో నుచందుడు చం[దహాం్మతుకు మొదలై న
వాళ్ళు పుట్టారుం
క[దువ గర్భంలో శేమడు వాసుకీ తతుకుడు క రో్క్క-టకుడు
మొదలైన పాములు పుట్టా యి.
అంగిరసుడికి ఉతథ్యుడు బృహాస్పతీ సంవర్తుడు అని ముగ్గుకు
కుమాళ్ళూ, యోగసిద్ధ అని వొక కూతురూ కలిగారు ఏళ్ళలో
బృహస్పతి చేవగురునవయ్యాడు. అఃత్రికి తపోధనులై న మునులు పుట్టారు.
పులస్తు క్టడికి రాక్షుసులూ పులహూుడికి కిన్నరులూ, కింపురుషులగూ
(కతున్రకి వాలఖల్యులూ పుట్లారు.
ఆదిపర్వ ౧ G3
ధర్హుడికి (పజాపతి పుట్టాడు. అతడికి ధూ(వమూా (బహవ్మా విద్యా
మనస్వినీ రతా ఇ్యాసా శాండిలీ (పభాతా అని వడుగురు భార్యల. .
భూూ(మకి ధరుడు, (ట్రహ్మవిన్యకి (ధువుడు, మసస్వినికి సోముడు, రతేకి
అవహాుడు, శా(సకి అనిలుడు శాండిలికి అగ్నీ, (పభాతకి (వత్న్య్యూ
ముడు, (ప్రభాసుడు పుట్టారు. ఈ ఎనమండగురూ అప్ప వనునులు.
అందులో ధరుడికి (దవిణుడు వాుతహవ్యవవాడు పుట్టారు. (భునుడికి
కొలుడు పుట్టాడు. సోముడికి మనోవార' అన్న దాని గర్భంలో వరు
సుడు చిశీనుడు _పాణుడు రమెణుడు అని నలుగురు కొడుకులూ ప్పృథ
అని వొక కూతురూ కలిగారు, పృధకి పదిమంది గంధర్వ రాజులు
పుట్టారు. అవాుడికి జ్యోతి పుట్టింది. అనిలుడికీ శివ అనేడానికీ మనో
జవుడూూ అవిజ్ఞాతగతీ పుట్టారు. అగ్నికి కుమారుడు (పత్యూముడికి
దేవలుడు (పభాసుడికీ బృవాస్పతి చెల్లెలు ఆయోగసిద్ధకీ విశ్వకరా
పుట్టారు. "'జేవతలకి విమానాలూ, ఆభరణాలూ అవీ తయారుచేస్తూ
శిల్ప పజాపతి అయాడు విశ్వకర a
_బహ్మకి ఇంకో మానసపు(తుడు థ్రై డు అతడికి మానస
పుతుతై. మృగ వ్యాభుక్కు శర్వుడు, నిర్భతీ, అజై కపాదుడు అహి
రుభ్ను ్యడు, కినాకీ వామ చేనుడు, దవాచేశ్యరుడు, కపాలీ, ధ్రాణుడ్కు
భర్గుడు అని పదకొండుమంది రు(ద్రులు పుట్టారు.
ధర్కుడికి శముడుు, కాముడు, హర్షుడు అని మరి ముగ్గురు
కుమూాళ్లు కలిగారు. వాళ్ళకి వరసగా (_పా_క్హీ రతీ నందా భార్య
లయాారు.
ఆదిత్యులలోని సవితృడికీ ఆడగ్నరం రూపం ధరించిన
త్వాష్ట్రికీ అశ్వినీబేవతలు పుట్టారు.
(బహ హృదయంలో ఇభ లగుడు పుట్టాడు. భృగుడికి క విపుట్టాడు.
కవికి శుక్రుడు పుట్టాడు. రాతసులికి కులగురువయాడు ళొకుడు.
అతడికి చండుడు, అవుర్కుడు, త్వష్ట ఎడు, ధరాతుడు, అ(తీ అని
నలుగురు కుమాళ్ళు కలిగారు. భృగుడి మరో కుమారుడు చ్యవనుడు.
(4 వ్యానవారి గాంధమవ+భారతం
చ్య్వవనుడి భార్య మనువు కూతురు ఆరుషి. ఆమె తొడలోంచిపుట్టా ను
జొర్ఫుడు.* బొర్వుడికి రుచీకుడు మొదలై నవాత్లు నూరుమంది
కుమాళ్ళు కలిగారు. అందులో రుచీకుడికి జమదగ్ని పుట్టాడు.
జమదగ్నికి నలుగురు కుమాళ్ళు. వాళ్ళలో కడసారి వాడు పరశు
రాముడు, అవ తొరదనూ ర్తి,
మనువుక సహాయంగా, (బహవ్తాః భఖభాతా, విభాకో' జని మది
ఇద్దరు ఖుట్టారు. వాళ్ల ష్, పుట్లేంది అయి. లతల = నంత మంగా
వరానసపు(తులు.
వరుణుడికీ జ్యేవ్షకీ ఒలుడు అని వొక కుమారునకు సుర
అని కూతురూ కలిగారు. సురకి అధిర్ముడు పుట్టాడు. అధర్నుడి
నిర్భతికీ భయం, మహాభయం, మృత్యువూ అని ముగ్గుగంకుమాళ్ళు
కలిగారు.
తా(మకి కాకీ, శ్వస్కీ ఛాన్కీ ధృత రాష్ట్రీ, శుకీ అని ఐదు
గురు కూతుళ్ళు కలిగారు. అందులో కాకికి గుడ్డశగూబలూ, శ్వేనికి
డేలూ, భాసికి రాంబందులూ, ధృత రాస్ట్రికి పహూంసలూ చక్రవా
"కాలూ ళుకికి చిలకలూ పుట్టాయి.
(కోధుడికి మృగీ, మృగమందా, హరీ, భద్రమనసాా మాతంగ్కీ
ఇఆార్దూలీ, "శతా, సురభీ, సుగసా అని తొమ్మండుగురు కూతుళ్ళు
పుట్టారు. అందులో మృగికి లేళ్ళు పుట్టాయి. మృగమందకి ఎలుగు
బంట్లుా చమరీవుగాలూ పుట్టాయి, హరికి కోతులూ హూనుముం
తులూ పుట్టాయి. భ(్రమనసకి ఐరావతం పుట్టింది. ఐరావతానికి
చేవతల వనుగులు పుట్టాయి. మాతంగికి ఏనుగులు పుట్టాయి. కార్లూ
లికి సింహోలూ, పులులూ పుట్టాయి. "జ్వీతకి దిగ్గీజణాలు* పుట్టాయి.
ఎ ల చూ. ఏడో అఆశ్వాసంలో కెర్వుడికథ.
+ దిగ్గజాలు . ఐరావతం, ఫుండరదీకం, వావనర, కోముదర్కి అంజనం,
ఫుష్సదంకతం, సార్వభామం, స(్రపుతీకం, (ఇవి మగవ్సీ అ్యభ్రమువ్తూ, క పలా,
పంగ భో. అనుపమ కౌ(పర్లి, శుభదంతి, అంగ రా ఆంజనొవతీ, (ఇవి ఆడని
6 దిపర్వ్ర ౦ (స్
నురభఖికి రోహిణి గంధర్వీ అనలా అని ముగ్గురు కలిగారు. రోహిణికి
పకువ్రులూ, గంధర్వికి గురాలూ, అనలకి కొండలూ చెట్టు చేములూ
అప్ పుట్టాయి. నురసకి పాములు పుట్టాయి. ఇది భూతకోటి పుట్టు
పూర(ో త్తరాల కువరణా, ఇక "చేవతలూ, దానవులూ మొదలైన
వాళ్ళ అంళల్లో నరలోకంలో పుట్టినవాళ్ళ వివరం చెస తాను,
జివటానవుఅ అవతారిక థి
మహోవిమ్షువు అంశలో "జీవకీ వను జేవులికి జన్మించాడు
శ్రీకృష్ణుడు. విమ్షువు అంశతోనే రోహిణీ వసు జేవులికి బలరాముడై.
జన్మించాడు ఆది శేషుడు. లక్షీ శ్ర చేవి అంతలో రుకి లీ, ననత్ము_మా
రుడి అఆంకలో (పద్యుమ్నుడూూ అప్పరసల అంళలో కృష్ణుడి పదారు
చేల అంతఃపుర్య్త్రీలూ పుట్టారు. మరిన్నీ ఆయా జేవతల అంఛల్లో
వృవ్షి, యాదవ భోజ, అంధక వంశాల ఏరులంతా పుట్టారు.
ఎనిమిదో వసువు (ప్రభాసుడి అంశలో భీషమ్ముతూ, బృహస్పతి
అంకేలో (దోణుడూ, కామునూరూ (కోథమూ ముదరలైననాటి ఏక
తంలో అక్య్టకామా, వకాదళరుుదుల అంశలో కృపుడూ, సూర్యుడి
అంశకలభో కద్దుశ్యూ ద్యాపరుడి అంశలతో శకునీ పుట్టారు.
అరిఖ్టకొడుకు పహాంసుడ నే గంధర్వ రాజు ధృత రాష్ట్టుడె పుట్టాడు.
మతి గాంధారి ఐ పుట్టింది. కలి అంశలలో దుర్యోధనుడు పుట్టాడు.
సొలస్సు డీ సోదరులు దుర్యోధనుడి తమ్ముల యారు.
హిరణ్యకశిపుడు శిశుపాలు డయాడు,. సంజ్ఞోదుడు శల్య
డయాడు. అనుహ్లోదుడు ధృష్ట కేతుడయాడు. శిబి (దువముసేనుడయాడు,
బామ్మ్క-ళుడు భగదత్తు డయాడు. విపచి త్తి జరాసంధు డయాడు.
అయళ్శిరుడు అశ్వలీరుడు అయశ్శంకుడు గగనమూర్లుడు వేగవంతుడు
శీకయరాజులై. పుట్టారు. శీతుమంతుడు అమితౌొజుడూ, స్టర్భానుడు
ఉ(గసేనుడూూ జంభుడు విశోకుడూ, అశ్వపతి కృతవల్నా వృవ.
సథ్ష్య్వుడు దీర్ష(ప్రజ్ఞుణ్యూ అజరుడు వబ్లుడూ, అశ్వ్యగీవుడు లోచ
9
౧6 వ్యావజబోరిగాం(ధ మహో హా భారతం
మానుశూూ, సూతుడు బృవా(దథుడ్యూూ దువూశు నేనాబిందుడూ,
వకచకుడు (పతివింద్యుడూ, విరూపావ్వుడు చిితధరు శ్రడూం హరుడు
సు బావావూ, అవారుడు బాహ్లీకుడూ, చంద్ర వక్తుడు ముంజకీశుడూ,
నికుంభుడు చేవాపీ, శరభుడు సోమదత్తుడూ, చంద్రుడు చం_దవర్మా,
సూర్యుడు రుషికుడూ, మయూరుడు విశ్వుడూ, సుపర్టుడు శాలకిీ_ర్రీ
రాసావు _కాథుడూ చంద్రవాంత శునకుడూ, అశ్వుడు అళోకుడూ,
సే (దహాస్తుడు నందుడూ దీర ర్పజివ్వాడు కారీ రాజూ, చం[దడవినాశ నుడు
జానిక్సీ వీరుడు పౌం(డమక్సు డూ, వృ్యతుడు మణిమంచుడూ
అయారు,
కాల కుమాళ్ళు ఎనమండుగురూ జయ తేనుడు అప రాజితుగు
నివ జాధిపుడు (కేణిమంతుడు మవౌాజసుడు అభీరుడు సము(ద సేనుడు
బృవాత్తుడు అయారు. (కోధవళులు మదకుడు కర్ణ వేసుడు సిద్ధార్థుడు
కీటకుడు సువీరుడు సుబాహువూ మహావీరుడు క్రథుడు విచితుడు
సురథుడు నీలుడు చీరవానుడు భూమిపొలుడు దంత వరుడు (శ్రీ)మం
తుడు రుకీ శ జనమేజయుడు ఆపాఢుడు వాయువేగుడు భూరి తేజుడు
వకలవ్యుడు సుమితుడు వాటధానుడు కారూవకుడు ప్నేమధూ ర్రీ ర్ర్
(శుతాయువూ ఉదగవాుకు బృహా 'క్పేనుడు జయుడు అగ తీర్టుడు
కువారుడు మతిముతుడు ఈశ్వరుడు ఐ జన్మించారు. కాలనేమి కోంను
డయాడు.
శ్రీ పురుషు రూవుడై న గువ్యాకుడు శిఖండి అయాడు. గాలి
అంశలో పాండురాజ్యూ వాయువుల అంశలలో [ద్రుపదుడూ సాత్యకీ
విరాటరాజూ పుట్టారు. యముడు విదురుజై పుట్టాడు. సిద్ధి బుద్ధీ
ఇద్దరూ కుంతీ మాద్రి అయారు.
యముడి అంకలో ధర్ణరాజూూ వాయువు అంకలో భీముడూ
ఇంద్రుడి అంకలో అగక్షునుడదూ, అళ్వినీ జేవతల అంశలతో నకుల సహా
జేవులూ పుట్టారు. లశ శి అంశలతో (చావపది పుట్టిందా అన్ని
అంశలో ధృష్ట్రధ్యుమ్న్నుడు పుట్టాడు. ఇది జేవదానవుల అవ తారకథం
ఆదిపర్వ ౦ 67
శొరఠరవభపవప౦ళం౦
క శ్యప(ప్రజూపతికి అదితి గర్భంలో కలిగిన ద్వాద శాదిత్యుల్లాో
వివస్వతుడికి వై వశ్వతమనువూ యముడూ శనైశ్చరుడూ యమునా
తేవతీ పుట్టారు. మనువుకి (బాహ్హులూ, "రాజులూ, కోమట్టూూ,
శరూద్రులూ వాళ్ళూ పుట్టారు, అంతేకాదు, వేనరాజూ మొదలైన
యా భై మంది రాజులూ పుట్టి వాళ్ళలో వాళ్ళు దెబ్బలాడుకుని కాలం
జేశారు. అతడికి ఇళ అని కూతురూ వుంజేది * ఇళకీ చందుడి
కొడుకు బుధుడికీ పురూరవుడు పుట్టాడు. పదమూడు ద్వీపాలు పరిపొ
లించిన చక్రవర్తి పురూరవుడు. (బాన్నాలమిోదికి దండె త్తాడీయన,
వాళ్ళ డబ్బంతా దోచుకునేవాడు. అది ఆవించడానికి సనత్కుం
మారుక్లో పంపాడు (బహ్మా. ఎంతోమంది మునులతో కూడా వచ్చాడు
సనత్కు-మూరుడు. అసలు వాళ్ళకి దర్శనమే ఇచ్చాడు కాడు పురూ
రవుడు. పెగా వెక్కిరించాడు. కోపం వచ్చి కిచ్చివాడివి కమ్మని
శపించారు మునులు. దాంతో గంథర్యలో శకానికి వెళ్ళాడతడుం
అక్కడ చేవవేశ్య ఊర్వశితో (క్రీడిస్తూ వుండేవాడు, అతడికి ఊర్వశి
గర్భంలో ఆయువూ ధీమంతుడూ అమావసువ్రూ దృథాయువూ
అనాయువూ శతాయువూ అని ఆరుగురు కువూళ్ళు కలిగారు,
వాళ్ళలో ఆయువుకీ, స్వర్భానవి అన్న దానికీ నవుముడు వృద్ధశ ర్మా
రజీ గయుడు అనేనసుడు"అని ఐదుగురు పుత్రులు పుట్టారు. అందులో
"పెద్దవాడు ననధుసును రాజయ్యాడు, నాలుగు సము(చాలమధ్య
వున్న భూమండలం యావత్తూ, అడవులూ కొండలూ ద్వీపాలత్
ఇళ కొంత కాలం పురుషుడుగానూ కొంత కాలం ఆడదిగానూ వుం డేదిట.
కొడుకుకోసం మనువు నితౌవరుణములని రండూ యజ్ఞాలు చేశాడు. సేత
వివరీత సంకల్పంవల్ల కొడుకుకి బదులు కూతురు కలిగిందిం అమే ఇళ అమెని
బుధుడు ైపేమించాడు, వాళ్ళిద్దరికీ పురూరవుడు కలిగాడు. ఇళ పురుషుడుగా
వున్నప్పుడు అఆతడిపేరు. సుద్యున్నుడన్నప్నరు. నుద్యున్నుడికి ఉత్క._లుడూ
గ యుడూ, వినతుమూ ముగ్గుకు కుమూళ్ళిని విష్ణుపురాణం.
68 వ్యావహారికాం(ధ మహాభారతం
సహో పరిపాలించా డాయన. నూరు యజ్ఞాలు చేశాడు. తుదకి ఇం(ద
పదవీకూడా అనుభవించాడు.
నహాువుడికి (పియంవద గర్భంలో యతీ యయాతీ సంయాతీ
యాయాతీ అయతీ (ధువుడూ అని ఆరుగురు కుమాళ్లు. పీళ్ళల్లో
యయాతి వుహారా జయాడు. ఎన్నో యెజ్ఞాలూ అవి చేశాడు,
శు(కా బా ర్యు డి కూతురు. దేవయాని గర్భంలో యదుడు
తూర్తసుడు అని ఇద్దరు కుమాళ్ళనీ, రాశు స రాజు నృప మడి
కూూతురు కర్రి వ గర్భంలో (దువ్య్యావూ అనువూ పూరుడు అని
ముగ్గురు కుమాళ్ళనీ కన్నాడు. శుక్రుడి శాపం వబ ముసిలీవా
డయాను. తండి. ముసిలితనం తాను పుచ్చుకుని తనయవ్యనం
తండి కొచ్చాడు పూరుడు. అంచేత, కడసారివాడైనా అతడో
రాజుజేశాడు యయాతి. యయాతి చరిత్ర వినదగ్గది. చెపుతాను
వినండి.
మృతస౦జీవని
రాక్షసరాజు వృషపర్వుడి దగ్గిర ఆచార్యుడుగా వ్రంజే
వాడు శుకుడు. ఎన్నోవిథాల మాయోపాయాలూ అప్ చేస్తూ
రాతుసులికి మేలుచేస్తూ నుంజేచాడు. "జేవతలకీ రాతనులికీ జరిగిన
యుద్దంలో చచ్చిన రాతునుల్న్ని (పతీదినం మృతసంజీవనీ విద్యతో
బతికించేసేవాడు. ఎల్లపూడూ తరుగూ విరుగూ లేకండా వుంజేది
రాకుసమై న్యం, చేవతల సైన్యం న్షీణిస్తూ వుంజేది. అది కనిపెట్ట
జెం౫ పెట్టుకున్నారు చేవతలు. “మనమూ సంపాదించాలి వృత
సంజీవని. తేకపోతే లాభంలేదు” అని నిశ్చయించారు... బావుంది
కాని అది సంపాదించడ మెలాగ? శుక్రుడి దగ్గిరికి వెళ్ళి అది తేగల
శక్తిమంతం జెవరు ! అందరూ కలిసి బృవాస్పతి కొడుకు కచుడి
దగ్గిరికి వెళ్తారుం
“ేవ కార్యం చేసి పుణ్యం కట్టుకో అన్నారు. “యుద్ధంలో
చచ్చికూజా బతికేస్తున్నారు రాతునులు, శ్కుకుడి మృతసంజీవని
ఆదిపర్వ ౦ 69
వాళ్లకుంది. మన కడి లేదు వస సేనలు తరిగిపోతున్నాయి.
ఇలా మరి కొన్నాళ్ళు జరగనిస్తే సర్వనాశినం తప్పదు మనకి.
శు కుడి దగ్గిర మృత సంజీవని 'నేర్వుకు రావాలి. దీనికి అన్ని
విధాలా నువ్వే సమర్లుడిని. యువకుడివి. బుద్దిమంతుడివి. నిన్ను
చూస్తేనే అనురాగం కలుగుతుంది శుకుడికి అతడి కొక
కూతురూ వుంది, చేవయాని * అదంశే (పాణంపెడతా డతడు.
అది ఎంత చెపితే అంత. నీ చాకచక్యం యావత్తూ వినియోగించి,
దాన్ని వశపర్పుకున్నావా కోట్లో పాగావేశా వన్నమాళశే,
వెళ్ళు. ఈ మజళోేప కారం చెయ్యి. మా (ప్రాణాలు రక్షించు
అన్నారు.
ఓ జట తర 4% అశ అ
మహ్మాపసాదంి” అని వృపపర్వుడి పట్నానికి బయ'లేరాడు
కచుడు,
కచుడు వచ్చేసరికి రాతస పిల్లలికి చదువు చెపుతున్నాడు
శు కాజార్యులు. దండ(పణామం చేశాడు కచుడు “బృహాస్ప
తులనాొరి కుమారుణ్ణి, కయి వా శిష్యరికానికి వచ్చాను.
అను గహించండి? అన్నాడు. అతడి వినయం, వర్పృస్పూూ,
మాటలూ ఆకర్షించాయి భుక్రుణ్మైం “తావ్రంది, బృహస్పతి
కొడుకువంకు, బృహాస్పళి అంత వాడి వన్నమాట ! అన్నాడు,
అతక్లి పూజనే బృవాస్పతిని పూజంచిన క్షు అని అభ్యాగత పూజ
లతో ఆదరించాడు, శిష్యుడిగా ఇంట్లో పెట్టుకున్నాడు.
అడే ముదలు ఇంత మంచి శిష్యుడు లేడనికించాడు
కచుడు. చెప్పిన పని తణాలమోద చేసుకు వచ్చేవాడు. ఏమన్నా
సే ఎదురు చెప్పేవాడు కాడు. గురువుకంక్కు గురువు కూతురు
చదేవయానికి మరీ విధేయుడుగా వుండేవాడు. ఆమె కనుసన్నల్లో
మసులుకుంజేవాడు, దగ్గిర కూచుని మంచి మంచి కబుర్లు ఇచ్చే
ఉజ్ం్యయడ వాతురు జయంతి గర్భంలో శుకుడికి కలిగిన కూతురు
ఉనశయాని, య జయంతి శుక్రుల (ైఫేనుకథ (బ్రహ్మాండవు రాణం,
'/0 వ్యాపవోరి కాం(ధమహాభాంతిం
వాడు, అడివంతా తిరిగి మంచిమంచి పళ్లూ, మంచి మంచి పువ్వులూ
తెచ్చి పెళ్లేవాడు. ఇలా ఎన్నో, సంవత్సరాలు శుశ్రూూవ చేఛాడు.
క చుడు వొక నివివం లేకపోతే గడిచేదికాదు శుక్రుడికి, కచుడే కళ్ళ
వెలుగు చేవయానికి.
ఇదంతా చూసి సయించలేకపోయారు రాతసులు, కము
డఢడంకు కడుపుమంట వాళ్ళకి. ఒకనాడు గురువుగారి ఆవులు శాస్త
న్నాడు కచుడు. అడివిలో వొంటరిగా దొరికాడు, కినపడ్డమే తడువు,
కలియబశ్జారు రాశునులు. చంపేశారు కచుణ్ణో, శవాన్ని చో చెట్టు
మొద లుక్ కట్టి వేసి, ఎవళ్ళ దారిని వాళ్ళు వెళ్ళిపోయారు.
పశువులు నచ్చేవేళ అయింది. కెచుడికోసం న నిఎట్టుకు
కూచుంది చేవయాని. ఆవులు వచ్చేశాయి వాటి వనక కనపళ్ళేదు
కచుడు. కడుపులో బేవేసిన ట్రయింది దేవయానికి. పొద్దు కింది.
చీకటిపడింది. ఆ(శ్రమంలో అగ్నులూ ఆరంభ మైనాయి. కొచుడి జూడ
కనపడదు. జీవితమే చీకటిపడిన ట్లయిండి చేవయానికి. తండడ్రిదగ్గి
రికి పరిగెత్తింది. “కచుడు రాలేదండీ నాన్న గారూ” అంది.
“ఇంత రాషతయి౦ది. ఆవులేమో వచ్చేశాయి. అడివలో
పులే తినేసిందో? పామే కరిచిందో! రాతసులే ఏమన్నా
జేశారో !” అని చావురుముంది. దివ్యదృష్టితో చూశాడు
శుక్రుడు. మృత సంజీవని పంపాడు, ఉ_త్రరక్షుణంలో బతికి వచ్చాడు
కచుడు.
మరోనాడు అడివిలో పువ్వులేరుతున్నాడు కచుడు. మళ్ళీ
చంపేశారు రాతసులు, ఈసారి కాల్చి బూడిద చేశారు. అదంతా
కల్లులో కలిని కు కాచార్వ్యుడి కిచ్చారు. తెలియకండా 'తాగేజాడు
కుకాణార్యులు.
పువ్వులకోసం వెళ్ళిన కచుడు యా ధైకి, మధ్యాన్న
మయినా ఇంటికి రాలేదు, మళ్ళీ మతిపోయింది జీనయానికి.
తండ్రితో ఇెన్పింది. మూంచి నిషాలో వున్నాడు తండి “పోనిన్లూ
ఆదిపర్వ ౦ 71
అమ్మా, కచు డంళు కళ్గుకుడుతున్నాయి వీళ్ళకి. మళ్ళీ చంజేనే
వుంటారు. చచ్చి స్వశ్రాని శే పోతాడు వాడు, పోనీ మధ్యని నీ
కందుకూ విచారం! ఊరుకో” అన్నాడు. “ఎలా వూరుకో మన్నారు
నాన్నా ”” అంది చేవయాని. “జేవగురు వంతేవాడి కొడుకు మాకు
తల్లోనాలికలాంటి శిష్యుడు. అందగాడు, (బవా శారి అన్ని టికంశేు
ఇప్పూడు మనవాడు. మో శేమున్నా అనండి. కచుడు వచ్చీదాగా
పచ్చి మంచినిళ్ళయినా ముట్టను నేను అంటూ వడుస్తూ
కూచుంది.
కొంతశే పయాక నిషూ తగ్గింది శుక్రుడికి. యోగదృస్టితో
చూశాడు. పద్నాలుగు లోకాల్లో ఎక్కడా కనపళ్ళదు కచుడు,
తుదకిచూస్తే తన గర్భంలోనే బూజిదరూపంలో వున్నాడు. ఇదంతా
కల్లుచేసిన అనర్థమని (గహించాడు. “ఎన్నో జన్మలెత్తి సంపాదించిన
జ్ఞునమం తా తణంలో నాశనం చేస్తుండి కల్లు. తాగడమే కాదు
తాకనన్నా కూడదు దీన్ని. ఇవాళనుండీ మనిమన్న వాడు మద్యపానం
చెయ్యకూడదు. ఇది నా శాసనం. కాదని తాగినవాడు కరోరమన
నరకంలో పడ తాడు” అని శాసించాడు. మృతసంజీవని (ప్రయోగించి
కడుపులోని కచుణ్ణో బతికించాడు.
కడుపులోంచే (పార్టి ౦చాడు కచుడు, “(ప్రాణంపెట్టి బతికించారు.
మెకి వచ్చే మార్లం (పసాదించండి” అన్నాడు. ఏండారి ? కడుపు
చీలిస్తేశాని జె టికి రాడు కచుడు. చీలిస్తే తన గ కేంగాను ? ముందు
నుయ్యో, వెనకె గొయ్యా అయింది ఆచార్యుడిపని. ఆలో-దింజూడు
కచుడికి మృతసంజీవని ఉప బేశించాడు. “కడుపు చీల్చుకు ఖై టికిరా.
తిరిగి నన్ను బతికించు” అన్నాడు. ఉదయపర్వతం గవాలోంచి ఉద
యించుకు వచ్చిన సూర్యబింబంలా శ్నుకుడి కడుపు చీల్చుకు మెకి
వచ్చాడు కచును. చచ్చి పడివున్న గురువుని మృతసంజీవనితో బతి
కించాడు. ఎలాబఐతేచం, వచ్చినపని సాధింభాడు కచుడు, వృత సంజీ
వని పట్టుబడింది.
72 వ్యావవోరిశాంధమహాభాగగం
కచుడూడేవన యాని
కొన్నాళ్ళయాక గురువుగారి సెలవు తీనుకున్నాడు కచుడు.
జేవలో శకానికి పయనమయాడు. బయల్లే రేముందు దేదయుని ఇ నిరిఇ
వచ్చాడు 'న్నేవాంగా పిలిచాడు. 4 వెళ్ళి వస్తా” నన్నాడు. గుండెల్లో
రొయివర్తట్రయింది "జేవయాానికి. కళ్ళనీళ్ళు తిప్పుకుంటూ నాకింద,
“ఎక్కడికి వెళ్ళిపోతావు *” అంది దీనంగా. “నన్ను వొదిలేసేనా
పయనం 7)” అంది. “వొద్దు. నే చెప్పేది విను. బ్రహ్మచారివి నువ్వు.
కన్యని నేను. తొలిచరూపులనాజే దంపతులమై పోయాం మనం. మృత
సంజీవనిశో నన్ను కూడా పరి[గ్రహించు. సుఖపడదాం. నాన్న గారూ
సంతోషిస్తారు” ఆంది,
-చివులు మూసుకున్నాడు కచుడు. “చెల్లెలివి. ఇలా అనవచ్చా
నువ్వు ? గురుపుత్రివి కదా” అన్నాడు. ఈ నిరాకరణం సయించలేక
పోయింది జేవయాని, దెబ్బతిన్న. తాచులా లేచింది. శపించింది. “నా
కోర్కి. నిరాకరించాను. కాల తన్నుకు పోతున్నావు నన్ను. వెళ్ళు.
సన్ను నే గ్బుకున్న మృతసంజీవని పనిచెయ్యకండా వ్రుంజూలి పీకు”
అంగి. “అక్రమంగా శవిస్తున్నావు నన్ను. మృతసంజీవని నాకు వని
చెయ్యక పోతే పోయింది. నావల్ల ఉవ బేశంపొందిన వాళ్ళకి వచేస్తుంది”
అన్నాడు కచుడుం “అధర్మం కోసం అ(కవూనికి నెట్టుకున్నా వు.
(దావా డన్న వాడు పెళ్ళాడ కూడదు నిన్ను”? అని (పలిశాొ పం
పెట్టాడు. ఇక రీ క్షణం కూడా నుంచోకండా _"జేవలోకం
వమ్సేశాడు. వచ్చి, తండి బృవాస్ప తికి వత నంజీవని ఉప జే
శింబాడు.,
శర్శి ప
రాతుసరాజు వృవపర్వుడికి శర్మిష్ట అనే కూతు రుంజేది.
ఆము వొకనాడు వెయ్యిమంది ఇలికళ్తి లతో వనపిజోరానికి జై బే
రండి. ఆము జంట జేవయాని, కూడా వ్రంది. అరిడయా కలిసి
వొక సరస్సు దగ్గిరికి వెళ్ళారు. చీరెలు విప్పి వొడ్డుమోద "పెట్టి జల
ఆదిపర్వ 6 గబ
(క్రీడలు (పారంభించాగు. ఇంతలో నుడిగాలి వచ్చిండి. సీ లన్నీ
ఎగర జేసి కలగాపులగం జేసింది. మూసి అంతా గొల్లుమని వుగి
గెత్తుకు వచ్చారు. ఎవళ్ళకి దొరికిన చీరా వాళ్ళు తీసి కట్టు
కున్నారు. ఆ గందికలో దానిచీళ దీనికీ దినిచీరి చడానికీ --
ఇలా తారుమారయింది. చేవయానిచీరె శర్శివ్ష కట్టుకుంది.
శర్శివ్హ చీర జీవయానికి దొరికింది. ఐకే” చాన్ని ముట్టుకోలేదు
జీవ యాని. అసహ్యించుకుంది. “ావ్నాణవిల్ల ని చేను గురువు
గారి కుమూర్తెని. నాకు దండంపెట్టవలసిన దానివి నువ్వు. నీ మైల
చీరా, చేను కట్టుకుంటాను ౫* అంటూ భువము ధువు లాడింది.
“దూ దగ్గిర పనిచేసుకు బతుకుతున్నాడు మి అయ్య. నువ్వు నా
దగ్గిర గీర్వాణాలు తీస్తు న్నా వు. పై పెచ్చు సిగ్గూ సెరమూ లేకండా
మాట్లాడు తున్నావు. ఇంతకీ నా చీకెలాంటి చీక సీకు దోరకడ
మెలా” స అంటూ చ్యరుమంది కర్శి్థ. అంతతొా వూగుకో శేదు.
పక్కనే వున్న పాడు నూతిలో జీవయానిని పడదోసి, చెలిక క్తెలతో
కూజా ఇంటికి ఐభి పోయింది.
యయాతి
దిసయొలతో నూతిలోచే వ్రండిపోయింది జీవయాని. కొంత
జపటికి దైవికంగా, వేటాడుతూ అక్కడికీ వచ్చాడు యయాతిం
బాణా అలిసిపోయి వున్నా డాయన. నీళ్ళకోసం నూతిలోకి
తొంగి చూశొడు. గతుక్కు. మన్నాడు ఒక తీగె మతం పట్టు
కుని లోపల నుంది జేవయాని. _స్తనాలమోద కన్నీళ్ళు పడు
తున్నాయి. సహాయంకోసం ఎదుకు చూస్తూనూ వుంది. ఎవరు
నువ్వు ! నూతిలో ఎలా పడ్డావు?!” అన్నాడు యయాల్. ఆయన
జేటకి రావడం ఎన్నోసార్లు చూసే వుంది చేవయాని, మవోరాజని
పోలు కుంది. “శు కాచార్యుల కుమా రాని. జేవయాానిని.
(ప్రమాదవశాత్తూ పడిపోయాను. సహాయం చెయ్యండి” అంది.
10
74 వ్యావహోరి శాం (ధ మహాభారతం
చప్పున కుడి చెయ్యి అందించాడు యయా. థఫ్యజరనా మైక్ త్రీ బాపు
'జేవయానిని,
యయాళి వెళ్ళిపోయాక రొంతకేవటికి జేవయానిని వెదు
క్కృుంటూ వచ్చింది ఆమె పరిచారిక భఘూూర్జిక, శర్మిష్థ సంగతంతా
ఆమెతో చెప్పింది చేవయాని. “వెళ్ళు. చేను వృవపర్వుడి పట్నంలో
అడుగు పెట్టను. మరి, శర్మిష్ట నాగు చేసిన పరాభవం నాన్న గారితో
పప్పని అ
భఘూర్జి ౯ చెప్పడంతోనే పరిగెత్తుకు వచ్చాడు శుకా
బార్యలు ఏడుస్తూ కూర్చున్న కూతుర్ని ఛో దార్చాడు. కక్ క్రీ
చిన్నది శర్చిష్ట మై పచ్చు రాజకూతుకు. దాంతో పంత మేమిటిమనకి *
ఛా శాంతించు. కోపం కూడదు. వెయ్యి యజ్ఞాలు చేసినవాళ్ళక కం ళు
కోపం తెచ్చుకోని వాళ్లు గొప్ప వాళ్ళు. జక తిడికే తింని తిట్ల
కూడదు నిందిస్తే వినిపించుకో కూడదు. ఒకరివల్ల కష్టపడ్లా వాళ్ళకి
చెడ్డ తలచ కూడదు. బుద్ధిమంతు రాలివి, సీకు “చస్పాలా (2
అన్నాడు. “అది కాదు నాన్నా,” అంది. చేవయాని. “*న్నహాం
భోనూ, ఉపకారంతోనూ మసులు కుంటున్న వాళ్ళని ఊరికే శూల
నాడు తూంకు -- అలాంటి చోట వుండడం కంపే అగణుక్కు
తినడం మంచి దంటాను. మన మేమంత చేతశానివాళ్ల్ళమా |! పోనీ
“అమ్మా, సీ (పనాడమే గతి అని పడి వుండడానికి! ఉయ్యూం
వృష పర్వుడి పట్నంలో మూ[తం పాడం పెట్టను. కావలిస్తే వూరు
వెళ్ళండి నేను ఎక్కడి కన్నా పోతాను” అంటూ భీష్మించుకు
కూచుంది. “అదేమిటి తల్లీ, నువ్వు వెళ్ళక పోతే జేనుమ్మాత్రం
వళతానా? నీ తోనే నేనూనూ. నాకుమాతం ఎవరున్నా రన?
అన్నాడు శు కుడుం
ఈ సంగతంతా చారులవల్ల విన్నాడు వృవపర్ఫుడు,
వెంటనే వచ్చి ఆచార్యుడి కాళ్ళా వేళ్ళా పడ్డాడు. “అపరాధం
తమించండిో అన్నాడు “ఈ అఆ్నన్సీ పాస్తీ ఈ రాజ్యం, ఈ
ఆద ఎఅఎర౦ర్ధి ౪ {5
(వజ అంతా మీరు పెట్టిన భీక్ష. మాచే లేకపోతే, వనాడో
మమ్ముల్ని ఆపోశనం పన్లేసేవాళ్లు చేవతలు. మోవళశ్లే వో ఇంటి
వాళ్ళమై బతుకుతున్నాము. లేకుంట వ సమ్ముడాల్లోనో దూర
వలిసింది. అమ్మాయిగారగ్ని వాంతించ మనండి. ఆమె వది కోరితే
అది ఇచ్చుకుంటాను” అన్నాడు. “ఐతే తన 'వెబయ్యువముంది వలి
క లెలతోనూ శర్మిష్టుని దానీగా చెయ్యి నాకు” అంద చేవ మాని.
“తప్పకుండా” అన్నాడు వృషపర్వుడు. నుంచున్న పాటుని కూతుర్ని
తెప్పించాడు. చేవయానికి డానీగా సమవ్పంచాడు. తండి మాటు
(పకారం వెయ్యిమంది చెలిక-త్తెలతోనూ బేవయాని చెప్పిన ఇను
లన్నీ చేస్తూ వుండేది శర్మిష్ట.
ఈసారి దేవయాని బైలుబేరింది వనవివోరానికి శర్శిష్టతో
సహా అంతమంది చెలిక త్తెలూ వెంటవున్నారు. అుతమంది _స్పవాలికి
కుంకుముం, చందనం రానుకుర్నారు. జడల్లో రకరకాల పువ్వులు
ముడుచుకున్నారు మంచిమంచి కర్ఫూర తాంబూలాలు వేసుకున్నా రు.
ముస్తాబె న దుస్తులికి సుగంధ(దన్యాలు ధూపాలు వేశారు. ఈ
అన్నింటి వాసనా మోసుకుని వెర్రిపరుగులు పరిగడు తున్నాది
అడివిగాలి. అడీవం తా గుషాముంటోంది.
అందరూ కలిసి వొక సెలయేరు దగ్గిరికి వెళ్ళారు. అక్కడ
తియ్య మామిళ్ళూ, గోరింటచెటుూూ అశోక వృశూలూ్యూ తమాల
వృశూలూ పూసి, గుమగుమ లాకుతూన్రుంది వనం. పువ్రషలేరుతూ,
నవ్వుతూ, శేరుతూ ఆ చెట్లనీడని శేలళీవినో దాలతో వివారిస్తున్నారు
జేవయాస్కి కరి ఫా; చెలిక-త్లేలూను.
అవాళా వేటకి వచ్చాడు యయాతి, ఇటు రమ ఆని పిలిచి
నట్టయింది, ఈ యవ్వనవతుల పరిమళాలతో వెళ్ళి తనని "తాకిన
అడిదిగాలి, సువాసన పసికడుతూ అక్కడికే వచ్చేశాడతడు. వెయ్యి
మంది కన్యలకళ్ళ్యూూ వొక్క-సారి పడాయి రాజువూదం. పదాలభి
76 జబ్టపవోరి కాం(ధ్రి మహా భారతీ
కేకం ఐనట్టయింది అతడికి పరివార మందరితోనూ కలిసి అతస్ణ
పూలతో పూజ చేసింది చేవయాని,
యయాతికి జెలిసినవిళ్లే చేవయాని. ఐతే, అందరిలోకీ అందంగా
వుంది శర్మిష్ట, అతడి కళ్ళన్నీ ఆమె మాడే నున్నాయి. ఆమె ఎవరో
తెలునుకోవాలి. “మొ రంతా ఎవ్వరె నట్టు ”” అని (ప్రశ్నించాడు
మెల్లగా, “మరిచిపోయా చవూ మహారాజా అవాళ నూతుళేంచి
చయ్యిచ్చి తియ్య లేదూ నన్ను?” అంది. చేవయాని. “ఈ పిల్ల నొ
దానీడి, శర్శిష్ట. రాత్షుసరాజు వృవపర్వుడు లేడూ ఆయనకూడణురు.
ఎపూడూ కనిపెట్టుకుని వుంటుంది నన్ను.””
“ఆఅ వాఖనుండ్తీ మళ్ళీ మీ “రెప్పూకు కనిపిస్తారాఅని చూస్తూ సే
వున్నాను. రాజ్యలక్షి శని చేపట్టిన మి కుడిచేత్తూనసే నా చెయ్యి
పట్రి చెకితీళారు నన్ను. అపుడు నసూర్యనానాయణమూూ రి సాథ్ని
మనకి. ఇక వేదో క్తమైన ఇాహ్యకశ్నే తరవాయి. అదీ ఖూర్తివేసి
పరి(గహించండి నన్ను, ఈ వెయ్యిమంది కన్యలూ శర్శివ్హ్షతో సహో
నాకు మల్లేనే మీకూ దానీ తొ తారు, జేవేందుడి లాగ దివ్యభోగా
లనుభొవిస్తారు” అంది. “అజెలాగ”” అన్నాడు యమాతి.
“బాహా శ్రొపిల్లవి నువ్వు. భర్మరతుణ చేస్తూన్న రాజుని నేను. ధర్భ
భంగ మెలాచేసేది 1 అన్నాడు. “బతే పోనీ, మొ నాన్నగారు
వచ్చి ఇడి అధర్మం కాం శు వొప్పుకుంటారా? * అండి జేవయాని.
“ధర్మా ధర్మాలు తెలిసి నడుసపుతూన్న మపహోమునిశర్షరు
జయను అయనే ఇవితే అభ్యంతర మేమిటి!” అన్నాడు
యయాతి,
తండికి కబురుచేసింది “జేదయాని. జెంటనే బయలు జేరి
వచ్చాడు శుకుడు. పాదాభివందనం వేశాడు యయాతి, “అవాళ
సూతిలో ఈయనే నా చెయ్యి. పట్టుకున్నారు నాన్నా!” అంది
'బేవయాని, ఈ కంగన కొందించిన చయ్యి ఇంకొకరి కలా ఇచ్చేది
ఇన్నండీ ! అంచేత ఈ జన్నలో శయనే నా భర్త, ధర్మ
ఆదిపర్వ ౦ 77
విరుద్ధ మేమూ అని సంజేపాస్తున్నారు మహరాజు. మిరు చెవి తే
వినుకుంటా నంటున్నా రు. చెప్పుండి నాన్నా, అధర్మం లేకండా
అన్నుగహిొంచండి”” అంది. “మో ఇద్దరి వివాహం అధర్మం కాకుండా
శాసిస్తున్నాను నేమి” అన్నాడు శు కాబార్యులు
ఇంటికి తీసుకు వెళ్ళాడు యయాతిని. చేవయాని నిచ్చి
దివ్యవై భవంగా వివాహం చేశాడు. అంపకా లప్పుడు శర్మిష్టుని
“వరా పాడు. “వృషపర్యమహో రాజు? కూతు రిది. ఎండక న్నెరగని
విల్ల. దీని సంరతణ విషయంలో ప్రత్యేక (శద్డ తీసుకోవాలి ఐతే,
మంచం పొత్తు మాతం పరిత్వజించాలి”? అన్నాడు. సపరివారంగా
భార్యని వెంటపెట్టుకుని రాజధానికి వచ్చేశాడు యయాతి. అంతః
పురంలో అందమైన అద్దాలమేడలో వుంచాడు చేవయానినిం
ఆమె చెప్పిన (ప్రకారం శర్మివనీ, వెయ్యిమంది కన్యల్నీ అశోక
వనంలో పెట్టాడు. బేవయానితో ఇష్టభోగా లనుభవిస్తు న్నాడు,
కొన్నాళ్ళకి ఆమె గర్భంలో యదుడూ, తూర్యనుడూ అని ఇద్దరు
కుమాళ్ళు కలిగారు.
వాపం అలా నింకుయవ్యనంతో అర్లోక వనంలో వుంటూ
వుంజేది శర్మిష్ట రుతుమతిగా వుండి వొకనాడు, తల్లో అనేక
₹ావాలు పరిగెడు తున్నాయి. “ఎందుకూ కాకుండా ఐపోయింది
నా యవ్వనం. కారడవిలో పూసిన పువ్వులా ఈ రుతుకాలం కూడా
ర మవుతుంది.”
వ్యర్ధ వ్రు
“కోరినభ రృ దొరికాడు చేవయానికీ, బంగారంలాంటి కొడు
కులు కోనింది. ఎంత అదృష్టం! వం నోములు నోచిందో, (బాహ్మృణ
పిల్ల మహో రాణీ అయి కూచుండి.”?
“నన్నప్పుడూ సాకూతంగానే చూస్తాడు రాజు, నా మనసూ
ఆయనమిా బే వుంది. దేవయానిలా ఆయనభార్య నయ్బే భాగ్యం
తేశేలేదు కాబోలు 1
t= వ్యావవారి కాం(థ మవో భిాలతిం
ఇలా తలపోనుకుంటూ కూచుంది పుణ్యం పండినట్టు అ జే
సమయానికి అశోకవనానికి వచ్చాడు యయాతి, ఒంటిపాటుని కంట
పడింది యవ్వనవతి శర్చిన్ట. చిరునవ్వుతో ఎదట నుంచున్నాడు
యయాతి. తడబడుతూ బేచింది కరి హై. అంజలి బంధం గుండెకి
తగిలించి నమస్కారంచేసింది. ఇలాంటి అవకాశం కోసమే ఎదురు
చూస్తోం దామె. సంకోచించి అవకాశం జూరవిడవకూడ డనుకుంది,
సావాసించింది. “భార్యా, పరిణారికా కుమూారుడూ - వొద్దన్నా
వదలనిసొత్తు ఏళ్ళు. మా యజమానురాలి భ్ర్తలు మోరు. అంచేత,
మహారాజా నాకూ మోశే భర్తలు మోకు తెలీని ధర్మ
మేముంది నక! చేవయానిని పరిగహించి నపుడే మేమంతా
మోవాళ్ళ మయాము. రుతువుతిగా వున్నాను. పరిగహిం చండి
అంది,
“నిజమే నువ్వన్నది. కానై తే, పడకపొత్తు వద్దన్నా మామ
గారు. అంగీకరించాను నేను, అడి అతిక్రమించి అసశ్యదోవ మెలా
శెచ్చ్చుకోనూ 1 అన్నాడు యయాతి. ఈ పాణంమోాదికీ, ధనంమిదికీ
వచ్చినప్పుడూ, పరిహోసాల్లోనూ స్త్రీలని బతిమాలి నషూడూ,
పెళ్ళిళ్ళలోనూ అబద్ధ మాడవచ్చన్నారు పెద్దలు. పెళ్ళిలో వొపూ
కున్నారు మీరు. అది అంత పట్టించడ మెందుకూ !”” అంది శర్చిష్థు.
శాగిటిలోకి లాక్కున్నాడు యయాతి.
గర్భువతిఐంది శర్మిష్ట. పదిమాసాల్లో చక్కని కొడుకునీ కంది.
నిచ్చిరపోయింది చేవయాని. “కన్నె పిల్లవి. చెడునడతలూ లేవు సీకు.
కొడుకు నెలా కచేశావు?” అనిఅడిగింది. సిగ్గుతో ముడుచుకుపోయిన
ట్రయింది శర్మిష్ట.
“ఉతుస్నావం చేసి కూచున్నా నొకనాడు. ఎక్కడినుండో
వచ్యాడొక రువి.. ప్రుతభికు "ట్టి చాక్కా. పోయాడు” అంది,
యయాతి క ర్భ్మ్మివ్షల సం రహాగం గోప్యంగా అ నేక సంవత్స
శాలు సాగిండి. వరసగా [దుహీం, అనుఖవూా, ఘారుడూ అని
ఆదిపరగ్టిం 79
యుగ్గురు సమాాళ్లు కలిగారు... ఒకనాశు ముగ్గుయూా కడుకంటు న్నారు
“స్మా శ్ర క శ్రీ
తం(డిదగ్గిర, ముగ్రురూ యిజ్ఞంముందు పెట్ట మూడు అగ్నవో”
(కొల్లా ,వపకాళిస్తున్న్నారు. గాలికి కదలాడుతున్న వాళ్ళ కపిల
జడలు ముండుతూన్న మంటలలా వున్నారు. రత్నా ఛభరణాలతో
శరీర-కాంతులు వలుగుతూన్న అగ్ని కేజస్సులా వున్నాయి.
ఇంతలో అక్క_డిశే వచ్చింది చేవయాని. శరి పా, వెయ్యి
మంది చెలికతెలూ వెంట వున్నారు. బేవతల రాణిలా వుంది
చేవయాని. కుమాళ్ళని చూసి గతుక్కు_మంది ముగ్రురూ పోత
పోసినట్టు అచ్చంగా యయాణిలాగే వున్నారు. “ఎవరి పిల్ల లండీ,
వీళ్ళు ? అని గుచ్చి గుచ్చి అడిగింది యయాతిని. పలుకూ, ఉలుకూ
లేదు యయాతి. కుమాళ్ళనే అడిగింది “మో అమ్మా, నాన్నా,
ఎవరబ్బాయిలూ ? అని. లేత చేతులెత్తి శర్మివ్టనీ యయాతినీ
చరావించారు. కుమాట్లు. వెయ్యిమంది చెలికత్తెల మొపహోాలూ
వెయ్యి పదాలు వికసించినట్టయాయి. తల వంచుకుంది శర్మిష్ట
చేవయాని మొువాంలో చిక్కి లే నెత్తురు లేదు. ఒక్కా మూటలో
అంతా తెలిసిపోయిం జామెకి. గిరుక్కున వెనక్కి. తిరిగిపోయింది.
తణమన్నా. ఆగకంగా తండి ఇంటికి "వెళ్ళిపోయింది. సమజూ
యిస్తూ వెంట వెళ్తాడు యయాతి. తండ్రిని చూడగానే గోలు
గోలు మంది జేవయాని సంగతంతా విన్నాడు శుకాచార్యులు.
అమాంతంగా నిప్పులు కురికాడు యయాతిమోద. “యవ్వన
గర్వంతో కళ్లు కనపళ్ళేదు నీకు. ముసిలివాడివై ముగ్గి పోతావు.
వెళ్ళు” అని శవించాడు. పాదాల మాద పడ్డాడు మఘవా రాజు,
“వదు మహాకా శ్రా వద్దు. ముసిలితనం దుర్భరం. ఇాపం మళ్ళీంచు.
జేవయానిమోద విషయవాంఛ తీరచే తేదు నాకు. రుతుమతి
మూడు ఆగ్ని పో తాలు ((తేతాగ్నుల్సు అహావనీయం, దత
ణాగ్నీ, గార్డ వ్ర సత్యమూ, ఇవి యజ్ఞ చేదికి తూరు దతీణం, ఫశ్చిమంా
వుంటాయి,
80 వ్యావవోరి కాం (ధ మజా భారత
ఐన్యస్త్రీ పు తభిక్ష చా వాలంలు, విశాక 5ంచినచావు (భూణవాత్య
వేసిన ట్లన్నారు “పెద్దలు. అందుకని లొంగిపోయాను కరికి
ఊమించు” అని బతిమిలాడాడు కనికరించాడు శుకుడు. “నీ ముసిలి
తనం నీ కొడుకుల్లో చొకడి మోద సెట్టు. వాడి యవ్వనం నువ్వు
పుచ్చుకో. భోగవాంఛలు తీరాక తిరిగి వాడి యవ్వనం వాడీ కిచ్చి,
నీ ముసలితనం నువ్వు తీసుకో. కా నై కే నీ ముసలితనం పుచ్చు
కున్న కొడుకే నీ తరవాత నీ రాజ్యానికి రాజన్రుతాడు” అన్నాడు,
“మహో ప్రసాదం” అన్నాడు యయాతి. జేవయానిని తీసుకుని రాజ
థానికి వచ్చే ఇాడు,
కోటలో అడుగు పెట్టాడో లేదో శుక్రుడి శాపం మిద
పడింది. ముసిలితీనం ఆవరించింది, ఇం(దియాల పటుణగ్య్వం తప్పింది.
తేల వణుకు పట్టుకుంది అవయవాలు వొడిలిపోయాయి.. శరీరం మడ
తలు పడింది. తలంతా ముగ్గుబుట్టలా ఇంది. వగర్వూ, దా,
తల పోటూ - అన్నీ వచ్చాయి.
ఇలా శతవృద్ధయి కూచున్నాడు యయాతి. కుమాళ్ళు
ఐదుర్నీ దగ్గిరికి పిలిచాడు. “శాపంవల్ల మునలాజ్ణయి పోయాను,
ఐ'లే వివయవాంఛ లేమా అలాగోన్రున్నాయి; తీరలేదు. మీలో
ఎవరై నా వొక్కరు మో యవ్వనం నొ కివ్వుండి. నా ముసిలి
తనం పుచ్చుకోండి”? అన్నాడు, “ట్ర జేమన్న మాటి” అన్నారు
యడుడూూ తుర్వసుడూ (దుహ్వ్రీ అనువ్రూన్నూ. “వెంటుకలు
కాస్తా తెల్లబజ్డాయంకు మన్మథు జ్లియినా అసహ్యించుకుంటారు
శ్రీలు. కబీరు డంత ధనవంతు డయినా, ముసిలితనంవ సే ముఖ
యుండదు. భా వన్నా, ముసిలితన మెనా సహజంగా వస్తే అనుభ
విస్తాం. అంతేకాని, కోరి తెచ్చుకునే 'జక్రివా డెవడు గ” అంటూ
మువాం ముడుచుకున్నా రుం
కొరగాని కుమాళ్ళని వళ్లుకొరికాడు యయాతి. శపించాడు.
“సీ వంశంబాల్లు రాజ్యానికి అర్హ్శత లేకండా పోతారు” అసహిట్షదు
ఆది. పరర 6 81
యదుత్తే “నీ సంతతి సంకరజాతుల కిరాత దేశానికి పొలకులై ధర్మా
ధర్న వివేకం లేనివాళ్ళవు తారు) అన్నాడు తుర్వసుకళ్లో, “తప్పల
మోద తప్ప దారీ తెన్నూ లేని బేశానికి నీ వంశస్తులు రాజు లవు
తారు” అన్నాడు (దుహీగని. ల వంశం వార్ళు సగంలోనే చల్లారి
పోతారు” అన్నాడు అనువుని,
శర్మిష్ట. చిన్నకొడుకు పూరుకుమా(త్రం తండ్రిమాబ పాలిం
నాడు. తాను అనుభవించ వలసిన యవ్వనం తండి కిచ్చాడు.
తండి ముసలితనం తనవిద వేసుకున్నాడు. దాంతో నవయవ్వను
డయాడు యయాతి. ఎన్నో సంవత్సరాలు మనసారా ఇష్టనుఖాలు
అనుభవించాడు. తృక్షిపడింది మనస్సు. వై రాన్యోదయ మెంది
ఫూరుడి యవ్వనం పూరుడి కిచ్చివేశాడు. తన ముసిలితనం తాను
పుచ్యుకున్నా డు. రాజ్యంలోని (పజల్ని సమావేశ పరివాడు.
మం[తులూ, పురోపిాతులూ, సావుంతులూ - అందరి ఎదటా తన
నా(మాజ్యానికి చ్యకవక్తిగా సూరులై అభి షేకించాడు. మం(కులూ,
సామంతులూ వాళ్ళూ తేమ అసమ్మతి (ప్రకటించారు. “కరాడదన
జానికి సాహొూసం చాలడం లేదు. మహారాజ ధరా ధర్మాలు
(పభువులికి తెలియవని కాదు. పెడ్డబ్బాయిగారు బుద్ధిమంతులు.
వారంటూూ వుండగా; చెన్న బాయి గారిని రాజు చెయ్యడం ధర 9
కాదు” అన్నారు.
“మూ రన్నది నిజమే, పెద్దవాడు యదుజే రాజు శావలి
సింది. కాదనను, శానై తే తండ్రిమాట తప్పి నడిచిన కొడుకు
కొడుకళూకాడు. తండ్రి ఆస్తికి వారసుడూ కాడు. పెద్దవాళ్లు. నలు
గురూ నామాట వినలేదు. పూరుడు చిన్నవాడే ఐనా బుద్ది
మంతుడు. నే చెప్పింది వినుకుస్నాడు. మహారాజు కావడానికి
అవసరమైన మంచిగుణాలన్నీ వున్నాయి వాడి దగ్గిర అంతే
యదువు వంకే కృవ్ణుడు పుట్టిన యాదవవంళం, యదు, తుర్వను,
(దుహ్వీ, ఆనువు వంశాల వివరం చూ. ఏమ్షుసురాణం, (బవహ్మ్మిండపురాణం. మొ.
ll
§2 వ్యావహోరికాం([ధమహాభారతం
టన
కాదు. నాముసిలితనం పుచ్చుకున్న వాడే రాజ్యానికి అ్వాడన్కీ వా
వంశక ర కావా లనీ మామ క కాచార్యుల ఆజ”? అని నచ
క వ
జెప్పాడు యయాతి తన శాపవచనం (ప్రకారం యదుడూ మొగ
జైన వాళ్ళని -జేశాంతరం పంవివేశాడు. తాను వాణ(ప్రస్టాశశ్రమ-
న్వీకరించాడు వేదపండితులై న _బాహ్మల్ని వెంట పెట్టుకుని తవో
వనానికి వెళ్ళిపోయాడు. అడివిలో పళ్ళూ; దుంపలూ ఆహారం చేను
కున్నాడు వాన(పస్టాాశమ నియమం (వశారం శిలన అత్త“ ాంభ
వృ్తీ + అవలంసనించాడు అతిధువికి కొట్టగా మిగలిం జే తిసవాడు
హావ్య కవ్యాలతో అగ్ని చేవుణీ, పిచ్చ చేవతల్నీ తృ ప్ పరి
ళు
6
వో
ఆటా:
రే
అజం
వాడు. మనోన్నిగహమూ అలవరచు కొన్నాడు. అరిషశ్వర్ధాలు
జంయయింపూాడణు.
ఇలా ఎన్నో పళ్ళు తిపస్సు చేశాడు యయాతి. నర్వణంగ
విముక్తు డయాడు, సర్వద్వంద్యాలూ సాధించాడు, ముపష్పయివపళ్ళు
నిరాహారంగా తపస్సు చేశాడు. గాలిమూ(తం ఆహారం శునుకున్నాడు,
పంచాగ్ను లమధ్య సంవత్సరం నుంచున్నాడు. ఏడాది నీటిలో వొంటి
కాలుమోాద నుంచున్నాడు. ఈ ఘోరమైన తపస్సుకి ముగ్కూమిోిద
వేలుసెట్టుకున్నారు చేవతలు. దివ్య విమానం పంపారు. దానీమొద
దేవలోకం తీసుకుపోయారతశణ్లి. చేవరుషులు పూజించా రక్కాడ,
అక్క-బ్షుంచి (బహా ఆలోక ౦ వెళ్ళాను. (బవహ్మారుషులూ ఇారవించాతుం
అక్క-జ్హుంచి ఇం(దోలోకం వెళ్ళాడు. సాగ తం చెప్పి సత్కరించాడు,
"దేవేందుడు.
ఎంతో-కాలం స్వర్గలోక సాఖ్యా అనుభవించాడు యయాతి.
ఒకనాడు (పసంగవశొత్తూ (ప్రశ్నించాడు జేవేందుడు. “కొడుకు
యవ్వనం పుచ్చుకున్నాను. విషయభోగా లనుభవించావు. బాగానే
* శిలవృత్తి . పొలాల్లో కోతకోయ గా రాలిన జెస్ను లూ అవీ ఏరుకుబతళకడం,
+ ఊంఛవృత్తి లేకిబతుకు,. రాలినగింజలు ఏరోకు బతకడం. ఊంఛభవృత్తి
మహేను చా, 'శోంతిపీర్యుం.
ఆదిపర్వ ౦ 88
వుంది, ఐతే అతగాడి! రాజ్యభారం సమర్చించినపుడు ఏమిటి
నేర్చావు ౯” అని అడిగాను.
“జ్ఞానవంతుల చరితలు తెలిసికో మన్నాను,” అన్నాకు
యయాతి. “*సజ్జననోస్టిలో వుండి థర్మం నేర్చుకో మన్నాను.
పా(్రఎరిగి తగినవాడికి దానం చెయ్యమన్నాను. ప రాయివాళ్ళని
యాచించవద్దన్నాను. యాచించినవాణి వ్యర్థంగా పంపివేయ
నద్దన్నాను. నలుసరికీ నచ్చిన మాట, మంచిమాట, మధురమైన
మాట సభల్లో చెప్పమన్నాను. కరినంగా మాటాడే దుర్నార్ల్షుల
దగిర జేరవ ద్దన్నాను, కరుణా నివ్కు_పటంర, ఇండియ ని(గహ,
సత్యం, శమం, శౌచం _ ఇవి మనస్సులో నిలపమన్నాను. కామం,
(కోధథం, లోభం, మదం, మాత్సర్యం - ఈ అంతశ్చ(తువుల్ని గలి
చినవాడే బహిశళ్ళ్శ[తువుల్ని గెలుస్తాడనీ చెప్పాను” అన్నాడు.
“అదృష్టవంతుడివి” అన్నాడు ఇందుడు. ఇహసౌఖ్యాల
అంతం చూశావు. స్వర్ల సౌఖ్యాలూ అనుభవిస్తున్నాను. ఎంత
తపస్సు చేశావో మరి! ఎన్నోఅన్ని సంవత్సరాలు స్వర్లభోగాలు
భోగించావు ! *” అన్నాడు.
“చేసా చేను చేసిన తపస్సు ఇంతా అంతా అని ఎలా
చెప్పేది” అన్నాడు యయాతి సగర్వంగా. “దేవతలూ, రాత
సులూ, ఖేచరులూ, సిద్ధుల, మూనవ్రులూ, మహోమునులూ -__
ఏళ్ళం తా చేసిన తవనస్సు లన్నీ, నా తపస్సు దగ్గిర దిగదుకువే
అంటాను” అన్నాడు.
"జేరదూశాడు. ేవేం్యదుడు. “అన్నీ విడిచిపెట్టి శపస్పు
వేశావు నిజమే. ఐతే, అన్నీ ఏడిచి పెటాను అన్న గర్వం మా[తం
విడవలేదు నిన్ను. తపోగర్వంచేత నిందించ రాని మవోపురుముల్ని
నిందించాను. అంచేత, స్వర్గంలో సుఖపడే యోగం తీనిపోయింది నీకు.
వెళ్ళు మళ్ళీ నరలోకంలో జీవించు. నీ దురభిమానం నిన్నింత
చేసింది” అన్నాడు.
84 వ్యావహారికాం(ధ మహాభారతం
పొరపాటు తెలునుకున్నాడు యయాతి. వళాతావవభాడు.
చేతులు జోడించాడు ఒతిమి లాడాడు, *నరలోకం నరకో(పాయం.
వెళ్ళలేను (వపభ్యూూ అన్నాడు. “పోనీ అంతరిక్షంలోనే సత్సురువు
లోకంలో వుండేటట్లు అన్నుగహించు? అన్నా. చివరెకి “సే,
అన్నాడు దేవేంద్రుడు.
స్వర్ల్యభష్టుడె దిగి వస్తున్నాడు యయాత్. దేదీప్యమానంగా
వెలుగుతోంది అతడి కాంతి. ఏమిటీ కేజస్పని ఆశ్చర్య వోయి ౩రు
సత్సురువలోకంలోని వాళ్ళు. ఆ లతోకింతోచే
కూతుర న మాధవికుమాళ్ళు వసువుసఖ్సుద్యూ ప్రై వర్తనుడూ,
శిబీ, అప్పకుడున్న్నూ. + యయాతిని చూసి ఎవరో మహాసురువు
డని స్వాగతమిచ్చారు. అభ్యాగత పూజలూ అవీ చేసి సతర
చారు. “ది వ్యపురుషుడిలా వున్నా వు. ఎవరు మువో తా,
నువ్వు ? వ లోకంనుండి రాక ? బేనికోసమని ?” అంటూ (ప్రశ్నల
మిద (పశ్నలు వేశారు. “యయాతి అంటారు నన్ను” అన్నాడు
యయాతి, పుణ్యమూర్తి నవహువమహోరాజు మా తండ్రిగారు.
మధ్యలోకం స్మానూట్టు పూరుడు నా కుమారుడు, తపోభాగ్యంవస్ల
(బవ్కాలోక ౦ మొదలైన పుణ్యభో కాలు తిరిగాను. దేజేంజ
లోకంలో వృండి దివ్యభోగాలు అనుభవించాను. ఇవాళ నొ దుర
దృష్టం, నా తీపస్సువిపయం (పసంగించారు బేవేందులు, పొర
పొటున గర్వించి మాటాడాను. దురభిమానం వతనహీతువై ండ.
అధోలోకానికి పొమ్మున్నాగు ఇందుడు. కాళ్ళా వేళ్ళా పడ్డాను, మో
లోకంలో మ సాంగత్యం కోరుకుని వచ్చాను” అన్నాడు.
తవు తాతగా-జే అని నంతోవీంచారు అఫ్హకుడూ" వాళ్ళూను,
ఆయన్ని అడిగి తమకున్న సంజేహాలూ అవీ తీర్చుకుందచా మను
కున్నారు. ధర్మా ధర్మాల రవాస్యమూ, నుగతీ, దుర్లతీ - వీట్ల
ఈ చూ. మాధవికి కుతూళ్ళు కలిగిన వివరం ఉద్యోగ పరం మూడో
ఆళ్యాసంలో గాలవ్రడూ నల్ల చెవుల తెల్లగ్యురా లకూ కర
వున్నారు యయిీాళతి
ఆదిపర్వం రిక
స్టయాపమూూ, జీవుల గర(ోత్స త్తి (క్రమమూూ, -- ఇవన్నీ అడిగారు.
అడినిన (ప్రతివిషయమూ వివరించి చెప్పాడు యయాతి.
“(వాణు లన్నిటిమోచా దయ కలిగి వుండడం, అబద్దం ఆడి
కోండా వుండడం - ఇవే ఉ_త్తమభర్శం ఇశర్లకి నొప్పి కలిగించడమే
పెద్ద అలర 99
“ధర్మంగా నడవడమే నుగతి మార్లం. అధర్మ మే దుర్గతి
మార్లం. సుగతి మోక్షం. దుర్గతి నరకం.
“గర్భ యోనిలో రుతుపువ్పరసంతో కూడిన కేతస్సు గాలితో
(చేరితమయి కలిస్తే, పంచతన్మాత్రలు అం కు థబ్ల్రమర్యా, స్పర్శము
రూపమూ, రసమూ గంధథమూ ఒకి ఆకారానికి వస్తాయి.
(క్రమంగా డానికి అవయవాలు ఏర్పడతాయి. (పాణమూ వస్తుంది.
అప్పుడది గర్భంలోంచి బయటికి జన్మిస్తుంది. అలా ఉత్స త్తి ఐన
జీవులు చెవులతో శబ్దమూ, కళ్ళతో రాపమూూ ముక్కుతో వాననా,
నాలికతో రుచులూ, చర్చంతో స్సర్శమూుా _తెలునుకుంటారు.
మనన్సుతో మా(తం అన్నీ (గహిస్తారు. ఇలా తేలునుకుంటూా
పూర్వజన్నలోని కర్మల వాసనచేత పాపపుణ్యాలు చేస్తారు. పాపం
అధికమైతే పుణ్యాం శ్నీణిస్తుంది పుణ్యం శీణిస్పే బుద్ది లేని పశు
వుల గర్భుంలోన్నో పక్షుల కడు పులోనో పుడతారు. పుణ్యమే
అధికమైతే పాపం శ్నీణిస్తుంది బుద్ధి కలిగిన మనువ్య యోనిలో
పుడతారు. మంచి మనుగడకలవాళ్ళూ, తత్వం తెలిసిన వాళ్ళూ
అవుతారు. వాశ్లే చేవత్వం పొందుతారు. విజ్ఞానవంతులై ముక్తులూ
అను తారు.
“మంచి మనుగడ కలవాళ్ళంచు . గురుళు, భూవ చేస్తూ, అధ్య
యనమూూవాట్లో అ(ప్రమత్తులై వుండి అంతరిం్రియాలిని బహి
రింద్రియాలినీ న్మిగహించి పరిశుద్ధులుగా వుండే [బహ చారులు.
పాపానికీ, పరులికి అపకారం చెయ్యడానికీ భయవడుతూూూ న్యాయం
తప్పకంణా ధనం గడిస్తూ, అతిధుల్ని పూజిస్తూ, యజ్ఞాలూ అపి
86 వ్యావహారికాం(ధమహాభారగోం
చేస్తూ, ఇవ్వం టే మె వాళ్ళ ధనం పుచ్చుకోకండా జీవిస్తూ, నిత్యా
నుష్టాన పరులైన గృహస్థులు. నియమం (ప్రౌరం గోజనం =వే శ్రూ
ఆశలు వొదిలి పెట్టి, (గ్రామాల్లోని వస్తువులు ఉపయోగించ కొండా
అడివిలో వుండి ఎలేందియుై న వాన్యపస్థులు పల్లెలో వుంటూ,
శరీరభారణంకోసంమా[త్రం తగుమూ(ంగా తింటూ, పట్టణాల్లో (పవే
శించకండా, కామం (కోధం ముదర నవాటికి వశంకాకండా, లోకా
చార (క్రియలు, విడిచిపెట్టి, వొంటరిగా. తికుగుత్యూ ఇల్లూ వాకిలీ
వేళండా జీవించే యతులు.
“ఇలాంటి ప్ళ్ళు తమతమ పుశ్వాణా రాల (పైకారం ఇటు ౧౦వ
సదితరాల వాళ్ళనీ, అటు మాద పదితరాల చా నీ ఉద్ధరిస్తారు.
తమ్ము "తాము కూడా ఉద్ధ రించుకుంటారు.
“మానాన్ని హో(తమూ, మానాధ్య యనమూ, మాన
వూాాననుర్యూ, మానయజ్ఞమూూా అని ఈ నాలుగూ వ్య కర ఆల? అం కే
గొప్పకోసం చేసే అగ్నిహోత్రం మానాన్ని వూోగం. అలాగ
గాప్పకోసం చేసే అధ్యయనం మానాధ్యయనం. నొప్పకోసం
చేశే మాన్మవతేం మానమానం. గొప్పకోసం వేప యజ్ఞం మాన
యజ్ఞం. ఫికికివల్త వ్యర్థమైన ఆయాసం తప్ప ఫలమేమో దక్కదు
తాతగారు చెప్పిన తాత్విక వివయాలు విని (బహ్లునందం
అనుభవించారు మనవులు. “సకల ధరా లా ఎరిగిన వాడివి. సర్వ
లోకాల సమూణారాలూ తెలుసునీకు” అన్నారు. *ఐ చే మహతా శ్రా
పుణ్యలోకాలు మాకు వున్నాయా తేనా??? అని అడిగారు,
ఉఉవ్నాయి అన్నాడు యయాతి. “మేమూ మా చాహిితులం.
ఈయన వసుమనస్సుడు, ఈయన (ప్రవర్ణనుడు. ఈయన శిబి, చేను
అష్టకుణ్హై' అన్నాడు చిన్న మనమడు.
సత్పురువలోకంలో స త్పాంగత్యంవల్ల తిరిగి మునమలతో
కూడా స్వర్లలోకానికి వెళ్ళాడు యయాతి,
న
యయాత్ కొడుకు పూరుడు చకవర్హి అయాడు. అతడే
పూరువంతానికి మూలపురుషుడు. అత్రడీ భార్య కాసల్య. ఆమె
గర్భంలో పుట్టిన జన మేజయుడు రాజై మూడు అశ మేధయాగాలు
చేశాడు. అతడి భార్య అనంత. కుమారుడు (పాచీన్వంతుడు.
అతడు ఉదయాచలం వరకూ దిగ్విజయం చేశాడు. అంచేత, అతణ్ణి
(పా చీళుడు - అంచు తూర్పు రాజు అన్నారు
(పాచీన్వంతుడి భార్య ఒఎధ్హకి వీళ్ళ కుమారుడు సంయాతి.
సంయాతి భార్య వరాంగి. వీళ్ళ కుమారుశు అహాంయాతి, అహం
యాతి భార్య కృతపీర్యుడి ఫుతిక భానుమతి. వీళ్ళ కుమారుడు
సార్వభౌముడు అతేడి భార్య శీికయరాజు కూతురు సునంద.
కుమారుడు జయ తేనుడు. అతడి భార్య వినర్భరాజు కూతురు
సుశ్రవస కుమారుడు సురాచీకుశు. సురాచీనుడి భార్య మర్యాద.
కుమారుడు అరిహుుడు. అరిపాడి భార్య ఆంగి. కుమారుడు
మహాభౌముడు. మహాభాముడి భార్య (ప్రనేనజిత్తు కూతురు
సుయజ్ఞ. కుమారుడు అయుతొనాయి. అయుతానాయి భార
పృథు(శవసుడి కూతురు కామ, కుమారుడు అక్రోధనుడు. అ(కోధనుడి
భార్య కళింగరాజు కూతురు రంభ. కుమారుడు చేనాతిధి. జేవాళలిథి
భార్య విదేవావాజు కూతురు మర్యాద. కుమారుడు రుచీకుడు.
రుచీకుడి భార్య అంగదేశంరాజు కూతురు సుదేవ. కుమారునకు
రుకుడు. రుక్షుడి' భార్య దత్తుడి కూతురు జ్వాల. వాళ్ళ కుమా
రుడు వముతినారుడు,
88 న్యావహో రికాం[థవముహాోాభారతం
సరస్వతీనది వొడ్గున పన్నెంచెళ్ల్తు సత్రయాగం చేశాడు
మతినారుడు, అతి వలచి భార్యగా వచ్చింది సరస్వతీనది. నర
సతి కుమారుడు (తేశుజు (నుడి భార్వ “కాలింది కాది
కుమారు: ఇలినుణు. అలీనుడి భార్య రధంతరి రధంతరి కుమా
రుడే దువ్యుంతమహాోరాజు. /
న ష్య 9౦ త.డిెిక థు
అనన్య సామాన్యమైన గుణవంతువూ ఒబవంగుకున్న్నూూ
దుష్యంతుడు. చిన్నతనంలోనే మహోర శ్యాల్లో సింహోలూూ,
పులుల వనుగులూ శెరభమృగాలూ మొదలై నవాటిని చేడీ
పిల్ల ల్ని తరిమినట్టు తరిమి పద్టుకునేవాడగు, యవ్యనం వచ్చాక
అతణ్ణి పట్ట పగ్గాలే వుండేవి శావు. కొండ పెకి కొౌండమిోిద వేసి
ఫా శ్రువాడుం భుజపరా(శముంవటబ్ల్న భూమండలం యావత్తూ పరి
పాలింబచాను. సూర్యరళ్ళీ, గాలీ చెరలేని కీశార గాలు సవా
అతడి పరిపాలనకి తల వొగ్గాయి. బృ రాజ్యంలో ఆవద లంటూ
వుండేవి కావు. రోగం, దుఃఖం, భయం, నాశనం - ఇచేఏ లేకంజా
హోమముగా వుండే వాళ్లు (పజలు. (పజాసమృద్ధితో కలక భ్రాడుతూ
నవుండేడి భూదేవి. పూర్య్ణచక్రవర్తుల పద్దతిని తొణుకూ బెణుకూ
లేకండా నడిచేది ధర్మం.
ఒకనాడు వేటకి బయళ్హేరాడు మహారాజు, సూర్యుడి గురూ
ల్లాగ ఆభుమేభార్లో ఎగిరపోయే గురాలు పూశారు రఖాని?, అలాం
టివే మంచి మంచి గు(రాలమిద సవారీఐ వచ్చారు ఎంతోమంది
రకాతులు, కత్తులూ, కరార్లూ, బశ్లేలూ, "బాణాలూ పట్టుకుని వెంట
పడ్జారు హీిరభోటులుం
అలా వెళ్ళి మపహారణ్యం చుట్టవేశాడు దువ్యుంతుడు,
డపూలూ, ేశలూ, ఈలలూ వేసి జంతువులు రొప్పారు వేటగాళ్లు.
మందరపర్యతంతో సమ్ముదం కలిచినట్టు అకినవంతా అల్లకల్లోలం
చేశారు. ఆకస్మికంగా వచ్చిపడ్డ ఈ ఉప్మదవానికి అకిలిఫోయూాంగు
ఆదిపర్వం 89
అడివిమృగాలు, అడివిపందులూ, సింహోలూ, శరభమృగాలూ, పెద్ద
పులులూ, మడపుకునుూసలూ ఎటుపడితే అటు పరిగాతాయి,
వేటలో తన పరా(కమ మంతా చూపెట్టాడు దువ్యుంతుడు.
పట్టుపట్టి బాణాలతో పడగొట్టాడు కొన్ని జంతువులు. తరిమి తరిమి
మనబడి పట్టుకున్నాడు కొన్ని. కలియబడి క త్రీవేసి తునకలు
చేశాడు కొన్ని. ఇలా వేటతమకంలో ఎన్ని జంతువులు చంపాడో
చెక్కా. జమా లేకపోయింది,
వెనకచూపు అేకంజూ ఎంతోదూరం వెళిపోయా డతడు
అతడి రధవేగాన్ని అనుసరించలేకపోయారు భటులు, జాహం
తోనూ ఆయాసంతోనూ అలిసిపోయారు. ఏత న చోటల్లా
చదికిల బడ్డారు. కొద్దిపాటి పరివారం మాతం అనుసరించింది మహో
రాజుని. ఇలా వెళ్ళగా వెళ్ళగా వమూలినసీనవ్, నదివొడ్డుని వొకవనమూ
ఎదురయాయి. పువ్వులతోనూ, పళ్ళతోనూ, నిండి వుంది వనం,
“దేవేందుడి ఖాండవవనమూి” కుబేరుడి ఇ (తరథమూ దీని ముందు
తీసికట్టు” అంటూ తలపంకించాడు దువ్యుంతుడు. చివురు పెట్టిన
గోరింటలూ, పూతపట్టిన అక్షోకాొలూ, పొన్నలూ, సురపొన్నలూ,
చశీడంగులూ, పళ్ళతో వొంగిపోతున్న తియ్యమాపింళ్ళూ, నెలలు
జేసిన అరటి చెట్టూ = ఇవన్నీ చూస్తూ, చిలకల పలుకులూ కోయి
లల కూతలూ ఆలిస్తూ లోపల (ప్రవేశించాడు.
అందమైన అతిథి మహారాజు అతడికి ఆనందం కలిగేట్లు,
మునురుతూన్న తుమ్మదపడుచుల పాటలతో ఆళీర్వదిస్తూ గాలి
రాలుస్తూన్న పువ్వులతో తల(బాలు చల్లారు ల తొకన్యలు. వేట
ఆయాసం తీరిపో యేట్లూ, హృదయం చల్లబడేట్టూ వింజామరలు
పఏచింది వటిగాలి. మరింత ముందుకి వెళ్ళేక చేయివాసన్కా వావి
స్పుల పరిమళమూూ కలిసిన పొగలతో అల్లుకున్న చెట్లకొమ్మలూూ,
పువ్వులు లేకపోయినా ఆ వాసనకి కొమ్ములు వొదలకండా వున్న
12
y0 వ్యావవారి కాం (ధ మ బాక్ భారశం
తుమ్మెదలూ కనిపించాయి. ఊాంతో అడి తపోవనమనీ, దస్గిరే
మహామునుల ఆ(శమం వ్రుంటుందనీ తెలిసిపోయింది దుస్వ్యంతుడికి.
మనస్సు ఆకర్షిస్తూ వోయిగా వుంది తపోవనం. మరి
శెండడుగులు వేసే సరికి ఉత్తములై న ((బావ్మాణులు పదక్షమంతో
చదువుతూన్న వేదధ్యనులూ, అవిచ్చిన్నంగా జరుగుతూన్న అగ్ని
హో(తకర్శల్లోని స్వాహాశబ్దాలూ, ముసీక్వర్ల వాక్యాల్లో పరస్పర
విరుద్దంగా కనపడే క్షిప్రవివయాలు విడమర్చి నిర్ణయం డ తేల్చ్పడంలో
థి ౧౧8 ౯3
సమర్థ్గులెన విజ్వాంసులు చేస్తూన్న సంభావణలూ, ఎదిరి పతం
వాళ్ళని నోరెత్తకంజా రుజువు చూపిస్తూ వేదార్థాలు వివరించ
గలిగిన మూవమాంస పండితులు చేస్తున్న వాద (పతివాదాలూ విని
వీంచాయి. యజ్ఞాలు నడిపించడంలో (పఏణులైన రుత్యిక్కుులూ,
శాస్త్రో కంగా ఆచరించడంలో తీసిపోని అనుస్టాత లూ, అధికమైన
తపన్సుమిా జే ఆస క్కి పెట్టుకున్న తపోధనులూ నివసిస్తున్న కణ్యముని
ఆ[శవమవనా కనపడింది.
గంగాతీరంలో నరనారాయ ణా(శముంలాగ ఎంతో మనోజ్ఞంగా
వుంది కణ్యముని ఆశ్రమం. (శవణానందంగా సామగానం చదువు
తున్నాయి చిలక'కిట్టలు. వాటిని కదలకండా వింటున్నాయి ఏనుగులు.
అవి తొంజాలతో చిముతూన్న తుంపుర్ణతో కలిసి వీస్తున్న చల్ల
గాలికి ఆనవడి, నీడపట్టుని హోయిగా కళ్ళుమకాస్తు న్నాయి సింబోలుం
వైశ్వదేవం మొదలైన కర్శలు చేసి (బావ్మాలు భూతబలులు వేసే
వరిఅన్నం పిండాలు తినడంకోసం వచ్చి కలిసి ఆడుకుంటున్నాయి
వీల్లులూ ఎలకలున్నూ. చూనస్కి “ఇ దంతా మునుల (ప ఛావంక దా!
అని ఆశ్చర్యపోయాడు దువ్యుంతుడు. పరివారా న్నంతా అక్యజే
ఆగమన్నాాడు. “క ణ్వమునికి నమస్కరించి వస్తాను” అంటూ వొక్కడే
ఆకమంలోకి బయలే రాడు.
కణముని అకమం "పీరు నాళపి త్రయ చూ భాజ్వళథ పథం,
ఆదిపర్వం 91
శకుంతల
ఆశ్రమం వాకిట్లో అడుగు పెట్టాడో లేదో, తన కళ్ళనే తాను
నమ్మలేక పోయాడు రాజు. చక్కని చుక్కాలాంటి అమ్మాయి కంటు
పడింది. "తామర రేకుల్లా౫గ చేరజేసి కళ్ళు. తుమ్మెద రెక్కల్లాంటి జుత్తు.
విడికిట్లో ఇమిడిపోతుంది నడుం. మిసమిస లాడుతోంది యవ్వనం.
తొలిచూపుల్లో నే ఆక ర్షించిం దామె. జయంత కుమూరుడిలాగ మాంచి
విలాసంగా వున్నాడు రాజు చూడగానే మహోరా జని వోల్చుకుం
ఊామె. తత్తరపడుతూ లేచింది. ఆసనమూ, అర్హ సమూ,
పాడ్యమరా ఇచ్చి. గౌరవించింది. కుశల(పశ్నలు వేసి కూచో
బెట్టింది.
“వేటకి వచ్చాను. ఆశ్రమం చూసి, కణ్వామునీశ్వరుల దర్శనం
చేసి వెళ్లాలని ఇలా వచ్చాను. వారు ఆశ్రమంలో లే నట్టుంది.
ఎక్కడికి వెళ్ళారో ” అన్నాడు రాజు
“ద్రెప్పూడే పళ్ళకోసం అడివికి వెళ్లారు. మూరు వచ్చారనడం
తోచీ వచ్చేస్తారు. అందాక వోతుణం ఆగండి” అంది ఆమె.
ఆమ తీరూ అదీ చూచి ఆమె కన్యఅని తెలునుకున్నాడు
"రొజు. అనా(ఘాత మైన ఆ పుహ్పంకోనం చలిస్తోంది వ్యాదయం. ఆమె
అవయవాల పొంకం మించి చూపులు వురల్చుకోవడమూ కష్టంగా
వుంది, “ఐఏ తే, ఎవరి అమ్మాయిని నువ్వు 3 ఇక్కడి కెలా వచ్చావు ?₹
అన్నా డు.
“నేనా ? - కణ్యుల కుమార్తెని. శకుంతలఅంటారు నన్ను
అండాము. ఆలోచనలో పడిపోయాడు రాజు. *చిత్రం! ముని క న్యే
అయితే, నా మనస్సు ఈమె మోదికి పరిగెడుతున్న బేం? ఉందాం;
నమ్మలేను. అదీకాక కణ్వముని జితేంద్రియుడు కడా! అతడికి
కూతు శేవింటి 2)? మళ్ళీ అడిగాడు. “మరి, కణగమునులు నెప్పి
కా(శ్రమం గడుపుతున్నారు కడా! జితేం[దియులు కూడానన్ను
ఆయనకి సంతానమంకు - ఆర్థం కావడం లేదు” అన్నాడు.
99 వ్యావ వోరి కాం(ధ్ర మహాభారతం
“ఏతే వినండి,”” అంది శకుంతల. *ఒకనాడు ఎవరో వొక
రుషి మా ఇంటికి వచ్చారు. మీలాగే ఆయనా మా నాయన గారిని
అడిగారు. “ఈ అమ్మాయి ఎని రని, ఆయనతో నాయనగా రిలా
చెప్పారు.
కళ -రాజురు మి విశ్యామి(తులు తేపః[ప్రభావం వల్ల (బహ్మారుష్.
అయాక వొకసారి, ఘోరమైన తపస్సులో కూచున్నాడు. ఈ
తపస్సు చూసి ఎక్కడలేని భయం పట్టుకుంది చేవేం[దుడికి. ఎలా
ఐనా భంగం కలిగించాలని ఆలోచించాడు. అప్పరసలలో కల్లా
అందక త్తే మేనకని పిలిచాడు. “వెళ్ళు, విశ్యామితుడి తపన్సు భంగం
చెయ్యి. నా జేవరాజ్యం రక ంచుి” అన్నాడు. ఈ మాట
వినడంతో శు గం జెల్లో 'రాయిపడింది మేనకకి. చేతులు చోడిం
చింది. “బహ్మాబేవుడంత (ప్రభావం కల వళిష్టుల వారిని మూడు
చెరువుల నీళ్ళూ తాగించి పుత్రశోకంతో ముంచాడు విశ్యామి తుడు.
నీతో సవో ముక్కోటి జేవతలూ అతడి చే రంకు గడగడ లాడ
తారు. అతడి కళ్ళు ఎ[రపడి తే చాలు, కులపర్వతాలు పగిలిన ట్టవు
తాయి. సమ(చాలు ఆర్బుకుపోతాయి. ముల్లోకాలూ గిరగిర
తిరుగుతాయి. గాలికూడా కదలడానికి భయపడుతుంది. అలాంటి
ఉ(గస్వభావుడి దగ్గరికి ఆడ 'దెలా వెళుతుంది ? ఐన్సా నన్ను పంపు
తున్నావు. వం 3య్యనూ ! చేవాజ్ఞ. వెళ్ళి వస్తాను. నా నేర్చంతా
వినియాగిస్తాను. తరవాత నా అదృషం” అంటూ పరివారంతో
సహో బయన్రేరింది మేనక.
“హిం వహ్యాలయ (ప్రదేశంలో తపస్సు చేస్తున్నాడు విశ్వా
మ్నితుడు. ఆ తఫోవనంలో చెలిక తెలతో (ప్రవేశించింది మేనక,
ఆమె పూసుకున్న పరిమభ్యదవ్యాలూూ కొప్పూలోని పువ్వులూ
తోటంతా వొక్కసారి గుబాళించాయి. ఈ సుగంధం మోాసుకుపోయి
రుషి మాచ కువ్మురించాయి దశ్నీజవాయునవ్పులం, తన ముస్తాబుకితో డు
కొ త్తపున్నులు ముడుచుకుంటూ, వొయ్యారంగా విహరిస్తూ మెల్ల
దిపర్వ ౦ 98
మెల్లగా రుషీని సమిోావించింది మేనక. వవికారమూ లేకండా
నిశ్చలమైన తపస్సులో వున్నా డతడు. అంజలిబంధం హృదయం
దగ్గిర చేర్చి తలవాంచి నమస్క-రించిందామె. పువ్వులు ఏరే మివ
మోద అక్కడే తారాడింది. అలిసిపోయినట్టయి ఎదురుగా నుంచుంది,
ఇంతలో చిన్న గాలిఏచి పై టకొంగు సడిలించింది. డాంతో
ఉన్న తమైన వక్షస్టలమూ అపీ కనపడడమూ, వాటిమోిద రుషి.
చూపులు నాటుకోవడమూ జరిగిపోయింది. అదే సమయమని
పూలచాణాలు (పరోగించాడు మన్మథుడు. సరి. మేనక వెంట
పడ్డాడు విశామి(తుడు,
“ఇద్దరూ ఎంతో కాలం కామ భోగా అనుభవించారు. చివరికీ
ఈ అమ్మాయి పుట్టింది. ఈమెని మాలినీనది వొడ్డుని విడిచి చేవ
లోకం వెళ్ళిపోయింది మేనక. తపోవనానికి వచ్చేశాడు నిశా
మి( తుడు, తల్లీ తండ అలా వొదిలేసి పోయాను, పాపం, వొంట
రిగా వడుస్తూ వుండి పిల్ల. ముని (ప్రభావం వల్ల అడివిమృగాలు
మాతం ఏపీ దగ్గిరికి రాకండా శకుంతాలు (పశ్షులు) ెక స-లతో
కప్పి కాపాడాయి.
“సబుభలూ, పళ్ళూ వాటికోసం తిరుసతూ శిష్యులతో
అక్కడికే వెళ్ళాను నేను. మాలిని ఇసకప్రబిగాద చం్యద్రవంకలా
పడివున్న దీన్ని చూశాను తీనుకు వచ్చాను. శకుంతాలు కాపా
డుతూ వుండడం చేత శకుంతల అని పిలుస్తున్నాము. కన్న వాడూ,
అన్నం పెట్టిన వాడూ, భయపడుతూవుండగా రక్షించిన వాడూ ఈ
ముగ్గురూ తం(డులే అవుతారు ఊ*కి అంచేత ఈమె నాకుమూార్తై
అన్నారు. కనక మహారాజా వారి కుమూర్తెనే నేను. నమ్మండి”!
అంది.
ముడుచుకుంటున్న ఆశాలత మళ్లీ చివురించిన ట్లంయఖింది
దువ్యుంతుడికి. మునికన్య అని నిరాసపడుతూన్న సాద యంలో
కామాంకుర మైంది. తుమ్మెద వాలే కంపించిపోయీ పద [తంలో
94 వ్యావనోరికాం(ధ మహాభారత ౧
ఏవలవిల లాడిపోయింది మనస్సు. సకుంతలా బే అవస్థలో వుండడం
గమనించాడు. మెల్లగా మళ్ళీ మాటల్లోకి దింపాడు,
“ఐతే చూడూ శకుంతలా, నువ్వుచూస్తే ఇంత అందక త్తెవి,
బుద్ధిమంతు రాలివిన్నీ . నీలాంటి పిల్లకి ఈ నార గుడ్డలూ ఈ లేడి
చరా గాలా వమిటి చప్పూ! ఈ పూరిగుడిసెైలూ ఈ మునిపల్హే
నిజంగా నీకు తగ వంటాను.
“నిన్ను మహోరాణి చేస్తాను. (ఉమతో అంగీకరించు. నా
'రాజ్యలవ్వె. బంగారం మేడల్లో చంద కాంత వేదికల మోద రాజి
భోగా లనుభవించు. విను (బాహ్న్మనూ, ద్రైవమూ అర్దమూ,
(పొజాపత్యమూూ, ఆసురమూూ, గాంధర్వమూ, రాకసమూ, మైచా
చమూ అని వివాహం ఎనిమిది విధాలు కడా! * నీకు మా(త్రం
శకెలియం ేవముండి ? ఇందులో గాంధరమూూ, రాతసమూ రాజు
లికి (పశ_స్తం. అదృష్టవశాత్తూ మన ఉభయులికీ _వేమూంకుర మైంది.
అంచేత, గాంధర్వం అనుకూలంగా వ్రంది”” అన్నాడు.
సిగ్గుతో ఎ(రపడింది శకుంతల మొహం, తల వంచుకుంది.
“నాన్నగా రిప్పుడే వస్తారు. వారు వచ్చేక =” ఆమె నోట్లో
మాట నోట్లోనే వుండి. “అలాకాదు”అంటూ అందుకున్నాడు రాజు,
కగాంథ రానికి వోకరి అంగ్కారం అక కార్తేదు. మం(తాలరా అప్
పనిలేదు. కన్య తనకు ానే కర్త అయి వరించడమే గాంధర్వం”
అన్నాడు. ఒప్పించాడు చివరికి,
“కాన తే వొక్క. వరంవమ్యూతం కావాలి” అంది శకుంతల,
“మనకి కలిగే కుమారుక్ణో యువరాజుగా అభిషేకించాలి. ఆమాత్రం
వాగ్దానం చేస్తేచాలు” అంది. ఒప్పుకున్నాడు రాజు. గాంధర్వంగా
ఆమెని అనుభవించాడు, “రాజధానికి వెళ్ళి న్ళోసం మంతుల్నీ
వాళ్యకి కణ్యుుల దగ్గిరికి పంకిస్తానూ” అని నమ్మించి వొచ్చేశాడూ,
హా. రణ అపన పర్వం ఇందోఅజ్యానం.
ఆది పరం 95
తేన (పవ ర్లనకి తండి వ మంటాడో అని జెంగతో కూచుంది
శకుంతల. ఇంతలో పళ్ళూ, కందమూలాలూ అవి పట్టుకుని అడివి
నుండి వచ్చాడు కణ్వుడు. శృంగారం గుర్తు లతో వున్న కూతుర్ని
వవరావాడు, సిగ్గుతో తల వంచుకుం చాను. భయంతో వొడికి
పోతూనూ వుంది. అంతా తెలిసిపోయింది తండ్రికి. రాజులికి గాంధర్వం
రాసిసెట్టించే అనుకున్నాడు. జరిగిం దానికి సంతోషించాకు. “అదృష్ట
వంతురాలివి” అన్నాడు. “తగిన వరుక్తో సంపాదించావు. దానికి
అనుగుణ్యంగా గర్భువతివ్ అయావు. నీ గర్భంతో వొక మహోచ్మక
వర్తి పెరుగుతున్నాడు. సంతోవంగా వుంది నాకు. నీ ఇస్టంవచ్చిన
వరం కోరుకో. ఇస్తాను” అన్నాడు.
“నా కొడుకు ఆయుషు ంతుడూ, ఆరోగ్య వంతుడూూ, ఐశ్వర్య
వంతుడూ, వంశకరా అవాలి” అండి శకుంతల. “తథాస్తు”
అన్నాడు క లా(ముని, ఇమూలాలికి చేయవలసిన సంస్కా రాలూ,
విధులూ, ఎప్పటి కప్పుడు చేయిస్తూ వచ్చాడు. మూడేళ్ళు నిండాక
గుమ్మడి పండులాంటి కొడుకుని కంది శకుంతల. అతడే ఛారతుడు.
భరతుడి జాతకర్శలూ అవీ స(్యక్రమంగా జరిగించాడు కణ్వుడుం
దిన దిన (ప్రవర్ణమానంగా సెరుగుతున్నాడు భరతుడు. అరివేతిలో
చక్రరేఖా, సుదీర్థ మైన 'ఛావాువులూ, అనంతమైన జవస త్యాలూ,
సలతణమైన అవయవాలూ అత డొక చ(కవర్తి కాబోతున్నా
డని చెప్పకనే చెపుతున్నాయి. బాల్యంలో నే తండిని మించిన
కొడు కనిపించాడు, పెద్దపులులూ, నింపోలరూ అడివిపందులవూ,
పెద్ద పెద్ద పాములూ అడివిలో పట్టుకుని ఆశ్రమం ౌట్లకి కన్షైసే
వాడు. వాటితో ఆడుకునేవాడు. పెద్ద పెద్ద వనుగుల మోద సవారీ
చేసి పరిగ_త్తింశేవాడు. ఎంత బలమైన మృగాన్నయినా తన
బలంతో లొంగదిసుకునేవాడు. అందుకని ఆశ్రమంవాళ్ళంతా అతశ్ఞి
సర్వదమానుడని పిలిచేవాళ్ళు. అత డంజే కళ్ళ వేడుకగా వుంజేది
కణ్వమునికి.
రం వ్యావవోరి శా ౦ (ధ్ర ముపహాఘఫోరచ ౧
ఇలా" కొంతకాలం గడి వింది. దుమ్యంతుడి కబురు లేదు. భర
నుడిక్రి యువ రాజయ్యే వయస్సు వచ్చింది. ఒకనాడు శకుంతలని
కగ్లిరికి పిలిచాడు కణ్వుడు. “అమ్మాయీ, ఎంత మంచి ఇల్ల్నాలెనా,
ఆడది పుట్టింట ఎంతోకాలం వుండకూడదు. పతే సతికి గత్రీ
ముక్తిన్నీ. అ_త్తవారిల్లే ఆమెకి సర్వస్వం, అంచేత, కొడుకుని తీసు
కుని భ్నార్శణంటికి జైల్రేరు నువ్వు” అన్నాడు. కొంతమంది శిష్యుల్ని
తో డిచ్చి (వయాణం చేశాదు.
దువ్యంతుడి దగ్గిరికి వచ్చింది శకుంతల. మం(తులూ, సామం
తులూ వాళ్ళతో కొలువులో వున్నా డతడు. తిన్నగా అక్కడికే
వచ్చిందామె. పక్కని కుమూరుడూ వెంట మునులూ వున్నారు
చూసిన్నీ ఎవరో అపరిచితురా లన్నట్టు వూరుకున్నాడు రాజు
అవాళ ఆ(శమంలోని అపూర్వమైన అనురాగమూ, ఆదరణ్యా అన
(గవామూూ ఆతురతా - ఇవేఏ లేవు ఇవాళ. దెబ్బతిన్న ట్టయిం!
శకుంతల. “ఏమిటిది ? ఎరగజా? ఎరిగీ ఎరగనట్టు నటిస్తున్నాడా
ఇన్నాళ్ళయిం దని మరిచిపోయాడా ? వింలేమిటి! రాజ్యగర్వం
ఐనా తనకి ఇది వొక కుపని గనకనా ? ఇంతకీ అవాళ చేసిన వాగ్దాన
కాదనా లనే వుంచేమూ ' కాకపోతే చూపుల్లో ఈ కరుకుద
మేమిటి ? అవును కొత్త వింత, పాత రోత రాజులికి, తియ్య?
మూాటాడినంత మూా([తాొన నమ కూడదు. వాళ్ళని, మరువ
జ్ఞాపకం చెయ్యవచ్చు. తెలియకపోతే ఇెప్పనూవచ్చు ౫;
తెలిసీ తెలియనట్టు నటించే మోసగాడై కే ఏం చారి? ౪౪
ఆలోచనమిద ఆలోచన పరిగెడుతోంది తల్లో. “ఐనా, చ
వచ్చి ముంతదాచడమెందుకు ? అదేదో కేల్చుకోవడమే మంచి,
వచ్చి వూరక పోవడ మేమిటి ? జరిగిం దంతా చెప్పి చూస్తా?
కొడుకుని చూపుతాను” అని చొరవ చేసుకుంది. *వమపహారాజ
ఈ చిరంజీవి నీ కుమారుడు. జీట మివ మాడ నువ్వు కణ్యాశ్రవ
వచ్చిన నాటి సంగతి జ్ఞాపకం వస్తున్నాను సంతోవంగా
కిచ్చిన వరమా దివ్య చిత్తానికి తెమ్తుంటున్నాను” అంది. సన్నూ
గా $7
$
సక డి కూద
ఫీ
దువ్వు౧తుడు అం తా ఆెలిఫీ, తెలియనట్లు మాళకాణశాయ. “వమిటిీ
శెత్సిన ౧ హై గృంమూూటలు | అహలు విన్నూ సక వన్న ఒ- సము నేను!
౨వమె నువ్వు ? వెళ్లు వెళ్ళు, ఎక్క డినుండి నానపుచోొ అక గాడి శే వళ్లు”
అన్నాదు.
మిద పిడుగు పడ్డా ఇంతకంశు చావుండేది. తెల్లపోయింది
శకుంతల. నిట్టూర్చింది. నిక్చేమ్టురా లైంది. కోపం - దుఖం _ ఎ(ర్ర
తామర శేకుల్లోంచి రాలుతున్న నీటిబొట్లలాగ, ఎరుపెక్కిన నేతా
లోంచి కన్నీళ్ళు రాలుతున్నాయి. తల వంచుకుంది. కోర చూపు
లతో రాజుని చరాసింది. తనకి తానే సంచాభళించుకుంది. ఆలోచించు
కుంది. మళ్ళీ ఇలా అందుకుంది.
ఈ తెలిసిన్నీ అతెలియనివాడిలా ఎరగ నంటున్నావు ధర (ఇం
తెలిసిన వాడివి. నాకు తప్ప ఇతర్షకి తెలియదు కడా అని అసత్య
మాడేస్తున్నావు. మనం చేసే (్రతీపనీ ధర్మం కనిపెడుతూనే
వుంటుంది. పంచభూతాలూ చూస్తూనే వుంటాయి. అంత రాత్శ
పరిశీలిస్తూ నే వుంటుంది. ఉదయం సాయం(ం, పగలూ రాథ్రి,
సూర్యుడూ చం(దుడూ వేజాలూ - ఇవన్నీ వుండనే వున్నాయి
ఇన్నిటి ఎదటా తాను చేసింది కప్పిపుచ్చడ మంళు అది ఆత్త శ్రవంచనే
అవుతుంది. నువ్వు చేసిన వాగ్దానం నా శెంత తెలుసో వీ టన్ని టికీ
అంతే తెలుసు. అంచేత రాజూ తిరన్క-రించకు, అవాళలాగో అను
(గహించు,.
“సతిన్నీ, అనుకూలవతిస్నీ, సంతాసవతిస్నే ఐన భార్యని
తిరన్క-రించినబవాళ్ళకి ఇవామూూ పరమూ కూడా దక్కవు తగన
భార్య కలవాడు సర్వకర్శలూ చెయ్యగలుగు తొడు. జి జేం[దియుడూ,
పుత్రవంతుడూ అవుతాడు. గృవాస్థా(శ్రమంలో పొందగల ఫలం
యావత్తూ బొందు తాడుం భార్య పురునుడ్ అర్థశరీరం. అంచేత,
భార్యని అవమానించడం తన్ను తాను అవమూానించుకోవడయమే
అవుతుంది.
13
93 నవ్యావపారి ఆంల(ధమ హా భారతం
“చూడు, వీడు నీ కువూరుకు. పౌరవ వంజానికి అలంకారం
వంటివాడు, పురువుడు తానే భార్యయందు (పబేశింంని గర్భంలో
కుమారుడై జన్నిస్తున్నాడు. అందుకనే *“అంగాదంగాత్సంభవసి” *
అన్నాయి వేదాలు. తన స్వరూప మే సళ్ల లో చూసుకున్నట్టు కొడు
కలో తన రూపం చూసి ఆనందిస్తాడు మాననుడు. దీపంతో ఇంకో
దీవం వెలిగినట్టు సీ శరీరం నుండే ఈ వుతుశుకలిగాడు. “హన్నా హూ
నర-కా (తాయత ఇతి పుత్రః? * అనీ వేదాలు 3 ఫుతుంన్నా యి.
పుణ్సప్రరృన కల కుమారుడు ఇటు తండి వంశమూ, అటు తల్లి
వంశనురూ ఉద్ధరిస్తాడు.
“ఇదిగో, ఈ కన్న తండ్రిని కౌగిలించుకో. నీకే అర్ధమాతుంది.
ముత్యాలవోరం, పచ్చకర్పూరం, మలయ-చందనం, పండునెన్నెలా ...
కొడుకు గిలి కంకు చబృ్పదనమూ, పహోంయా కలిగించవు, ఏడు
వంశోజారకు డవుతాడని ఆక్రాళశవాణి చెప్పింది. నూరు అశ్వమేధాలూ
చేస్తాడంది. నేనే కాదు ఆశ్రమంలోని మునులు యావన్శందీ
విన్నా రీ మూట.
“వంద నూతులు తవ్వించడం కంశు వొక కోసరు గొప్పది.
వంద కోశేళ్ల కంచు వొక యజ్ఞం గొప్పది. వంద యజ్ఞాలకం శు వొక
కుమారుడు గొప్ప. వంద కుమాళ్ళకంకు కూడా వొక సత్య వాక్యం
గొప్పది. తశ్కడలో వెయ్యి అశ్వమేధాలు వొకబక్కాా, వొక్క.
నత్యవాక్యం వొకపక్కా- వేసి తూస్తే సత్యం వైపే మొగ్గు తూగు
తుంది. వేదా లన్నీ అధ్యయనం వేసినా, తీర్చా లన్నీ సేవించి
వచ్చినా - సత్యం ముందు సరిపోవు. ధ ర్సాలన్ని టిలోకీ సత్యమే తల
మానికం. అంచేత, సత్యంమిద మనస్సు "పెట్టి క ణ్యా(క్ర మంలో నువ్వు
వేసిన వాగ్దానం తలుచుకో మంటాను. కొడుకుని చూయై నా జూలిపడ
మంటాను,
శరీరంనుండి పుడంతున్నావు.
ప్రత్ ఆన నరకంqనుండి ఉద్ధరించేచాడు సుతుడు,
ఆదిపర్వ ౦ 99
“రాజరుమీ విశ్యామితుడికీ పవ్మితురాలు మేనకకీ పుట్టిన
కూతుర్ని అబద్ధ మాడవలిసినంత అవస్థ వం వచ్చిందినాకు !”” అంది,
వమిటీ గోల అన్నట్టు చూశాడు దువ్యుంతుడు. “శే నెక్క-డ !
ను వ్వెక్కుడ * అసలు నిన్ను చూ సన్నా ఎరుగుదునా నేను ! ఆడవాళ్లు
అబద్దాల పుట్టలు. అందుకు తగిన మాటాడుతున్నా వు నువు.
ఈ కురాడికీ నాకూ ఎందులో నాటి ఇప్పూ? నీ మాటలికి మా
వాళ్లం తా నవ్వుతు న్నారు. ఇలాంటి మాట లంేసనే కిట్టదు మాకు.
ఈ అసందర్భాలు వినలే నిక, కట్టిపెట్టు బుద్ధిమంతురాల్లాగ ఆశ
మానికి వెళ్ళిపో” అన్నాడు,
కాలికింద భూదేవి కూలిపో తున్న ట్టుంది శకుంతలకి. సిగ్గూ,
దుఃఖం-ఏటితో కుంగిపోతూవుంది. “పుట్టినపుజే తల్లీ తండ్రీ పాేసి
పోయారు. కట్టుకున్న భర్తా ఫా మ్మంటున్నా డిపుడు. గత జన్లలో
వం నోములు నోఇానో మరి ! ఎవరికి చెపూకోనూ !! అంటూ
చావురుముంది. రాళ్ళు క రిగోట్లు వడ్స్సింది.
కంటికీ మంటికీ వకథారగా వున్నాయి కన్నీళ్ళు. కొడుకు
చయ్యథ్యి వట్టుకుంది. వెళ్ళిపోవడానికి వెనక్కి- తిరిగింది. ఇంతలో
“శకుంతల చెప్పింది సత్యం” అంటూ వినపడింది ఆకాశవాణి
“రాజ్యా శకుంతల పతి(వతే; సీ భార్య, భరతుడు ని కుమూరుడుం
ఆదరించు వీళ్ళని” అందిం
కొలువు కొలువంతా ఆశ్చర్యంతో విన్నారు ఆకాశవాణి
వలుకులు, ఎక్కడ తేని సంతోషం తాండవ మూడింది దువ్యుంతుకి
"ముహా_లతో. “అవును, నిజమే” అన్నాడతీడు. “అవాళ
వేటకి వెళ్ళినప్పుడు కణ్వముని ఆశ్రమంలో గాంధర్వ వివాహాం
చేసుకున్నాం మేము. ఈ రహన్యం మా లీద్దరికీ తప్పించి మూడో
మనిపీ.క తెలీము. అఎంకుకనే భోకనింనప భయపడ్డాను. (వేమని
అశ్హుపెట్టాను, ఎరగ నని బొంకారుు. నిజం చాగను. ఆకాశ
వాణి మాటలు అందరూ విన్నారు కదా! అంటూ దిగ్గున
100 వ్యాపహోరకాం(భథమమవోభారతిం
లేచాడు. ెండుచేతులతోనూ కుమారుక్ల్ణో కౌగిలించుకున్నాడు.
శిరస్సు ముద్దాడాడు. (వేమతో నూ గారవంతోనూ ఆదరించి
శకుంతలని అంతఃపురంలోకి తీసుకువెళ్ళాడు. భరతుడికి యుప రౌజపట్టం
క్ర టాడు. ఎంతో కాలం రాజ్యసుఖా అనుభవించాక రాజ్యభారం
కొడుకుమోద వేసి తపోవనానికి వెళ్ళిపోయాడు.
మహోరా జయాడు భరతుడు గంగ వోొడ్డునా, యమున
వొడ్డునా ఎన్నో, యజ్ఞాలు చేశాడు. భరతీవంశానికి మూలపురుషు
డయాడు. ఇదీ భరతుడి కధ,
భరతుడి భార్య శేకయరాజు కూతురు సునంద. సానంద
కొడుకు భుమన్యు కు. + భుమన్వుడి భార్య దార్ల రాజు మూతురు
విజయ. విజయ కొడుకు సుహాోో(తుడు. నువోో(తుడి భార్య
ఇశ్ర్యూక రాజు కరూతురు సువర్ణ. సువర్ణ కొడుకు హస్తి,
వాస్పి చేరనే కారవరాజభాని హాొ్తిగాపుర మయింది.
వా_స్తిమహారాజు భార్య (త్రిగర్హరాజు కూతురు యశోధర. ఈమె
కొడుకు వికుంఠనుడు. వికుంరనుడి భార్య దశ్శార్హ రాజు కూతురు
వసుదేవ. ఈమె కొడుకు అజమిీాథఢథుడు. అజమిఢుడి భార్యలు
౫ కేయ#; గాంధారీ రుశ్రా అని ముగ్గురు. ఈ ముగ్గురికీ నూటా
ఇరవై నలుగురు కుమాళ్ళు కలిగారు. అనేక జేశాలికి రాజు లయారు.
షా భరతుడికి ముగురు 1 భార్య లం 'జేవాళ్ళనీ, వాళ్ళకి ఇన మున్దు గు
చొప్పున తొన్ముండుగుకు కుమాళ్ళు కలిగారనీ, వాశ్లెనళ్య్ళూ తం(డిని పోలిన
వాళ్ళు కాక పోవడంవల్ల తల్లులు = తమ్మ ండునరినీ చంసి వేశారన, నంళతానంలేక
భరతుడు మరుత్కోను మనే యజ్ఞ ౦ చేశాడనీ, మరుద్దణం వచ్చి ఊతథ్యుడి భార
మమరకీ ఆమె మరిది బృవజస్పతికీ పుట్టిన భరచద్వాజుల్లీ తెచ్చి యిచ్చారనీ, భర
ద్వ్యాజుడు యజ్ఞ ౦ 'చేయించాక భరతుడికి సంతానం కలిగిందనీ, భరతుడి సంతతి
లోనే గర్షుడి నంతానం (బావ్మా అయారనీ వారివంళం, నిమభ రాణ 1 టుచ్చూ
పురాణం, భౌగబతం వెొందలైన వాట్లో భరతుడి సంతొనవినష౫ం "జేరు జేరు
విధాలు గా మ్రైండ్క్మొ
ఆదిపర్వం 101
వాళ్లలో సంవరణుడు చ(కవర్హి అయాడు. సంవరణుడి భార్య
సూర్యకుమూ! తపతి * తపతి కుమూరుడు కురుముహారాజు, కౌరవ
వంశానికి మూలపురుము డితడు, కురుమువోరాజు పేరనే శమంతర
పంచకం కురుశే(త మయింది.
కురుడి భార్య దశార రాజు కూతురు సుభాంగి. నుభాంగి
కుమారుశు విదూరభథుడు. విదూరథుడి భార్య సం(పీయ. సం(పియ
కుమారుడు అవళ్వుడు, అనళ్వుడి భార్య మగధరాజు కూతురు
అమృత, అమృత కుమారుడు పరీశ్నితుడు. పరీఠ్నితు భార్య నుయశ,
సుయశ కుమారుడు భీమసేనుడు. భీమసేనుడి భార్య కేకయ రాజు
కూతురు కుమారి, కుమారి కుమారుడు ప్రతిశవసుడు, (పతిశవసుడి
కుమారుడు (పతీపుకు. (ప్రతీపుడి ఛార్య శిబి. కూతురు సునంద
సునందకి చేవాన్కీ శంతనుడూూ బాహ్లికుడూ అని ముగ్గురు
కుమాళ్ళు.
అందులో పెద్దవాడై న "జీవావి బాల్యంలో నే తపోవనానికి
వెళ్ళిపోయాడు. + అఫడు శంతనుడు వముహోరా జయాడు. శంతనుడి!ి
చూ ఏడొ అళశ్వానం తపతీ సంవరణుల కథ
'ంతనుడు రాజయాక పన్నెం జేళ్ళు వక్షాలు లేక రాజ్యంలో కరవ
పట్టింది “న్యాయంగా ఈరాజ్యం మా అన్న 'జీవాపిది అది నువ్వు అనుభవించడం
వేతి ఈ అనర్థం వచ్చింది నూ అన్న అధర్మంగా (ప్రవర్తించి, పతితుడయ్యేవరకూ
ఆతడే రాజ్యాధి కారి అంచేత ఆతడి రాజ్యం అతడికి ఇచ్చివేన్తే బేళం చాగుఎడు
గుంది ఆని కంతనుడికి పండితుల. నఅఖవాపుప్నాు ఆ (సక్రారం అన్న గారని
మీలంచుకు రొవ గణానికి ఉద్యుప్త డయ్యాడు శీణేనుడు
ఇంతలో ఇదంతానిన్న ఇంతనుడి నుం తి అన్న సాతి జేదాలికి విరుద్ల౦-గా
బోధించే వాళ్ళని చవాప్ దగ్గిరిక పంపొడుం,ః వాళ్ళ ఊప బేశంవల్ల వేదాల్ని
నిందించేవాడిగా మారిపోయాడు "జీవాపి,
శంతనుడు పండితుల్ని "పెంట పెట్టుకుని జీవాపి దగ్గిరికి జర్ళాడు, జేదాల్ని
దూషిన్తూ తూలనా జాడు దేవాపి అది విని *€మిఅన్నకి రాజ్యూర్షత పోయింది
యక ఆశావృ స్ప్రీదోనం వుండదు, అతడు అభర్మల-గా (పవ చ్రించి పతితుడయా దు?)
ఆంటూ పండితులు ళంతనుణ్ణి రాజ్య్యూనికి తీనుకువచ్చేళశారు. జేశంలో వర్షాలుపడి
బుఖిత మేర్పడిందటు ! చూ. విషుప్రరాణం, (ఓ అం. 20,ఆ, )
102 న్యావవహోరికాం(ధనువో భారతీం
గంగాదేవి గర్భంలో చేవృవ్రతుడెన భీమ్ముడూ; ఆయోాజనగంధి
గర్భంలో చి_తాంగదుడూ విచిత్రవిర్యుడూ కలిగారు. బాల్యంలోనే
గంధర్వులచేత కాలం చేశాడు చి_తాంగదుడు, విచిత్రవీర్యుడు
రాజయాడు.
విచి(త ఏీర్యుడికి అంబా, అంబాలి-కా అని ఇద్దరు భార్యలు
అందక స్తే అయిన వాళ్ళిదరితోనూ (క్రీడిస్తూ మయరోగంతో మరణిం
చాడు విచిత్రవీర్యుడు. జాంతో భరతవంశం నశించే అవస వచ్చింది
యోజనగంధి మాట[పకారం 'చేవరన్యాయంగా విచ్శితపర్యుడి భార్య
లికి పుుతదానం చేశాడు వ్యాసుడు, అంజః ధృత రాష్ట్రుడూ,
అం బాలికకి పాండు రాజూ అంబిక పరిచానరికకి వదురుడూ పుట్టారు.
ధృత రాష్ట్రుడికి వందమంది కుమాళ్ళూ, వొక కూతురూ కలి
గారు. పాండురాజుకి కుంతీగ రంలో థర్థ రాజూ భీముడూ అర్జునుడూ,
మాది గర్భంలో నకుల సవాబేవులూ కలిగారు. పాండురాజు
కుమాళ్లు ఐదుగురూ (దాపదిని వివాహు చేసుకున్నారు. ఆహెం
గర్భంలో ధర గ్ రాజుకి (పతివిరద్యుడూ, భీముడికి (శుతసోముడూ,
అర్జునుడికి (శుతకీ_ర్తీ, నకులుడికి శతానీకుడూ సవాబేవుడికి (శుత
నేనుడూ కలిగారు. వీళ్ల యిదుగురూ ఉపపాండవులు.
ధర్మరాజుకి స్వయంవరంలో లభించిన భార్య జీవిక. ఆమె
కుమారుడు కొభేయుడు. భీము సేనుడీ మరో భార్య జలంభర, ఆమె
కుమారుడు సర్వగుడు. అర్జునుడి ఇంకో భార్య నుభొద్ర. సుభ్మద
కుమారుడు అభిమన్యుడు. నకులుడి భార్య జేదిరాజు కూతురు “రేణు
మతి. ఈమె కుమారుడు నిరమ్మితుడు, సహ'బేవుడు స్వయంవరంలో
పెళ్ళాడిన భార్య విజయ. ఈమె కుమారుడు సుహకోతుడు. ఈ
పదిమందీ కాక భీముడికి హిడింబ గర్భంలో ఘటోశ్క చుడూూ అరు
నుడికి నాగకనల ఉలూపి గర్భంలో ఇలావంతుడూం. చి తాంగద
గర్భంలో బ(థభువావానుడూ కలిగారు. ఈ పదముగ్గురిలోనూ
అభిమన్యుడు వంశక_ర్త అయాడు. అభిమన్యుడి భార్య ఉత్తర.
ఆమె గర్భంలోనే జని ఫనొడు మి తర్యాడి పరీశ్సీత్తు. ఆయనా,
౧5 కి లది ఎ 10%
ఫుణ్వకీల మా అమ్ము మా(దవతీ చేసిన పుణ్యఫలంగా ఉన్మించావు
నువ్వు, జనమేజయమహాో రాజూ, నీకు నీభార్వ వవువ్ష గర్భంలో శతా
నీకుడ్యూ కంక డూ, కర్గుడరా కలిగారు. శశతానీకుడికి విజేహ రాజు
కూతురు గర్భంలో అళ్యమేధనత్తు కలిగాడు. ఇజ సీ వంకచగి గ,
రంతా పౌరవులూ, భారతులూ, కౌరవుల్యూ గాండవులూ
అయారు
వక్క జేవనది ఐన గంగ శంశను కలా వరించింది, ఆమెకి
భీమ జెలా కలిగిందీ మూ తొక ముత్తాతలు కౌరవులూ, పాండ
వులూ ఎలా ఎలా జన్మించి ఏ మేమి చేసిందీ వివరిస్తాను వినూ?
అంటూ మళ్ళీ అందుకున్నాడు వైశంపాయనుడు
మువో భిషుఢూ గంగా
పూర్ణం ఇశ్యాకువంశంలో మహోభిషు డని వొక రాజు
వుంజేవాడు, మహాధర్శకీలు డాయన. వెయ్యి అశ్వమేధయాగాలు
చేశాడు. వంద రాజసూయాలూ చేశాడు. డేవేందుడూ మొద
లన ముక్కోటి దేవతల్నీ సంతోవపరిణాడు. పుణ్యుబలంవల్ల దేవ
లో-కానికీ అక (కాడనుండి (బహ లోకానికీ వెళ్ళాడు. డచేవతలతో పాటు
(బ్రహ్మ దేవుడి సభలో సకల సౌఖ్యాలు అనుభవిస్తూ వుండేవాడు.
ఒకనాడు, (బ్రహ్మ దేవుడి కొలువు జరుగుతూవుంది. గంగా
నది (స్ర్రీయాపంలో వచ్చింది. గాలి వేసి ఆమె తొడమోంచి బట్ట
జూరంది. పెడ మొహం పెట్టుకున్నారు 'జేవతలు. మహాోభిహుడు
వమూ[తం అభిలావతో చూశాడు. అది క నిపెట్టాడు (బవ్మాా.
కోచం తెచ్చుకున్నాడు. “మళ్ళీ నరలోకంలో జన్మించు” అని
గద్దించాడు. సాష్టైంగ పాడు మహోభిసుడు. తుమించ మన్నాడు.
“సీ శాపం అమోఘం అనుభవిస్తాను కానై తే వొక్కటి
మాతం వేడుకుంటున్నాను. నరలోకంలో పుణ్య చర్మితుడు (పతీ
పుడు. అతడి పుతుణ్ణయినట్టు అను(గహించు అన్నాడు. కానిమ్ముని
కరుణించాడు (బ్రహ్మ.
164 మాం వజ? కధ నువ అయం
| '
తనకోసమే ఇలా ఆఅఆయాణు కడ్యూూ అనుకుంది గంగ అతడి
వావతళ్తావొాలూ ఆమెన్ గనం కాకా, ప, 4 నివు ఛే
చలించి? ట్లలూంగు. లలా మొగ దిన (పశు ఆుల్మూ. అసొపాని!ి
అతడు గురికావడంతోనే మరింత కొనలు సాగింది. మవాభివుడు
'నిశ్లక తానూ ఒయళ్షైరింది నరలోకానికి. చాద్గొో" వసువులు ఎన
మండుగురూ ఆమెని కలిశారు. చేవలోకం వొదిలిపోతూ వీనంగా
వున్నారు వాళ్ళు. చూసి జూలిపడింది గంగ, రంత దినంగా
ఎక్కొ-డికీ (వయాణం 1” అని (ప్రశ్నించింది. “*నరలోకానిక్రః
అన్నారు వసువులు జాలిగా. “వళిష్టముని ఛాపంవల్ల మనువ్యు
యోనిలో పుట్టడానికి వెళుతున్నాము, అన్యస్త్రీ గర్భంలో పుట్ట
ఉనికి మనస్క-రించడం లేదు. నీ సంగతి విని నీ దగ్గిరికి వచ్చాము.
మవోభిషుడు (పతీపుడికి శంతేనుడై పుడతాడు, శంతనుడికీ నీకూ
సమాగమ మాతుంది. నువ్వు అను(గహిస్తే అతడు కారణంగా నీ
కడుపులో పుడతాం మేము” అన్నారు.
“నంతోవం,. మో అభిలావ నెరనేర్చడం కంశకేు కావల్సిం
జీవిటి నాకు!” అంది గంగ. “ఐతే ఇంకో (పార్థన మూత
ముంది” అన్నారు వసువులు. మా ఎనమండుగురమూ వొక ళ్ళ
తరవాత వొకళ్ళం నీ కడుపులో పుడతాం. పుట్టగానే నీళ్ళలో
షడవెయ్యాలి నునవ్ర్భ. అలస్యం "లేకలడా నరజన్నలోంచి ముక్కుల
మవుతాం మేము. వళివ్షుల ఆదేశం కూడా ఇటే” అన్నారు.
“కాపిండి, కాని, మా రందరూ సుట్టగాచే కాబంచేస్తే చిరం
జీవి అయిన కొడుకు వొక్కడన్నా దక్కవద్దానాకు ౫” అంది గంగ.
“మాలో ఎనిమిదో వసువు దక్కు. కొడు సీకు, నూ (పతీ
వొక్కరినుండీ ఎనిమిది వంతుల్లో వొకవంతు చొప్పున పుచ్చుకొని
దీక్హ్రాయువ తో డవ్చతొడు, ఇక సమ్ముత మే కదా!” అన్నారు
వసువులు. గంగా వనువులూ ఇలా కూడ బలుక్కుని భూలోకం
వచ్చారు,
దిపర్వ ౧ 108
హా _స్టినాపురంలో రాజ్యం చేస్తూన్నాఢడు (పతీపుడు. అత
ఉక నాడు గంగ వొడ్డుని తవస్సులో వున్నాడు వచ్చి అతడి ఎదట
నుంచుంది గంగ. పూలతీగాలాగ నవనవ లాడుతోం దామె. బంగారం
గ మెరిసిపోతోంది సరీరం. కలువరేకుల్లా వ్రన్నాయి 5 ళ్ళు.
శస వై న బంతుల్లాగ వున్నాయి _స్తనాలు. దివ్షసుందర విగ్రహాం
అనురాగం తొణికిస లాడుతూన్న చూపులతో చూసింది (వతీపుల్ణి.
వొయ్య్యారంగా వెళ్ళి అతడి కుడితొడమిోద కూచుంది, ముసి ముసి
నవ్వులతో మురిపించింది.
ఉలికిపశ్డాడు (ప్రతీపుడు. “వమిటిది ? నా తొడమీద కూచు
న్నావేమిటి ? ఎవరు నువ్వు ?” అన్నాడు. “నిన్ను వలిచి వచ్చాను.
సీ భార్యగా వుంటాను” అంది గంగ. “అబెలాగ ”” అన్నాడు (ప్రతీ
పుడు. “అగ్ని సాక్షిగా కట్టుకున్న నునందని తప్ప అన్యక్ర్రీని కన్నెత్తి
చూడను చేను. ఇలాంటివాణ్ణి వరించా వేమిటి ? నివ్ఫలం, అవ్కాక,
భార్య కూ-వోదగ్గది ఎడమతొడ,. బిడ్డలు కూచోదగ్గది కుడితొడ,
కుడితొడ మచే కూచున్నావు నువు. అంచేత, ఛార్యవి కావు
కోడలి వవు తావు” అన్నాడు, “ఏతే అలాగే కానీ?” అంటూ అదృశ్య
మైంది గంగ,
(పతీపుడు కుమాళ్ళు "చీవావీ కంతనుడూ బాషహ్టూకుడు - పిళ్ళ
ముగ్గురిలో ేవాపి తపోవనానికి వెళ్ళిపోయాడని చెప్పాను కడా!
శంతనుణ్ణో రాజుచేసి తపోవనం చేరుకున్నాడు (పతీపుడు, వెళ్ళేముందు
కంతనుక్ణి పిలిచి హితోపదేశం జేశాడు. “గంగాతీరంలో అందమైన
అమ్మాయి క వవకుతుంపి పీకు. ఆమెని వివాహాం చేనుకోవాలి
నువ్వు, ఆమె కులగో(కాలు గాని, ఆమె ఎవ్వరని కాని అడగవద్దు.
ఆము వది చెపితే అది అంగీకరించు” అన్నాడు.
ఒకనాడు వేట కని బయ్తే రాడు శంతనుడు. ధనుర్చాణాలు
తీనుకుని చాక్కొ_డే అడివిలో తిరగడం మొదలుపెట్టాడు, విరిగి
తిరిగి గంగాతీరానికి వచ్చాడు. విల్లగాలులు ఏస్తున్నాయి. తరం
iA
106 వ్యావహారి కాం(ధథమహాభారతం
గాల తుంపుర్లు చల్లగా ఇసకతిన్నిలమోాద పడుతున్నాయి. ఒ!
ఇసకప(ర మోద అందాలరాణి, వొక వయసయినవిల్ల ఎవరికోసమో
ఎదురుచూస్తోంది. సోగకళ్ళతో బెదిరి బెదిరి చూస్తోంది. కరీర(
వెలుగులు చిమ్ముతోంది. "బేవతలు కట్టుకోవలిసిన పాంమోాసంలాంక
సన్న చీరి కట్టుకుంది. కళ్ళు జగేలు మంటున్నాయి. రత్నాల వస్తు
వులు ఎంతో నాజూకై న ముస్తాబు చేసుకుని నుంచుంది గంగ,
చూసి గతుక్కు మన్నాడు శంతనుడు. రెండుకభ్ళూ అప్ప
గించి నిలిచిపోయాడు “వనలమ్మూ ! నాగకన్యా ? చేవతాస్త్రీయా
గంధర్యకాంతా ? ఎవరీమె ? చిత్రం! మానవకన్య వొంటరిగా ఈ
ఈ అడివిలోకి ఎలా వస్తుంది ?
“ఎవరికోస మో (తీత? ఆక భళ్ళు నన్నే పిలుస్తున్నాయి.
వ్ జన్హులోనో చూసిననే వుంది ఈ చిరుసవ్వు ! వ స్వప్నపరిచిత
మిది! నాన్నగారు చెప్పిన పిల్ల కాదుకదా! ఆమే, సంబేహామేవిటి?)!
“నువ్వేనా?” అని అండా మనుకున్నాడు. నాలిక చివరి
చాకా వచ్చింది. ఆగిపోయాడు, అదే సమయ మని మన యుడు
తన పూలబాణాలికి పని కల్పించాడు, ఇద్దరూ భూపులతోనే
పలకరించుకున్నా దు. చూపులతోే కలుసుకున్నారు. * సీ కోసమే
ఎన్నా ళ్ళనుండో చూస్తున్నాను అంది గంగ. “అవును అందుకే
వచ్చాను” అన్నాడు శంతనుడు. “నేను వేసిన చడానికి కూ దన
కూడను. నువ్వు” అంది గంగ. “మా నాన్నగారి ఆబేశచు అది
అన్నాడు కంతనుడు. “అలా వున్నంతవరెకేీ నున కాపరం. కాన
ప్పుడు నా డారి నేను చూసుకుంటాను. సమ్మత మైతేనే మాట
ఇయ్యి” అంది గంగ. “అతురాలా అంగీకరిస్తున్నాను” అన్నాడు
శంతనుడు,
గంగ్యా శంతనుడూ చిలకా గోరువంకల్లాగ కాపరం వేస్తు
న్నారు. అతడితోనే లోకంలా వుంది అమెకి, ఆమె లేంది షణం
ఆదిపర్వ ౦ 107
సీళ్ళాడింది గంగ. వరవోలమూటలాంటి కొడుకు పుట్టాడు.
తిన్నగా తీసుకువెళ్ళి నదిలో వేసి వచ్చిం దామె. నోరు మెదపలేదు
శంతనుడు. ఇలా వొకరి తరవాత వొకరు వడుగురు కొడుకులు
పుట్టారు. ఎడుగుర్నీ నదిలో వేసి వచ్చింది గంగ. బాధపడేవాడు
శంతనుడు. ఎదురాడి కే ముప్పూ. వెళ్ళిపోతుం చామె. వమిటీ రాక్షస
ప్పని ? ఎన్నాళ్ళని సయించడం ? పుట్టిన వాళ్ళ నండర్నీ గంగపాలు
చెయ్యవలసించేనా గ్
ఎనిమిదోమారు నీళ్ళాడిండి గంగ. నిశ్షేపంలాంటి కొడుకు
పుట్టాడు. యథా(ప్రకారంగా నదిలో వెయ్యడానికి బయలు చేరింది
గంగ. పనికిరా దన్నాడు శంతనుడు, “బంగారు తం(డుల్ని వడు
గుర్ని పొట్టలో పెట్టుకున్నావు. నీ (వేమ కోసమని, విషం మింగినట్టు
సహించుకు వచ్చాను. జాలన్నా లేకండా వుంది నీకు వమైనా సే,
పీళ్ణి వొదిలిపెట్టను” అని అడ్డుకున్నాడు.
నిలిచిపోయింది గంగ. ఆమె మొహంలో చిరునవ్వు మొలక
లెత్తుతోంది. “మంచిది. మన వొప్పందం (ప్రకారం ఇవాళతో
మన సంబంధం తీరిపోయింది. ఐతే, వెళ్ళే ముందు విషయం కాస్తా
ఇవ్పే వెళతాను అంది ఆమె, “నన్నేదో మానవత్ర్రీ అనే
అనుకుంటున్నావు. కాదు. గంగా బేవిని చేను. ఈ కుమాళ్ళు
ఎనమండుగురూ అప్టవసువులు వళిషఘ్టముని ఆాపంవల్ల నరజన్మ
ఎత్తారు. “ఇంకో ఆత! జని ంచవతేం. నీ కడుపులో పుడతాలంి అని
అరించారు నన్ను, “పుట్టిన వెంటనే నీళ్ళలో చేసి ముక్తి కలిగించు
అన్ (ప్రార్థించారు. చేవ-కార్యం కోసం రూపం భరించాను నేను.
వసువులు కుమాళ్ళు కావడంవల్ల సీకున్నా పుణ్యలోకాలు లభిస్తాయి.
ఏడు ఎనిమిదో వాడు. భూమి్మ్మోాద ఎంతోకాలం వుండవలసిన యోగం
వుంది వీడికి. అందుకనే ఇవాళ సీకీ బుద్ధిపుట్టింది. పర్వధ ర్మాలూ
“తెలిసినవా డవుతొడు వీడు. లోక కళ్యాణం కోసం జీవిస్తాడు”
అంది,
106 వ్యావ వారికాం(ధమహోభారతం
“వనువులా ?” అని తెల్ల పోయాడు శంతనుడు. “వసువులు
చదేవనతలు కడా! చీకూ చింతా లేని వాళ్ళు. లోక వంద్యులు. వాళ్ళకి
నరజన్నా | వళిష్టుడి శాపమా ' మరి, వడుగురూ సషన్లానికి పోయి
అప్పమ వనువు నిలిచిపోవడమా ? అయోమయంగా వుంది నాకు?
అన్నాడు.
“అవును” వళిష్టుడి శాపమే దీ నంతటికీ కారణంి అంటూ
అందుకుంది గంగ. “వరుణపుతుడు వళిప్రముని మేరుపర్వతం
గువాలో ఆ(శమం నిర్మించుకుని తపస్సు వేసుకుంటూ వుండేవాడు.
దకు(పజాపతి కూతురూ, కళ్యపుడి భార్యా ఐన సురభికి పుట్టిన
గోవుల్లో నందిని అనేది వశివ్షుడి వోోమభేనువుగా వుండేది. కామ
ఛేనువులాగ కావలసిన వన్నీ సమకూార్చేది నందిని.
ఈ2 సాదు వసువులు ఎనమండుగురూ తవు ఛార్యలతో మేరు
పర్వతం లోయల్లో వివారించడానికి వచ్చారు. వళిసఘ్టైాశ్రమంలో
నందిని వాళ్ళ కంటపడింది. దాని విశ్లేవం విని ఆశ్చర్యం కలిగింది
వాళ్ళకి. అఫప్రమవసువు (పభాసుడి భార్య యోగసిద్ధ మరీ ముచ్చట
వడింది చూసి “వమండీ, దీని పాలు తాగిన మనుమ్యులు పది
వేల సంవత్సరాలు బతుకుతారట. ముసిలితేనం కాని రోగం కాని
వుండదటం నిజంగా ఈ ఆను ఎవళ్ళ దగ్గిర వుంళే వాళ్ళ గొప్ప
వాళ్ళు. చూడండీ, నరలోకంలో ఉలీనరరాజు కూతురుండే జత
వతి అది నా నేస్తం. చాని శేదన్నా మేలు చేయాలనే అను
కుంటాను నేను. ఈ ఆవు పట్టుకెళ్ళి ఆమెకి ఇస్తే బావుండును”
అని భర్త ర్తతో అంది. పట్టుకుపోదా మంచే పట్టుకుపోడా మన్నారు
తక్కి_నవాచ్లు. ఇంకేముంది, ఆవు పట్టుకుపోయాడు. (పభాసుడుం
“నందిని కనపడకవపోవడంతో'నే అడివంతా వెదికాడు వళిష్టుడుం
తుదకి యోగదృష్టితో చూసి వసువులు పట్టుకుపోయారని
తెలుసుకున్నాడు. కళ్ళముయ్యా కోపం వచ్చింది. “దెళ్భి
వునువ్యు యోనిలో పుట్టండి అని శపించాడు, తెలిసి పరిగెత్తుకు
ఆదిపర్వ ౦ 109
వచ్చారు వసువులు. శుమించండని (పాధయపణ్లా రు. “తెలియక తపా
చేశాం, థర్శమూూర్తివి నువ్వు. నరలోకంలో ఎంతోకాలం వుండ
కండా అను(గహించు అన్నారు,
“కనికరించాడు వళిన్టుడు. “మా ఇష్ట మే కానియ్యండి. వెంటనే
నర బేహం విడిచిపెట్టండి. కాని మాలో ఈ ఎనిమిదో వాడున్నా డే
(పభానుడు ఇంకా ఏడే చేశాడు. అంచేత ఏడు వూతం ఎంతో
కాలం భూలోకంలో వుంటాడు, సంతానం సహో వుండదు వీడికి”
అన్నాడు. ఆ (పభాసుడే ఈ కుమారుడు చేవ(నతురు. ఇదీ ఇందులో
వున్న 'చేవరవాస్యం, ఇక నేను వెళతాను. (ప్రయోజకు డయీవరకూ
డేవ(షవతుడు నా దగ్గిశే వుంటాడు” అని చెప్పి కొడుకు నెత్తుకుని వెళ్ళి
పోయింది.
అంతా స్వప్నంలా అనికిం చింది శంతనుడికి* ఎంతోచసేపయి తే
కాని మనివి. కాలే దతడు. గంగతో గడిపిన కాల మంతా క్షణాల్లా
అనిపించింది,
కొంతకాలం గడిచింది. (పపంచం నాలుగు దిక్కులా వ్యాపిం
చింది శంతనుడి “రాజ్యం, ఫంతనచ(కవర్సి అంకు చేశబేశాల రాజులు
తల వొగ్గుతున్నారు. జగత్తంతా ధ ర్భ(పభోవని జేజేలు
చేస్తున్నారు.
వేట నివంమోాద మళ్ళీ వొకనాడు గంగాతీ రానికి వెళ్ళాడు
శంతనుజు. చిన్న పాయ (పవహిస్తోండి గంగ. తన వియోగం
వల్ల శుష్కి-ంచిపో లేదు కదా! ఒడ్డునే నడుస్తూ మరింత ముందుకి
వెళ్ళాడు. పెద్ద ఇసకప(ర. ఇసక ప[రమిాద దివ్యసుందరమూూ ర్తి వొక
రాజకుమారుడు ఏలువిద్య నేర్చుకుంటున్నా డు. బాణాలతో గంగా
నదికి సేతువుకట్టాడు. అందుకనే గంగ సన్ననిపాయమా(త్రం పారు
తోంది. వమూూడుమూర్చులా శంతనుడిలా వున్నాడు చాజకుమారుడు.
ఏమో అర్థం "కావడం లేదు ఛంతనుడిక. "కాని, చూస్తూన్న కొద్ది వడో
తెలీని వాత్సల్యం కలుగుతోంది మనస్సులో. రాజకునూరు డూ
110 వ్యావహారికాం(ధవమువహోభారతిం
చరావాడు శంతనుళ్లి. అపరిచితుడే ఆయన, ఐనా ఈ అనురాగనమా,
గారవదురూా ఎందుకు కలుగుతున్నాయి |!
ఇంతలో గంగా బేవి వచ్చి ఎదట నుంచుంది. కుమారుడి కుడి
చెయ్యి పట్టుకుని శంతనుడి దగ్గిరికి తీసుకు వచ్చింది. “రాజా వీడు
పీ కుమారుడు” అంది “వేదాలూ అప్ వళిష్ష్రుడిదగ్గిర కాూలంకప౦7గా
చదివాడు ధర్మ ణాస్త్రాలూ, మొదలైనవి యావత్తూ కుకుడిలాగా,
బృహస్పృతిలాగా నేర్చుకున్నాడు. అన్ర్రవిద్యలో పరశు రాము డంత వా
డయాడు (బవ్మాజ్ఞానంలో సనత్కు. మూరు డే అనవచ్చు. ఇక నా
పని పూర్తయింది. నీ కొడుకుని నువ్వు తీనుకు వెళ్ళు” అని అంత నాన
మైంది.
"పెన్నిధి దొరికిన వేదలాగ కుమూరుణ్ణి తీసుకుని హా_స్తినా
పురం వచ్చాడు శంతేనుడు. మంత్రుల్నీ, సామంతుల్నీ, రాజ్యంలోని
(ప్రముఖులు యావన్మందినీ సమా వేశపరిణూడు. అందరి ఎదటా
కుమారుడికి వై భవంగా యువ రాజపట్లం క టాడు.
థంత శుడ్ర్హూ సత్యవతీ
నాలుగేళ్ళు గడిచాయి. ఒకనాడు వేటాడుతూ వచ్చి యమున
వొడ్డుకి వెళ్ళాడు శంతనుడు. వెళ్ళీ వెళ్ళడం తోట్కు యమున శెర
టాలమోంచి అపూర్వమైన సుగంధం వషిచి చకితుక్ణి వేసింది చల్లగాలి,
సువాసన పసికడుతూ ముందుకి వెళ్ళాడు మహారాజు, వెళ్ళగా వెళ్ళగా
పడవశేవూ, రేవులో పడవమిద యోజనగంధి సత్యవతీ కనపడింది.
అమెచే ఆ సుగంధం,
రెప్ప వెయ్యగండా నుంచున్నాడు మహారాజు సుగంధమే
సుగంధం, చాన్ని మించిన ట్టుంది అందం, పదచారోవన్న్నె బంగారం
పనికిరా డంటున్న ది శరీరకాంతి. పూలతీగలా నవనవ లాడుతోంది
జీవాం. బెడిరిన లేడివిల్ల కళ్ళలా వున్నాయి న్యేతాలు, చిరునవ్వుతో
ఆదిపర్వం 111
మతిపోయి నట్టయిండి మహారాజుకి, దగ్గిరికి వెళ్ళాడు. (వేమ
వొలికిస్తూ (పసంగంలోకి దించాడు, “వవూరు నీది ? ఇలా వొంట
రిగా పడవ నసఫుతున్నావు ' చిత్రంగావుంది” అన్నాడు.
ముసిముసి నవ్వుతో మహారాజుని చూసింది సత్యవతి.
“దాశరాజు కూతుర్ని. మా బాబు మూట(ప్రకారం ధర్శుంకోసం
పడవ నడుపుతానుి) అంది,
సత్యవతి సౌందర్యం వినే వున్నాడు శంతనుడు. ఇవాళ (పత్య
తంగా చూశాడు. తిన్నగా డాశరాజు దగ్గిరికి వెళ్ళాడు. సత్యవతిని
తన కిచ్చి వివాహాం "చెయ్య మన్నాడు. సంతోషించాడు దాశరాజు.
గౌరవ మర్యాదలతో సత్కరించాడు మహారాజుని. “*పుట్టినపూడే
ఆడపిల్లని తగిన వరుడికి ఇవ్వా లనుకోవడం లోకాఇభారం. మహో
రాజువి నువ్వు, నువ్వు అల్లుడివి కావడ మంశేు మేము ధన్యుల
మయా మన్నమాట, ఇంతకంశు మాశేం కావాలి” కానై కే,
వొక్క-మాట మనసులో వుంది. అడుగుతాను. ఇ్రస్తానంకు సత్యవతి
నిస్తాను” అన్నాడు,
“బయ్యతగ్గ బే ఐతే తప్పకండా ఇస్తాను. ఇప్పు వం కావాలో”
అన్నాడు రాజు. “వమ లేదు సత్యవతికి పుట్టిన బిడ్డ మహారాజు
కావాలి అంతే అన్నాడు దానరాజు. వివవు సంధిలో పడ్డాడు
శంతనుడు. అప్పటికే జేవ(వతుడు యువరాజు, మరి సత్వవతి కొడుకు
రాజవు తొడని ఎలా అంగీకరిస్తాడు ! “ఈ వొక్కటీ కాదు. ఇం
శ్రీదైనా కోరు”? అన్నాడు. ఎంతో బోధపరిచాడుం ఎన్నో విధాల
చెప్పాడు. ససేమిరా పనికిరా దంటూ కహాచున్నాడు చాశ రాజు.
హతాశుడై వాస్తినాపురం వచ్చేశాడు శంతనుడు. అవాళ
నించీ మనస్సు మనస్సులో లే దతడికి. ఎటుచూసినా సత్యవతి కళ్ళకి
కట్టినట్టుంది. వ పనీ మనస్కరించడం లేదు. ఇతర (ప్రసక్తి లేకండా
వొంటరిగా కూచోవడం మొదలుపెట్టాడు,
112 వ్యావవహారికాం(ధభమహాభారతం
తండ్రి విచారం చూసి తోచలేదు చేవవతుడికి. ఒకనాడు
వెళ్ళి అడిగాడు. “మనకి శళ్యతువ్రులా అంక కలికాని కయినా కన
పశ్ళేదు. (ప్రజలా సుఖంగా నిఇజ్నేపంలా వున్నారు. చేశ చేశాల
రాజులా అఆఅడుగులికి వముడుగు లాత్తుతున్నా గు. మరి, మీకీ
కభార మెందుకో తెలీక చాధపగుకతున్నామయు అన్నాడు. ఎంతో
సీపు వూరుకుని జవాబు ఇెప్పాగణు తండి. “ఒక్కా వొడుకు
కడుకు కొడు. ఒక్క కన్ను కన్ను కాదు. “ఒక్క కొడుకు నుండ
డమ, కొడుకు లేకపోవడమూ వొక్క-కు అని ధర్శ్మశా(్ర్రుం.
నువ్వా అశ్ర్రువిద్యా పండితుడివి. యుదడ్డపీరుడివి. సాహాసివి.
ఎప్పు జేమవుతావో 1! ఎలా నమ్మడం ? అన్ని వో(తాలూ, వేదాలూ,
సంతానం - ఉ_త్తమవంశస్సులు వీటిని వాొదిలిపెట్టకూడ దన్నారు
పెద్దలు. అంచేత నీకు వెనక సాయంగా కుమాళ్ళని కనాలని వుంది
నాకు” అన్నా దు.
ముసిలి మం(తులతోనూ వాళ్ళతోనూ ఆలోచించాడు చేవ
(వతుడు. తండి మనస్సు మయూజనగంధి మోద వుందని తెలుసు
కున్నాడు. పెద్ద పరివారంతో దాశరాజు దగ్గిరికి వెళ్టాడుం శంతన
మహారాజుకోసం సత్యవతిని ఇమ్మన్నాడు. చేవ[పతుణ్ణి గారవించి
కూచో పెట్టాడు దాశరాజు. భధర్మశీలుడివి నువ్వు, అర్థమూ
అనర్ధమూ ౌెండూ లెలిసినవాడివి. సమిక్థుడివి. తండ్రిగారి పని
మోద వచ్చాను. నువ్వే రావడంవల్ల సంతోవంగా వండి నాకు.
'రాజర్టి ఉపరిచరవసువు ఏర్యంవల్ల కలిగింది అమ్మాయి. ఆయ 'ే
చెప్పాడు శంతనమహారాజుకే ఈమె నిమ్ముని. అందుకనే జేవ
లుడు అడగ వస్తే నిరాకరించాను. వ మం, శంతన డంత వరుడు
దొరకడం సామాన్యమా మరి! ఐక్కే వున్న లోప మంతొ
వొక్క కే; సనవతిసంతానం; అంెజ్కు నువ్వే. నా వీడ్డకన్నా , జాని
భిడ్దలకన్నా నువ్వే శ్యతువులా వున్నావు. అందులోనూ నువ్వు
పామూన్యుడివ్ కావు. మావోశ క్రి మంతేడిటః * నువ్వు కనుబొమలు
అడివర్యం 113
ముడి వేసే చాలు కాలరు.దుడై నా గడగడ లాడతాొడు. విన్నావూ,
అంచేత, . ఈ చిక్కు. తీకే ఉపాయమూూ నువ్వే ఆలోచించాలి. అం తే.
మరో అభ్యంతరం లేదు”? అన్నాడు,
ఫేవ్మ ప్రతిజ్ఞ
దాశరాజు అభ్మిపాయం తెలిసిపోయింది చేవ[వతుడికి. తత
ణమేతన క _ర్షవ్యమూా నిశ్చయి.౦చుకున్నాడు. “ఇదిగో, ఇంతమంది
ఎదటా శపథం చేస్తున్నాను. రాజుకావడానికి నాకు వుండుకుందే సర్వ
హక్కులూ వొదులుకుంటున్నాను చేను. సత్యవతీ బేపకి కలిగే
కుమారుడే రాజ్యార్టు డు. అతడే మా అందరికీ రాజు. మా వంశ
“కర్త” అన్నాడు. విన్న వాళ్ళం తా నిర్విల్లు అయారు
“ఇజమేే నువ్వేమో ధర్మమయూూర్తివి. అన్న ౦ఆతా చేసి తీర
తావు. కాని? అంటూ మళ్ళీ అందుకున్నాడు దాశరాజు
“నువ్వు చేసిన నిర్ణయం నీ కొడుకులు అంగీకరిస్తా రని నమ్మక
మేముంది ₹*’ అన్నాడు,
“సం'ేపించకు. వివాహమే చేసుకోను చేను. (పమాణంచేసి
చెపుతున్నాను. శాశ్వతంగా (బహ్మచారినైై వుంటాను. సంతానం
లేకపోయినా పుణ్యగతికి చారి లేకపోలేదు నాకు” అంటూ (ప్రతిజ్ఞ
చేశాడు దేవవతుడు.
డేవవతుడి ఈ భీవ్మ(ప్రతిజ్ఞకి పూలవర్షం కురిపించారు "జీవ
తలు. “భీష్ముడు” అభీమ్ముడు” అని వొగడారు “ఫీమ్మడు” “భీము డు?
అని జేజేలు పెట్టారు (ప్రజలు. భూమి ఆ కాశమూా వొక ఓ వతిధ్వని-
భీమ్మడు, భీష్ముడు. అవాళనించీ చేవఎవతుణ్ణి భీమ్ముడనే వ్యవహ
రించింది లోకం.
అన్న౦ తా సాధించాడు దాశరాజు. యాోజనగంధిని తెచ్చి
ఛీమ్మడీ చేతిలో పెట్టాడు. బంగారం రథంటిరాద ఆమెని హస్తినాపురం
శెచ్ళూడు భీష్ముడు. అమాంతంగా కొడుకుని కాగిలించుకున్నాడు
114 వ్యూవపోరికాం(ధమవో భారతం
శంతనుడు. “మానవ మా(తుడికి సాధ్యంకాని పని చేశా వోయి,
కన్నతండడ్రీ 199 అంటూ శిరస్సు ముద్దు పెట్టుకున్నాడు. కక్ ఇష్టం తేంచే
మృత్యువు సీ దగ్గిరికి రాకూడదు” అని అతడికి స్వచ్చంద మరణం
కలగాలని వర మివ్చాడు.
సత్యవతీ శంతనుల వివాహం ఘనంగా జరిగిపోయింది. చి(_తాం
గదుడూ, విచిత్రపీర్యశూ అని ఇద్దరు కుమాళ్లు కలిగారు సత్యవతికి.
వాళ్ళు _పయోాజకులు కాకండానే కాలంచేశాడు శంతనుడు, తండికి
పరలోక(కియలూ అవీ చేశాడు భీషుడు, సకాలంలో చి. తాంగదుడికి
'రాజ్యాభి పేకం చేశాడు.
బాల్యంనుండి చపలచిత్తుడు చి(తాంగదుడు; గర్విష్టి. ఎవ్వరినీ
లమ్య పెళ్లే వాడు కాడు. ఎవళ్ళతో పడితే వాళ్ళతో త వాయి తెచ్చే
వాడు. “డేవతలనీ గంధర్వులసీ తూలనాడేవాడు. అది సయించలేక
చి_తాంగదుడనే గంధర్వరాజు దం డొత్తుకు వచ్చాడు. కురు జే. తంలో
పెద్ద యుద్ద మెంది. హీరణతి నది మెదానంమోాడ గ ంధర్వులూ
కారవులూ హోోరావళోరి పోట్లాడారు. కౌరవ చి(తాంగదుడూ,
గంధర్వ చి[తాంగదుడూ ఆబోతుల్లాగ కలియబడ్లారు,. మాయ
యుద్ధంలో చేవాంతకులు గంధగ్వోలు, కౌరవ చి(తాంగదుణ్ణి కడ లేర్చి
వెళ్ళారు.
విచిత్రపీర్యుక్లే రాజుచే ఇాను భీష్ముడు. అతడికి పెళ్ళియోా ము
వచ్చేక పిల్లని కూడా వెనకడం మొదలుపెట్టాడు. అబేసమయానికి
కాలీ రాజు తన కూతుళ్ళు అంబ్య అంచికా అుతారిక లకి సగయంవరం
చాటించా డని బారులు వ్చా చెప్పారు. వెంటనే బయళ్లే రాడు
భీముడు. రథం వేసుకుని వొక్కడే కాళీ చేరుకున్నాడు. చేతిలో
ధనుర్భాణాలు మాతం నున్నా యి.
జేశ దేశా రాజులు స్వయంవరంలో కిటకిట లాడుతున్నా రు.
వప తన్పీంచుకుంటూ ముందుకి స భీమ్ముడుం అంధ రా
ఆదిపర్వం 115
మిద ఎక్కించుకున్నాడు “ఇదిగో నా తము శ్రమ విచి(త ఏర్యుడి
కోసం ఈ కన్యనల్ని తీసుకుపోతుక్నాను. చేతనై తే రండి, అడ్డు
కోండి” అంటూ రంకె వేశాడు “వివాహాల్లో రావ్షసలు గాంభర్యం
రాజులికి (కేమం, అందులోనూ సగయంవరంతో గెలుచు ఎ వెళ్ళడం
మరీ గొప్ప. అందుకని ఇక్కడ సమావేశ మైన రాజు లందరినీ
గెలుచుకునే వెళతాను” అన్నాడు కాళీరాజతో. కవ్వించిన
ట్రయింది రాజులికి, అందరూ ఏకమై ఒక త్రుకట్టారుం ఉప్పెన వచ్చి
నట్టు తిరగ బడ్డారు భీష్ముడి మోాదికి. జడివాన గాగ బాణాలు వేసి
ముంచెత్తారు, స్వయంవర (ప దేశమంతా కారక గా మారిపోయింది.
(పథభయయ(దుడి అవతార మెత్తాడు భీష్ముడు. ధనుస్సూ
బాణాలూ పట్టుకుని పెచ్చుశేగిపోయాడు. అంతమంది బాణాలూ
ఆపుకుంటూనే అందరినీ పచ్చడికింద కొట్టాడు. అతడి దెబ్బ తగ
లనివా డంటూ వేడు. దాంతో యావన్మంది కార్లకి బుద్ది చెప్పారు.
ఒక్క-డూ మిగలకండా పరారీ ఐపోయారు.
వచ్చేస్తున్నాడు భీష్కుుకు. అంతలో వెనకనించి జటా
టోపంగా పరిగెత్తుకు వచ్చాడు సౌంభపురంరాజు సాళ్వుడు. “పిళ్ళని
గెలిచినట్టు కాదు ఆ మగతన మేదో నా ముందు కనపర్చు”
అంటూ వాంకరించాడు, రథం వెనక్కి. తిప్పాడు భీష్ముడు.
యముడిలాగ తిరగబడ్జాడు సాళ్వుడిమోదికిం “నాళ్య్యుడ్ సావాసం
చూడండి. గాలిలా పరిగెడుతూన్న మదపుకునుగుని ఎదిరించిన
వనుగుగున్నలాగ భీష్టుడిరథం మళ్ళిస్తు న్నాడు 1” అంటూ నిఇ్చెర
పోయి మెచ్చుకున్నారు జనం,
వందలూ, వేలూ లకుల్యూూ పదిలతలూ వకటాకీణగా
బాణాలు వేశాడు సాళ్య్ళరాజు అన్నీ మధ్యళోనే ఖండించాడు
భీష్ముడు. ఇవీ కొనచాకా లాగి వొక్క బాణం వేశాడు. శారు
మన్నాడు సాళ్వుడి సారధి "రండో బాణంతో గస్మరాలు చచ్చాయి.
మూడో దాంతో రథం ముక్కున్లైంది దాంతో. పలాయనం
116 వ్యావహారి కాంధ్రమవహాభొరతీం
చి త్తగించాడు సాళ్వును. వెనకచరా న్నే వొట్టు. బతికి బై టపడ్డ్ణా కన్ను
లొట్ల్టపోయినట్ల్టంండది అతిగాడి పని.
సిరాఘాబంశా రాజపుతిక ల్ని తీసుకుని హస్తినాపురం వచ్చే
శాయు భీమ్యుకు. అలా తీసుకువచ్చి ముగ్గురు కన్యల్ని సత్యవతి
ముందు పెటాను. ముగ్గురిని విచ్మిత్రపిమ్యుడికి పెళ్ళిచెయాలని (ప్రయ
త్నించింది సత్యవతి. వాళ్ళలో "పెద్దది అంబ అ భ్యంతిరపెట్టింది జః
“సాళ్య్వుణ్థి వెమించాను. నెను ఆయనా నా మోద అనురాగంతో
వురచ్నాడు. మా (పేమకి అంత రాయం కలిగించడం న్యాయం కాదు.
ధం త్త విచారించండి”” అంది భీమ్ముడితో. సత్యవతి, భీష్టుడూ
ఆలోచించారు. ధర్మ శాస్ర్రుపండితుల సలపహోప్రకారం తగిన వృడ్గ
జనం వె-టనిచ్చి సాళ్వుడి దగ్గిరికి పంపి వేశారు అంబని. * అంబెకని
అం బాలికని విచ్మిత్రివిర్యుడకి పెళ్ళి చెశారు,
వీవాతొా మైతే దివ్యంగా జరిగిపోయింది. కాని, విచిత్ర విర్యుడు
మాత్రం అప్పటినుండీ పూర్తిగా మారిపోయాడు. అంతవరకూ
చక్కగా రాజ్యవ్యవహో రాలు చరాస్తున్నవాడల్లా ఇప్పూడు భార్య లే
లోకంగా వున్నడు, అందక తేల్యూ యవ్యనవతులూ ఐన వాళ్ళి
డరితోనే ఇషిఘడియలూ కాలశ్నేపం. కాముకుడై న వాడికి కళ్ళు
మూూానుకువపోవఐడంలో వింతెముంది? మేడలూ మండపొలూ ==
తోటలూ వనాలూూ, పచ్చిక బయళ్లూూ ఇసుక దిబ్బలూం-ఎక్కడ
పడి తే అక్కడ భార్యలూ తానూ, కామ్ముకీడలూను అం తే,
ఇలా అత కాముకుడ్రై శుప్కించివోయాడు. విచ్మితపీర్యుడు, చివరికీ
దానివల్ల ఏడేళ్ళలో (పాణాలూ వొదులుకున్నాడుం
ఈ తమ్ముడికి ఖరలోక[కియలు తానే నిర్వర్తించాడు భీష్ముడు.
ఆశలన్ని అడుగంటిపోయాయి. ప్రుతీశోకంతో క సిల్లి పోతోంది తల్లి
సత్యవతి. మరద ళ్ళా, తల చెడి మొత్తుకుంటున్నారు. రాజ్యమా
అ చూ పఏరాటుపరరం అం టక థ
ఆదిపర్వం కే?
అరాజక మైంది. ముందుకన్నా వెనక కన్నా తాను వొక్క జే మిగిలాడు.
తల్లికి ధైర్యం చెప్పాడు. మరదళ్ళని వోదార్చాడుం రాజ్యరతుణ
ఛారమూూ తనమిీా జే చేసుకున్నాడు.
ఒకనాడు భీముణ్ణి దగ్గిరికి పిలిచింది సత్యవతి. “బాబూ,
శంతనుముహారాజు సర్వస్వమూ నీ మీదే అధారపడి వుందిప్పూడు
తండ్రికి పిండోదకా లివ్యాలన్నా, సంతాన మని చెప్పుకోవా
లన్నాా ఆయన క్ర ర్తి నిల బెట్టాలన్నాా, రాజ్యం రహీ ంచా లన్న్నా ఈ
నువ్వే ఆధారం మరి, ధర్మా లన్నీ తెలిసిన వాడివి నువ్వు. కీత్రో
వొకమాట చెప్పా లని పిలిచాను,
“నే నన్నది కాదనకు నాయనా! చూడూ, కురువంశ
మంత టికీ నువ్వు వొక్కూడవే దీపానివి. అంచేత కారవరాజ్యం నువ్వే
"రాజు.ై. పరిపాలింభాలి. అంతే కాదు, వంశం నిల బెట్టాలి. నంతాన
వంతుడివి కావాలి. (బహ దగ్గిర ఆరంభించి ఇంతవరకూ అవి
చ్చిన్నంగా వచ్చింది మన వంశం. నీ అంతవాడు వుంటూ వుండగా
బ్రంతతో ఆగిపోవడం కూడునా వురి!” అంది.
“బలా ఆదేశించడం న్యాయమేనా అమ్మా?” అన్నాడు
భీష్ముడు, కక స్తాం (పతిజ్ఞ నికు తెలియంది కనకనా ! చంద్రుడు చల్ల
దనమూూ, సూర్యుడు వేడీ వాదిలిపెట్టనచ్చు నేమో. నాన్నగారి
కోసం చేసిన (పతిజ్ఞి మాత్రం నేను వొదిలి పెట్టడం జరగదు. ఐతే
సీ అభిలాపూ పూర్తి కావాలి.' శంతనువముహో రాజు సం తొనం చిలవలూ,
పలవలూ వేయాలి. మన వంశం నిర్వంశం "కాకూడదు. దీనికి
ఆపద్ధర్శంగా ఉపాయం లేకపో లేదు. నా (పతిజ్ఞ భంగం చేసుకో
నక్కొ-ర లేదు. సనాతనంగా వస్తూన్న శ(క్రియధర్శమే చెపు తాను,
"నేను చెప్పిన దానిలో ధ ర్మ్హాధ రాలు నిరూపించ గలిగిన పండితుల
తోనూ వాళ్ళతోనూ ఆలోచించాకనే ఆచరించవచ్చు” అన్నాడు.
వెంటనే పండితుల్నీ, మంంతుల్నీ , పురోహితుల్నీ సమా వేశ
చరిచి ఆలోచన సాగించాడు “లోగడ పఫరకునాముడి తండ్రిని "శ్రా శ
118 వ్యావపహారికాం(ధ మహాభారతం
ఏ ర్యార్టునుడు చంకిన కధ మీ తెలుసుకదా! ఆ కోపంతో కార్త
విర్యుణ్ణి చంవిస్న్ శాంతించలేదు పరశురాముడు. కడుపులో విల్ల
గే సహా తతియుల్ని చంపాడు * భర్తలు లేకా మగపూు
గన్న తశ(కియుజు లేకా ఉ త్తమ బావ్మాంవప్లి తిరిగీ వంశం నిలుపు
కున్నారు ఈ(త్రియస్ర్రీలు. నిజమేరా! ఈ సందర్భంలో మరో పురాణ
కథా చపుతాను వినండి,
దీర తిముడికథ
“దేవగురువు బృహస్పతి. అన్న ఉతభ్యుశు. అతడి భార్య
మమత. ఒకనాడు అన్నగారి ఇంటికి వచ్చావు బృయాస్పృతి. వదినెగారిని
మూసి మనసుపుట్టింది అతడికి. మరిది గనక ఆమెతో సంగవువరా
చణాడు. అప్పు డామె గర్భవతిగా వుంది. గర్భంలో వున్న శిళువు
బృవాస్పతి చేసిన పనికి కోపించి అరిచావు “ఈ గర్భంలో నేను
సెరుఖతున్నాను. నీ శేతేస్సుకి మర స్తలం తే దక్కడి” అంటూ
బృహస్పతి రేతస్సు కాళ్ళతొ పెకి తొసి వేశాడు. + దానికి కోపం
తెచ్చుకున్నాడు బృహాస్పతిం నా పనికి అడ్డువచ్చావు. చిర కాలం
చీక హు వుంటుంది నికు” అని శపించాడు,
“అంచేత, పుట్టుగుడ్డిగా పుట్టాడు మమత కోడుకు. చిరకాలం
చీకటి గనక దీర్ల ధృతముడన్నారు అతత్ల. కళ్ళు లేకపోయినా వేదాలూ;
వేడాంగాలూూ, శాస్తాల్యూ అన్నీ అభ్యసించాడు ద్ర్ష ర్హృతముడు, తన
ఇ చూ. అఆరణ్యాపర్వం మూడో ఆక్యాసమూ, శాంతిపర్వం అందో
౩ అలా పెకి తోసిజేసిన బృహస్పతి వీర్యంవల్ల నునుతకి భరద్వాజుడు
ఫుట్రాడు. పుట్టిన శివుని మన ఇద్దరికీ పుట్టాడు నుష్వేభకించు? అంజూ
బృహనస్పతీ, “నువ్వు భరించు? పటు మమళౌ కలహించుకుని తుదకు ఇద్దరూ
వొదిళిపెట్టిబెక్లర, ఆంశతతే అతడి పేరు భరధ్వాబాడన్న ారు, చి, ఫు, 41. నస 18...
ఆదిపర్వం 119
వీద్యాధనం వల్లనే కొన్నాళ్ళకి (పట్వేషీణి అనే కన్వని వివావా
వమూాడాడు. గాతముడూ మొదలైన కుమూళ్ళనీ కన్నాడు. కాను
భేనువై న సురభి కొడుకు సౌరకేయుడిదగ్గిర గోధర్భ్ళం చేర్చుకున్నాడు.
జంకూకొంకూ లేకండా ఆ గోధర్శం పాలిస్తూ వచ్చాడు. * అతడి
(ప్రవర్తన చూసి ఆశ్రమంలో వాళ్ళంతా అసహోం చుక నేవాల్లు. అతణ్ణి
బహివ్కురింబాలనీ (పయత్నించేవాళ్ళు. (వ చ్వేమీణీ అతణ్ణి చ్వేవిం
చేది. ఎందు కిలా జ్వేవిస్తున్నా వని భార్యని అడిగాడు దీర్ణతముడు.
“భరించేవాడు భర్త. భరించబజేది భార్య. మన విషయంలో
ఇది విపరీతంగా వుంది. కళ్ళు లేని కపోతివి. తొలినుండీ చేనే
భరిస్తున్నాను నిన్ను, ఎన్నాళ్ళీ వ్యాపారం. ఇహూ చాలు, నా తరం
కాదు. ఇపహానైనా ఎమైనా వేంచేయి అంటూ ధుముధుము లాడింది
(పట్వేషిణి. ఈసడించింది.
“ఆడవాళ్లు కఠినాత్కులు” అంటూ కోభ పడ్డాడు దీర్ధతముడు.
“మగడు లేని ఆడది మంగళసూూతాలూ, ముస్తాబూ లేకండా
వుండాలి” అంటూ శాపంపెట్టాడు. చాంతో మరింత మండిపడింది
(పచ్యేషిణి కుమాళ్ళని విలీ వింది. “ఈ ముసలాణ్ణి యునాద్బుకుపోయి
గోథర్మం వావీ వరసా లేకండా తోచిన _మ్రీలతో నంగ మించడం,
ఇది తినవచ్చూ ఇది తినరాదూ అనకుండా ఇష్టంవచ్చింది తినడం గోధర్మమని
బహ్మాం డపురాణం గోధర్శం పాలించడంవల్ల కాను ధేనువు (పసన్నయె జీర్ణ
శ్రే
తముడికి దృష్తి (వసాదించిందట అగ్ని [పసాదించినట్టు రుగ్వేదం (మం1నూ14 ౯)
జైమిని యటాహ్మాణం [21 15] ఆప స్హంబకొతనూతం (22. 13, 1
మొద లైన వాట్లో గోసవమనే యజ్ఞం వివరాలున్నాయి అజే గోధర్మం గోన
యజ్ఞం చేసేవాడు వొకనంవక్చరం పాటు పశువ్రలాో (పవ ర్హించాలి. తల్లీ, ఆ క్కా-
ఇల్లీ, కూతురూ ఆని విచక్షణ లేకండా, నీ శ్ర్ర్రీతో అయినా సంభోగింద డానికి
నంకోచించకూడదు . పకువ్రులాగే గడ్డి గాదా తినడం, కడితీ అదీ తాగడం, పశువ్వు
లాగే ఎక్యడబడి తే అక్కడ వలభూ(తాలు విసర్జించడం చెయ్యాలి.
120 వ్యావహారికాం(ధ మహాభారతం
ఎక్కడన్నా వడేసి రండి” అంది. తండి అంక కుమాళ్ల కీ అలాగే
వుండేది. పెపెచ్చు మడాంధులు కూడానన్ను వాళ్లు. పాపం,
వృద్దుడూ, పుట్టుగుడ్డీ ఐన దీర్హతముళ్ణో కళ్లులతో కట్టకట్టి అమాం
తంగా గంగలో పారవేశారు,
౫౦7౫ (పవావాంలో జేయితూ ఎంతో దూరం కొట్టుకు
పోయాడు దీర తముడు. ఒకచోట బలిరాజు * గంగాధభిషేకం
చేస్తున్నాడు. ఉదాత్త అనుదాత్త స్వరాలతో కేదరుక్కు.లు
వల్లిస్తూ గంగ కరటాలమోడ తేలివస్తూ న్న్న దీర్భత ముకి మదా శొడుం
వెంటనే వొడ్డుకి తెచ్చి కట్లు విప్పాడు. మునీశ్వరు డని పోల్బుకుని
నమస్క-రించాడు. “నా అదృవ్షంనల్ల మో డర్శనమైంగె. ఎక్కడ
నుండి వస్తున్నారు? సంతానం లేకండా దుఃఖపడుతున్నాను నేను.
నాకు సంతొనడానం చేసి కృ ఆార్థుల్లి చేయండి” అంటూ (పార్టిం
బొడు. సగొారవంగా తన కోటకి తీనుకు వెళ్ళి రుతుభూతిగా వున్న
తన భార్య నుభేష్షని అతడికి సమర్పించాడు,
“పుట్టుగుడ్డీ, భాందనుడూ, పూతికంపు వేస్తున్నవాడున్న్నూ ఐన
దీర్ట తమ్యుఖణి మాసి అసహ్యించుకుంది రాణి సుభేవ్ట. అందంలోనూ,
యవ్వనంలోనూ తనవంటిబే ఐన దాదికూతుర్ని ఉసిజని ముని దగ్గిరికి
పంపింది పడకకి. చాదికూతురు గర్భంలో కాశ్షీవంతుడూ మొదలైన
పదకొండు మంది కునూశళ్ళని కన్నాడు ముని, ఒకనాడు రాజు ముని
దగ్గిరికి వచ్చి “ప్ళ్లు నా కుమాళ్ళేనా” అని అడిగాడు. కాదు”
అన్నాడు ముని. “పిళ్లు సీ భార్య డాది కూతురు కొడుకులు, ఐనా,
ధర్శపరులు. నత్యవంతులు” అన్నాడు. నొచచ్చుకున్నాడు బలిం
తిరిగి రుషీని (పారి ంచాడు. భార్యని వొప్పించి మునిదగ్గిరికి
పంపించాడు,
ఈ* బలి * యయాతి ఫు(తఈవయిన అనువు సంతతిలో మతపబుడు ఆజీ
పొడి కుమారుడు
దిపర్వ ౦ శవ]
“ఈసారి బాగా ముస్తాబై తానే వచ్చింది రాణి. ఆమె
అవయవాలన్నీ ముట్టి మూళాడు దీర్హ తముడు, “వంకతో దారకులూ,
సత్యసంపన్నులూ ఐన కొడుకులు పుడతారు” అని దీవించాడు.
అతడి సంగమం వల్ల సుభేహ్లకి అంగ రాజు పుట్టాడు. చో
“ఇలాగే ఉ_త్తమకుక్రియుల భార్యలికి ఎంతోమందికి సంతానం
కలిగి వంశం నిలబడుతూవచ్చింది. వ మంటారు? అంచేత, ఈ
సనాతనాజూరం (పకారం తమ్ముడి భార్య లికి సం తానంక్ట్మి కలిగించే
మహాోతు జే చరాడమంటా నిపుడు” అన్నాడు. అందరూ ఇది
భర సమ్మతమే అన్నారు.
“్రావ్సంద్య నాకూ సమ్మత మే”? ఆంది సత్య వల. “సను
కన్యగా వున్నప్పుడు పరాశరముని (పసాదంవల్ల నా కన్యాత్వం చెడ
కొండా వ్యాసుడు కలిగాడు నాకు. అవసరం కలిగినప్పుడు తలుచు
కుంకు చాలు వస్తానని తపోవనానికి వెళ్ళాడు. లోకపూజ్యుడూ,
ధర్మాత్యుడూ, సత్యమూ _ర్తిన్నీ అతడు. జేవరన్యాయంగా అతడే
దీనికి తగినవాడు” అంది.
వ్యాసముని మొట విని తపోవనందిక్కు.. తిరిగి నమస్క-రిం
వాడు భీష్ముడు. “ఆయన మా కురువంశం నిలబెట్టడం మా అంద
రికీ అభిమతమే”” అన్నాడు. లోగడ తనకి చేసిన ,వాగ్డానం జ్ఞాపకం
చేస్తూ వ్యాసుణ్ణి స్మరించింది సత్యవతి. ఉ_త్తరక్షుణంలో తల్సిముందు
ెకిరతముడు. జి దికరుసులలో సుపనిద్ధుడు. మహో విద్వాంసుడు,
రుణ్వదంలో ఇకడి నూళ్తాలనేకం. ఒక నూక్షంలో దాసులు తన్ను గట్టిగా
కొట్టారనీ, తాళ్ళతో కట్టి బోరగిలా , పడదోశాగనీ, 1తయికనుడనే చాసుడు తన
క దంతంమోదా. Su, గండ్డుపెట్టాడనీ, డర తముడే “చెప్పు
కున్నాడు, [మం 1, ఆను 27, సూ 158]
మళ్ళ్ర్టఫురాణం, భాాచతం, (బక్మాండ కపు కాణం, విష్ణుపురాణం చంద
'తెన వాటిల్లోనూ దీర్టరముడికథ కొనిపిన్తుంది. దీర్హతముడి వల్ల బలిభార్య ను థేష్షకి
ao , వంగ, కలింగ, నింహా, పుర, అంధులు ఆరుగురు కొడుకులు కలిగార్ని
ఛాగవకం.
16
122 వ్యావవోరికాం(ధమహాభారతం
నుంచున్నాడు వ్యాసుడు. పాపం, పుట్టిన తరవాత పెద్దకొడుకని
తిరిగి ఇదే చూడడం ఆమె.
నల్లటి కొెండరిఖురంమోాణ బంగారంతీగల్టాగ తలమోాద కపిల
జడలూ, ఇం(ద్రనీలమణి కాంతులు విరజిమ్ముతూన్న నల్లటి గరీరం -
అఫూర్వంగా వున్నాడు వ్యాసముని. అమాంతంగా కౌగిలించుఖుండి
తల్లి. శిరస్సు ముధ్గాడింది ఆనంద బాప్పాలణో తడిపింది. తలకి
నమస్క-రించాశు వ్యాసుకు. కన్నీళ్ళు తుడిచి కుశల వన్న చేశాడు.
అర్హ కామూ పాద్యమూ ఇచ్చి గారవించాడు భీమ డు.
కులాసాగా కూచున్నాక “బాబూ, తం[డిగేర వాత నల్లి "కే
అధికారముంది కొడుకుల్ని అజ్ఞాపించడానికిి అంటూ ఆరంభిం
చింది సత్యవతి. “సం తానం లేకండానే కాలంచేశా[ు నీ తమ్ముడు
విచితవీర్యుడు. కౌరనవంశం నిర్వంశం కాబోతున్నగి. రాజ్యం
అరాజక మయ్యీస్థితిలో వుంది. ఇదిగో ఇతణూ సీ తమ్ముడె
థీషు దు. నంత నువుహో రాజు పెద్దకొడుకు. రాజ్యాని; రాజుకాదగ్గ
నాడు: వంశమూ నిలుప దగ్గ మాడు. ఐతె తం(డికోనం (పట్యొ
చేశాడు. రాజ్యం వొదులుకున్నాడు. (బహ శ్రచర్యం అవలం
బించాడు. సర్వజ్ఞుడివి. నికుమా(త్రం తెలియం దేముంది ! దవా,
ఆశలన్నీ సీమో జే = పెట్టుకున్నాం. నీవల్లే మా కౌరవవంశం మళ్ళీ
తామరతంపర కావాలి. అరాజకభోయం తప్పి రాజ్యం స్టిరఎడాలి.
అంబికా, అంభాలికా సీ మరదళ్ళు. నువ్వే వాళ్ళకి సంతానదానం
చెయ్యాలి. మా అందరి కోరికానూ ఇే” అంది,
“అమ్మా, సీఆజ్ఞకి అడ్జేముందొ? అన్నాడు వ్యాసుడు.
పీ ఆదేశం ధర్మసమ్ముత మైంది. శుతులూ, పురాణాలూ కూడా అంగీక
రిస్తున్నాయి దీన్ని, ఐతే, స్ కోడళ్ళు యొక సంవత్సం జీను
చెప్పిన (వ్రతం చెయ్యాలి. అలాఐ తే మష్షకో _త్తమమైన సంతానం
కలుగుతుంది” అన్నాడు. “ఆలసాఐనికి వంవథి లేడు శంతి?
ఆదిపర్వ ౦ 128
హాం సయించ లేరు, అరాజక ంవల్ల అన్ని భ 'ర్యాలూ నశిస్తాయి.
అనావృష్టు కరువ్ర్యూ ధరలతారుమూరూ అన్నీ ముంచుకొస్తాయి.
నువ్వు కన్న కుమాళ్ళు (ప్రయోజకు ల య్యే వరకూ భీము కు రాజ్యం
రక్షీస్తాశు” అంది. “ఐదే ని అబేళ జు కానీ” అంటూ ఒప్పుకున్నాడు
వ్యాసుడు,
తరవాత అంబిక దగ్గరికి వెళ్ళింది సత్యవతి. అవాళ రుతు
స్నానం కూడా చేసివుంది అంబిక “చూడూ, అన్నాయి అంబికా,
వంశం నిలబెట్టడం కంచే మించిన ధర్శం లేదు లోకంలో. మాణిక్యం
లభాంకీకి కొడుకుని కని మన వంశం నిలబెట్టాలి నువు. కుమూాళ్ళలో
్యతజుడు--అంకే భార్యకి ఆపద్ధర ఇంగా ఇతర్గ వల్ల కలిగినవాడు __-
ఉ్తము డన్నారు పెద్దలు. అబ్బాయి విచిత్ర పీర్వుడి త తానివి
నువ్వు. ని కడుపులో కలిగిన కుమారుడు అతడికి పుణ్యలోకాలు
కరిగించడానికి కారణ మన్ర తాడు.
“బఇవాళర్మాకి సీ దగ్గిరికి మీ బావ వ్యాసుడు వస్తాడు.
౧౨తడికోసం సిద్ధంగా వుంజాలి నువ్వ) అంది. కోడలిచేత “ఊం
అనిపించింది. డేవతలకి పూజలూ అది చేయించింది. పీదలకీ
(బాహా లీ సంతర్చణలూూ చేయించింది.
ముస్తాబు చేసుకుని రాత్రి పడకగదిలో సిద్ధంగా వుంది అంబిక.
గడిలో అడుగుపెట్టాడు. వ్యాసుకు. సన్నంగా పొడవుగా, ల్లగా
వున్నాడు మనిషి... కవిలగెడ్డం, కవిలజడలూ, కవిలకన్నులూ వికా
రంగా వున్నాయి. చూసి కళ్ళు మూసుకుంది అంబిక. మరి తెరి
చిన పాపానపోలేదు పక్కవిరాదం ఆ రాత్రి ఆమెతో గడిపి వచ్చాడు
వ్యాసముని-
“ఈమెకి మంచి బలవంతుడై న కొడుకే పుడతాడు. ఐతే,
నమూతృదోవమంవల్ల పుట్టుగుడ్డి అవుతాడు” అన్నాడు. విని వివారిం
చింది సత్యవతి. మళ్ళీ చెప్పి చిన్నకోడలు అంఘాలికకి మంచి కొడు
కుని (పసాడించ మంది.
124 వ్యావహారికాం(ధభమహాభారతం
శెండోనాటి రాతి చిన్నమరడలు దగ్గిరికి వెళ్ళాడు వ్యాసుడు.
ఆ వికారరూపం చూసి తెల్లపోయి నూారుకుంచాము. “ ఈమెకీ మంచి
బలవంతుడూూ పర్మాక్రమవంతుడూ, వవంతుడూ పుడతాడు. కాని
తల్లిదోవంవల్ల నే పొండుదేహంవా చెతాడు” అని చెప్పి తపోవనం
వెళ్ళిపోయాడు వ్యాసుడు.
అతడు ఇెవ్పినళ్లు పదివేల మదపుపేనుగుల ఒలంతో పుట్హాడు
అంబిక కొడుకు. కానై తే కళ్ళుమాతం లేవు ధృత రాష్ట్రుడని
నామకరణం చేశారు అతడికి. అంబాలిక్షకి లతణవంతుడై న కొడుకే
కలిగాడు. ఐతే, శరీఠంమా(తం పాండువర్థ్యం. అందుకనే అతో పాండు
రాజన్నాారు. ఇద్దరు కుమాళ్ళకి శాస్త్రోక్తంగా జాతక ర్మాాలూ అపి
చేయించాడు ఫీమ్ముడు.
అంబిక కొడుకు అంధుడు కావడంతో ఎంతో వేదించింది
సత్యవతి. మళ్ళీ వ్యానుణ్హి తలుచుకుంది. యథ్యాపకారం (పత్యశు
మయాడు వ్యాసుడు. “మళ్ళీ ఏం పని వచ్చింది? "సెలవియ్యి””
అన్నాడు. “అంబిక కొడుకు పుట్టుగుడ్డి ఐపోయాడు. అలాకాక్షిండో
అందమైనవాళ్లీ గుణవంతుణ్త మరొకళి (ప్రసాదించు చడానికి” అంది
సత్యవతి. “అది నన్ను కల్మహం లేకండా కలిస్తే నువ్వు అన్నయ
జరుగుతుంది” అన్నాడు వ్యాసుడు.
ఎన్నోవిభాల కోడలికి బోధపర్చింది సత్యవతి, కాని అంబికకి
మాతం మనస్కరించలేదు. అత్త ఎడట సే అంది. తీరా సమ
యానికి దాసీని పంవింది పడకగదికి. నాజూకుగా ముస్తాబై ౦డి జాసి.
వ్యాసుళ్షీ అన్నివిధాలా సంతోవసపెట్టింది. ఆ రాతి ఆమెతో ఇష్ట
భోగాలు అనుభవించి వెళ్ళాడు ముని,
మాంచి లేజోవంతుడై న కొడుకు పుట్టాడు దాసికి, విధురు
డని చేరుపెట్టారు. అతడికి. లోగడ మాండవ్యముని జాపంవల్ల
యముజే ఇలా విదురుడై పుట్టాడు
దిపర్వ ౦ 125
మాం౦డమవ్యమునికథ
మాండనుక్టీడు (బవ్మారువీ. అతడు వొంటరిగా బయలుదేరి
భూలోకంలో వున్న తరాలు యావత్తూ సేవించాడు చివరికి వొక
పట్నం చేరువగా వున్న అడివిలో ఆశ్రమం కట్టుకున్నాడు. ఆశ్రమం
వాకిట చెట్టుకింద మాన(వతంతో, చేతులు మోడి కత్తి తపస్సు
(పారంభించాడు.
ఒకనాడు ఆ పట్నంరాజు కోటలో దొంగలు పజ్జారు. ఖజానా
ధనం ఎత్తుకుపోతూంకు రాజభటులు సెంటతనివూరు. దొంగలు
పారివచ్చి మాండవ్యుడి ఆశ్రమంలో దాక్కున్నారు. భటులు వచ్చి
వాకిట్లో మాండనవ్యుణ్లి గడించారు. “ఇలాగే వచ్చారు.
దొంగలు. అక్క. డున్నారో చెప్పూ” అన్నారు. మాన (వతంలో
వున్నాడు ముని. మాటాడ లేదు, ఆశమంలో చూస్తే దొంగలు
దొరికిపోయారు. “ఏడే వీళ్ళకి సంధఛానక_. అంతా తెలిసీ దొంగ
"వేషం వేస్తున్నాడు. మన మింతా గొంతుకు చించుకుంకు పలకడూ
వులకడూ” అంటూ దొంగలతో మునినీ కట్టి రాజు దగ్గిరికి వట్టుక
పోయారు.
రాజు విచారణచేసి దొంగల్ని చంపించి వేశాడు. మాండవ్వు
డికి (వ క్వేకశిత. వేశాడు. “మునివేషంలో వున్న దొంగ ఏడు. వీడికి
వూరిబయట కొరత వేయండి”అని ఆజ్ఞాపించాడు,
కొరతమిద వుండిన్నీ ఆాంతచ్చిత్తంతో తపస్సు చేసుకుంటు
న్నాడు మాండవ్యముని, తిండీ తిప్పలూ లేకండా ఎంతోకాలం
బతికాడు. అతళణ్లి చూసి ఆశ్చర్యపోయారు మహారుషులు. పక్షుల
రూపంలో శరాతిళ్ళు వచ్చి ప్రశ్నించారు, “ఇంత తపశ్ళాలివి
నువ్వూ మునీం(దా, నకు ఈ దుఃఖం తెచ్చి సెట్టినవా శృెవరు 9
అన్నారు. “తెలిసి తెలిసీ నన్ను అడుగుతా er 7) అన్నాడు
మూండవ్యుడు. “సుఖ మన్నా, దుఃఖ మన్నా తన కె తనకి “తెచ్చి
12n వ్యావహారికాం[ధమహాభారతేం
పుడుతుంది. చేని కన్నా తనకి తానే కర్త దీనికి పె వాళ్ళని అనడం
నికి” అన్నా కు;
ఈ మాటలు నగర రహుకులు విన్నారు. వెళ్ళ pm
చప్పారు. రాజు వచ్చి నాషాంగపక్జాడు మునికి. “తెలియక
పొరపాటు చేశాను. నా అజ్ఞానం కమించండి” అంటూ _వాస్థ్రం
చాడు. కోొరతనుండి దింకించచోతయాబు. కాని శూలం నడి
రాలేదు. అపుకు చేసేదిలేక కొ(రు మొదలు నరికివేశారు. మిగి
లిన కరు కంరంలో అలాో వుండిపోయింది మునికి. అంచేత
అవాళనించీ మణిమాండన్ర్యుడు అన్నా రతేక్లక్టి.
తరవాతకూడా ఘోరమైన తపన్నుచేశాకు మణిమాండవ్ర్యుడు.
లోకాలు యావత్తూ నిరాఘాటంగా తిరిగి వచ్చేవాడు. ఒకనాడు
యమలోకానికి వెళ్ళాడు. “వం పాపం చేశానని కొరతమిోద అంత
కరినకిశు విధింఛావునాకు ?” అని అడిగాడు యముక్టో. “దిన్న పుడు
తూరీగలు పట్టి ముల్లు గుచ్చావు. దాని ఫలమే అనుభవించావు.
చేసిం బెలా తప్పుతుంది ?” అన్నాడు యముడు.
“ఆ మాతం దానికి ఇంత క3రివళిళత్లూ 7” అంటూ ఊగు
డయాడు మాండవ్యుడు. “బాల్యంలో, అజ్ఞానంలో వేసిన దానికి
తగని శికు వేశావు. అందుకని నరలోకంలో శూ(దయోనిలో
పుడ తావు” అంటూ శాపం పెట్టాడు యముణ, “దిదిగ్యో ఇవాళ
నించీ పద్నాలు గేళ్ళు చాటని పసివాళ్ళు వం చేసినా పాపం తగల
కూడదు వాళ్ళకి. అంతవరకూ వాళ్ళకి ఎవరు వం నషం కలిగిం-దినా
పాపం చుట్టుకుంటుంది. ఇద్ నా శాసనం” అన్నాడు. ఆనాటి
మాండవ్యముని శాపంవల్ల నే విదురుడై పుట్టాడు యముడు,
ఆదెపర్వ ౦
భుడో ఆళ్వాసం
ధృత రాముడూ వాండు రాజూ వీమ్మ్యుడి రతుణకింద (పయోజకు
తొతున్నా రు. ఉపనయనం జరిగింది. విద్యాభ్యాసం ముగిసింది. రాజ
విద్యలూ పూ ర్రయాయి, విదురుడూ విద్య్యావంతు డై కలిసి వచ్చాడు.
ఏ కొర తాలేదు వాళ్ళకి,
ఫీమ్ముడి ఆధిపత్యం కింది డేదీప్యమానంగా వుంది రాజ్యం.
ఉత్తరకురుభూములకంకే నుభిమంగా వుండి కురుదేశం. థర్మం
నాలుగు కాళ్ళమోాద నడిచింది. అదునికి వానలు కురిశాయి పొడీ
పంటా సమృద్దిగా నుంది. నిత్వకల్యాణం పచ్చతోరణంగా వుంది
"దేశం. ఈతిఛాధలు లేనేలేవు (పజల్లో పరస్పరసపాయవమూ,
సహృదయతా అధికమయాయి. ఆచారవంతులయిన (ఛావ్మాల
ఇళ్ళల్లోనూ, పుణ్య(ప బే శాల్లోనూ వేచాధ్యయ నమర్యా, వపహట్ ,
సాహో, సభా, స్వస్తి శభ్రాలూ, మంగళవాద్య్యాలూ, ఉత్సవాల
కలకలాలూ వినపడుతూ వుండేవి. చెప్పే చేముంది భూలోక
స్వర్లంగా వుండేది హూస్తిసాఫురం.
ధృత రాష్ట్రుడు పుట్టుగపడ్డి కావడంచేత పాండురాజే రాజూ
భీష్ముడి ధను ర్చాణాలూ, విదురుడి విద్యాబుద్ధులూ పెట్టనికోటలా
వున్నాయి రాజ్యానికి. శ(త్రురాజులు అడుగలికి మడుగు లొత్తుతూ
వుంకు "జేవేంద వై భవంగా వుండేది వాన్సినాపురం సింహాసనం.
గా ౦ థాది
ధృత రాష్ట్రుడికి పెళ్ళిఈడు వచ్చింది. విదురుడితో ఆలో
అ భీముడు, “శారవవంశం నాశనం కాకండా నిలబెట్టాడు
128 వ్యావహారికాం(ధమహాభారతం
సోదరుడు వ్యానుడు, ఇది తామరతంపరగా వృద్ధిపొందడం కళ్ళ
వేడుకగా చూడా లని వుండి నాకు. కుమారుడు ధృత రాష్ట్రుడే
పెళ్ళి కావాలిష్పూడు. గాంధార దేశం రాజు సుబలుడు. అతడి కూతురు
గాంభాక మనవాడికి తీగినపిల్ల అని వింటున్నాను. వందమంది
కుమాళ్ళు కలిగేట్లు వరంకూడా పొందిందట ఆ పెల్ల. సుబలుడు
మనతో సంబంధానికి తగినచెయ్యి” అన్నాడు. “చక్కని ఆలోచన”
అని తలవూపాడు విదురుడు.
అనుభవం కల వృద్ధజనాన్ని గాంధార దేశం పంపారు.
కారవ రాజులతో సంబంభంకంకు శావలిసిం చేముందడిి” అంటూ
అంగీకరించాడు నుబలుడు, వెంటనే వాగ్చానమూూా చేశాకు,
గాంభారం రాజబంధువులుమూ(తం గుసగుసలాజారు, “రత్నంలాంటి
పిల్ల ని పుట్టుగుడ్డికి కట్టిపెట్టడ మేమిటి 7” శరీర మంతటికీ శిరస్సు
(పథానం. శిరస్పంత టికీ కళ్ళే ముఖ్యం. అలాంటి కళ్ళు "లేవు.
ఈ వొక్ళాటీ తప్పిస్తే ఇంతటి వరుకు దొరకడం దుర్గ భం” అన్నారు
ఇవన్నీ ఆనోటా ఈ నోటా వింది గాంధారి. తండి
*లన్సను” అన్నప్పుడే తాను ధృత రాష్ట్రుని ఛార్య నయిపోయా నను
కుంది. అతణ్లే తప్ప మరొకర్ని పెళ్ళాడ నస్కీ భ్నార్తకి లేని దృష్టి తనకి
మాత్రం ఎందుకనీ నిశ్చయించుకుంది. అవాళనుండీ రెండుకళ్ళకీ
గంతలు కట్టుకుంది. కళ్ళుండీ అంధురాలయింది,
మంచిరోజు చరాసి గాంధారి సోదరుడు కకుని ఆమెని తీసు
కుని హస్తినాపురం వచ్చాడు, గాంధారీ ధృత రాష్ట్రల వివాహాం
దివ్యంగా జరిగిపోయింది. ఆమెతోపాటు ఆమె ఇెల్లెళ్ళు సత్య్యవతా
సత్యసేనా సుభేషస్టా సంహితా 'లేజళ్ళవా సుశవా నికృతీ శుభా
సంభవా డశారా అని మరి పదిమంది కన్యల్నీ ఒకే లగ్నంలో
పెళ్ళిచేసుకున్నాడు ధృత రాష్ట్రుడుం అంతతోనూ ఆగిపో లేదు. 'ేళంలో
అందమైన కన్యల్ని ఎంచి ఎంచి తీనుకునచ్యాడు భీముడు. ఇలా
వందమందిని "ఇళ్లాడాడు ధృత రాముడు.
ఆదిపర్వ ౦ 129
అంతలో పాండురాజుకూడా చక్కని బుద్ధిమంతుడై (ప్రయా
వకు శయూాకు. వేదాలూ, వేదాంగాలూ, శాస్త్రాలూ, పురాణాలూ
కుూూలంకి మంగా అభ్యసించాడు, కలీ ఈ క్కు ధను స్సూ-ఆయుధవిద్య
లన్నింటిలోనూ గడిజేరాడు. గుర్రం, వనుగూ-ఏటిమిోద సారీ
చేయడంలో మొనగా డనికించుకున్నా డు. విశాలమూ, ఉన్న తమూూా
న్ వతుస్థలమూూ, కండలుతిరిగిన దిర్భబావునులూ- అతడి మిసమిస
లాకుతున్న యవ్వనం చూసి తలపంకించే వాడు భీష్ముడు, “మూావంశం
ఇతడినల్లే వన్నె కెక్కా_లి” అనుకునేవాడు. అతడికోసం క్రిల్లనీ వెద
నడం (పారంభించాడు.
కుంతి
ఇంతలో కుంతిభోజుడు తేన పెంపుడు కూతురు పృథకి సాయం
వరం చాటించాడు. పృథ యాదవరాజు శూూరసేనుడి పెద్దకూతురు.
వసు జేవుడి చెక్టలు. కంతిభోజుడు ఈూరుడి మేన_త్తకొడుకు. అతడికి
సంతానం తేక పృథని పెంచుకున్నాడు. కుంతిభోజుడు పెంచుకోవడం
చేత పృథకి కుంతి అనీ వేరువచ్చింది. కుంతిభోజుడి ఇంట పెరుగభూ
ఆయన ఆదేశం (పఏకారం (బాహ్మలకీ అతిభులికీ సంతృ వ్తిగా భోజ
నాలూ అపి సవుకూరుస్తూ వుండేది కుంతి,
ఒకనాడు దూర్యాసముని తిథిగా వచ్చాడు. ఆయన కోరిన
పిండివంటలతోనూ చాటితోనూ సుష్టుకృతుగా భోజనం పెట్టి నేవ
చేసింది కుంది.ఎంతో సంశోవీ,ంచాడు ముని. డానికి (ప్రతిఫలంగా
వొక మవామం(తం ఉపదేశించాడు, “ఈ మర్మితేంవల్ల ఆపద్ధర ఇంగా,
ఏ జేవకఠని కోరితే ఆ బేవత వస్తాడు నీ దగ్గిరికి. నువ్వు ఎలాంటి
కొడుకు కానాలంకు అలాంటి కొడుకుని (పసాదిస్తాడు” అని చెప్పి
“వెళ్వాడు,
కుంతి వసుబేవుల కల్లి నూరిన,
180 వ్యావహారికాం(ధమహాభారతిం
మం[తశ క్కి పరీశ్రీంచాలని కుతూహలపడింది కుంతి. నదికి
వెళ్ళింది. స్నానం చేసింది. మంత్రం జపించింది. సూర్యుడికి
అర్థ ర ము _త్తింది. “సీలాంటి కొడుకు కావాలి” అంటూ మొక్కి౦డ,
తిరుగు లేంది మునిమం[తేం. నవయన్యనుడై వచ్చి ఎదట నుంచు
న్నాగు సూర్యుడు. కన్యాభాపల్యం వల్ల కిలిచించే కాని చూసి
తెల్లపోయింది కుంతి. భయం, తొ.లటలుపాటూ, సిగ్గూ, అప్పెర్వం --
సతమతవైపపోతూ వుంది. “భయపడకు” అన్నాడు నవ్వుతూ
సూర్యుడు, ర్చి కోరిక తీర్పడానిశే పజబ్వ్బాను? అన్నాడు.
సిగ్గుతో ముడుచుకుపోతోంది కుంతి. “అజ్ఞానంవల్ల అపరాధం
చేఛ్రాను తచుంచండి” అంటూ తేలవంచుకుండి. *వముజోశరువ్.
మంతం పరీశ్నీంచాలని ఉబలాటపడ్డాను. ఆడది అపరాధం చేసినా
ఆదరించడం భర ణం” అంటూ చేతులు జోడించింది. “అవును రుమీ.
మంత్రం అమోఘమైంది. నా రాక వృథ కాకూడదు. సీ కోర్కి
తీళ్చీ వెళ తొను” అన్నాడు సూర్యు. “వద్దు. తెలిచుక కోరరాని
కోర్కి. కోరాను. కన్యని. నేను గర్భవతినే ఐతే నల్లిదం్యడులికి
తలవంపులు. చుట్టాలలో నగుబాట్ల్టు) అంటూ "వేడుకుంది
కుంతి. “ఆ సంకోచం అక్కరలేదు. నీ కన్యాత్వం చడకండా
వర మిస్తాను అంటూ ఆమెని సందిటిలోకి లాక్కున్నాడు
సూర్యుడు *
"తేజోవంతుడైన కొడుకు పుట్టాడు. కుంతీకన్యకి. అతడే
కర్ణుడు. శరీరానికి సవాజమైన కవచమూూా, చెవులికి కుండలాలూ
కలిగి రెండో సూర్యుడిలా (ప్రశాశిస్సున్నాడు కర్ణుడు. కొడుకుని
చూసి సంతోవంకంకు దుఃఖమే "హెొచ్చయింది కుంతికి. *దూర్యాా
నుడు రావడమేమిటి ? వచ్చినా వరమివ్వడ మేమిటి 1 కన్యకి నాకు
కొడుకు పుట్టడ మేమిటి ? అయ్యా, వం చారి 7” చివరికి కుమారుణ్ణి
కోంతీన్ బూర్య్యోడు కలిసినదినం మాభు శుక్ల 'పౌడ్యమి,
ఆదిపక్యం tal
వర అల పెళ్టులో సుట్రింది "వెళ్ళి నదీ(ప్ర వాహంలో విడిచి
పెట్టింది. నది[పవావాంతో ఆమె కన్నీళ్ళూ (పవహిొంచాయి.
నదిలో కొట్టుకుపోతున్నా కు కర్ణుడు పం పానగరంలో సూతుడు
అతిరథుడు 4+ భార్యతో నదికి వచ్చి కర్దుణ్లి చూశాడు. పెమైతో
కాడా పట్టుకుపోయి తన భార్య రాధ చేతిలో పెట్టాడు. నిరువేదకి
నిశైపం దొరికింది. కన్న తల్లిలా చన్నులూ చేపాయి నాధకి కుంతి
కకుపులో పుట్టి రాధ కొడుక సూతుడింట పెరిగాడు కర్ణుడు వసువు
లతో అంెకు రత్నాలతో రావడంచేతా, వసువకర్మం అం కు బంగారు
కవచం వుండడంచేతా వసుపేణుడని వేరు పెట్టారు.
అది కుంతి కన్యనాట్ కథ. ఇప్రూజామె స్వయంవరం ఇాతిం
నాడు కుంతిభోజుడు. "జీశ బేశాల రాజులూ వచ్చారు. పాండు రాజూ
వెళ్ళాడు. అందరిలోనూ పాండురాజునే వరించింది కుంతి. కుంతీ
పాందురాజుల వవాహాం ఎంతోవై. భవంగా జరిగింది తరవాత మద
దేశం రాజు శల్యుడి చెల్లెలు వొదినికూడా తెచ్చి పాండురాజుకి
'పెళ్ళిచేశాడు భీష్ముడు.
పాండు రాజు
పొండుగాజు (పతాపానికి పట్టపగ్గాలు లే విప్పుడు. వీరుడన్న
వాళ్లో ఎవన్హో లమవ్య పెట్ట జాయన. చతురంగ బలాలు వెంట వేఘకుని
దిగ్విజయానికీ బయలచ్లేరాడు. అతడి మైన్యాల బరువుకి భూమిని
వస్తున్న అదిజేవుడి పడగలమిాది మణులు చెదిరిన ట్రయాయి.
మదపు శునుగులమోద రెపరొప లాడుతున్న పతాకాల గాలికి
మేఘాలు పటాపంచలై నట్ట౫ూాయి.
ఆతిరనుడు దర్భ అముడవల్ల బల రాశా రాణీ గర్భంలో కలిగిన అంగుడి
పద్నాలుగో తరంవాడు జయడభుడు, ఇతడు (బాహ్మణ ఈకి తమ(తియుడికీ
పుట్టిన ఒక కన్యని “పెళ్లాడాడు, (ఛావ్మాణ స్ర్రీకీ క(త్రియుడికీ పుట్టిన వాళ్ళని
సతు అంటారని నునుస్మ ఎలి") Ee నూూతక న్యకి పుట్టిన ముమ్మనమడి కొడుకు సత్య
కరుడు. సత్యక య్మ డికొడుకు ఆతిరభుడు. వి, పు.
182 వ్యావవోరి కాం(గ్రుమహాభి ఆం
ఇలా దందే_త్తి తూర్పు పడమర్దూ, జతర దవ్ని కాలూ-అన్న్ని
దిక్కులా రాజుల్ని ఉయించుకు వవ్చాకు పాండురాజ. అతడి ధాటికి
గడగడ లాడని రాజు లేడు. అతడి అను[గహాంకోసం కానుకలతో
కాళ్ళమిోాద పడనివాడూ వేడు. ఏనుగులూ, గు రాలా, అంద మైన
ఆడవాళ్ళూ, -మేకలరూ, గొటెెలూూ ఆవ్రులూ, "ణే దిలూ - నేలకొలప్
నజరానా లిచ్చారు దేశ చేశాల రాజులు, ఈ దిగ్భిజయం వూ "పెండ,
బంగారం నవరత్నాలూ వొక లహ ఏనుగుల మోద హస్తినాపురం
వచ్చాయి. కౌరవు లంజే గజగజలాడింది (పపంచం. పాంపు రాజు
జరు చెబితే సింహస్వష్నృ ౦
ఇలా తెచ్చిన ధనరాసులు అల్నగాకి ముందు పెట్టాజు పాండు
రాజు. భీమ్ముడిక్సీ సత్యవతిక్కీ తిల్లులికీ విదురుడికీ, తదితర న్నే హితులి!
రకరకాల విలువైన వస్తువులు పంచిసెట్టాడు. తమ్ముడు బెచ్చిన
ధనంతో వంద అశ్వ మేధాలు చేశాడు ధృత రాష్ట్ర ఈ '
అడకువతో అన్న గారినీ, అడిగిందల్లా చేసిపెట్టి బంధువుల్ని,
ఆనుకూల్యంతో న్నేహితుల్ని ఆకర్షి ంభాడు పాండు రొజు యూాగ్యణి
వల్ల విద్యాంనుల్ని మెవ్చించేవాడు. దయతో దీనుల్ని సంతోష
పెళ్లేవాడు. అభయ మిచ్చి (పజల్ని రంజింపజేసేవాడు. పూరు
చక్రవర్తీ భరత సార్యభాముడూ కురుమహారాజూ మొదలైన
వాళ్ళతో సమాను డని అతణ్ణి పొగిడింది లోకం.
అం జేశాదు, రకరకాల వేడుకల్లో పాల్గొనే వాడు బాండు
రాజు. కామవిలాసాలో కాలతేపం చేసేవాడు. వేటంళు
ఇహ చెప్పనే అక ,- కేదు. చవి కోనుకు నేవాడు. ఓసారి
పింయాలయం దక్షిణలోయల్లో విహారానికి బయశ్చేరాడు. కుంతిన్,
మాందిసీ వెంటపెట్టుకున్నాడు. రెండు అఆడవనుగుల మధ్య మదపు
కునుగులాగ వాళ్ళతో (క్రీడిస్తూ, అడవిమృగాలు వేటాడుతూ కాల
శ్లేపం చేస్తున్నాడు. కావలసిన వన్నీ హ్నాస్తినాపురంనించి తన్ను
డికి పంపుతూ వుండేవాడు ధృతశాష్ట్రుడు. భోజనసామహాగ్రీ, “కెల్ల
అదిపర్వ్థ౦ 188
మడతలూ, పూలమాలలూ చందనం మొదలైన పరిముళ(ద్ర వ్యాలూ
అవి సకాలంలో అందుతూ వుండేవి. వ లోపమూ వతేకండా
స్వేచ్చగా వనవిహారం చేస్తున్నాడు పాండు రాజు తెల్ల చారి లే
ఎన్నో మృగాలు చంపుతూ వుండేవాడు. వేటలో వినుపూ, విరామం
వుండేదికాదు.
ఒకనాడు వేటలో వ జంతువూ కనబడలే దతడికి,. తిరి
తిరిగి విసిగిపోయాడు. తమకమూ హాచ్చయింది. ఉత్తిచేతో
“రావడంకం చే వెటగాడికి మరో అవమానం లేదు. ఇంతలో జత
కడుతూ పారవశ్యంలో వున్న లేడిజంట కంటపడింది కనపడడమే
తరవాయి. ఐదు బాణాలు వేసి ఆెంటిని పడగొట్టాడు పాండురాజు
చి(తం !' పోతూపోతూనవున్న (పాణాలతో మనుష్య భావలో మాటా
డింది మగ లేడి. “ఆః! ఎంతపని చేశావయ్యా 1)” అంది, “రుషి
డంపతులం మేము కిందము డంటారు నన్ను. లేళ్ళసంభోగం చూసి
అలాంటి సంభోగానికి కుతూహలపడ్డొాము. లేళ్ళయాపం థరిం
చాము. రాజువి నువ్వు. వేటలో జంతువుల్ని చంపడం పాపంలేబే
అనుకో నీకు. ఐనా పరిగె త్తలేనివాటిన్సీ సంభోగంలో శరీరం
శతెలీనిస్టితిలో వున్న వాటినీ (పసవిస్తూ వున్న వాటినీ, రోగంతో
వున్న వాటినీ కొట్టకూడదుకడా ! అబ్బా! మాంసాహోరమే వృత్తిగా
కట్టుకున్న ఎరకలవాళ్ళుసవో ఇంత నివు రానికి "తెగంచ చే! ధర్మం
తప్పని మహరాజులు భరతుడూ మొదలై నవాళ్ళు పుట్టిన వంశంలో
పుట్టావు. ఈమాత్రం కెలునుకోలేక పోయావు. వ మనాలి నిన్ను హీ
అంటూ నూాల్లింది.
“ఆడే మన్న మాట!” అన్నాడు కించఛచపడుతూ నే పాండురాజు.
“నమ్మించి చంపకూడదు. మోసంచేసి చంపకూడదు, అం లేకాన్సీ
వేటకి వచ్చి మృగాన్ని చూసి వొదిలిపెట్టడం ఎలాగ? క్యత్రువునన్నాా
విడిచిపెడతాడు కాని కంటపడ్త జంతువ్ర వొదిలి పట్టలేడు
మ(త్రియుడు.
“లోగడ అగ న్ష ్రముని రోజూ లేడివూంసంతోనే తద్దినం
పెళ్లే వాడు. అంచేత శేడిని చంవజే పాపం లేదని శాసించబాడాయన.
ఇందులో నా దోవమేముంగని వూరికే నిందిసావు సన్ను!
అన్నాడు.
బాకాలు ఇటునుండి అబు దూసుకుపోయి న్రున్నాయి
కిందముడికి. దుర్భరంగా వుంది మరణ వేదన. “(పాణు లందరికి సంగమం
సవాజమైండి, ఇష్ట్వమెంది. అలాంటి సంగమ ముఖంలో వున్నవ్వుశు,
మమ్ముల్ని నిరపరాధుల్ని నిప్మూ-రణంగా సంహారించావు. అంచేత
నువ సీ భార్యతో సంగమించినప్పుడు మరణీన్నావు. నీ వెనక నీగ చే
స్ 'భార్యకీ పడుతుంది” అని ఇాపం పెట్టి మర ణేంచా "ను,
కొయ్య బారిపోయి నుంచుండిపోయాగడు వాంశురాజు శల
వంచుకున్నా డు. ధనుర్మాణాలు కింద పడవేశాడు దుఖం
కంరా(గమైంది. నిస్పృృపహో వై రాగ్యమూ మొలకలెత్తాయి. “ఎంత
వాళ్ళ మె తేమాత్రం వం లాభం! చేసినళర్శ అనుభాపిం చవలిసిం చే”
అనుకున్నా డు. “కామలాలసత్వం వల్లనే అకాబనురణం పాల
బడ్హైడు మూ త్రండి. వ్యాసముని లేకపోతే మూ వంశమే నిలిచేది
కా దేసూ! ఆ మహాతు ని జన్మించాను, వేళ్ళమిద గణింద
వలిసిన వాణ్ఞనిపించుకున్నా ను. ఎంతయినా ఇవాళ ఈ ఆపకీ Wr ముడడ
చుట్టుకుంది” అంటూ దుఃఖపడ్లాడు. “బక ఈ నై ఛభవనాలతో వం
(పాఘయోజనం! నా పనేదో ఇవాళతోఐపోయింది, సర్వసంగ పరిత్యాగం
చేస్తాను మునివృ త్తి అవలంబీనాను. ధను గ్యాణాలు వొదిలొపిడ తాను.
పీాంసకి స్వ ప్తి వపపుతున్నాను. ఇకముందు అహింశనే నా (వతం.
రోజుకో వెట్టుదగ్గిర ఒక్క. పండుమా(త్రం భికగా సుచ్చుకుంటాను.
దొరకనిరోజు ఉపవాసం చేస్తాను చెట్టుకింటే నా నివాస మిక. చేల
మోది ధూళే నా వ్యస్రు్య్య నిండా స్తుత్కీ సంతోషం దుఃఖం, చలీ
ఉహ్హ్లం, చావూ బతుకూ = వ్రవస్నీ వం చేస్తాయి నన్ను ౪” అనీ
నిశ్ళ్శయించుకున్నాా డుం
ఆదిపర౦ ౦0 వీర
భార్యల్ని పిలిచి “వా స్పిసాపురం వెళ్ళిపొం డి” న్నాడు.
“వాత్రోకరాడా మోరూ ఎందుకు బాధపడతారు * ఇంటికి పోయి
సుఖపడండి. నేను తపస్సుకు వెళ్ళిపోయానని అన్న గారితో చెప్పండి.
తల్హులతోనూ, భీష్ముడు బాబయ్య గారితోనూ, తమ్ముడు విదురుడి
తోనూ నా సంకల్పం చెప్పండి. విచారించకండిొ అన్నాడు.
గోలుగోలు మన్నారు కుంతీ, మాదిన్నీ “వద్దు ఇంత
నిష్షురానికి పూనుకోకండి” అంటూ కాళ్ళమిాదపడ్డారు. “మమ్ముల్ని
వొదిలి వెళితే మో ఎదటు (వాణాలు వొదిలిపెడతాము. మోరు
లేకండా బతేకలేము. మునివృత్తే శకావాలంశకు ఆ(శమం కట్టు
కుందాం అందులో తపస్సు చేసుకోవచ్చు మిరు మేము కని
"పెట్టుకు బీవిస్తాము. ఈ మా(తం సేవచేయడానికి అనుగహించండి”
అన్నారు. జాలిగా వడ్చారు
ఆలోచించాడు పాండు రాజు. “సర్కిఐ తే అలానే కానియ్యండి?”
అన్నా సుం “వాన పస్థాశ్రమం గడుపుతాను. వెట్టునారలు కట్టు
కుంటాను. గందమూాలాలతో కడుపునింపుకుంటాను? అన్నాడు.
తన దగ్గిర వున్న ధనమూ, ర త్నాభరణాలూ, వనుగులూ, గు రాలూ,
ఆన్రులూ, ఛాన్యాలూ సీదాగా తగినవాళ్ళని పిలిచి దానంచేశాడు.
అన్న?గా?కి పంపవలిసిన వస్తువులు వహా_స్తినాపురం పంకి వేశాడు.
భార్యలూ, తానూ నారలు కట్టుకున్నారు. సన్యాసి వేషాలతో ఉత్త
రంగా కాలినడకని బయళ్టేరారు.
నాగ పర్యత మెక్కా-రు. కుబేరుడితోట చె (తరధం గడిచారుం
కంమాూలయం దాటారు. గంధమాదన పర్వత వెక్కారు. దేవ
తలూూ, సిద్ధులూ నివసించే ఆ పర్భతంమిోాగన కొంతకాల మున్నారుం
అక్కడనుండి ఇంద్రద్యుమ్ను సరోవరం వెళ్ళారు. అది చాటి వాంస
కూటం వెళ్లారు అక్కడినుండి మునులతో కలిసి శతశ్చంగపర్వతం
జెళ్ళారు. దాని ఉ త్తరభాగంలో ఘోరమైన తపస్సు చేశాడు
పాండురాజు, చుహోమునులుసహో ,కయనతేపస్సుకి ముక్కువిాద
1806 వ్యానపహోారికాం(ధమహాభారఆ౦
"వేలు పెట్టుకున్నారు. ఆ తపస్సులో ఆయన (బహ్మరుషములతో సమాను
రకఠమాడు.
విమానాలమిద చేవతేలు వస్తూపోయే మార్లంలో వుంది
శతశ్ళంగం. ఆ చారిని వొకనాడు వేలాది మునులు అనాఠోూరూాసంగా
ఉ_త్తరాభిముఖులై ఉర్ల గలోశకానిక్ పోతున్నారు. చూసి, “ఎక్కడికి
మూ (ప్రయాణం * అని ([పక్నింఛాడు పాంజురాజు, “(బువా ల
లోకానికి” అన్నారు మునులు. “ఇవాళ అమావాస్య కటా !
మపహారుషులూ, వీతృ బేవతలూ (బుహ్హ్మకొలునుకి వే డిన బుడి”?
అన్నారు. వాళ్ళ వెంట సమ విషమ (ప బేశాల్లోపడి తానుకూడా
భార్యలతో (పయాణమయాడు పాండు గాజు,
“పువ్రలాంటి లేత వాళ్ళు ఏళ్ళు. మాననమా(తులు అడుగు
పెట్టలేని మార్లమిది. 'చేవతలుమ్య తం సంచరించదగ్గ చారులు.
మారు రాకూడదు. అందులోనూ నంతానం ేనినాడివి నువ్వు.
స్వునాని కలా బయిశ్చైరావు 1” అంటూ నిరాకరించారు మునులు.
“అవును మునువైనా సంతానం లేనివాళ్ల॥ి స్వర్గంలో
(పవేశం లేదు. అందుకనే కొడుకులు లేనివాళ్లకి గతుల్లే వన్నాయి
వేదాలు. నా కేమో సం తానరొరాగ్యత లేదు. వందాది ౯” అని
విబారిస్తూ కూచున్నాడు పాండురాజు చూసి జూలిపడ్డారు
మునులు. యోాగద్భృష్టితో భవిష్యత్తు చూశారు. “నిరాశ చేసు
కోకు. లోకో త్తరుళై న కొడుకులు కలుగుతారు. యముడూ,
వాయువ్లూ ఇం(దుడూ, అశ్విని చేవతలూ-వీళ్ల దయవల్ల అమమయ
మైన పుణ్యలో కా లున్నాయి సీకు. (ఫపయత్నించు. విచారించకు)
అని చెప్పారు.
మునుతై తే ఇప్పార్కు కాని అది జరగడమెలాగ ! పరిపరి
విధాలా పోతున్నది పాండురాజు మనన్సు. “జేనరుణం, రుని.
రకం. పితృరుణం, మనుష్యురుణం ఈ నాలుగు రుణాలూ తీర్చు
"కను కైటునడాలి "బేపహీ. యథాకాలంలో 'జేరప్యువలసీనవి చేసి
న్
ఆదిపర్వ ౦ 187
ఈ గుణాలు వొదిలించుకోనివాడికి పుణ్యలోకాలు లేవు. యజ్ఞాలూ
వాటివల్ల దేవరుణం తీరుతుంది, తపస్ఫూ, వేదాధ్యయనం, (బ్రహ్మ
చర్యం మ వీటివల్ల రుషుల గుణం తీరుతుంది నుజం చెప్పడం,
న్యాయంగా ధనార్జన చాయ్యడం - వీటివల్ల మనువ్యురుణం తీరు
తుంది. తద్దినాలవల్లా, కుమా ళ్ళని క నడంవల్లా పీతృరుణం తీరు
తుంది. ఏటిలో పితృరుణం తప్ప తక్కిన మూడూ తీర్చుకున్నాను
చేను. నా శరీరంతోనే ఈ మూడురుణాలూ నళిిస్తాయి. ఒక్క
వీతరుల అపూమా(త్రం వొదలదు నన్ను. కిందముడి శాపంవల్ల
సంతానయోగ్యత లేదు నాకు. వమిటి సాధనం ౫” ఎప్పుడూ
ఇదే విచార మతడికి. ఒకనాడు కుంతితో ఆలోచించాడు. ోడాన
ధర్మాలూ, తపస్సులూ, యజ్ఞాలూ - వం చేసినా సంతానం జేని
వాళ్ళకి స్వర్గం లేదు. సంతానం లేనపవూశు చచ్చినా బతికినా
వొక శీ నేను. ఇపహానమూ వుండదు, పరవరా వుండదు నాకు. అంచేత,
ధర్శం చెడకండా మనకి సంతానం కలిగే మార్లం చూడాలి.
నా ధర్మానికి తోడైన చానివి నువ్వు, నువ్వే వదన్నా ఉపాయ
మాలోచిం'చాొలి.
“కారసుడ్యూ శ్నే(తజుడూ దత్శుశూూ కృ(తిముడూ,
గూాఢోత్సన్నుడూ, అపవిద్ధుడూ, అని కొడుకులు ఆరువిధాలు.
తనకి ధర్మపత్ని గర్భంలో పుట్టినవాడు ల్ల్రాారసుడుం వర్చా(.
(ఎ కారం ఇతర్హ వల్ల భార్యకి పుట్టిన వాడు శ్నే(తజుడు, తలిదం(డులు
పెంపకం ఇచ్చినవాడు దత్తుడు. అభిమాన పతుకు కృ(తిముడు.
తనకి తెలియకండా భార్యకి ఇతర్లవల్ల పుట్టినవాడు గూహోత్సన్నుడు.
గ్ న్న వాళ్ళు వొదిలి పెడితే వచ్చీ చేరిన వాడు అపవిద్దుు. ఈ ఆరు
గురూ ఆ స్తిక్సీ బంధు త్వానిక్షీ అర్హులు. వీళ్ళుకాక కానీనుడూ,
సవౌోథుడూ, |క్రీతుడూ, పౌనర్భువుడూ స్వయందత్తుడూూ. పార
* నరా, సుతా ఊెరన త్నె(రజ దత్త కృ తిము గూ థోత్పన్న భథిడ్లా
బిళ్ల భాజ, తమ భర్మనూ్యకాలు;,
శవుడూ అని మరి ఆరువిధాల కుమాళ్ళున్నారు. * పెళ్ళికాని
కన్యకి రహస్యంగా పుట్టినవాడు కానీనుడు. అంకు ఆ కన్యని
పెళ్ళాడిన వాడికి ఏడు కానీనపుతుడవు తాడు. వివాపహాగాలానిశే
భార్యగర్భంలో వుండి తరవాత పుట్టినవాజు సహోఢుడు, లొని
కాని ఫాట్తిన వా పొనర్భవుడు. అం శే ఎ వళ్ళకి పుడ్ సో వాళ్ళకీ
పొనర్భవకుమాగు డౌఖెాగు. తనంతి తాను వచ్చి పెంంమేదు
క నవాడు స్యయంద తుడు. (బాహ్మాడికీ శరా(ద శ్ర్రీకీ 'ఫుట్లిన వాషు
పారశన్రడు, ఐలే, వీళ్ళు ఆరుగులాూ బంధుకోటిలో చేర తొగు.
అంతే, జాయాదులు కాలేరు. అంశు ఆస్తిలో వీళ్ళకి హక్కు
భుకాలు వుండవు,
“శారసుడి తరవాత త్నే(త్రజుడే ఉత్తముడు. అందులోనూ
బావ మరదులవల్ల కలిగినవాడై లే మరి చెప్పనే అక్కరలేదు.
ఇంతకీ వెప్పవచ్చిం చేమంచు తే్యతజుడై స కుమారుణ్ణి నువ్వు
కనాలి. దాంతో, పున్నామనరకంనుండి తరించి పుణ్యలో శానికి వెళ
తాను నేను జన్మతరిస్తు ంది.
“ని చల్లెలు (శుతసేన 4 భర్త, శకేకయరాజు శారదండాయని
వంజేశాడు ! సంతానం కలిగించే శక్తి తనకి పోయింది, అపుడు
మో చెల్లెల్ని నియోగించి ఉ_త్లములవల్ల దుర్ణ్మయుడూ మొదలై న
ముగ్గురు శ్లే(త్రజుల్ని కన్నాడు. ధర్భసమ్ముతమైన ఈ ఆచారం
అనాదినుండీ వస్తూనే వుంది మనకి, వమంటాన్ర ౫) అన్నాడు.
“మి అన్నుగవాం వుంచు సంతానానికి కొరత వమిటి మాకు”?
అంది కుంతి. *భరత వంశంలో మణిపూసవంటి మహారాజులు మీరు,
న.
* చూ. అనుశాసనిక పర్వం శెండో అశ్వాసం,
+ పృథా (కంతి), శుతజేవా, (శుకసేనా ((శుతకీ క్రి)? శాజూధిజేవ్, (శుత
శక్షనా ఈ ఐదుగురూ. ఆక్క చెళ్లెళ్ళు. (శుతజేన దంతకకుడి కల్లి. (కుత సేన
కము తల్లి, కాఖజాధిజేవి వింద, అనువిందుల , కల్లి, శుత్యశధ శిశుపాలుడి కట్ట
ఆదిపర్వం 189
మో అంత వమహూసీయుడిి భార్యలం మేము. పరపురుషముక్లో కల్లోఐనా
ఎలా తేలుస్తాము ! ఈ సందర్భంలో వొక పురాణకథ జ్ఞాపకం వస్తు
న్నది. చెపుతాను వినండి.
భ (దు కథ
“పూరం మున పౌరవవంఫంలో వ్యుషీ. తాళ్వుడు అని వొక
రాజు వుండేవాడు. మంచి పర్మాకమవంకు డకశు. దండయాత్రలు
జేసి (పపంచ మంతా జయించాడు, నూరు అశ్వ మేధాలూ
చేశాడు. అతడి అశ్వమేధయాగంలో బేవేందుడితో కూడా చేవ
తలు స్యయంగా వచ్చి అందుకునేవారట వావ్యాలు. అతడి భార్య
కాశీ వంతుడి కూతురు భద. భద అంశే వ్యుపి. తాళ్వుడికి
లోకం కనపడేది కాదు రా(క్రింబగళ్లు ఆమెతోనే కామ (కీడల్లో
గడిపేవాడు, అతికామంనల్ల తుదకి క్ష్షయరోగం అంకురించింది
అతడికి. ఆ రోగంతో నే అతడు మరణించాడు.
“అప్పటికి సంతానం లేదు భఛదకి. తీరా భర్త మరణించడం
తోనే జీవితమే అంధకార మైంది ఆమెకి, “భర్తలేని బతుకు కం
వావ నయం. నేనూ సీతోళు వస్తాను లేదంటానా, వీ డేవాంతో
నాకు సంతానమెనా కలిగించు అంటూ ఫీపించుకు కూచుంది.
దర్భలతో పక్క-పరిచింది. భ_ర్తశవం పట్టుకుని పడుకుంది.
“కాంత చేభటికి వ్యువి. తాళ్వుడి శజింలోం-ది వొక దివ్యవాణి
వినపడింది. “విచారించకు. గుణవంతులై న కుమాళ్ళు కలుగుతారు
సీకు. లే. రుతుముతివై న ఎనిమిదోదినం, లేదా పద్నాలుగోదినం శుచి
స్నానం చేసి నన్ను తలుచుకుంటూ పడుకో,’
అలాగే వేసింది భద. ముగ్గురు సాల్వులూ నలుగురు
మ[దులూ-ఇలా ఏడుగురు కొడుకులు కన్న దామె, అదేవిధంగా
మూ అనుగ వాం వల్ల నే సంతానం కలగాలి మూక అం తేశాని
మాకోసం సమర్పించిన ఈ శరీరం పరాయి మనిషిని ముట్టనివ్వడం
మూ[త6 జరగదు” అంది.
140 ఎవ్యూపహోారికాం(ధమహాభారతం
శే తెశ్తేతుశాసనం౦
“ఆలా కాదు” అంటూ మళ్ళీ అందుకున్నాడు పాండు రాజు
“పూర్వం శ్రీలకి వొక అడ్డూ ఆపూ వుండేది కాదు. ఒక భర్త
అని నియమం లేదు, ఎవళ్ళతో ఎడి తే వాళ్ళతోసంభోగిస్తూ స్వేచ్చగా
సంచరించేవాళ్ళు. ఉ త్వర కుకుభూముల్లో ఇప్పటికి ఈ ఆచారమే
అమల్లో వుంది.
“ఆ దినాల్లో ఉద్దాలకుడని వొక రుపి వుండేవాడు. అతడి
కుమారుశు శ్వేతకేతు, మహాతపశ్శాలి. ఒకనాడు వాళ్ళ ఆ(శ్రమా
నికి వొక (బాహ్మడు వచ్చాడు. రుతుస్నానం చేసి కూచున్న
"శీత కేతు తల్లిని * చరాచి కామించాడతడు, కువూరుడూ, భార్తా
చూస్తూ వుండగానే అమెని గాక్కు-.పోయి ఆమెతో నంగమించాకు.
మూసి సయించ బేశ పోయాడు "శ్వేత కేతు, “విందులో తచ్చేముంది |
ఇది ఎనాతీ నధర్శ మేకి దా " అని సమర్గించాను గండి. “కాదు
దురాచారంి అన్నాడు శ్వేత కేతు. సవాతనమే ఐనా సవరిం
ఇవాలి ఇవాళనుండీ చేసే వ్యవస్థ చేస్తున్నాను. ఎరపురుముడితో
పోయే శ్రీ పాపాత్నురాలౌతుంది. ఒక శ్రీకి ఒకడే భార్త.
భర్తని వొదిలి అన్యపురుషుడితో సంగమించే భా ర్యా, భార్యని
వొదిలి అన్యష్ర్రీతో పోయే భర్తా (భూణవాత్య చేసిన పాపానికి
పాల్పడతారు. ఐతే సంతానంకోసం ఇంకో పురుషుడి దగిగికి
వెళ్ళమని భర్త ఆ బేశిస్తే భార్య అంగీకరించాలి. అలా అంగీక
రించని భార్యకికూడా (భూణహత్య వేసిన పాపం వస్తుంది. ఇది నా
ఛాననంి అంటూ శాసించాడు, సామిర్ధ న్ద్రంక ల మజపహోసపురుషుడు గనక
శ్వుత కేతు శాసనం చిరస్థాయి ఐంది. భర్త నియోగించినపుడు భార్య
కాదన కూడదు. భర అనుమతి లీనిపని చెయ్యడం, చెప్పింది
జయ్యక పోవడం - ఈ రెండూ దోపూలే అన్నాడు మనువు.
అందుకనే, కు దాను. సమారు డైన కల్యావ పాదుడి భార్య మద
శత శేళుకల్లి కునీకె నుట,
ఆదిపర్వం 141
యంతి భర్త చెప్పిన (పకారం వళిమ్హ్లుడి దగ్గరికి వెళ్ళింది.
అశ్మకుక్ణో కంది. నేనూ మూ అన్నయ్యా ఇలా పుట్టిన వాళ్ళ మే కదా
మరి! అంచేత, విన్నావూ, శా దనకు. నా మాట మన్నించు”
అంటూ బతిమాలాడు. దీనంగా కెండుపేతులూ దోయిలించాడు.
(ప్రాధేయపడ్డాడు.
మరి కాదనలేక పోయింది కుంతి. లోగడి దనార్యాను డిచ్చిన
మం[తంమాట చెప్పింది, స్వర్గం వొళ్ళో పడ్డట్టయింది పాండు రాజుకి.
“ఆ మం తానికి పని కలిగిందిప్పుడు. చెప్పండి. ఏ జేవతని కోశేది 7”
అంది కుంతి. * దేవతల్లో ధర్మ దేవత (పథాన దేవత. ధర్జ్హుంమా టే
లోకా లన్నీ ఆధారపడి వున్నాయి. అంచేత ధర్మ బేవతని వీలు”
అన్నాడు పాండురాజు.
ధ్ ర్న రా దా
సిద్ధ పడింది కుంతి. శుచిస్నానం చేసింది. భర్తకి (పదశీణం
వేసింది. స్థిరచి తృయుతో దూర్యాసముని మంతం జపించింది. ధర
దేవతని స్మృకించింది. చిరునవ్వుతో ఎదట నుంచున్నాడు ధర్మ దేవత.
ఆమె అభిలావ (పకారం పుత్ర దానం చేసి వెళ్ళాను. గర్భ పతి అయింది,
కుంతి. ఒక సంవశ్సేరం నడిచింది.
అవాళ అప్ట్రమిం జ్యేషప్టానత(తం. రపి మొదలైన (గపహోలు
మాంచి ఉచ్చలోనూ, శుభస్థానాల్లోోనూ వున్నాయి. పగలు
సరిగ్గా రెండు జాములపుకు సింహలగ్నంలో కుమారుడు కలిగాడు
కుంతికి. ఆ మువనహూ రంలో జగత్తులోని సర్వభూ తాలూ సంతోషించి
నట్టయింది. పాండురాజు ఆనందానికి మేర లే దింక. శతళ్చృంగం
మూడి రుషులు వచ్చి సంతోవంగా జాతక ర్యులూ అవి నిర్వహించారు.
“కురువంశంలో, రాజవు తొడు ఇతడు. ధర్శరతణ చేస్తాడు?” అంటూ
పలికింది ఆకాశవాణి. యుధిఫ్టి రుడు అని నామకరణం వేసింది.
యుధిష్టిరుడే ధర్మరాజు.
ఇ చూ: ఏడో ఆశ్యా సం కల్మష పోదుడి కథ,
142 వ్యావవోరతెకాం(ధమహా భారతం
ఇకుడ ఇలా వుంది. అక్కడ వాస్తినాపురంలో గాంధారి
చూలా.లై "ర0డేళ్ళయింది. ఎప్పుడు (పసవిస్తానాా ఎప్పూడు
కొడుకుల్ని చూసానా అంటూ తహతహ పడుతూ వుంది ఆమె.
ఇంతలొ కుంతికి కొడుకు పుట్టా డన్న వార్త వచ్చింది. మరీ
భరించలేకపోయింది గాంధారి. రెండుచేతులతోనూ కడుపు బాదు
కోవడం (పారంభించింది. దాంతో గర్భపాత మైపోయింది. తెలిసి
పరిగెత్తుకు వచ్చాడు వ్యాసముని. “ఎంత బుద్ధిమాలినపని చేశావు ?
కడుపుదించుకోవలసినంత గతి వం పట్టింది నీకు ౫” అన్నాడు. “సౌ
ఐంచేదో అయిపోయింది. ఈ మాంసఖండంతో వందవముంది కంమాళ్లు
కలుగుతారు. నామాట నమ్ము. ఇపుడైనా దీన్ని భ్యదంగా
కాపాడు” అన్నాడు. ఆ మాంసపిండం నూట వొక్క. ముక్కలుగా
కోసాడు. “వీటిని విడివిడిగా నేతికుండల్లో సెట్టు. చన్నీ శృణో
తడుపుతూ వుండు వందమంది కొడుకులూ వొక కూతురూ
పుడతారు” అని చెప్పి వెళ్ళిపోయాడు. వ్యాసుడు చెప్పినట్లు చేస్తూ
కొొడుకులకోసం రోజులు అక్క పెడుతూ కూచున్నారు గాంధారీ,
త రావుడున్నూ.
భృతి రాష్ట్ర a been
కుంతిని మరో కుమారుణ్ణి కనమన్నాడు పాండురాజు, “ఈ
కుమారుడు మాంచి బలవంతుడు కావాలి. అందుకని ఈసారి
వాయు దేవుణ్ణి పిలు” _ అన్నాడు. మంతం శపించి వాయు బేవుణ్లో
పిలిచింది కుంతి, ఉత్తరకుణంలో (పత్యతమయాడు వాయువు.
యథా(ప్రకారం గర్భవతి అయింది కుంతి. సంవత్సరం నిండే సరికీ
వుక్కుంగుండులాంటి కొడుకు పుట్టాడు. భీమనేను డని అతక్ణి విలిచింది
ఆకాశ వాణి.
వదోనాడు కోడుకు నెత్తుకొని జీవాలయానికి బయళ్లేరింది
కుంతి. వెంట పాండురాజు నడుస్తున్నాడు, వేతిలోని బిడ్డ
జహూఅంస మనుకుండి చారిపకంం- గువాలోంచి శొక పెద్దపులి, అమోాం
ఆదిపర్వ ౦ 14కి
తంగా మిదికి వురికింది. “అమ్మా” అని శీకవేసింది కుంతి. తెలివి
తప్పి పడి పోయింది. చేతిలోంచి జారి రాళ్ళమిాద _ పడ్హాడు పది
దినాల పసిపాప భీమన్న దగ్గిరికి వచ్చే లోపున మూడు బాణాలతో
పులిని పడగొట్టాడు పాండురాజు చప్పున వచ్చి భార్యనీ, కొదుకున్
'తేవ నెత్తెాడుం చూస్తే భీము శుపడ్డ ఒండ రాళ్ళు గుండపీండ యివ్రస్నా యి.
చాకు. శౌనరలేదు భీమన్న, చూచి నాలిక కరుచుకున్నారు తల్లీ
తంగడిన్ని.
చు నోర భనుడ్తు
ఇక్కడి భీముడు పుట్టినరోజే అక్కడ మాంసఖండాల్లో కలి
అంకలో దుర్యోధనుడు పుట్టాడు గాంధారికి, ఇటు దుర్యోధనుడు
పుడుతూవుంకు అటు _కూరమృగాలు వికృతంగా అరిచాయి. నక్క_లు
వూళ వేశాయి. పులుగువిట్టలు భఘూంకారాలు చేశాయి. గాడిదలు
వోం(డ్ర పెట్టాయి. దిక్కులు అదిరాయి. ఆకాళంమోద సూర్యుడి
తేజస్సు మాసినట్టయింది. రాజ్య మంతటా ర్నక్తవర్ష౦ కురిసింది. గడ
గడ లాడారు (పజలు,
గాంధారి గర్భవతిగా వున్న దినాల్లో కోమటి పడుచు
వొకామె ధృత రాష్ట్రుడి వుంపుడు కత్తెగా వుండేది. దుర్యోధనుడు
పుట్టాక ఆమెకూ వొక కొడుకు పుట్టాడు. అతణ్ణి యుయుత్సు శని
విలిచాడు ధృత రాష్ట్రుడు.
దుర్యోధనుడు పుట్టిన మర్నాడు గాంధారి మూంసఖండాల్లో
దుఖశ్శాసనుడు పుట్టాడు. మర్నాడు దుస్సృపాుడు, ఆ మర్నాడు
దుళ్ళలుకు ఇలా రోజుకి వొక్క-డు వరసగా జలసంధుడూ సముడూ
నహుడూ విందుడూ అనువిందుడూ దుర్దర్దుడూ- నుబాహూుడూ దుష్ట,
దర్శ ణుడూ దుర్భర ణబుడూో దుర్ముఖుడూ చుష్క-ర్త్షుడూ కర్ణుడూ వివిం
శ్రత్రీ వికర్ణుశూ శలుడూ సత్వుడూ సులోచనుడూ చితుడూ ఉప
చితుడూ చి. తొత్వుడూ చారుచితుడూ శరాశనుడూ దుర్తుదుశూూ
దుర్చిగాహుడూ వివిత్చుడూ వికటాననుడూ ఊర నాభుడూ నునా
144 వ్యావవోరిగాం(ధమవో భారతం
భుడూ నందుడూ ఉపనందకుడు చితబాణుడూ చితనర్శ నునర్నా
దుర్విమోచనుడు అయా పాహూాడు వముహాబానాుడు చి.తాంగదుడు
చితకుండలుడు భీమ వేగుడు భీమబలుడు ='లాకే ఒలనర్లనుడు ఊ(గ్రాయు
భుడు సుషేనుడు కుండథారుడు మునోోదడరుడు ౨ *౩7"యుధుగు నివంగీ
పాళీ బృందారకుడు దృథివర్యా దృఢక్రతడు సోమక్సీర్సీ అనూ
దరుడు దృఢ సంధుడు జరాసంధుడు సదుడు. నువాక్కూ. ఉ(గ్థశవుడు
ఉగ నేనుడు చేనానీ దుష రాజయుశు ఆవరాజినుకు కుండశాయోో
విశాలాతుడు దురాధరుడు దృథవహాస్తుకు సువాస్తుడు వాత వేగుకు
నువర్పుకు ఆదిత్య శేతూ బహ్యానీ నాగదత్తుకు అయాయి. కవచీ
(కథనుడు కుండుడు ధనుర్హ రుడు ఉ(గాడు భీమరథుడు వీరచావాడు
అలోలుపుడు అభయుడు రౌ(ద్రకర్ముడు ధృథఢరఖణా(శ్రయుడు అనాదృ
మ్యడు కుండభేదీ విరావీ (పమథుకు (పమాధీ దీస్ప రోమడు జీర్ణ
చావాుడు వ్యూఢథోరుడు కనకధ్యజుడు కండాళీ విరజసుడు అని వంద
మంది కుమూభ్ళ్భూ దుస్పల అని వొక కూతురూ పుట్టారు*
అల్ల ౧తా పిల్లలతో కలకలలాడుతూ వుంకు (బబ్మానందంగా
వుంది ధృత రాముడికి. కూతురు కలగడంతోశు జాహీ(త్రులవల్లా
ఉ త్తమ గతులు కలుగుతాయికచా, అని మరింత సంతోషీంచాడతీడు.
ఐ లే, దురో్యోధనుగు పుట్టినపుడు పుట్టిన అపశక నాలు బంధు
వుల మనస్సులు కలతపెడతూనే వున్నాయి. ఒకనాడు భీహష్యుడూ
విదురుడూ మొదలై న ముఖ్యఒంధువులూ వాళ్ళూ వచ్చి ధృత
'రామ్టడితో వకాంతంగా సమావేశ మయ్యారు. మన దుర్యో
ధనుడు పుట్టినపుడు ఎన్నో దుర్నిమిత్తాలు ఫట్టాయి. కెలిసినవా
భృ్ళం'తా ఇతడివల్ల జననాశనం జరుగుతుందని చెపుతున్నారు. కలా
నిక్కీ లోకానికీ నాశనహేతువు ఐనవాళ్లి వొదులుకోవడం మంచిది,
అవసరం వసే కులం కోసం వొక a త్యజించ డానికి వనకాడకూడదుం
ఒడియా భారతకర్హ నరకొదాసు ఈ వందమంది “పీర్ల కీ మొదటితరం
అదిపర్వం 145
అలాగే (గాముం కోసం వొక కుటుంబా న్నయినాొ త్యజించాలి. తేన
వల్లి (పపంచానికి నష్టం కలుగుతుందంకు తానే (ప్రపంచం వొదిలి
పెట్టాలి. ఇవ్ పెద్దల నిర్వచనం. అంచేత దుర్యోధనుడి పరిత్యజించా
లని మా అభి పాయం. ఏడు చేకపొయినా, ఎట్లా గూ? నూరుమంది
కుమాళ్ళు వుండ సే వుంటారు సీక్” అన్నారు. ఈ సలపహో నచ్చలేదు
ధ్ ఖత రాష్ట్రడికి. పత వ్యా వోోవాం బంధువుల హితోపచేశం వినకండా
చేసింది, చేసేదిలేక తిరిగి వచ్చారు ఒంధువులు. అంతతో ఆ (పయత్నం
ఆగిపోయింది,
అ రు ను డు
“అన్న గారికి వందమంది కొడుకులు” ఈ వార్త విన్నాడు
పొండు రాజు. మనస్సు మనస్సులో లేదు. మళ్ళీ వకాంతంగా పిలి
చాడు కుంతిని, “ధనమూ, సంతానమూ, విద్యా - ఇవి ఎంత వున్నా.
తృ_క్తికలగదు. ఇంకా కొడుకులు కావాలనే వుండి నాకు” అన్నాడు.
“ఈ మారు దేవేందుణ్ణి సిలు. దేవతలకి రాజు అతడు. అతణ్ణి
మించిన కొడుకు కావాలి నాకు. వాడే మున వంశం నిలిపినవాడూ
అపుతాడు” అన్నాడు. మళ్ళీ మంతం జవించింది కుంది. జీ వేం
(ద్రుణ్మి పిలిచింది. నవమన్నథుడిలా వచ్చి నుంచున్నాడు దేవేంద్రుడు.
ఆమెతో ఇష్టభోగా లనుభవించి వెళ్ళాడు. గర్భం నిలిచింది కుంతికి
ముల్లోకాలూ జయించే కొడుకు పుట్టాలి ఇదే తపన పాండు
రాజుకి మునీశ్వర్ల ని (ప్రార్థించాడు. దివ్యమైన మంత్రోప దేశం
పొందాడు. ఇందుణ్ణి ధ్యానిస్తూ వొంటికాలుమోద తపస్సు చేశాడు.
కుంతిచేత [వతాలూ అవీ చేయించాడు. తుదకి చేవేందుడు (ప్రత్యశు.
మయాడు పొందురాజుకి “నీ కోర్కి- సఫలమాతుంది. సందేహించకు”
అంటూ చెప్పి వెళ్లాడు.
ఉ_త్తరఫల్లుని నాలుగో పాదంలో అపరచేవేందుడు లాంటి
కొడుకు పుట్టాడు కుంతికి. పూలవాన కురిసింది. స్వర్షదుంద. భులు
మోగాయి. అప్పరసలు నృత్యం చేశారు, కిన్నెర పడుచుతర్యా
19
146 వ్యానహారిశాం(ధమహాభారణతం
కింపురుష్యస్ర్రీలూ పాటలు పాడారు. సీద్దులూ, విద్యాధరులూ వశలు
వాయించాను విల్తనక[రలు వూదారు, మృదంగాలు "వరాయిం
చారు రువులు ఆశీర్వాదాలు చేశారు. మరీచీ మొదలైన (ప్రజా
పతులూ, ధాతా మొదలైన పక్నెండుగురు సూర్యులూ, మృగ
వ్యాధుడూ మొదలైన రుదులూ వరుణుడూ మొదలైన ఎనమంకు
గురు వసువులూ, భరద్య్వాజడూ మొదలై న మహోరుషులూ, ీమ
సేనుడూ మొదలైన గంధర్వులూ, శేషుడు? యొదలెస మహో
నాగుల గరుత శంతుడూ ముదలె నవపత్వులూ, మేనకా మొద_లెస
అఫప్పరసలూ, అశ్వినీ చేవతలూ, విశ్వ జేవతలూ, * స్వర్షంలోని మహో
"రాజులూ ఆ యావన్మందీ బాలుక్లో చరాూాడాలని దిగి వ్యరు,
మూడు లోకాల భూశరాసులూ వొక-నోట సమావేశం కావడం
చేత విశ్వనిర్మాణం జరిగిన తొలిరోజులా వుంది శతశృంగపర్వతం.
“పుట్టినవాడు అర్జునుడు” “*కా_ర్తవీర్యార్టునుణ్ల మించిన
వీరుడు.” “ఇంటదుత్తై గెలుస్తాడు.” “ఖాండవం కాలుస్తాడు”]
“ రాజులందరినీ వోడిసాడు *) “ధర గ రౌజుచేత రాజసూయం చేయి
సాడు.” ో“డేవతబచేత దివ్యాస్తాలు పుచ్చుగుంటాడు.” ోశ(తునులు
లేకండా చేస్తాడు.”
వలా మేఘగంభీరంగా వినివిసపోంది ఆకాశవాణి, ఇవా పాండు
రాజు సంతోపానికి అంతమే లేదు. (తిమూర్ముల్లాంటి. కొడుకులు
ముగ్గురినీ చూస్తూ మురిసిపో యేవాడు, ముల్లోకాల రాజ్యూధికారమూూా
తనదే అనుకు నేవాడు.
* విశ్వాజేవతలం (విశ్వేజీవతలు (ాద్దసమయాల్లో వూజింపబడే జీవతలు,
(శ్రశువూ దతుడూ వసువూ సత్యుడూ కాలడూ కామ్యుడూ శువీ రుపీ పురూర
వుడూ అద్రవుడూ అని వీళ్ళు పదిమంది,
క న అష్టక(శార్రాల్లో కాల ఇామున్టల్నీ “నాందీ
ర్ ష్ ఆాధ్లాళ్లో (తద్దినాల్ల పురూరవ అదవుల్నీ
ఇఅవ్యూనిస్తారు,
ఆదిపర్వం 147
ఇదం తాచూసి మాద్రమూతం చిన్న బు చ్చుకు నేది. “ముచ్చట
ఉరిన ముగ్గురు క కుమాళ్ళు కుంతికి, గాంఛారి కడుపుపంట వందమంది
గా ఖర్మ మే కాలిపోయింది. గొ. డాలు బతుకు నాది” అంటూ బాధ
పడేది. ఒకనాడు వొంటరిగా నున్నప్పుడు మెల్లగా తన మనోవేదన
"చెప్పింది భర్తకి. *అవును, నేనూ అలాగే అనుకుంటాను.” అన్నాడు
సాండురాజు, “కుంతి తలుచుకుంకునే కాని ఇది సాధ్యంకాదు స్కు”?
అని కుంతిని పిలిచాడు. మాది అభిలాను చెప్పాకు, “దూర్యాసముని
నుంతేం ఈమెకీ ఉపజబేళించు. లోక కళ్యాణ కారులు అశ్లినీ
జేవతలు. * దేవతల వైద్యులు. ఆ మంగత్రంతో వాళ్ళని పిలుస్తుంది]
అన్నాడు.
నకుల సవా జేవులం
మౌా(దిక్ మం(త్రోప జేకం చేసింది కుంతి. మంత్రం జపీం చింది
నూ(ది. అశ్లిని డేవతలని ఆహ్వానించింది. సంతానచానం చేసి
వెళ్ళారు అశ్వినీ దేవతలు, సకాలంలో సంతొనవతి ఐంది మూ(ది.
సూర్య చందుల్లాంటి కవలబిడ్డలు పుట్టారు వాళ్ళిద్దరికీ నకులుడూ,
సవా జేవుడూ అని నామకరణం చేసింది ఆకాశవాణి.
పాండురాజుకి కొడుకులు పుట్రారన్న కబురు విన్నాడు కుంతి
అన్న వసుదేవుడు. బావమరిదినీ చెల్లెలినీ మేనల్లుళ్ళనీ, చకాసి
రమ్మని కళ్యపుడ'నే తన ఉపురోహిా తుణ్ణి పంపాడు. మేనల్లుళ్ళ కని
ఎన్నో వస్తువులూ, రత్న భూవణాలూ, అవీ పంపాడు. కళ్యపుడు శత
శృంగం వచ్చి పాండురాజుని చమూశొడు. వసుదేవుడు చెప్పి పంపిన
కుశల (పశ్నేలు వినిపించాడు. వెంట తెచ్చిన సామ్మ(గి సమర్పించాడు,
అక్కొ-డే వుండి కుమాళ్ళకి చాలక రా; ఉవనయనమూా అదీ జరిగిం
కాడు, వేదవూ, శాస్త్రాలూ, అవి చదివించాడు.
* అశ్వినీ జేవకలు . నాసత్యుడూ, ద్యసుడూ, నకులుడుతం్యడ్షి నాసత్యుడు
సవాజీవుడికర్యడి ద్యసుడూ
148 వ్యావ హారి కాొం(థమహోభారతేం
ఇంతలో వసంతకాలం వచ్చింది. అశోశాలు పుమ్చీంచాయి.
సంపెంగలు వికసించాయి. మూదుగులు పూశాొయి. శతశ్ళంగ
మంతాొ పూలకొండలా వుంది. పూలకోసం మూగుతున్నాయి
తుమ్మెదలు. జుమ్మని రొద చేస్తున్నాయి. మామిశి చిసళ్లు తిని
కోయిలలు కుహూ కుహూ కూస్తున్నాయి. చందనంచెట్లమోాదా,
అగరువ్భ మిల మద్యా, తీమాలవనాలమోా దా, అరటితోటలమో దా,
తామర చెరువులమోదా మెల్లమెల్లగా వీస్తున్నాడి చల్లగాలి.
(పజల హృదయాల్లో కొత్త కొత్తభావాలు ేశెత్తు తున్నాయి.
(ప్రియులు దగ్గిరలేని పడుచులూ, ఛార్యలికి దూరంగావున్న భ్రర్తలూ
మా(తం బాధపడుతున్నారు.
పాండురాజు నురణం
ఇలా సమ్మోవానంగా వున్న వసంతంలో మా(దిమోద
మనసు పెట్టుకున్నాడు పాండు రాజు, వెయ్యికళ్ళతో కనిపెడుతూ నే
వుండేది కుంతి. అవాళ ఆ(శమంలో అతిథుల భోజనాల (ప్రయత్నంలో
వుందావె, ముచ్చటగా ముస్తాబైంది మాది. అపూర్వమైన
శృంగారంతో వొయ్య్యారంగా వుంది. ఒంటిపాటుని చిక్కింది భర్తకి
జరగవలిసిందం తా జరిగింది.
కిందముడి జపం మరిచిపోయాడు పొండురాజు కావమూనికి
లొంగిపోయాడు. వద్దంటూనే వుంది మాది. తప్పించుకుపో వాలని
"పెనగులాడుతూనే వుంది. బలవంతంగా ఆమెతో సంభోగించాడు
పాండురాజు. ఐపోయింది; నిండు(పాణాలు నిలువునా ఎగిరిపోయాయి.
గోలుగోలు మంది మాది. కుమాళ్ళూ, కుంతీ పరిగెత్తుకు
వచ్చారు, ఒక్కసారి గొల్లు నున్నారు. ఈ వడుపులు విని
శతశ్ళంగం మోది మునులంతౌ మూగారు, వివారించాలు. చలే,
నువ్వు తప్పుకో. భరించలేను నేను. వల్ల వాళ్ళని కనిపెట్టు నువ్వు.
భ_్రర్తగారి ననుసరిస్తాను నేను” అంటూ భో ఒర్హశవం విశద ముత్తు
లనీ
ఆదిపర్వ ౦ 149
తెలిసీ భ_ర్హని కాపాడుకోలేని దాన్ని, పిల్లక్నెలా శాపాడతాను !
మహారాజుని నేనే పొట్టలో "పెట్టుకున్నాను. నా కొడుకులు సీ కొడు
కులు. వద్దనకు. నన్ను మన్నించు. నేనేవెళ తాను” అంటూ వడ్చింది
మాది. కుమాళ్ళని ముద్దుపెట్టుకుంది. కుంతికి నమస్కరించింది. మును
లికి పాదాభివందనం చేసింది. భర్త శవంతో చితి మోద కూచుని
సహగమనం చేసింది. దంపతుల్ని నిమిషాలమిోద భన్సీ భూతం చేసింది
చి తాగ్న్నిం
ఉభయుల అస్తులూ తీసి జాగ త్త పరిచారు మునులు. కుంతినీ
కుమాళ్ళనీ పోదార్చారు. “( పజన్కీ పరిజనాన్నీ, భా ర్యాన్, పిల్ల లిన,
బంభువులినీ ఏడిచి వెళ్ళాడు పాండురాజు, మనమభ్యే తపస్సు చేసు
కుంటూ మనమే అంతా అని నమ్ముకున్నాడు పాపం! బిడ్డల్ని మన
చేతుల్లో పెట్టి కాలం చేశాడు. వీళ్ళని భద్రంగా హస్తినాపురం
వేర్చాలి మనం. ఇజీ మన క _రవ్యం” అంటూ తమలో తాము
నిశ్చయించుకున్నారు.
కుంతిని, కుమాళ్ళనీ తీసుకుని వాస్తినాపుగరం వచ్చారు
మునులు. వమణంలో పట్టణమంతా పాకింది వాంర్శ. చూడాలని
గుంపులు గుంపులుగా విరగ బడ్లారు జనం. సింహం కొదమల్లా
వున్నారు పంచపాండవులు. “దేవతలవల్ల కాక ఇలాంటి కుమాళ్ళు
ఎలా కలుగుతారు !”? అంటూ చెప్పుకున్నారు (పజ. కోటలో
గుప్పుమంది కబురు. చేవిడీ చేశే సరికి వందమంది తమ్ములతోనూొ
మంతుల తోనూ ఎదురు వచ్చాడు దుర్యోధనుడు. మునులతో నభా
సగారవంగా లోపలికి వెళ్ళారు పాండుకుమూరులు, శీషు శ్రా, ధృత
రాష్ట్రుడూూ, సత్యవతీ, అంబికా అంభాలికా గాంధారీ మొదలైన
వాళ్ళు యావన్మందీ మునులికి నమస్క-రించారు. పొండుకుమాళ్ళని
ఆదరంగా ఎత్తుకున్నారు. కుంతిని _జేమపూర్వకంగా కుశల మడిగారు.
పాండురాజు మృతికి పనిని పనివి దుఃఖం'చాకు.
150 వ్యావపహారికాం(ధమహాభారతం
కొంత చేఎయాాక' మునుల్లోకల్లా వొక ముసలాయణ అందరినీ
బోదారుస్తూ ఇలా అందుకున్నాడు. “నిజంగా బవాదొడమనిపే
పాండురాజు. వేళ్ళమిాద లెక్కి.౦చ దగ్గవ్య క్రి. శతీశృంగంమిాద
ఆయన తపస్సు మాసి ముక్కుుమోాద వేలు పెట్టుకునే వాళ్ళం మేము.
అంతటి తపత్శాలి కనక నే ధర్మ బేవ తా, వాయుబేవుడూ చబేవేం
(దుడూ, అళ్వినీ దేవతలూ అన్నుగహించారు. వ(జాల్రా ంటి కుమాళ్ళు
కలిగారు. పాండురాజు పంచత్వం పాండి ఇప్పటికి పదిహేను దినా
కొంది. మూ(దీ్ మవాదేవి సహా ఆయనతో సే సహగమనం చేసింది.
దిగో వా దర అసులునూ ఇవి. పొసో, స్తిమెన
ae న. పేటిక. cry క సహగమనరశే. సిద్ద
ముడింది. మేవుంతో అడ్డుపడ్లా౦. మొ మాట విసి, విల్లల మొహం
వరాసీ బొం డమా(తం నిలుపుకుని బదికి వచ్చింది.
“ఈ కుమాళ్ళు ఐదుగురూ వంశోద్దారకులు _చేదమూూాకలు,
పెద్దవాడు ధర్శ రాజు. పదవో కేళ్ళు నిండుతున్నా ముం ఇతడు
భీముడు. ద్రితేడు అర్జునుడు. ఏళ్ళిద్దరూ నగల సహా డేవులు. ద
వేళ్ళు దేవతలే పెట్టారు వళ్ళకి. (బహ్మారుషుల చేత ఉపనయనాలు
జరిగాయి వేదాలూ వేడాంగాలూ * అభ్యసించారు. పళ్ళని
న్యాయబుద్ధితో పించి (ప్రయోజకుల్ని చేయాలి. ఈ బాధ్యత
కంరువృద్ధు లెన మి అందరిమోజూ వుండి” అన్నాడు. కుంతిని కుమా
ళ్ళి అప్పగించి వెళ్ళిపోయారు మునులు,
శా(స్రప్రకారం తమ్ముడి అపర్మక్రియలు జరిగించోడు ధృత
రాష్ట్రుడు. అ_స్త్రికలు గంగానదిలో కలికించాడు. పళోమాలతోనూ,
తర్చణాలతోనూ గొప్పగా జరిగింది ్రాద్ధకర్మ- (బావ్మూలికి అ్యగ
పోరాలు దొరికాయి వేలాది జనానికి అన్న దానం జరిగింది. వది
ఎంత వేసినా విచారం మాతం వొదశ్టేదు రొజపరి వారానికి,
ఇ జేడాంగాలు ; ఎడంగో వేదః ఛందః కలో వ్యాకరణం జోతిషం
చికుక ౦ శతికొదందో
దిపర్వ ౦ 151
ఒకనాడు వ్యాసముని వచ్చాడు “దో ఐంపోయిండి. ఇహా
విచారించిమూ,తం వం (పయాజనం ”? అంటూ వోదార్చాడు.
తల్లి సత్యవతిని వకాంతంగా పిలిచాడు “అమ్మా, సంసాధం
చంచలమెంది ఎండమావులవంటేిది. సంపదలు తుణేిక మనవి.
రాబోయే చానికంకు గతించిన కాలమే మంచిడి. ధృత రాష్ట్రుడి
కొడుకులు దుర్మార్గులు. పాపభీతి లేదు వాళ్ళకి. ఇంటిమిాడ చాయి
విసిగి వెన్నుపడ తారు. వాళ్ళు వున్నచోట పట్టపగతే చుక్కలు
దూర తాయి. పీళ్ళవళ్లే కాఠరవకులంలో కలవాం పుడుతుంది. తాను
జేనుకున్న. డాన్ని తానే అనుభవిస్తాడు ప మనుమడు ధృతే రాష్ట్రుడు,
తల్లీ, ఆ దారుణం నువ్వు చూడలేవు కోడళ్ళని తీసుకుని తపోవనా
నికి వెళ్ళిపో”? అంటూ బోథపరచి వెళ్ళిపోయాడు.
వ్యాసుడు చెప్పి నదంచా భీమ్నుడితోనూ, విదురుడితోనూ
జెప్సింది సత్యవతి. వాళ్ళ అనుమతి తీసుకుంది. కోడళ్ళ ని 'వెంట"పెట్టు
కుని అడివికి వెళ్ళిపోయింది. అత్తా కోడళ్ళ్భూ అడివిలో తపస్సు
వేస్తూ చివరిబతుకు వెళ్ళబుచ్చారు.
తన కొడుకులూ, తమ్ముడి కొడుకులూ అని భేదం లేకండా
పాండవుల్ని చూశాడు భృతరాన్హుడు. తండి దగ్గిరకంశు అతడి
దగ్గిర వినయంగా ముసులుకు నేవాళ్ళు పాండవులు. దురో్యోధనుడూ
మొదలై న బాళ్ళీతో అడుకు నేవాళ్లు, ఐతే, వొక కా త్త ఆట వచ్చినా
జేన్నయినా కొట్టవలసి వచ్చినా వొక పరిగెత్తవలిసి నచ్చినా,
పోట్లాటవచ్చినా, వొక బలం చూపనవలిసి వచ్చినా ఛీముడిదగ్గిర వన్న
పోయేవారు కౌరవులు, అన్నిటిలోనూ అతడిచే వై చేయి. పచేసి
మందినీ, పదిహేనేసి మందినీ వొక్క_సాే పడగా శే వాడు. ఏీపులు
తొక్కాలూడేటట్టు కింద వేసి గారగాశా ఈడ్చేవాడు, ఎంతమంది
వచ్చినా వడపడజొ బజాయించేవాడు. జల[క్రీడలపుడు ఒపవహాటీ ఇండూ
మూడూ అంటూ పచేసి మందిని భుజూల మొద ఎక్కించుకుని నిలు
ఎత ఈదుతూ మధ్యకి ఫోయ్ వాడు. వాళ్ళని నీళ్ళల్లో ముంచుతూ
152 వ్యావ వవోరికాం(ధమవాభారతం
కేలుస్తూ బాగా అలిసిపోయాక వొడ్డుకి తెచ్చి పడేసేవాడు. పళ్ళ
కోసం జట్లు జట్లుగా చకుక్క డం త పరి7గత్తుకు వచ్చి
మొదళ్తుపట్టుకు ఊఆా కే వాడు పళ్ళతో కూజా వాళ్ళని కింద రాల్చే
వాకు దాంవో, భీముడంశు వొక విధమైన మచ్చరం, భయం
వర్పణింగి కాౌరవసచమూార్మకి.. అగి శారణంగా *“పాండవులమిోాద పగ
తీర్చుకోవాలి అన్న -జ్వేమ భావమూ అంకురిం చింది. అఆజే -ఛివరికి
చిలికి చిలికి గాలీవానా అయింది,
తమ్ములూ, తానూ వొకనాడు రవాస్యంగా ఆలోచించాను
దుర్యోధనుడు, క ఫీముక్లో ఎలాఐ నా వొదుల్బుకోవాలి మనం,
వలబ్దమాలిన బలం పశ్లిది. పలి "కాసా కడ తేగ్చావమూ తక్కినవాళ్ళు
బీలపిండి మనకి; తుక్కు... ధర్మరాజు దద్దమ్మ; జై ల్లో వేద్దాం.
ము త్తంవటిరూాద పాండవపురుగు తేకంజా చేసుకుంకేనే, మన భవి
వ్యత్తు బాగుపడుతుంది. -ఈవీడ వదిల్హే ఈ విశాల రాజ్యంలో
అడ్డుండదు మనకి. అంతామనమే వలుకోవచ్చు” అన్నాడు. "బావుం
దంశు బావుం దని అన్నమాటే తాళంవేశారు తమ్ములు. భీముణ్ణి
రహస్యంగా చంపాలి. భీమ్మడికీ, విదురుడికీ ఈ ఆచోకీ అన్నా అంద
కూడదు. సమయం కోసం కనిపెట్టుకు వున్నాడు దుర్యోధనుడు,
(పమాణకోటి అనే చోట గంగానది వుడుగులో వొకనాడు
ఈతాలాటకి వెళ్లారు కుమాళ్ళు. వందమందిసీ వొక్కాడే నీళ్లలో
వీగనొట్టాడు భీముడు. అందరినీ అలిసిపోయినట్టు చేశాడు, తుదకి
సనా అలిసి పోయాడు. నదివొడ్లున చల్లగాలిలో వొళ్ళు మరిచి
నిద్రపోయాడు. ఇజే సమయ మన్నాడు దుర్యోధనుడు. దిట్టమైన
త్ెలు తెప్పించాడు. కాళ్ళూ చేతులూ, గట్టిగా కట్టించాడు.
అవాంతంగా తీసుకు వెళ్ళి గంగ మడుగులో పడవేయింఛాడు. మడు
సలో అడుక్కీ- "వెళ్ళాక "లివి వచ్చింది భీముడికి. ఇ వొళ్ళు పరుచు
కుశేనరికి కట్లన్నీ పుటుకు పుటుకు మస్నాయి. శర్శబంధాలు తగ
ఆదివర్గం 153
పోయి పుణ్యలో శకానికి కేలిపోయీే పుణ్యపురుషుడిలాగ కట్లు తెంపు
కని పెకి వచ్చేశాడు భీముడు.
మరో మారా యిలాగే నిదపోతున్నాడు భీముడు. తాచు
పాము లిచ్చి సారథిని పంపాడు దుర్యోధనుడు. పాములు మోద వేసి
కరివించాడు సారధి. వ(జశరీరం ఛీముడిది. మిది చర్మాన్నే భేదించ
తేక పోయాయి పాముకోరలు. మేలుకున్నా డు భీముడు. పాడా
లతోశరాసి పాముల్ని చంజేశాడు. పెడచేతో సారథిని ఫజేలు మని
సీంచాడు, ముక్కూంటా నోటంటా నెత్తురు కక్కుకుని వారీ అన్నాడు
సారధి,
ఇంకోసారి అన్నంలో విషం పెట్టించాడు దుర్యోధనుడు,
ఈ వివయం తెలిసి ముందుగా భీముడి చెవిలో వూదాడు యుయు
త్పుడు. కారనుల్లో కోమటిత్తీ కొడుక్కు ఈ యుయుత్సుడే
కోంచెం న్యాయంగా వుండేవాడు. ెలిసిన్నీ విపాన్నం కడుపార
తినేశాడు భీముడు. కిసరంత చెక్కు. చెడర లేదు. విషమూ అవు
తమే అయిం దతడికి. ఇలా దుర్యోధనుడి (ప్రతీ (పయత్నమూ బూడి
దలో పోసిన పన్నీశై పోయేది. చాంతో సిగూూ మరింత పా
పాచ్చుతూ వచ్చాయి అతడికి, “పాండవుల పని పట్టించం బే నిద
పోకూడదు” అంటూ విడికిలి బిగించేవాడు.
కృపాచార్యుడు
ఇలా వుండగా, కుమూళ్ళందరికీ విలువిద్య నేర్పడానికి
కృ పొచార్యుణ్తి నియమించాడు భీముడు. కృపాచార్యుడి తండ్రి
శరద్యంతుడు. * శరములతో కలిసి పుట్టడంచేత శరద్వంతు
డన్నా రతళణ్ణి. అందరి రుషికునాళ్ళ మశ్లే వేదాలూ అపీ చదవడం
మనస దించ లేదు శరద్వంతుడికి. తపస్సు చేసి ధనుక్వేదం తనది
కరద్వాంతుడు. (సత్యధృతి) అవాల్యమనుమడు, జనకుడి ఫరోహితం డైన
భతొానంనుడి కుమారుడు
20
154 వ్యావహోారికాం[ధమహోాభారతం
వేసుకున్నాడు, ఆయుధ మన్నది వ జైనా సశ్కే తాను చెప్పినట్టు
వినవలిసించే. అలాంటి (పాపీణ్యం సంపాదించాడు.
ఒక నారి అసాభారణ మైన తపస్సులో నున్నాడు శరద్యం
తుడు. చూసి దిగులు పట్టుకుంది బేవేందుడికి. ఎలా ఐనా అతడి
తపస్సు భగ్నం చెయ్యాలి. లేషుంకే శాంతి 'బీదు మరీ. “ఎవతి
అనే అప్పరసని పంవించాడు. వద్చి శీనిపోని శృంగారవేవ్ట లో్నో
చూపించింది జలవతి. ఆమె కడకంటి చూపులతో మనస్సు పట్లు
తప్పిపోయింది శరద్వంతుడికి. చేతిలో వున్న ధనుస్సూ బాణాలూ
జారిపోయాయి. వెంటనే- ఇం(దియస్థ బసమూ అయి కింద పడీంది.
అప్పుడు తెలిసి వచ్చింది అతడికి. ఉత్తరత్సణంలో అక్కడనుండి
పరిగెత్తుకు పోయాడు. ఇంకో అడివిలో తపస్సు [,పారంభించాకు,
తన దారిని తాను పోయింది జలవతి,
కింద పడిన శరద్వంతుడి వీర్యం వొక “రెల్లుపుడక మిద
పడింది. రెండు బిందువులయింది. ఒక బిందువునుండి నముగళిశువూ,
"అందో విందువునుండి ఆడపిల్లా పుట్టారు. ఆ (పాంతానిే "వేటకి
వచ్చాడు శంతనుముహారాజు. పిల్లలిద్దరూ వొక భటుడి కంట
పడ్డారు. మహారాజుకి చూపాడు భటుడు. “దిక్కుడ పడివున్న
భనుర్నాకణాలూ, ఈ జంకతోలూ చూస్తే, ఏ శ్లైన్వరో ధనుర్విద్యలో
గడి కేరిన (బాహ్మడి విల్లల్లై వుంటారు ” అంటూ చెప్పాడు.
చూసి జాలి కలిగింది శంతనుడికి. ఇద్దరినీ వా_స్తినాపురం "తెచ్చి
పెంచాడు. కృపతో అతడు పెంచడం చేత కురాడి జేరు కృపుడూ,
కురదానిజేరు కృషీ అన్నారు,
తన కొడుకూ కూతురూ హాస్తినాపురంలో వున్నారని
"తెలుసుకున్నాడు శరద్వంతుడు. వచ్చి నేనే వీళ్ళ తండిని అని
శంతనుడీతో చెప్పాడు. కృపుడికి సకాలంలో ఉపనయనం వేశాడు,
పండితులదగ్గిర వేదాలు చెప్పించాడు. ధనుర్వేదం తాజ్
చెపాడు. వనునసా, గరం రథం, నేలా - ఈ నాలుగు విభాల
అదిపర్వం 155
విలువిద్యా నూరిపోశాడు, తనకి తెలిసిన ఆయుధవిద్య యావత్తూ
నేర్చాడు, అంతటి ధనుర్విద్యా పండితుడు ఆనాశిక్ర వేడనిపవిం చాడు.
అలాంటి కృపుణ్ణి తేన మనుములికి ఆచార్యులుగా వర్పరిచాడు
భీష్ముడు, కృ పాచార్యులదగ్గిర నేనంకు చేనంటూ విలువిద్య "నేర్చు
కుంటున్నారు పొండవులూ, కౌరవులూ, యాదవులూ మొదలై న
రాజకుమా ళ్ళు,
దో ణా "జా ర్య లం
ఒకనాడు వూరిబయట బంతాట ఆడుకుంటున్నారు రాజి
కుమాళ్ళ. (పమాదవశాత్తూ నూతిలో పడిపోయింది బంతి. (ప్రతి
బించిస్తూన్న నత(తంలాగ అడి నూతిలో కనబడుతూనే వుంది.
కానై తే, దాన్ని పెకి తీయడ మెలాగ ? ఉపాయం తోచక వొకరి
మొహం వొకరు చూస్తున్నారు కుమాళ్ళు.
ఇంతలో ఎక్కడినుండి వచ్చాడో, వొక నల్లటి బక్క_పల్బటి
ముసిలాయ న అక్క_డికి వచ్చాడు. రకరకాల చాణాలూ, అమ్ముల
పొదులూ అవీ తగిలించుకున్నాడు. మాంచి పొడవైన ధనుస్సు పట్టు
కున్నాడు, చూసి, విషయమంతా తెలుసుకున్నాడు. “రాజకుమాళ్ళు
మీరు భారతీయులు. పైగా ధనుర్విద్యలో భునుడనిపిం చుకున్ను
కృ పాచార్యుల శిష్యులు కూడాన్ను. ఇలాంటి మోకు నూతిలో
బంతిని తీయడం చేతకాకపోయిందీ! చరాస్తూ నుంచున్నా రా 1?
అంటూ చిరునవ్వు నవ్వాడు. “చూస్తాయా, బాణాలు వేసి పెకి
తీస్తాను నేను” అంటూ వొక బాణం తీసి మం(తించాడు, గురి
చూసి నూతిలోకి కొట్టాడు. బంగారంబంతికి నాటుకుంది బాణం
ఆఛాణం మొదలుకి నాటుకున్నట్టు మరోచాణం వేశాడు. దానికీ
మరొకటి. అతడు బాణం వొదుల్తూ వుంశు అతడి మున్షీ, అతడి
దృష్టీ చకితుల్ని చేశాయి రాజకుమూళ్ళని. అలా బాణానికి బాణం
తగిలిన్తూ బాణాలతాడు తయారుచేశాడు ముసిలాయన. దాంతో
పెకి తీశాడు బంతి. రాజకుమాళ్ళ చేతిలో పెట్టాడు.
156 చవ్యూవహోారికాం(ధిమిహోభారతీం
ఆశ్చర్యపోయారు రాజకుమాళ్ళు. ముసిలాడి చుట్టూవమరాగారు,
ఫ్ము డి దగ్గిరికి తీసుకు వెళ్ళారు. సంగతంతా చెప్పారు. నన్ను
(దోణుడంటారు” అన్నాడు ముసిలాయన. ఉబ్బెత్తుగా లేచి ఎమస్క-
రించాడు భీష్ముడు,
(నోణుడు భర దొంచమున కుమారుడు. భరర్వాజపు హారి
జ్యారంలో బస్సు జేస్తూ వుండేవాడు. ఒకనాకు స్నానానికని
| బ్ర
గంగానదికి వెళ్ళేసరికి అప్పురస ఘృ తెచి జల[కడ లాడుతూ
వుండి, ఆము అవయవాలూ అవీ చూసి కామోాగదేకం కలిగింది
మునికి. వెంటనే రేతస్టలనమూ అయింది. అడి న్యర్హం కాకంజా
తన దగ్గరి (దోణంలో (కుండలో) భద్రపరిచాడు అతడు. కుండలోని
వీర్యంలో బృవాస్పతి అంశని కుమారుడు కలిగాడు భరద్యాజుడికి,
(దోణంలో పుట్టడం చేత [దోణు డన్నారు కుమారుణ్ణి.
(దోణుడీ (ప్రతిభ వింటూనే నున్నాడు భీషు ణు. “వెదకి
బోయిన తీగె కాళ్ళకి తగిలింది.” అనుకున్నాడు. ఆసనమూూ అదీ
ఇచ్చి గారవించాడు. “ఎక్కడనుండి వస్తున్నారు ? ఎందాక
_పయాణంి” అని అడిగాడుః “అలుక డి కే నచ్చాను” అన్నాడు
_చోణుడు. ో“పాంచాలం * రాజు (ద్రుపదుళ్ణో ఎరుగుదును కచా!
అతడి తండి పృవతుడు + మా తండీగారి స్నేహితుడు. పృవతుడు
* పొంభాలం వ వానస్తిపుతుడైన అఆజామోథఢుడి కుమాళ్ళలాేోే వొకడు
నీలుడు. ఆతడి ముమ్మునవ.డు భర్మాశ్వుడు (ఇదళ్ణి భ_నాశ్వుడూ, సార్యశ్వుడూ,
బహ్వాశ్వుడూ ఆనీ అంటారు) ఇతడికి కంపిలుడూ కిమిలాశ్వుడు? యవీన
రుడూ బృ వా దిముడూ సృంజయుకూ ముద్లలుడూ ఆని ఐదుగురుకునాళ్ళు. తండ్రి
అబేళం (ప కారం ఈ ఐివుగురూ ఆతడి రాజ్యం పౌలించడం చేత ఆడి పాంచాలం
అయింద నీ విష్ణుపురాణం, వొయుకు రాజం, (బహ్మాపురాణం, నుత్స వ్ర రొణం,
హరినంళం మొద లెనవి 'చెప్రతు న్నాయి.
4 పృషతుడు + సృృంజయుడి నంతతిలోని సోనుకుడ్ వందమంది కొడుకు
ఏలో చీచరీవాచు ఆని వారిభంకం. ఇతడి వివరం విస్ణ్రాపు రాజం, భాగవతం ముద
ఆదిపర్వ ౦ 157
తపన్సు చేనుకుంటూ నుంకు మేనక వచ్చిం దక్క-డికి. బండిగురు
వింద పువ్వులు కోస్తూ వుంశు డాన్ని చూశాడతడు. కామో(జీకం
కలిగి ఇంద్రియ పతనమైంది అతడికి. అది మై కీ కనబడకండా తన
పాదం కింద అడిచి పెట్టాడు.
“ఆ పాదంకింది వీర్యంలో మరుత్తుల అంశని జన్మించాడు
ఈ (ద్రుపదుగు. పాదం కింద చాచబడడం చేత (దుపదు డన్నారతక్లి,
కొడుకుని మా ఆశ్రమంలో వొదిలిపెట్టాడు. పృవతనువోరాజు, ౪
(దుపదుడూ నేనూ వొక్క-_దగ్ని శే పెరిగాం, ఒక్కం-దగ్గిలే చదివాం,
ఒక్కొ-దగ్గిశే వేదాలూ అప్ నేర్చుకున్నాం. విలువిద్యా అభ్యోసించాం,
ఇద్దరమూ అరమరలు లేని న్నేహితులమై తిరిగాం.
“ “నేను పొంచాలానికి రాజు నయాక నా దగ్గిరికి రావాలి
నువ్వో అని పటే పడే అనేవాడు [దుపదుడు, “నాతోపాటు నా
రాజభోగాలు అనుభవించడానికి సీకూ వాక్కుూంది అంటూ నొక్కి
చెప్పేవాడు. ఇంతలో పృషతుడు కాలం జేశాడు. పాంచాల జేశం
రాజయాడు (దుపదుడు,
'లైనవాట్టో వేరువేరుగా కనిపిస్తుంది సోమకుడు తన తోలికొడుకు జంతున్సుని యజ్ఞ
పశువుగ చేని వందమంది కొడుకుల్ని కన్నకథ చూ అరణ్యపర్వం మూడో అశ్వాసం
లోని పు(ళయాగ 6,
* శంతనుడు హస్తిన ఏలుతున్న కాలంలో పొంచాలంలో జ్ఞుతులకలహార
శేకిత్తి పెద్ద యుగ్జాలయి నాయి యవీనరసంతతిలోని ఉ_గాయుధుడు పృషతుడి
తండ్రిని చంపి ఆతడి రాజ్యం తీసుకున్నాడు. కుమారుడైన (దుపదుడితో సహ
పృషతుడు అశవుల్లో గడపవలసివచ్చింది ఆప్పుడే (ద్రుపదుడు (దోణుడితో నవ
ఛ్యాయగా వున్నాడు
శంతనుడు మరణించ గానే ఊ_గూాయుధుశు భీష్ముడిమోదికీ వచ్చాడు, “మో
పినతిల్లి సత్యవతిని చేను కామించాను. బతుకుమోద అఆశవుంశే వెంటనే ఆమెని
నా పరం చెయ్యి”? అంటూ భీముడికి వర్తమానం వేశాడు తం(డీ దినవారాలు
త్రీరేవరకూ కబుర్లతో కాలక్షేపం చేశాడు ఫీమ్మడు, తరవాత ఊ(_ూాయుధుణ్ణి ఇంపి
అడవుల్లో వున్న పృషతుణ్ణి విశాల పొంచాలానికి రాజాచేళశాడు. చూ, వారివంళం
ఉఊ(గాయుధథో పొాఖ్యానం
[5న బ(్యావహోరి కాం(ధథమహాోభారతీం
“చేను మా గురువుూగూరు అగ్ని వేశ్వముని దగ్గిర విబువిద్య
పూర్తి చేశాను. అన్నో యాధస్ర్రుం మొదలె న ఎన్నో దివ్యాస్తాలూ
సంపాదించాను. మా తండ్రిగారి ఆ దేశం (పకారం మో కృపా
చార్యుల చెల్లెలు కృషిని వి నాహం చేసు* న్నాను. ఆమను గర్భంలో
అశ్వత్థామ కలిగాడు. డారిద్యం వల్ల సంసారం గడవడం కష్టంగా
వుంది. పరశు రాముకుధనం పంచి పెకుతున్నా డని విన్నాను. మహేం(దం
వెళ్ళి ఆయన దర్శనం చేశాను. “ఉన్నదంతా ( బాహ్మాలిళ పంచే
వాను, భూమి యావత్తూ కశ్యపుడికి భఛారపోశాను. * ఇక మిగిలిం
దంతా నా శరీరం, శస్తాస్తాలూను, పీటిలో వడి కావలిస్తే అది
తీసుకో అన్నాడు రాముడు. ధనంలో ఈ_త్తమభనం రీచా ఆయు
ఛాలు అవే అర్ధించాను. (పయోగరవాస్యాలు ఏప్పి చెప్పి మంత
పూర్వకంగా మహోస్తాలు అన్ను గహించా జడాయన,
“ఆయుధాలతో ఆకలి తీరదుకదా ! జీవరికం జీదరికంలాగే
వుంది. ఏం చెయ్యను? మనిషీ విలువ తెలుసుకోలేని మణులు
రాజులు వాళ్ళని ఆశ్రయించడం, వాళ్ళదగ్గిర దాసం పుచ్చు
వోనడం కిట్రదు నాకు, ధర్మంగా నడిచినా దరి[దం నవలనుశగడా |!
డబ్బున్న వాళ్ళ పిల్లలు పాలు తాగడం చూసి తనకీ కావాలని కింక
పెట్టాడు పసిపాప 'అక్వళ్థాను, చేసీ అనడం కంక హీనం లేదు.
ఐతే చెడి స్నేహితుడి దగ్గిరికి వెళ్ళమన్నారు పెద్దలు, బాల్యన్నే హి
తుడు కదా (దుపదుశు, అకడీ దగ్గిరిశే వెళదా "నని బయల్లేరాను,
“ధనమివ్వక పోయినా నాలుగైదు ఆనులన్నా ఇవ్యకపోడు. కు రాడి
పాలబాధ తీరుతుంది అని ఆశపడ్డాను. గంపడంత ఆశతో
కాళ్ళీడ్చుకుంటూ వెళ్ళాను. (దుపడమహాో రాజులుంగారి. దర్శ నం
చేశాను. జరిగిన గొరవం వమని చెప్పనూ!
అపరిచితుణ్ణో చూసినట్టు చూశాడు (ప్రభువు. నీ బాల్య
స్నే హితుణ్ణి అన్నాను, “సహాభ్యాయిని మరిచిపోయావా 7” అన్నాను,
ఆందుక సే భూమికి శాళ్వపి అనీ వొళ "పేరు,
దిపరగం 159
వికారంగా నవ్వాడతడు. నడినె_త్తిని పికుట పడ్డట్టయింది నాకు.
'తలకు మించిన కూతలు కూస్తున్నావు అన్నాడు. *“పేదబాప
నయ్యకీ మహారాజుకీ స్నేహమట ? మతిలేని మాటలు ! అవతలికి
నడు? అన్నాడు. శ్రీ, మంతుడికీ నిరువీదకీ పండితుడికీ పామరు
డీకీ, ఏరుడికీ వీరికి వాడికీ, మంచివాడికీ చెడ్డనాడికీ స్నేవానులా కలు
న్వంది ! అనా గానీ, న్నేవామూ, 'విరోధమూ కార్యకారణ
గంబంధం వుంకశ్రునే కలుగుతుంది రాజాులికి, నీవంటి ముఫి గాడితో
మాకు అవసర మే ముంటుంది గనక స్నేవోనికి ? అంటూ తూల
నాజుడణు, క(శెర్ర చేశాడు. కసిరాడు.
“అవమానంతో వెయ్యి ముక్క- లెండి వాదయం, ఉసూరు
మంటూ సె త్తిని గుడ్ల వేసుకుని భార్యా బిడ్డలతో వచ్చేశాను. ఆ
"రావడం రావడం తిన్నగా సాంచాలం నుండి వాస్తినాపురం
వచ్చాను” అంటూ ఆమూలా(గంగా తన వృత్తాంతం వివరించి
చెప్పాడు (దోణుడు,
“ మేమంతా మా వాళ్ళం. ఇక్కడ వ అరమరా "పెట్టుకో
వద్దు” అంటూ జేతులు జోడించాడు భీము ఎడు. ఖా రిలా అను
రహి పించడం మా భాగ్యం. ధనుర్విద్యలో పరళురాముణ్హి కాదన
గల మపహాచార్వ్యులు మారు. ఇదిగో వీళ్ళు నా మనమలు. ఇప్పటి
నించీ వీళ్ళంతా మి శిష్యులు. మహా(స్రువిద్యలన్నీ నేర్చి తరివీదు
చెయ్యండి వీళ్ళని” అని కుమాళ్ళని అప్పగించాడు, కావలసిన
ధనవరా, ధాన్యాలూ అవీ యిచ్చి సంతోవపరిచాడు.
రాజకోమాళ్ళని శిష్యులుగా చేసుకున్నాడు (ద్రోణాచార్యులు.
అందర్నీ దగ్గిరికి కిలిచాడు. “అబ్బాయిలూ, మీరంతా నా
శిష్యులు, బావుంది. ఐతే మో విద్యయావత్తూ పూ_ర్హయాక
చేను కోరిన కోర్కి. మూలో ఎవరు తీరుస్తారో చెప్పండీ” అని అడి
గాడు. ఒక్కడూ లేవలేదు కారవకుమాళ్ళయి లే పెడయొవామే
పెట్టుకున్నారు. పలుకూ వులుకూ లేదు. ఇంతలో “నేను తీరు
160 వ్యావపవోరికాం(ధమజవో భారతం
సాను” అంటూ అందరిలోనూ ముందికి వచ్చాడు అర్జునుడు. గురువు
కళ్ళల్లో ఆశాజ్యోతులు మిలమిల లాజాయి. దగ్గిరికి తిసి కౌగిలించు
కున్నాడు అర్జునుణ్ణి. అప్పటినుండీ అర్జును డం శు అమితాభిమానం
ఆచార్యుడీకి,
హా_స్తినాపురంలో ధనురాచార్యులుగావున్నాడు (దోణుడు,
ఈ వార్త తెలిసి బేశబేశాల రాజకుమాళ్ళూ వచ్చారు. అతడిదగ్గిర
వీలువిద్య నేర్చుకోవడం మొదలుపెట్టారు. రాజకుమాళ్ళ అ య్ర్రకశా
ఛాలలా వుంది హా_స్తినాపురం.
అందరిలోకీ చురుకుగా వుండేవాడు అర్జునుడు, గురువు
మాటమిోా బే గురి అతడికి. వష్టిభుడియలూ ధనుర్చాణాలతో శు
అతడి వ్యాసంగం. గురుప్పు తుడు అశ్వగ్థా ముకి వూతం అత డంచు
స్పర్ధగా వుండేది. “వ మన్నా, చీకటిలో అర్జునుడికి గురి కుదర
కండా వుంకు కెంత నయంి” అనుకునేవా డతడు, దానికి అను
గుణ్యంగా వొక ఎత్తువేశాడు. అర్జునుడికి భోజనం పెళ్లే వంట
వాడితో చిన్న కుటపన్నాడు. “ఇదిగో, అర్జునుడికీ చీకట్లోమా(తం
ఎన్న డూ అన్నం పెట్టకు” అని చెప్పాడు.
వంటవా డేమో అపమత్తుడుగానే వున్నాడు. కానైతే
వొోకనాడు , రాతి అర్జునుడు భోజనం చేస్తున్నాడు. గాలి వేసి
చీపం ఆరిపోయింది. అభ్యాసంవల్ల చీకటిలో కూడా నిరాటంకంగా
భోంచేసి లేచాడు అర్జునుడు. అభ్యాసం కూసువిద్య- “అభ్యాసం
వుంశే వదన్నా ఇంతే కదా!” అని తట్టిం దతడికి. అప్పటినుండీ
చీకటిలో కూడా బాణం /పరిచరాసి వెయ్యడం (_పారంభించాడు.
ర్మాతి, చీకటి, ధనుష్టంకారం విని పరిగెత్తుకు వచ్చాడు
(దోణుడు. చూసి ఆలింగనం చేసుకున్నాడు అర్జునుణ్ణి. అతడి పట్టు
దలకి ముచ్చుగున్నాడు. “నిన్ను మించిన సీలు లేడు అన్నట్టు
త్రీయారువేస్తాను నిన్ను అంటూ భుజం తట్టాడు, అంతటి నించీ
అశేక మేన రవాస్యాలు చేర్చాడు అర్జునుడికి, ద్యంద్వ్యయుద్ధంలో
అదిపర్వ ౦ 161
ఎలాంటి మెళుకువలు * ఉపయోగించాలో సంకుల యుద్ధంలో
ఎలాంటి కిటుకులు పాటించాలో, రథం మంచి, వనుగు మాంచి,
గుర్రం మాంచి నేల మీంచి ఎలా ఎలా యుద్దం చెయ్యాలో, చిత
యుద్ధంలో ఎలాంటిగతులు 1 చూపాలో, రకరకాల వ్యూహోలు 4
ఎలాఖేదించాలో ఏ లమవ్యుం వ ఎలా వెయ్యాలో, వ ధనుస్సు ఎలా
ఉపోాగించాలో, వ అ్యహ్ర్రం ఎలా (పయోగించాలో, ఎలా ఉప
సంహారించాలో - ఇలాంటి వన్నీ పట్టి పట్టి నేశ్ప్చేవాడు. అన్నిటి
లోనూ అర్జునుడే అంద వేసిన "చెయ్యి అనివ్రించే వాడు.
తక్కిన కంమాళ్ళకీ ౫దా, క త్తీ తోమరం, పరుశువ్లూ, (పాసం,
ముద్గరం, ఈక, శ్ ముసలం, పైసం, విల్ధూ - ఎవళ్ళకి
ఆనందము ఉత. ఆకలా
మెళుకువలు జంకించపిం, కలీయబ్కడాం, దూకడం, దగ్గిర నిఅవణాం,
పక్క-_క కి తప్పుకోవడం, ఉరకడం, కగలాభునం మంద లెనవి పన్నెండు ర కాలు
వచనము.
+ గతులు గజగతీ, పిచ్చుకగతీ, జంబుకగతీ, తాండవగతీ, పిట్రగతీ,
మర్క_టగతీ, మహిషగతీ, మౌార్దాలగతీ, పులిగతీ, హారిగత్రి, శారిణగత్తి అని
ఇ తులు పదకుండు ర కాలు
+ వ్ర్యూసోలుం దండవ్య్యూహం౦, మక రవ్య్యూహాం, వ(జవ్యూహాం, ధ్వజ
వ్యూహం, కకలవ్య్యూహం, ్వేనవ్య్యూహం, ఈ మెంద్నలెనవి పణీన ప్యూవోలు
పద్శ వ్యూహం. కూర్చవ్య్యూహాం, శృం7ాటక వ్యూహం, గరుడవ్య్యూహం౦ం ఈ మొద
అెనవి అవాంతర వ్యూహాలు,
+ లయ్యూలు * ఇాల్యలమ్యం, [కొండలూ మొదలైనవి దొలుచుకు పోయ్ట్టు
'వీలమ్యం] గురులత్యం (కాత సుల్ని, "పెద్ద సెట్ల ఏనుగుల్నీ తూంట్లుప జేటట్టు
వే సేలతమ్యుం,) నుకుమారలక్ష్యుం నీటికుండలకా అవీ కన్నాలుపడేటట్టు వేసే
అత్యుర్య, నూక్ళులక్క్యం (తలణెంటుకకి ఏదన్నా జేలాడదీసి అ జెం(టుకకి తగిలే
తంట్టు 'జీ'ససీలక్యుం, శబ్దలత్యం (శబ్దాన్నిపట్టా వే సేలక్ష్య్యుం), (పతివింబ అత్యం
(ఆద్దంలోనో, నీటిలోనో (పతిబింబఒం చూసి జే సేలత్యుం), రసలక్యం, గంధ
లమ్మం, చలనలవ్యుం (భనుణలత్యుం దూరలశ్వ్యుం, పృష్టలమ్యం; సర
లశ్మ్యం, దుర్ని రీతు ణఅ కుం, స్థిరలశ్వ్యుం, - ఇలా లత్యాలు ఆచేకవిథాలు
21
162 వ్యాన హో డికాం(భ మహాభారతం
ఎందులో అభిరుచి వుంశేు వాళ్ళ] అందులో కౌశలం కుది రేటు 'నేక్చ
డు. తన శిష్యుతొకడూ అ్యవయోజక డు కాలేదు,
ముఖ్యంగా రఢథయుడ్లంలో ఆఉవిణు డయా ధర్న రాజు.
థీముడూ, దరోళ్గధనుడూ ౫ డదాయుడ్డంలో మొన గాళ్ళంయాాగు,
నకులున్యూూ సనహాబేనవుడూ క శ్రియుద్ధంగో మును అనిపించు న్నారు.
అన్నిటిలోనూ మంచి (ప్రవేశం న అశ్వము, అర్హు
నుళ్లో భీముల్లీ చూస్తేనూ(తం కడుపుముంటగా వుండేది కౌరవులిః
సూతు డింట్లో పెరుగుతూ విలువిద్యలో ము బ్కా-కలు తేరుతున్నా *
కర్గుడు. అర్జునుడం కే అసహోంచుకు నే వాడతడు. అతడి మున్నంతొ
దుర్యోధనుడి దిక్కే- వుంచేదిం
ఏవ అ స్రష్ట డు
ఇలా వుండగా హిం ణ్యధన్వుము అని వొళ ఎరక లరాజు
వుండేనాడు. అతడి కొడుకు వకలవ్యుడు (దోణాచార్యుఐ (ప్రసిద్ధి
విన్నాడు. “నాకూ విలువిద్య నేర్పండి” అంటూ వచ్చి (పొక్రంచా
డొక నాడు. “*బిరకల వాడివి, న్ా అర్హత చేదు”? అం
నిరాకరించాడు ఆచార్యుకు. నిరాశపడ లేదు వక్షలవ్యును. “పోనీ
మా మూర్తినే గురువుగా భావిస్తాను అనుమతించండి” అంటూ
(పాభేయపడ్తాడు. “అది నీ ఇష్టం” అన్నాడు గురువు. పాదాభి
వందనం చేసి సెలవు తీసుగున్నాడు ఏకలవ్యుడు.
అడివిలో మట్టితో ద్రోణుడి విగహం తయారు చేజాడతణు,
దానికే రోజూ [పదశ్రీణం చేసేవాడు. సాగిలపడేవాడు. పూజించే
వాడు. వకదీక్షుణో విల్లూూ బభాణాలూ పుచ్చుగుని అభ్యాసం ఇళ్ల
వాడు. మహోస్తాల రహస్యాలన్నీ వాటంతట అవే తెలిసి వచ్చేవి
తనకి, కొొడ్లికాలంలో నే గొప్పు గొప్పు విలుకాళ్ళని మించిపోయాడు
గురువుగారి అనుమతి మోద వొకనాడు వేటకని బయలు
జీరారు రాజకుమూాళ్ళు. కుక్కలూ అపి వెంటపెట్టుకుని అడివి
లోకి వెళ్ళారు చేటలో నొకళకుక్కం- ఎలాగో తోడు త్ప్పి
ఆదిపర్వ ౦ 168
కోయు వకలవ్వుడు కాణాభ్యాసం చేస్తూన్న చోటికి వెళ్ళింది అల్లంత
యారంలో అతణ్ణి చరాని మొరణడం (పారంభించింది. అది వన్నాడు
ఏకలవ్వుడు. వెంటనే దూరకంనించే వొక్కసాకాగా వడు శబ్లవేధి
బాణాలు వేశాడు. యొరగకండా దాని నోప కట్టివేశాడు-
చాంతో రాజకుమాళ్ళ దగ్గికికి పరిగెత్తుకు వచ్చింది కుక్కు. చూసి
నిచ్చెరపోయారు రాజకుమాళ్ళు,. “ఇంత చి(తంగా బాణాలు వేసిన
విలు తాకు ఎవరై వుంటా కు 1” అంటూ వెచుక్కంటతా వకలవ్యుడి
డగ్షిరికి వచ్చారు.
విలువిద్యలో పరిపూర్తుడులా కనివిన్తూనే వున్నాకు వక
లవ్వుడు. మాంచి పొడవాటి వపై న వురి. నల్బజానపరాయి లాగ
నిగనిగ లాడుతోంది శరీరం. ఒంటినిండా దుమ్ము. జంక తోలే
వస్త్రం. చేతిలో పాం నాలికలులాంటి పదును పెట్టిన బాణాలు.
జ్మరిపోశులాంటి ధనుస్పూ విలుళశా డన్న వాడికి ఎవడి కన్నా
మచ్చరం వేస్తుంది & దృష్టీ, ఆ ముస్మీన్నీ, అతి కళ్ళల్లోకళు
పెట్టి చరాడ లేకపోయారు రాజకుమాళ్ళు.
“ఎవరు నువ్వు 1” మీ గురువెవ్వరు ” అని అడిగారు. ఒ వ్రక్ర
లవ్వుణే, (దోణాచార్యుల శిష్యుల” అన్నాడు వకలవ్యుడు. ఒకరి
“మొహాలు వొకరు చరాసుకొన్నారు 'రాజకుమాళ్ళు. మాట్లాడక జొ
తలవొంచుకు ఇంటికి వచ్చేశారుం
ఎవ్వరూ లేని వేళ చూసి గురువుగారితో "చెప్పాడు అర్జు
నుడు. “అవాళ నిన్ను మించిన విలుకాడు లేకు అన్నట్టు తయారు
చేస్తాను నిన్ను అన్నారు మోము. ఆడి తప్పురు. నాకు తెలుసు.
కానై తే, నన్నే కాదు, ముల్లో కాలిస్కీ మిమ్మల్నీ మి -చిణట్ట్రున్న్న
కురా అరక ల శిష్యుణ్ణి వుధాశాం మరి” అన్నాడు. అదిరిపడ్డాడు
ఆచార్యుడు. ఉన్నపొటుని లేచాడు. “వమిటి ? నిజంగానే ?
ఐతే పద. చూసివద్దాం వాణ్ణి అన్నాడు. గురుశిమ్యు లిద్దరూ
ఆపాళాన్నీ బయన్లేరారు.
164 వ్యావహోరి కాంధ్రమహాభారతం
గు రుణ మణ
కనుచూపు దూరంలో ఇరాకౌడు ఏకలవ్యుడు. వరిగాత్తుకు
వచ్చాడు గురు బేవుడి పాదాలముందు నాగిలబడ్లాడు. “వీకలవ్వున్లో.
మో శిష్యుణ్ణి మిమ్మల్నే ఆరాధిస్తున్నాను. మో డయవళల్లే విలువిద్య
నేర్చుకున్నాను. నా వున్నదంతా మీదే. వచుటిల్ము ”” అంటూ?
చేతులు జోడించాడు. “మాకుశకావలిసిండల్లా గురుదక్షిణ వొక్క కు?
అన్నాడుదోణుణడు. “ధన్యుణ్లే. ఇపనో ఇది నాశరీరం. ఇవి నా ఆయు
ఛాలు, ఇది నా సంపత్తి. ఇది నా పరివారం. ఆదేశించండి వవి*ి
సవుర్పించుకునేడి *”” అన్నాడు ఏకి లవ్యుశు. “ని ఇండిచేతి బొటన వేలు"
అన్నాడు (దోణుడు. *వముపహో (పసాడంి” అన్నాడు ఓకలవ్యుడు.
నవ్వు మొహంతో క్తి తీశాడు. కుడిబొటన వేలు సరిక్ గురునక్షిణ
పెట్టాడు
ఐపోయింది. బొటనవేలు వోవడంతో ఉట విలువిద్యలో ఏక
లవ్యుడి సామర్ల రక సన్నగిల్లింది. * ఈ విధంగా అన్నమాట నిలు,
కున్నాడు ఆచార్యుడు. (ద్రోణుడి శివ్యకోటిలో అదునుడే అ్యగగణ్యు
డిపుడు.
శిష్యుల విలువిద్య పరీతు చేయాబని నిశ్చయించాడు (నోణా
చార్యులు. ఒక 7గాద్లబొమ్ము తయారు చేశాడు. 7౫పని కోసం వొక
చెట్టు చివర కట్టాడు దాన్ని శిష్యుల నండరనీ పిలిచాడు. మి మా
ధనుస్సులూ బాణాలూ పట్టుళొండి అన్నాడు, “నేను కిలిచిన వాళ్ళు
ముందుకి రండి. చేను “జోలి "అనేస రిక్సి అదిగో - ఆ గౌద్దతల ₹ాణంకో
కొట్టి పడవయ్యాలి”? అన్నాడు,
ముందు ధర్మరాజుని పిలిచాడు. ఈబ్లుద్రి న్లో గెడ్డ. చూడు.
దాని తల కనిపిస్తోందా ” అని అడిగాడు గురువు, “కనిపిస్తోంది”
న లాలా ఆ.
* కొన్నాళ్ళకి పౌండ్రక బాసు జేవ్చడితో కలిసీ ఏకలవ్రన్టిడు చ్యారళ మోడికి
దండె త్తీనట్లు వారివంళం చెపుతున్న ది,
ఆదిపర్వం 165
అన్నాడు ధర్శ రాజు. “చెట్టూ వేవూూ సీ తమ్ములూ కనివిస్తు
న్నారా ౫ అని అడిగాడు గురువు. మీరూ, తమ్ముులూ, చెట్టూ ,
పిట్టా అన్నీ కనిపిస్తున్నా యి అన్నాడు ధర్మరాజు “ఉంతారు. స్
దృష్టి చెదుకుతోంది. కొట్లలేవు నువు. తప్పుకో” అన్నాడు
గురువు ఇలాగే కారవకుమాళ్ళని అందరిని, భీముీ వకుల సహా
జేవులీ , నానాదేశాల రాజకుమాళ్ళని వలిచి (పశ్న వేశాడు,
ఆఅందదహా ధర రాజులా౫ జవాబు చెప్పారు. అందరినీ అలాగే
“కప్పుకోండి”” అని తూలనాజాకు గురువు.
చిట్టచివర అర్జునుణ్ణి విలిచాడు. అవే (పశ్నలు అతజ్లే అడి
గాడు, “గెద్దతల మినహోయించి నాకు మరేమో కనపడలేదు
అన్నాడు అర్జునుడు. “లత్మ్యుళుద్ధి కుదిరింది సీకు. నువ్వు కొట్ట
గలవు” అన్నాడు గురువు గురువు “జాలి అనడమూూ, అర్జునుడి
శుభాం రంయ్యి మని వెళ్ళడమూా, గెద్దతల కింద పడడమూ వొకే
సారి జరిగిపోయాయి, (ప్రయలశిమ్యుకో అమాంతంగా ఎ త్తి కాగిలించు
కున్నాడు గురువు.
మరో నాడు శిష్యులతో వెళ్ళి గంగలో స్నానం చేస్తున్నాడు
(దోణుకు. మొసలి వచ్చి అతడి కాలి కిక్కా- పట్టుకుంది. తలుచు
కుంకు తానే జాన్ని చంపగలడు. పరీతుకి ఇదీ వొక అవకాశమే
అనుకున్నాడు. మొసలిని చంపండని శీకలు వేశాడు శిమ్యుల్న్ని.
ఒక)-డూ సాహాసిం చలేదు. భయంతో దదూరంపోయి నుంచున్నా రు.
మెరుపులా ఉరికాడు అర్జుడుడు. నీటిలో కనపడకండానే వుండి
ముసలి. గురువు కాలికి తగలకంజా ఐదు బాణాలు వేసి నీటిలోని
మొసలిని నీటిలోనే చంపాడు అర్జునుడు.
(బహ్మానండ మైంది (దోణుడికి. శిష్యులే పొగడకండా వుండ
లేకపోయాడు. కౌగిలించుకున్నాడు. దివ్యాస్తాలు ఉప దేశించాడు.
ర
వ న స DEI
మత కకోళెపయుం
ఈ. కు హకా ౧౩ మవ్ర్హ్రువ్ గ !ఎఐ సగ వం
అయారు, వాళ్ళ ( పాపిణ్యం భీష్టుడూ భు పూ కహ క్
బాహీకుయా సోమగత్తూ మొడసై న పెద్దల ఎదట మహానభిలో
రాజకుమార్ళు యావన్మండి జు, ప్రువిద్టలో.. వ రవెకాలకు
(వదర్శెంచాలి. అందుకని భృతే రాముడి ఫవొలువుళో- వచ్చాను
(దోణావానుషను. “మపహాోారాజూ, కమాళ్ళ విద్యు పూ _ర్హయింది
వాళ్ళ (పవిణత పరికించి పరీక్షించాలి మూరు అన్నా శు, “మంచి”
అన్నాడు భృశ రాష్ట్రుకు- “ఎపదర్శనానికి మంచి రంగస్థలం బణ్యాశగు
ఇయ్యి” అంటూ ఆ ేనించాడు విషురుణ్ణి.
వాస్తోకృమైన కొలతలతో విశాల మును (మదర్భుంగం౫ 0
తయారు చేయించాడు విదుచుడు. రాచనా రస్పా, తుస్చా
దుట్రా, చెట్టూ పుట్టా, లేకండా (పదేశ మంతా బాగుచేయించాడు.
ఎత్త పల్లాలు చేకండా, దుమ్మూ గవుర్చూ వేగండా సదును ఇమేాయుం
చాడు. తూర్పునా ఉృత్తరానా దాన్లు వేయించాడు. వేలాది
జనం బ్యాక్తుట్టు (వేయాగారాలూ, గడ ముం "చలరా ఎన్నెన్నో కక్టుంయాడుం
రంగురంగుల జఉంజణాలరొ, పచ్చతోరణాలవా, జరటి స్తంథభాలూ,
చ్మితచ్మితంగా అలంకరించిన వాకిలి క రార్లిజూలూ - ఓ! చూస్ందెకి
శెండుకి ళ్ళు చాల ననివిస్తాంది (పదర్శనగంగం. శాంతీ, శుభం కలి
గించే పూజలూ అవీ రంగస్థలం నాలుగు దిక్కులా నిర ర్తించారు
(బాహ్మ్మాలు. అం "తా సిద్దమైంది.
పంచాంగం చూసి మంచిరోజు నిర్ణయించారు... శుభ
మువూరాన్ని బయలు చేరాడు ధృతరాష్ట్రుడు. గాంభారీ "మొద
నైన వందమంది భార్యాలరా ఇంట వచ్చారు గకరకాొల ముస్తాబు
చ
ఆదిపర్వ ౦ 167
లతో ఎంతోమంది విలాసవతులూ అనుసరించారు మవాోరాజుకీ,
రా.3ులికి (వ ల్వేకించిన (చమాైగారం ఇందవై]ై భవలొ వుంది, కదంబ
వుప్పు లంత లేసి ముత్యాలు దండలు కట్టి వేలాడవీ్ ఇారు పచ్చలూ,
భగ జాలూ ప(జాలూూ, వెడూ ర్యాలూ, సీలాలూ, కంపులూ
షో మేధికాలూ, పుహ్యు రాగాలూ రంగురంగుల నతు తాల్దాగ మెరుస్తు
న్నాయి అంతటా బంగారుమయె మై జెగీలు మంటున్న దె
చేవేదుడిలాగ వచ్చి కూర్చున్నాడు ధృత రాష్ట్రుడు. నవ
రత్నాలతో మిలమిల లాడిపోతూన్న మేరుపర్యతీంగుహల్లో సమా
వేశమన చేవక్యాక్తీలలాగ కూచున్నారు రాజ్యస్ర్రీలు ధృత
'రాష్ట్రుడ్ పక్కా కళ్ళక్ కట్టు వో మే కూచుంది గాంభాదిెం కుమూాళ్ళ
వి ద్యా(పావీణ్యం వరాడొాల 3 వెయ్యి ఇభ్భృతో వచ్చి పరాయుంది
గాంధారి పక్కాని కంత్
శీషు దా విదురుడూ కృపుశూ శకుని శల్యుడశూ సోమ
దత్తుశూ మొదలైన పెద్దలూ, న్నేహితులూ నామంతులూ,
మం[తులూ మండలాధిపతులూ -- ఎవళ్ళకి తగ్గ ఆసనాల్లో వాళ్ళు
వచ్చి కూర్చున్నారు. ఒక ఉన్నతమైన ఆసనం మోద వ్యాసమున్సి
అతడి చుట్లుా ఎంతోమంది (బాహ్మలూ కూచున్నారు. కనులూ,
గాయకులూ, వె తాళికులూ వాళ్ళవాళ్ళకి వర్పాశున సలాల్లో సర్లు
కున్నారు. జాతి మత భేదం లేకండా, చిన్నా పెద్దా తారతమ్యం
లేకండా లక్షలాది జనంతో కిటకిట లాడుతోంది (పడర్శనరం౫ం.
ఢంకా నగారాలు మోగుతున్నాయి. (పజల కోలాహలం, వాద్యాల
ధ్వనీ కలిసి (ప్రళయంనాడు ఉప్పొంగిన సము(ద ఘోహలా నుంది.
సరిగా వేళకి రంగస్థలంలో అడుగు పెట్టాడు ఆచార్యుడు
(దోణుడు పహాంస రెక్క-బ్లాంటి తెల్లటి వస్తాలు కట్టుకున్నాడు. తెల్లటి
పూలమాలలు. తెల్లటి ఆభరణాలు, తెల్లటి గరిధపు పూత.
తెల్లటి యజ్ఞోపవీతం. తెల్లటి పండు జుత్తు. తెల్లటి వ
తెల్లటి గెడ్డం. శ్వతమూార్తి రిలా వున్నాడతడు, వెంట కుమారుడు
168 వ్యానపహారికాం[(ధమహాభఖారతం
అశ్వ భ్రమ. నిర్మలా కాశ మాచ అంగారక (“వాంతో వున్న సూ ర్వ్యుడీ
లాగ రంగమధ్యంలో నుంచున్నాడు (దోణుడు.
వంద లకొద్ది (బావ్యాలు యంగ ళవచనాలు చదువుతున్నారు.
(దోణాచార్యుల వెనక నచ్చి వరపతీరి నుంచున్నారు రాజకుమూాళ్ళు
అందరకం కు ముందు ధర ఆరా వయస్సు వాదీళా పెన వాళ్ళు
ముందూ తరవాతి వాళ్ళు వరవాతా వున్నారు. కండలు తిదొన
నండలు. ఉడుం చర్మం చేతి కవచాలు. బాణాలు నిండిన తూగో
రాలు. మంచి మంచి ధనుస్సులు. అందమైన శరీరకవణాలు అంతా
బలా ఏర -వేపూలతో ముచ్చటగా వున్నాచు (దోణశిష్యులు. అండ హా
ఎ(రటి ర్య్కృచందనం పూనుకున్నారు. ఎరటి బట్టలు కట్టుకున్నారు.
ఎ(రటి పూలమాలలు వేనుకున్నారు. ఎర్రటి ఆభరణాలు ధరించారు.
అండరి కళ్ళలోనూ ఎర్ర జీరతలే వున్నాయి. అండరగిపి ఎర జంజాలే.
అదంతా ఒక ఎర సెన్యంలా వుంది.
అనుకున్న సమయానికి సంజ్ఞ చేశాడు ఆచార్యులు, ఆరంభ
మైంది అస్త్రృువి ద్యా(ప్రదర్శనం. ఎవళ్ళక్టివిద్య వాళ్ళు చూపెకుతున్నారు
రాజకుమాళ్ళు. తమ వేర్లు చెక్కిన బాణాలు గురిపెట్టి వేశారు
కొందరు. క త్రీ జొలూ కొశలం చూపెట్టారు కొందరు, గూరాల
మోద రథాల మాద, వనుగులమూద తీనుతేము (సావ్ణ్యం చరామెడు
తున్నారు కొందరు. ఈశులతో కొందణూ, బక్లేలతో వొందదభూ,
శక్తులతో కొందరూ, చిల్లకోలలతో కొందరూ, గదలజ్ో
కొందరూ తోమ రాలతో కొందరా -- ఇలా పాండవ్రుర్యా కొరవ
కుమాళ్ళూ, చేశ జేశాల రాజపుతులూ ఎవళ్ళు నేర్చిన విద్య వాళ్ళు
(పదర్శిస్తున్నా రు. అద్భుతంగా వుంది (ప్రదర్శనం,
మెచ్చుకుంటున్నా రు (ఉజేతుకులు. చప్పట్లు కొడుతున్నా రు.
కీక్షలు వేస్తున్నారు. కోలాహాలంగా వుంది. జరుగుతున్న దంతా
గాంధారీ ధృత రాష్ట్రులికి దగ్గిరవుండి "'జెష్పుతున్నాడు విదురుడు.
ఆదిపర్వ 6 169
చప్యూన చల్ల బడ్ల ట్రయింది (చేతుకలోకం, అందరి చూపులూ ఒకే
దిక్కు. తిరిగాయి,
అదిగో ఛీముడూ దుర్యోధనుడూ గదాయుద్దం ఉపక
మించారు. ఇద్దరి చేతుల్లోనూ మాంచి భారీఐన గదలున్నాయి.
ఇదరూ రండు కొండల్లాగ వున్నారు, గద చేతితో నవ్రుంశేు
ఇద్దరూ నువ్వా అంకే నువ్వా అనేవాళ్ళే. ఇద్దరూ వొకరంకు ఒక
రికి పడనివాళ్ళే. వచ్చీ రావడం శోళకు, ఆడవనుగుకోనం పోట్లాడే
మదపుకేనుగుల్లూ గ ఇద్దచూ కలబడ్లారు, కుడీ ఎడవూ అనకంజడా
ఫీరాయిస్తున్నారు గడలు. జంకించీ, మండలా కారంగా తిరిగీ,
శ తెనదాటు చేసీ గతిభేడాలు చూపెసుతూ ఎవళ్ళచేన నాళ్ళు
కనబరుస్తున్నారు. చిత చిత్రము లె న బెబ్బలు. ఖణేలు మంటు
న్నాయి గదలు. కళ్లు మూసుకుపోతున్నాయి విసుళ్ళు. అనుగు
వికి భూమి గడగడలాగుతోంది. హుంశారాలికి ఆశాశం బద్దలై
నట్టుంది. గుంజిల్లో దిగులు పుట్టిస్తున్నాయి. చూపులు. (పాణాలు
బిగ బట్టుకు కూచున్నారు (_వేతుకులుం
ఇద్దరూ వొకలాగే వున్నారు. ఒకరూ చెనశాడలేను, కోపం,
పంతం, ఈర్ష్యా - తమణతు ణానికీ పాచ్చుతూ వుంది. అంత కంతకీ
ఘోరంగా వుంది గదాయుడ్డం. ముందు ముందు జరగబోయే కురు
పాండవ మహోయుగ్దానికి నాండీ(పస్తావనలాగా వుంది.
(శతకులు కూడా గెండు పశూ లై పోయాగు. కొందరు
భీముళ్లో భభీ అంటున్నారు. కొందరు గురో ధ నుణ, పంతాలు
పరిగిపోతున్నాయి. పందాలు షా చ్చిపోతున్నాయి చానేదీ ణం
రగులు కుంటున్నాయి. గోల గోల. పరిస్థితి విషమించి నట్టుంది.
శ్రుతి మించి రాగాన పడుతున్నారు జనం. ఇహ అదుపులోకి
జకేవడం కష్టుంం చప్రూన అశ్వ ళ్రామిక్ సై పెగ చేశాడు ఆ వార్య్యులు.
చంగన వెళ్ళాడు అశ్వథ్థామ. “మధ్యపడి డి సీముణ్లే దుఠ్యోధనుళ్ణో పడ
శశాడయ్యు ఆగండి గ చాయుడ్జం,
39
170 వ్యావ హో వోవోరికాం(ధమణభారతం
చెవులు చిల్లులు పడుతున్నట్లు మోగుతున్న వాయిద్యాలు
నిమిషం నిలుపు చేయించాడు ఆచార్వులు. “సావథానంగా
వుండండి. ఇంతవరకూ భీమ దుర్యోధనుల గదాయుడ్డం చూశారు
మూరు. ఇపుడు నా (వియశ్ మ్యడు అర్లునుడు ధనుర్విద్య మాపు" తాకు
ఇభరాడండిి” అన్నాడు.
గురువు ఇసారా ఇవ్వడంతో శే రంగం మధ్యకి వచ్చి నుంచు
న్నాడు అర్జునుడు. నల్లకలవల వంటి చక్కని శరీరం. చొని మాద
నవరత్నాల బంగారం కవచం. చేతిలో తళతభ లాడుతూన్న
ధనుస్సు. వీపున తూణీరం. హరివిల్లూ మెరుపూ -- వీటితో కలిసి
వున్న నల్ల మేఘంలా వున్నాడతడు. అందరి కళ్ళూ వొక్క. సారి అతడి
మాచే మెరి శాయి,
“నీకో ఇతడండీ విలుకాడంకు” “ఇతడికి తెలీని విద్యంటూ
తేదు”” ోభరత వంశం మణిపూస” “కుంతీదేవి కడుపూపంటిి
“పాండవ సింవహాం.
ఇలా (వేతకు లంతా పొగుడుతున్నారు. వింటోండి కుంతి.
కడుపు నిండి పోతున్న ట్టుంది. కెప్ప వెయ్యకండా చూస్తోంది కొడు
కుని, హృదయంలోని సంతోవం (పనావా మైనట్లుంది. నాలుగు
కొమ్ములూ విరిగి పారినట్టయింది. చన్నులు చేపాయి చను
శాలు (పవహీంచాయి. కళ్ళు చెమ్మగిల్లాయి. ఆనండ బాష్పాలు
ఛారలు కట్టాయి.
ఆవేశంతో అర్జునుణ్ణి ఇంకా పొగుడుతున్నారు (ప్రజలు. పట్ట
పగ్గాలు తే నట్టున్నాయి శేకలు. “వమిుటీ కోలావాలం ౫
అంటూ అడీగాడు ధృత రాష్ట్రుడు. “ అర్దునకుమూారుడు అ హ్ర్రవిద్య
భరాపెట్టబోతున్నా డు. అకణ్ణ్ చూసి సంతోషంతో “కేకలు వేస్తోంది
జనం” అని చెప్పాడు విదురుడు. సంతోషించాడు ధృత రాష్ట్రడు,
“హ్చాన్టలున్న ౦దుక్తు తమ్ముడి కుమాళ్ళ విద్యాబుద్ధులు విన గలిగాను,
ఆదివ ర్వ 0 171
అంతే చాలు నాకు. నిజానికి అరణి * వంటిది కుంతి. ఆమె కడు
పులో పుట్టిన ముగ్గురు కొడుకులూ మూడు అగ్నులు. వీళ్ళే మన
వంశంలో పాపమన్నది లేకండాదహిస్తారని నా నమ్ముకంి” అన్నాడు.
అర్జును క్రి చూసి “కాస? అన్నాడు ఆచార్యులు. ధనస్సులో
భాగాలు సంధించాడు అర్జునుడు, ఆగ్నేయా(న్ర్రం వేసి భయంకర
మైన అగ్ని పుట్టించాడు. వారుణ్యాన్ర్రం వేసి వర్ష ంకురిపించాడు,
మేఘా స్త్రం వేసి మేఘాలు కల్పించాడు. వాయ వ్యా, న్ర్రం చేసి
గాలి పుట్టించాడు. జౌమ్యాస్త్రం వేసి భూమిలోకి వెళిపోయాడు.
పర౦తా స్త్రృం వేసి పరంతరూపం ధరించాడు. అంతలోఅంతళానా, నుం
అ స. SO స.
తుణంలో మరుగుజ్జులా కనిపించేవాడు. శతణంలో తాటి చెట్టంత
కనివ్పించేవాడు, తణంలో సూత్మురూపం ధరించేవాడు. తమణంలో
గొండంత కనబడేవాడు. చిత్రం, అంతలోనే గరం మోద వుండే
వాడు, వురుతమణంలో రథంమిద,. మళ్ళీ చరా_స్సే చేల మాడ.
పరిగాడుతూన్న సెద్దపలినీ సింహాస్ని, అడివి పందిసీ
దృిత్రంగా వాకశుబాణం వేసినట్టు ఐబేసి బాణాలు వేసి కోళ్లు కుళ్లు
కీవాడు. దారంతో వేలాడదీసిన ఎద్దుకొమ్ముుని వరసగా ఇరవై
కొక్క బాణాలు నాళేట్టు కొట్టాడు. చిత విచి(కాలైన విలువిద్య
దరాపెట్టాడు. గదా, క్తీ - వీట్లలో కూడా సెబాసనివించాడు
ఇలా అర్జునుడు తన అస్త్రువిద్య (పదర్శిస్తూనే వున్నాడు.
దొళ్టిరం దగ్గిర పిడుగులా చప్పూడైే ది. ఏరత్వంగా జబ్బలు చరుచు
కంటూ ఎవళో వస్తున్నారు. తుల్ళిపడింది జనం. ఆచార్యుడి
వెనక్కి. వెళ్ళారు పాండవులు. దుర్యోధనుడి చుట్టూ చేరుకున్నారు
కౌరవకుమాళ్లు. అందరూ చారం దిక్కా చూస్తున్నారు
జనాన్ని వొ_త్తిగించుకుంటూ లోపలికి వస్తున్నాడు కరుడు.
భూంచి వఫైన మనిషీ. పదపోరోనన్నె బంగారంలా వుంది శరీరం,
తరణ్ణీ అగ్గి. ఫుట్టించడంకోనం రావి కర్రతో చేసింది,
172 వ్యావవహారికాం(ధమమవహోభొరతిం
చేవానికీ చెవులికీ సవాజమైన కవచ కుండలాలు ధగధగా మెరు
స్తున్నాయి, బాలసూర్యుడిలా (ప్రకాశిస్తున్నాడు. చేతిలో
థనుస్సూ, నడుంని కత్తీ వున్నాయి. కొదమ సింహంలా నడిచి వచ్చి
రంగ స్థలం మధ్య రీవిగా నుంచున్నాడు. తలఎత్తి వోసారి నాలుగు
దిక్కులా తేరిచూ కాడు (దోణా చార్యుడికీ, కృపాచార్యుడికీ
నమస్కరించాడు. అర్జునుణ్ణి చురచురా చూశాడు. ఆ చూపులో
ఆశే పణా, నిరసనవా, ఈర్యా అన్నీ క నిపినున్నా యి,
“నువ్వే మహోం మునగా ణ్ఞనుకోకు నీకు వచ్చిన ఈ
వమూ(ం విద్య మాకూ కొంశాం వేతనవును మరి లిన్నాణు
గంభీరంగా, సభం తా నిశ్శబ్దం,
తెల్ప్లపోయి ఇస్తోంది జన. చురుక్కు మగల అక్హునుడికి,
౨(రపడ్లోయి కళ్ళు. చందనం పులుముకున్న ట్టుంది దుర్యోధనుడికి.
“లే అ చేదో కానీ మరి” అన్నాడు (దోణుడు, అర్జునుడు
చూపెట్టిన అ(స్ప్రవిద్య లన్నీ అనాయాసంగా చేసి చూ ం పెట్టాడు
కరుడు. క భ్భలో గర్వ చశేఖలు మెరుస్తున్నాయి,
నూరుమంది తమ్ములతోనూ ఉబ్బెత్తుగా లీచాడు దుర్యో
థనుడు,. వెళ్ళి గాట్టిగా కౌగిలించుకున్నాడు కర్లుణ్తి “ఈ తణం
నుండి (పాణ న్నేహితులం మునం, నాకూ నా వాళ్ళకీ ఆన 5%
నువ్వు, నే నొకటీ నువ్వొక్క-టీ కాదు. నాతోపాటు నా రాజ్య
భోగాలూ అనుభవిస్తావు నువ్వు” అన్నాడు. “వుహా భాగ్యం? అంటూ
సంతోషించాడు క రుడు. = చః రంగస్థలంలో ఇంతమంది ఎెదటా అర్హు
నుడితో ద్వంద్వయాుడ్ధం చేయాలని వుంది అన్నాడు.
ఆపుకో తేక పొయాడు అర్జునుడు. “పిలవని శేరంటంగా
సభలోకి వచ్చాను. బలవంతంగా పులుముకుని మాట్లాడుతున్నా వు.
దీని ఫలమేదో ఇప్పుడే అనుభవిస్తావు, సీ విభన్యా ఎదటివాడి
విలనా తెలుసుకో తేక పోతున్నాన్స అన్నాడు, “సిరికి వాళ్ళని
దభాయిం చినట్లు దబాయించకు నన్ను” అన్నాడు క రుడు. eg
ఆదిపర్వ ౦ 178
'లవ వదో బాణాలతో చరా పెట్టు. అ(న్ర్రవిద్య తెలిసిన వాళ్ళండ
కీ ఈ రంగస్టలంలో (పవేశ ముంటుంది. సర్వసాధారణమైన విమయ
అందిం పీళ్ళు రావాచ్చు, వీళ్ళు రాకూడదూ అని అడ్జేమిటి ఫి
ంటూ జెకారించాడు, ఇదే సమయవుని కన్నుకొట్టి (పోత్సా
గంంఇాడు దుర్యోధనుడు. దాంతో ద్వంద్యయుగ్రానికి కాలు
సన్యాడు కర్ణుడు.
దుర్యోధనుడూ, తన తమ్ములూా కర్ణుడి దిక్కు కాశారు.
'మ్ముడూూ, (దోణుశూ, కృపుడూూ, ధర్మ రాజూ, అతడి తమ్ములూ
ర్గునుడి పతం వహించారు. “ఆ సరదా వదో తీర్చుకునే వెళ్ళ
సను అతడ"? అన్నారు ఫీముతూ అతడి అన్నగమ్మ్యులూను అన్టు
౦కి (దోణుడూ “కాసి” అన్నాడు.
ఐతే కాసుకో అన్నాడు అర్జునుగు మాట్లాడకండా
మీఘ్యాస్త్రం విడిచిపెట్టాకు కరుడు. కిందా మదా ముంచెత్తాయి
కోట్లు. చీకట్లలో కనపడలేదు అర్జునుడు. మెచ్చుకున్నాడో
న్నట్టు క రడి మాద కిరణాలు కంమ్మురించాడు సూర్యుడు. కుమా
ద్దణా కిలబడుతూం కు భయపడుతూనే వుండి కుంతి. అర్జునుడు
నపడకపోయే సరికి కెవ్వున కేక వేసింది. మూర్భపోయింది. చన్నీళ్ళు
ల్లూడు విదురుడు. చందనమూ అదీ రాసీ ఉపచారాలుచేనీ
యార్భునుండే తేవదీ వాడు.
ఉ త్తరతణంలో వాయువ్య్యా(స్త్రుం వేశాడు అక్జునుశు. పటా
ఎంచ లై పోయాయి మేఘాలు. మబ్బులు విడిపోయిన సూర్య
)ంబంలా (వకాశించాడు అర్జునుడు, కర్ణుల, అర్జునుణ్ణో, కళ్ళారా
మూాసింది కుంతి. “అమ్మయ్యా”? అంటూ పెద్ద నిట్టూర్పు విడిచింది,
చషూన వెళ్ళి కర్టుడికీ అర్జునుడిక్ మధ్య నుంచున్నాడు కృపా
చార్యులు. ద్వంద్వయుద్ధం మర్యాదలు యావత్తూ తెలిసిన పండితు
శాయన. “ఆగు” అన్నాడు కర్షుణ్తి. “అర్జునుడు రాజపుత్రుడు,
పొండునువో రాజు కుమారుడు. కుంతీడజేవి ముద్దుకొడుకు. కౌరవ
174 వ్యాూవహోారికాం[(ధమహాభారతం
కాఫ్ ౯ శ్ 7 అటి జ
వంశంల పుట్టినవాడు, ఇతడితో ద్వండ్వయుద్దం శౌయా్య్యాంం లు,
సీ వంశ మేమిటో ముందు చెప్పాలి నువ్వు. నీ తండి ఎవరో సీ
తల్లి ఎవరో చెప్పూ ఇతడితో నమానుడ వై తేనే ద్వంద్వయుద్దాని కి
23
అర్హత పీకు” అన్నాడు:
కుల చకాటు ఎత్తేసరికి ముహాం వేల వీళొడు క రుతు, ఇ ఇగ 9
పెగల్లేదు. చప్పున అంచుకున్నా శు దురో్గధనుదు. “రాజవంనంభో
పుట్టిన వాశూూ, (ప తావవంతుడూ, పెద్ద నస్నన్యం సి ల వాదా ఆ
ది _ ముగ్గుమోూ రూజు” నిసి చుకుంటా*రు. ఏట, అం తేనా గి
ఇఫ్ | భో =
అంచేత అతడిత బ్రతడిక ద్వద్యయుగ్దానికి అర తలేదు. ఇచే
కణూ మొ వాదన, అలాసే ఐ త్తే, ఇదిగో, అంగ రాజుజ్చన) "రాజుగా
~ అ జల్ల ఊర టీ
అభి పేకిస్తున్నాను ఇతకణ్ణి" అన్నాడు, భీష్మ, ధృత రాష్ట్రుళ్లు
(మా లలా వెళ్ళ అంగీ కారం తిసుగున్నా డు. రాజు తలిస్తే "దెబ్బల
శ్రీం కొదవ! నుంచున్న పాటుని అభి షే. కానిక అవసర మైన వన్నీ
సమకు *ర్చాడు. వెయ్యిమంది (ావ్మాలి? నోచాసం వేఫెడు.
కళ క్రి గ రాజ్యూనిక్ ఈయన అర్హు డు” అంటువొ (బాహా తలంతా ఆశీర్వ
దించారు కగుణి. బంగారం వీట మోద కూచోపెిటా రతణి. ఛాసో
కర్ణ ర ల చలో
_కృంగా అంగరాజ్యానికి అభి షేకించారు,
రాజతిలకం పెట్టుకున్నాడు క రుడు. మణికిరీటం ధరించాడు.
ఛరజకీర్పులు భరించుకున్నాడు. రత్నాల హారాలు వేసుకున్నా డు.
ఇలా మహో రాజువేవంతో వచ్చి దుర్యోధనుడి మందు నుంచు
న్నాడు. “*ఇంతమందిలోనూ ఈ రాజూధిరాజులముందు రాజుని
వేశావు నన్ను. ఇంత శారవం చేశాను, వ మిచ్చి నీ రుణం
తీర్చుకునేది నేను ? అన్నాడు. “ని స్నీవహాఎి అన్నాడు దుర్యో
ధనుడు, “మనసిచ్చి నాతో స్నేహాంగావ్రండు. అంతే కావాలి
నాకు?) అన్నాడు “ధన్నుడో అన్నాడు. కరుడు.
ఆదివర్వ ౦ 175
సభాలోంచి ఇదంతా చూస్తున్నాడు సూతుడు. తన కళ్ళ
ందు మహారా ఇమాడు నెకుక,. సంతోవం పట్టలేకపోయాడు.
౦ దిగి కొడు దగ్గిరికి విచ్చాహు శొలవంచి తంర్మడికి నమస్కారం
కాడు కర్ణుడు. గుచ్చి కౌగిలించుకున్నాడు కూతుకడు, శిరన్సు
ద్రూడడు. అంగ రాజ్యా భి పేకంతో" తడిసివున్న తలమిీద ఆనంద
"'ఐన్వా లం వర్ష ంబూశు.
కరుడు సూతుడి కొడుకని తెలిసిపోయింది. పాండవులికి.
గలు మరి నవ్వాడు భీముడు “కులానికి తగినట్టు కొరడా
ద్భ్చుకు రథం నదుపుకోో” “అన్నాడు. అక్టునుడితో యుద్ద మేమిటి
౨! ఉత్త ాుతు(తియులు అన భవీంచ దగ్గది అంగరాజ్యం. సోమ
గజి తినవలసిన పురోశాశం కుక్క_ముట్లుకోవచ్చూ ?” అన్నాడు.
తేల కొళెనట్టయింది కుడికి. జవాబు తోచబేదూ. చెడ్డ
ఫూర్పు వొదిలాడు. ఆకాశం మోాదికి సూర్యుడి దిక్కు. చూస్తూ
ఇరుకున్నాడు. స్నేహితుడు చిన్నబుచ్చుకోవడంతోశు ఛభ్యరు
న్నాడు దుర్యోధ నుడు. “వబుటీ దారును మూటలు! కులమే తేక
లే ఈ తేజస్పెలా వస్తుండి*? ఫలి కడుపుని లేడి పడుతుందా ?
ఏల పుట్టుకా, వరుల పుట్టుకా ఎరగడం కష్టం. దథీచి దుమ్ములో
జూయుధం పుట్టింది. కుమూరస్యామి పుట్టుక విషయం ఎవడికి
చింది వాడు చెపుతాడ. నీటిలో భట్టాడని వాకడంలు అగ్గిలో
టా డని వొకడంటాడు. కృత్త్కిలికి పుట్టా డని వొక డం శే
ఫడ్కి పుట్టాడని ఒకి డంటాడు. కాదు, రాల్లుగడ్లిలో పుట్టా డని
రొక డంటాడు. మన కృపాచార్యులు "ఇల్లునడ్డిలో నే పుట్టాడట |
స గురువుగారిమూ శుమిటి ! కుండలో అట ఆయన పుట్టుక 1 ఎంట
రది గాజులు ఆరుపికీ ఈ రువీకీ పుట్టినట్టు ఇజప్యూగుంటారు !
1 కంగన] * బిరా పుట్టుక మూతం వొక వొరసా వాడీ వ్సంచా
ంటాను. అంచేత, కులమూ గుట్టుూా తడవడ మందు కంటాను.
దివ్యలతు ణాలు చూడు, కనపడలేదూ కవచకుండలాలు ! అంత
176 వ్యావ వోరి కాం(ధభమవోభఛారతం
సహొజంగా వున్నా యని !! అవే ఇపుతున్నాయి ఆయన మహాోపురు
షుడని. ఒక్క- అంగ రాజ్య మే అన్న మా కుమితో, తన చబావహుుబలం
వల్ల (పపంచం యావత్తూ పాలించగల డీయని” అన్నాడు.
ఇంతలో పొద్దు గూకింది. అంన్తు(పదర్శనం అంత మెంది.
రకరకాలుగా వ రంగస్టలం విడిచిపెట్టారు (ప్రజలు. (స్ర్త్రీ
జనంతో కూజా రాజమంది రానికి వెళ్ళాడు ధృత రాన్టుడు. వేలకొద్దీ
దివిటీలతో, కర్లుడి చెయ్యి పట్టుకుని తన మేడకి వెళ్ళాడు దుర్యోధనుడు.
ఛీష్యుడూ, విదురుడూ, కృపుకూ? - ఫళ్ళందరినో కదిలి తవు మంది
శానిగి నిళ్ళాగు పొండవ్రులు.
వు ద్దకొడుక కె ర్తి క ఖ్యారా చూసింది కుంతి. ఘృత న్నీవాం
మూ(తం బయటబడ* లి గగహీం యుగ ,0ది. గానె తే మున నేమో?
మనస్సులో లేదు.
కర్లుడంతగి విలుశాడు దొరికాడు కౌరఖులికి. అర్జునుడి
వల్ల మరి భయమేమిటి ? /పంజెలమోద చెయ్యిపెట్టుకొని రాత్రి
నిశ్చింతగా నిద్రపోయాడు దుర్యోధనుడు,
(దుపదుడి పరిిభవం
మర్నాడు తెల్ల వారింది. కాలక్భ త్యాలు తీర్చుకున్నాడు
(దోణుడు. శిష్యులందరినీ విలివాడు. “ంపరుదక్షిణ ఇవ్వండి?”
అన్నాదు. చేతులు జోడించి నుంచున్నారు శివ్వులు. “మో కోరిగ
ఏమిటో సెలవియ్యండి”? అన్నారు. “ఐళ్యర్వ గర్వంతో మంచీ
చెడ్డా కానడం టేదు పాంగాలంరాజు (దుపదుడు. వెళ్ళండి,
అతణ్ణి వోడించి పట్టుకురండి. ఇజే నేను కోగిస గురుగక్త్షిణ”
ఆన్నాడు ఆచార్యుడు.
కళ్యా త్తం? అంటా సిద్ధపడ్డారు శమ్యులు. “ఇ దెంతలో
కాటి” అన్నారు కౌరవులు, “నిమిషపూలమోాద పట్టుకు వస్తాం
నువ” ఆన్నారు. అవి కళర్తిలు కాశ్రు. ఆవి ధనుస్సులు కావు,
de నే! Cr వ్ EAs 'ఢాలర హాళ్ళు ఫట్టుకర స్నా రు "తక్కకీనంత
ఆది వరం I77
సెన్యం వెంట వేసుకున్నారు. అణావుడిగా బయల్లేరారు, రథాలు
పరిగ_త్తించుకుంటూ, వింహానాచాలు చేనుకుంటూా వెళ్ళి సాంగాల?
రాజభాని ముట్టడించారు.
వాళ్ళ వెనక రథాల మిద (దోణాదార్యులూ, పాండవులూ
బయల్రేరారు. “మేమంశు మేంి” అంటూ ముందు పరిగతారు కార
వులు, “(దుపదుణ్ణి పట్టడం అంచే వదో ఆటలా వుంది ఏళ్ళకి) అని
నవ్వుకుంటూ నడిచాడు అర్జునుడు, పాండవులు పొలిమేర చేశే సరి!
దురోపఫధనుడూ, అతడి తమ్యూలూ, తక్కిన రాజకుమాళ్ళూ పట్టణం
ముట్టడించడం, (దుపదుడు తిరగబడడం జరిగిపోతున్న ది తన చతు
రంగ బలాలన్నీ వేసుకు వచ్చి కెరవుల్ని కకాపికలు వేస్తున్నాడు
(దుపదుడు, వానకారు వర్ష ఛారలు పడ్భవనంమిోాడ పడ్డట్టు (దుపదుడి
చాణకాలు ముంచెత్తుతున్నాయి కారవుల్ని,
అకారణంగా తముమిోద పడ్డందుకు పట్టణములోని (ప్రజలంతా
నలిశేగిపోయారు. కత్తీ క(రా, గొడ్డలీ, రోకలి..వది దొరికితే అది
పట్టుకుని తిరగబడ్లారు. కారవు డన్నవాడు కనబడ చోటల్లా చిదగ
పొడిచారు. దుర్య్వోధనుడూ+, తనవందమంది తమ్ములూ శాయశక్తులా
పోరాడారు. ఇన్న్నూూ మిన్నూ కనబడకండా ఎన్నో భాణాలు
వేశారు. వా టన్నిటినీ తుక్కు-కింద కొట్ట పా రేశాడు (దువదుడు,
ననూంచి మూంచి ఛాణాఖుక్రోొట్టి వాళ్ళ చేవశలు మంటలుచ్చుకున్నట్టు
వేశాడు, బవాువిభాల, బవ్యుముఖాల, ఎక్కడ పడి జే అకా-డ
“తానే అదు రకరకాల బాణాలు గుప్పించాడు.
ఊొంతో “(దుపదుడం కు బవాుదూవీరా బాబూ అంటూ
భాయపడిపోయారు కౌరవులు ఇవా పిక్క-బలం చూపడం తప్ప
మరో గతి లేకపోయింది. కుమారస్వామి దెబ్బకి పారిపోయే రాతున
యువకుల్లాగ పరుగుచ్చుకున్నారు వస్తూవున్న పాండవుల దగ్గిరికి.
వారాలకి చిరునవ్వు నవ్వాడు అర్జునుడు. కల్లా, అమ్మలూ
తీసుకున్నాడు. గురువుక్రీ అన్నగారికీ నమస్క-రించాడు. “మిోరం ఆతా
23
78 వ్యావజోరికాం(ధమపా భారతం
ఇక్కడే వుండండి” అన్నాడు. తన మె న్యానికి సంజ్ఞ వేశాడు. నేన
ముందు ఛీముత్లో నడవ మన్న్నాగు. నకుల సహా దేవుల్ని చక్రరతు
కులుగా * పెట్టుకున్నాడు. వనుగుముండద మీదికి పరగౌత్తే సింహం
కొొదములాగ సము(దంలాంటి పాొంచాలనేన మదికి పగిగెతొణడు
వెళ్ళడంతో శే (దుపదుడి వనుగుసేన మోద పడ్లాడు భీముడు.
వ(జాయుధంలాంటి తన గద ఎత్తి అబే మోదడం మందలు పెట్టాడు.
కుంభస్తలాలూ, ! బవడలూ, తొండాలూ దంతాలూ పక్క-లూ,
మక్క-లూ, ముొువోలూ - విరిగి పచ్చడి పచ్చడి ఐ పోతున్నాయి
వనుగులు, జేగురు "సెలవళ్ళ నడనా ండలు వ(జాయుధంతో కూలిపడ్డట్టు
రకాలు కార్చుకుంటూ మానటివాళ్ళతో సహో కిందపడుతున్నాయి
మదగజాలు. పడినకొద్దీ అటే ర భీముడు. వనుగులే
కాదు - రథాలూ, టన గుండకిండి మె చేస్తున్నా కు. మామూలు
వాళ్ళని ఛంపడ మెందుకన్నాడు, గొల్లవాడు మునశాలు క(రతో
ఆనవ్రులం తో లుకుపోయినట్టు, గదఎ త్తి రొప్వుకుపోయాడు వాళ్ళని,
భీముడి పక్కనే బాణాలతో తరుముకుంటూ వచ్చాడు అర్జు
నుడుం సూ ర్యుడిముందు చీకట్లలా పటాపంచ లవృతున్నాయి
వనుగులు; మంచు తెరలా మాయ మవ్రుతున్నాయి గు రాలు; నున్కల
మళ్లే తెల తెల్టపోతున్నాయి వచాతిద భాలు, అది నూూసి సయించ
లేకపోయాడు (దువదుడి తమ్ముడు సత్యజిత్తు. అర్హునుడి మోాదికి తన
రథం పరి”? త్తించాడు. ఎంచి ఎంచి వండ బాణాలు వేశాడు. అవన్నీ
సగంలోనే ముక్కలు చేశాడు అర్జునుడు. అతడి గ్యూరాల్నీ సారథినీ
కొట్టాడు. రథం తునకలు చేశాడు. దాంతో అజే పరుగుపెట్టి పారి
పోయాడు సత్యజిత్తు.
అర్జునుడి బాణాలికి విడుపూ, విరామం లేకండా న్రంది,
బాణంమోద బాణం వొదులుతూంటు భనున్స్వు చక్రంలా కనివిస్తోందిం
బృంతలో యముడిలా వచ్చిపడ్డాడు. (దుపదమవోరాజు, ఇద్దరూ బల
మ.
న కాలవ న న న
చశరతక్రడు , యంజ్ధంలో రథచ్యకాలా కమీన్తూవుం దే వీరుడు.
ఆదివర్వ ల 170
వంతు తే. ఇద్దరూ విలువిద్యలో పేావూహహేమిాలే,. మరింత
విజృంభించాడు అర్జునుడు. ఇద్దరి ద్వండ్వ యుడ్గం ఘూరంగానవ్రంది.
ఇద్దరి బాణాలతో భూమి, ఆకానవరా చిమ్మచీకటి కమ్మింది .
మాంచిదొక బాణం వేసి అర్జునుడి ధనుస్సు రెండు ముక్కాలు
చేశాడు (ద్రుపదుడు. ఉ త్తరక్షణంలో క్ర త్తి తీ పఏకుని మెరుపులా వు
కాడు అర్జునుడు. కొండమోదికి 7గ౦తే సింహాంవిబ్లలాగ (దుపదుడి
రథంమిోదికి లంఘించాడు, రెప్ప పాటులో (దువదుక్తో పట్టుకున్నాడు,
రథం ఇరునుకి వేసి క ట్టు,
హాహాకారాలు చేస్తోంది పాంచాల్నసైన్యం. తిన్నగా
(దువదుకణ్ణి తెచ్చి (దోణుడి ఎదుట పెట్టాడు. అర్జునుడు, “గురు
దశ్న్ణ స్వీకరించండి”? అంటూ నమస్క-_దించా శు, (దుపదుళ్లో చూసి
ముసిముసి నవ్వులు ౧వ్యాడు (దోణుకు, “ఓహో ఎవరండోయి !
(దుపదమనోరాజులుంగారా ఏమిటీ? ఇజేం, దిక్కు- లేనట్టు ఇలా
కట్టబడ్డా గేం ! ఇప్పుడైనా గీర్వాణం కిసింత దిగుముఖం పట్టిందా +
ఇకనై నా మేం కనివిస్తున్నా మా కళ్ళకి 2 అంట ఎ_త్తిపోడిచాకు,
అర్జునుడి "కేసి చూసి “ఇవా చాలు, కటు విప్పు” అన్నాడు. సిగ్గుతో
తలవంచుకున్నాడు (దువదుడు.
దుపదుడు (దోణుడి స్వాధీనం కావడంతోటు పొంచాల
రాజ్యనుూ (దోణుడీ స్వాధినమయింది. బాల్య న్నే పి కంశు “కావడం
జేతా తన (పభుత్వం అుగీకరించడంచేతా సగం రాజ్యం తిరిగి
ఇచ్చి వేశాడు (దోణుకు. అప్పటినుండీ దక్షిణ పాంఛచాలం, ఉత్తర
పాంచాలం అని విశాలపాంధాల దేశం రెంకుభాగాలై ౦ది. గంగానదికి
దక్షీణభాగం, అవతల చర్శణ్యతీనది సగిహొద్దుగా (మవదుతూ, ఉత్తర
భోగం (దోణుడూ పుచ్చుకున్నారు దశీణపాంచాబానికి కాంపిల్య
నగరమూ, ఉ త్తరభాగానికి అహిచ్చ(తవూూ చాజధాను లాయి. *
* విపులమైన పొంణాలం వివరం కోనం చూ కీ శే పరవస్తు అశీనర
నీంవా స్వామి 75 History of Panchala in the Vedic Period,
180 వ్యావపహారికాం(థమవో భారతిం
(దుపదుడీ హృదయంలో ఈ పరాభవం ఆరని చిచ్చులా
మండుతూ వుండేది. (దోణుళ్లే హాతవా౭ర్చే కుమారుకు కావాలి,
అంత పరా[కక్రమశాలి అక్టునుకు - తనకి అల్లుడు కావాలి. ఈ రెండు
కోర్కె_లూ సాధించే వరకూ నిద్రపోనని నిశ్చముంచుకున్నా డతడు,
యువరాజా ధ ర్మ రా జా
కుమాళ్ళందరిలోకీ గుణవంతుడూ, పెద్ద వాడున్నూ ధర్మరాజు,
అంచేత, భీమ్ముడితోనూ విదురుడిశోనూ ఆలోచించాడు ధృత
'రాన్హుశు మంచిరోజు చరాసి ధర రాజుని రాజ్యానికి యున
రాజుగా అభి పే కించాడు,
వేరు; యువరాజే ఐసా (పాభవంవేత (నయలార లజగు డో చక
వర్సిలా వున్నాడు థిర్భ్మ రాణ అలుంగురు అమ్మా? తగిన
దిక్కు. లొ నళ్ళి గలు సుకు వచ్చారు. మూవ ఇంటే రా సాగ bt
స్వాధీనం చేసుకున్నారు. గెలుచుకున్న ధణం దేశ జే జాఎనుండి
రానులు రాసులుగా తెచ్చి అన్నగారి ముండు సెట్లూరు. సాండ
శ్రుల ఎరు (పఎంచ మంతటా మార్మోగుతోంది.
కళ దాయుద్దంతోనూ, ఎల్ల యుద్ధంగోనూా ఫీము,ి మించిణ
వాడు లేడు.” “ధనుర్విగ్యిలో అర్జునుడే అగ్రగణ్యుడు.) “అన్న
లికి తగిన తమ్ములు నకుల సవాబేవులు”” = (పపంచ మంతటా
వమూల చూసినా ఇచే మాట.
అర్జునుడి గురుభ క్రికీ, ఏర త్వానికీ మచ్చి (ప్రయోగ ఉప
సంజ రాలతో (బహా ఎకరం అనే మహో(ప్రం ఉప జేరింభ్యూకు
(దోణుడు, “ఇది అగ_స్తిముని మా గురువు అగ్ని జేళ్ళులి కిచ్చారు.
ఆయన నాకు అన్నుగహించారు. నా శిమ్యులండరిలోకీ నువ్వే
తగిన వాడివి దీనికి. అందుకని నీకే ఉపజేశించా నిది. సామాన్యుల
వాద (ప్రయోగించకు దీన్ని. తగనివాడివూాద వేస్తే జగత్తునే
దహిస్తుంది. అలాంటి అవసరం వస్పేన్కే ఎదటివాడు నిన్ను మించిన
వాడె తేనే ఇది (పఫపయోగించు.
ఆదిపర్వ ౦ 181
“ఇదిగో అన్నంతా చేశాను చేను. ఇవా నిన్ను మించిన
విలుకాడు లేడు మారి. ఇపుడు (ప్రత్యేకమైన గురుదక్షిణ అడుగు
తున్నాను నిన్ను, వవుంటావు గ్? అన్నాడు. “సెల వివ్వండి””
అంటూ చేతులు జోడించాడు అర్జునుడు “వ దన్నా యుద్దంలో
(గహచారంచాలక నీకూ నాకూ పడిందనుకో అప్పుడు గురువు అని
ఉచపేశ్సీంచకండా నాతో సమానంగా యుద్ధం చెయ్యాలి నువ్వు.
ఇజే సీ నుండి నేను కోరిన ప్రత్యేక గురుదక్షిణ” అన్నాడు ఆచా
ర్యులు. కాదన లేకపోయాడు అర్జునుడు. పాదాభివందనం చేసి
కన్నీళ్ళతో గురు బేవుడి పాదాభిపే.కం చేశాడు.
ధర్మరాజు యువరాజయాశు.. పదిమంది నోళ్ళల్లోను+*
వొాండవుల గొబ్బ వినిపిస్తోంది. కడుపులో తేభ్ఫూ శరులూ పాకు
తున్నాయి దుర్యోధనుడికి. కర్ణుడూ శకుస్కీ దుళ్నాసనుడూ-ఎప్పూడగా
పీళ్ళతో ళు వకాంతంగా వదో ఆలోచన. “ఆయుఛాల్లోనూ
వాళ్ళే ఆగికేరారు. దురునువాళ్ళని అసలే భయం నాక్కు ఇప్పుడు
ధర్మరాజుని యువ రాజు చేఇారు బాబయ్య. ఏమిటి సాధనం ?
ఏమో పాలుపోకండా వుంది నాకు, దీనికి విరుగుడు రాజసీతి ఏనున్నా
వుం ఓ చెప్పండి మూరు అన్నాడు వొకనాడు దుర్యోధనుడు 6 నేనూ
ఎవడూ అ బే అనుకుంటాను” అంటూ అందుకున్నాడు మేనమామ
శకుని, నా ఆ_ప్పమం(తి కణికు డున్నాడు, సీతిశా్యస్ర్రుంలో శు కర్ణో
మించిన వాడు, అతడి దగ్గిర రాజనీతి చేర్చుకోవడం బఎంతేనా అన
సరం నీకు” అన్నాడు,
౩ ణీక నీతి
సావకాశంగా దుర్యోధనుడికి 'రా(త్రిందిగ ళ్ళు రొాజనీతీ నూర
పోశాడు శకుని ఆ ప్పమం(తి కణికుడు.
“రాజన్న వాడు సతేస దండన అవలంబించాలి. (ప్రజలు ధర శ్ర
తప్పకంజా చూడాలి. తన నడవడిలో మచ్చ కనబడనివ్వకూడదుం
క[తువ్రుని ఎలా భకూాడాలో మితుణ్ణే అలాగే చూడాలి. దండం
182 భ్వ్యావవోరి కాం(ధథమహాోభాగతణతిం
దశగుణం భవేత్ అన్నాకు గంగ ఉంకునే రాజాససం సాగు
తుంది, (ప్రజలు వర్ష్మాశమ ధర్మాలు వాలిస్తాగు. దురాచారం "దేశీ
వాడు గురువైనా సరే - జహీరంగం7* చండించాలి వాడ్డ, ఏ కార్యం
చేసినా, ముందు ఎుద్గిమ .తులతో ఆళోచించాలి. విచారంచి కార్యం
వేస్తే విన్ను ముంటూ వు-డదు,
“మృదుత్వం చేవనో, కరి నత్వం చవెతనో ఎలాఐనా సశే, తన్ను
“తాను కాపాణుకళోవడం ముఖ్యం తె-కి అపాయం వేరి ండా ఖుంకుచే
ఏ దన్నాను, గీకి మించిన ధర్మం లేకు పని, త. తోవపాలు సె
వాళ్ళకి తెలియనివ్వ కూడదు. పె ఎళ్ళ లోపాలు మాిం వొ,
పుగా (౧హింఛచాని. చజేశమూూ కాలమూ సాగతా తెటుసుక్తున్
స్నేహితుల్ని ఎంపొదింవాలి.
“న త్రున్సు అవుకుశా వున్నప్పుడే వాళ్లో కడితే ర్యాలి. కాలూని
స్థీర పడ్డాక కొక్రిడం కషం, శ తువుల పనులూ తన పనులూ వేగుల
వాళ్ళవల్ల వింటా న్రంజాలి పర జేశాల వారలు తెలుసుకు రావ
డానికి రసర కాల మనుష్యుల్ని పంచుతూ నుండాలి. ఉడ్య్యానవనాలూ,
తీర్థ స్థలాల, చేవాణయాలూ, ఢలూ, అడి వ్రులూ-వీట్లకి వెళ్ళే
టపుడు జాగ్రత్తగా ఐ-టిను ముందు పరిశోవంచాలి. వీళ్ళని నమ్మ
వచ్చూ, పిళ్ళని నమ్మ రామూ అని "ట్టుకో జాడిరు, గాన్న వాడు
ఎవళ్ళనీ నమ్మాకూడదు. అ. మసొకుగా వుంజాని మల తాలోచన
రవాస్యాలు పైకి పొక్కకండా కాపాపో రాలి దవాస్యం గుప్పెట్లో
వున్న పూజే కార్యసిద్ది. రవాస్యం బయటపడ్డ కార్యం బృవాస్పతి
లాంటివాడై నా సాధించ లేకు.
“దూటేవూటికీ వొట్లు వేసుకోవడం, వొంగి వోంగి దండాలు
పెట్టడం, చేతులు నులుపుకు మాట్లాడడం, ఇచ్చకా లాడడం,
సొక్కు.లు చిక్కడం, నక్కవినయాలు వేయడం -- ఇవన్నీ దుర్మార్లు
లెన సీచుల లవణాలు, అవకాశం దోరికీ వరకూ ఆహ్పుడులాగో
స్టంటూతూదుష్టామూ సందునోరకిందో, పొంలాగ,వివపుకాటు చేసాడు.”
ఆదిపసర౦ ౦ 188
రె
“విడుగు వడప్ఫుడే పడిందని తెలుసుం
fE
.
ర
ew
os
గ్
ణః
వేసిందని తెలుస్తుంది ముందుగా తెలీదు. అలా, కోపవంగాని,
దయగాని ఆడి ఫలించి “డే తెలిమూలి. ముందు తెలీనివ్వ
కూడదు, బా-ధువన్నా పై శాశన్నా క మేువ్రు కగు వే. సయయం
చిక్కే వరకూ శత్రువుని గారని =) శై నటించాలి. సమయ్యం చిక్క
గానే రాతిమోవ “డన వ్ల సెట్టినట్టు క ముట్టి చాలి.
“అక కారం చేసిన ఎడు అ్బుడెవా ఉపేప్పేం చ కూడదు
పాదంలో గుచ్చుకున్న ముబ్లు బెన్నజై రా నడవనివ్యదు కడా!
న్ర(శువు బాలడ పోనివ్వు షూాడదు. రపంతే ఐనా అడివి అడి
వంతా శాలుసుంగి ఆాగ్లికళ్ళ, చెట్టు చివరి మ్మని నిదపోయిన
వాతూ, శే శువుని - 1ంధువుడె శ ఎ శే-పక నగి పెట్టుకున్న వావ
మూరుడ . *ంత 2, తెలిపే ౪ మరొలో వుండదు.
ను |
ళు ఆ ఇ భేవ్క “లపోపాయా చేత శకతువ్రుని సాధిం
చాలి. నమ్మింప నొండళ కోయాలి, వంచించి వంచించి నధిం
చాలి ఎలా అన్నా శృతున్ర లేకండా చేసుకోవడమే శుకాచార్యుల
మతం. బంధువులని పోనివ్వకూడదు. అపకారున్ని అంతంచేసి ఆత
రశ్షిణ చేసుకోవాలి. బుద్ధిబలంనల్ల ఎం్నతెనా సాధించవచ్చు.
నక్క కథ
“తో~డ వొక అడివిలో వొక నక్క- వుండేది. పులి,
ఛోడేలూ, ముంగీ ఎలశా - ఈ నాలుగూ దాని స్నేహితులు,
ఆ అడివిలోసే తన పరివారంతో వొక జింకా వుండేది. జంకని
చూసినప్పుడల్లా నక్క-కి నోమాశేది. మాంచి కో షక. ఇదిగా
వున్న డాని మాంసం ఎలా అన్నా తినాలని ఆలోచించేది. కాని
ఎలాగ? తుదకి ఒక మంచి ఉపాయం ఆలోచించింది. తన స్నేహా
తులతో సంప్రదించింది. ఎలక శేసి చూసి “జింక న్నిడపోతున్న
ప్పుడు నువ్వు మెల్లగా వెళ్ళు. జాని కాళ్ళు కొరుకు. జాంతో
అది పరిగె_త్స లేదు. ఇవా చేముంది. , మన పులిగారు వెళ్ళి 'జెబ్బతో
184 వ్యావహారిశాం(ధభమహోభారతం
చంపుతారు. దాంతో, మనమంతా మాంచి విందు ోనుకుంచాంి
అంది. సంయ్యే అంటీ సంయ్యే అన్నారు తక్కిన నేస్తులు
“ఎలక వెళ్ళి జింక శాళ్ళు కొరికింది. పులి వెళ్ళి దెబ్బతో
చంకింది. చేస్తులండరూ నోళ్ళు చప్పరిస్తూ జింకచుట్టూ చేరారు,
ఇదిగో. మన మంతా స్నానం చేసి వచ్చి జింకమాంసం తినాలి.
ముందు మిరు వెళ్ళిరండి అంచాకా చను శానుకు కూచుం
టాను అంది నక్క. నౌకే, అని స్నానానికి వెళ్ళాయి. సులీ,
తోడేలూ, ముంగీ, ఎలకాను.
“స్నానం మేసి ముందు వచ్చింది భులి, వచ్చేసరికి "వరివాం
వీల వేసుకుని విచారంగా కూచుంది నక్క-. “వం నేస్తం, ఇంతలోనే
విచారంగా వున్నా వేం? అంటూ అడిగింది పులి. “వం బేదూ,
ఎలక మాట విని విణారిస్తున్నాను. వమందో విన్నావా! “ఈ
పులి వదో గొప్ప దనుకున్నాం. నేను కొరికిన జంతువుకి ఆసపడు
తోంది. ఎంత నీచం!” అంది. ఇంతఅవమానం నువ్వు సయించ వలిసి
వచ్చింది కడా ! అని విచారంగా వుంది నాకు అంది. చాంతో
“వి ఇలాంటి నీచపు కూడు నేను ముట్టను. నా భుజబలంతో
వేటాడుకొనే తింటాను అంటూ అలిగి చక్కా పోయింది ఫలి.
“గరవాత ఎలక వచ్చింది. ఇదిగో, ఇపుడే ముంగి వచ్చి
వెళ్ళింది. జింగని వాసనచూస్కి “ఇడి వివ్యపాయంగా వ్రండి అని
అసహోంచుకుంగి “జింక వ్యూంసనం వద్దు నొకు. ఎలకొని తింటాను నేను,
అది చాలు నాకు. నువ్వు మాతం అడ్డుపెట్టకు అంటూ "చెస్పి
“మళ్ళీ ఇప్పుడే వస్తా నని చెప్పి వెళ్ళింది.” అంది నక్క. “అమ్మయ్యా?
అంటూ త్యరుమంది ఎలక. కన్నంలో అజీదూరడం దూరింది
తలన్నా ఎత్తలేదు మరి.
“ఎలక వెనక తోడేలు వచ్చిండి. “అన్న్నాః ఎంచేతో,
నువ్వంకే కారాలూ మిరియాలు నూరుతోంది పులి. తన వున్న
వాన్నస్కే ..శేనిచాళ్ళనీ వెంటవేసుకుని సీవిరాదికి ఇప్పుడే వస్తానని
అఆదిపరగం 125
వెళ్ళింది” అంటూ కన్నీళ్ళు పెట్టుకుంది నకు... “బాబో ఐతే ఈ
మాంసమూూ వద్దూ గ్నీంసమూ వద్దూ నాకు” అంటూ. పరుగుచ్యు
కుంది తోడేలు. మరి ఆతట్టు తొంగి చూన్తే వొట్టు.
చివార్న ముంగి వచ్చింది. “వయ్ ముంగీ, పులీ, తోజేలూ
నాతో యుద్ధంచేసి వోడిపోయారు. ఇవా నువ్వే వున్నావు యుద్ధం
చేస్తావా! ఐతే, బప్పరినంగా, శా మరి అంటూ పళ్ళిగిలించింది
నక్క. “ఓరి నాయకో, పులి తోడేలూ వ్రిషపో టే చీనా
చాలాను ”” అంటూ అబే చాడు ముంగి. చూ శావ్య్మా బుద్ధిబలం
చేశ అంతమందినీ వెళ్ళగొట్టింది నక్క. అందరూ పోయాక నిళ్ళ్చిం
తణ్యా తాను ఒక్క్చే కూచుని జింకమాంసం కడుపార తిని సుఖ
పడింది అలాగే నువ్వూ బుద్ధిబలం (పయోగించి శత్రువులు లేకండా
జేనుకోి” అంటూ ఉప చేశించాడు
తెండీ కొడుకులు
కణికుడి నితి బాగా వొంట పట్టింది దురో్టధ రుడికి. ఒకనాడు
వకాంతంగా తండి దగ్గిరికి వెళ్ళి కూచున్నాడు. ఆ మూటా, ఈ
మాటా అని అసలుసంగతి అందుకున్నాడు “సాండవు లంకే అసలే
పక్గ-బెదురు నాకు. దానికి శోశు ధర్మ రాజుని యువ రాజు జేశారు
మారు. ఇంకేముంది, వుంతులూ, సామంతులూ -- ముఖ్యంగా
(ప్రజలూ పాండవులంకే పడి చస్తున్నారు. ధర్మరాజుని గాజుచెయ్యా
లని కుట పన్నుతున్నారు. మోరు అంధులట! అంచేత అర్హత
లేదట ! భీముడు తాతయ్య మొదళకే వొద్దన్నారు. ధర్మరాజు
శీవలం ధర్మ్శ్మరాజే నట! వయస్సులో యువకు డైనా, బుద్ధిలో
వృద్ధుడట ' తమ్ములూా నరాంతక బేవాంతకులు మరి! అన్నగారి
మూట జవదాట రట! ధర్ణ్హురాజు రాజై కే రాజ్యం రామరాజ్య
మన్రుణుం దట! చిన్నా, పెడా అందర్నీ చేరదిస్తా డట ! భీమో,
విను ల్ని పువ్వుల్లో పెట్టి పూజిస్తా డట 1
స
186 వ్యావవోవోరి కాం(ధమభారతం
“ఎక్కడ చూసినా ఇవే గుసగుసలు. ఇద్దరు కలిసిన చోటల్లా
ఇవే కుటలు. విదురుడూ దీనికి తాళం వేస్తున్నాడు. విన లేక
పోతున్నాను నేను, చెవులు చిల్లులు పడిపోతున్నాయి. ఈ మూాగ్భుల
నోటికి తాళం లేకండా వుంది. పాండవుల్ని వూళ్ళోనించి బై టికి పంపి
తేనే గాని బతకటేం మరి” అన్నాడు.
“నకు కౌెలియ దోయ బాబూ, వది యిలారా,” అంటూ
ఆరో 6
కుమారుణ్ణో దగ్గిరగా లాక్కున్నాడు ధృతరాష్ట్రుడు, రాజన్న
వాడు తేన రాజ్యం తానే సాయంగా చూసుకో వాలి. షడంగాల
తోనూ వేదం 'చెప్పించుకున్నాను. బలంలోనా కొరత శేద.
ఐతే వం లాభం? అ-ధుజ్ఞు ముపో మూరు. నతు రాజ్యాలు వేసే
ఎత్తుకి చె ఎత్తులు వెయ్య లేను కదా! రాజ్యార్హ త ఎలా వుంటుంది
నాకు! ఐనా నన్నే రాజులా చూశాడు -- చచ్చి వ సంగ్గాన
వున్నాడో -- తమ్ముడు పాండురాజు. ఎన్ని జన్మలెత్తినా అలాంటి
తమ్ముడు దొరకడు నాకు. చే నంట లోకం కనపడేది కాదు తనకి.
జేగుకు నేను పెద్ద. అంతే. అన్ని కష్టాలూ చనే పడేవాడు. ఎంత
పరాక్రమశాలి ! దిగ్యిజయం వేశాడు. ధనం రాసులు రాసులు
మోసుకు వచ్చి నా కాళ్ళముందు పోశాడు. నాచేత ఎన్నో యజ్ఞాలూా
అపి చేయించాడు. అలాంటి తమ్ముడి కుమాళ్ళు వాండపులు. చెప్ప
వలిసి వస్తే పాండురాజుకంకునూ బుద్ధిమంతులు. అలాంటి వాళ్ళని,
తండి లేని వాళ్ళనీ ఎలా పొమ నేది ఇప్పూ !” అన్నాడు అతడి
కళ్ళు వము శకాలు.
“ఐతే వమూాగతి ఇంతే అన్న మాటు” అంటున మళ్ళి నాగ
దీశాడు దుర్యోధనుడు. తొత తంగడులనుండి వచ్చిన రాజ్యం పాండు
చాజు దయిండీ ! పాండురాజు నుండి ఇచ్చుడు తన కొడుకు ధర్ధురాజు
దయిందీ 1! ! ఇకముందూ ధర్మరాజు కొడుక్కి. సంకషిస్తుంది. ఇలా
పొండభవంశన్థులే రాజులా తారు. మేమూ, మా కునూభ్ళూ వంకే
పొరంభత్యంగా మట్టిగొట్టుకు బోజాం.
ఆదిపర్వ ౧ 187
“ఊం బూ చాబయ్యగారూూ, అలా జరగ నివ(క' ండి. పె
వాళ్ళ అడుగులికి మడుగు లొ త్తి మాతం బతకలేం మేము. తమ్ముడి
విద (పేమే చూసుగుంటున్నారు మీరు. అతడి కుమాళ్ళు అని
జాలి పడుతున్నారు. మా వందమంది గతీ వంగానూ మరి !
“మరిచిపోవాలి మూరు అనంతా. ఈ రాజ్యం మొదటి నుండీ
మోది. కాదన్న్నవా డెవడు? నిజమే పాండురాజు బాబయ్య
మంచివారే. కనకనే అతడి కుమాళ్ళ మాద అభిమానం చూపెడు
తున్నారు (ప్రజలు థర్శ రాజు రాజు కావా లంటున్నారు. ఈ కిటుకు
నాకూ తెలును. అందుకనే మం(తులుకీ వాళ్ళకీ బవాుఎువమూనాలు అప్
ఇచ్చి మంచి చేసుగుంటున్నాను నేను.
“పాండవపశు పాతుల కుతం. తాలు సాగనివ్యకూడదు దీనికి
వౌక కే ఉపాయం వుంది పాండవుల్ని, వాళ్ళ అమ్మని ప్ర వారంతో
సహో వారణావతం పంపి వేద్దాం. మంతులూ వాళ్ళూ మొదట
మనకి లొంగనట్టు కనబడ వచ్చు. భయం లేదు. (గమంగా వాళ్ళే
దారికి వస్తారు. రాజ్యం సంపూర్ణంగా మన క్కి టితోకి వచ్చేక,
కావలిస్తే వాళ్ళని తిరిగి తీసుకురావచ్చు” అన్నా కు,
“నాకు మాతం లే దంటావా ౫” అన్నాడు ధృత రాష్ట్రుడు.
“నీ మనస్సులో వున్న బే ఎప్పుడూ నా మనస్సులోనూ ఇాధిస్తు
న్నది ఐ శే, అదె అన్యా నం. దారుణం. అంచేత, పెకి అనడానికి
భయపడ తాను పాండవుల్ని పంపెయ్యుడం సాధ్యంకాని పని. ఎలా
కుదురుతుం దిది ! భీష్మ" వూరుకుంటాడా ? వికురుడూూ, (నోణుడూూ,
అశ్వళ్థామూా, కృపుడూ తిక బడతారో వవరా | వద్దు. ఈ ఆలో
చన విడిచిపెట్టు" అన్నాడు.
“విరా మాట కాదనే పాటివా జెవడంటానుుి అంటూ
మళ్ళీ (సుతి వేశాడు దుర్యోధనుడు. “మా రన్న పెద్దలు పెకి ఎలా
వున్నా, సమయం వస్తే వాళ్ళంతా నావాళ్ళే అని నమ్మండి. దినికి
కారణం కూడా చెపుతాను వినండి. అర్జును డంళే అభ్వళ్ఞామకి
188 వ్యావమవోరికాం(ధథమమవోభారతం
కిట్టదు. నాతోశు వుంటా డతడు. కొడుకుమోది (పేమచేత ఆజా
ర్యులూ అటువెళ్ల డు. మేనల్లుక్లే, బావరారినీ కృపాచార్యులు
మాత్రం వీడిచిపెడ తాడా ? ఇవా భీష్ముడు తాతయ్య. మే మన్నా
వాళ్ళన్నా వొకశు ఆయనకి. కనక పరవా లేకు ఇక విదుుకు
మూ[త మున్నాడు. అశేడు పాండవ పశపాతే ఐనా నాకు మా(శం
(దోవాం చెయ్య డుం అంచేశ ఆ భయ మేమో అళ్కరబేను మాకు.
“న్యాపార్టన ఈ మూ(తం మన్నించండి. వీళ్ళు వున్న ంత వరకూ
అన్న హారాలు రుచించవు నాకు. రా(తి కంటిమోద రెప్ప పడ
కండానూ వుంది” అంటూ వెళ్ళభోతాడు. ఎలా ఐతే నేం, చివరికి
ఊలొ అనిపించాడు తేండిని.
అంతతోవూరుకో లేదు దుకోోధమ శు. తనం శే ఇష్టప డేకొం
దరు మగతుల్ని పిలిచాడు. పాండవులదగ్గిర వారణావతం అంశే మనను
పు క్ష్రుట్టు కబుర్లు చెప్పండన్నాడు. అవకాశం దొగికినపూడల్లా
అదేపని చేశారు నాళ్ళు. ోవారణానతంలో మంచి మంచి పళ్ళ
తోటలూ, పూలవనాలూ వున్నాయి. ఈత లాడడానికి గంగా
నదీ, బంతులాటకి మెచానాలూ వేటలికి అడన్రులూ మాంచి అను
కరాలమైనవి వున్నాయి. తెల్ల టి మేడలవల్బ చీకటి రాత్రుళ్ళూ వెన్నెల
లాగే వుంటుందక్క.డ. రత్నాల బజాగ్లూ, విణొల మైన ప్భులూూూూ
నిజంగా అలాకాపట్నమే అలకాపట్న నుది వారణావశతానికీ
వరుణపట్నా నికీ తేజావే లేదు” ఇలా పొగడడం లంకించు కున్నారు.
ఈ విధంగా జరపవలసిన తతంగ మంతా జరిపాడు దురోట్టధనుకు.
బంధువులు నలుగురితోనూ వొకనాడు రాలవు తీర్చాడు
భృత రాష్ట్రుడు పాండవులూ వచ్చి కూర్చున్నారు పక్కని. అందరి
ఎదటా తమ్ముక్ణి తలుచుకుని కంట తడిపెట్టుకున్నాడు అంధ రాజు,
“తమ్ముడు పోయాక కుఢిభుజమే పడిపోయింది నాకు” అన్నాడు.
పొండవ్తులశేసి చూసి. “నే వంకే ఎంత ఇది మొ నాన్నకి
కడి, శంకు వెంయ్ము రెట్లు భ క్కి .చంాపుతున్నారు. మిరు. అంచేతే
ఆదిపర ల 189
మిమ్మల్నీ మో అమ్మనీ వారణావతం పంపాలని బుద్ధిపుట్టింది నాకు
ఇది మా మంచికే అని నమ్మండి. గంగ వొడ్డునే వుంది వారణావతం.
వి క్వేశ్వరుడున్న పుణ్యశ్నే(తం. భూలోకశకె లాసం మో నాన్న
కోసం అక్కడ గోడానం, సువర్గ దానం - ఇలాంటి మహాదానాలూ
అప్ చెయ్యండి. (బ్రాహ్మణ సంతర్పణలు పెట్టండి. మూ పరివారం
యావత్తూ వెంట తీనుకు వెళ్ళండి. కొన్నాళ్ళు సుఖంగా కాలశే పం
వేసి రండి? అన్నాడు. మంచి దంటూ [ప్రయాణం కోసం సన్నావా
మయారు పాండవులు.
అక్క. ఇ ల్లు
తన పాచిక పారుతోంది. సంతోవంగా నుంది దుర్యోధను
డికి. ఇంకా చెయ్యవలిసిం దంతా ముండే వుంది. అపుడు కాని
తాను వేసిన (పణాళిక పూర్తికాదు. తనకీ నమ్మక మైన వాడూ
సమర్థుడైన శిల్పిన్న్ పురోచనుడు. అతిక్ణో రవహాస్వంగా పిలిచాడు.
“బ్ణదిగ్యో పాండవుల్ని వారణావతం పంపిస్తున్నారు బాబయ్య గారు.
మనకి మంచి. అవకాశం దొరికింది. నువ్వు వంటనే అంచీలమోాద
వాళ్ళకం శే ముందు వెళ్లిపోవాలి వారణావతం. అక్కడ వాళ్ళకోసం
వొక అపూర్వమైన భవంతి కట్టాలి. నీ నేర్పంతా చూవించాలి. సీ
కంశు నమ్మక మైన వాడు లేడు నాకు. అందుకనే నిన్ను నియమిస్తు
న్నాను ఈ పనికి ఇంకొకడికి చెత కాదు. నువ్వే ఇచెయ్యాలిది.
“ఆయుధ కాల పక్కని లక్కయిల్లు - రెండోవాడికి రహాస్యం
తెలీకండా --క లాలి. లక్క, మంద్దిబంకా మట్టిలో చేర్చాలి.
నెయ్యా నూనే బాగా వేసి కలపాలి. డానితోచే భవనవుంతా
తయారు కావాలి విశాలంగా అందంగా ఆకర్షిస్తూ వుండాలి,
లోపలి లక్కా- అదీ కనపడకండా దట్టంగా సున్నంపూత వెయ్యాలి.
“పాండథుల్ని అందులో దించి, కొన్నా భృయేక--వాళ్లు బాగా
యాదమరచి వున్న ప్పూడు--విట్టమనివి.కి తెలియకండా -- నమయం కని
పెట్టి - ఆ ఇంటిక్ అగ్గి'ఫళ్రెయ్యాలి.. లక క- ఇంటిలో వాళ్ళు కాలి
190 వ్యావవారికాం(ధమమవాభారతిం
చచ్చేక - చావుకబురు చల్లగా నాకు చేరవెయ్య్యాలి. తెలిసిందా ?
వెళ్ళు. నీకూ నాకూ తప్ప వారి (బహ్మాదులికి తెలియ కూడదు.
ఇది జయవముయిందా - జయనువక వ మవుతుంది - కారవ రాజ్య
మంతా అడ్డు లేకండా వలుకున్నా మన్న మా కు చేను రాజు నై తే
న్నే పితుడివి నువ్వుమూ(తం వూరికే పోతావా!” అన్నాడు వార
శగావతం వెళ్ళి లక్క-ఇల్లు (పారంభించాడు పురో చనుణు.
ప్రయాణానికి సర్వమూ సిద్ధం చేసుకున్నారు పాండవులు.
గాంభారీ ధృత రాష్ట్రలికి పాదాభివందనం వేసి సెలవు తీసుకున్నా రు.
దుగ్యోధనుడూ మొదలై న కుమాళ్ళనందరినీ సంతోవంతో సంభా
వంచారు. భీవు శూ, (దోణుడూ, విదురుడూ, కృప్రుడూ-ఈ మొద
లైన పెద్దలికినమస్క రించారు. (బావ్మాలికి నమస్కా-రంచేసి ఆశీస్సులు
పొందారు. భనుర్నాణాలు చేతో పుచ్చుకున్నారు. తల్లి కుంతీ చేవితో
సహో రథాలెక్కి. బయ్లే రారు.
పురజను లంతా కన్నీ శృతో సాగనంపుతున్నా రు, వత్రవృంగం
నించి వచ్చేసరికి ధర్మరాజుకి పరవా రేళ్ళు భీముడికి పదిహేను,
అర్జునుడికి పద్నాలుగు. నకుల సవాబేవులికి పదమూడు. హృస్తినా
పురంలో వున్న కాలం పదమూడు సంవత్స గాలు. ఈ పద మూడేళ్ళ
తరవాత తవు మధ్య్వనించి చెళిపోతూ వుంచే గోలుగోల మువ్శ్శారు
(ప్రజలు యావన శ్రొదిన్న్
రథాలు హస్తినాపురం డాటిపోతున్నాయి. పట్న ౦లో విచా
రించని వాళ్ళు జేరు. “అయ్యా, వం వచ్చిం దని ఫిళ్ళని వం వేస్తు
న్నాడు ధృత రాస్ట్రుడు. అన్యాయ మని ెలిసిన్ని వూరుకున్నా రేం
భీష్ముడూ- వాళ్ళ్చూను ? తాత తీంటడుల నుండీ సం(క్రబిుం చిన రాట్యం.
ధర్మరాజుని రాజు చేయః పోవడ మేమిటి ? అధర్యం నిండిపోయింది
వా_స్తినాపురంలో, ఇక్కాజేముంది మనకి ? - పొండవులతోళు మన
మూనూ. పదండి. వాళ్ళెక్కడ వ్రంజే ఆక్క దేవుంచాంీ” అంటూ
భూ బాకిభ్యూ వొదిలి పాండవుల వెంట, వ్ణారు పురజనులు,
ఆదిపర్వం 191
వారించాడు ధర్శ'రాజు, మంచిమాటలు చెప్పి ఇశాంతపరిణాడు.
“తం( డిమాట వినకపోవడం ధర ఎం కాదు మాకు. త్వరలోనే మళ్ళీ
తిరిగి వచ్చేస్తాం) అంటూ నచ్చచెప్పాడు అందరినీ ఎవళ్ళ ఇళ్ళకి
వాళ్ళని పంపి వేశాడు
అందరితోపాటు విదురుడూ వెంట వెళ్ళాడు. మరింత దూరం
సాగనంపి వచ్చాడు. ఎన్నో భాషలు తెలిసినవాడు ధర్శరాజు. ఇతర్లకి
తెలియని ఛావలో అతడితో వవేవో చెప్పాకు వదుకుకు. కుమా
భఖృయిదుగురిని కౌగిలించుకున్నాడు కుంతికి నమస్కారం చేశాడు.
వాండు రాజుని తలుచుకుని కంటతడి పెట్టుకుంటూ ఇంటికి వచ్చాడు.
విదురుడు వెళ్లక వొంటరిగా ధర శరౌజు దగ్గిరికి వచ్చి అడిగింది
కుంతి. ఎద రుడూ, నువూ( పదో మాటాడారు కడా బాబూ!
మేం విన్నా మా కేమీ బోధపడ లేదు. ఆయ వేదో చెప్పాడు.
నువ్వేదో తలవూపావు. వమిటది ** అంటూ అడిగింది. *వమిా లే
దమ్మూ, జాగత్తగా మసులుకో మంటాడు” అన్నాడు నవ్వుతూ
ధర రాజు. “కూకు తెలియనిదంటూ తేదు ఐనా నాకు తెలిసింది
చెప్పాలిక దా! సనిలేంజే వూరికే మంచివాడీలా పంపుతున్నాడు
మిమ్మల్ని ధృతరాష్ట్రుడు వెనక నించి హాని చేస్తాడు. అంచేత
వారణావతంలో వున్నన్ని దినాలూ వివమూ అగ్నీ - వీటివిషవషయంలో
జాగ త్తగా వుండాలి. దుర్యోధనుడు పశ్నే కుటలు తెలుసుకుని
చెయ్య నలసిన (పతీకారం ఎప్పుటి కప్పుడు చెప్పి పంపుతూ వుంటాను”
అనీ ఇప్పాడు” అన్నాడు. విదురుడి బుద్ద్ధికీ తమమోాద అఖిమూ
నానికీ సంతోమీంచింది కుంతి. కొడుకులికి వ ఆపడా వుండకూడదని వ
వెయ్యి చేవుళ్ళకో ముక్కి-౦ది.
మజిలీలు వేసుకుంటూ రాజలాంఛనాలతో వారణావతం
వస్తు న్నారు పాండవులు. ముంచే ఈ వార్శ గుప్పుమంది. పట్టణంలో
చొప్ప రాని సంతోవంగా వుంది. పట్టణ మంతా అలంకరించారు.
పిధులు నముంచిగంధంతోనూ, కస్తూరితోనూ కల్లాపులు చల్లారు.
[92 వ్యావహోరికాం(ధమహాోభారతం
వాకిళ్ళలో కర్పూరం ముగ్గులు పెట్టారు మేడలమిోాంచి కలవ పువ్వుల
దండలు వేలాడదీశారు. వనుగులూ, గురాలూ, రథాలూ వేసుకుని
ఎదురు వెళ్ళారు.
మేడలూ మిధైలూ ఎక్కి (స్ర్రీజనం (ప్రతీక్షిస్తున్నారు
వాహ్మలు స్వ స్పివచనాలు చదువుతుశ్నారు అవార ఫాబ్లున
మాసం; శుక్ష ప క్షం; అష్టమి, రోహిణీ నక్షు[తం. వారణావతంలో
ప వేళించారు పాండవులు, అందంగా అలంకరించి వున్న రాజమంది
కంలో విడిది పెట్తాగు.
ఇంతలో కే తయార ంది పురోచనుు నన నాలుగిళ్ళ భవం".
మాంచి విశాలంగా వుంది. చూూకిందికి కళ్ళ చేశ కగానూ పక
తీసుకు వెళ్ళి చూపించాడు పురోచనుడు. మచ్చుకన్నా” పాండ
వులు. మంచిరోజు చూసి గృహపవేశమూ చేశారు
అవులి స్తే జేగులు లెక్క పెడ తాడు ధర్మరాజు, కృ((కమంగా
వున్న దాని అందచండాలు చమూడ్లంతొకు (గహించాకు.. భీముడి
చెవితో మెల్లగా వూడాడు. “వూూయకొంప ఇగ, ఈ గోడలు
లక్కు-గోడలు. చూడు, నేయివాసనా, నూ 3వాసనా వేస్తున్నాయి.
అగ్గి తగిల్తే చాలు భగ్గు మంటుంది. ఆయుధాగారం దగ్గిరసానూ
వుంది. ఇది ెలిసిన్నస్టే చెప్పాడు విదురుక్కు విపజణూ, అగ్గీ భ్యధం
అని. కనక ఈ కొంపని నమ్మకూడదు ఎప్పుడో వొకప్పూడు ఆకస్కి
కంగా అగ్ని భయం తప్పు దిక్కు_డి” అన్నాడు.
నే ఇక్క_జెందుకూ వుండడం 1 అన్నాడు భీముడు.
మరో చోటికి వెళ్ళిపోదాం. ఈ ఇంటి మోద వేసి పురో చనుక్ణీ
తగలజెడదాంి” అన్నాడు, “అలా కాదు. చే శెప్పేది విను”
అన్నాడు ధర్మ రాజు, ఈది ఏ సంగటి తెలిసింది కడా? తెలియన శే
నటిద్ధాం. అసలు ఈ పురోచనుడు వం ఇస్తాడో .ముందు కని
ఇసడదచ్తాం ఈ పాపొలఫహొంప మనం కని పెక్తుళామని తెలిస్లే
అంధుడి ఆటీ. "'క్టుయ్యునచ్చు పురో చనుడుం, ఆది నాస్తినా
ఆదిపర్వ లి 198
పురంలో తెలిస్తే భీష్టుడూ, విదురుడూ కోపం ఆపుకోలేరు. దాంతో
కుటుంబ కలహాం ముట్టుకోవచ్చు. లేదూ భయపడి మనం మో
చోటికి వెళ్ళిపోయా మే అనుకో, మన గుట్టుమట్టులు వెదికి మ-రేదన్నా
అపాయం తేవచ్చు దుర్యోధనుడు. ఏ మంటావా, రాజ్యఒలమూా,
సహాోయబలమూూ, థనబలమూ అన్నీ లతడి దగ్గిర వున్నాయి. మనకి
ఇందులో ఇక్కడ ఏదీ లే దిపుడు. సమయం చూసి మనల్ని నాశనం
చయ్యడ మే నీతిగా పెట్టుకున్నాడతడు. అందుకని వమా తెలియ
నట్టు గమ్మున వుండాంి” అన్నాడు.
అలాగే నటించారు పాండవులు. పగలంతా వేటల శోనూ
వాటితోనూ గడిచే వాళ్ళు. రాత్రిళ్ళు ఆయుధాలు పట్టుకుని అ(ప
వముత్తులుగా వుండేవాళ్ళు. లక్క-ఇల్లు కని పెట్టినట్టు పురోచనుడికి వ్
మాత్రమూ తెలియకండా వంచిస్తూ వచ్చారు.
అక్కడ దుర్యోధనుడి దురాలోచన యావత్తూ జాగ త్తగా
కనిపెట్టాడు విదురుడు. తనకి నమ్మకమైన వాణ్ణి - బాగా తవ్వడమూూ
అదీ తెలిసినవాక్టో -- మంచి చాకచక్యమైనవాణ్ణి వొకే జాగ త్త
చేశాడు. చెప్పవలసిన వన్నీ చెప్పి వారణావతం పంపాడు. వాడు
వచ్చి రహస్యంగా పాండవుల్ని కలుసుకున్నాడు. విదురుడు చెప్పిన
సాంజీతికాలు చెప్పి, తొను ఫలానా అని నమ్మకం కలిగించాడు.
కక దా కృవ్ల చతుర్ల శి నాటి రాతి ఫురోచనుడు లక్క-ఇల్లు ముట్టిస్తాడు.
వూరు తప్పించుకు పోవడానికి రహాస్య మార్లం తవ్వమని నన్ను
వరీపొకు విదురవముహోరాజి”' అని చెప్పాడు. లక్క-ఇంటి నుండి
శ్రాటికి పోవడానికి సొరంగం తవ్వి చూపించాడు బాగా పరి
శోధించి ఆ సారంగం చక్కగా తెలుసుకున్నాడు భీముడు
ఊజానాలూ, ధర్మాలూ అవి చేస్తూ ఆరుమానాలు వారణ్తూ
వతంలో వున్నారు పాండవులు, ఈలోగా పాండవుల గుట్టుముట్టులు
తెలుసుకోవడం కోసం వొక బోయశ్రీని వర్పాటుచేశాడు పురో
చనుక్లు. అమె ఎప్పటి కప్పుకు పౌండవుల కబుర్లు పురోచనుడికి
బుస
4 వ్యావహాగిశాం(భమహాభారతం
రవేస్తూ వుండేది. =ద్కీ డాని ఐదుగురు కొడుకులూ అడివిలోంచి
౦ంపలూ అవీ తెచ్చి ఇస్తూ, కుంతీచేవి సేవచేస్తూ కనిపెట్టుకు వుండే
"రం అవాభ కృష్ణ చతుర్ద శి. మృత్యువు వాళ్ళ సెత్తిని తాండవ
౪ డుతోంది. తల్రీ, కొొడుకులూ మిఠతిమిోారిన కల్లు తాగారు. లొ.
“టి వంచని వొళ్లుమరిచి నిదపోయాగు,
అర్ల రాతి గాజాంధకారం సిద్దంగా'న వున్నారు పాండ
లు. పురోచనుకు తన గడిలోనే వున్నాడు. అతడి కంక
ఎం బే జల్దుకున్నాడు ఖీముకు. ముందు పురోచనుడి కొంపే
ప్పంటించాడు. తక్షణం ఆయుధాగార నమూ లక్క ఇల్లూ ముట్టించాడుం
ద్ద మంట లేచి నిఖహాలమిద మండి వూరుకుంది లక్క-ఇల్లు.
యుధశాలా, పురోచనుడి కొంపా భన్మమై పోయాయి.
తెల్లవారింది. తీర్ణ(సూలా విరగబడ్డారు జనం. పాండవులేరీ !
ాలిన బూడిద కుప్పలు లికి చూశారు. ఘోరం. ఒకోస్ర్రీ, ఐదు
ఎరు పురుషులూ కాలి బొగ్గయి వున్నారు. “అయ్యా పాండవులూ,
పంతీ చచ్చిపోయారు”? అంటూ హాహాకారాలు చేశారు, కంట తడి
పిట్టనివారు తేరు. “ఎంతపని జరిగిపోయింది ! అంత బలవంతులూ
పాపం, అగ్గిలో కాలిపోయారకు, దురా గుడు దుర్య్యోధనుడే ఇంత
ఘోరానికి చెట్టుకున్నాడు” అంటూ దుఃఖంచారు.
ఈ దారుణవా_ర్త అంచీలమిద వాస్తిశాపురం వచ్చింది. ఆ
కమయానికి దురో[్రధనుడూ, దుత్నాసనుడూ, కర్దుడూ, శకునీ
మొదలైన వాళ్ళతో కొలువ్రులో వున్నాడు ధృతరాష్ట్రుడు. పొండ
వుల మరణవార్త విని బావను మని ఆ వరిచినట్టు వడజ్బాడుం
గాంభారీ ముదరతైన రాణుల వడ్చులణో అంతఃపురం గోలు గోలు
భుంది. భీమ్ముడూ మొదలె న కురువృద్ధులూ మం(తులూ, సొమం
తులా, పురోహితులూ వడవనినాళ్ళంటూూ లేరు. హాస్తినా
పురంలో అవాళ పడుపులేని కొంపలేదు. కుమూాళ్ళతో కలిసి
భుంక్కీ, పాండల్ఫలికీ తిలోదకాలు. ఇచ్చాడు ధృత రాష్టుడు
అదిపర్వ ౦ 195
ఆన్ని సంస్క్మా.రం మొదలె న ఉ _త్తర(క్రియలకోసం వర్వ్పాటుచేశాడు.
ఎంతో ధనమూ అదీ ఇచ్చి గంగాతీరానికి _బాహ్మల్ని పంపాడు,
పాండవుల చావుకబురు చల్లగా విన్నాడు దుర్యోధనుకు.
“సుంకు వొదిలిందిరా చేవుణా అని సంతోమీంచాకు. నమ్మిన మితుడు
పురోచనుడు గతించినందుకు మాత్రం దుఃఖపడా శు,
లక్క-ఇల్లు ముట్టించేముందు తల్లిని అన్న దమ్ముల్ని 'భ (దంగా
సొరంగంలో చేర్వాడు భీముడు. తవు కుశల వెర్త సొరంగం తవ్వే
వాడితో చెప్పాడు. మర్నాడు బూడిద తొలిగించే మివమోద
సారంగంద్యారం కప్పి వచ్చాడు తవ్విన వాదు. వా_స్థినాపురం వచ్చి
జరిగిందంతా విదురుడికి చెప్పావు “*పాండవులూ కుంతీచేపీ
తేమంగా తప్పుకు వెళ్ళారు. బోయదీ, దాని ఐదుగురు కొడుకులూ
కాలి చచ్చారు, వాళ్ళనే పాండవులని అనుకుంటున్నారు (పజలు”
అంటూ చెప్పాడు. సంతోషించాడు విదురుడు. పైకిమూతం
అందరితో పాటు విచారం నటించాడు,
పలాయన ౦
నిప్పంటించి చప్పున తల్లినీ, అన్న దము ఇల కోలుసుకున్నాడు
భీముడు. సొరంగంనుండి అందరూ బై టపడ్డారు. కానై తే అక్కడ
నిలవకూడదు. పారిపోవాలి. వేగం నడవాలి. చీకటి. నిద
మత్తు. నడవలేకపోతున్నారు కుంత్కీ ధర్మరాజూ వాళ్ళూనూ,.
చూ కొడు భిముడుం తల్చిని వమవూపుపోద వేసుకున్నా డు. ధర్మ రాజుస,
అర్జునుత భుజాలమోాద ఎక్కించుకున్నాడు. నకుల సహా బేవుల్ని వొళ్లో
పట్టుకున్నాడు. పరుగు వేగంతో నకుచుకు పోతున్నా డు. రాళ్ళని
లత్మ్యుం లేదు. ముళ్ళని చూడడం వతేదు. కటికిచీకటిలో, చారి
తేని డారిలో పట్టపగలు నడిచినట్టు తోసుకుపోతుర్నాడు, అతడికి
చాండవన్రలం అక్కా-ఇంట్లో కాలిపోయారని విని [శ్రీక ఎ్రెముడు ద్వారక నుంచి
చార శా నకేర ఇళ్య్ళాడని వారవంళం, విష్షుపు రాణం ఇన్రుతుజ్నా యి
96 ప్యావపహారి కొంధ్రమహో భారతం
ఏగిలిన చెట్టు కింద పడుతోంది. పాదంకిందపడ్డ రాయి గుండపిండవ్రు
ఫోంది. అడ్డంటూ లేనట్టుంది అతడికి.
గంగానది దాటి అలా దవశ్నీణాభిముఖంగా వెళ్ళారు పాండ
వులు. చుక్కలు మూసి దిక్కులు నిశ్చృయించుకుంటూ నడిచారు,
రాతి గడిచింది. పగలు పగలంతా నడుస్తూ నే వున్నారు. వెళ్ళి
వెళ్ళి గాలీ ఎండ వెలుగూ దూరనంత దట్టమైన కికా రారఃశ్టాంలో
(పవేశించారు. ఆకలి చాబాం. నడవలేని తల్తిని, అన్నదిమ్ముల్ని
మళ్ళీ మోసుకు నతఉాా”సు భీముడు,
సాయంకాలం కాబస్తోంది. ఓ ను(రి చెట్టుకిండ చబ్చన్
పీకని అందరినీ దించా వృయుయుం వెట్టుమూదికి వళ్ళి సీళ్ళకోసం నలు
దిక్కులా చూళాడు చేగుపసే వొక చెరువుంది. వదా్య్హల పరి
వముళంణతో చల్దగా- వి స్తోంది. హ్హ మెగలూ, చక్ర వాగాలూూ,
వాంసలూ రొద చేన్ముస్నా యి. రమ్మని పిలుస్తున్న ట్టున్నాయి. ష్. ళ్
దిగి వెళ్ళాడు భీముశు. బరువులో దిగి వోయిగా స్నానం చేఖాడుం
కడుపునిండాసిళ్ళు తాగాడు. తామరాకులు దొబ్బకట్టి మంచినిళ్ళు
పట్టుకువచ్చూడుం
ఎడ తెగని (ప్రయాణంతో అలిసిపోయిన సూర్యుడు, దెక్కు-
లికి దాచుకున్న కిరణాలచేతులు ముడుచుకుంటూ, పడమటిపర్యతం
గువాల్లోకి పడకకి పోతున్నాడు. పొద్దు గూకడంతోనే తను తమ
గూళ్ళకి పోతున్నాయి పిట్టలు. పచ్చగడ్డి మేతకని కొండగుహల్లోంచి
మెకి వస్తున్నాయి ఏనుగుమందలు,
నీళ్ళతో భీముడు వచ్చేసరికి మర్రి ఇెట్టుకింద తల్లీ, అన్న
దమ్ములా వొళ్ళుమురచి నిద్రపోతున్నారు. ఉ_త్సరీయాలు క్రింద
పరుచుకున్నారు. చేతులే తలగడలుగా పెట్టుకున్నారు. చూసి
కడుపు చేవుకు వచ్చినట్టయింది భీముడికి. “అయ్యా,” అంటూ
నిట్టూర్పు విడిచాడు, ోమూడులోకాలికీ (ప్రభువు కాదగ్గవాడు
అన్నయ్య, ఒక బ్విక్తారిలాగ ఈ కటికి నేలని నిద్రపోతున్నాడు !
ఆదిపర్వం 197
కుంతిభోజనుహారాజు కూతురు. వసుదేవుడి జతలు. విచ్మిత
పీర్యుల కోడలు. పాండు రాజు పట్టమహాోదేవి. మహామహులు ఐదు
గురు కొడుకులున్న తల్లి, హంసతూలికా తల్చ్పంమోద శయనించిన్నీ
నిద్రవోని సుకుమారి. పాపం, అలిసిపోయి ఆకలితో పాడు నేలని
వడుకుంది అమ్మ. రాళ్ళు వొత్తుతున్నాయనై నా కానదు. తల్లిని
మించి కుమాళ్ళు. అడివి మృగాలమాటా మరిచిపోయారు.” అంతటా
దూఃఖుపడ్డాడు,
వాళ్ళకి నిచాభంగం కాకూడ దనుకున్నాడు. * తెలివి ఎచ్చే కే
సీళ్ళు తాగుతారు” అని నిశ్చయించాడు. వకొక్యాని నీళ్ళదొబ్బ
భ(దవరిచాడు. కళ్ళస్ళ్ళు తుడుచుకున్నాడు. మనస్సు మనబ్బులో
లేదు. “దుర్మార్లుడు ధృత రాస్ట్రుడు. కొడుకులతో కుట్రచేళాగు.
మమ్ముల్ని ఇల్లు వెళ్ళ గొట్లాడు. లక్కకొంపలో “పెట్టారు ఘోరా
నికే నెట్టుకున్నాడు. వాధపెక్తు బంధువులతో వున్న వాడికం కు,
వూళ్ళో చెట్టులాగ వొంటరిగా వున్న నాడే అదృష్టవంతుడు... పరోప
కారం, కలుపుగోరుతనం అడవిలో చెట్లకుంది ఇంకా. అంతవాంచి
వాళ్ళయి తే మనుషులూ ఇలా పోయిగా వుండవచ్చు. *” ఇలా ఎన్నో
భావాలు కలత పెడుతున్నాయి.
అంతకంతకీ చీక ళు దట్టంగా క్ మ్ముకుంటున్నాయి. దెక్కు.లు
మూస్తూ నుంచున్నాడు భీముడు, కొద్దిదూరంలో నే ఏదో మను
హ్యుల కలకలంలా వినపడింది. “దగ్గిలే వదో వూరు వున్నట్టుంది.
పీళ్ళు తేచేషరకూ జా(గత్తగా వుండాలి అనుకుంటూ కావలా
"కాసుకు కూచున్నా డతడు
కీండి౦బ
సమిపంలో నే పెద్ద మద్ది చెట్ల జీబు. దాంట్లోంచి లేచాడు
పీడింబానురుడు. పాండవుల్ని చూసి పెదవులు చప్పరించాడు
శరీరం “పెంచాడు. తుప్ప లాంటి జుత్తు దులుపుకున్నా డుం ఒళ్ళు
విరుచుకున్నా డు, ఆవలించాడు, “చు చ్ అడవివ్చుగాల మాంసం,
133 బావ హోరి కాం(థమహాోభారత ౦
తినితిని జమ్ము రుచి చచ్చింది. వినుతి వోత”ంది, న వందృష్షం !
ఇవాళ ! మనిపిమాంసం పంటపడుతుంది” అంటూ తన చెల్లెలు హీడిం
బని విలిచాడు. “వంటింట్లో కుంచేలు చొరబడింది. చూడవేం 1
అన్నా శు. “ఎప్పడసన్నా మన తోటకి మనుష్యులు రావడమనముంటూా
వ్రుండా? వచ్చినా ఇలా రుడుపూ గొకుపూ మూని వడునుంటా*నా +
చూడు వురికింద. రోల వెళ్ళు. వాళ్ళపకిను నునిమి మీరు కం వా, వమనివి.
మాంసం. సెద్ద పెద్ద ముకి గాలుకోసి, మూంచికు *రవంజణి పక్టు అన్నాడు
గ బగ బా వచ్చింది హిడింబ. కాపలా కాస్తున్నాడు భీముడు.
జంకింది. జక చెట్టు మరుగపని నుం నుంటి. వం ఇంది ఫీముళి.
మన్దథుడులాంటి మగవాడు. తామర రేకుల్లాగ చేశెడసి నే్మే తాలు,
వెడల్న్వాటి బలిసిన వతయస్పలం, మాంచి ఇ ష్య్రైచ్చులు తీసినట్టున్న
వ(జాయుధంలాంకే దండలు, చూస్తూం ట మతిపోయింది హీడిం
బకి, అతడిమిాద మనసనుపోయింది.
అసతే కామమా? హిడింబ. వెంటనే మనువ్యుయాసం ధరిం
చిందే. చక్కు.ని దుక్కలా త మూరె ౦ది. రత్నాలంకారాలతో
ముస్తా బె ౦ది. (పతీ అంగ మవా యవ్వనంతో విక విక లాడుతోంది.
అప్పుడే పుష్పించి కదులుతూన్న పుష్పలతలా వుంద బాంసనిడక
లతో మెల్లగా భీముడి దగ్గిరికి వచ్చింది.
అన్న జెత్తాయించిం దొంటి, చెళ్లైలు చేస్తున్న దొకటిః
నిజమే, ఆడడానికి వలిచిస మగవాడిమోద వున్న మశక్క్కున మర
ఎవళ్ళమాదా వుండదు.
చూశాడు భీముకు, “ఎరఎదొఅంటూ గద్దించాడు, “ఇంత
రాాతవూడు ఇలా వచ్చేవేం ? ఎక్కడి కెళతావు? ఇటువూ(తం అడుగు
పెట్టకు, అటుపో”అంటూ తూలనాడాను. “నేనేనా!” అంది మృదు
వుగా హిడింబ, “నేను-హిడింబడి చెల్లెల్ని. ఇక్కడే మాయిట్లు,
నిన్నుచరాచి వేమింఛాను. నాకు మగడివై తే నిన్నేమిో చెయ్యడు
వూ అన్న, నిజం చెప్పునా- ఈఈ జనుకి నుజేం నుగడివి సాకు.
ఆఈఆదిపరంం౦ 199
“డే వేం దుకు లత్ష్యుంలేము మాలఅన్నకి, అతడికి భయపడలి
వాడంటూ లేకు అుత బలశాలి, పాపం, ఏళ్ళకి తెలియ చేదు
తెలిస్తే, ఇలా వచ్చి సంత ఇంట్లోలాగ ఆదమరచి నిదపోతారా ?
రాలా (ఎవాదమెశపని చేశాను. ఇది హీడిం..వనం. ఇక్కడికి
వబ్బ బయటుుడ్డవాళ్ళూూ యముడి గుప్పెట్తోంది తప్పించుకున్న
వాళ్ళూ ఇంతవగకూ కనపడలేదు. ఇంశలో నే వచ్చేస్తాడు మా అన్న.
పీళ్ళతో పచేముందడి నికు! రా నన్ను సుళ్ళాంగా చేసుకో. సీ
(ప్రాణాలు నున్న రకీంచుకో. కళ్ళలో ్పన్టుకు “సుఖపెడతాను నిన్ను.
అం నుళోనూ కామచారిణ్ని నేను నువు ఎక్క డీకం కు అక్కడికి
తీసుకు వెళతాను. తే” అంది,
కుతి లేనట్టుంది నీకు” అన్నాడు ఫీముకు. ఎంగ సీయడైనా
మానసం చంపుకుని, తల్లి సీ తోబుట్టువుల్నీ వొదిలి, శుణిక మైన
సుఖంకొసం ఆడడానివెంట పడతాడా?” అన్నాడు. “పోసి పళ్ళని
వొదులుకోవడం ఇష్టం లేకపో జే, లెమ్మును, మా అన్న రాకముంచే
అందరినీ ఎత్తుకు వెడతాను. చూస్తావేం అంది హిడింబ.
“అన్న అన్న అంటూ అ 'ే అడల నొడునున్నా వు” అంటూ
హాుంకరించాడు భీముడు. “అన్న వచ్చేదీ వాడి అయ్య వచ్చేదీ నిద
పోతున్న వాళ్ళని లేపను నేను. నా సంగతేమిటో తెలీదు నీకు. ఒక్క
హీడింబుడు కాదు, వెయ్యిమంది రాసీ = (పపంచంలోని డజేవతలూ,
రాక్షసులూ యావన్మంది వచ్చినా సీ కళ్ళయెనశు వాళ్ల పనిపట్లిస్తాను.
అంతేకాని పావం, వొళ్లు మరిచి వున్న ప్ళ్ళకి నిడాభంగం కాని
వ్వను”” అన్నాడు.
“ఇంత నేపయింది. మనుషులూ వేరు, మనిషి మాంసమూూ
లేదు. వం చేస్తోంది హిడింబ?” అని మండిపడుతూ లేచాడు
భీండీింబుడు. “కాలమేఘుంలాగ నల్ల టి వద్ద కళేబరం. మెరుపు
ల్లాగ ఎనిమిది కోరపళ్ళు. గాలికి రెపరెప లాడుతూ ఈతతుప్పలాంటి
బికుస్తుజుత్తు. కోపంతో పళ్ళు పటభట కొరుకుతున్నాడు, గుం[డటి
200 వ్యావవోరిశాం(ధమపహోా భారతం
చింతనిప్పూల్లాంటి గుడ్లు కిందామో డా తిప్పుతున్నాడు. కాలయముడిలా
వచ్చి చురచురా చూశొడు చెల్లెల్ని. “నేకు చెప్పిం దేమిటి!
నువ్వు చేస్తూన్న దేమిటి ? అంటూ వురిమాడు, గజగజ లాడుతూ
భీముడి నెనక్కి- వెళ్ళింది హీండీంబ.
హి డింబుడిచథ
“భయపడకు అంటూ వుబ్బెత్తుగా లేచాకు ఫీముకు,
“బా అన్ననీ నన్నూ చూస్తూ వుండు” అంటూ హిడ్ంబుడి
మోనికి వెళ్ళాడు. “తొందరపడకు. నిన్ను చంపుతాను. ఈ వనం
భయంలేకండా చేస్తాను” అన్నాడు. “*అంతపాటి నాడివా ? వదీ
చూస్తాగా “అని జబ్బ చకుచుకుంటూ కొట్టవచ్చాడు హూడింబుడు,
పోట్లాటవల్ల పకుకున్న వాళ్ల నిద భంగం కాకూడదు,
జబ్బశోకూడ హీిడింబుళ్ణి అడిచి పట్టుకున్నాడు భీముడు. చిన్న
జంతువుని సింహం ఈడ్భుకుపోయినట్టు ఎనిమిది చారల దూరం గొర
గారా ఈడ్చుకు పోయాడు. అక్కడ ఇద్దయా మల్లయుద్ధం ఆరం
భించారు. ఇద్దరూ అరవ య్యోాపడిలభో వున్న మాంచి మదపు
శునుగుల్లాగ పోట్లాడు తున్నారు. వాళ్ల కాళ్ళకింద చెట్లూ చేమలూ
విరిగి నలిగిపోతున్నాయి. పాదాలకింద బేగిన ధూళి నొంటిమోద
పడి ఇద్దరూ మంచుకప్పిన కొండల్లా కనపడ్డారు. రెండు చేతుల
తోనూ ఛీముత్లో బిగించి పెడగొట్బలు పెట్టాడు హీండింయబుకు. అడివి
అడివం'తా జజ్జరి ల్లి పోయింది. నుల్ళిపడీ "లేచారు ధర్మరాజూ
వాళ్ళూనూ. పక్కని దివ్యసుందరమూా రీ నుంచుని వుంది, ఎవరిది ?
వనదేవతా? బేవగన్యా ! తెల్లబోయారు చూసి, నెమ్మదిగా అడి
గింది కుంతి “ఎవ రమ్మూూ, నువ్వ” ఇలా వచ్చా వేం 2? అని,
“అదిగో నల్లగా మబ్బులా కనివిస్తూం బే అది హిడించా
ఫురుడి ఇల్లు. అతడి చల్లెల్ని చేను. హిడింబ అంటారు నన్ను,
సుమ్ముల్ని చూసి చంపి తెమ్మన్నాడు మా అన్న, నేను వచ్చి నిరా
అబ్బాయిని (_పీపుంచాను. మాట్లాడుతూ మసలడంచూసి కోపంతో
ఆదెపర్వ౦ 201
వచ్చాడు అన్న య్య. మిమ్మల్నీ నన్నూ కలికి మింగబోయాడు.
అందుకని మీ అబ్బాయి మా అన్నతో అదిగో పోటా డుతున్నా డు.
మా అన్నపని పట్టించి ఇప్పుడే వస్తాడు” అని ఇప్పింది హిడింబ.
చప్పున లేచి అందరూ వెళ్ళారు భీముడి దగ్గిరికి. మాంచి
ఇదిలో వుంది మల్లయుద్ధం, “తూర్పు ఎ(రసడుతోంది” అంటూ
హాచ్చరించాడు అర్జునుడు. “ఉదయసంధ్య 'రాశుసుల బలం హెచ్చు
తుంది. ఏడి పనేదో బ్రంతతో కానీ, ఆలస్యం చెయ్యకు? అన్నాడు.
(గ్రహించాడు. భీముడు. మల్లవిదన్రలో చేచీలువేసి అలిసి
పోయేట్టు చేశాడు రాకుసుళ్ణి వాడి శెండుపాదాలూ పట్టు
కున్నాడు. గిరగిరా గిరగిరా నూరుమార్లు తిప్పాడు. ముక్కంటా
నోటంటా రక్తం కక్కు కున్నాడు హీడింబుడు. మరుకుణంలో
(పాణం వొదిలిపెట్టాడు. చచ్చినవాణ్ణి రెండుచేతులా. పట్టుకు విరి
వాడు భీముడు. వెన్నుపూస ముక్కలుచేశాడు. నడుం రెండు
ముక్కలు చేశాడు. దూరంగా వినిరివేశాడు.
అన్న దమ్బులూ, తల్లీ ఈ చిత్రవధ చూసి నిచ్చెరపోయారు.
ఛీముళ్లో మెచ్చుకున్నారు. తెల్లవారింది. మళ్ళీ అక్కడనుండి బయ
బ్లేరారు. హిడింబ సహా వెంటపడింది. పనికిరాదన్నాడు భీముడు.
“రాకుసివి నువ్వు, మాయలమారివి. సమయంచూసి పగసాధిస్తావు.
నమ్ములేం నిన్ను. మాతో రావద్దు. చేదంకు, మో అన్న దగ్గరికే
నిన్నూ పంపుతాను చూడు” అన్నాడు.
శావిఆకులా వడవడ లాడిపోయింది హిడింబ. చూసి జాలి
కలిగింది ధర్మరాజుకి. “చంపవలసినవాణ్ణి చంపనే చంపావు. అది
బాగానేవుంది, ఇగి ఆడది. దీని మోాదకోపించడం అధర ఇం భార్భికుడై న
వాడికి ఆత్మరకు ఆనం 1) ధర్భరతు ణే ముఖ్యం. ఆపద వచ్చిం జే
అనుకో, ఐనా ధరా a రక్షించాలి, ఎంచేతనంకు, భర శహానివల్ల
కలిగే పొవం జనాంతరంలో కరాణజా వెంటబడుతుంది. కనక తెలిసిన
వాళ్ళు అధర్మ మే ఆపద అని భావిస్తారు. అదీకాక దిన్ని మూమే వదో
26
202 వ్యావవోరికాం(ధమవోభారతం
ఆత్మబంధువనే అనివిస్తోంది మాకు రాతుసి అన్న భావం పెట్టుకోకు
దీనిమోది” అన్నాడు.
ఊరుకున్నాడు భీముడు. కృణ్ఞ త తేంపాతూ ధర్మరాజుకి
నమస్క- దించింది హీడింఒ+ కుంతీ బేవికి పె గాభిపందనం వేసి వశాం
తంగా తనవిపయం వెష్పూకుంగి “కామానురాగం సకల పాణులికీ
సామాన్యం, ఐనా (క్ర్రీలకది మరీఅధికం. నేను మాఅ బాయి భీముడ్ణి
(వేమించాను. అన్నని చంఫుకున్నాను. చుట్లాల్నీ న్నేహిశుల్నీ
వొదులుకున్నాను. ఇంక నాకు వున్నడల్లా భీము శొక్క-డే.
నాకోర్కి_ చరవేరకపోతే వ నుయ్యా. గాయ్యా చూసుగుంటాను.
అమ్మన్నా, అ_త్తన్నా మీరే ఇవా నాకు. రక్షీంచండి.
“నన్ను పరిగ్రహిస్తే మారు చెప్పిన పనబ్దా నిమిపాూలమోడ
చేసి పెడతాను. మోకు ఇబ్బందిగా వుంకు మారు చెప్పినచోటికి
మి అందరినీ ఎత్తుకు వెళతాను. నా మూట నమ్ముండి. జరిగి
పోయింద, జరగబోయేద్, జరుగుతున్న దీ “=. ఈ మూడు కాలాల
న_రమానాలూ తెలుసు నాకు. శావలిస్తే జరగబోయీది చెపు
"తాను చూడండి. మనం వెళుతున్నా మే, ఈ చఊారిలో ముందు ఒన్
సరోవరం వుంటుంది. అక్కడ వొక మరి చెట్టూ వుంటుంది. ఆ
రెండూ శాలివో(తముని తపోమహిమవల్ల వర్పడ్లవి. ఆ సరోవరం
నీళ్ళు 'తాగినవాళ్ళకి ఆశలిదప్పు లుండవు. ఆ చెట్టు చలీ, గాలీ,
ఎండా, చానా-వీటి బాధ బీకండా శకాపాగుతుంది. అక్కడ
వ్యాసముని వచ్చి మిమ్మల్ని కలుసుకుంటాడు; హితోవజేశనం చేసి
"వెళ తాడు” అంది
ఈ మాటలలో జేవతలా అనివించింది హిడింబ, జాని నత
వడి చూస్తున్న కొద్దీ చ్మిత్రంగానూ వ్రండి. వినయం, వినయంకి తగిన
నుగుణం-బాగా ఆక్షర్షించాయి. కుంతిని, భీముణ్ణి మాటుగా. పిలిచి
బోధించిందామె. “*అళబ్ళాంయాా మా అన్న మువాం నా మొసం
మూడు. మే నున్నది ధర్మమని నమ్ము. మూ మాట విను. హిడింబ
ఆదిపర్వ 6 908
సాధ్వి. ఇంకోలాగ భావించకు. దీన్ని పరి(౫ హీంంచు. నాకు తేలును
కొడుకు పుడ తౌడు మూక, స్యర్లంలో మిోనాన్నా సంతోషీ.సారు”
అంది. ఎలా ఐశేశేం చివరికి కొడుకుని “జం” అనిపించింది. “సే,
వొక సంతానం కలిగేవరకూ దీంతో వుంటాను” అన్నాడు భీముడు.
తరవాత హిడింబని పిలిచింది కుంతి. “కుచివై, ఉత్తమ ఊగుణాలతో
అబ్బాయిని మెప్పించు. పగలంతా మా ఇష్టంవచ్చిన చోట తిరగండి.
రా(తిళ్ళువూ్యతం మా దగ్గిరికి వ చ్చెయ్యాలి” అని చెప్పింది, తల
వొంచుకుంది హిడింబ.
హిడింబ చెప్పిన్యక్లే నిజంగా దారిలో శాలివళో(తముని
ఆ(శమం కనపడింది ఉదయాన్నే ఆ సరోవరంలో స్నా నంచేశారు
పాండవులు, సంధ్యావందనాలూ అవీ ముగించారు. కడుపారా సరో
వరం నీళ్ళు తాగారు మ, రిచెట్టు నీడని విశమించారు. చూసి సగార
వంగా సత్కరించాడు శాలివశో(త్రముని,
ఇంతలో పుణ్యం మూా_ర్రీభవించినట్టు వ్యాసముని వచ్చి
సాశజూత్క-రించాడు. అందమా వేచి పాదాభివందనం చేశారు. ఆసనం,
అర్థ ్యం, పాద్యం ఇచ్చి పూజించారు. మనమల్నీ, కోడల్నీ చూసి
జాలిపడ్డా డు వ్యాసుు. “కాశుకునూట విని కూడనిపనికి నెట్టు
కున్నాడు ధృతరాష్ట్రుడు. రాజ్యం వెళ్ళగొట్టాడుం దుష్టు. దుర్చార్లుల్నె
నమ్మ వమురుపాటు కూడదు. ఇది తెలిసే మోకు నాలుగుమాటలు
చెప్పి వెళదామని వచ్చాను. అన్ని ధర్మాలూ ఎరిగిన వాళ్ళు విరారు.
ఈ బంధువిరోధం పురాకృ్ళతం వల్లనే వచ్చిండి మోకు. వీనికి దుఃఖం చ
కండి. కొన్నా ళ్ళకి మళ్ళీ ఆందరూ కలుసుకుంటారు. ఎప్పటిలా
నుఖంగా రాజ్యం'చేస్తారు.
“ఇది శాలిహాోతుడి తహప్రభావంవల్ల వర్చ్పడ్డ సరోవరం.
'దీనిసిళ్ళు ఆాగిననాళ్ళకి ఆకలిదప్పూలుండవు. ఈ చెట్టు చలీ, గాలీ,
ఎండా చానా-వీటి చాథ లేకండా చేస్తుంది. ఇక్కడ ఎవళ్ళకీ
తెలియకండా కొన్నాళ్ళు గడపండి. తరవాత వకచ,కపుగం వెళ్ళండి.
904 బిసి ఎహోరి కూం(ధయముహోభారతీం
అగపహాోర మది అకాడ ( బాహ్మణ వేషాలతో (టౌతా శఎలవుధ్య
కాలథే ఎం వస్తూ వుండండి, ఎఅవముయానికి నేను క లునుకుంటాను”
అంటు ౩ చెసాడు. చేతులు జోడించుకు నుంచున్న మనమన్ని
చివిం వాడు, కన్నీళ్ళతో బాదాభివందణం చేసిన కోడల్ని వోడా
ర్చా ౫. కక్ క్రాగకుక యు ఫం తప్పని ఎ "ళ్ళు పిహుపుూా_ రి
భుజూలవంటి నలుగురు తమ్ములతో రాజులందరినీ జయి సాడు థర్శ
రాజు. సార్వభౌము వె తొడు, రాజసూయం, అశ్వమేధం అపి
వేసాను, ఆత తందుల నుండి సంక్రిమించిణ స్వరాజ్యం సంపా
దిస్వాణు. అఖండ 'రాజ్యలత్ము + అనుఖివిస్తాడు, కెరవవంశం ఉద్ధరి
సాడు విచారించకు” అంటూ థైర్యం చెస్సాడుం హీడింబకేసి
చుసి ోదీనిజేరు కమలపాలికం ఇది భీముడికి అనుకూలవతిగా
వుంటుంది. సందేహంలేదు, మంచిబలశాలి అయిన కొడుకుని కంటుంది.
పనిపడ్డప్పుడు పనికివన్తాడు వాడు” అని చెప్పి వెళ్ళిపోయాడు.
వ్యాసుడు చెప్పిన (ప్రకారం శాలిహో(తముని ఆశ్రమంలో కొన్నాళ్లు
గడిపారు పాండవులు
భుటోత్మ._ చుడు
కమలపాలికతో కామభోగా లనుభవిస్తున్నాడు భీముడు,
ఒక్క-కరోజు వొకొ-క వోటికి తీనుకుపోయ్ే చామె. వుంచి
మంచి పూలతోట్లకి ఇవాశై కే శేపు వటివొడ్ల్డు ఇసకదిబ్బలికి.
మర్నాడు సరోవరతీ రాలికై తే, ఆమనమర్నాడు కొండ లోయల్లో కీ ove] aD
గర్భవతి అయింది కమలపాలిక. సద్యో్యోగర్భంలో భయం
కరుడైన కొడుకు పుట్టాడు. చూస్తేనే భయం వేస్తుంది మొహం.
"పెద్ద ఫంఖాల్లా వున్నాయి చెవులు. వికారంగా వున్నాయి మిడి
గుడ్లు, వికటంగా వున్నాయి పళ్ళు. కుండమసిలా వుంది శరీరం.
వెం[టుకలు ఏమి లేకండా నున్నటి కడవలాంటి పెద తలకాయ.
అంనేత భుటోత్క_చు డన్నారు వాణ్ణి, తల్లి కామరూపి. కొడుకూ
కామరూపుడజే అయాడు. పుట్టగానే యవ్వనం వచ్చింది. ఎన్నో.
ఆదివరిర్ధిం 205
అస్తు శెస్తాలు వొటంతట అవే వో ఫపడ్డాయి. తక్క... లేనంత రాతన
బిలం విఛాచసేనా వచ్చింది.
పాండవుల పెద్దకొడుకు భుటోత్క-_ చుడు. అంచీత అందరూ
అరిచతి నిమ్మాపండులా చూ ళారతశి. కొ న్నాళఖ్ళయాక వోనాడు
తంటపులముందు చేతులు చోడించుకు నుంచున్నాడు ఘుటోత్క--చుడు.
“నా రాతస సేనతోనూ, విశాచబలంతోనూ నా మానాన్ని సే
నుంటాను, పని పడ్డప్పుడు తలచండి. మరుకుణంలతో చెక్కలు
కట్టుకు వాల్తాను” అంటూ “సెలవు తీసుకున్నాడు. తల్లినీ వెంటపెట్రు
కుని ఉ త్తరదిక్కు- వెళ్ళిపోయాడు.
భతాూటనం౦
శాలివళో,తముని దగ్గిర ఎన్నో ధర్శ్మశాస్తాలూ సీతిఖాస్తాలూ
అపి నేర్చు కున్నారు పాండవులు. అక్కడినుండి విదర్భ దేశం, మత్స్య
దేశం, (తిగ్రర్త చేశం, కీచక రాజ్యం = ఇవన్నీ చాటి వకచ(కపురం
అ(గహోరం వెళ్ళారు. అక్కడ వొక _ాహ్మణ గృహాంలో కాపరం
పెట్టారు. _బాహ్మణ (బహ్ముచారుల వేషాలు వేనుకున్నారు. జడలు
పెట్టుకున్నారు. దర్శ్భలరా, జింకతో భూ, నారబట్టలూ అపి భరించారు.
వేదాలు వల్లించేవారు. మానంగా వెళ్ళి అ(గహారంలో భిక్షాటనం
చేనుకు నే వాళ్ళు.
వాళ్ళ మంచిగుణం చూసి వెళ్ళిన (పతీ(బావా టే అసౌ
లోనూ కాదనకండా భిక్ష వేసే వాళ్ళు. వరాసి జాలిప జే వాళ్ళు (ప్రజలు,
“పాపం, రాజకువూనశ్సృవంటి పీళ్లకి భిశ్రాటనం రాసీ "పెట్టాడు పాడు
"జ్శ్రడు” అంటూ విచారించే వాళ్ళు.
అన్నదమ్ములు ఐదుగురూ రోజూ పాత్రలు పట్టుకు వెళ్ళే వాళ్లు.
చిచ్చవు త్తి పాతలనింజా అన్నవమూూ, పిండివంటలూ అపి తెచ్చే
వాళ్ళు. తల్లి ముందు పెళ్లే వాళ్ళు. అదంతా రెంకువంతులు చేసేది
తల్లి. ఒక వంతు భీముడికి సెన్లేది. రెండోది నలుగురు కొడుకులికీ
"ట్టి తానూ చినేది,
906 వ్యావహారి కాం(ధమమవోభారతం
ఒకనాడు భీముడు ఇంట్లో వున్నాడు. తక్కిన నలుగురూ భిక్ష
కోసం వూళ్ళోకి వెళ్ళారు. ఇంతలో వాళ్ళుస్న (బావ్శాణకెంపలో
వొక్క-పెట్టుని ఎడుపులూ మొ(రలూ వినపడ్డాయి. కడుపులో
కలిచినట్టయింది కుంతికి. “వముయిందో పాపం, ఈ (బాహ్మ
డికి” అంది భీముడితో. “ఇన్నాళ్లూ వీళ్ళ ఇంట్రో సుఖంగా
వున్నాం. పరాయివాళ్లకి మన పత్తా తెలియలేదు. ఎందుకు
వడుస్తున్నారో, వం వచ్చిందో తెలుసుకోవాలి. చేతనయిన ఉప
కారం చేద్దాం, తలచాచుకుందికి కొొంజ ఇచ్చారు. ఆంగ ఉప
కారం చేశారు. వం వేసి ఏల రుణం తీరు కోనా అనుకుంటాను
నేను ఏదో గట్టి ఆపచే వచ్చినట్టుంది. నామనసు కలిచి
సట్టవుతోంది.
“ఉప కార్రంపొంది కృతజ్ఞత మూపడం సామాన్య ఫెర్మం.
(పత్యుపకారం చెయ్యడం మభ్యరక 6. ఉపకారానికి మించిన (పత్యుప
కారం చెయ్యడం ఉత్తమ ధరం. అంచేత, వీళ్ళ "కేం వచ్చిందో
తెలుసుకుని సాయం వెయ్యాలో అంటూ వివారపడిందిం
“వది వచ్చినా నే నున్నానమా 2 ఎందుకలా విచారిస్తావు ౯”
అంటూ లేచాడుభీముడు. “వెళ్లు. కనుక్కు రా. ఎవరివల్ల వం వచ్చినా
స్కీ నేను తీరుస్తాను, సౌశేనా ! అన్నాడు.
లేచి వెళ్ళింది కుంతి. చూసి నోట మూట రాలే జామెకిం
నుంచుండిపోయింది. భార్యాబిడ్డల్ని పట్టుకుని అబే వడుపు వడు
స్తున్నాడు _బాహ్మృడు. “గడ్డిపరక కంట నిస్సారమైంది సంసారం,
భయంకర మైంది దుఃఖచాయక మైంది. చంచలమెంది పరా
ధీనమైంది. దీనికి నమ్మక మేముంది ! సంయోగ వియోగాలు
పూర్వజన్ను కర్శవల్ల కలుగుతూ వుంటాయి ఎంత వాలీ కర్ణ
ఫలం వొడిలిపెట్టదు. వం చెయ్యనూ!” అంటూ. మొత్తుకుంటు
స్నాడుు. “ఇెవిలో గహాడుకట్టుకు పోరాను. “ఎక్కడి కన్నా
పోచాం, ఈ వూళ్ళో వుండె” ద్దని. చెవినిపెట్టిండి కాదు మా ఆవిడ,
ఆదిపర్వ ౦ 207
ఖర్భం. ఖర్చుని కాదనడం ఎవరితగం ? ఇంత దారుణం నుదుట (వాసి
వుంశు, డానికివూ[(తం వినాలని మంచిబుద్ది ఎలా పుడుతుంది * ఏమిటి
సాధనం ! బలరాం, పిల్ల లూ, నేనూ ఈ గండంనుండి ఎలా బైట
పడడం +
“అన్ని సాక్షి ్ళా చెయ్యి పట్టుకు పెళ్ళాడాను. సంతానవతి, ఎదు
రాడి ఎరగదు-రాతుసుడి తిండికి దీన్నిలా పంపనూ ! కూతురు, లోకం
తెలీని పసిపాప. చేతులెలా వస్తాయి నాకు రాశుసుకి ముందు వెయ్య
ఉనికి ! ఇవా కొడుకు - ఒక్క్యడుగాక వొరక్కొ గుడ్డు. ఇంటి దీపంా
తిలోదశాలగన్నా లేకండా వీణ్ణిమ్మాతం ఎలా పంపనూ! అయ్యూ,
ఇంతటి కటికిగుంజా నాది !! ఉహూ, వీల్లేదు. ఏళ్ళ నెవళ్లనీ వొదులు
కోలేను. నేనే వెళతాను అన్నాడు.
“ఒద్దు వొద్దు. మిధరుమా(త్రం వెళ్ళక ండి” అంది ఇల్లాలు.
మోక తేకపోతే వొఖ్కనిమిషం (పాణాలు పెట్టుకు బతక్రశేను చేను.
చేను వెళతాను, తప్పని ఆపదలోనే ధైర్యం వుండాలి మనిషికి
మో రిలా అశ ర్యపడి తే మాగ కేం గానూ ! వినండి, భార్య వల్ల
కలగవలసిన ఫలం సంతానం. అడి మాకు కలగనే కలిగింది.
ననూ రుణం తీర్చుకున్నాను, (పాణం ఇచ్చి అయినా భర్తకి మేలు
చేసిందే భార్య. ఎంతో పుణ్యం చేస్తేనే కాని పునిశ్రీచావు దొర
కదు. ఎంత పతిివత ఐ లేమా(తం వం లాభం ? తల చెడ్డ్దదాని బతుకు
దమ్మిడీ చెయ్యదు, మాంనంముక్క- కోసం పరుగెత్తుకు వచ్చే కుక్కు
ల్లూగ మగడులేనిడాని వెంట పడతారు మగవాళ్ళు. భార్యపోయిన
మగవాడు మరో భార్యని కట్టుకుంటాడు. భ_ర్తపోయిన ఆడది మరో
భర్తకి "వెళ్ళి లే సయించదు లోకం.
“బారు వతేకంణజా ఈ పిల్లలితో చేగవేను చేను నంసారం
మయ్య లేను. కులం తక్కు_వవాళ్ళు వచ్చి కూతుర్ని కావాలంళు
కాదనే శ _కివుండదు నాకు. చేను వెళతాను. నా తరవాత సెళ్ళి
చేసుకోండి మిరు. అబ్బాయిని (ప్రయోజకుణ్ణి చెయ్యండి తగిన
208 వ్యావవారికాంధ్రమబాభారతం
సంబంధం జఇరాసి అమ్మాయికీ మాడు ముళ్ళూ వేయించండి
అంటూ కళ్లు తుదుచుకుంది.
“నువ్వు వెళ్ళవాదే అమ్మా” అంటూ చానృరుమందడికూతురు.
“ఎన్న టికన్నాా చను పరాయివాళ్ళ ఇంటికి పోవలిసిన దాన్నే,
ఎవళ్ళకన్నాా నన్ను ఇచ్చెయ్యవలసించేకదా |! es ఇవ్వడం రాత.
నుడికే ఇవ్వండి. “తంధడిచేసిన తర్పణాలూ అవీ చచ్చిపోయిన కూతు
రికి అందుతాయి? అని నజ్వే చెప్పావు అవాళ. కూతురు ఇుడితే
తండ్రికి చేరవు. దాని భర్తకి చేరతాయి. నేను బతికి మోకు
చడాహి(తుణ్ణి కనడమంటారా, నందోరాజా భవిష్యతి. నువ్వూ,
నాన్నా బతికి చావుంళు వంశం పెరుగుతుంది. అందుకని రాతునుడి
తిండికోసం నేనే వఎళతాను అంది.
“అయ్యా నా చిట్లితల్లీ” అంటూ కౌగిలించుకుని వెక్కి వెక్కి
వడ్చారు తల్లీ తండ్రీని. “ఎందు కల్లా వడుత్తాలు ”” అంటూ
కన్నీళ్లు తుడిచాడు కురాడు. “మో లిక్క చే నుందంది. రాచ్చ
నున్ని చంచేసి వొత్తాను” అంటూ చిన్న క(ర పుచ్చుకు బయళ్లే
రాడు. “మా బాబే, బాబే”? అంటూ ఎత్తుకుంది తలి, బుగ్గలు
నొక్కి. మెటికలు విర చింది.
“అసలు ముద లేబుటమ్మూ, దీనికి” అంటూ (పశ్నించిండి
కుంతి. *రాతుసు డంటున్నారు. ఎవడు వాడు? వాడి తిండికి మగు
వెళ్ళడ మేమిటి ! ఏమితి సంగతి ? మోకు ఆఅవగ వసే మాకు, వచ్చి
నక్త సంగేహించగండి. చెప్పండి, చేతన జే తీగుస్తాను? అండి,
భా నసుగుడం
శక్ జస్సేగి త్తి” అన్నాడు (చెవా సదుం “మనుమళలన, బ్ర
త్రీకేది కాదమ్మా, మూాకష్ట్రం. వినండి. మా వూగికి ఆమడదూరంలో
యమునానది వొడ్డుని బకానురుడిగువా వుంది. అందులో వున్నాడు
బకాసురుడు, పూర్వం వూళ్ళో వాళ్ళని అందగిసీ వొరనన పెట్టి మింగేస్తూ
వుండేవాడు. అప్పుడు వూళో ఫనాళ్ళం తా ఆలోచించారు. జపసాలూూ
డివర్యం 209
హోేమాలు అవీ చేసి వొక దారికి తెచ్చారు. బకానురుడితో వొక
వొడంబడిక చేనుకున్నారు. రోజుకో ఇంటి చొప్పున, (పతీడినం
వొక మనిషీ "రెండుపోతులతో బండెడు అన్నం, కిండివంటలూా,
మాంసం కూరా అద్ కలివి యివ్యడానికీ, వాకు వూరిమాద పణకంజా
వుండడానిక్షీ నిశ్చయమెంది. అప్పటినించీ రాశ్ష్సనుడు ఇచే జీవనంగా
పెట్టుకు బతుకుతున్నా డు. పరాయివాళ్ళ బాధ లేకండా మూ(తం
అ(గహాోరం కాపాడుతున్నాడు. మా జేశం రాజుకి అంతబలం లేదు.
అందుకని రాక్షసుణ్ణి వమా చేయలేకపోతున్నా డు.
క రాజు సమర్దుడి వుండాలి, ధర శం రతశ్సించగలిగి వుండాలి.
అలాంటి చేశంలో ఐతే పెళ్ళాం విలలతో కాపరం చెయ్యవచ్చు.
రత్సణ లేని దేశంకంకు అడివి నయం. ఎలాంటి రాజూకూడా _ాహ్మూ
ణులదగ్గిర చిల్లి గవ్వయినా కప్పం పుచ్చుకోడు. ఈ పాపాత్ముడు
తిండికని మనుమ్యుల్నే కప్పం పుచ్చుకుంటున్నాడు వం చెయ్యనూ,
ఇంత కాలానికి మావంతు వచ్చిందివాళ. చూసీ చూసి పెళ్ళాం
వీల్హల్ని పంపలేను. నేనే వెళతాను అంటూ కళ్ళనిళ్లు పెట్టుకున్నాడు.
“పబారించకండి. దీని కో ఉపాయం చప్రతాను.”” అంది
కుంతి. “మోకు వొక్క-జే కొడుకు వాడైనా పసివాడు. బలి
అన్నం పట్టుకు వెళ్ళడానికై నా పనికిరాడు. ఐదుగురు కొడుకులునాకు.
మాకోసం వాళ్ళల్లో వొక్క-క్రో పంపుతాను. వాడు బలి పట్టుకు
వెళతాడు బకాసురుడికిి” అంది. ోశివ శివా” అంటూ వెనులు
మూాసుకున్నా డు (బాహ్మ్లడు. కసా (పాణంకోసవమని, అతిథిగా వచ్చిన
(చాహ్మాాళ్లి రాతనుడి మొహాన చెయ్యనా ' అతిథిని అవవమూనించ
డమే పాపం. అందులోను చావమనడం -- శివళివా - పాతశా
లన్ని టిలోకీ పాతకం. యూ చకుకీ, అతిధిసీ, అభ్యాగతుణ్ణి, భాయస్టుణ్లే,
శరణన్న వాల్లే చంపజూస్తే పుట్టుగతులుండవు. అయి జే, అత్మవఛా
ముభాపాతకయమే. వలా చొపకుంటున్నా వంటా వేమో. ఇది
27
౨10 వ్యావహారికాం(ధమవో భారతం
తప్పనిసరి సై వాడి బలవంతం మోద జరుగుతోంది. ఆ పాపం నాది
కాదు. చేసిన వాళ్ళది. విన్నావూ అమ్మా, అంచేత (బాహ్మృణ
హం కి సమ్మతించ లేను” అన్నాడు
“అవ్రను అది జరగకూడదనే నేనూ చెఫతున్నానుిి అంగనా
మళ్ళీ అందుకుంగా కుంతి. “*అంకుకనశేి నా కొడుఫని చంప అఆ”
నన్నాను అసలు, నా కొడుకుసంగతి "తలీసుుమోకు. మహాబల
శాలి వాడు మం(తసిద్దుకు ఒక్కు_కశు కాదు, ఇలాంటి బకాసురులు
పదిముందినై నా చంపేసాడు. అలా కాక పోలే _ వండవుందిని గన్న
తల్లి కనా కన్నకొడుకు చేదు కాదు కడా! మోరే నూద్దురు. గాని.
ఇది కొత్తకాదు మాకు. ఇంతకి ముందు ఎందరో రాతశునులు
చచ్చారు వీడిశేతి” అంటూ భీముణ్ణి శీక్షవేసి పిలిచింది. విషయ
మంతా చెప్పింగి. “బలి అన్నం పట్టుకుని బకానురుడి గుహాకి వెళ్ళు
నువ్వు, ఆపదలో ఆదుకోవాలి మనం” అంది.
ఉత్స్పావాంతో సిద్ధ పడ్డాడు భీముడు. “ఐతే కడుపునిండా తిండి
లేదు. అన్హాకలితో కంటికి కునుకులేదు రాత్రిళ్ళు. నీరసంగావుంది.
చెయ్యగలిగి కే మంచి భోజనం ఏర్పాటు చెయ్యండి. తిని బలం తెచ్చు
కుంటాను. బకుడి పని పన్లేస్తాను. అగబోరానికి ఆపద లేకండా
వీసాను? అన్నా ణు
ఈణాలమాద పంచభ త్య పరగ నూన్నా లతో భోజనంత యారు
చేసిపెట్టాడు (బావాడు, రకరకాల. పిండివంటలూ, బెల్లం దిమ్ములూ,
పెరుగుకుండలూ తెచ్చి ముందు పెట్టాడు. అన్నీ సువుకృత్తుగా తిని
పరిషించాడు భీముడు. గ్మ్యరున తేని లేచాడు.
ఇంతలో భిశూన్నం పట్టుకుని ఇంటికి వచ్చారు ధర్శరాజూ
అర్జునుడూ వాళ్ళూను. మాంచి వుషారుగా వున్నాడు భీముడు,
నాసి చకితులయారు అన్నదమ్ములు, ఈప్రవ్విథక్కి భీమన్న ఇంత
పాశక్తారీగా వున్నాడు ఫొ అంటూ తల్లిని * అడిగాడు ధర్భు రాజు,
“ఎక్కడన్నా. కుస్తీ గిస్టీ వ దన్నా ఇతపడిందా వమిటి ? ఇతడి
ఆదిపర్వ ౦ బి[ 1
వైఖరి చూస్తే యుగానికి బయలు బేరుతున్న క్లే వుంది. నువ్వే
బిక్క-డిక న్నా. పంపుతున్నా వాా తానే సిద్ధపడుతున్నాడా ! భికూనికి
కూడా వెళ్ళినట్టు లే దివాళి అన్నాడు.
విషయమంతా విడమర్చి చెప్పింది తల్లి. “ఎంతపని చేశా
వమా,” అ అంటూ నొచ్చుకున్నాడు Mei “పయి వాళ్ళ
కోసం కన్నకొడుకుని వొదులుకుంటా రా అమ్మా ! లోకంలో ఎక్క
డన్నా వుంచా ఇది! అందులోనూ భీమన్న. వొదులుకోవలిసిన
కొడుకేనా పోనీ! ఇతడే లేకపోతే లక,_ఇంటో నమయీది మన
పని * అడివిలో మనల్ని కానుకు కూచున్నాడు మనకి నిదా
భంగం అవుతుంది కామోసని, దూరం లాక్కు- వెళ్తాడు హిడింబు కి.
ఇతడి బలానికి భయపడే కదా నిడాహోరాలు మానుకుంటున్నారు
కౌరవులు. అలాంటి కొడుకుని వదో వొక (బావ్మాడి కోసమని,
రావసుడీి యదాన నెయ్యడమా ! మా కస్లాలు చూసి మితి
చలించినట్ల్టుంది నీకు !”* అన్నాడు.
“నే నంత తెలివితక్కువ దాన్నటోయి మెరితం(డీ,”” అంటూ
అందుకుంది కుంతి. “విడి శక్తి నాకు తెలుసు. పిడుగులాంటి -జీవాం
నా భీమన్నది. ఏడు పుట్టిన పదోనాకు శతశృంగపర్వతంమిద నా
వేతిలోంచి జారి కిందపడ్డాడు. చెప్పేవుంటాను మోకు. అప్పూ జేము
యిందో తెలుసా ? ఏడి శరీరంపడి కొండ రాళ్ళు పిండి పిండె పోయాయి.
అలాంటి ఏడికి రాతుసుడొక అెకే,-మిటి ? వీడికోసం విచారించ
నక్క_ర లేదు. సంచేహంలేదు. నామాట విను. లి_ప్పలో బకుణ్తి హత
వాంర్చి వస్తాడు ఛీమన్న ఇవాళనించీ ఏక-చ క్రపురం హోంరుగా
వుంటుంది.
“వనం ఇమ్ముగా తలదాచుకుందికి ఇంత వసతి కలిగించాడు
(బాహ్మాడు. (పత్యుపకారానికి అవకాశం చిక్కింది మనకి, ఇతర్ష
ఆపడ ఆదుకోవడానిశే పుడతాడు త(తియుడుం ఈ (బావ్మాణ్ణి
బతికిస్పే పుణ్యమూూ, నురుణూార మరా రెండూ దక్కు-తెయి మునక,
జై బే వ్యూవహోారికాం(ధమవోభెరతం
“కాదనరు. వెళ్ళనీ వాక్ణి” అంటూ వొవ్చించింది థర రాజుని.
తల్లి ఉదారహృదయానికీ ఉప కారబుద్ధికీ సంతోషీంచాడు ధర రాజు.
బకానురుడికోసం అన్న మూ కూరలూ వాటితో నిండిన
పోతులబండీ తయారై నడి. బండి తోలుకుంటూా దశ్తిణండిక్కు.
బయచ్దే రా శు భీముడు. ఎముకల గూళ్ళతోనూ కుళ్ళువూంసం
తోనూ కంపుకంపుగా వుంది బకాసురుడి గుహ అంచాకా వెళ్ళి
కెండా యమునానది వొడ్డుని బండి విప్పాడు భీముడు. "పెద్ద కేకలు
వేసి బకాసురుణ్తి పిలిచాడు. వాడు వచ్చేదాకా వూరికే ఎందు
కుంజాలి!? యమునలో దిగి కాళ్ళూ చేతులూ కడుక్కున్నా డు.
చక్క-గా ఆచమనం చేసుకున్నాడు. తిన్నగావచ్చి బండిలో అన్నం
అ బేపనిగా తినడం (పారంభించాడుం
“దంత పొగ్ధాక్కి-౦ది. భోజనం తేవడంలేదు -- సరిక దా,
కీకలు వేస్తున్నాడు. ఎంత పొగరుగా వుంది వీడికి ?”” అంటూ
పెదివి కరుచుకు లేచాడు బకాసురుడు. ఒక వంక ఆకలి. ఒకవంక
కోపం. ఉగుడై బయల్లే రాడు. భయంకరంగా ఆశాశమంత
ఆకారం పెంచాడు. అంగలు వేసుకుంటూ బండిడగ్గిరికి వస్తున్నాడు.
జంక లేదు. భీముడు. పెద్ద పెద్ద ముద్దలు తింటూనే వున్నాడు,
చరాశాడు బకుడు, అరికాళ్ళ్యమంట నెత్తి కెక్కి.నట్టయింది. “నా
కోసం తెచ్చింది నువ్వు తినేస్తున్నా వేమిటి 1” అంటూ అరిచాడు,
“ఒళ్ళు కొవ్వెక్కి-ంది. మే మంకే అంత చులకనగా వుందో వక
చ(శ్రపురంనాళ్ళకి 1” అంటూ వచ్చి వీపు మిద గుద్దేకు భీముణ్ణి.
ఉంచలూం బెదరలేదు భీముడు. వాడుదిక్కు_ చూడన్నా చూడలేదు.
ధీమాగా తింటూనే వున్నాడు. *ఏడివాటం వింతగా నేవ్రంది” అని పళ్ళు
కొరుక్కుంటూ. వెళ్ళాడు బకాసురుడు. పెద్దశెట్టు వూడవీకి గిరగిరా
తిప్పుకుంటూ వచ్చాడు భీముడి మదికి,
బండిలో వున్నదంతా తినేశాడు భీముడు. మాంచి బలంతో
శరిరం పొంగించాడు,. జబ్బులు చరుచుకుంటూ బండిమించి. కిందికి
ఆదిపర్వ 9 218
వురికాడు, * రా, (ప్రజల్ని తింటూన్న పాపాల ఛి రవుడివి. మనిషి.
మాంసం తిని మదించి వున్నావు తిన్నదంతా కక్కిసాను, కొవ్వు
కరిగిస్తాను. ని _పాణాలు పుచ్చుకుని మరీ వెళతాను నిలబడు”
అన్నాడు. పక్క-నే వున్న పెద్ద మద్దిచ్చు నూడబెరికాడు. మరు
తుణంలో రాక్షునుడి మోూదవేసి కొట్టాడు. తగలకండా తనచేతి
చెట్టుతో కాసుకున్నాడు బకుడు.
ఇద్దరూ చెట్లతో నే కొట్టుకుంటున్నారు. ఒక ఇెట్టు విరిగి
పోతే మరొకటి. అది విరిగితే ఇంకొకటి. చుట్టుపట్ల చెట్లన్నీ
సెరికివేశారు. ఇలా కొంతసేపు చట్లయుడ్దం జరిగింది. ఆ దగ్గిరలో
చట్టన్నది లేదు మరి. దాంతో మల్లయుద్ధం (ప్రారంభించారు.
బాహాబాహీ. ముప్రాముష్టి. గుద్దుమోద గుద్దు. తోపుమోది
తోపు. ఒకరినొకరు అదిమి పట్టుకున్నారు. ఒకరినొకరు జంకిస్తు
న్నారు. ఒకరి నొకరు ఈడ్బుకుంటున్నారు. ఒకరి నొకరు గలవా
లని పట్టుదల. హుమ్ అంళు పామ్ అంటున్నారు. వాళ్ళ
అడుగులికి భూమి కదిలిపోతోంది. రాళ్ళూ రప్పలూ, చెట్టూ
పుట్టా పిప్పి పిప్పి - పిండి కిండి ఐపోతున్నా యి, భుజాలు తట్టు
కుంబున్నారు, విడి గుద్దులు దభిదభీ గుద్దుకుంటున్నారు. పడ పడా
కొట్టుకుంటున్నారు. ఆ ధ్వనికి చుట్టు పక్కల వాళ్ళం తా భయపడి
పారిపోయారు.
బకాసురుణ్హి కింద పడదో శాడు భీముడు. గుండెల మాద
ఎడవుకాలితో పిడుగులా తన్నాడు. తాపు తిని చప్పున లేచాడు
బకాసురుడు, ఒక్క- నెట్టు నెట్టాడు భీముణ్ణి. మేరుపర్యతంలాంటి
అతడి రొమ్ముమిాద తీసిపెట్టి గుద్దేడు. ఆ గుద్దుతో తెలిసిపోయింది
బకుడి బలం. ఐరావతం తొండంలాంటి తన చేతులతో వాడి
మొలా సుడా మెలివేసి పట్టుకున్నాడు భీముడు. మోకాలితో
పీప్రు విరగబొడిచాడు, నవరం(భాలనుండీ రక్తమాంసాలు చిమ్ముకు
వచ్చాయి బకుడీకి, ఆ (ప్రదేశమంతా నూంనం బురదతో ర్నక్తం
914 న్యావపహారికాం(ధమవోభారతీం
నదిలా పారింది. పెడబొబ్బలు పెట్టి (పాణం వొదిలేశాడు, బకా
నురుడు,
పెడబొబ్బలు విని పరిగెత్తుకు వచ్చారు జబకాసురుడి బంధు
వులు. వాళ్ళని చూసి “మీకా మనుష్యుల్ని ఎపుడైనా చంపారా,
ఇదిగో మూ వాడిగ తే పడుతుంది మోకున్న్నూ. జాగ త్తి? అంటూ
భయపెట్టాడు భీముడు. గడగడ వడికారు వాళ్ళు. “ఎన్నడూ
వునువులజోలిక్రి వెళ్ళమని వొట్టుపెట్టుకున్నారు. అప్పటినించీ వక
చటకపురానికి రాక్షుసభయం లేదు.
బకాసురుడి కళేబరం ఈడ్బుకువచ్చి వూరు పొలిమేరని పడ
వేశాడు భీముడు. ఊళ్ళోకి వెళ్ళి అందరితోనూ చెప్పాడు ఇంటికి
వెళ్ళి తల్లి కీ అన్న గారిక్ నమస్కరించాడు. తమ్ముల్ని కాగిలించు
కున్నాడు, _బాహ్మడ్ ఇంట సంతోవమే సంతోవం.
ళన జెవరో మంతసిద్ధిక ల (ఛాహ ఇదు అసాధ్యుడు,
(బహో గండమైన బలశాలి. బజానురుణ్తి చంపేశాడు, మన పాలి
రవతకుడు” అంటూ భీముత్లో చూూసిపోవడంకోసం ఆబాలగోపాలం
విరగబడ్లారు వూళ్ళో వాళ్ళు.
ఆదిపర్వం
ఏడో ఆళ్వాసం
తానా
మచి పు TE
ఒకనాడు పాండవులున్న (బావ్మాడి ఇంటికి అతిధిగా వొక
_బాహ్మకు వచ్చాడు, భోజనాలూ అవీ అయాక, కుంతీ, కువూాశ్లూ
వచ్చి అశణడిదగ్శిర కరూచున్నారు ఆమాటా ఈమాటా ఆడి,
“ఎక్కడనుండి వస్తున్నారు వూరు?) వ యే జేశాలు చూశారు?
వ యీ చేశాలు మంచివి? వ మే చేశాలరాజులు మంచివాళ్ళు ౫)
అంఠతా అడిగారు. “ఇంగ మించు అన్ని చేశాలూ తిరిగాను
అన్నాడు (బావ్నాడు, “గాప్పగొప్ప రాజుల్ని అందరిని ఎరుగు
సును. వాళ్ళ నడవడికలూ తెలును నాకు ఐక్కే పాంఛాల బేశం
లాంటి బజీశంకానీ, (దుపదుడిలాంటి రాజుకాసీ తేరంకు నమ్మండి,
అతడికి వొక్క-తిగాక వొక్క జే కూతురు. లోకంలోని అందమంతా
పుణికిపుచ్చుకున్న పు_త్పడిబొమ్మ. అయోనిజ, అన్ని గుండంలోపుట్టింది.
ఐలే, నచ్చినవరుడు దొరక లేదా మెకి. అందుకని స్వయంవరం చాటిస్తు
న్నాడు (దుపదమహోరాజి అన్నాడు. ో“చితం! అయోానీజ ఎలా
దొరికింది [దుపదమహారాజుకి ? తెలిసే, విడమర్చి చెప్పండి” అని
అడిణారు పాండవులు.
_కాపదీ ధృష్టద్యుమ్నును
“అదో "పెద్ద కథ,” అంటూ ఆరంభించాడు (చాహ్మాడుం
4 దుపదుడూ, కౌరవుల గురువు (దోణుడూ బాల్యమితులూ, సహో
భ్యాయులున్నూ. [1దుపదుడు రాజయాక (వోణుణ్రి అవమానించాడు.
ఆ కోపంతో వాస్తినాపురం వచ్చి శౌరవకుమూళ్ళకి ఆచార్యు
డయాడు దోణుడు.. విద్య పూర్తిచేసి గురుదక్షిణగా [దువదుళి
16 వ్వ్యావవోాోరి శాం(ధమహాోభారతం
పట్టి తెమ్మన్నాడు. ఎవ్యగికీ సాధ్యంశా లేదు. అర్హునుడు వెళ్ళి జయిం
దుకు వచ్చాడు. సగంరాజ్యం తీసుకుని (పాణాలతో (దుపదుతణ్ణి
కొదిలిపెట్టాడు (దగోణుశకు.
“అవమానం హృదయశల్యంగా వేధించింది (గుపదమహో
రాజాని, “యుద్దంణో _దోణుత్లే హత వాక్చే ఇవమూానుడూ, అర
కుడికి భార్య కాదగ్గ కూతురూ కావాలని దీకపట్టాణు. ఎంతోమంది
మునుల్ని ఆశయించాకు. ఎన్నో ఆగశమాలు తిరిగాడు. పడరాని
శమలన్నీ పడ్డాడు.
“గంగాతీరంలో శాశ్యపగోశ్రన్థులు యాజుడూ ఉపయా
పాడూ అని ఇద్దరు అన్న దమ్ము లుండేవారు. ఎపుడూ (వతాలూ
౨వ చేసుకుంటూ వాన(పస్టా(శ్రమంలో వుండే వాళ్లు వాళ్లు అందులో
కపయాజుడు వయస్సులో ఐతే చిన్న వాడే కాని తపస్సులో
మా(త్రం నొవ్ప వాడు. వాళ్ళనిచూసి అం ములో ఉపయాజుణ్ణి ఆశ
ముంచాడు (దుపదుడు, “కుమారుడు కలిగేట్టు నాచేత యజ్ఞ ౦ షవేయిం
చండి. లత పాడిఆవులు సవముర్పించుకుంటాను మోకు” అంటూ
పాభేయపడ్డాడు. “ఫలావేశతు లేదు నాకు మరెవళ్ళనైనా
మూసుకో? అంటూ నిరాకరించాడు ఉపయూజుడు, అంతనా తాన
రాన వేనుకోలేదు (దువకుడు, మరో సంవత్సరం వరకూ వొదల
కండా అతో ఆ[శయించాడుం
“ఎలాఐ జేసేం చివరికి జూలిగలిగింంది ఉపయాజుడీకి. “సొ
వల్ల ఈపని కాదని చెప్పనే చెప్పాను మా అన్న యాజుడు దీనికి
శనిననాడు. నాకు తెలును. ఫలాజిత కలవాడాయన- ఒకనాడు
అడివిలో ఇద్దరమూ వెళుతున్నాము. కింద వొకపండు పడివుంది
మూసి చప్పున తీనుకున్నాజాయన,. ఆ స్థలం పరిళుద్ధమెందో,
అపరిళుద్ధమెందో అనైనా ఆలోచించలేదు, ఫలాచేతు కలవాడు
దాని మంచీఇళ్లా విచారించడు. అంచేత, ఆయనై తే నీ ఆవులికి
పళవడ తాడు. సీ కోరిక నెర వేరుస్తాడ” అని సలహా ఇచ్చాడు,
ఆదివరల 917
“యాజుడి దగ్గిరికి వెళ్ళాడు (దుపదుడు. తపస్పూ, పంచమహా
యజ్ఞాలూ * అవీ చేస్తూ, శిలావృ_్తీ ఉంఛవృ_త్తీ, భిశాటనం _
ఫీట్లతో కుటుంబం గ ఘక్రుకుంటూా జీవిస్తున్నా శు యయూాూజాగణు, వెళ్ళ
సాష్రాంగపజాడు (ద్రుపదుడు “మంచి మంచి పాడిగోవులు లక్ష
సమర్పించుకుంటాను, కుమారుశు కలిగేట్లు నాచేత యస్హైంచేయిం
చండి అంటూ (ప్రార్థించాడు. “దోణుడు నన్ను లోకువకట్టి
వ రా ఖావించాడు, అతశి వాత వా౭క్సే కొడుకు కావాలి నాకు.
విడివె ల్లి ఆరుమూరారల ధనుస్సు (దోణుడిది. అతత యం.ద్దంలో
"గెలిచేవా ల్ళింతవరకూ తేరు. అతళణ్లి సాధిస్తే, ధ ర్మార్హ జావ
మూచత్రూలు నాలుగూ సా ధించినట్టవతుంది సాని అని వినయంగా
జీతులు జోడించాడు.
“యాజక తానికి వొప్పుకున్నాడు యాజుడు. “నువ్వు
కోరుకుంటూ న్న్న కొడుకూ, కూతురూ పుడతారు. అక్షై ర్వపడకు?
అన్నాడు. యజ్ఞానికి అవసరమైన ఉపకరణాలు యావత్తూ జతపరి
చాడు. ఉపయాజుళ్షై సహాయం పెట్టుకున్నాడు. (దుపదుడూ,
అతడి రాణి కోకిలాచేవి - ఈ ఉభయులి చేతా ప్యుతశామేష్టి జరి
వింబచాడు. నిర్మిభ్నుంగా సమా_ప్తమెంది యజ్ఞ 0,
“అన్ని సుండంలోంచి అగ్ని శిఖలాంటి కుమారుడు పుట్టాడు,
మంటలవనలె భయంకరంగా నుండి ఆతడిజేవాం. ఒక చేతితో మాంచి
ధనుస్సు, మరోచేతిలో తళతళ లాడతూన్న క్తి ఫరీ-రాాని
కవచం తలమిోాద కిరీటం, రథంమాద కూచుని, సరిగ్గా iin
వూో(తుడిలా పుట్టుకు వచ్చాడు.
“అతడి వెనక ేవకన్నెలాంటి వొక కూతురూ పుట్టింది.
నల్ల కలవల అందమంతా పోతపోసినట్ల్టుంది ఆమెశరీర కాంతి తుమ్మెద
శెక్కు_-లలాంటి వుగ్గులు జేరిన జుత్తు. చేరెజేసి కళ్లు. గుప్పెట్లో
చల. అనుచు సానా లను యలా. శాపమా అత నాలా ద మయిన కంత చాపలా!
షు సం-చమవాయజ్ఞాలు (బ్రహ్మయజ్ఞ 0, భూతయజ్ఞ ౦, 'చేవయిజ్ఞ ౧,
పితృయజ్ఞ ౦, మనుస్య్యయజ్ఞ ౦.
28
918 వ్యావవహారికాం(థమవోఛారతం
బ్రముడుతుండి నడుం. శరత్కా.లంలోని తామర భూవ్రు(ల పరిమళం
లాంటి శరీరమురిముళం. నిజానికి ఆమెని పొగణజాలంకే మాటలు
దొరకవు మనకి, అంత పొట్టికాదు పొడుగూ శకాదామె. అంత
సూలవనా కాదు అంత పల్చనాశాదు. మలిచినక్టు దిక్కొంని
శరీరం. ఇం తెందుకూూ మగచాడన్న వాడు ఎలాంటి ఆడగి ఇావాంని
కోరుకుంటాదో అలాంటి జూ ము.
“కుమారుక్ట్రి “ధృష్టగ్యుమ్ను డు? * అండి ఆశకాసగ వాణి,
కుమార్తెని “కృషి అని పిలిచింది.
“స్వర్గం వొళ్ళో పడ్డట్టయింది (దుపదమహో రాజుకి, లత పాడి
ఆవులూ దశ్చీణ ఇచ్చాడు యాాజుడికి. ఎంతోమంది (బాహ్మలికి
సంభావనలూ అప్ ఇచ్చాడు. కొడుకుని ధను ర్వేదంలో అసమానుణ్ణి
చేశాడు. కుమార్తెని అరిచేతి నిమ్మపండులా పెంచాడు. (దుపదుణి
కూతురు గనక కృష్ణ వేరు (దౌాపదిం
(చాపదికి పెళ్ళి ఈడు వచ్చిందిపుడు, ఇంతవరకూ అర్జునుడి
కోసమనే అశ్లేపెట్టా జామెని. కానై కే పాపం, పాండవులు లక్క
ఇంట్లో కాలిపోయారు. ఈ వార్త విని స్వజనం కంటు సపాచ్చుగా
దుఃఖపడ్డాడు (దుపదుడు. “అర్జునుడి కోసమనే అంత(శమా పడి
అగ్నిగుండంలో కన్నాను అమ్మాయిని, పాడుడై వం నా కా భాగ్యం
లేకండా చేశాడు. అతడికోసం నిశ్చయించిన డాన్ని మరొకడి ఇలా
ఇచ్చేది 1 అంటూ విచారంపిట్లుకున్నాడు. రాజపురోహితుడు వచ్చి
ఛైర్యం చెప్పే దాకా వది పాలుపోలే దతడికి.
“పాండవుల విషయంలో ఎన్నో శుభశకునాలు కనివీస్తు
న్నాయి నాకు వ(పమాదమూ జరగలేదు వాళ్ళకి. ఎక్కడో
శ్షేమంగానే వున్నారు. జేవేందు డొెకప్తూడు అజ్ఞాత వాసంలో
* థృవము - ధీరత్వము, ద్యువ్నును ; ధనము, ధృష్టద్యుమ్నుడు :
వీగరవాటే ధనంగా కలవాడు,
ఆదపజరరిం 219
వుండిపోయాను, ఉప(శ్రుత్ * మూలంగా బృవాస్పతి అతడి వనికి
కనుక్కున్నాడని వేదాల్లో వ్ర ఏ. 4+ నేనూ ఉప్మశుతిన చూశాను.
అంచేత నామాట నమ్మండి. పాండవులు బతికేవున్నారు. ఐ లే,
ఎక్కడ ఎలావున్నా వాళ్ళు ఇక్కడికి రావాలంశు వొక్క_శు ఉపా
యం తడుతోంది అజేమిటంకుే మన అమా యికి స్వయఎవరం
మవాటించడ మే. స్వయంవరంలో క న్యాదానం రాజులికి రాసి పెట్టించే
కదా ఏ అంటూ చెప్పాడు పురోహితుడు.
“కాంత కుదుటపడ్డాడు మహారాజు. మంతులతోనూ వాళ్ళ
తోనూ ఆలోచించి మత్చ ప్రయం(కం తయారుచేయించాడు. ఆకాశ
మంత ఎత్తుని వొక బంగారంచేప తీరుగుతూవున్న ట్టు పెట్టాడు.
సామాను జెవడూ ఎత్తలేంద ఎత్తినా ఎక్కుపెట్టలేందీ మాంచి
దిట్టమైన ధనుస్సు చేయించాడు. దాంతో ఆ చేపని కొొట్లాలి.
అలా కొట్టిన వాళ్ళకి కన్యాదానం చేస్తానని స్యయంవరం వాటిం
ఇచాడు ఇవాళకి రెండున్నర మాసా లుంది స్వయంవరం, పుష్యుళుద్ధ
పంచమి రోహిణీ నతు(తంనాశు జరుగుతుంది. అందుకని (పపంచంలో
వున్న రాజులు యావన్ముందీ కొంకిలగ్ట్రీనగ రానికి బయబ్టైరు తున్నారు,
ఇదీ కథ” అని చెప్పాడు.
పొం చాలానికీ పయన ల
అది విన్నప్పటి నించీ మనస్సు మనస్సులో లేదు సాండఎవుళికి.
ఎీలాఐనా కాంపిల్యునగరం వెళ్ళాలి. కొడుకుల అభిలావ పసికట్టిండి
కుంతి, “ఎన్నాళ్లో ఐపోయి దడిక్క-డ, ఎంతకాల మిలా వుం"
మా(తం వం లాభం? అదీకాక, పరాయి కొంపలో చిరకాలం
వుండలేం కదా! దశ్నీణపాంచాలంలో ధర్మం పాచ్చని వింటున్నాం.
అడక్క_ండానే అన్నం పెడతారట అక్కడ + పిండివంటలతో భిక్షం
ఎఎ” + ఉపశుతి , ఏదన్నా వొకటి థావిన్లూ భ్రన్న ప్పుడు భా రాత్తు గా
వినపేది,
* చూ ఉద్యోగ పర్వం నహుష చరిత
290 జో వ వోరి కొం(థమహోఛభొరతీం
ఇడ తారట ! రాజూ ధర్మం తప్పని అరి పాలన వేష్పున్నా శు. భికూట
నానికి వొక వోటని నియమం లేదు "చా! కొన్నాళ్లు అక్కడికి
వెళదాం పదండి. బతికించే _ వూరు మనకి” అంది. తవు మనసులో
మాశే తల్లీ చెప్పింది. అడే ముచిమాట అన్నారు కువూాళ్ల్ళు. ఇంటి
(బాబ్బూడి దగ్గిర సెలవు పుద్భుకున్నారు. తిన్నగా పాంచాలానసికి
పయనం కట్టారు,
కొండలూ, ఏళ్ళ, అడవులూ, చ ఎవులవూ, ఎను నాటు
కుంటూ తల్టిశోకూశా నడిచి వస్తున్నారు పాంకవులు, సమ మానికి
వస్తానని శాలిహోో(తాశమంలో లో౫డ చెప్పాశు చ్వాసమునిం
అలాగే మూార్లంలో (పశ్యక్షమయాగు. పాదాభివం శనం చే శారు.
పాండవులు, ఆక్లీర్యదించాకు వ్వానునశు. ోపాంచాంా, 3 బయ
ల్రేరి మంచిపనే చేళఖారు" అన్నాడు, “ఈ సంగతి చెప్పడారిశే
వచ్చాను. (జాపదికి సయం నరం వాటించాడు (వుపదుశు ఈము
విషయంలో వొక వాసం వుంది. వివండి. భోగ వొక
కన్య వుండేది. చా ర్భాగ్యంవల్డ ఆమెకి భర్త దోరక తేకు. అందు
కని ఆమె గొప్ప తపస్సు చేసిని తపస్సుకి మెచ్చి శివుశు వర్శన
మిచ్చాడు, “వం శావాలో చెప్పు అన్నాడు. ఆతుంత కడ్డి
“పతి పత్కి సత్కి చక్కి పత్కి అంటూ అయిదు వమూార్త్ష్శంట ఆమె,
“తథాస్తు” అన్నాడు శొప్రుడు, “మళ్ళీ జన్మలో న్ు ఐదుగును భర
లవుతారు' అని చెప్పి అంత గాన మ మాడు, అజే ఇపుడు (చొపడి
ఐంది. అంచేత ఇది మనస్సులో వుంచుకోండి. నాకు తెలుసు,
ధర్మరాజు వున్న చోట ధర్జువోని జరగదు. తిన్నగా కాంపిల్య నగరం
వెళ్ళండి. శుభమే కలుగుతుంది మోకు. సంబేహించకండి” అని
జప్టి వెళ్ళిపోయాడు.
ఆం గార రు డు
రాతింబగ ళ్ళు నడుచుకుంటూ పారాజాలం వెళుతున్నారు
పొండవ్లులు, ఒకనాడు అర్హ రాతి సోమ్మథశనతీర్లంలో గంగవొడ్డుకి
ఆదిపర్వం 9821
వచ్చారు. అర్ధ రా(తయినా, అపరా(తయినా గంగ తారసిస్తే స్నానం
చెయ్యాలని శానుంం అంచేత తల్లీ, కుమాళ్ళూూ గంగాస్నా నానికి
సిద్ధపడ్డారు. వెలుతురుకోసం కొరకంచు పట్టుకుని ముందు నడుస్తు
న్నాడు అక్థునుడు. వెనక అన్నదమ్ములూ, తల్సి వన్తున్నారు.
హారాత్తుగా ధ నుష్టం కారం వినపడింది ఎదట,
ఆ సము నూనికి గంగలో భార్వ్యాజనంతో జల (క్రీ లాడు
తున్నాడు గంధర్వుడు అంగారపర్గుడు. పాండవులు వస్తూన్న
చప్పుడు విని పైకి వచ్చాను విల్లు చేతో పుచ్చుకుని ధనుష్టంకారం
చేశాడు. “ఎవరది ! తప్ఫుకువెళ్ళిండి. ముందుఅకుగు వేస్తే (పాణాలు
దక్కవు) అంటూ గదమాయించాడు. “ోవేకుఐాా మునిమాహూ,
అర్హ రా(తీ _- ఇవి భూతాలూ యశ్షులూ, రాతునులూ గంధ
ర్యులూ సంచారం చేసే సమయాలు, అందుకనే ఇలాంటపుడు
బయట తిరగరు మనుష్యులు. ముండికే త్తి తిరిగారో వాళ్ళు రాజు
లయేదీ, కాతులయేదీ ఎదటపడి తే బతకనివ ం. వూ కేదో తెలీక
వచ్చినట్టున్నారు. ఈ వనం పేరు అంగారపర్షం గంగని ఇక్కడ
అంగారవర అనే అంటారు. లోకమంతా ఎరుగుదునీ మాట. నేనే
అంగారపర్దుణ్ణి. కుబేరుడు నా స్నేహితుడు, నేనే విహరిస్తూ వుంటా
నిక్కుడ, నా వనంలో అడుగుపెట్టినవాడూ, నా గంగలో మునిగిన
వాడూ ఇంతవరకూ వేకు అంటూ సాగదీశాడు.
“అసందర్భం” అంటూ మరో అరుగు వేశాడు అర్జునుడు,
“అడనవ్రులూ, నదులూ అందరిపీని. ఒక్కడివే ఎలా అవుతాయి ?
శివుడి జటాజూటంలో సుళ్ళుతిరిగి హిమాలయం శిఖరంమిోంచి బయ
బ్లేర,ి భూమివిిద పరవళ్ళుదొక్కి, సము(దంలో కలుస్తోంది గంగా
భవాని. ఇంతమేరా దీన్ని జేవించుకోవడానికి (పతీ (పాణికీ
వాక్కు-0ది అసలు, గంగ (తిలోక పావని. స్యర్లంలో మందాకిని,
భూలోకంలో గంగ. పాతాళంలో భోగవ్శ%ి. మోొ గంధర్వులూ,
చేవతలూూ, సిద్ధులూ మొదలైన వాళ్ళకి మందాకిని, నాగులకోసం
229 వ్యావవహారకాం(ధమహాభారతం
భోగవతి. మా మనుష్యులకోసం గంగ. ఇకెడ స్నానాని కే వచ్చాం
మేము. గంగ మా జన్నవహాక్కు. నువ్వు వొద్దం శు మానే వాళ్ళం
"కాం, రాతిళ్ళు మనుషులు భి కుపడి యట తిరగ న్నాను. అది
చేతకాని పిరికివాళ్ళ సంతి. వేళాపాళలతో పట్టింపు లేవు మాకు.
అవసర మెే నువ్వే శచభ్వూకోవాలి” అంటూ గంగతట్టు చారి
నీ శాడు,
“వద్దంశే విన వేం * అంటూ రథ మెక బౌణాలు వె య్యుడం
అంకించుకున్నాడు ౨ఎగారపస్టు ఏ, వేతి ఖెకకంచు తివ్రుతూ నే
అతడి బాణాలు అక బవ్నా “గ అరునుడు. “నె నాడివి సి బాణా
లికీ మాయలికీ భయపడే నాళ్ళెవరిక,ఎడ ! అస్త్రాలూ అవ్ నూకు
కొంచం చేతనవునుం ఎ వభ్ళో విఫరోయీ చా భృనుఖబంటున్నావు
గావును! ఇదిగో ఇది జో, మూూస్ర్రం ఇద్ అగ్ని జేవుడు మొదట
బృహస్పతి కిచ్చాడు. అతేకు ఛారశగాణుడి కిచ్చొాడు. భర దార్ధణాడు
పరశురాముడి కిణ్యూను, అయన (గోణాచార్యులి కిచ్చాణబ అభా
ర్యులు నాకు (ప్రసాదించారు? అంటూ అంగారపర్లుడిమిోా న ఆెగ్నీ
య్యాస్రం వేశాడు అర్జునుడు
అస్త్రం తగిలిందో లేదో అమాంకంగా కాలి వ్రణం
గంధర్వుడి గథం. కంగారుపడి కంద పడిపోయాకు అతంగారఎన్గుకు.
చంగున వెళ్ళి జత్తుపట్టుకున్నాడు అర్జుశుకు. బరబరా ఈవ్చుగు
వచ్చాడు అన్నగారి దగ్గిరికి.
ముద్రో మొురో మన్నారు అంగార పర్టుకి ఆడవఐ+ళ్ళు. భయ
పడి పరిగెత్తుకు వచ్చింది అతడిభార్య కుంఫీనసి “పతిభిక పెట్టండి”
అంటూ పాొదాలమాద పడింది. డాలిసండె ధర్మ రాజుది, గనిక
ఏంచాడు. “పడిపోయాను. పౌరుషం కీ రీ, కెంతగూ లేపిక.
పోసి ఇంతతో చొదిలిపెట్టు. కీశిస వాలీ, చచ్చిన వాల్లే మళ్ళీ
దంపడ మెందుకూ 1 అన్నాడు. “ోబతికిపోయావు అంగారపర్లా ! వెళ్లు
అన్నయ్య అనుగ పించాకమ అంటూ వొదిలిపెట్టాడు అర్జునును.
అ:డజపర్వ్శ 0 223
“అంగారపర్షుడు మరి భేది అంటూ నుంచున్నాడు గంధ
రుడు. “నీతో వోడిపోయాను మళ్ళీ ఆ జేకేమిటీ నాకు ? సిగ్గు
యుద్దంలో పీగిపోయాక మళ్ళీ అజేపెరునో ఏ సభకి వెళ్ళినా నవ్వు
తారు. సీ యా్నే చాన్ర్త్రంతో ఎలాగూ కాాబచేపోయింది నా రథం,
ఐతే, గంధర్య్థమాయ వుండనే వుంది మాక, నన రత్నాలతో చిత
విచితమైన రథం సృృష్టీ౧చుకంటాను. ఇవాళనుండీ చితరభుడని జేరు
"పెట్టుకు బతుకు తాను,
“సీ పరాక్రమానికి జోవోకులు. ఇంతటివాడివి. నీతో
స్నేవాం చెయ్యాలని వుంది నాకు. చాక్షుపీవిద్య * ఇస్తాను
న్కు ఎంతో తీపస్సువల్ల నాకు దొరికిందెం పూర్వం మునువు
చం(దుడి కిబ్బూ డీది. చందుడి దగిర గంధర్వ రాజు విశ్వా
వసుడు సంపాదించాడు ఆయన నా కిచ్చాడు. చాశ్షుహీ
విద్యవల్లి మూడు లోకశాల్లోనూ ేన్ని చూడా లంకు డాన్ని
ఎప్పుడు శావలి_స్టే అపుడు చూడవచ్చు ఇలాంటి విద్యణబవల్ల నే
మేం మనుమ్యుల కంచే గొప్పగానూ, జేవతలంశే లత్యుం "లేకం
జానూ జీవిస్తున్నాము. ఒకటి వూత ముంది. నేర్చుకున్నా,
ఆపాటి ఈపాటి వాళ్ళకీ పనిచెయ్య ను నాక్రువీ.. నువ్వు సామా
న్వుడివి కావు, తపతి వంశంలో పుట్లినవాడివి. మజవోపురువుడివి.
సీదగ్గిర తప్పకండా ఫలిస్తుంది. ఐతే, ఇడి పుచ్చుకున్న షూడు
పొణ్మాసికసవతం - అంజే ఆరుమాసాలు వొంటి కాలుమోాద తపస్సు
చెయ్యాలి. ఇది కాక, మో ఐదుగుకికీ వాయువేగ, మనోజీగా
లతో పరిగెత్తే కామగమనం కల గంధర్యజాతి గురాలు జరోవంచా
ఇసాను. లోగడ వృ(తాసురుడి నెత్తిమోద వ[జాయుధం౦ తో
కొట్లాడు బేవేందుడు. వజం కంక గట్టిది వాడి బుర్ర. ముక్క
ముక్క-లై ౦ది వజాయుధం. ఆ వజం ముక్కలు వేదాలూ ఆయు
ఛాలూ, నాగల్వీ శుుళూపూ, జేగమూ, అయాయి, మొదటి
షా ₹లనిజన్ లాంటి బధా |
24 వ్యావబాగిశాం(ధమవహాభారతం
రాలు?హూ (బాహ్మలూ మొదలయిన వాళ్ళకీ చెందాయి. వేగంమా(త్రం
చ రాలికి సం(క మించింది. అంచేత రాజ్యాలుపాలించే రాజుని
స్మ రాలే ఉ_త్తమమెన సాధనాలు) అన్నా జు.
కక్సగో నే స్తం ష తడం నంణోవమే నాగు. ఐతే ఎంతే. స్త
మైనా విద్యా, జాయస్ర్రం ధనం పై వాళ్ళనిం ది సహచ్చుకేను నేను)
అన్నాడు అర్జునుడు. “ఊరికే పుచ్చుకోవద్దు. దానికి బదులుగా
ఆగ్నే య్యాన్ర్రం అను౫ పించు” అన్నాడు చి తరథుడు, “అలాఐ తే
గు రాలుమూ[తం ఫుచ్చుకుంటాం. అంతా బావుంది, కాని గంధ
ర్యుజివి నువ్వు, చూడగానే మను ఎలి పోల్చుకునే వృంటావు.
మరి ఆలా తిర గబడ్డా వేం 1) అంటూ అడిగాడు అర్జునుడు.
“ఈాలియాెకీం చే_స్తం, తెలుసు. నుహారాణలు మూరు, మి
మహాగుణాలు మరాడులోకాల్లోనూ మారు[మోగుతూడే వున్నాయి.
నారదుడూ ముదకై న మపోమునులూ, సిద్ధులూ, సాధ్యులూ జప
తూనే వుంటారు. (పతీదినం వింటూనే వుంటాను. సపాండవులంకే
ెలీనివా శ్ళావరు ? ఐతే, వంచెయ్యనూ, ఎంతటివాడికై నా ఆడవాళ్లు
పక్కని వుంజేసరి! బుద్ధి గడ్డితింటుంది. వూ వాళ్ళతో జల(కీడలో
వున్నానాయె నేను. తిరగబత్లా నంశే వింతేముంది) శామభోగాల్లో
పున్న వాళ్లో నేను, నువ్వో (బహ +వౌారివి, అంవీ బే లర రాళయినా
గెల్చుకన్నావు నన్ను. ఆడవాళ్ళలో పడ్గవాడికి అపణయం
గచ్ప్చదం
బింగో మూట, ఇంత వాళ్ళయినా అగ్నులూ అవీ లేవు
మోకు. అదో కారణం నా మొండి సావహాసానికి రాజుకి పురో
పీంతుడు ముఖ్యం. భర చేవతా, వాయువ్య ఇందుడూ, అశ్విన్
జేవతలూ-వీళ్ళ వర్యపసాదంవల్ల పుట్టినవాళ్ళు మిరు. 'పవి్యతమైంన
తపతివంశస్థులు, ధనుర్వేదం కడముట్టా చూసిన _దోణుడి శిష్యులు.
ఇలాంటి మాకు పురోహుతుడు లేకండా వుండడమేమిటి ? వేదాలూ,
“వేజాంగాలరా అలిసిన వాళ్ల యాజ్ఞాలకా చాట్లో ఆరి లేరిన వాణ్ణి,
ఆదిపరలి ఐఇ౨ఫ్ట్
ధర్మమూ, అర్హమూా, కామమూ మోశమూ - ఈ నాలుగు
పురుషూన్హాలూ సాధించిన వాణ్ణి, పవిత్రమైన ఆణారం క ల వాళ్లో,
ముఖ్యంగా అబద్ధ మాడనివాక్టో కూదోహపితుకుగా "ఒట్టుకోండి”అంటూ
సబహో ఇచ్చాడు చి_తరభును.
“మంచిది. సరే కాని, మమ ఎలి తపతివంశస్థులన్నా వేమిటి !
ఇారఠవవంశం మాది. పాండవులం, కుంతీ జేవి కుమాళ్ళం. మరి తపతి
ఎవరట ? అంటూ అడిగాడు అర్జునుడు.
తపతీ సంవరణుల కథ
“అవ్రన్కు కొరవవంశమే మిది. ఐతే, కురుమువహారాజు
తచ్చే తపతి. అంచేత తపతివంశస్థులున్నూ మారు, తాపత్యులు.
“తతి సూర్వుడి కూతురు, సావి(తీచేవి చాటైలు. ఐన
ఆలస్యం అవశే అయింది. ఆమె కథ చెపుతాను. వినండి. చెక్కిన
దంత పుబామ్మలాంటి పిల తపతి. బుద్ధిమంతు-రాలు. ఆమె యవ్వన
వతి కావడం చూసి తగిన వరుణ్ణి పెళ్ళిచెయ్యాలని సూర్యుడి
(పయత్నం. ఇంతలో మో హా_స్తినాపురంలో అజామోాథుడి కొడుకు
సంవరణుడు సూర్యోపాసన _పారంభించాడు. కులానికి తగిన గుణం,
గుణానికి తగిన రూపం, రూపానికి తగిన (పతాపం -- అన్నీ వున్నాయి
సంవరణుడికి. “ఆకాశంమోద నే నెలా (పకాళిస్తున్నానో, భూమిం
మోద సంవరణు డలా (వకాళిస్తున్నాడు, ఇతడే తపతికి తగినవరుడు
అనుకునేవాడు సూర్వూడు. అతడి తపస్సునీ మెచ్చుకు నేవాడు.
“ఒకనాడు వేటకి బయల్లేరాడు సంవరణుడు. ఎంతోదూరం
అడివిలో తిరిగాడు. పరిగె_త్తి పరిగెత్తి అలిసిపోయింది అతడి గుర్రం.
మేతలేదు. తాగడానికి సీళ్ళుసవో దొరకలేదు, చివరికి పడిపోయింది.
మరుత్తు ణంలో (పాణం వొదిలిపెట్టింది.
“కాలినడకని చారివెదుక్కుంటూ వస్తున్నాడు సంవరణుడు.
ఒక కొండపక్కాని యన్వనవతియైన వొక అమ్మాయి కనపడింది.
పుటం పెట్టిన బంగారంలా వుంది ఆమె" శరీరం. ఆ కాంతికి చుట్టు
29
26 వ్యావ వోరి కాం(ధమమవోభారతేం
కు ల చెట్టువేమలు బంగారం పూత పోసినట్టున్నాయి. చకితు
యాడు సంవరణుడుం బొమ్మలా కదలకంజా నుంచుండిపోయాను.
“ముల్లోకాల మవాలశ్షి వొంటరిగా అడివిలోకి వచ్చిందా 1
౨నుకున్నాడు. “సూర్యుడి లేజన్సుగాని భోూమ్మాదికి దిగలేదు
దా! ఉన్న అందమంతా ఈ ఇల్లమిా బే వొలగపోసిన ట్టున్నాడు
బహు దేవుడు ! ఈ వుంగ రాలజుత్తూ, ఈ బెదురుక ళ్ళూ, ఈ
నకొండపండుపెదపీ, మొహం తీళూ - అబ్బా, నే నెరిగినంతవరకూ
వరాడలేదు; వినలేదు. అప్పరసా ! యత్షులపడుచా ! సిద్ధుల
ల్లా ? ఇంత అందంగా వుంది! ేవకన్వే. నందేవాం లేదు.
జేవత్యాక్రీఅన్నా ఇంత అందంగా వుంటుందా అంటా ! ఈమె శరీరం
అంటిపెట్టుకోవడానికి ఈ నస్తువు లెంత భాగ్యంచేశా లూ !?
“మం(తించినట్టు ఇరాస్తు న్నాడు సంవరణుడు. రెండుకళ్ళ
మె అవయ వాలికే అప్పగించాడు. వెళ్ళిన చూపులు వెనక్కి-
నురలడం లేదు. తన మనస్సు తన స్వాధీనంలోలేదు. తుదకి సాహా
పించాడు, “అడివిలో వొంటరిగా వున్నావు; ఎవరు పిల్లా, నువ్వు? ”
అంటూ వొక అనుగు ముందుకి వేశాడు.
“అడుగుతీసి అడుగు వేశాడో వేదో - మేఘుంలో మెరుపు
లాగ - చప్పున మాయమైపోయింది. అమ్మాయి. ఒక్కసారి
(పపంచం మునిగిపోయినట్టయిండి సంవరణుడికి, ఆంగ మఘహారాజబ్రూః
ఆహకోలేకపోయాడు. ఆమె నుంచున్న చోటు శీతులనతో తకు వ్రతా
ఏడవడం వెందలు పెట్టాడుం
“నవమన్శభుడిలా వున్న సనంవరణుక్ణి చూసి అమ్మాయి
మనస్సూ అలాగే వుంది. అతడి దై న్యంచూాసి మళ్ళీ వచ్చి అతడి
ఎదట నుంచుంది. “ఇంత మోావాపడిపోయా కేం ? అంది మృదు
వుగా. ఆ పలుకుల్లో అమృతం చొలుకుతూనవుంది. ఆ కంరంలో
పీ పలుకుతూ వుంది. ఆ చూపుల్లో (పణయం కులుకుతూ వుంది.
“జేవ్రడికి భయపడనిచాణ్తి. "సీ ముందు లొాంగిపోయాను. (ప్రాణాలు
ఆదివర్వ 6 వైవో?
నావిగా లేవు. అను[గహించు. గాంధర్భవివాహాం చేసుకుందాం. నన్ను
వరించు అంటూ మూకరించాడు సంవరణుడు.
“నేను కావాలంకు మూ నాన్నగారి నడగాలి.” అంది ఆమె.
“తం(డిచాటుపి లకి స్వాతం(త్యం లేదుకచా |! సూర్యుడు మా నాన్న.
సావమి(తి మూ అక్కయ్య. తపతి అంటారు సన్ను. చేవకన్యని. నా
మిద (_వేమే వుంకు నాన్నగారిని (పొర్టించండి ఆయన తప్పక
అంగీకరిస్తారు అంటూ చెప్పి తిన్నగా సూర్యలో శకానికి వెళ్ళిపోయింది
తపతి,
“ఎడ బాటు సయించలేక పోయాడు సంవరణుడు. హృదయం
పగిలిపోతూ వుంది, మూర్చపోయా కు. ఇంతలో మం(తులూ వాళ్ళూ
'నెదుక్కు_ంటూ వచ్చారు, నిళ్ళూ అవీ చల్లి ఉపచారాలు చేశాను.
తెలున్రకున్నాడు రాడా. శాన తే ప్రంటికి వెళ్ళలేదు మెరి. ఆ కొండ
మిోటే వుండి సూర్యకి ఆరాధించడం ఆకంభించాతయ. తన పురో
హితుడు వళిస్టుణ్లి తలంచుకున్నాడు,
“అపర(బహా లాంటి వాడు వసిష్టముని, రాగం కోపం,
భయం ఇవేఏ లేవాయనకి. రాజు తీలుచుకున్న వన్నెండోనాటికి
వచ్చి చేరుకున్నా డాయన. చూశళొడు. (వతాలూ ఉపవా
సాలూ చేస్తూ శల్యావళిష్టంగా వున్నాడు వమవారాజ, యోగ
దృష్టితో అంతా తెలుసుకున్నాడు ముని, తపతి కావాలి సంవర
ఇుడీక్. బయల్లే రాడు సూర్యమండలానికి. లవ. యోజనాలు వెళ్ళి
సూర్యుణ్తై కలుసుకున్నాడు. వేదవుం[ తాలళో అతణ్ణి (సారించాడు.
సూర్యుడు (ప్రసన్నుడై రువీని గారవించాడు,. అతడు వచ్చిన కారణం
విచారించాడు.
“అమ్మాయి తవతికి ఎంబంధం తీసుకు వచ్చాను” అన్నాడు
వళిష్టుడు. “పూరువంశంశిరోమ ణి, బుద్ధికి బృవాస్ప తి, భర్ణుముూా
అర్థనుకా తెలిసిన గుణవంతుడు. అన్నివిధాలా అనమ్మాబికి తగిన
వరుడు. అజామోథుడి కుమారుడు సంవరణుడు. కూతుళ్ళు కన్న
విర్ర వ్యావహోరి కాం(ధమవో భోంతం
ఫలం, మంచి వరుడికి పెళ్ళి చెయ్యడ మే కడా!’ అన్నా శు, “అవును
అమ్మాయికి తగినవాడు సంవరణుజే అని చనూ అనుకుంటూ
వచ్చాను. మంచిది. తీసుకువెళ్ళు అంటూ కూతుర్ని మునివెంట
పంపాడు సూర్యుడు,
“నిమిపూనిక ఒక లశూ నూటా అరవై నాలుగు యోజనాలు
వెళుతుంది సూర్యుడి రధం * అంత వేగంతోనూ సూర్యుడి వెంట వెళ్ళి,
తపతిని తీసుకువచ్చాడు వళిమ్తుడు శాస్త్రోక్తంగా సంవరణుడికి
వివాహం చేశాడు. ఇక్కడ చెప్పవచ్చించేమిటం కే సమర్థుడెన
పురోహితుడే వుంళు ఎంతయినా సాధించవచ్చు.
“కోేరినకన్య దొరికింది సంవరణుడికి* ఇవా (ప్రపంచంతో
సంబంధం 'ేకపోయింది. ఇరవైనాలుగు గంటలూ తవ తే నుండాలి
పక్క-నిం రాజ్యుమూ, (ప్రజలూ వూసే వొదిలిపెట్తాడు. అడవుల్లోనూ,
కొండలవిాదా ఆమెతో కొమ (క్రీడల్లో ములిగీ తేలు తున్నా ను.
ఇలా పన్నెండేళ్ళు గడిచాయి
“రాజులేక అరాజక మెంది "జకం. ధర్మం నశించింది, అనా
వృష్టి పట్టుకుంది. పంటలు పాడయాయి. కరువూ, కాటకాల్లో
మాడిపోయారు (ప్రజలు. మళ్ళీ పరిగెత్తుకు వచ్చాడు వళిమ్షుడు,
రాజుని (ప్రబోధించి రాష్ట్రానికి తీనుకు వచ్చాడు, శాంతి, పౌష్టిక
కర్మలు చేయించాను. (ప్రజల్లో శాంతి వర్చడింది. సకాలంలో
వానలు పడ్డాయి. పువ్కులంగా పంటలూ పండాయి. తబ్బతి
వముకంలాతతు మటరాలాతకాం తతర టకా పదాం. ల కటా whe whe wae rd) a]
* అచ్చయిన నన్నయభారతం ఆనేక (పతుల్లో నూర్యరథం నిమిషానికీ
వొకలతా నూటా ఆరి నాలుగు యాజనాలు వళుతుంది అని వ్రుంది, ఇాను
లీ; శీ! మాశేపల్లి రామచంద్రళ్యాశ్త్రి గారు. పరిష్కరించిన (పతిలో (విశాఖ
పట్నం ఎస్, ఎస్. ఎమ్, (_పెన్ఫులో 1923 లో అచ్చయింది పొ రాంతరం
శింద నిమి హారంలో పండు వేల దోరాజనోలు జెళుతుండి అని వుంది. ఇజీ సరయిం
దనీ, కాంతి (ప్రయాణం లెక్కా-కి ఇది సరిపోతుందనీ మతులు "(శ్రీ గొబ్నూూూరు
చేరిక టానంద రాఖువరావ్స గారు తెలుపుతున్నారు,
ఆడివర్యం 939
గర్భంలో నే మూ కొరనవంశం వరాలపుకుముడు కుకువుపోరాజు
పుట్టాడు” అన్నాడు, *
“ఐతే మా పూర్వుల పురోహోతు డన్నవూాట వళిష్టముని1*)
అన్నాడు, అర్జునుడు. “సూర్యుడి రథంతో సునాయాసంగా (ప్రయా
ణించినవాడు ఎంత గొప్పవాడో ఆయన! ఆ మహాత్ముడి మహిమ
వినాలనివిపోంది” అన్నాడు.
వశిస్టుడూ = విశ్వామి[,తుడూ
“వళిషఘ్టయుని మహిమ శౌప్పడానికి నే నెంత వాళ్లో ” అన్నాడు
చితరథుడు, “తవు పూర్వపు్యాంవల్ల అతక్ణి పురోహితుడిగా వేను
కుని మహోరాజ్యాలు పాలించారు ఇశ్ర్య్యూక వంశం ముపహోరాజులు, ఎన్నో
మహాయజ్ఞాలూ చేశారు. కావు (కోభాలు రెండూ జయింఇా
జాయన. అవి తన కాళ్ళు గుద్దు తా యం శే నమ్ము.
శరీ సారి విశ్వానింతండు విరోధం పెట్టుకుని అతడి కుమాళ్ళని
చంపేశాడు. ఐనా తొనకలే దతడు, తారా ల యమలోకంనుండి
మళ్ళించి తేగలడు కుమూాళ్ళని. ఐన్కా గట్టుదాటని సమ్ముదంలా కట్టు
బడ్డాడు విధికి. అలాంటి మహాముని వళశిన్షుడు, అతకిఏివయం చెప్పడ
మంశ్సే ఎన్నినోళ్ళు కావాలి !” అన్నాడు,
“విశ్వామి[త్రుడిక్రీ వళిమ్షుడికీ విరోధం జేనికి [” అంటూ
తిరిగి (పశ్నించాడు అర్జునుడు, “అదో పెద్ద కథ” అంటూ మళ్ళీ
అందుకున్నాడు గంధర్వుడు.
కకక న్యాకుజ్ద నగరానికి రాజుగా వుండేవాడు విశ్వామి(త్రుడు.
తన (ప్రకాపంతో శ(తువన్న వాడు లేకండా చేసుకున్నాడు. ఎదురు
లేకండా రాజ్యం పరి పాలిస్తూ వుండేవాడు. ఒకనాడు వేటకని పెద్ద
మెన్యం చేసుకు బయశ్షేరాడు. అడివిలో వేటాడి వేటాడి అలిసి
* అప్పటి పాంచాలం రాణా దుర్ముఖును సంవరణుణ్ణి వోడించాడట,
సంభరణుడు నింధుతీరానికి పొరిషోయి, వశిస్తుడి సహాయంతో తిరిని రాజ్యం
సంపొయి౨చావని ఐతరేయ _బావ్మాణం,
280 వ్యావపోరికాం(ధమవో భారతిం
పోయాడు. తిరిగి తిరిగి వళిష్టుడి ఆశ్రమం చేరుకున్నారు రాజూ,
పరివారమున్న్నూ. సగారవంగా స్వాగతం'చెప్పాడు వళిమ్టుడు. రాజుక్కీ
నేనకీ ఇష్టంవచ్చిన భోజనాలు కురిపించమని తన హూోమభేనువు
నందిన్ని నియోగించాడు. తమణంలో కావలిసినవస్నీ సిద్ధం వేసింది
నందిని. చేయి నదుతై పారింది. పెరుగు కాలువలు కట్టింది.
అన్నం పర్య తాల్లా క_ప్పులుపడింది, నవరసాలతో నిండిన ఎన్నో,
రకాల కూరలూ పిండివంటలూ రాసులె బడ్డాయి. తృ కరంగా
భోజనాలుచేసి లేచారు రాజూ పరీవారమున్నూ. వాళ్ళ సంణోవం
ఇెప్పతరం కాదు.
“ఆశ్చర్యపోయాడు. విశ్వామిత్రుడు. అతిడి కళ్ళిన్ని నందిని
మో బే వున్నాయి, “మృదువైన రోమాలు. మేపంల్టాంటి 'జవులు*
మెత్తటి పెద్ద పొదుగు. పొడవయిన శిరాలు. చిన్న చిన్న కుద్భుర్త న
కొమ్ములు. చంద బింబంలాంతి తెల్లటి శరీరం. ఎంగ అందంగా
వుందో! మునికి సెన్నిధిలా దొంకిండీఆవు అనుకుంటు? గాటన బు
వేస్తున్నాడు. ఎలా ఐనా కా జెమ్యాలి దాన్ని. మ్ల 1" బుినిదగ్గిర
కరాచున్నాడు. “దినికింకే మంచివి లత ఆవ్సులిన్తాను. కా నాలం ళు
నా రాజ్యమే ఇచ్చేస్తాను ఈ ఆవు నా కచ్చెయ్యి అన్నాను
“ఈ బక్క-గోవుకి అన్ని ఆవులూ, అంత రొజ్వమూనా ?
అంటూ నవ్వాడు వళిష్టుడు. “దీనితోనీ వవో నేను డేవతల్నీ,
విత్చ జేవతల్నీ, అతిభుల్నీ తీదనకంణాొ త్త వ్పిపరుబు న్నాను, దీన్ని
జుంచేసరికే నా పనై పోతూ వుంది, అన్ని ఆవులు వీగో ,డ పట్టు
కునేది! ముక్కు- మూసుకు తీసస్సు చేసుకున్న వాళ్ళకి మాకు
రాజ్యాలువూత వండుకు * వదో, నాకీ వృుంకసీ దిన్ని. ఇతర్ణ *
ఇచ్చేది కాదిది ””” అంటూ నిరాకరించాడు,
తరాొండంత (ప్రభువు కోరుతూనుం కీ కొదంటా జేమిటి
(బాహ్మాడు 1? అనుకున్నాగు వీశ్వామిత్రుడు. “నేను రాజుని?
రక్షించగలన్ను శిక్షీంచా గలను. (బావ్మాడివి. నువ్వు చేసే జీమిటి
ఆదిపరంం 2981
చా
పోసీ అని లక్షఆవులు ఇసానన్నాను. కాదు పొవు ఉంటున్నావు.
వవైనాస చే, దిన్ని తోలుకుజే ఇళతాను నేను" అంటూ బలవంతాన
ఆవుని తోలుకు పదండన్నాడు హై నికుల్న్ని,
“అవ్రనూ, కాదూ అనకంజా వూరికే మూస్తూ కూచున్నాడు
ముని. కంశో చేనుమేసే చేశ్చజేయుంది ! పై వాళ్ళ బాధలేకండా
కాపాడవలిసినవాకు రాజు అతడే వోవీడికి నెట్టుకుంశే ఇహా
దిక్కీ_ముంది |
“నందిని పట్టుకోవడానికి శాయశక్తులా. (పయత్నించారు
సై నికులు. లాభంవేకపోయింది. పట్టుబడ లేదు ఆవు, క(రలతోనూూ,
కొరడాలతోనూ బాదారు. ఐనా (వయోజనం లేకపోయిందిం
అరుచుకుంటూ వసిక్షుడి దగ్గిరికి వచ్చేసింది. “నన్నిలా కొడుతూ
నుంచు వూరుకున్నా కేం? అంటూ బావురు మంది, “ఈ కిరాతుల
చేతిలో నన్ను సెన్టేశారా!? ఇది ధర్శమేఅని తోచించా 1? అంది.
పలుకూ, వులుకూ ేదు ముని. చూస్తూ కూచున్నాడు.
“ముని బావం (హించింది నందిని తన దూడని పట్టుకో
బోతున్నారు మె నికులు. కోపంతో. బుసకొడుతూ పరి7_త్తిండి
వాళ్ళమిోదికి. ఎండాకాలం నడినె_త్తి సూర్యబింబంలా చవరాడ
శక్యం కాకండా వుంది దాని శరీరం. ఒక్క సారి వొళ్ళు దులివింది.
నిష్పులవర్ల ౦ కురిసింది. భయంకరంగా వుండి. తోకలోంచి వేలాది
నఖురులు 'పుట్టుకువచ్చారు. జఉడలోంచీ, మూ[తంలోంచీ శకులూ,
యవనులూ పాొం(డ్రులూ, పుళిందులూ (ద్రవిళ్లూ, నింవాభులూ
ఫుట్టారు. నోటి నురుగులోంచి దరదులూ * బర్చరులూ "వేలూ,
లతలూ పుట్టుకువచ్చారు. రాజుపై న్యం కంకేు ఐదింతలు నేన
తయారెంది. అదంతా వెళ్ళి విశ్యామితుడి సై న్యంమిోద విరుచుకు
పడింది. తుక్కుతుక్కుకింద కొట్టి మూడు యోజనాలు "వెంట
తరిమి మరీ విడిచి పెట్టింది. వీక్క-బలం చూపింది విశ్యామి(త్రుడిమై న్యం,
దరదులు ః కాశ్మీర (పాంతంలోని అడివిజాతివాళ్ళు,
ర్తిల్లి వాషావవాగిగాం(ధనువాభారతం
“ఏంముంగిక! తెల్ల మొహం వేశాడు విశామి తుడు. “శతపోబలం
బుందు తూ(తేబలం దిగదుకుపు అనుకున్నాడు రొజ్యమూ, సంపదా
ోోగాలూ -- అన్నీ వొదెలిప్పెళేశాడు. అడవులిక్సీ పర్వతాలమిదిశీ
వళ్ళి ఉగమెన తపన్సు చేశాడు. తీపోబలంవల్ల సకలసంపదలూ,
నర్వసిద్దులూ పొంగాడు. చివరికి (బహ్ముగుపీ అయా, నసిప్హుడి
రాద కడు తీర్చుకో నాలనే ఇంతా చేశాశు విశ్యామి తులు,
కై లా షపొనదుడికథ
“ఆ దినాల్లో సూర్వువంశంలో కల్మావపాద డని వొకరాజు
వుండేవాడు. అతడి కుల పురోహితుడు. వసిష్షుముని. వళిష్తుడివిద
కతసాధించా లని కల్యాషపాదుడి దగ్గిర యాజక తానికి (శ వేళిం
చాడు విశ్య్వామితుడు. అదును కనిపెట్టి అతడిమోద బెబ్బతీయాలి.
అదీ అతడి అభి[పాయం,
“ఒకనాడు కలావపాదుడు వేటకి వెళ్ళాడు. వేటాడి వేటాడి
విశాంతికని వసిహముని ఆశ్రమానికి బయన్డేరాడు. _ నసిష్టుడికి
నూరుగురు కుమాళ్లు. పెద్షవాకు శక్షిముని జారద్లో కల్మావ పాదుడికి
ఎదురయాను. రాజ్య గర్వంవల్ల ఎవళ్ళనీ లత్మ్యుపెక్తువాడు కాడు
కలావపాదుకు. ఎదురుగా వస్తూన్న శక్తిని చూసి “తప్పుకోవేం 2?
అంటూా గదమాయించాడు. “నేను కాదు నువ్వే తసపూకో వాలి
అన్నాడు శ_క్టి. “ఎంతటి మహారాజుళై నా రువులు ఎదూరుసడిలే విన
యంగా కోరి తప్పుగుంటారు, అలాంటిది నువ్వేదో నన్ను తప్పుకో
మంటా వేమిటి ౫ అన్నాడు.
“చరుమంది కల్యాషపాదుడికి. వేతి కొరడాతీసి వొక్క-టి
వేశాడు. “అకారణంగా రాతుసుడిణా కొట్టావునన్ను,. రాశుసుడిపై
నరమాంసం తింటూ బతుకు అని శపించాడు శక్తి, అప్పటికి కళ్లు
తెరణాడు కల్మావపాదుడు, శాపం పెట్టినవాడు శ్ర క్రి అస్ వసీష్టుడి
కుఖూరుడని తెలుసుకున్నా శు, కాళ్ళా వేళ్ళా పడ్డాడు. శమించమని
లతిషూలాడు, శాపం తప్పే మూర్షం (పసొాదించమన్నా డుం
ఆదిపర్వం వల్రిలీ
“వింతలో విశ్వామి(తుడు వచ్చా డక్క_డికి. వళిష్టుళ్లై దెబ్బ
తీయడానికి ఇదో అవకాశ మనుకున్నాడు. ఎవ్వరికీ కనపడకండా
నుంచున్నాడు. కింకరుడని వొక రాతుసుక్ణి సృష్టించాడు. కలహ
పాదుడి వృాదయంలో (వవేశపెటాడు. దాంతో వొళ్లుమరిచి
పోయాడు కలావపాదుడు. శాపం విరుగుడుమాట వురిచిపోయి
వెళ్ళిపోయాడు. అప్పటినించీ సగం మనిపీ సగం రాకుసుడూ --
ఇలా వుంజేవాడతడు, కింకరుడు అవేళించేసరికి 'రాతసకృ త్యాలు
(పారంభించేవాడు. ఆ ఆవేశం కాస్త తగ్గినప్పుడు రాజ్యవ్యవహోరాలు
విచారించే వాడు.
“ఒకనాడు వొక (బాహ్మాడు వచ్చాడు. “ఆకలిగా వుంది.
మాంసంకూరతో అన్నం సెట్టెం చండి” అంతటుూా కల్మావమపాదుణ్ణి
కోరాడు “సరే ఉండు అన్నాడు కల్మావపాదుడు అంతః
పురంలోకి వెళ్ళి ఆ మాకే మరిచిపోయాడు. అర్ధ రాత పుడు
జ్ఞాపకం వచ్చింది. చప్పున వంట వాళ్లో పిలిచాడు. “నేనొక
(బాహ్మాడికి భోజనం పెడతాను ,వుండమున్నాను. మరిచిపోయాను. కని
పెట్టుకు వుంటాడు పాపం. వెళ్ళు, వంటనే మాంసంకూరతో భోజనం
పెట్టు వాడికి అన్నాడు. అర్ధ రాతి, మాంసం ఎలాదొరుకుతుంది ??
అన్నాడు వంటలవాడు, అంతలో నే కింకరుడు ఆవేశించాడు రాజుని.
“తప్పూచేసే వాళ్ళని మనం తలకొట్టిస్తామే - వధ్యస్థానం - అక్కడికి
వెళ్ళు. మనిపీమాంసం దొరుకుతుంది. అది వండి పెట్టు (చావ్మాడికి
అన్నాడు. రాజాజ్ఞ, కాదంశు తల ఎగిరి పోతుంది. చెప్పినట్టు
చేశాడు వంటవాడు. మనిషీమాంసం వండి (బాహ్మడికి భోజనం
పెట్టాడు. రెండు ముద్దలు తిన్నాడో లేదో తెలిసిపోయింది (ఛావ్మా
డికి “తినరాని తిండి నరమాంసం పెట్టావు. రాక్షసుడివై పోవాలి
నువ్వు అంటంతా వఇవొపం "పెట్టాడు "రాజుకే.
“న్స క్రి ఇాపముూూ, ఈ(బావ్యాాడి శాపనాన్టాలూ అన్నీ కలిశాయి.
దాంతో రాశునుజేీ అయిపోయాడు కల్మావపాదుడు. దానికితోడు
30
284 వ్యావపోరికాం(ధమవో భారతీం
శ్యామితుడి కింకరుడు ఆవేశిస్తూనే వున్నాడు ముందు శ క్షి ముని
దగ్గిరికే పరిగి తౌడు కల్మాష పాదుడు. “నువ్వే - నువ్వే నన్ను రాత
సుల్ల చేశావు నరమాంసం - ఆవును నరమాంసం తింటూ బతక
మన్నావు- బలేపని చేశావు అందుకని తొలిముద్ద, నిన్నే మింగు
తను? అని అమాంతంగా మిాదపడ్డాడు. అతణ్ణి విరుచుకు తినేశాడు.
“విశ్యాముతుడి (పయోాగంవల్ల ఇలాగే వశ్ష్షుడి వందమంది
కుమాళ్ళనీ మింగేశాడు కల్మాపపాదుడు. కతు సాధించాడు విశ్వా
మిత్రుడు. అంత తపత్శాలిన్ని దుఃఖంతో కుంగిపోయాడు వళిష్టుడు.
బతుకే దుర్భర మనిపించింది. చివరికి ఆత్మహత్యకి నెట్టుకున్నా
డవడు, అగ్గిలో వురికాడు- మంచులా చబ్ల బడిపో బిండి అగ్గి,
మెడకి బండ క ట్టుకుని సము[దంలో పడ్డాడు. కెరటాల చేతులతో
వొడ్డుకి తెచ్చి వొదిలింది సముదం. మేరుపర్వతంమిోంచి కిందికి
దూకాడు. దూదిగుప్పలా ెబ్బతగలకండా అయాయి కొండపణు
కులు. పెద్ద పెద్ద మొసళ్లున్న వొక నదిలో పడ్డాడు నూరు
పాయల మెరక వేసింది నది. శత్యదు _ అని. వీరువచ్చింది దానికి.
కాళ్ళూ చేతులూ కాళ్ళతో కట్టుకుని మరో నదిలో గెంతాడు.
పాశాలు విప్పి వొడ్డుకి చేర్చింది నది. అంచేత నిపాళశ అని చేరు
వచ్చింది దానికి.
“వం చేసినా చావు ముట్టళేకపోయింది వళిష్జుణ్ణి. వేసేది
లేక ఆ(శమానికి వచ్చేస్తున్నా డతడు. చూసి, వెనకాలే వస్తోంది,
తన కోడలు-ళ క్తి భార్య అదృశ్యంతి. నిండుచూలాలుగా వుందామె.
వడంగాలతో వేదధ్వని వినపడుతోంది ఆమె గర్భంలోంచి.
చెవిలో అమృతం పోసినట్టయింది మునికి. సరిగా "పెద్దకొడుకు
క క్తి గొంతుక అది. క_క్తి చదివినన్తు సువ్య _కృంగానూ సరభళంగానూ
వుంది. చకితు డయాడు ముని, తన్ను తానే సుమాళించుకున్నాడు.
కోడలి కడుపులో ఈుమారు డున్నాడు, ఎల్లప్పుడూ “జేదం
చదువుతూ వృుంజేవాడు కక్తి. అది వింటూ కడుపులో పెరిగాడు
ఆదిపర్వ ౦ వివఫ్ట్
ఏడు వేదాలూ, వేదాంగాలూ పమా_స్తమూ చేర్చుకున్నాడు
మనమడి మొహం చూసన్నా దుఃఖం మరుసానుఅంటూ తలవూపాడు
అంతతో చచ్చిపోడా మన్న (ప్రయత్నం వొదులుకున్నాడు, ఆది
శేషుడుగానే భూభారం సెత్తిని భరించినట్టు పుత్రశోకం గుండెల్లో
భరించాడు వళిష్టముని,
“మళ్ళ వొకనాడు ఆశ్రమం కాసి వస్తున్నాడు కలహ
పాదుడు. రౌ(దాకారంగా వున్నాడు రాతుసుడు. చరాసి, కనన
శేక వేసింది అదృశ్యంతి, భయపడ కన్నాడు వళిష్టుడు. వాంకారం
చేసి నిలబెట్టాడు. రాక్షసుణ్ణి, కమండలంలోంచి మంత్రించిన నీళ్ళు
తీశాడు. రాతసుడివిాద చల్లాడు. క్షణంలో శాపంవదిలింది కలా శ్రమ
పాదుడికి. పన్నెండేళ్ళు రాతుసుడై తిరిగాడీ. వళి్టుడి అన్ముగవాం
వల్ల మళ్ళీ మామ్మూలు మనిషయాడు. పూర్వస్నృతి లేచివచ్చింది.
ని(దలోంచి లేచినట్టయింది అతడికి
“రెండుచేతులూ నడినె త్తిని జోడించాడు కలా వపాదుడు.
“విరా దయవల్ల శాపం వొదిలింది. బతికిపోయాను ఆశీర్వదించండి”
అంటూ (నా లళాడా, “ఇకనైనా బుద్ధిక లిగి వుండు అంటూ దీవిం
చాడు ముని. ఎంతో ఇదయీ బతిమిలాడీ వళిష్టుణ్ణై అయో భ్యా
పట్టణం తీసుకు వచ్చాడు కల్యాావమపాదుడు. అతడి మాట జవచదాట
కంణా యభధాపూర్వంగా రాజ్యపాలనం (పారంభించచాడు.
“కలారమ పాదుడు రాక్షుసుడుగా వున్నప్పుడు ఇంకో విశేషం
జరిగింది. ఆకలితో వొకనాడు అడివిలో తిరుగుతున్నా డతడు.
ఛార్య మదయాతి కూడా వెంట వుంది. ఒక చోట వొక
(బావ్నాడూ, అతడి భార్యా సంభోగస్థితిలోవున్నారు. వరాస్కి మోద
పడ్డాడు కల్మావపాదుడు, (బావ్మాక్లి పట్టుకు తినేశాడు. కుయ్యా
ముర్రో మంది (బావ్మాడి భార్య అంగీరసి, “మా సంతానయత్నం
భంగంచేశావు, నా భ్ర్తనీ భశ్షించావు. పతివతన్హి నా మంగళ
నూ(తం మంటగలిపావు. దిక్కు_లేనిదాన్ని చేశావు. నువ్వూ న్
౨96 వ్యావహారికాం(ధమహాభథారతీం
భార్యతో సంభోగంలో నున్నప్పుడు ఫెళ్లుమని వేలిపో తాన అంటూ
శాపనాకారాలు పెట్టింది. “వంశంలో దీపం లేకండా చెయ్యకు పుత్ర
భిక్ష పెట్టు అంటూ కాళ్ళమోాద పడింది మెదయంతి. “వళిష్షుడివల్ల
కొడుకు పుడతాడు అంది అంషీగసి, భ్ర్తవియోగం భరించలేక
చివరికి అగ్గిలోపడి (పాణాలు వొదిలిందా మె,
ఈ విషయం కల్మావపాదుడు మనిషయాక చెప్పింది ముద
యంతి. సంతానం కసే యోగ్యత తనకి వేశపోయింటచే అని దుఃఖ
పడ్డాడు కల్మావపాదుడు, సంతానంలతేందే సడ్లతి లేదు. వశిషహ్షుకక్లి
(వా నాడా రుతుస్నానంచేసి సిద్ధంగా వుంది మదయంతి, తినుకు
వెళ్ళి మునికి సమర్పించాడు, మదయంతికి గర్భాదానంచేసి ఆశ
మూానికి వెళ్ళిపోయాడు ముని. ఈ
ఉప్ప న్నెండేళ్ళు గర్భం మోసింది మదయంతి. విసిగిపోయింది.
చివరికి వొక అశ్శశకలంతో--అంశేు రాతిముక్క_తో కడుపు చీల్చు
కుంది. మాంచి తేజశ్ళాలి వ(జంలాంటి కొడుకు పై కివచ్చాడు,
అశ్శశకలంతో పుట్టడంచేత అశ్మకుడు అన్నా రతకణ్ణో. 4
“అక్కడ వళిస్థ్తాాశమంలో అద్భశ్యంతికి పరాశరుడు పుట్టాడు.
మనమడి జాతేకర్ణలరా అవీ సక్రమంగా జరిపాడు వళిష్టుడు. పెరిగి
(పయోజకు డౌతున్నాడు పరాశరుడు, తన తండిని రాకుసుడు
ఈ స్కాందపురాణం, విమ్షపురాణాల్లే క ల్భాష పొదుడి కథ కొండ
తేడాతో కనిపిస్తుంది. మిత్రసహాుడనీ, సౌదానుకనీ ఇతడి పేళ్లు. ఇతడు నలుడి
సమ కాలికుడయిన రుతుప్థ్థుడి మనుముడని భాగవతం, మునినునుముడని విష్ణు,
[బవ్మోండపవు రాణాలు, రఘువు కొడుకు (పవృద్ధు'డే కల్యాష పొదుడని వాల్మీకి
రామాయణం. ఆశ్షుమేభ పగ్వంలోని ఊదంకుడి కథలో ఆజబంకుడు గుసదత్తీణ
కోసం ఇళడిదగ్గిరిశే ఇళ్ళ, ఇతడి భార్య మదయంతి కుండలాలు జోరినట్టుంది
+ ఆశ్ళకుడి కొడుకు మూలకుడు, పరశురాముడు రాజుల్ని చంపినపుడు
దిసమొలతోవున్న స్రీలు మూలకుడి చుట్టూ వ్రండి పరశురాముడు చంసకండా
ఆక్ణి రశ్నీంచాగట, అంచేత యాలకుణ్ణి నారీకవచుడనీ ఆన్నారు, ది, పు, 4 ర,
(భహ్మోండప్పురాణం,
ఆదిపర్వ 9 287
తినేశాడని వొకనాడు తేలివల్ల విన్నాడు, దుఃఖంతోనూ, కోపం
తోనూ దహించుకుపోయిం దతడి వాదయం, తన తపళ్ళ కితో
లోకసంహోరం చేస్తానని భీమ్మీంచుకు కూచున్నా డు.
జార్యుడికథ
“ “చంపినవాడు రాక్షసుడై లే లోకం తప్పేం వచ్చింది ?”
అంటూ కూడదన్నాడు వళిమ్షుడు. “లేడ బిెర్ఫుడూ సీ లాగే
తొందరపడ్డాడు. వేదాల్లో వున్న కధ అది. చెవుతాను విను. అది
వింశు నువ్వు చయ్యవలిసిం జేమిటో సీకే బోధపడుతుంది. ఆ
రోజుల్లో కృతఏర్యుడు అని వొక రాజు వుండేవాడు. భృగువంకస్టు
తన ఛార్లవులు పుగోహితులుగా వుండే వారతడికి. ఎన్నో యిజ్ఞాలూ
అవి చేసి అక్క-లేనంత ధనం వాళ్ళకిచ్చాడు. అతడు కాలంచే శాక
అతడి బంధువులంతా భార్షవులమోద తిరగబడ్డారు “షుూసంవేసి
మున కృత పీర్వుడి ధనం దోచుకున్నారు విళ్ళు. వీళ్ళ పని పట్టించాలి”
అంటూ నానాహిొంసలూ పెట్టారు వాళ్ళని.
“ఛయపడిపోయారు భార్ల్షవులు, ఉన్న ధనమంతా తెచ్చి
ఇచ్చేశారు కొందరు. కొందరు సాట్మిచావ్మాలికి పంచేవారు. మరి
కొందరు వాళ్ళ ఇళ్ళన్లో నే పాతిసెట్టుకున్నారు. ఒక భార్షవుడి
ఇంట్లో చొరబడ్డారు రాజబంధువులు. తవ్విచూనస్తే ఎంతో ధనం
దొరికింది. దాంతో (పతీఇల్లూ దోచుకున్నారు. భార్లవు డన్న
(ప్రతీవాళ్లే, వొక్క పునుగు మిగల్పకండా నరికివేళారు. కడుపులో
శిశువుల్ని సహో కనికరించతేను. భార్లవుల భార్యలం తా హిిమాల
యానికి పారిపోయారు. అందులో వొకామె 4+ తనగర్భం టోరువులో
(తొడలో) ధరించింది. అది తెలిసి దాన్నీ భేదించడం కోసం పరి
గెత్తుకు వచ్చారు రాజబంధువులు. భార్లవుడన్న నేరు లేకండా
చెయ్యాలని వాళ్ళ (కోధం.
oo a హా
లిలి8 వ్యావవోరికాం(ధమమవోభారతిం
“ “వాళ్ళు వచ్చేసరికే తొడలోంచి కుమారుడు కలిగాడా మెకి*
ఊారునులోంచి పుట్టాడు, అంచేత బార్య డయ్య్యూవు. (పళథయశాలం
సూర్య బింబంలా (ప కాశిస్తు న్నాడు శ్రాలంపం, అతణ్ణి చూడడంతో శు
కళ్లు జిగ్గలుమవ్నాయి రాజటంధు వ్రలిక అం జే జాం కో గుడ్డి
వాళ్ళయిపోయాను వాళ్ళు ఊారీ తెర్నూ కనపళ్ళేదు విం వపా
లయం అడవుల్లో పడి తిరిగారు చివరికి ఎనో జుర్ఫుడి గల్లి
దగ్గిరికి వచ్చి బతిమిలాడారు. న్మేశడానం చెయ్యవలిసిందని
(పాభేయపడ్తారు. పా కళ్ళు పోగొట్టింది చేను కాదు. నా కొడుకు
నడగండి. వాడి పెద్ద వాళ్ళ నందరినీ చంపేశారు మూరు ఆ కోఎంతో
వాడే మాకీ పాట్లు తెచ్చాడు. వీడంళకు వమిటో అర్ధం కాలేకు
విరాకుం నూ రేళ్ళు నా తొడలతో పెరిగాడు. వేదాలూ అవీ
కుక్టాంగా నేర్చుకున్నాడు. తపోనిధి, (ప్రార్థించండి పిల్లి. కనిక
రించినాా కడ చేర్చినా ఏడే చయ్యాలి” అంది ళా ర్యుడి ముందు
సాగిలబడ్జారు కృతవీర్యుడి బంధువులు. అతడి దయవల్ల గళ్లు తింగీ
వచ్చాయి వాళ్ళకి. అంక కో బకుకుజీవుడా అని ఇంటి ముఖంపట్లారు.
“తన వంశస్తులు నాశనమెనందుకు దుఃఖంచాకు “చ"ర్వుడుం
నీలాగే లోకసంహోరం చేస్తానని భీమ్మించుకు కూచున్నాడు. ఘోర
మైన తపస్సు (ప్రారంభించాడు. అతడి తవస్సుకి చరాచర (పాణి
కోటితో సహా లోకాలన్ని గడగడా వణికాయి. కొర్వుడి పెద్ద
లంతా వితృలోకంనుండి దిగి వచ్చారు. నీ తపః (ప్రభావానికి లోకా
లన్నీ భయపడుతున్నాయి. శాంతించు. మే మేదో చేతశానివాళ్ళమై
రాజబంధువుల చేత చావడం జేదు. లోధంవలా ధనం దాచుకోలేదు.
కావలిస్తే కుబేరుడిరుండే తెచ్చుకోగలం, అసలు సంగ శేదుటం జ,
తపస్సువల్ల ఆయువు పెద్దదయింది. నూకు. నరలోకంలో వృండబే!
విసిగిపోయాం. ఆత హాత్య పొపంక చా + అందుకని, ధనం నెపం
మద రానవాళ్ళశో రభస తెచ్చుకుళ్నూం. నర జేవాం వొదిలి
పుట్టాం, ఆంతే. కాకుంటే భార్లవుల్ని తేరిచూసేవా భృెవరు!?
ఆదిపర్యం వవ్ 9
కనక శాంతించు, లోశాలికి ఉప(దవం తెచ్చిపెళ్తు (పయత్నం విర
మించు అన్నారు.
న “వాళ్ళలా మిమ్మల్ని బాధిస్తూ వుంశ్కు తల్లికడుపులో
వుందే మండుకుపోయీది నాకు. ఆ కోపంతోనే పుట్టాను. లోక
నాశనం చేస్తానని (పలిజ్ఞ్ఞపట్టాను ఎదురులేని (ప్రతిజ్ఞనాది. ఎట్లా
మళ్ళించనూ ! అరణిలో పుట్టిన అగ్ని అరణిలోంచి తీయకపోతే
అరణి నే "కాలుస్తుంది కోపంతో (ప్రతిజ్ఞ చేసిన వాడు, ఆ (పతిజ్ఞ
నర వేర్నకపో కే తన కోపం తన్నే దహిస్తుంది. కోపం సకారణ
మైనపుూడు, దాన్ని అణుచుకున్న వాడు ధర్మమూ, అర్థమూ ఎలా
నిలుపుక ౦టాడు ? దుమ్షులు మంచివాళ్ళని హింసిస్తూ నున్నప్పుడు,
సమర్ధుడు చూసి వూరుకుంశు దుష్టుల పాపంలో తానూ భాగస్థుడే
అవుతాడు, లోకంలో ఎంతోమంది సమిర్టులున్నారు. పాపం జరు
గుతూ వుంకే చూస్తూ వూరుకుంటారు. వాళ్ళమాటబే నా కోపం.
మిరు నా పితృ చేవతలు. మా మాట అతి(కమించలేను. ఐతే, ఉప
సంహారిస్పే నా కోపాన్ని నన్నే మింగుతుంది. వం దారి? మోరే
చెప్పుండి అన్నాడు కై ర్వుడు
“ “లోకాలన్నీ నీళ్ళలో నేశ్రంటాయి. నీ కోపాగ్ని సము(దంలో
వొదిలిపెట్టు. అది సము(దజలం దహిస్తుంది. నీ (ప్రతిజ్ఞా వొక విధంగా
సెరవేరుతుంది అన్నారు పితరులు.
6 వతరుల ఆదేశం పాలించాడు జుర్వుడు. తన కోపాగ్ని
సము([దంలో చేశాడు. అజే క రాగ అయింది. గు[రం మొహం
పెట్టుకుని సముదంసిళ్ళు తాగుతూ వుంటుంది. విన్నావూ, నువ్వూ
ధర్మం "ఇెలిసినవాడివి. లోకోపదవకరమైెన కోపం కూడదు.
శాంతించు అన్నాడు వళిష్లుడు,
రాతసయాగ ౦
“తాతగారి ఆదేశం పాలించాడు పరాశరుడు. లోక
సంవారయత్న ౧ వరమించాడుం కానై కే, రాతనుడు తన తండిని
240 వ్యావవోరికాం(థమవో భారతం
చంపాడు. అంచేత, రాక్షససంహారం చెయ్యాలి. అందుకని రాక్షున
యాగం తల పెట్టా శు. వందమంది కుమాళ్ళని పొట్టలో పెట్టుకున్నాడు
రాత్ససుడు, ఆ గాయం బాధిస్తూచే వుంది వళిష్షుల్లో కనక అవునూ,
కాదూ అనకండా వూరుకున్నా డతడు.
“ఘోరంగా ఆరంభ మైంది రాత్షసయాగం. మహో మంతా
లతో రాతసుల్ని అగ్నిలో పడ వేస్తున్నాడు పరాశ రుడు. యజ్ఞ
వేదిక దగ్గిర మూడగ్ను లవుధ్యా నాలుగో అగ్నిలా (ప్రగాళిన్తున్నా
డతడు. వందలూ, వేలూ వచ్చి అగ్నిగుండంలో శాలిపోతున్నారు
రాక్షసులు. భయంగరమైన ఆకారాలవాళ్ళూ, వికృత మైన సభా
వాలవాళ్ళూ, ఎన్నెన్నో ఘోగాలు చేసినవాళ్ళూ, వీల్ల లలా,
వృద్ధుల నడివయస్సు వాళ్ళూ - జతలు జతలుగా జట్లు జట్లుగా,
గుంపులు గుంపులుగా నచ్చి పడుతున్నారు. కుర్యా మొరో
అంఎన్నారు. లబో లబో మంటున్నారు,
“ఈ అకాల్య(పళయానికి రాశసకులమం తా తల్లడిల్లి పోయింది.
పులవాుడూూూ పులస్తుషడూ (కతువూ మొదలె న నుహాోమవహాుబం తా
వళిష్టముని ఆ(శమానికి వచ్చారు. పరాశగుణ్తి చూసి చకితు
లయారు. క ళ్ళు జ*గేలు మనిపిస్తోంది అతడి తేజస్సు. అందరూ కలిసి
రాకునయాగం నిలపవలిసిందని అతికి _పార్థించారు. అంత మంది
చాపుతూ నుంకే కాడనలేకపోయాడు పరాశరుడు. విరమింఛాడు
రాక్షసయాగం ఫులస్తు వ్రతా వాళ్ళూ చెప్పిన(పకారం అగ్ని హోత్రం
తీసుకు వెళ్ళి పీిమాలయం ఉ త్తరందిక్కు. వేశాడు. అటే పర్వ తాల్లో
వుండి అప్పు డప్పుడు రాశుసుల్నీ, రాళ్ళనీ, వెట్లన్ నిన్రాక్షీణ్యంగా
భక్నీస్తూ వుంటుంది.
చిత్రరథుడు చెప్పిన ఈ కథలన్నీ కుతూవాలంతో విన్నారు
పాండవులు. “ఐతే చేస్తం, నుశ్వేమో ఆప్తమ్మితుడివి వూాకు,'
సమ_స్తనివయాలూూ తెలుసు నీకు. ఎవో పురోహితుడిగా పెట్టు
కోవాలో మేం, అతడెలా, * ఎక్కడ లభిసాడో మరి నువేం ఇప్పు”
దిపర్వ౦ 241
అంటూ అడిగాడు అర్జునుడు. కొంచెం ఆలోచించాడు చితరభుడు.
“బ్రక్క_డ దగ్గి జే త్త ఉత్క-చం పుణ్యతీర్థం. అక్కడ తప పస్స్పు చేను
కుంబున్నా డు చజేవలుడి తమ్ముడు భథాొమ్యుడు. బృవాస్పతిలాంటి
(బాహ్మ్నాడతడు. అన్నివిధాలా అతడే మోకు తగిన పురోహితుడు”?
అటా నం
అనంశఏ౦ అతడికి ఆన్నేయాస్త్రుం ఉపదేశించాడు అక్టును జు.
“నువ్విచ్చిన గు_రాలు అండాశా సీదగ్గిశే వుండసీ సమయం వది
నమ్మడు పున్నా కుంటాము, ఇప్పటికి సెలవు? అన్నాడు, “సెలవు
అన్నాడు చి తరభథుడు.
గంగానది చాటి ఉత్క-_చతీర్ణం వెళ్ళారు పాండవులు. నిష్టా
పరుడై తపస్సులో వున్నాడు ఢౌమ్యుడు. నమస్క-రించారు పాండ
వులు, ఆదర పూర్వకంగా సత్కరించా డతడు. పాండవుల (పార్థన
మన్నించాడు. పౌరోహిత్యానికి సంతోవపూర్య్ణకంగా సమ్మతించాడు,
అవాళనించీ పాండవుల పురోహితుడు ధౌమ్యుడు.
ఉత్క_చం నుండి తిన్న గా పాంచాలం వెళ్ళాగు పాండవులు.
ఊార్లో ఎంతోమంది (బావ్మ్శాలు కలిశారు. జట్లు జట్లు, గుంపులు
గుంపులు వెళుతున్నారు వాళ్ళు. “కూ రంతా ఇలా ఎక్కా
డికి వెళుతున్నారు ౫ అంటూ అడిగారు పాండవులు.
కక-కా౧న్లి విల్యాానికి. _దుపదమహో రాజు స్వయంవరం జఉవాశకించాడణుం
(ఏపపంచమం తా అక్కడికే బజయళ్రేరుతోంది. ఎంతోమంది మహా
రాజులు, జానాలూ ధర్మాలూ చేసేవాళ్ళు ఉత్పవానికి వస్తారు.
భహష్మ్కు_-లంగా సంభఖావనలూ అపీ దొరుకుతాయి. ముఖ్యంగా జగ
న్నోహినీ విగవానుట రాజుకూతురు. కళ్ళ వేడుకగా ఆవిక్ణి చూస్తాం,
అసలు ఆ చిన్నదాని శరీరమే పద్భపుప్పాల్లా పరిమళిస్తుందిట !
మూరూ వస్తే రండి మాతోకూడా”? అన్నారు (బాహ్మృలు.
“చూస్తా "కేం? తప్పకండా రండి. ఉత్సవం మాట బేవుడెరుగు,
మిలో ఈ నబ్లటాయన్ని చూస్తే ఛెంటప డుతుం బేఇకా (చొపది 1?
31
[9 వ్యావపోరికాం(ధవమువో భారతం
న్నాడొక కొంశు బావాడు. కొంతదూరం వెళ్ళక మళ్ళీ వ్యాస
బని కనివ్రింఇవా "నం చేశులు జోడించారు వాండవులు, ఆశీర్వదించాడు
ఏను, ముందు ము ను ఫలానా ఫలానా శుభాలు కలుగుతాయని
ప్పి వళ్ళాశు
కాంకిల్యనగరం చేరాణు పాండవులు. ఓ, వివ్యవె భనలగూ
,0ది పట్టణం, దేశ దేశాల గాజులు సె get సర “వీరు 3;ణ్ను
విరాలు పట్నం నలుగు. ఎకగాలొ. కలా 00న. బ్రుంక్నృయిుం
లుగు సము(డాలూ ఏకమై చొక్క-దగ్గిర వొక , పెట్టుని వువ్వొంగ్ని
ట్టుంది కాంవిల్యం. అవన్నీ చూస్తూ, వెళ్ళి వెళ్ళి వీకాొంణేంా
గాక కుమ న ఇంట్లో ఇసచేశారు పాండవృయి
నయ ౦ద్ద్ో ౦
అవాళ (_ఛాపది స్వయంవరం. కలకలలాడుతోంది కాంపిల్య
గరం, పట్టణానికి ఈశాన్యంగా ఏర్పా కుంది స్వయంవర (వ చేశం,
లుచదరంగానూ, మాంచి విశాలంగానూ వుంది. చుట్టూ
గోతయిన అగడ్త. ఎ_త్తయిన [పాకారం, పెద్దపెద్ద వాకిళ్ళు. వెడల్పాటి
కాగరాలు. లోపల కైలాస పర్వతంలాంటి అందమైన మేడలు. రక
కాల మంచెలు. (పజేశమంతా మంచిగంధం సీటితో తడిపాగు.
2ిపూరషంగా అలంకరించారు.
నిర్ణయించిన సమయానికి ముండే శోసుకంటూ వస్తున్నారు
రాజులూ మవారాజులున్న్నూ. ఒకళ్ళని మించిన దుస్తులు వో
సని. ఒకళ్ళని మించిన అలంకారాలు మరొకళ్ళవిం ఒకళ్ళని మించిన
కిడంబరం ఇంకోక ళ్ళది. "తాము ఫలానా అని తెలిసేట్టు (పత్యేక
ప త్యేకంగా, ఎవళ్ళ జెండాలు వాళ్ళవి. ఎవళ్ళు చిరుదులు వాళ్ళవి.
ఏవళ్ళ నిశ్లాసీలు వాళ్ళవి. ఒకొ-క్క-రి మై న్యాలూ కదిలి వస్తూవ్రుంశే
గజగజ లాడుతూ న్రంది నేల.
వచ్చిన రాజుల్ని ఎవళ్ళకి తగినట్టు వాళ్ళని గాొరవిన్తున్నాడు
కుప్రదుడుం. ఎవళ్ళ స్టానాల్లో వాళ్ళని కూచో వెడుతున్నా డు,
ఆదిపర్వం 948
దుర్యోధనుడూ, దు కృొాసనుడూూ దుర్శుఖుడూ ముదల న
ధృత రాషస్ట్రకుమాళ్లు వందమందీ వొకదగ్గిర కూచున్నాను వాళ్ళ
సమిీాపంలోనే కర్షుడూ అశ్యశామా సోమదత్తుడూ భూరిశవుడూ
(శుతనేనుడూ కూచున్నారు. మరోచోట కుమాళ్ళతోనూ వాళ్ళ
తోనూ వచ్చి శల్యుడు కూచున్నాడు. విరాటరాజూ అతడి
తమ్ములూ, కుమాళ్ళు ఉత్తరుడూ, శంఖుడూ వొకదగ్గిర కూచు
న్నారు. జరాసంధుడూ, శకునీ మొదలై న వాళ్ళు మరోదగ్షిర
కూచుస్నా రు. ఇంకో -వోట కృవ్షుడూూ బల రాముడూా కృత
వర్మా అ(కూరుడూ నాంబుడూ సంకర్ష ణుడూ (పద్యుమ్నుడూ
అనిరుద్దుడూ సాత్యకీ మొదలైన యాదవ(పముఖులూ, వృష్ణులూ,
భోజుల అంధకులూ కూచున్నారు మరో చోట సుమి
(తుడూ సుకుమూారుడూ సుశర్మా నుదశ్నీణుడూ సుపే.ణుడూ
సేనాబిందుడూ చం[దసేనుడూ సము(దసేనుడూ కొెళీనరుడూ చేకి
తానుడూ శిళుపాలుడూ _కేణిమంతుశూ జన మేజయుడూ జయ
(దథుడూ బృహ(దథుతూ సత్య(వతుడూ చి_తాంగదుడూ శుభాంగ
దుడూ భగీరథుడూ భగదత్తుడూ పౌండక వాసు జేవుడూ వత్స రాజూ
మొదలైన నానా చేశాలరాజులూ కూచున్నారు. (_బాహ్నల
సంభుంలో కలిసి వొకచోట (ఛావ్మాలమన్తేనే వచ్చికూచున్నారు
పంచపాండవులు. (దుపదమపహారాజుని అతడి రాజ్య వై భవాన్న్నీ
కాసి సంతోవి.౦చారు.
నివురుగప్పిన నిప్పూలా _బావ్మాలమధ్య కూచున్న పాండవుల్ని
పరాడ్తంతో శు కనిహెక్టుశాడు శ్రీకృష్ణుడు. అర్జునుడే (_దాపదిని
ఏర వేసుకు “వెళతా డనుకుంటూ తనలో తాను నవ్వుకున్నాడు.
ఉత్సవం చూడ వచ్చిన చేవతల విమానాలతో నిండిపోయి
వుండి ఆకాశం. దేవతలూ ఖచరులూ గరుడులూ గంధర్వులూ
కన్న రులూ ఎవళ్ళ వివవానాలమిోాద వాళ్ళు వచ్చి ఉత్వావాంతో
మూాస్తుస్నారు గతూరనరకః
244 జబాషవపహారికాం(ధమువోభోరతీం
మగెళ్ళూ, వీణలూ, పిల్ల నకర్రలూ -- పీకతో రసవంత మైన
సంగీతం (శవణానందంగా వుంది బాజాలూ బజంతీలూ, ఢంకా
నగారాలూ, సము(ద ఘోసలా మూగుతున్నాయి. దివ్యమైన
సుూలదండలు. దివ్యమైన గంధాలు, స్వయం వర్మ ప బేశమం'తా పులక
రించేట్టు పిస్తోంది మలయమారుతం.
తెల్లటి పూలవమాల--వరణమాల-- బట్టునుని వాంసం టప అతి
రంగమధ్యంలో వచ్చి నుంచుంది _దౌపది తెల్లటి వ్యజూాల సగలు
పెట్టుకుంది. తెల్లటి గంథాలు పూనుకుంది తెల్లటే జిలుగువన్తాలు
కట్టుకుంది. సాన పెట్టిన మన్నథ "బాణంలా వుంది.
పుణ్వాహ ఘోపషలు చేశారు (బాహ్మాలు. ఆకీర్యా గాలు
కురిపించారు. పహళోమకుండం దగ్గిర రాజపురోహతు'సు పరి స్వరణం
చేశాడు. వోనూరంభంచేసి వివాహ ఉపకిరణాలు అగ్నిలో పీల్చ
డానికి సిద్ధంగా వున్నాడు.
జ త్స య ౦[తీ ౦
ఇంతలో ధ ఇప్రద్యూమ్ను డు ముందుకి వచ్చి నుంచున్నాను
భోరుముంటూాన్న (ప్రజల కలకలమూా. వాయిద్యాలూ 'నారంచాడు.
రాొజులందరిసీ వాకసారి కలయజూశాడు. అన్ని దగ్గిర ధూపదీప నై_వే
ద్యాలతోన్యూ పునవులతోన్యూ చండనంతోనూ పూజచేసి
వున్న ధనుస్సూ, ఆకాశమంత ఎత్తునివున్న మళ్ళు క్రయం(తమూూా
వాళ్ళకి చూపించాడు. “ఈ విల్లు ఎక్కు. పెటి, ఐదు బాణాలతో
ఆ చేపని కొట్లినవాళ్ళని నా ెళ్లెలు వరిస్తుంది” అన్నాడు.
“మునిశ_క్షినవల్ల సంపాదించిన విద్య ఇది. రండి. (పయత్నించండి
ధనుర్విద్యలో : సామర్ల ర్ ట్రం కాశలం భూపించజానికి మంచి అవశాక
మిది, దీనివల్ల కర్త శుభముూూ రెండూ సాధించిన వాళ్ళవు తారు”
అన్నాడు. సభలోని యావన్మంది రాజుల్నీ ఈయన ఫలానా,
పరి స్హరణం : అగ్ని చుట్టూ దర్భలతో ఆఅంకకించడం.
ఆదిపర్వ ౦ 245
ఈయన ఫలానా అంటూ (చాపదికి చూపెట్టాడు, “వీళ్ళలో ఎవరు
గురిపెట్టి చేపని కొడితే వాళ్ళని వరణమాలవేసి వరించు”అన్నాడు.
(ప్రతీవాల్లే ఆకర్షిస్తూ వుంది (చాపది. (పతీరాజూ ఆమె
రూపలావణ్యానికి ముగ్ధుడె "తంన్నా డు. ఇళ చేపని కొడి తేచాలు,
ఆమె తనదై పోతుంది. (ప్రతీవాడిదీ ఇదే వుబలాటం. (ప్రతీరాజూ
తన శశ్తేబుటో తానేమిటో మరిచిపోతున్నాడు, చరచరా విల్లు
దగ్గిరికి వెళ్ళుతున్నాడు పెదివి బిగించి కుడిచేత్తో వింటికొన మెలి
పెడుతున్నాడు. పెనగులాడుతున్నాడు. బలమంతా ఉపయోాగిస్తు
న్నాడు, ఉహూ, ఎవ్వడికీ లొంగలేదు విల్లు. వెళ్ళిన (ప్రతీవాడూ
తలవొంచుకు వచ్చేస్తున్నాడు. నిరాశ చేసుకుంటున్నా డు. మువనాం
"వేల వేస్తున్నాడు,
“మాయవివ్రిడి. ఎవడూ వంచతేని మానులా ఛ్రంది మస
శిందుకీ అక్క-రమాలినపని 1” అంటూ తేవడమే మానుకున్నారు
కొందరు. “ఇది ఎక్కు పెట్టడ మే కష్టం. తీరా ఎక్కు- పెట్టినా అంత ఎత్తు
చేపనికొట్టడం అసలే సాధ్యంకానిపని. అంచేత ఎవ్యడికీ దక్కే పిట్ట
కాదు (చాపది. మనకెందు కిక్క-డ * అంటూ వచ్చినడారి పట్టారు
కొందరు. ఎవరికీ చేత కానట్టు కనపడింది మత్స ప్రయం(తం,
యాదవులూ భోజులూ వృష్ణులూ అంధకులరూా -- పళ్ళల్లోంచి
కొందరు తేవాలని మూశారు. కాని కృష్ణుడు వద్దనడంతో శే ఆగి
పోయారు, మానసంకోోద్దీ వెళ్ళి (పయత్నించాడు శిశుపాలుడు. బల
మంతా బిగబట్టి ఎక్కు_పెట్టాశు విల్లు. మెినపగింజంత వారా వుండి
పోయింది నారి. అలిసిపోయాడు. అలాగే జరాసంధుడు వెళ్ళాడు.
చిన్న యవగింజంతలో ఆగిపోయాడు. శల్యుడు జసరగింజంతేలో
వచ్చేశాడు. కరుడు నువ్వుగింజంత వరకూ వెళ్ళాడు అంటే. మరి శోత-కా
చేదు. ఐపోయింది. ఇక రాజుల్లో వోక్కొ-డూ లేడు.
అన్నగారి కేసి చరా శౌదు అర్జునుడు, కళ్ళతో చే అనువుతిం
చాడు ధర్మరాజు. _బావ్మాల సంఘంలోంచి నుంచున్నాడు అర్జు
946 వ్యావ పోరి శాం(ధమవోభారతం
నుడు. టదొవ్మాలంతా గొల్లుమన్నారు. రీవిగా ధనుస్సృ దగ్గిరికి
నడిచాడు అర్జును రాజుకూతుర్ని చూసేసరికి వ రాస పట్టుకొంది
పిడికి?”” అంటూ హేశనచేశారు కొందరు. “ోబ్రాతెలేసి రాజులు
పొదుకదల్బ ేః శోకముకిచారు. ఏ శపడో నె గి వాహ శీలా
వున్నా డుం (బాహ్మాణ జాతికి తఎవొంపాలు తెంవ్న్నాకుి అంటూ
అడ్డుకోబో యాకు నోొందరు. “ఆ మ్యూ[తేం ౩వ జేకవో తే వెళ్ళనే
వెళ్ళడు. మనమైతే లేచామా మి! అంటూ. సర్టిపెట్టారు
కొందరు. “మంచి ఉ త్పాహవంతుకు. యువకుకు. ఎంత అలావుందో
"తేజస్సు ' పొజూవుగా గుదియల్లా వున్నాయి చేశులు. జేనుడి షప
వల్ల మత్స్యుయం్మతం శెట్టి, మన గారనం నిలబెట్టాలి” అంటూ
ఆశీర్వదించారు కొ దరు. అంత సభలోనూ యావజ్యుంది కళ్ళూ
అర్జునుడి మో బే వున్నాయి.
ధనుస్సుదగ్గిరికి వెళ్ళాడు అర్జునుడు, గురువునిక ఎఎంసన్కారం
చేశాడు. ధనుస్సుకి (పదథ్నీణచేసి చేతులు జోడించాడు. ఎత్తి పట్టు
కున్నాడు విల్లు. చిత్రం ! పరిచితమైన డానిలాణే సునాయాసంగా
ఎక్కు. పెట్టాను. పదు బౌణాలూ గురిచరూసాోడదు. కన్నుమూసి కన్ను
విప్పేసరికి కింద పడింది చేప.
ఓ్క అవి కేకలుకాను అవి చప్పట్టుకావు. సభ సభంళతా
వహోోరత్తిపోతూవుంది. (వాహ్ముల్లో మరీ అడ్డూ ఆపూ లేనట్టుంది.
గావంచాలు ఎగర వేస్తున్నారు. కేకలుమోాద కేకలు వేస్తున్నారు.
నాలిక కరుచుకున్నారు రాజులు. “వీకు (బావ్మాడేచుటి?
(బాహ్మృడి వేషంలో వచ్చిన (బవా ఈ దేవుడు. జేవేందుడో, 'శివుడో,
సూర్యుడో, కుమారన్వామోా ! మనువమ్యుమ్మాతుకికి సాధ్యం
శా దిడి” అంటూ ఆక్ష్సర్ణపోయారు (పజలు. జయ జయ భఛ్యానాలు
జేస్తున్నారు. పూలవాన కురిపించారు "జేతలు. ేవదుందుభులు
మోగాయి. ఈ గందికలో నకుల సవాజేవుల్ని వెంటపెట్టుకుని
పడిదికి వెళ్ళిపోయాడు. ధర్మరాజు. (దుపదుడూ ధృష్టద్యుమ్నుడూ
ఆదిపర్వ ౨ |
వచ్చి అర్జునుడి పరోపళ్కా. నుంచున్నారు. మదభుకేను?స నడక
లతో నడుచుకు, టూ వచ్చింది (జాపది. రాజప్యుతులు యావన్నందీ
చరాస్తూ నే వున్నాను. అర్హునుకి మెళ్ళో వొయ్యారంగా తెల్లహవు ©
దండ వేసింది,
కంట్లో ఫకెరకంచు పెట్టినట్టయింది కాంవులూ కజోలైన
రాజకుమాళ్ళకి. దుస్పహామనివించింది దుర్యోధనుడికి నత్తితీని
కల ౭ డ్తాడు (దువదుడి మీదికి. “కూతుర్ని _బావ్మూ “డిక్ * ట్రజుటూా
లని వుంళు, తగుదునమ్మా అని రాజుల్నెందుకు రమ్మన్నాడు ఫీడు ?
నిజమైన చుట్టంలాగ పె శేమా మర్యాద చూపెట్టాడు, "తీరా సమయా
నికి (బావ్మూడికి పెళ్ళిచేశాడు. వీడి వీచు శగ్గొటంజే వొదలకూడదుం
వాడివిద్య వామ చూపెట్టి రాజుకూతుర్ని నంపాదించాడు _(బాహ్మాడు,
వాడీ తప్పేముంది ? వాడివూను మనకెందుకు ? (దుపదుడే దురా స
రుడు రాజులంకు మొదటినుండీ నిర్ల య్వమే వీడిక. పట్టుకోండి వీణ్ణి”
అంటూ రెచ్చగాట్లాడు రాజుల్ని. అందరూ వొక్కసారి (దుపదూడి
మోదికి తిరగ బడ్డారు.
_బావ్మాలమధ్యకి పారిపోయాడు ([దుపదుడు, “భయపడకు”
అంటా ముందుకి వచ్చారు (బావ్నాలు. దుడ్డుక (రలూ, జింక్
తోళ్ళూ విసురుకుంటూ రాజులమోాదికి తిరగబడ్డారు. చూసి నవ్వు
కున్నాడు అర్జునుడు. “మో కె-దుకా (శమ! చే నున్నానుగా !
తప్పుకోండి. మం((తాల్లా పనిచేస్తాయి నా బాణాలు. సొముల్లా
ఈ రాజులు ఎలా పరిగాడతారో చూడండి” అంటూ ధనున్ఫూ
బాణాలూ పుచ్చుకున్నాడు,
తుఫాను వానలా "బాణాలుమోాడ బాణాలు వొదుల్ల్తున్నాడు
అర్జునుడు, యముపలాగ పక్కని భీముడు కూడా సర్దుకున్నాడు.
పెద్ద చెట్టాకటి వూడవీకి అన్హునుడికి సహాయంగా నిలబడ్డాడు
వాళ్ళ ఇద్దరి ఉ((టేకమూ చూసి తీలపంకించాడు కృష్ణుడు,
బలరాముడి కేసి చూసి, “వాళ్ళిద్దరినీ వరాశావా![*”” అన్నాడు
248 వ్యావవారిశాం(ధమవోభారతం
“బాణాలతో కారవుల్ని కొడుతూన్న వాడు అర్జునుడు. చెట్టుపట్టుకు
బాదుతున్న వాడు భీముడు. ఇందాకా (బావా ల్లోంచి లేచివెళ్ళాడె
'తెల్లటాయన, అతడే ధర రాజు అతడి వెనగాల వెళ్ళిన ఇద్దరూ
నకుల సవా బేవులు” అన్నాడు, ఆశ్చర్యంతోనూ, పంతోవంతోనూ
"లేరిపారచూనాడు బలరాముడు, కరక]. ఇంట్లో గారూ, రాం సను
క్షు 0 ఎలా బతి కారే, MEE “ent నందనా ఇ వాఖి గు
నుడి. ఐనుగుర్నీ మూ గాం? అవశ్న నం
ఇంతలో అక్టునుడిమోదికి కర్షుకు వచ్చి కలబడ్డాగు. భీముడి
మీదికి సర్దుకున్నాడు. శల్యుడు. కలబడీ కలబడడంతో శు వొకరి
మోద వొకరు “బాణాలు కొహ్టుకున్నారు. కర్లుడూ అన్టునుడున్న్నూ,
బలంగా చెవిదాకా ధనుస్సుళలాగి నొదుల్తున్నారు బాణాలు. అటూ,
ఇటూ కిందా మోడా ఎటుచూస్తే అటు కాణాలే బాణాలు -
అర్జునుడి బాణాలు ఆపుకోలేకపోయాడు. కర్దుడు, యుద్దం వమూనేసి
నుంచుండిపోయాడు, “నువ్వేదో అసాధ్యపు బాహ్మడిలాగే వున్నా వుః
పరశురాముడూ, శివుడూ, అర్జునుడూ -- ఈ ముగ్గురూ తవ్చిస్తే
న న్నెదిరించేవాకు (ప్రపంచంలో లేడు నిజంగా, నిన్ను మెచ్చుకో
కంజా వుండలేకపోతున్నాను. నీ పరాశమమూ, నేర్చూ. అద్వి
తీయంగా వున్నాయి అన్నాడు.
“ఆ ముగ్గుగిమాటా వమా, నాకు తెలియగు, చేనుమూ(కం
నేనే, అ వ్ర విద్యలో ఏదో ఇంత కృపిచేశాను. నిన్ను గెలవడం
నారు సరణాం యుద్లం మానకు. నిలబడు” అన్నాడు అర్జునుడు.
“ఆంకా, చావా డివి నువ్వుం సివో ఎందుకు రొన్లు ఫం తహ
వెనక్కి. వెళిపోయాడు కరుకు,
శల్యుడూ, ఫీముడూ- కు_న్తీపట్లుపట్టారు. తొలిపట్టులోనే
కింద వేసి కొట్టాడు భీముడు. లేచి మళ్ళా కలబడితే వొట్టు, వొళ్ళు
దులుపుకుంఓనా పరిగె-తొడు శల్య శు, విర “బడి నవ్వుతూ చప్పట్లు
కొట్టారు (చావ్మ్నాలుం
దిపర్యు ౦ 249
ఆలో చనలోపశ్లారు దు వో ధనుడూవాళ్ళ్భూను “శల్యుని “గలవా
లంకు బలరాముడూ భీముడే అనుకున్నాం. మరి, పరశురాముడూ,
శివుడూ అర్జునుడూ త్రేకి నే క ర్లుడీమిాదికి వచ్చేవాడు లేడనుకున్నా ౦.
మరి, ఏళ్ళివరు ? పులిమోద పు(టలా వుండి వ్యవహోరం | లు
వునికేదో కనిపెట్టాలి” అంటూ గుసగుసలు (పారంభించారు. అదిచూసి
“వ్యర్థంగా స (శమపడ తారు ” అంటూ స
కృష్ణుడు. “ఎవళ్ళకీ సాధ్యంశాని పని సాధించాడు _బాహ్మడు.
న్యాయంగా అతడికి స్వయంవరంలో దొరికింది (చాపది. ఇందులో
అసందర్భ మేముందని ! అతడి చేవా చూడనే చూశాం. నిజంగా
అసాధ్యుడు. ఛాలిక. ఇంతతో విరమించండి. మర్యాదగా మన ఇళ్ళకి
మనం వెళదాం అన్నాడు.
ఎవళ్ళ ఇళ్ళకి వాళ్ళు తిరుగు మొవాం పట్టారు రాజులు.
(బ్రాహ్మల జయజయ ఛా్యానాలమధ్య (చొపదిని వెంటపెట్టుకొని అర్జు
నుడూ భీముడూ బసకి బయన్లేరారు.
బసలో పరిపరి విథాల భావిస్తూ కూచుంది కుంతి. “అంత
పొడ్డయి వెళ్లారు కుమాళ్ళు,. వవుయిందో అక్క.డ ? ఇౌరశ్రులు
దుర్మార్లులు. మెరేం ఉప్యదవం తెచ్చి పెట్టారో? (పాణాలమోదికి
తీసుకురా లేదు కగా' దిక్కులేని బిడ్లలికి చేనుజేసాయంి” అంటూ
వెయ్యి జేవుళ్ళకి మొక్కు_తోంది 'మాటి మాటికీ వాకిట్లోకి వచ్చి
చరాస్తోందిం కభవిళపడుణోంది. ఇంతలో ధర్మరాజూ, నకుల సవా
'జీవ్రలూ వచ్చేశారు.
బదుగుతూ పంచుకోండి
మరికొంత జీపట్లో భీముడూ, అక్టునుడూ వచ్చి “అమ్మా,
వొక భిక్షు తెచ్చాం? అన్నారు రోజూవున్న అలవాటుమాద
“బక, ఐదుగుణా పంచుకోండి నాయనా” అని అవేషింది కుంతి.
అనేసి చూసింది. లశ్రీ దేవిలా నుంచునివుంది (జాపది. నాలిక
పరశయకకేంది కుంతీ, నుంచున్న దగ్గిే చతికిలబడిపోయింది, భర
ణల
50 వ్యావవోరికాం(ధమవోభారతం
రాజుని పిలిచింది. *నోరుజూరిపోయిందోయి ఏమిటి నాధనం గి
అంది. నీ తమ్ములిద్దరూ కోడల్ని తెచ్చి, భితు తెచ్చా మన్నారు
౨లవాటుమోద “ఐదుగురూ పంచుకోండి అన్నాను, ఇంతవరకూ
ఎన్నడూ నా మాట అసత్యం కాలేదు. నా మాటంళే విగాయా జవ
చాటి ఎరగరు. ఐతే, అేని ఆచారం! ఎలా చెయ్యడం 1? అంటూ
కలవంచుకుంది.
తల్లిని సముదాయించి అర్జునుడి మొహం చూశాడు ధర్మ
రాజు “నువ్వే గెల్బుకున్నావు ఈమెని, నువ్వే పెళ్ళిచేసుకోో
అన్నాడు. “అదెలా 7” అన్నాడు అర్జునుడు, పెద్ద వాళ్ళుంటూంజగా
ముందు చిన్నవా జెలా చేసుకుంటాగు? నువ్వే పట్టమహో బేవిగా
చనుకో, మూ అందరికీ ఇది సమ శతం” అన్నాడు.
(జాపదిని చూస్తే అస్నదమ్ముశతై దుగరికీ ఆశగానే వుంది.
అయిదుగుర్నీ వొక్కలాగే ఆకర్పి స్తున్న దామె. అదీ కనిపెట్టాడు
ఫర్మురాజు. అంతలో వ్యాసముని మాటలూ జ్ఞాపకం వచ్చాయి.
“మున పెద్దలు వ్యాసుడూ, అమా 2 పప్ప నేచెస్పారు. మన ఐదుగురికీ
ఈమె ధర్మపత్ని కావాలని. 'పెద్దలమూ కే మనకి (భువతార, అంచేత
సదుగురవమ్వూ చేనుకుంచాంి” అన్నాడు,
ఇంతలో తుక్కు.ంటూ కృష్ణుడూ బలరాముడూ వచ్చారు,
మేనత్త కుంతికీ, భర శ్రరాజుకీ నమస్క-రించారు. భీముల్లీ, అగ్దునుణ్లో,
నకుల సవా ేవుల్నీ కౌగిలించుకున్నారు. అంద*హూ ఆనంద "బాప్పాలు
వర్షి చారు. కుశల(పశ్నలు జేసుకున్నా రు.
“శ్రారవ్చులు కతు కట్టడంచేత మూరువేషాల్లో వున్నాం ఎలా
కనిపెట్టారు మిరు” అంటూ అడిగాడు ధర్మరాజు, చిన్న
చిరునవ్వు నవ్వాడు (శ్రీకృష్ణుడు. “సూర్యుడు మేఘాల్లో దూరితే
మూతే, "లేజస్పులా చాాపతుంది ! జేపూలు మూరిన్కా మూ
జేజన్సు కనబకుథూనే వుంది. అదీకాక, అంగమిందె రాజులమధ్య
తభూనునమోన తశ్వుతోశార్వరి అత్జునజీకి తప్పు ఇంకొకడి కెలా
ఆద పర్యం £1
నాఫ్యవువుతుంది *) మో పగా(కమీీ మిమ్ముల్ని జి వంది
అన్నాం ఫం ధో పుసో శకువూ చురా కు ౨ లక్క
ఇంట్లో పెట్టి నిప్పు ఇట్లాయు. మో భాగ్యమే మిమ్మల్ని కావాడింది.
ఎన్ని కష్టాలు పడ్డారో పాపం ' కష్టకాలమేమో గడిచిపోయింది.
ఇకముందు మం ఏరోజులే వున్నాయి” అంటూ ఎన్నో విధాల ఛై రం
జప్పాజు. కొంత నేపయాక్ర, “ వెల్ళివస్తాొమని చెప్పి ద్యాగరక వెళ్ళి
వోయాకు ఒల రామకృష్ణులు.
అక్కడ కోటలో ఆలోచనలోపడ్హాడు ద్రుపదుడు. అల్లు
డయిన వెడు ఎవ్వడో ! వ వంథంవాడో ? వి ద్యాబుద్ధు శేవుటో ?
ధృృష్టద్యుమ్ను లో పిలిచాడు రహాస్యంగా కని పెట్టి రమ్మన్నాడు.
వెదుక్కుంటూ వెళ్తాడు ధృష్టద్యుమ్నుడు. కనబడకండా కుమ్మరి
ఇంట్లో వుండి కనిపెట్టాడు, చరాసిందంతా వచ్చి తం(డితో
చెప్పాడు. “వాళ్ళు ఇద్దరు కారు, ఐదుగురు” అంటూ ఆరంభిం
బొడు. “టీ ముసలావిడ కూడా వుంది. తల్లేమోా ! అందరికంశేు
పెద్దాయన తెల్లగా వుంటాడు - భోజనాల వేళకి తక్కిన నలు/పరినీ
బైటికి పంపాడు. వాళ్ళు (భావ్మాల కొంపలికో ఎక్కొ_డికో వెళ్ళి
భీశూన్నం పట్టుకువచ్చారు. తెచ్చిందం తా ముసిల్లాని ముందు
పెట్టారు. చెల్లాయిని విలిచిం దామె, బలులకోసం, అతిథుల
కోసం, మూధనాక వళం వాళ్ళకోసం ముందు కొంత తీసిపెట్టమంది.
మిగిలింది ెండువంతులు చెయ్యమంది. ఇందాక శ ల్యుత్ణి చిత్తు
చేశాడే వస్తాదు, అతడికో వంతు పెట్టమంది. ఆండోది తక్కిన
నలుగపరికీ వడ్డించమంది. వాళ్లు తినగా మిగిలింది మనం తించా
మంది. ఆవిడ చెప్పినను వేసింది చెల్లాయి. అందరూ తిన్నాక
మిగిలింది తాను తిన్నాది. దర్భలు పరిచి అందరికీ విడివిడిగా
ఇల్లా యే పక్క-లు వేసింది. వాటిమిోాద వాళ్ళ తేడితోళ్ళు పరిచింది.
వాళ్ళు పడుకున్నాక వాళ్ళ పా దాలకింద తాను నడుం వాల్చింది
అడుక్కు. కేనేగాని అన్నంలేదు. దర్భలు తవ్పిస్తే వక్కలు లేవ,
వీక్రీజ్లీ వ్యావవారి్తాం(ఖథమవో ధారతీం
జింకతోళ్ళూ, జేతిక[రలూ, “చింకిపాతలూ - ఉన్న ఆ_స్తల్లా ఇే
వాళ్ళకి. అలాంటి వాళ్ళని ధా ఆగర్భు శ్రీమంతురాలు చెల్లాయి -
అసహ్య్యించుకోకండా - అలా చేవనచేస్తూ నవుంకే దుఃఖంకాదు
ఆశ్చర్యం వేసింది నాకు.
“పక్క-లమోాద వాళ్ళు చెప్పుకున్న మాటలూ విన్నాను,
వాళ్ళ సంభావణలో ఎంతసేపూ రథాలూ, గురాలూ ఏమగులూ,
పెద్దపెద్ద వ్యూహోలూ, వాటిని భీడించేసూ[తాలూ, అస్తాలూ
అస్త్రాల ఉపసంపోర చేవతలూ, ధనుక్వేద రహన్యాలూ - నిసి శేప్ప
నురోమాట లేదు. వాళ్ళ వ్యావహారికభావ. చూస్తే, రాజల్లా
వున్నారు. నడవడి చూస్తే (బాహ్మలనివిన్తోంప, ఆం చేశ _బాహూలో,
రాజులో ఐవుంటారు” అన్నాడు.
కొంత కుదుటబడ్డాడు (దుపదుడు. ఐనా ఇంకొ చిథ్యం
"తెలుసుకోవాలి. మర్నాడు పురోహితుణ్ణి పంపాడు. అర్థ మరా
అదీ ఇచ్చి అతణ్హి గారవించమని భీముళ్లో నియోగించాడు. ధర్మరాజు
“అంత అద్భుతంగా మత్స యంత్రం కొట్టా డీయన.' ఈయన్ని
స్వయంగా చరాజాలనుకుంటున్నాడు నూ మహారాజు” ఆంటూ
మాటల్లోకి దింపాడు పురోహితుడు. “*ఐలేే మూ కులం, గోతం,
(ఫవరా, పేర్లూ అవీ తెలునుకోవాలి కదా మేం! ఈ ఏనరాలకోసం
కూడా ఆతరపడుతున్నా డాయని” అన్నాడు.
నవ్వాడు ధర్మరాజు, “ఎవడు చేపనికొడి తె నాడికి విల్లనిస్తా
నన్నాడు మా రొజు అంత తేలికై న వరతు పెట్టాడు, ఆ (ఎకారం
వేపనికొట్టి షిల్లని పుచ్చుకున్నా డితడు. ఎవడై లేనేం "అంతా మించి
పోయాక తెలుసుకుని మాతం (ప్రయోజన మేమిటి ! ఆ మాతం
చేవ లేనివాడూ, రాజకన్యకి తగనివాతూ ఐతే, యంతం కొట్టనే
లేడు కదా! ఇంతక్కీ మా రాజుగారికి కావలిసిందీ అ'జేక జ
విచారవపడవుక్తను. అనుకున్న జేదో అజీ అయిందను. ఇంతకంళు
అధికం ఇన్నవలిసిందీ లేడను” అన్నా డుం
ఆదివర్వ్య 9 ఇకక
విన్నాడు (దుపదుడు. ఈ మారు మరో ఉపాయం పన్నాడు.
(బావ్మ్శూలూ, రాజులూ, కోమట్లూ, కాపుదనం - ఈ నాలుగు
జూతులికీ తగినట్టు నాలుగు రథాలు తెప్పించాడు. “ఈ రథాలు
తీసుకు వెళ్ళు. వదో వొకడానిమోడ వాళ్ళని మన కోటకి రమ్మను”
అంటూ ధృృష్టద్యుమ్న్నుళణ్ణో పం పొడు.
చూశారు పాండవులు, రాజులికి తగన నవరత్నాల బంగారం
రథంమిాద వెళ్ళికూచున్నారు. మరోరథం మిద కుంతినీ, (జాపడదినీ
కరా-వో బెట్టారు. ధృష్టద్యుమ్ను డి వెంట రాజభవనానికి వెళ్లారు. పళ్ళు
వచ్చేసరికి ఎన్నో వస్తువులూ, వాహనాలూ అప్ సిద్ధంగా వున్నాయి.
వాటిలోనూ నాలుగు వర్ణాల వారికి ఉపయోగ పడేవి ఎంతో విలు
పయినవి వున్నాయి. వేటినీ ముట్టుకోలేదు పాండవులు. రాజకుమా
భ్ళకి పనికివచ్చే ఆయుధాలు మా(తేం ఎంచుకున్నారు. కత్తులూ
కవచాలూ ధనుస్సులూ బాణాలూ తూణీ రాలూ
గు_రాలూ అప్ పుచ్చుకున్నారు,
రథాల
వివరాలు ఎప్పటికప్పుడు వింటూనే వున్నాడు (ద్రుపదుడు
వాళ్ళ రాక కోసం ఎదురుచూస్తున్నాడు. కుమూళ్ళూ, తమ్ములర్యా
బంధువులూ మం(తుతూ - యావన్మంది దగ్గిర మూగివున్నా రు.
ఇంతలో పాండవుల్ని (ప్రవేశపెట్టాడు థృష్టద్యుమ్నుడు. అచ్చంగా,
(బాహ్మలే ఐదుగుర్లూను. లేడి చర్మాలే ఉత్తరీయాలుగా వున్నాయి.
-మొహోల్లో (బహ 2 చేజస్సు వొలికిపోతావుంది. అప్పడే ఉదయిం
చిన సూర్యబిం"బాల్లా కనిపిస్తున్నారు. ఐతే, ఎల్తపుడూ కసరత్తూ
అదీ చేసి, గట్టిపడినట్టున్నాయి శరీరాలు. మోకాళ్ళకి. అంది
వస్తున్నాయి చేతులు. ఎగు భుజాలూ వెడల్పాటి వతు.
స్థలాలూ, ఆబోతుకళ్ళలాంటి నే_తాలూ - కూసి సంతోపి.౦చాడు
(దుపద్డుడుః
ఐదుగురూ తిన్నగా, జంకూ. కొంకా లేకండా వచ్చి,
ఆాజులికవసిన ఆసనాలమోా జే శీవిగ్గా, కూచున్నారు. తేలిపోయింది
254 బ్యాచవారి కాంటధవమపహాభారితిం
రాజులే అని గృఢపరుచుకున్నూ డు (తువముడు. వరా, అం" *ంోకీ
పెద్దాయన్ని (దుక వాసా లు తెలునుకో గొల) క వ గీ చ్చి
సతమశమె బోతూన్ర డి మనస్సు ౨న్యథా భావించక డీ, దేపణేడిం
నుండ వచ్చిన దేంతల్లా వున్నారు మారు. _బావ్యాో రాజులో
తెనోయకెంజా న్రంది వూరు. మమ్మల్ని వగాఖువేప్తూన్న మంత
నవుగో ముది! వుథారం తెనిన్చీ “ మూ బు మవావాయత్నిం చేను
నూ
కుంటాను. మా (పవర్తన మాత్రం మూస్తే సృ దెవాంగా రాజులే
అనిపిస్తో ది నాకు” ఆన్నాను.
“అవును వొజులమేే” అన్నా ధం గాజు ోషాండవ్రుంం
చేను పెళ వాసా తశేకు శీ ఏఏ శ్లఢేషు అము మేడ. ఏళ్ళు దుష
సహా దేవు మ ఈమె వకూ అగా 45 క తీట, హో దేపి” అన్నాడు
ఆం! కలకాదు కగా!! తక ఇవ్రుయు తాను నమ్మలేక పోతు
న్నాడు |చుఒదుకు. ఆక్టేరం. ఆణందం. ఒళ్ళు మరిచి పోయాడు.
కొంత సేపటికిగాని ెలువుకో టేక పోయాడు. ఉబ్బెత్తుగా లేచివచ్చి
ఐదుగుర్నీ ఆలింగనం వెనుకున్నాడు రెందు క భృను౭ డీ ఆనంద
బాప్పోలు ధారలు” ట్లాయి. గాంతుకు గద్దవిక పడింది. గుక్క. తిప్ప
కండా ఎన్నో కుశలప్రశ్నలు వెళాడు. “లక్క-లంటి నించి బతికి
వచ్చారు. అద్భప్ల వంతుణ్ణ”” అన్నాడు
వారణావశంనించి. పాంచాలంనరకూ జరిగిందంతా చెప్పాడు
ధర్భరాజ. విని ధృత రాష్ట్రుణ్ణీ, దుక్యోభనుణ్లీ నిందించాడు (ద్రుపదుడు.
మవోరాజ మర్యావలతో గారవించాశు పొండవుల్ని. కోటలోనే
విడిది పెట్టించాను, ((డాబఏని, కుంతి జేవనీ సమర్యాదగా అంతః
పురానికి పంకింజాను.
ఇలా సుఖంగావుండి వొళనాడు మెల్లగా పెళ్ళి (పస్తానన
తెచ్చాడు (దుపదును, “వడి శూవోలని కలలు కన్నానో అజణీ జరి
గింది. అర్జునుడు అల్లూ కు కా వోబని అంక (శ్రమ పడ్తాను. లక్క
ఇంటి దారుణం విస్నాక, నా ఆశ అడియాన అయిందని "టెంగపెట్టు
ఆదిపర్వం వర్
కున్నాను. నా తపస్సు వ్యర్థం "కాలేగు.. ఆఖకకి అక్టునుజే అమ్మా
యికి దొరికా ప, గా౫కుంవ" ౦ లీ అ ఈ్మాయిని ెల్పుకంనా డు.
ఇక శాస్త్రో కంగా వంళ్ళిడ-కీ మూ ముళ్ళూ వేయించడమే తర
వాయి. టం నిశ్సయిచ్చాంి? అన్నాను
“ఆ "బెల ? అంటూ అడ్డు నచ్చాడు భర్య కాజు. కా పెద వాళ్లో
చేను ముందు వేనుకో గాలి శంవాశ ధఫీయుడు * రా =
అర్జునుడు ! అన్నలికి వివాహం కాంచే, నో రు కకి వెయ్యడం థర
విరుద్ధం మరి !” అన్నాడు.
“నిజమే, ధర్మసం।| పదాయం తప్పించడం తగనివనిం ఐతే
మరి - నువ్వే చేసుకో అమ్మాయిని” అన్నాడు (ద్రుపదుడు,
యస్తే నొక్క శ్లో కాదు ఆన్నదము లైదుగరమూ వేను
కుంటాం ('జాపదిని” అన్నాడు ధర్మరాజు, “మా అమ్మగారి ఆే
శమూూ అదే, ఆవిడమాట *వదాట లేం మేమూ? అన్నాడు.
నిచ్చిరపోయాడు (దువదొడు. శు.+౧వరకూ మాటాడలేదు.
ర్చ జ్ర డ్తికి బహాుుఎుముంది భాజ్యగాండడం కద్దు. అంతేగాని ఒక స్ర్రీకి
బహానుంది భ_ర్వలు మనలో రినాజులేదు. లోకికధర్శ-, వైదిక
ధర్మం రండూ తెలిసిన వాడివి నవు నువ్వు అధరం శాపు"తా వన
డానికీ నోరాడదు నాకు. సరే, మి ఆఅమ్పూారూ నువ్వూ, చేనూ,
మా అబ్బాయో కలిసి మూటాడగాం. ఆలోచించి వదో వొక
నిర్ణయం చేద్దాం రేపు" అన్నాడ ,
ఈ ధర్మ్హుసంబేహా : తీర్ష డానికే అన్నట్టు సరిగ్గా అజే సను
యానికి వచ్చాడు వ్యాసముని. లేచి సాష్టాంగపడ్డారు. పా-డవులూూ
(దుపదుడూ వాళ్ళూనుం మణులు తొపిన ఎత్తయిన ఒంగారం వీరం
మూడ కూూ-చో టె గా గతో sa ఘు ననూ, నంగ ము ఇబ పూజిం
రూతు. అంద” జై సుం pra ముని. వంచి అంచి మాటలు
చెప్పి అందరికీ సంతోవం కలిగించాడు.
056 వ్యావవోరి కాం(ధమహవో భారతం
సమయం కనిపెట్టి చేతులు జోడించాడు (దుపదుడు. “ధర శ
రాజు వదంకు అవే ధర్మం లోకానికి. [పపంధానికి గురువులాంటివా
కతడు, అలాంటివాడు ఐదుగురమూ (జొపదిని వివాహాం వేను
పంకగాం అంటున్నాడు. మోకు, తెలీని లోశాచారం లేదు. పూరం
ఇల చేసిన మహసీయు లెవనైనా వున్నారా ? అది పెద్దలు అంగీక
ఏపించారా ? ఈ భర సం-ీవాం బాధిసోంది నన్ను. ధర్శ్మసంకరం
కాకండా నిహయవరిప్మూ_రం చెయ్యవలసిన వారు మార్కు “సెల
ఏయ్యండి”” అన్నాడు.
“నవ్వుతాలకై నా ఆబద్ధమాజూలనీ, అధర్మం చెయ్యాలనీ
మనను పుట్టదు నాకు. మీరు అన్యథా ఆలోచించడం అనవసర
మంటాను. పూర్వచర్శిత తడువ్రుతారా*, కావలసినన్ని నిదర్శనాలు
కనపడతాయి. గాతమవంశంలో .జటిల అనే మునికన్య వడుగరికి
వొకళాతే భార్య అయింది, (పవేతసులు పదిమందీ వొక)_గన్య నే.
పెళ్ళాడారు * ఇవన్నీ (ప్రసిద్లమైన పురాణకథలు.
“మరిన్నీ, గురువు బందరిలోకీ (శేత్సమెన గురువు తల్లి. తల్లి!
మూటా; (బవ్మారా తా తవ్పించరానివీ ఆమె ఆదేశం మాకిది.
అంచేత; మరో విధంగా ఆలోచించక మా ఐదుగురికీ ఇచ్చి వివావాం
ఇెయ్యండి”” అన్నాడు ధర శ్రరౌజుం
ధర్భుసూశ్ముం అంత శేలికగణా పరివ్యరిందలేం మనం,
మూడుకాలాల నడవళ్లూ తెలిసిన మేథావి వ్యానముని, ఆతడు
ఆలోచించి నిత్వచనం చెయ్యనీ, అతజెలా జాపితే అలా చేదాం”!
జ్ఞిన్నాడు (దుపడుడు.
= ఈ (పచేకనులకథ మక్ఫ్యపుళాణం, నిమ్షువు ర ఇం, ఖాన భతం, (బహ్మాండ
ణం వెందలయిన వాట్లో విపులంగా వ్రంది. (వఖేరసుల్కు పృథుచ కోకిల
మ్మునుముడయిన్ల (పొచీవబ క్షి కునూళ్ళు. వీళ్ళు పదిమంది. పదినుంది "చీకూ
ఇటీ. కండునునికీ, ఆప్సరన (వయమోచకీ ప్రటైన జకారిప్ప్టట ఖీ కన్యని తః పది
చీ పదాచార చేసుకున్నారు.
అదివర్యం లీక?
త్ర 0 తెలిసిన బుద్దిమంతుడు థర రాజు. అధర శి ఎందుకు
చనకాడు ”” అంటూ అందుకున్నాడు వ్యాసుడు. “దేవతామూర్తి
మరి కుంతి. ఆమె మాతం అసందర్భంగా ఎండుకంటుంది * పిళ్ళ
మాటా, చేవతల సంకల్పవమూ చవొక్కొ-శు అనుకో. అన్యథా ఆలో
చించకు. ఐదుగురికీ అమా శ్రయినిచ్చి పెల్ళిచాయ్యి. దీని వెనక ఎంతో
గాథ వుంది. వినాలంశేు ఇలా రా” అంటూ (దుపదుడి చెయ్యి
పట్టుకుని లోపలి లోగిలికి తీసుకువెళ్తాడు, ఇద్దరూ ఏకాంతంగా కూచు
న్నాక ఆరంభించాడు వ్యాసుడు.
ఇ౦([(ద సేనకళథ
“పూర్ణం నలుడి కూతురు ఇంద్రసేన మాద్లల్యరువీ.ని "పెళ్లా
డింది. కొన్నా ళ్ళకి వాాడ్ల ల్యుడికి కుష్టువ్యాధి పట్టుకుంది. ఆ
వ్యాధితో బాగా చివికిపోయా డతడు. ముసిలితేనమూూా వచ్చిండి.
ముడుతలు “తేరి వొడిలిపోయింది శరీరం తలా, గడ్డం దూదిలా
పండిపోయాయి. మొహాం కంపుకొడుతూ వుండజేది. రాను రాను
చర్భం, గోఖ్లూ వూూడిపోతూ వుండేవి. దీనికితోడు (బ్రహ్మాండ మైన
కోవిష్ట్ అతగాడు. ఇన్నీ నయిన్తూ భర్తని సేవిస్తూ వుండేది పాపం,
ఇంద్రసేన. వండి, భో _రకిపెటి అతడు తిని విడిచిన ఎంగిలి కాస్తా తిని
తేచేడి.
“ఒకనాడు భోజనంలో మాాడ్లల్యుడి బొటనవేలు వి_స్తట్లో
"తెగిబడింది. అసహ్యించుకో లేదు ఇంద నేన, ఆ వేలు తీసి
పక్క-నిపెట్టింది. ఎప్పటిలాగే ఉచ్చిషప్టం తినడం మొదలు'పెట్టిందిం
వకాద్గల్యుడి మనస్సు కరిగింది. ఎన్నడూ లేని దయతో దగ్గిరికి
వచ్చాడు వబ కేరతొవో కోరు అన్నా డు. ఈ వ్భ త్స
“వా బృవాదశ్వుడి కమాళ్ళు ఊౌంచాలం రాజులు అయిదుగురిలోనూ వొక
డయిన ముద్దలండ్ కొడుకు వకాద్దల్యుడు, ఇతడి భార్య నలడి కూతురు (నాలా
అని) ఇం[ద నేన. (ఛూ. వహారివంశం నుద్గలుడు (బాబ్మాడై వకాధ్గల్య గో (తీకులికి
వూఅపురుషా దెయరాడరం
93
స్8 వ్యావపోరికాం(ధమవోభారతం
హూపం విడిచిపెట్టు,” అంది ఇంద సేన, “ఎన్నాళ్ళ యో కావు
వాంఛతో బాధపడుతున్నాను. శపశ్చాలిని నువ్వు, నీకు సాధ్యం
కానిదేముంది ? సిక నచ్చినట్టు అందమైన ఐదురూపాలు ధరించు.
నుససుదీరా నన్ను అనుభవించు అంగి.
“ఆము అడీగినం తా చేసాడు మౌొద్గ్దల్వుడు. తణంణో మాయ
మైంది కుష్టరోగ 0. నార్లక్యమూరా కనపడగండా పోయింది. అందమెన
ఐదురూపాలతోనూ ఆలింగనం చేసుకున్నా డామెని, ఆమెతో
సూర్యుడి రథమెక్కి. (పయాణం చేశాడు. ఆకాశగంగలో స్నానాలు
చేశాడు, చం(దకిరణాలమోాద' విహరించాడు. కై లాన పరగతంకిణా ణా,
మేరుపర్వతంమిా చా (కీడించాడు. అనేక {కు జేజాటు. . సటంళాదల
చేశాడు. ఇలా ఎన్నో సంవత్స గాలు ఇండ జీనత్. కాయవిల +సా*
లతో కాలవ్నేపం చేశాడు, తుదకి తృప్తిపడి ఆమెని వొదిలివెళ్లాడు.
"ఘోరమైన తపస్సు చేశాడు. ఇక్క_డ (బహ్బరుషులూ, జేవలోకంలో
జేవరుములూ పూజించా రతణ్ణి, అసంతరం శరీరం విడిచిపెట్లూడతడు.
న్యన్లానికిపోయి సుఖప క్రాడంం
“ద్రం దసేనకి మా(తం కామభోగాలమిాద శాంత తీరలేదు.
అలాగ మరణించింది కొన్నాళ్ళకి. తిరిగి కాలీరాజు కూతురుగా
పుట్టింది. వరుడు దొరకక ఎంతోకాలం కన్యగా వుండిపోయింది.
తన జార్ళాగ్యానికి దుఃఖిస్తూ, శివ్చడికోసం తపస్సు చేసింది. తప
న్చులో వున్నప్పుడు విడివిడిగా చూసి ఆమెని అభిలషించారు
యముడూ, వాయువ్య ఇందుడూ, అశ్వినీ చేవతలున్నూ . జన్మం
తరంలో వాళ్ళ దేజూంశల్లో పుట్టిన తమకి ఆమె భార్య కావాలని
కోరుకుని వెళ్ళారు.
“మరింత ఘోరంగా తపస్సు చేసించాము, గాలీ నీరూ
మ్య్మ్యాత్రమే ఆజోరంగా చేసుకుంది కొన్నాళ్ళు. కొన్నాళ్ళు అదీ
లేకండా నిరావారంగావుంది. ఒంటికాలిమిదడ నుంచుంది కొన్నాళ్ళు.
బొప్ర్నాళ్ళు. వరాభాగ్నులమధ్య కూచుంది. ఇలా మహా ఉగ
ఆదిపర్వ ల 259
మైన తపస్సు చేసింది. ఈశ్వరుడికి దయకలిగింది. వచ్చి, వరంకోర
మన్నాడు ఆతురతకొద్ద “పతి పతి, పతి, పతి పతి,” అంటూ ఐదు
మాన్లు కోరించామె. “తధాస్తు అన్నాడు శివుడు. “మళ్ఫీజన్మలో
ఐదుగసరుభ ర తాతా రన్నాడు.
““ఐదుగురుభ ర్హ లేమిటి ? అన్యాయం” అంటూ చేతులు
జోడించిం దామె. “లోకవిరుద్ధమైన వరం పుచ్చుకోలేను (ప్రభా '
తీ వొక్కటే భారి అంది “అధర్మం కాకండా ఆజ్ఞావిస్తు
న్నాను. నా మాటకి తిరుగుశతేదు? అన్నాడు శివుడు. “ఐతే,
ఐదుగురిమోడా నాకు భో గేచ్చవుండేట్టు అన్నుగహించు. ఐదుగురి
తోనూ కాపరం చేసేటపుడు, (పతి సంగముంలోనూ నేను కన్యగా
వుండేట్టూూ (ప్రసాదించు) అంటూ సాగిలపడిందామె. ఆమె కోరికలు
అంగీకరిస్తూ, “ఐతే, గంగాతీరం వెళ్ళి చేవేందుణ్ణి నాదగ్గరికి తీసుకురా”
అన్నాడు శివుడు. (పదక్షీిణ పూర్వకంగా శివుడికి నమస్కారంచేసి
బయల్లేరించామె. గంగదగ్గిరకు వెళ్ళి ఇం(ద్రుడికోసం కని"పెట్టుకు
కూచుంది.
“ఆ సవుాయానికి చేవలోకంలో వమిజరిగిందో తెలుసా!
నై_మిశారణ్యంవచ్చి, యముడు సత్రయాగం _పారంభించాడు.
జీవుల్ని చంపడం మానివేశాడు. దాంతో మరణంబేకండా
పోయింది మానవులికి. దేవతల కది కన్నుకుట్టింది. వెంటనే చేవ
లోకంలో సమూ వేశంజరిపారు. బే వేందుడి నాయకత్వంకింద అందరూ
కలిసి (బ్రహ్ముదగ్గిరికి వెళ్ళారు “మరణమే లేకపోలే, మనుష్యులికీ
మాకూ భేద మేముం దిక 1 అంటూ మొర పెట్టారు.
ఈ ఈ ఛాయపడకండి అంటూ భరో సాఇచ్చొడు (బవ్మా. ఈ
పాటికి మనవాడి స్మతయాగం పూ_ర్తయే వుంటుంది. యథాప్రకారం
తనపనిలో తాను (పవేళిస్తాడు. అతడి తేజస్నూ మా తేజన్నూ
కలుపుకుని ఐదుగురు సడ తాగు భూమ్మోద. అతడి పనికి సాయ
చడ తొరుి అంటూ చెప్పి పంపించాను,
260 హ్యావవాోరికాం(ధమహోభోరతం
“బహ్మాలోక ంనించి స్వర్గానికి తిరిగి వెళుతూ గంగదగ్గిరికి
నచ్చారు చేనతలు. వాళ్ళు వచ్చేసరికి, గంగలో వొక పడుచుకిల్త
ఏడుస్తూ కూచుంది. ఆమె కన్నీటి చుక్కలు గంగలోపడి బంగారం
పద్మాలు పూస్తున్నాయి. ఆశ్చర్యపోయారు దేవతలు, ఎవరునున్వు !
ఎందుకిలా వడుస్తున్నావు * అంటూ అడిగాడు దేవేంద్రుడు. “నన్ను
"తెలుసుకోవాలని వుంశు నాతో కూడా రా? అందామె, “సే”
అంటూ వెంటనడిచాడు దే వేంద్రుడు,
“ఇద్దరూ పాంవచూలయప పర్వతం వరకు" ఎల్ళారు.. ఎసురు
గుండా సెద్ద గుహా, గుహముందు చితవిచిిశమైఎ చాక రత్నాల
పీన. వీనెమోద సింహాసనం. సింహాననంమోద నడియవ్వనంలోవున్న
వొక యువకుడు, యువకుడి ఎదట చక్కని దంతపు బొమ్మల *ంటి
కు[రది. ఇద్దరూ కులాసాగా జాడ నూడుకుంటున్నా రు. వెళ్ళి, ముందు
నుంచున్నాడు ఇందుడు, లేవలేదు సరికదా, కన్నెత్తి చూడనన్నా
లేదు యువకుడు, ఆభిజాత్యం బాధించింది ఇం(దుక్ణోి. చ(రుమున్నాఃకు.
'శీవులతోవున్న ఈ సమస్త (ప్రపంచమూ నాది. లోశాలన్నీ నా
వజాయుధంతో వలుకుంటున్నా ను. 'జేవేంద్రుత్తై నేను, "నేనై నశ Rn
నుంచుంకు కళ్ళు కనపడడంలేదు సీకు. సింబోసన మిక్కి. కూచు
న్నావు. వై పెచ్చు పెళ్ళాంతో కులుకుతున్నావు ! ఇంత నిర్ల రయ్యవమూ!”
అంటూ ౫ ద్దించాడు,
“పీకు నా ఆటకి అడ్డువస్తున్నాడు. దుర్మార్గుడు అంటూ
పళ్ళు కొరికాడు యువకుడు. కన్వతట్టు చూసి; “ఈడ్పుకురా ఏల
అన్నాడు. ఆమె చెయ్యి తగిలిందో లేదో, తూలి, తెలివిలేగండా
పడ్డాడు జీవేం[దుడు, “వం, (పపంచాలికి (ప్రభువు సంటున్నా వు. మిడిసి
పడుతున్నావు. వది, ఈ కొండళిఖరం ఎత్తి ముక్కలు జయో,
చూద్దాం” ఆన్నాడు యువకుడు,
“పర్యతశిఖరంఎ త్తి పగలగొట్టాడు జేవేందుడు. తీరాచూ స్ప్రే
ములో సరిగ్గా తనలాంటివాళ్ళే మరి నలుగురు కనిపించారు,
ఆదిపర్వ ౦ 261
“ఏమిటీ చితం! ఒక్క-క్లేకదా, ఐదుగు ర్నెలా అయాను ” అంటూ
'బెంబేలుసడి యువకుడి కేసి చూశాడు ఇంద్రుడు. మరీచిితం ! యువ
కుడు సాశ్రాత్తూశివుడు. కురదిపార్వతి. “మీ ఐదుగురూ సరయోనిలో
పుట్టండి అన్నాడు శివుడు.
“యముడూూ వాయువూూ ఇం(ద్రుడూ, అళ్వినీ బేవతలూ స్తు
ఈ ఐకుగురే వొక్కరూపంలో కనిపించారు. వాళ్ళే పంచపాండవులై.
పుబ్దారు. కాళిరాజుకూతు-రే (డాపది. ఐదుగురు బే వేం! దులికి భార్య
ఎవ్రుతాణని లోగడ తపస్ప్సుచేసింది అక్ష. ఆ లత అంశతో నే
పుట్టింది (చొపది. దేవతల హితంకోసమే ఉరుగుతున్నాది ఇదంతా.
అటు (బహ్ము వాళ్ళ _పార్గనమోడ నారాయణుడి నల వెంట్రుక వొకటి,
తెల్లవెంటుక వొక టీ - ఈ రెండూ కృష్ణుడూ బలరాముడూ
అయాయి. కృష్ణుడు పాండవులపతు. మున్నాడు.
“బింతకథ వుంది మరి! చిత్రంగా వుంచేమోా సీకు ! కావలి స్వే
పాండవుల పూర్వచేహోలు చూడు” అంటూ ద్రుపదుడికి దివ్యదృష్టి
ఇచ్చాడు వ్యాసుడు.
తాటిచెట్లంత లేసి దివ్యవిగహాలు ఐదూచమాశాొడు (దుపదుడు.
రత్నకిరీటాలూ, రత్నపహోరాలూ ధగధగ లాడిపోతున్నాయి. ఉద
యిస్తూన్న సూర్యబింబంలాగా, మండుతూన్న అన్ని వోళో(తంలాగా
వున్నాయి శరీరాలు, వాళ్ళకి భార్య కా వాలంటూ తపస్సువేస్తూన్న
కన్యామూ _ర్తినీ చూశాడు. సౌందర్యమంతా కుప్పపోసి నట్టుందా మె.
నిర్విణ్లు డయాడు (దుపదుడు,
మళ్ళీ అందుకున్నాడు వ్యాసుడు, కషందాక ధర్మ రాజన్నట్టు
కావనాలంశు, చరిత నిదర్శనాలూ కనిపిస్తాయి. పూర్వం నితంతుడని
వొకరాజు వుండేవాడు. అతడికి సాల్వేయుడూ, (కూర సీనుడ్యూూ సేనా
బిందుడూ, సారుడూూ అతిసారుడూూ అని ఐదుగురు కొడుకులు. ఈ
ఐదుగురు అన్నదమ్ములూ ఐక మత్యంతో వుంటూ కొళ్లీనరరాజ
కూతురు అజితని స్వయంవరంలో పెళ్ళి "చేసుకున్నారు. ఐదుగురికీ
262 న్యావవోరికాం(ధ్రమమవోభొరతీం
ఆమె వొక్క కే భార్య. వాళ్ళ ఐదుగురికీ ఐదుగురు కునూాళ్ళగనీ కన్న
దామె. అంచేత, ఆ సంబేహామూ అక్క-రబేదు. ఇంతకీ ఇబేమో మన
చేతిలో లేదు. ఆలోచించకు. ఐదుగురికీ అమ్మాయినిచ్చి పెళ్ళి చమ్యు?”
అంటూ ఉపదేశించాడు. (దుపదుక్ణో వొప్పించి పాండవులదగ్నిరికి తీనుకు
వచ్చాడు,
(వాడి పెళ్ళి
ఇవాళ పుష్యమి నతు[తం. అ ఫుణ్యదినం. దివ్యమైన
ముహూర్త ముంది. అన్నదమ్ము లైదుగురూ (దాపదిని పెళ్ళిచేసు
కోండి” అన్నాడు వ్యానుకు. ముహూర్తం నిశ్చయమైంది. పట్నంలో
అన్లశోభనాలూ శచేయించాడు (దుపదమవహాో రాజు. వి వాహమహపోోత్స
వానికి అవసరమైన కార్య(కమ మంతా తుణాలమోాద కావాలని ఆ
వేశాడు. కలియుగ వై కుంరంలాగ ఎంతో ఇదిగా తయారైంది
కాంపల్యనగ రం,
ఊరం తా ఎక్కడపడితే అక్కడ వాకిలి దా రాలడగ్గిర పోక
చెట్టూ , అరటిచెట్తూ నాటారు. వాటికి రావిచిగుళ్ళు దండలుకట్టి
వేలాడదీశారు. వాకిళ్ళలో మంచిగంధం కల్లాపుచల్లారవు. పచ్చ
కర్ఫూరం్క మంచిము త్యాలూ ముగ్గులు వేశారు. మంగభాలం కొ రా
లతో తీరికలేకండా వున్నారు పునిస్తీలు- ఉత్సవానికి వస్తూన్న
రాజులూ, రాజబంధువులూూ న్నేహితులూ (ఛావ్మాలూ అంతు
లేకండా వున్నారు.
అ రోపొడి్ ఆని తేసుగు, ఇది సరికాదు. పుష్ట్టమి ఆనే మూలం,
ఒడియాలో సరళొడాసు ఉత్తర ఆంటాడు. న్వయంచరం జరిగింది పోషమానం
తోహిణ్ నాడు “పెౌషమానసం అంటే: కేవరికి అధిజేవత ఎూసుడు. లేజతి
మానరాశళిలోది, పౌషమాసనురెటే మిానమానంి) ఆని మా రెభునరావు గారు,
దీన్ని బజ్ (కావడి ఇళ్ళ వికానమాసంలో శుక్ల భత్నం ఫుషష్ట్రమోా నమకం నా
డన్నథి రూఢి,
+ అష్టవోభనాలు ; కల్లూపులు, ముగ్గులు, పందిళ్లు, తోర కాటం, ధృర్థజాలు'*
ఊతాలు, ధూపకీ పోలు, ఫ్రూర్రకం'భోౌలు.
ఆదిపర్థం 968
కోటుక్తి ఈశాన్యంగా అలంకరించారు వివావా మండపం. చిత
విచి.తములై న వస్త్రాలు చందువాలు కట్టారు, గుత్తులు గుత్తులు,
దండలు దండలు ము త్యౌలవారాలూ, పూలమాలలూ వేలాడ
వేశారు. మండప స్తంభాలికి చక్కని చీనాచేళ వస్త్రాలు చుట్టి
ముస్తాబుచేశారు. కొత్తచిగుళ్ళూ వరి అక్షతేలూ పెట్టి, బంగారం
పూర్ణకుంభాలు తీర్చిపెట్టారు. చేలాలూ చేతులూ నింపిన బంగారం
గిన్నెలు వేర్పారు. చిదుగులూ, దర్భలూ, సన్నికల్లూ, కాడి
సీలలూ--వొకశేమిటి, అవసరమైన అన్ని వస్తువులూ సిద్దంచేశారు,
బంగారంతో తయారుచేసి, పచ్చలతో కెంగాదించాదచు పెళ్ళీ
వీన. వీనెమధ్య (పకాళిమ్హా వుంది వోమకుండం. పాండవుల పురో
కండు థామ్యుడూ, విద్వాంసులై న _బాహ్మలూ ఎవరిస్థా-నాల్లో
వాళ్ళు కూచున్నారు.
మంగళస్నా నాలునేసి, మహోజ్వలములె న రత్నాలనగలూ
అవీ పెట్టుకుని పెల్ళికొడుకులు ఐదుగురూ వచ్చి వీటలమిద కూర్చు
న్నారు. నెరజాణాలే న ముత్తయిదువులు అప్పరసలాగ అలంకనింఛచారు
(జాపదిని. వెయ్యిమంది. చెలికత్తెలతో వచ్చి కూచుంది. పెళ్ళి
కూతురు. (బావా శ పుణ్యాహధ్వన్, ఎన్నో విధాల బాజూలూ,
బజం(తీలూ, ముంగభగీ తా లూ-వొక్కసారి గింగురుముంటున్నా యి.
మెలికలు మెలికలుగా శిఖతీర్చి మండుతోంది పళోవుకుండం. వివావా
మం(తాలతో అవాుతులు వేల్చాడు భథామ్యపురోహితుడు.
మొదట ధర్శరాజుకి పెళ్ళిచేశారు (జాపదిని. తరవాత భీము
డికి. ఆ తరవాత అర్జునుడికి. అనంతరం నకులుడికి చివర సవా బేవుడికి.
ఆశీర్వాదాలతో త భాతతలు చల్లారు సమా వేశమైన మవముహవోజనులు,
ఆకాశంమాద బేవదుందుభులు మోగాయి. మెల్ల మెల్లగా ఏస్తూన్న
మలయవాయువులతో కలిసి, ఘువు ఘుమ లాడుతూ పూలవాస
కురిసింగిం
ఆదెపర్వ ౦
ఎనిమిదో ఆశ్వాసం
మహావై భవంగా కుమార్తెని పాండవులికి వివాహం చేశాడు
[దువదవుపహాో రాజు. మల్ళివీఎలమోద అల్లుళ్ళయిదుగురికీ కుని పడినా
వెలలేని మణులూ రత్నాంఎనగలూ ధనరానులూ బంగారం.
ముంఛాటూ, బంగారం కీటలూూ ఇగో వంద బంగారం రఇాలటూూ,
వందవంద భదగజాలూ వెయ్యేసి కాంభోజ చేశం గు(రాలూూ పచేసి
వేలు చానడానీజనాలూ నూ శేసివేలు పాడిఆవులూ చదివించాడు.
నాలుగుసము(డాలమభ్యా వున్న యావత్తూ భూ(పపంచానికీ
సా(మాజ్యల శ్రీ శై కాదగ్గ్లది (జాపది. అరమర లేకండా ఐదుగురు భార్త
లికీ సమానంగా కుశ్రరావ చేసే డామె. ఐదుగురిని ముప్పించేది,
కోడలి గుణాలు చూసి పొంగిపోయిది కుంతీదేవి. నా చిట్టితల్రీ,
మా నాయనలు మవారాజుకై, రాజసూయాలూ అపీ జేశేటప
ధర్మపత్నిగా నువ్వే కూచుంటావే తల్లీ” అంటూ లాలించేది. విష్షువు
దగ్గిర లశ్షీ'చేవిలాగ-, చంద్రుడి దగ్గిర రోహిణిలాగా, ఇంద్రుడిదగ్గిర
శచీబేవిలాగా, వళిష్టుడిపక్క అరుంధతిలాగా నీ భర్తల దగ్గిర
(పేమగా వుండు. బంగారంలాంటి చిట్టెబాబులు పుడతారు మూ
అమ్మకి. చూడమ్మా, గురువుల్నీ, బంధువుల్ని సౌరవిస్తూ వుంజీం!
అతిథిపూజా అదీ మరిచిపోకూడదు. (పజలమిద దయగలిగి
వుండాలి. నాలాగే, కొడుకుల్న, మనమల్నీ ఎత్తుకుంటావవ్యూ్యూ,
నువ్వు” అంటూ దీవింవేది. ముద్దించేది, దగ్గిర కూచోబెట్టి బుద్ధులు
చెప్పే ది.
తన మేన త్తకొడుకులు (జాపడిని వివాహాం జేనుకున్నా రని,
ఇ్యూరకలో విన్నాడు. శ్రీకృష్ణుడు. ఐదుగురికీ నవరత్నాల నగలూ
ఆదిపర్వం 265
దేశ జేశాల జిలుగువస్తాలూ, పవాదీలూ, పల్లకీలూ, రఖభాలూ,
గు(రాలూూ, ఏనుగులూ, త్య పంపించాడు, మవా రాజుల్లాగ
కాంఫిణ్యనగరంలో వుంటూ వచ్చారు పాండవులు.
పరాక్రమవంతులైన పాండవులు అల్లుఖృయారు. మై పెచ్చు
శనితో జీ వుంటున్నారు, బక జేవతలన్నా భయంలేదు (దుపడ
మహో రాజుకి చేళంలో ఇశాంతీభదతలకి లోపంలేదు. దొంగలభయం,
కరువూ కాట కాలూ అనారోగ్యం -- ఇవేవీ లేవు. గుంజెలమోద
చేతులు వేసుకుని హాయిగా నిద్రపోతున్నారు (పజలు, ఇలా వొక
సంవత్సరం గడిచింది.
అక్కడ హాస్తినాపురంలో వొకనాడు కర్ణుడూ, దు త్యాసనుడూ,
శకున, సోమదత్తుడూ - వీళ్ళతో కలిసి కులాసాగా లోకాభిరామా
యణం మాటాడుతూ కూచున్నాడు దుర్యోధనుడు. ఇంతలో దశవ్నిణ
'పాంఇఛాలం వెళ్ళిన వేగుల వాళ్ళువచ్చి “పాండవులు బతికేవున్నారు
మిహోా(పప్రభో” అన్నారు. గుంజెల్లో రాయిపడింది దుర్యోధనుడికి.
“అవాళ మత్స స్రయం(త్రం కొట్టినవాడు అర్జునుడు. శల్యుశ్లి
చిత్గువేసినవాణు భీముడు. ఐదుగురూ (జాపడిని వివాహం చేసు
కున్నారు. ఇప్పుడు కాంవిల్యనగరంలో నే కాపురమున్నారు” అంటూ
చెప్పారు వేగులవాళ్ళు.
“అయ్యా, ఐతే పురోచనుడు వొకజే కాలిపోయాడు లక్కొ-
ఇంట్లో ”? అంటూ దుఃఖపడ్డాడు దుర్యోభనుడు. “అదృష్టం కలిసి
రాక బోతే, మనిషన్న వాడు ఎంత కొట్టుకుం కే మా(తం వంలాభం ౫
అంటూ తల కొట్టుకున్నాడు. “టిం - అయిందేదో ఐంది. (దుప
దుడీకీ వాళ్ళకీ పడకంజూ భేదం కల్పించి పాండవుల్ని అక్కడినుండి
ఉద్వాసంచెయ్యా లిపుడు. యాదవులూ, వృష్ణులూ, భోజులకా
పాండవులంకే పడిచచ్చేవాళ్ళే. శిశుపాలుడూ వాళ్ళది క్కే_ మొగ్గు
తాడు. తను మేలుకంకు పాండవులమేలే కోశేవాళ్ళు వీళ్ళు. పీళ్ళం ఆతా
వకం...క్తాక్షంజా నే తగన పాచిక వేయాలి మనంి అంటూ వాంభాలం
84.
266 వ్యానవారికాం(ధమహాభారతీం
వాళ్ళకీ పాండవులికీ ఎలా పుల్లలు పెట్టడమా అన్న దురాలోచనలో
పడ్డాడు దుర్యోధనుడు.
ఎప్పటి కప్పుడు పాండవుల నా రలు వింటూనే వున్నాడు విదు
రుడు. అర్జునుడు మత్స వ్రయం్యతం కొట్టడం, చురో్య్యోధనుడూ వాళ్ళూ
"దెబ్బతినిరావడం, (జాపది పాండవా నివాహమాడడం, ఇంత
కాలమూ వాండవు లక్కం-డ శ్నేమంగావుండడం _ ఇదంతా వివ
రాలతో ఇప్పాడు ధృతరాష్ట్రుడికి. “పోనీ బిడ్డలు జ్షేమంగా వున్నా
రని విన్నాం. అంతేచాలు. కాలంచేశారలి దుఃఖపజ్లాం. వాళ్ళ
వొంట్లో వీడి వొడిభిండి. అముంగభం ఛాతించింది. ఆం వినావాం
కూడా చేసుగున్నారూ !' ఎంతళశుభనా క్ష! పాంచాలం మన బంధు
రాజ్యంలో జేశండస్న నాట 1? అంటూ విదురుడికి సంతోవం కలి
గేట్లు మాట్లాడొడు, లోపలి కభ్ళుమూ(తెం స్పెకి కనపడకండా
నటించి అంత;ఫుాంలో! వెళ్ళిపో దూకు
ఒంటరిగా వుడడం కనిపెట్టి కర్లుక్లీ, దుశ్ళాసనుణ్లో, శకునినీ
వెంటపెట్టుకుని చండడిదగ్గిరికి వచ్చాడు గర్య్యోధనుడు. “రాట,
పగలూ పిశాచంలాగ మిమ్మల్ని వొగిని బక్టీకంణ* వుంటా విడు
రుడు మాతో మాట-"డడానికీ అవకాశం చిక్కొ_దు ముగు,
ఇవాళ వదో సుదినం, ఇన్నాళ్ళకి చిన్ని నందు దొరికింది. వినవరుడు
పసాండవులమనిపీ. అని తెలిసి తెలినీ అతడి మా ఓ వింటారు మిరు.
అతడంకే మరేదీ కనపడదు మోకు” అంటూ వెళ్ళగానే మొదలు
పెట్టాడు దుర్యోభనుడు.
“వాళ్ళం మా కింతద్రిదో నాకూ అంతే అని నముండి”
అన్నాడు ధృత రాష్ట్రుడు. “మాటల్లోనూ వాటిలోనూ పె కినమూ తం
పొండనవ్రులం కు ఇస్త్రంగావున్నట్టు నటిస్తాను. అంతే, లోగపట్టు
తీన్నశూా విప్పీ-చెప్పను విదురుడికి, మనకి దై వం అనుకూలించలేదు,
స్ 'జేతిలోపడింది. చచ్చిపోయా ధా నుకున్న వాళ్ళు బతి!
ఇళ్లును చం ఇయ్యాలో మాకే చెప్పండి” అధ్నాడు.
ఆదిపరర్ధిం 267
“అచ మేమూ ఆలోచిస్తున్నాను” అంటూ అందుకున్నాడు
దుర్యోధనుడు. “పాండవులు పాంచాలంలో వుండకండా చెయ్యాలి.
ఎం చేతనం శు. అసలే బలవంతుడు [దుపదుడు, చుట్టాలూ, పక్కాలూూ,
కొడుకులూ, స్నేహితులూ వున్న వాడు. అలాంటి వాడి ఆసరాలో
వుం బే, క్చమ్లుడూ, బలరాముకూ అశు కలుస్తారు - యాదవులూ?
వృష్ణులూ, భోజులూూ అంధకులూ అందరూ వక్రవువుతారు. ఇక
చచ్చే దేముంది ? పాండవుల్ని గలవడు (పాణసంకట మొతుందిం
కనక (దుపదుడితో పాండవులికి పడకండా శేదోపాయం (ప్రయో
గించాలి. అక్కడనుండి వాళ్ళని తరి మేబ్బు చేయాలి. వేదా తగిన
వాళ్ళని పంపి కుంతికొడుకులికీ మా(ది కొడుకులికీ విరోధం “పెట్టేం
నాలి, అదీ కాదం కే అందమెన ఆడవాళ్ళవి ఐదుగురికీ అంటగట్టి
(దౌపదిమోద విర_క్టి పుట్టించాలి. లేదంక్కే మంధరలాంట డాన్ని
పంప్కి ఐదుగురు మగళ్ళతో వేగలేదని (జాపదికి భృర్తలపూాద
అసవ్యాం కలిగించాలి. కాదంటారా రహస్యంగా భీముణ్హి చంపించి,
వాళ్ళని కోరలు లేకండా చెయ్యాలి. ఛీముడూ, అన్హునుడూ వక మె కేచే
వీకలమోాదికి వస్తుంది. నాలో కాస్తా శాజెసే, అర్హునుడు మన
కర్ముడిముందు నలుసు, వదిచేసినా వెంటనే చెయ్యాలి. ఆలస్యమైన
కొద్ది విహమిస్తుంది” అన్నాడు,
“ఆంత మోూదమిాద, భేనోపాయాలకి లొంెగేవాడు కాడు
[దుపదుడుూ అంటూ కలగ జేసుకున్నాడు క రుడు. పుక్పైకు బంధు
వులూ, బుద్దిమంతులై న కుమాళ్ళూ పెట్టుకుని, పదిమంది రాజుల్లోనూ
జనమంచిగా పోతున్న వాడు. వినయంగా కుసులుకుంటూన్న అల్లు
ళ్భని ఎన్నడూ వొదులుకోశు. ఒక్క పెళ్ళాంమోద వలపుపెట్టుకున్న
వాళ్లు పాండవులు. వాళ్ళలో వాళ్ళు కుమ్ములాడు కోవడం జరగనే
జరగదు. ఒకటా యీ బవాఆవముంది భర్తలు వున్నారా అంశ,
అడి దానికి ఇష్టమే అన్నమాట. అంచేత, అసహీంచుకో వడం కాదు
268 బప వోరి రెకాం(సమహాోభారతీలం
మరింత వలపుతో వుంటుంది (దొపది, జక సీటుుక్టై చంపు తె
మంటారా, అది లోగడే తేలిపోయింది. నాకు తోచిందల్లా వొక్క కే
ఉపాయం - దండోపాయం అ జే వీరత్యం. రా చబిడ్ల అన్న వాడి
కల్లా ఏరత్వ్య మే మవళళలిపాయం,. వెంటనే సె సై న్యం వేసుకు వెళ్ళడం,
(దుపదుళ్లి చిదకగొట్టడం. పాండవుల్ని పట్టుకు రావడం, ఇంతకు
మించిన ఉపాయం బవేదువురిి అన్నాడు.
“అదీ కొంత నిజమే. ఐనా, తెలిసిన వాళ్ళని మన వాళ్ళు
నలుగురిసీ పిలిచి. ఆలోచిజ్రాం” అన్నాడు ధృతరాముడు. వెంటనే
ఛీమ్ముడూ, _దోణుడ్యూ కృపుడూ, అశ్వ శ్రామా, సోమదత్తూ --
ఈ మొదలైన వాళ్ళని పిలిపించాడు. విషయమంతా పొందికగా
తెలియజేశాడు, *“ంపూడు వమునం చెయ్యవలసిన రృవ్య మేమిటో
నిర్ల యించండి”” అన్నాడు
అం తావిని, దుర్యోధనుడి కేసి చూశాదిున ఫీషు ge కకక
అయ్యా, పాండురాజూ - ఇద్దరూ వొక్క- లే నాకు. వార బిడ్డలు
విరారు. మొారన్నాా సాండనవులన్నా కూడా నాకు భేదం'లేదు. వాళ్లతో
విరోఛానికి ఎన్నడూ వొస్వుకోలేను "తాత తంటడుల నుండీ వచ్తూ న్న్న
రాజ్యానికి వ కెంత అధికారముందో, వాళ్ల కీ అం జే అధి కొరముంది.
అంచేత, వాళ్ళకి సగం రాజ్యమిచ్చి తక్కిన నగం నువ్వు అనుభ
వించు. విరోధథ[పయత్నం విరమించు.. స్నేహంగా వుండడమే
శ్నేమం నీకు దీనివల్ల బంధువులూ సుఖపడ తొరు, పదిమందిలో న్ ర్త
వస్తుంది. క్షీర్తికంశు కావలసిం జేముంది మనిషికి ? కీర్తి స్వర్ణం. అప
క _ర్హి నరకం కీ ర్తిలేనివాడి జీవితం వ్యర్థం” అన్నాడు,
“వేలకి విలవై న సలహో ఇచ్చారు "తాతగారు? అంటూ ముక్తా
యింయాడు (దోణుడు. బతికివ్రున్నా రని తెలియడంతో నే వాళ్ల కోసం
పరిగేత్తించవలనసింది మనం. ఇపుడై సా మించిపోయింది. లేడు.
నాక్ష వనుగరికీ, కుంతీ'జేనికీ, (చాపదికీ, (దుపద ధృష్టద్యుమ్నులికీ
mr. తశవరధళలాలయా ఆఫీ ఇచ్చు, దుక్మాసనుడూ, టీక
ఆప్ వ ర్య 0 253
ర్లుశూ మొదలయిన వాళ్ళ ని కాంపిల్యం ృంవించు సగౌరవంగా వాళ్ళని
విలు -చుకు రమ్మను: అన్నదమ్ములు మాలో మోకు విరోభ మేమిటి ?
శకుస్కీ కర్ణుడూ చెడగొడుతున్నారు నిన్ను. అనుభవం కల పెద్దల
మాట వినకండా పెడదారిని పెకతారు స్నేహితులమని చేరిన
బుద్ధిమంతులు కొందరు. సత్యమూ, ధర్మమూ తప్పని వాళ్లు పాండ
వులు, వారసత్వంగా వచ్చిన వాళ్ల రాజ్యం వాళ్ళది కాదనడాని కి ఎవడి
శక్యం ఖై? అన్నాడు,
“శతువుల్ని చేరదియ్యమన్న వాణ్లి ఈయన్నే చూశాను”
అంటూ కస్సుని లేచాడు కర్ణుడు. “వాళ్ళకి తోచిం చేతప్ప ఇంకో
ఆలోచన వుండదు ఈ ముసిలాళ్లకి, రాజు కావాలన్నది వొకటి,
వీళ్ళు చెప్పింది మరొకటి. కళ్లువురాసుకుని వాళ్లకి తోచింది వాళ్ళు
బోధిసారు మం(తులు. దార మంచీ చెడ్డా విచారించి నడుచుకోవలి
సినవాడు యజనూని. లోగడ మగభరాజు నితంతువు * అస మర్జు
డుగా వుండేవాడు. అతడి ముఖ్యమంతి రాజశాసనం తన విడికిల్లో
పెట్టుకుని మవారాజని మట్టిపెస్టేళాడు. రాజుని తోసిరాజని
తానే రాజై పోయాడు, తుదకి అతడి చేతిలోనూ నిలవలేదు
రాజ్యం. శతువులపా౫ై ౦ది. అంచేత, మం(తుల్ని నమ్మకూడదు.
మైకి మేలుచేస్తున్న షే నటించి ఉపన్యాసా లిస్తారు. చేసేదంతా
కీడే చేస్తు ంటారు. ఈ ముసిలాళ్ళ ఇద్దరిమాటా సవతితల్లి (వేవులా
వుంది నామట్టుకు” అన్నాడు,
“మాది సవతితల్లి పేమ ! నిది కన్నశల్లి (వేమ! మాకంశేు
నువ్వే కావలిసినవాడివి కౌరవులికి !!” అంటూ లేచాడు కోపం
ఆపుకుంటూ నే (దోణుడుం కకక మం(తోప జేశం వలే కారవకులంలో
కల్లోలం రేగుతుంది. అద్దంలా కనికిస్తూణే వుందది. అంతేలే. వజాతి
పిట్ట ఆ జూతికూత కరాస్తుందొి” అన్నాడు,
జ అంబు యుడం.
270 వ్యానహారి కాం(ధమహాభారతం
(శుతిమించకండా అడ్డువచ్చాడు విదురుడు. “యథార్డ
వాదులూ, మధ్యస్థులూ, ధర్మ తెలిసిన వాళ్ళూ, వృద్దులున్నూ'
భీమ్మ (దోణులు. వా శ్భేద చెపితే అది చెయ్య శం వీ ధర్మం”)
అన్నాడు ధృత రాష్ట్రుడి కేసి తిరిగి. “వింికంకే మనకి హూతులెవ్వరు ?
దుర్యోధనుడూ, దు శ్బాసనుడూ, కర్ణుడూ యువకులు, ఇది మంచీ,
ఇది చెడ్డా అని తెలియ ను వాళ్ళకి వాళ్ళమాట పాటించకు. పాండ
వ్రుల్ని విలివించు. అర్హ ర గాడ్య మిచ్చి ఆదరించు. ఉన్నమాట చెపు
తున్నాను. పతర. వాళ్ళు పీరులు. డానికితోడు (దుపదుడూ
ఆత్మబంధు వయా డిపుసు, వాళ్ళ చావ ధృష్టద్యుమయ్ను కూ వాళ్ళంత
వాడే మరి. శ్రీకృమునూ, బల రాముకూ వాళ్ళకి వుతులుగానూ,
మం(తులుగానూ పనిచేస్తున్నారు. (పజాశి_క్తీ, చెవశ క్ర వాళ్ళది క్కు
వుంది. వెరికాక పోతే, వాళ్ళమిాదికి యుద్ధానికి నెళ్ళడ మేమిటి
మనవాళ్ళు ? ధనుస్సు చేతిలోవ్రుఎకే అను కుణ్ణి తేంవరాసేవా డెవరు ?
అతడికి తోడు అమిత బలుబ భీముడు. ణఅ్యతునకలు నకుల సహా
"జీవులు. పిళ్ళందరిసీ బుంచివ టలం భర్య రాజు ధర్భు?1-)0. ధగ్భం,
ధైర్యం, దయా, సత్యం - ఇవి తమ్ముల మళ్లేనే అతడు జెప్పి నట్టు
వింటాయి. వాళ్ళతో విరోధం పెట్టుకోవడం కొండతో డీకో.వడ మే,
ఇంతకీ వాళ్ళు ప రాయి వాళ్ళు గవకనా మనకి ? పాంచురాజుకొ “ఎకులు
కీ కొడుకులు కారా వాళ్ళని ఎడ పెట్టడం న్వాయవతా మన
పుణ్యమా అంటూ లక్య-౪ఇంటి ళు నుండీ బతికారు వాళ్ళు.
పురోచనుడు పూసిన అపకీర్తి రి బురద వుండనే వుంది నీకు, అర్ల ర్ల రాజ్య
మస్రీ అది కడుక్కు._పోతుం దిపుకు. దుర్యోధనుడి దుర్భుద్దిలో
పడ్డావో, (పజల్లో ఈపదవం పుడుతుంది. మొదటినించీ "జఇవితో
ఇల్లుకట్టుకు పోరుతూ నే వున్నాను. ఇపుడైనా అనర్థం రాకండా
చూడు? అన్నాడు.
దాంతో కొంత డారికివచ్చినట్టు కనపజ్జ్ఞాడు ధృత రాష్ట్రుడు.
“ఆ మ్యాతం బుద్దిలేదా నాకు? నువ సెతనాన్నా ఆబా
ఆదిపరగ్టం 271
ర్యులూ ధర్ననిర్ధయంచేసి చవెప్నిండి కాదని ఎలా అంటాను ? అందు
కనేశచా మిమ్ముల్ని కిటిదింది' మా మాపక రం పాండవుల్ని
విలివిసానుం అర్ధరాజ్యముూ* ఇస్తాను. నెకేనా!ి జగ్నాశ. “మరి
నువ్వే వెళ్ళు 'కాంపిల్వం అవసరమైన సరంణామా మావత్తూ పట్టుకు
వెళ్ళు, సగారవంగ పడ్తల్ని తీసుకురా”? తి పం
పాంచాలానికి (పయాణమయ్యాకు వీకురుడు. అంచీలమిాద
వెళ్ళి కాంపిల్వం చేరుకున్నా డు. ఆ సమయానికి శ్రీకృము (ల
అక్కడే వున్నా ౫. కుమాళ్ఫూ అల్లుళ్ళ్ళూ, కృష్ణుడూ -- అందరి
తోనూ కలిసి కణాసాగా మాట్లాడుతున్నాడు (దుపదుడు. విదు
గుడు రావడంతోశు సగారవంగా నత్కరించి కరా-చో బెట్టాడు.
భృశ రామ్టుడు పంవిన రత్నా భరణాలూ, పట్టుబట్టలూా అవీ విడివిడిగా
పాండవులికీ, (దుపదుడికీ వాళ్ళకీ ఇచ్చాడు విదురుడు. కుళల( పశ్న
లయాన, (దుపదుడితో తాను వచ్చిన [వసావన (వారంభించాడు.
“మువా రాదా, ఉన్న తవంశస్థుడివి నువ్వు. ధర్భుకీలుడివి. నీ అంతటి
వాడితో సంబంధం కలిసింది మూకు. ఇంతకంకు కావలిసించేముంది ?
భీష్టుడూ, ధృతరాష్టుడూ - ఒక-కేమిటి, 'కౌరవకులం యావత్తూ
సంతోపిస్తున్నారు దీనికి. కంతీబేపీ, కుమాళ్ళూ తమని ఎడబాని
పోవడం (పజలూ, బంధువులూ ఎంతో దుఃఖంచారు. మి దగ్గర
వున్నారని విని (పాణాలు శేచివచ్చాయి. చూడాలని అందరూ ఆతుర
పడుతున్నా రిపుడు. నువ్వు అనుమతిస్తేనేకాని జై లు జేరరు వీళ్ళు.
అంచేత, నిన్ను (ప్రార్థిస్తున్నాను. అల్లుళ్ళనీ, కుమాగ్తెనీ నాతో
హా_స్తినాపురం పంపించు” అన్నాడు.
“ధృత రాష్ట్ర మవోరాజు వంప్రడమ్మూ నువ్వు స్త్రాయంగా
లావడవమూం-- అప్పుడే అనుకున్నాను పాండవుల భాగ్య రేఖ బైలు
వడిందని, సర్వకాల సర్వావస్థల్లోనూ కృష్ణుడూ, నువ్వూ
ఏళ్ళవ్నేముం విచారిస్తూ నే వున్నారు. మా ఉభయులూ ఆలోచించి
వది నిశ్చయిన్తే అబే సమ్మతం నాకు” అన్నాడు (ద్రుపదుడు,
979 వ్యావవోరి కాంధమపవో భారతం
“ఎవరి ఆలోచనలో వముంది *” అంటూ అందుకున్నాడు
కృష్ణుడు, “పాండవుల మేలు వెయ్యికళ్ళతో కనిపెడుతూ వున్న చాడు
విదురుడు. అతడంటూ వృంటే, ఈగన్నా వాలదు పీళ్ళమిాద,
అన్వథా విచారించకు. ఏళ్ళకి కుండే కలుగుతుంగి ఇళమిోాన
సం బేవాంబేదు” అన్నాడు,
“తాతగారు భీమ్ములూ, బాబయ్యగారూ, మామగారూ,
విదురుడూ గురుజనం మాకు. (శ్రీకృష్ణుడు మూశే వమిటి లోశానిే
గురుదేవుడు. ఇందరూ వదంకే అచేశుభం మాకు” అన్నాడు ధర్శ
రాజు. విదురుడి వెంట "వెళ్ల డానికి అంగీక రించాడు.
అందరిదగ్గిరా సెలవుతీనుకుని హస్తినాపురం బయళ్టేరారు
పాండవులు. ,శ్రీకృన్లుడూ, బావ ధృష్టద్యుమ్ను డూ అపరిమిత మెన
పరివారంతోనూూ, జీనలూ వాటితోనూ వెంటవచ్చారు.
ముందుగా వార వచ్చింది హృక్తినాపురం. ఎదురు వెళ్ళి తీసుకు
రండని వికర్షుణ్త, చి(త్ర నీనుత్తో, (దోణుక్తీ. కృపున్తే పంపాడు ధృత
'రాన్టుడు. మహోత్పవంతో పట్నం (పవేశించారు పాండవులు. మహో
నందంతో స్వాగతవిచ్చారు (పజలు, “ధర్శస్వరూపుడు ధర్హురాజు
మన అద్బష్టుంవబ్ల తమ్ములతో సహో బతికివచ్చాడు, పొండురాజే
మనకోసం మళ్ళీ వచ్చినట్టుంది మనకి. ధ ర్మాత్ఫులికి "జీవుడే తోడ్పడ
తాడు. ధర్శసపాయముూ, పురువసహాయమరా వున్న వాళ్ళకి ఆపదలు
వోవాలీగాని, రాజ్యా లెటుపో'తాయి ! మనం వేసిన జానాలూ,
ధ'ర్మాలూ నిజమై తే ధర్శ్మ-రాజే రాజవ్రతౌడు మనకి” అంటూ
ఉత్సవం చేశారు పౌరులు.
రావడంతోనే భీమ్మడూ, భృతరాష్ట్రుడూ మొదలైన పెద్ద
లికి నమస్కరించారు పాండవులు, ఎవళ్లకి తగినట్టు వాళ్లని సంభా
వింశారు. దుర్యోధనుడూ మొదలై నవాళ్లని ఆలింగనం వేసుకుని
ఎప్పటిలాగ వాళ్లతో కలినీవెలినీ కాలశ్లేవం "మొదలు "పెట్టారు,
అలా ఐచేళు గడిచాయి.
దివర్య ౦ 278
ఒకి నాడు పాండవుల్ని కొలువులో కి పిలిణాడు ధృత రామ్ర)డు,
(శ్రికృముడూ, భీష్మూడూ. విదుకుడూ, [దోణుడూ, మొదలై న
పెద్దలంతా వున్నారు, తము లతోక లిసి దుర్యోధనుడూ వోవక
కూ చున్నాడు అందరి కన పాండవుల్ని నంబోధించాడు ధృత
రాష్ట్ర డు, ““జనులందరికీ కర్శసాతీ. ఈ (శ్రీకృష్ణుడు, ఈయన
సావ్సీగా ఇందరి ఎదటా కౌరవ రాజ్యంలో అర్ధ భాగం ఇస్తున్నాను
మోకు. ఇది మో అయ్య పాండురాజుది. పుచ్చుకొని అనుభ
వంచండి” ఆంటూ ఆర రాజ్యానికి ధర్మరాజుని అభి జే కించాడు.
“ఇవాళ నించీ ఖాండవ [వస్థం రాజధానిగా చేసుకోండి మీరు.
వెళ్ళండి అంటూ ఆ జీశీంహాడు
“మహాభాగ్యం స్ట అన్నారు పాండవ్రులు, 'తాతదగ్గరా
గురువ్రులదగ్గిరా చెలవుతీసుకున్నారు, (శ్రీకృష్ణుణి వెంట పెట్టుకుని
నవిరివారంగా ఖాండవ వస్థం వచ్చేశారు.
ఇం ద అ: సం
ఖాండవ షసంలో రాజధాని నిర్మాణం కావాలి ఇం|దోొణ్లి
తలిచాడు కృష్ణుడు, ఇం[దుడు విశ్వకర్శని వీఅిచాడు, “వెళ్లు,
పాండవులకోనం భూలోకంలో ఖాండవ పస్థంలో న్వర్షంలాంటి వట్నం
తయారు చెయ్యి” అంటూ అిజూపీంవాడు, వ్యాసుడూ, ధానమ్యుడూ
వాళ్ళూ కలిసి మంచి (వశన్నమెన (వ బీళం నిర్ణయించారు, కొలటలే లా
బ్లప్ చేశారు. శాంతిపూజలూ మొదలై నని చేశారు. విశ్వకర్మ
వచ్చి, అద్భుత మైన నట్టణం నిర్మించి వెళ్ళాడు రకర
భున్నారు దాన్ని.
వట్నంభోని మేడల బంగారంశిఖరాల కాంతులు, దగ్గిరి
మేఘాలమోాధ మెరుపులతో సమానంగా (వకాశ్స్తు న్నాయి, హరు
లాగా ad Ra తెల్లవయిన పెద్ద పెద్ద మేడలు హిమాలయ
పరం ఈొల్లాగ కః వొవీస్తున్నా యి, చంద కాంతే మణి వేదికల లతా
వ్
274 వ్యావ వారికాం(ధమహాోభారతం
గృవహోలనుండి వడుతూన్న జల[వవాసహోలు ఆకాశగంగని అనుకరి స్తు
న్నాయి పట్నం చుట్టూ అగడ్త, అగ డ్తలోపూసిన నల్ల కల
వలూ, తెల్లక లవలూ, వదాలూ పట్టణలవీ, క పాదపూజశేసిన
పువ్వుల్లా వున్నాయి. ఆకాళంమిది నత, తాలు తలమిోాతి పూజూ
పుస్సాల్లా క్నివిస్తు న్నాయి. గనోపురాలమోాది రత్నాల కాంతులు వడి
సూర్యుడి వచ్చనిగు[ రాలు రంగురంగులు గా గనివిం చేసే ఆది చరాసి
ఆ గురాలు తనప కావేమో అని శంకించేవాడు సూర్యుడు.
వట్నం బైట అందమైన పెద్దపెద్ద తోటలు, అగరూ,
కర్పూరం, గంధం, నంవంగీ, తమూలం, కేతకీ, కొబ్బరీ అరిటీ,
నవనసా, మూమిడీ, వోకా---- వొకళుమిటి, రకరకాల పూల చెట్లూ
ఫలనృ అలా. వందనవనంలా వున్నాయి, తోటలమిోది సువా
నన మోసుకుని, పట్నంలోని నందిసీనడీశరంగాల తుంపుర్ణతోకలిసి
ఘుమఘుమలాడుతూ, చల్ల చల్ల గా వీచేది మలయమారుతం,
ఇలా భూలోక వె కుంథంలాగా, అలకావట్నంలాగా, అమ
రావతిలాగా అందంగా అపూర్వంగా వుంది ఇంద! పస్థం,
వ్యానముసీ, శ్రీకృమ్ణుడూ మంచిరోజు సిర్ణ యించారు,
అవాళ పుర (వ వేశమహోత్సవం, ఢామ్యుడూ, అతడి ' ఇెనక
ఎంతోమంది ((బాహాలూ నము[దఘోవలా వదఘోవ. చెస్తు న్నారు.
పుణ్యజన లు ఆశీర్వాదాలు చేస్తు న్నారు, మంగళనంగీ తాలం మధు
రంగా వీనిపిస్తు న్నాయి, ఎన్నో విధాల వాద్యాలు నారో గు
తున్నాయి, నాలుగు పురుషా ర్థాలవంటి నలుగురు తము
వెనక నడిణారు, శుభముహూ ర్తంలో పుర(వ వేశం జేశాడు ధర్మ
రొజు, జయజయధ్వనులు వేశారు (వజలు,
ఇం[ద్ర్యవస్థం సించోననంమోద ,వజూనుకూలంగా పరి
పాలన (పారంభించాడు ధర్మరాజు, ఆతడి రాజంలో దో XH
భయం లేదు, రోగభయం లేదు, శ్మ్యతుభయం లేదు. యజ్ఞః
చేయడం చేయించడం, వేదాలు చదవడం చదివించడం, ఊోనాలు
ఆదిపర్వ ౦ 275
చేయడం పుచ్చుకోవడం... ఈ ఆరుకక్నలూ చేస్తూనుంజేచాళ్లు
(బాహ్మలు అంగ ళృలో నవరత్నాలు రాసులుపోసి వికయించే
వాళ్లు కోమట్లు, వీధుల్లో ఎక్కడచూసినా ఆందమైన ఆడ వాళ్ళకీ
కొదవ లేదు. ఇలా, ధర్మమూ, అర్థమూ, కోమమూూ, మూడింటి
మీడా ఆన క్రికలిగి హాయిగా వుంజేవాళ్లు (వజలు,
తమ్ములు నలుగురూ అనురాగంతోనూ, విభేయతతోనూ
'సీనిస్తూవుం శు; వొక నుహోయజ్ఞంలాగ వవీతంగా ధర్మురతణ చేశే
వాడు ధర్మ రాజు, వర్ణా(క మిధ ర్నాలూ సడలకండా జాగ త్తవదే
వాడు, చోస్యానికై నా అబద్ధమా దేచాడు కాడు వరాకమమూ,
'న్నీ వామూ.... ఈ లెంటిచేతనే యావన్శందిరాజుల్నీ వశవరచు
కున్నాడు శత్రువులే లేకండా జేసుకొని అజాతశ | తువయాకు,
ధర్శరాజంకు శర త్మ్కా-లంవెన్నె లలా వుం జేది (వజకీ. అతడు రాజు
కావడంచేత 'మంచిరాణీ అనిపించుకుంది భూ బేవి,
ఇం(ద్మవస్థంలో పాండవుల రాజ్యం స్థిర పడ్డాక ఉ్య్వారక వెళ్ళి
పోయాడు కృష్ణుడు. వెళ్లేముందు ఐదుగురిని దగ్గరికీ పిలిచాడు,
“ఇభాళో, రేపో నారదుడు వస్తాడు మోూదగ్గిరికి, ఆయన ఉన జేకం
విని అలా నడుచుకోవాలి మారు” అని చెప్పి వెల్లాడు,
అన్నట్లుగానే వొకనాొడు నారధముని వచ్చాడు, తమ్ము
భృతోనజో తేచి పాదపూజచేశాడు ధర్మ రాజు, “భూ పూర్య
'ఫుణ్యంవల్ల మి దర్శనమైంది, కృ'తార్గుల మయాము అంటూ
(చావదిని తెచ్చి "మొక్కి... ంచాడు, ఆశీర్వదించాడు నారదుడు.
ఆాపడి అంతఃపురానికి వెళ్లాక ఐదుగురతోనూ వకాంతంగా (వనం
గించాడు, “టక్క-మాటమిోద నడుచుకుంటూన్న అన్నదమ్మలు
మూరు. మో ఐదుగురూ వక్క-వీల్లని వెళ్ళి చేసుకున్నారు. ఈమె
కారణంగా మోాలోమోకు విభీదాలు పొక్కకూడదు. లోగడ
సుందుడూ,, నోవసుందుడూ అన్ని ఇద్దరు అన్నదమ్ములు వొక్క స్త్రీ,
క్లోనం ,వోట్టాడి చచ్చారు. ఆ కథ చెవతాను వినండి,
276 వ్యానవహారికాం(ధనమనమహాభారతం౦
చుంద._ఊపజందుఆకధ
““హిరణ్యక శిపుడి వంశంలో నికుంభుడని వొకడుంజేవాడు
వాడి కొడుకులు సుందుడూ, ఉవనుందుడున్నూ్నూ , తవస్సువల్ల
కాని కావలసినవి దొరకవని నిశ్చయించుకున్నారు వాళ్లు వింధ్య
న రాం తొనికీ వి ఘోర్యమొన తేవస్సు జేశారు. ఎండా కాలంలో
వంధాగ్ను లమధ్య నుంచున్నారు. వానాకాలం, చలికాలం చెరు
వుల్లో కూచున్నారు. గాలితవ్ప మరో తిండి మానేశారు, ఒంటి
కాలిమొదా, చెతులుమోాదికే త్రీ, తల కిందికిపెట్టీ ఎంతోశాల
ముస్నారు. వాళ్ళ తపోగ్ని " జాఠరుణమైంది, వింధ్యగువాల్లోం చి
వొగలు బయల్రేరాయి. ఆకాకందాకాౌ కము కున్నాయి, దాం
అడలుపుట్టింది చేవతలకీ. మంచిమంచి వడుచువిల్లల్ని వంపించి
వాళ్ళ తపస్సు చెడగొట్టాలని చూశారు లాభంతేకబోయింది,
మా తం[డిగారయిన (బ్రహ్మాడగ్గిరికి వెళ్లి మొర పెట్టారు
'“వింధ్యవర్వ తానికి దిగివచ్చారు మా తండ్రిగారు. మగా తవ
స్పుకి మెచ్చాను. వం కావాలో కోరండి అన్నారు, సుంశడూో,
ఉవసుందుడూ చేతులు జోడించారు. “మా ఇష్టంనచ్చినరూవం
మేం ధరించగలగాలి, ఇష్టంవచ్చినచోటికి వెళ్ళగలగాలి,. మాకు
నకలనూయలూ చేతనవాలి, వె వాళ్ళచేత బోవకూడదు,. అనలు
భాజే వుండకూడదు మాకు ఇలో గుక్క-లివ్వుకోకుంజా అడిగే
ఇారు వరాలు, బక్క. చావు లేకుండావుండడం లన్న తక్కిన వరా
లన్నీ ఇచ్చారాయన,
“డాంతో వొక్క సారి వెలచేగారు వాళ్లు. ఎన్నడూ
ఎవంరికీ లేనంత రాజ్యం నంవాదించాతు దిగ్విజయం చెయ్యాలనీ
రాకునలో కాన్ని మెప్పించాలనీ నంకల్పింఛచారు. అకాలకొముది4
* కానుంది నన్ని లపండుగ. శః పండుగ అక్వయుజవూాక్తిను నాడు
జేసారు. ఆ వాళ విన్నెట్లో, మంచి జేళ్ళతితోనూ వాళ్ళతోనూ శకలటాసాగా కడ
దివర్వ 277
ఉత్సవం మొదలు పెట్టారు చేవలోకం, నాగలోకం యొదలెన
లోకాలన్నీ దోదుకోవడమూ (పారంభించారు మునులూ,
(వౌహ్మలూ కనిపించడం భయం - పట్టుకు బాధించేవా ళ్ళు,
యజ్ఞాలూ, పహోమాలూ,' (శాద్ధకర లా ఒక కుమిటి, నిత్యనై మి
తృికకర్భలు యావతూూ ధగ్గంనం చేసే వాళ్ళు ఉండివుండి చెద్దపులి
గానో, సింవాంగానో, వనుగుగానో మారిపోయే వాళ్ళు అడవుల్లో
తిరుగుతూ మునివళల్లెలమోద వజేవాళ్ళు మునుల్ని విరుచుకు తినేసే
వాళ్ళు మునులూ “జీవతలూ ఈ ఉవ(దవం తట్టుకో లేక పోయారు.
మళ్ళీ మా తం[డిగారితో వళ్ళి చెప్పుకున్నా రు,
“ఏం చెయాంలో పాలువో జేదు మా తండడిగారికి వాళ్లల్లో
వాళ్ళే కొట్టుకుచావాలి, అంతే. మరో మార్లం లేదు "వెంటనే
విశ కరకు కబురుచేశా రాయన. నూంచి గువ్యవిట్టలాంటి చిన్న
దాన్ని తయారు చెయ్య మన్నార. తన కళాకెొకలముంతా ఉచ
'యోగించాడు విశ్వకర్మ, నుప్వుగింజలవంటి చిన్న చిన్న ర త్నాలతో
జగన్మోహినిలాంటి వడుచుపీల్లని తయారుచేశాడు, తిలలవంటి
రత్నాల కరీరంకలది గనక తిలో త్తమ అన్నారు దాన్ని ఆమె
ఛడం, జాజమాదడం, ఈత్రంశా చరం శెయ్యడం_బలా వినోదంగా ఉత్సళం
చేస్తారు, అవాళ జూగరం చేసేవాళ్లకి అక్ష్మీదేవి వెదుక్క_ంటూవచ్చి వరమిస్తుందట!
శో ఆళ్టిశ్యాం పౌర్లమా స్వాం తు చే జాగరణం నిశి,
శానూధీ సా సమాఖ్య్యాతో కార్యా లోక ర్విభూత యే,
అవురా్యం వూజరయ్ అథ్మ్మీం ఇంద మెైరావతం సిరల
సుగంధి ర్నిశి సద్వేళ్యి కామ ర శానరణం నిశి
నిశీథే వరడా అమ్మీః కోేబా~ రీతి ఛాషీణీ
తస్మె విర్తం (పయబ్బామి ఆ షః (శీణాళ కరోతియః,
లింగపురాణం,
ఆక్వయా జనుసీ, కె ర్తీకనునీ కాఅనియను౦ లేకండా సుంద-ఉపసుం దులం
ఎవ్వడూ శ పండగ. చెయ్యడం చేర అది అ ళాళఖళొముది అయి గడి.
528 వ్యావ పహారి కాం (ధమజోభారతం
చక్క_దనం చూసి జేవతలే ఇదయారు. ెండుకళ్లు చాలవన్నట్టు
నెయ్యికళ్ళతో చూ కాదు బీవేందుడు. అంత అందంగావ్సంది
తిలో త్తమ,
““నింధ్యవర్య తానికి వెళ్ళు, సుందుడూ ఉవసుందుడూ
గరించి లోశాల్ని "బాధిస్తున్నారు. సీకోనమని వాళ్ళలో వాళ్ళు
కొట్టుకు చ చ్చేటబ్టు చెయ్యి ' ' అన్నారు భూ తం(డిగారు,
“యాలో కానికీ మెరుపులా దిగింది త్లో త్తమ, వింధ్య
నరంతం అరణాంలికి వొక కొ త్తవెలుగు వచ్చినట్టయింది, ఆమెని
చూడడంతోళశు మతిపోయింది సుంద ఉవసుందులికి. నా క్కా_వా
లగు నా క్కౌా-వాలన్నారు, అంతవరకూ వాళ్ళి ద్రరిలో ఛీద మే
వుంజేది కాదు. ఒక్క వీటమిోద కూ చుం జేవాళ్ళు ఇక్క. మంచం
మోద వడుకుం టేవాళ్ళు ఒక్క. కంచంలో తినేవాళ్ళు. జక్క
వ్రుంజేవాళ్ళూ, ఒక్క వా హొన మాద తిరిగోబ*ళ్లు, అలాంటి
వాళ్ల! వొక్క వీల్ల మీద మునసుపోయింది ఇపుడు,
క నా వెళ్ళాం అంకు “నా వెళ్ళాం) ఆని చరోచయో
పోటుకున్నారు తిలో త్తమని, “మా ఇద్దర్లో ఎవడుకావాలి నీకు?
చెవ్వు అంటూ చేరోవక్కా. లాగారు. మో ఇద్దరూ చెబ్బ
లాడండి. ఎవడు ఇలిన్సీ వాణ్ణి వెళ్ళాడ తాను” అంటూ వోరీ
చూపులు చూసింది తిలో త్తమ, ఆంకీముంది, అన్న మాద తమ్ముడూ,
రమ్ముడిమిాద అన్నా కలబడ్డారు. గుద్దుమో ద గుద్దూ, 'ఆతాపు
మోద తాపూ లంకించుకున్నా రు. వడావడా కొట్టుకుంటున్నారు,
దభీదబీ ఇాదుకుంటున్నారు గొధరిపోతులు గుద్దుకుంటున్న ట్టుంది.
కొండాకొండా డీక్కొన్నృట్టుంది-
“తమ్ముణ్ణి చూస్తేనేకాని అన్న తినేవాడు కొడు. అన్న సి
సన్ కొని "తము డు వుండలేకపోమేవాడు. అలాంటి అన్న
—— కడ జోనికోనం గుద్దులాడుకుని చచ్చిపోయారు, ఇంతగా
చెన్పవచ్చింజీటుబం ఓ, ఆవకతవకలన్ని టికీ ఆడజేకారణం,. ఆంచేత
ఈదివర్య ౦ 279
ముందుముందు [వమాదించకుండా మోాలోమోరు వొవృందంచేసు
కోండి” అంటూ చెప్పాడు నారదముని
ముని చెప్పినక్లు నొక నియమం చేసుకున్నారు పాండవులు,
అన్న దమ్ములు వొక్కొక్కరిదగ్గిరా వొక్కొ-క్క_ వడు వుండాలి
(జౌవది. ఒకరితో కలసి ఆమె “వున్న మూడు, మరొకరు లోవలికి
వెళ్ళకూడదు, తెలినయినాన కే, తెలియక ఐనాన₹రే, అలా వెళ్ళి నవాళ్లు
(వతనీవ్షతో వోనంవత్పరం తీర్థయాత్ర చెయ్యాలి. ఇలా నారదుడీ
ముంజ (పల చేసుకున్నారు,
అర్హనుడి ఫ్రీ ర్ల యా త
సుఖంగా నే గడిచిపోతున్నాయి దినాలు ఇంతలో, ఒక
నాడు జేవిడీముందు ఒక (బాహ్మడు వచ్చి "కేకలు వేస్తూ వడవడం
మొదలు పెట్టాడు. అది అర్జునుడి ఇవిలోవడింది. ఎన్నాడూలేనిది
వీమిటిడి ? అంటూ 'తెల్లపోయాడతడు. "వెంటనే (వాహక విలి
సీంచి కనుక్కు.న్నాడు, "జం శ్తీముంది, నా కొంప మునిగింది
అంటూ గోలి పెట్టాడు (బావాడు ధర శ రౌజులుంగారి రాజ్యం
ధర్మరాజ్యం,. వారి"జేమిటి ఇది మాచే అని సంతోవీ.స్తున్నాము.
ఇలాంటి ఢర్మరాజ్యంలో దొంగలు దోచుకుపోతున్నాడజు నా
ఆవులు, వాటితోనే వోమాలూ అవీ చేసుకు బతుకుతున్నా ను,
నురో ఆధారం లేదు నాకు, తల్లి లేనిపిల్ల లై పోయాయి పెయ్యలు,
అచజీ అరవడం అరుస్తున్నాయి, 'గడ్డయినా గా ముట్టడం చేదు, శతెండీ,
అలస్యం చేస్తే ఆవులు దక్క-వు, ధనుస్పూ, బాణాలు పట్టుకోండి,
వొంగల్ని కొటి నా అవులు నాకు ఇప్పించండి” అంటూ గోలు
గోలు మన్నాడు,
వివమనంధిలో వడిపోయాడు అర్జునుడు, ఆయు ధాలగదెిలో
(దావదితో వున్నాడు ధర్మరాజు. వెళ్ల్ళడ 'వెలాగ 4 జళ్ళితే
బియమభోంగం. వెళ్ళకపోతే. (బాహ్ముడి" వజుపు, పిమేనా సరే,
ని శ్ల్షడమే న్యాయమనుకుస్నా డు అద్దునుడు. ఆయుధాల౮లగోటెకి
280 వ్యాన పోరి కాం[ధమపవోభారతం
వెళ్లాడు, ధనున్పూ, వాణాలూ తెచ్చుకున్నాడు, (బాహ్మడి
ఎంట నడిచాడు దొంగల్ని వెంటాడి చంపాడు, (బాహ్మాడి
ఆవ్రలు (బాహ్నాడి కిచ్చి వంపాడు,
తిరిగి వచ్చి అన్న గారిముందు చేతులు జోడించాడు అర్ధ
నుఢడు, తీర్ధయానతకి se ఇప్పించమంటూ తలవాల్చాడు,
“కరో వ కారంకోనం- అందులోనూ ఆవులికీ, _బావ్ళాలికీ అవద
వచ్చినపుడు - లోవలికి వ వ్చావు నువ్వు, అవద్ధర్శమది. నియమ
భంగ మెలా అవుతుంది? దొంగల్ని చంవడం అశ్యమేధంతో
సమాన మన్నారు వెద్దలు, వాళ్ళని పోనివ్యడం (భూణహాత్య
చేసినంత పావం, దొంగల్ని చంపావు ఆవుల్ని కాపాడావు,
(బాొన్నూడికి ఉవ కారం చేశావు అంచేత, (పొయళ్చి త్తం అనవసరం
సీకు'” అన్నాడు ధర్మరాజు,
కః అలాక్క్మా.దు అన్నయ్యా, “అన్నాడు అర్జునుడు,
“లోకమర్యాద రఖీస్తూవున్న మనమే మర్యాదతప్పి కే, ఇంతకంశు
అపకీర్తి మంరేముంటుంది! వొంగలనెవంమూద (పాయశ్శి త్తం తప్పిం
చుకోవచ్చు మనం, కాని నింద తప్పించుకో లేం, ధర్శంకోనం
నెపం వెదకడం అన్యాయం అనుమతించండి, ఒక్క. నంవత్సేరం తీర్థ
యాత ఇక్షు ముగించుకు వస్తాను” అన్నాడు,
అన్న గారి అనుమతి తీసుకొని తీర్ధ యాతి ఖయ జ్రేరాడు అద్ద
నుడు. పెద్దలికి నమస్కరించి ఆశీర్వాదాలు పుచ్చుకున్నాడు,
శాన్ర్ర'వే త్రల్నీ, కథలూ అవీ తెలిసిన పొరాణీకుల్నీ చేదవండితుల్నీ
వెంట పెట్టుకున్నాడు. వెళ్ళిన (వతీతీర్ణంలోనూ అక్కడి రకాగుల్నీ
వా శ్రీ చూసేవాడు. అక్కడి సలపురాణాలూ పుణ్యక థలూ తెలుసు
కునేవాడు, పారిద్యార్థం వెళ్ళి కొన్నాళ్ళున్నాడు, రోజూ గంగా
జ్నా నం చేళ్తూ వొడ్డుని హోమం చేసేవాడు,
ఒక నాడు యధ్యావకారం గంగలో స్నానంచేసి, చేవతేర్సణం,
భషితర్పణం,.. వితృతద్నణం ముగించుకొన్లిి హోమం చేసుకుంధికీ
దివర్య ౦ 281
వొడ్డుకీ వస్తున్నాడు అర్జునుడు. ఒక నాగకన్న చూసింది అతణ్ణి,
ఇంద్రనీలమణివంటి శరీరం, ఐరావతం తొండంలాంటి చేతులూ - ప
దివ్యసుండరవి గహాం సవరాసి ముతివోయింది ఆమెకి. అవమూంతంగా
పన వేసుళొని నాగలోకం తీసుకుపోయింది అతణ్ణి. నాగలోకంలో
అందమైన మేడ ఆమెది. అందులో వుంఛింది అర్జునుణ్ణి గంగాలీరం
లో ఈ అక్క. ఢా అన్నీ వెలిగింది హోమం ముగీంచుకేన్నా డు అరు
నుడు. తరవాత నాగకన్యని మూసి నవ్వుతూ షం ను.
“ఎవరి అమ్మాయిని! నీ పేరూ? ఇంత ఇబెపోయా వేం అన్నాడు.
ఈ లా వీ
“నాగకన్నని. ఉలూపినిి” అం దావ, కాలివేలు కింద
శాస్తూ “ ఐఇరావతవంశం మాడి, కౌరవ్యుడు మా తండి.
నిజం చాచడ మెందుకూ, నిన్ను చూసి వోహించాను. మన్నించు,
మూ నాగ క భల పాటలలో ఇంతకుముంజే నీ (వశంన వింటున్నాను,
సీవికాద మనసు పెట్టుకున్నాను, ఇన్నాళ్లకి, ఇవాళ గంగలో కరువు
పీతా కనివీంచావు నువ్వు” అంటూ తలవొ౧చుకుంది.
“బావుంది కానీ, మా అన్నగారి మాటమోద (వతదీత్లో
ను, |బహ్బృబచారిగా వన్నెండునెలలు లీరయా,త చెయాలి,
ఘాత eal సీ కేం ర ఇప్పూ! స్ట నే టక! స
నుడు, “నాకా తెలుసు ఆ సంగతి” అంది ఉలూపి. *జావది
కోనం వూరు నియమం చేసుకోవడం, మో అన్నా ఆవిడా వున్న గది
లోకీ నవ్వు వెళ్ళడం, ఇపుడు తీర్థయ్యాాతకి బై బెలుచేరడం అన్నీ తెలుసు
నాకు. ఈ తర్ణయా[తలూ, వతాలూ ఎన్నయినా (పొణదానం
కంకు గొన్పవి శావు అవునా! విను మరి కీకోనం నా [పొణాలు
వోవడాసికి సిద్ధంగా వున్నాయి. న్సి (వతాళే నువ్వు జచూసుగుంకే,
బా "వేనిరా తేప్పదు నాకు, అంచేత, వరిగహించి అనుభవించు
నన్ను + {పాణదానం చెయ్యి. ఇంత మా, 'తాసికీ (వతభ 0౫% మరా?
36
288. వ్యానవపహారికాం(ధమహాభారతం
శాదు నీకు” అంటూ జూలీ, వలపూ కుమ్మురిం చే వోరభూపులు
చూసింది. మనోపారంగావుంది ఆ మరా ర్రి,
లొంగిపోయాడు అర్జునుడు. ఆ రాతి అమెతో న్వర్ల
సౌఖ్యాలు అనుభవించాడు సతేవంలాంటి కొడుకుపుట్టాడు
ఉలూపికి ఇలావంతు డని జేరు పెట్టందామె,
మరా జే నాగలోకంనించి వచ్చేశాడు అర్జునుడు, సూర్యో
దయం అయేసరికి హారిణ్యార లో వున్నాడు. వెదుక్కుటూనే
వున్నారు తనకూడా వచ్చిన (బాహ్మలూ వాళ్లూను. జరిగిందంతా
'జెప్పాడు అర్జునుడు. వాళ్ల ఆశ్చర్యానికీ, ఆనండానికీ అంతం తేదు.
పారిదా్యరం నించి హిమాలయం వెళ్లాడు అర్జునుడు, అగ_స్మ్య
వటమూ, భృగుతుంగమూ అనే మే తాలు చూశాడు అక్క_డి
నుండి, హిరణ్యబిందుతిర్థం వెల్లి నోడానమూ, భూదానమూ, సువర్ల
దడానమూ - ఇలా ఎన్నో దానాలు చేశాడు. హీరణ్యబిందువుసించి
తూరుపు'బేశాలు వెళ్ళాడు. నై మి శారణ్యం వెళ్ళి నారాయణదర్శనం
వేశాడు, ఉత్పలినీ, కారికీ, నందా, అవరనంచా, గయా మొద
అలెనవి సేవించాడు. గంగా, గంగాసాగరనంగమం దర్శించాడు.
అలా నము(ద్రతీరం వెళ్ళి వలకివనాల్లో నంణచారంచేళొడు, వగడపు
దీవుల్లో నీపహారించాడు. ఇసుక తిన్నెలమోద లెరిగాడు, వెళ్ళి వెళ్ళి
కలింగచేకం (వ వేశించాడు. వెంట వెళుతూన్న వాళ్లు శొందళు
అక్క-డీనించి ఉత్తరంగా వెనక్కి. వచ్చేశారు,
కళింగంనుంచి క ద్దివరిచారంతోనే ముందికీ సాగాడు అర్జునుడు.
పూరీవెళ్ళి పురుపో త్రమత్నేతం చూశాడు. ఆక్క-డినించి మహేం[ద
పర్యతిం చూసి దతీణ"జీశం "వెళ్ళాడు. దటీణగంగ గోణావరిలో
స్నానం: మెళాడు.. జగడాది భీమేశంరం చూకోడు, (శ్రీశైలం
శాళ్ళాడు, బేగ్ బేశంచై భవం పరికిస్తూ, దతీ,ణనము। దానికి వెళ్లాడు,
శాజీరీసాగ క నంగమరలో ఎన్నో దానాలు చేశాడు, అక్క_డితో
వన్నెండునెలలూ పూ _ర్తయాయి.
ఆదివర్య ౦ 288
చి Wad 6గ౫గద
వదవమకూడోనెలలో మణిపూరువట్నం* వెళ్తాడు అర్జునుడు.
మణిపూరు రాజు చి తవాహానుడు నగారవముగా సాగగతమిచ్చాడు.
అతడికూతురు చి తాంగద, ేనతా శ్రీ, లకంకే అందక తే. ఆమెని
మోహించాడు అరునుడు, వీవాహాం చేసుకుంటా నన్నాడు. అప్పుల
వల్ల ఇది విన్నాడు చిితవాహానుడు. “నువ్వే అల్లుడి వై తే ధన్యుశ్తే
అవుతాను” అన్నాడు, “ఐతే వొక్కమాటమాత ముంది,
అది నువ్వు అంగీకరిస్తే చాలు, లోగడ మా వంశంలో (వభంజను
డని 4+ వొక రాజు వుంజేవాడు, అతడికి నంతానం లేకపోయింది.
శివుణ్ణి ధ్యానిస్తూ తవస్సుచేశాడు. శివుడు (వత్యతుమై వరమి
చ్చాడు, ఒక కుమారుడు కలుగుతా డన్నాడు. వంశంలో 1వతీ
హాడికీ వొక్కొక్క. కొడుకే పుడతా డన్నాడు. అది మొదలు మా
వంళశంవా శ్లందరికీ వొక్కొ-క్క్య- కొడుకు పుడుతూ వచ్చాడు, నాకు
నూ(తం కూతురు కలిగింది, చి తాంగద, దీన్ని పు రీకరణం వేసు
కున్నాను నేను, అంశు ఈమెగర్భంలో కలిగినపుతేడు నా
పుత్రుడు కావాలి, వాడే నూ వంశక_ర్త అవుతాడు, ఇదే ఈమెకి
కొన్యాథుల్క._౧, ఈ శుల్క-౦ ఇవ్యగలిగి కే "చెవ్వు, చి తాంగదని
వివాహాం వేసుకోవచ్చు” అన్నాడు.
అంగీకరించాడు అర్జునుడు, మాంచి. గొప్పగా జరిగిపో
యింది చి తాంగద వ లి" చి తాంగద సొందర్యానికి ముగ్ద్యుడే
ఆమెతో కొన్నాళ్లు మామగారియింకే వుండిపోయాడు అర్జునుడు,
ఆవ్వుడవ్వుడు మునులతోనూ, (బావ్మాలతోనూ వెళ్ళి దగ్గిరదగ్గిర
సము(దతీరంలో వుండే తీర్ణాలుతిరిగి వస్తూవుం జేవాడు,
నారీతీ కా ల
ఒకనాడు సౌభ (దతీర్థం నెల్లి అందులో స్నానానికి సిద్దవ డ్ఞాడో"
అర్జుముడు, అక్క-డివాళ్ల ంళా కూడదని చాదింబా రతి, కద
ప ]
మమమ పమ
మడమను నానన ననా న;
శ చంబులూరుక 4 పభాకరుడు 1
284 వ్యావ వోరి క ౦ (ధమపహాభారతం
కాదు. ఇలాంటివి మరి నాలుగున్నాయి, అన్నీ నము[ద్రపొద్దునే
వున్నాయి. వీటిలో దిగడం (బవ్మ్మాతరం కాదు. భయంకరమైన
'మొనళ్షున్నాయి. దిగ డంతోనే అమాంతంగా నోట్లో వేసుకుంటాలయి॥.
ఇది సౌభ దతీర్థం, పొలోమం, కారంధమం, (వసన్నం, భార చ్యాజం
అని సంచతీర్థాలు. దహీ ణసముదతీరంలో (వసిద్ధ మైన వీపి,
నూ లేళ్ల యింది, దుష్టరాజుల నంవదలాగ మంచివాళ్లకి అందకంజా
ఐపో యాయి, నద్దు ది“కు, దుస్పావాసనం కూడదు” అంటూ
ఎన్నో విధాల చెప్పీ అడ్డు వచ్చారు
“తీర్థానికి వచ్చి తిరిగిపోవడమేమిటి?'”” అంటూ నీళ్ళ లోకి
వెళ్లాడు అర్జునుడు, ఒక్క. ములుగ ములిగాడో లేదో, వట్టుకుంది
మునలి, అది వట్టుకోవడమూూ, అర్జునుడు జాన్ని విసిరికొట్టడమకఠా
చిటికలో జరిగిపోయాయి ఒడ్డున వచ్చి వడింది మొనలి. వడిందో
లేదో, చిత్రం! శణంలో వొక చేవకాంతలయి నుంచుంది.
““ఎవళు నువ్వు * ఇన్నాళ్లూ మొనలిగా వున్నా వేం +”
నిచ్చెరపోతూ అడిగాడు అర్జునుడు ““అప్పరనసి. కుబేరుడికి ఇష్ట
మైనదాన్ని వర్ష ఆంటారు నన్ను, నాలాగే నా చెలికత్తెలు
నలుగురూ-సౌరభేయీా సమిోచీ బుద్చుడా లఈ ఈ వక్క-తీర్జాల్లో
మొసళ్లయి వున్నారు, వాళ్ళనీ శానం తప్పించి రకీంచు'” అంది
చేవకాంత, *ఛశావమేమిటి? మొసళ్ల యి ఎందుకున్నా రు క్ట” అంటూ
మజ్జ అడిగాడు అర్జునుడు
“మా పోతరం కొద్ది, మేం చేతులారా. తెచ్చుకున్నది
ఇదంతా. నూేళ్ల కిందటి మాట, మేం ఐదుగురమూ కలా
సాగా (వపంచాణన్ల్స్నీ తిదాసతూ వుభేవాళ్ల 9, అమ రావశీ,
అలకాపురం.వొకశేమిటి, ధిక్సాలకుల వట్నాలన్నీ తిరిగాం, ఒక
నాడు భూలోకానికి వచ్చాం. ఇక్కడ వొక అడివిలో వొక
రుమిని చూశాం, చెప్పవలసివస్తే అన్నినివూలాంటిబా డాయనే,
లోకంజోలి లేకండా వాక మాల తవస్సుచేస్తుకుంటున్నా డు చ్రావ్యాడు.
దివర్యం క్ర
అతడి. తవస్సు వెడగొడదామని దుద్భుద్ధిపుట్టింది. మాకు. అతడి
ముందు పాటలు పొడాం, ఆడాం. వరితో నరో ఉయపాూా6,
వం చేసినా లాభం లేకపోయింది, నపుంసకుడిలా జలుకూూ వులుకూ
లేదు, మగవాడి మగతనం రెచ్చనొవ్రై వి కా రాలన్నీ వేశాం,
డాంతో ఛగ్గుమన్నాడు (మాహ్మాడు. మొనళ్ల వండని శావం పెట్టాడు,
“కాళ్లావేళ్లా పడ్డాం, తమించనున్నా ౦. ముసీశ్వర్లకి
కోవం కూడ దన్నాం. మా పావం మమ్మల్నే ెడిసికొడుతుం
దన్నాం, వీడిశాం. మొత్తుకున్నా ౦, చివరికి కనికరించాడు
ఈవీ. “వెళ్లండి, ఒక మహోపురు షంణి వట్రుకుంటారు మారు.
ఆయన మిమ్మల్ని నీళ్లలోంచి జై ట బేస్తాడు దాంతో శోవం పిరుగప
జెతుంది మూకు" అన్నాడు,
వం చెయ్యం! రుషి చెప్పిన మనోపురుషంకు ఎవ్వడో ఆను
కుంటూ వస్తు న్నాం, దారిలో నాఠరదులబారు కనిపించారు.
నమస్కా.రంనోశొం. “ఏం ఇలా మయొజాంవేలవేశా రేం అన్నా
జాయన. వ్ీడుస్తూ జరిగిందంతా చెప్పాం “భయపడకండి,”
అంధ వోడార్చా జఉాయన, దలీ ఇనమ్మ్ను దతీరలలో వక స్త
మైనవి ఐదు తీనర్రాలున్నాయి మో ఐదుణటూ వాట్లో భ్రండండి,
సూ శ్లకి పాంటురాజుకొడుకు అర్జునుడు. తీర్ణయాగత్రకి వస్తోడు,
ఆతజే మునిఇెప్పిన పళ. అతడి వళ్లే కావ మెొోాచ నం
కలుగుతుంగిమోకు? అని చెప్పి వెళ్లాడు అవ్పటినుండీ నీకోటర్
కా చుకుకూ చున్నాం. ఇ్రబాళ నూ ఆద్య వ్షం వరిడింది, కతుణేంచు,
నా చెలిక పెల్ని ఉద్ధరించు'" అంటూ (_పాధేయవడీగది వర్ష,
తక్కీన నలుగురినీ ఇావంనించి తవ్పించొడు. ఆక్టునుడు,
ఐటుఖురు అస్పరణలూ ఆతణ్లి దీవించి చేవలోకం వెళ్తారు, ఆప్పశణి
నించీ “9 'ఐదుతీర్థాలూ నారీతీర్ధాఆని.(వఖా్బతలోకి" వయా ప్పి యత
శొన్నాశ్ల కి కుమార సాామలాంటి కుమారు కన్నది శాం
గద, బ్యభువాహానుడని "ఉఉరుపెట్టా రతడీక్షు మాయాణారికి జ్యభు
286 వ్యావ హారి కాం(ధమహోభారతం
వావానుణ్ణి పుతుడుగాఇచ్చి, మణిపూరునించి నచ్చేశాదు అర్జునుడు,
గోక్ర ర్భజే[తం చూసి వశ్చిమనము[దతీరం గుండా (వయాణం చేస్తూ
(వభానతీర్థం "వెళ్లాడు, అక్క-డి దా్యారకావట్నం దగ్గిరలో నేవుంది ఆని
విన్నాడు, మనస్సులో ఎన్నెన్నో ఊబాలు నమ్ముదతరంగాల్లాగ
వరిగెడు తున్నాయి,
“దాంరక వెళ తాను, మూ కృష్ణుణ్ణి కలుసుకుంటాను. మర
దలు సుభ(దని చూస్తాను. ఆందరికంకు అందక తే అట భద! బుద్ధి
మంతురాలూనట! ఎన్నాళ్ల నించో వుంది ఆమెని ) చూడాలని కృట్లే
మూ ర్తిదయనుంకే, మనం ఆడింజేఆట అవుతుంది, ఐతే, వం
జరిగినా రహాస్యంగా జరగాలి. లేదంటే, గురు పక్లైస్తారు యాద
వులు, వమైనా సరే, అడ్డంగా నరుక్కు-రమ్మున్నాడు.”” ఇలా
అలోచనమిద ఆలోచన, చివరికి ఏ మాలోచించాడో మరి,
ఇతరు పోల్బుకోక డా యతి వేవం చేసుకున్నాడు,
వలా తెలుసుకున్నాడో తెలుసుకున్నాడు కృష్ణుడు, (ప్రభా
నంలో అర్జును డున్నాడని కని పెట్టాడు, హాటాత్తుగావచ్చి అర్జునుడి
ముందు (వత్యతమయాడు, ఆనందం వట్ట లేక పోయాడు అర్జునుడు,
ఆనమూంతంగా తేచి కృష్ణుడి పము. వోరిగాడు, తవం
బాప్పాలతో పాదాభి పే.కంచేశాడు, “సీ పొదవద్శాలు దర్శిం
ఇభాశం, ధన్యుళ్ణాయాను' ” అన్నాడు, ““వన్నెండుమూ సాలు [వత
డీతుతో చె జై_ల్లేరాను, తీర్ణయ్యాత్రచేశాను, ఇవాళ సీ దిన్యదర్శన మైంది.
నా పాపాలన్నీ కడుక్కు. పోయాయి” ” అన్నాడు,
ఎ త్తి కాగిలించుకున్నాడు కృమ్షడు ఎంతో స్వీ వాంగానూ,
ఇదిగానూ సలకరించాడు, “ఆంత ఎలావున్నారట ! కులాసా
పీవాశి' అ అన్నాడు, తీర్థయా[త కారణం కనుక్కు.న్నా డు. మాటల
నందర్భంలో అతడికి కుశ (దమిోద (వీమవున్న ట్టు వసికట్టాడు.
యతిసేవంత్తో జీ అతణ్ణి జ్వారక తీసుకు టెళ్లాడు, మై వతకవర్యతం
చడమాలో జూరపెట్టించాడు.
ఆదివర్యం 2897
సపూలతీగాలతో అల్లుకున్న తోటలు, బంగారం లోగిళ్ళు,
వ(జాల తిన్నెలు, వగడాల వేదికలు. అద్భుతంగా వుంది రై వతేక
వర్వతం, గుపహాలో మణిదీపాలు వెలుగుతున్నాయి. కృష్ణుడూ,
అర్జునుడూ ఆ గుహలోనే కులాసాగా కాల మేవం చేశారు ఆ రాఖి,
రె వత కడ త్స నం
రాతి గడిచింది, తెల్ల వారింది, అర్జునుణ్ణి అక్క- జే వుంచి
వట్నంలోకి వచ్చాడు కృష్ణుడు, పురజనుల్నీ వాళ్ళనీ నమా వేశ
వరిభాడు, రై నతక ఉత్సవం చెయ్యబోతున్నామని (వకటించాడు,
పట్టణమంతా చఛాటించమన్నా డు, దా్యార కావట్నంలో ఉత్సావహామే
ఉత్సాహం చెలరేగింది. ఎక్క-డ దూ సే అక్క.డ-(వజలు ముస్తాబు
చేసుకుంటున్న వాళ్ళే, నగలు "పెట్టుకున్న వాళ్ళే, చందనం పూసు
కున్నవా ల్ఫే అ త్రరువు రాసుకున్న వాళ్ళే, ఎవళ్ళకివున్న వైభవం
వాళ్ళు చరా పెట్టుకుంటున్నారు
తప్పెట్లు మోయిం చేవాళ్ళూ, తెాభెొలు చాయిం చేవాళ్ళూ,
శంఖాలు వూ జేవాళ్ళూ, నగారాలు కొళ్తువాళ్ళూ-ఓ, వీధులన్నీ
'వెరినర చాలతో నిండిపోయాయి, పాటలు పాడుతున్నారు.
నృత్యాలు చేస్తు న్నారు, పెద్ద సంబరంతో వెళ్ళి రై వతకషర్యతం
పూజించారు (వజలు
కల్లుతాగి కే వెక్కి. నాట్యం చే స్తున్నారు త్త? _న్త్వనాలు
కదులుతున్నాయి, సిగ పువ్వులు రాలుతున్నాయి, చిరుచెమటలు
పోస్తున్నాయి, _ నిపాహెచ్చినకొద్దీ నాట్యమూ పాచ్చుతోంది.
ఐనా, రాగం తీవ్పడంలేదు పాటలు, తాళం తప్పడంలేదు ఆడు
గులు, నురాకలు చూూాక్లుగా చూస్తున్నారు జనం,
ఉగ సేన డూ ఉద్ధవుడూ అ(కూరుడూ అనరుదుఢడూ
సాంబుడూ నంకర్ష ణుడూ విదూర థుడూ (వద్యుమ్నుడూ భాన్గుడూ
సుపేణుడూ శారణుడూ శ నేయుడూ చోర్చి కుడూ నదుడూ స
కుడయూ-ఈ "వెలుదశ్రైన యావన్మంది యాదవులూ భార్యలలో నవ
288 వ్యాన వహారికాం(ధమా్హహోభారతం
వనుగపలమిా దా, Sg మేనాలమో దా ఉత్పవానికి బయ
శ్రేరి వచ్చారు. చెప్పేఅక్క శ్లేదు ఇవా (శ్రీకృష్ణుడు. అష్టవమబో
'ఊన్రలతోనూ, విలాసినీజవముతోనూ- చారికి రెండు వేపులా 1 (వజలు
జేజీలుచేస్తూ వుంచు- 'జీవేందవై భవంతో బయలు బేరి వచ్చాడు
ల వతకవర్వ తానికి
అద్భుతంగా వుంది ఉత్సవం అద్దనుడిదగ్గిరికి వచ్చాడు
కృష్షుడు, ఇద్దరూక లిసి రె వతేకంమోద వివారిస్తు న్నారు. అంద
మైన (వేశాలు చూచిచూచి వొక మణివేదికమోద కులాసాగా
క బుధ చెస్వాకుంటూా కూచున్నారు ఎంతోమంది కన్యలతో కలిపి
ఈ (పాంతాని శే వచ్చింది సుభ ద, సిరిసిరిమువ్యల బంగారం మొల
తాడూ, రక్నాల కాలిఅంచెబూ మధురంగా మూగుతున్నాయి,
వహంగనడకలతో వచి*ంది, అర్జుర. జీ భ_ర్తకావాలని వరత పూజ
వేసింది. మూసీ చూడడంతోశు తెలిసిపోయింది అధ్దనుడికి, ఈవేః
సుభ అని, చలించిండి మనస్సు. కృన్ణుడితో మాటాడుతూ
వున్నాడు, చూపులుమ్మాతేం సుభ దమిదికి వరిగొడుతున్నా యు
యలీక్యర్ల మనస్సు అమ్మాయిలవిఠాదికిపోతోం జీముండీ,'” ఆంటూ
నవ్వాడు. కృష్ణుడు, “దాస్తా వెందుకు? అంతా తేలుసు నాకు
సుభ[దమిద కన్ను వేశాను. భయపడకు, మా అన్ముతోనూ
అయ్యతోనూ క్రుపుళాను. ని కోర్కి_ ారాజీకేయత్నం చేస్తాను”
తా, వెంటజే చేససలపోళుని కంద్ర వస్థం వంచాడు, అరి
నుడు ఉగరరకలో వ్రున్న్యోడన్ “ధర్మ రాజుతో చెప్పీ రమ్మన్నాడు,
ఇదింకా అయాక బలరోనుడూ మొదలైన యాదవ(వనః
ఖులూ వచ్చా రక్కండికి, ఆధ్దనుడణ్ణో “నిజమైన యే అనుకున్నా రు
జకం చి ఛెహోసై శాలు” జేశారు. ఎక్క. డెక్క.డ, వజ
తీళులున్నో దీ eg “తెలుదుకోసో్ష రు, వీ తీర్ణం నీవి"స్తీ వం ఫల
దిసనుకున్నాశూో "తట్టనుడో వర్ రీచో ఛౌరీతూశ్రేక'టే, వీంబు
శరితోకాటాదర ర ఆంకా లసుంతా ఇళ్మేవాజ. వుండలి
దివర్య్యం 289
జాతుర్శాన్వనతం ఇక్క_జే చేసుకొని మమ్మల్ని కృ ఆాడ్ధల్ని
చెయ్యండి” అంటూ (ార్థి ంచారు. కూడా తీసుకు వెల్లి కోన్యిల
అంతే పురంలో బన పెట్టించారు భోజనం మొదలె స నముపాయం
చరాడమని సుభ|దని నియోగించారు ఒక లతాగృవహాంలో ముకాం
జేశాడు అర్జునుడు భక్షి తోనూ, ఆదరంతోనూ వరిచర్య (పారం
భీంచింది సుభ|ద “అంత పురంలో వున్న యతీళ్యరుడు అద్దు
నుడు”” అని రుక్ష్మిణీ దేవికి, నత్యభామకీ వ మాశతం చెప్పి=ె పెట్టాడు కృష్ణుడు,
రోజుకోర కం పిండివంటలతో అర్జునుడికి hus వెడుతోంది
సుభద, రోజుకోరకం విలాన తో సుభ[ద కదిపిపోంది అర్జునుడికి,
రోజురోజుకీ ఛ కి కృ తాత్పర్యాలు చరావిసోం దె సుభ (ద, షై భా!
(వేమా, ఆతుర కా హెాచ్చిపోతోంది అర్జునుడికి ఆపుకోలేక నోతు
న్నాడు అర్జునుడు ఆలోచనలోవడుతోంది సుభద్ర. దొంగ
యతి కాడుకదా ఈయన! వచో వ పుట్టలో వ పాముందో '
అర్జనుడు ఎలావుంటాడని విన్నావో, మూూడుమూర్వులా అలాగే
వున్నా డీయన, ఇం[దనసీలమణశివంటి ఫరీఠ వున్నారు అయనిది,
ఈయన జేవామరా అలాగోేవుంది. మో కాళ్లకి అందిన చ్చే చేతులు
అన్నా రాయసివి, ఈయనివీ అలాగే వున్నాయి, కెంపు లుకు
లతో వద్యాలవంటి నే తాలు అన్నా రాయనిపి. వురి ఈయనివి
మాతం! ఎ_తయిన "వెడల్పాటి వతస్థల నున్నారు ఆయనిది, అత్,
రాలా ఈయనివీ అంచే. ఇన్ని పోలికలున్నాయి కొంవవ్ిసి
ఆయనే కొడుక చా, ఈయన *
ఉండలేక వో-లుంది సుభ[ద. ఒకనాడు యుకిగా అడగనూ
అడిగేసింది. అవ్వుజే భోజనంచేసి లేచాడు అర్జునుడు, మెల్లగా
[(వనంగ ౦లోకి దిగింది సుభద్ర, ఐతే, ననా వూరు చూడని
తీర్థాలూ, వెళ్ళని వట్నాలూ, మోకు "జెలీని రాజనంకౌలూ బేవట
కడా! మరి, ఇం[ద్మవస్థమరా చూసే వుంటారు. మా వూరుకంళకు
అందమైంది అంటా రా అది! అక్క-డ వున్నానే పాండవులు, వాళ్లు
37
290 వ్యానవోరికాం(ధథమహోభారతిం
మా మేన త్రకొడుకులు, మా అత్త కుంతీబేవి ఎలావుందట | అర్థ
నుడు మాంచి వీరు డటకదూ ' అవునా | తీర్ణయాత్రకి వెళ్లాడని
విన్నాం. తిరిగి నచ్చేళాజేమో 1 మోరు వినే తతా త
తెలిసివ్రంకు చెప్పరూ! వినాలని వుంది నాకు” అండి
“నాకంకు నే హాచ్చు తేలుసు అర్జునుడివిపయం *” అన్నాడు
అర్జునుడు, నప్వ్ నన్వకం డా వున్నాయి అతడి కళ్లు, “ఇదిగో భ్యదా
చూడూ, నువ్వు అంత ఇదిగా ఊడుగుతూ వుంకు- మరి, నిజమే
'చెవ్పమంటావా? ఐతే- డా చడ మెందుకూ- నేనే- నేనే అర్జునుణ్ణి
సీకోనమే ఇలా వచ్చాను, మనల్ని బేవుళ్లాగ కలిపింది ఈ రై వతక
వర్వతం, శా; తెలుసు నాకు, శేనంపే సీకు ఇష్టమని. రాజులికి
గాంధర్వవివాహాం, రాతునవివాహం రాసివెట్టిన విమయం, విను,
గాంధర్యవ్వాహాం చేసుకుందాం మనంి” అన్నాడు,
సిగ్గువడిపోయింది సుభ([ద. తల వొంచుకుంది, తణం నిలవ
లేకపోయింది అక్కడ కం వెద్దలున్నారు, వెళ్ళి చయ్య డా నికి”
అంటూ తుర్రుమంది లోవలికి అశుచూస్తూ, ల తామంది రానికి
వచ్చేశాడు అర్జునుడు,
జాల్లెల్నీ, అడ్జునుళ్ల వో కంటితో కనిపెడుతూనే వున్నాడు
కృషమ్షుడు, అహం ' అడ్డునుడికి భోజననూ అదీ చూసేవని
రుక్నిణివిరాద "పెట్టాడు, నమయంచూాసి జీవకితోనూ, వసు దేవుడి
తోనూ సుభ|ద పిల్లీ! వనంగం తెచ్చాడు, అర్జును శు యతి జేవంలో
వుండడమూ, సుభ దా అర్జునుడూ వొకళ్ల న్కళ్లు (మేమి౧ చుకోవ
డమూ అంతా జా లీకండా చెప్పాడు, బాలూ నతో
వకీభవిసు స్తున్నందుకు సంతోషించారు, “అన్నయ్య బల రాను తూ
వాళ్లూ కొంతమంది అంగీకరించరు, వాళ్ళకి తెలియకండా వీనాహాం
జరినిద్దాం' " అంటూ డానికీ తలి ల్రిదం|డుల్ని నొప్పించాడు. శివపూజ
చెవం'పెట్టి యాదవ్రులూ, భోజులూ అంధకోలూ, వృష్ణూులూ-
యావన్మందినీ అంతర్జ్వీపానికి తర్షించుకు "వెళ్లాడు.
ఆదివర్వ ౦ 991
నుభ ద పెళ్లి
అంతర్జ (వంలో మాంచి నంబరంతో సొగిపోతూవుంది శివ
పూజ, చెల్లి ఎపవ్వుడంకు ఎవ్వుడని రై వతకంలో కువకువలాడి
వోతున్నాతు సుభ చా అడ్జునులు అన్న గార్ని ధ్యానించుకుంటూ
కూచుంది సుభద, బే వేంటదుణి తలపోస్తున్నాడు అర్జునుడు. వసు
జేవుడూ, అ(కూరుడూ, సారణుడూ, సాత్యకీ- ఇలా తనమాటలో
వెళ్ళ ని కొందరిని కూడా వేసుకొని, సరిగ్గా నమయానికి రై వతేకం
వచ్చేశాడు కృమ్ముడు. జీవతలూ స్ లా, పాధ్యులూ, రు పషరలూ-=
పిళ్ళ ందరిత కలిసి 'బేవేందుడూ వచ్చాడు చేవలోకం నుండి,
భృపహాన్చతి మువాూూూ రృంపెట్టాడు, యముడూ నరుణుడూ, వాయువూ
కుబేరుడు ముదలై న చేవతలూ అతీ భృగుడూ భరద్వ్యాజుడూ
నారదుడూ వళిష్షండూ బామ జేవుడూ మొదలైన రువులూ శద
స్యులు, కళ్యపుడుపోత అరు.ధతీ శచీ కుక్టిణీ సత్య భామా
అవ్పరనలూ పేగంటాళ్లు దివ్యంగా వుంది సుభదపెళ్లి.
కుమారుడికి మంగళ స్నానాలు చేయిం'బాడు చేవేం[దుడు.
మాంచి మణులతో ధగధగ లాడుతూన్న బంగారంమకుటం పెట్టిం
జాడు. విలవకట్ట లేని నగలూ, దండక డియాలూ అపి తొడిగించాడు,
చిల్లీ కొడుకుని ముస్తాబు చేసి వెయ్యికళ్ళణోనూ చరాసుకున్నాడు,
సిరక్యుంగా ముూూూడుముళ్ళ్భూ పడ్డాయి, జేనలో కానిక్ వెళ్లి
పోయాడు దేవేందుడు,
ఇంతవరకూ అనుకొన్నదంతా న్యకమంగా జరిగిపోయింది,
పౌప్పినం తా చేశాడు కృష్ణుడు ఇక చెళ్లైల్నీ వారిదినీ ద్య్యాదక దాటిం
చెయ్యాలి మంచి బంగారంరథం సిద్ధం చేశాడు, గాలిలా వరిగి తే
గు|'రాలు పూయించాడు, ధనున్సూ, కూణాలూ, అతీయ
తమూణీగాలూ జవీ రభంమోద పెట్టించాడు. అర్జునుణ్ణి పిలిచి
“సుభి్మదని దీనీమిద ఇందవిస్థం ₹సకి కళ్లు” అని కఇాప్పాడ,
292 ప్యావ వారి కాం ధమహవోభారత ౧
“వెల్లి రా” అంటూ కౌగిలించుకున్నాడు. ఏమి తెలియనట్లు తిరిగి
అంతవీ ర్రె సం చేరుకున్నా డు,
సుభదని తీసుకు బయళ్రేరాడు అర్జనుడు యతివేవం లే
దివూడు, వట్నం డాటిపోతున్నా డు, అడ్డుకున్నారు నగర పాలకులు,
“అర్జునుడు వీడు మన కృ్నవ్ణబలరాములు లేనినమయ. చూసి
సుభదని ఎత్తుకుపోతున్నా డు, ఒదిలేశామూ, మున కొంవమునుగు
తుంది” అంటూ తిరగ బడ్డారు వృథుుశవసుడూ మొదలైన నగరరశు
కులు, కొత్తులూ, కరలూ, కోలలూ. వట్టుకుని వటాలానికీ
వటాలంవచ్చి ముట్టడించారు,
చూశాడు. అర్జునుడు. వగ్గాలు సుభదచేతి కిచ్చాడు.
విల్లా, అమ్మలూ అందాకున్నాడు ఆమె రథం నడుపుతూనవుం కే
అతడు బాణాలు వెయ్యడం మొదలు పెట్టాడు, అంతరందినీ అన్ని
దిక్కులా వొక్క వెట్టుని చల్లా చెదురు చేశాడు వీధులూ, నందులూ,
గొందులూ, మేడలూ, మి'ధైలూ?, వై వతకవర్వతం రత్నవబేశాలూ,
వనాలూ, ఇెరువులూ - ఎక్కడచూస్తే అక్కడ నిండిపోయాయి
అర్జునుడి బాణాలు, సుభ సారథ్యం చేస్తూ నేవుంది. అర్జునుడు
కూాూణాలు వొడ ల్తూనే వున్నాడు, పట్నం జాటిపోయిండి రథం,
(వమాదం తెలియచేసే నగారా మోగించాడు సభా పాలుడు,
అంతర్జ్వ్యిపంలో ఉరుములు వురివినట్టు (వతిధ్వనించింది నగారా, బల
రాముడూ మొదలై న యాదవ! పముఖులం తా నుంచున్న పొటుని
"లేచివచ్చారు. వివయం విసి ఉ| బేకపూరితులయారు యావన్మందీ
కలిసి వెంటనే పెద్ద సభ తీర్చారు
కకత్రల్రక్తి పన చేశాడు అరునుడు,”” *మన లయం
"బేఠండా, గొల్ల కులంలో కలంకం వెట్టాడు.”' “కన్నెపిల్ల ని అేవడీనుకు
పోయాడు,” సముద్రం ప ల ఈదిడానకి సాపహాసించాకు”
“పదండి, వాడి పనిషటిజాం ” “ఉప్పెనలా వడదాం? *ీజావా
నలంలా ముట్టడి ద్వాం, 1 వాడీ పాగరేమిటో చర్మాజ్ఞాం .'
దివర్వ 298
ఎవళ్ళు కితోచినట్లు వాళ్లు కేకలు వేస్తున్నారు. నభ నభంతా
అల్లకల్లోలంగా వుంది. ఈ గందరగోళంతో తనకి (వమేయం లేనట్టు
కూచున్నాడు కృష్ణుడు, ఏపరాశొడు బలరాముడు, “కేకలు వారించి
కృష్ణుడి కేసి తిరిగాడు, “అనలు నీకుతెలియకండా వాడికి ఇంత
సావాసం ఎలా కలిగిందట! వాడి బతుక్కి సుభదని అేవడీసుకు
వోయీపాటివాడా వాడు " అంటూ ముదలకిం'చాడు,
“అదికాదు మనం ఆలోచిం చవలిసిండి,”” అంటూ మెల్ల 77
ఎత్తుకున్నాడు కృష్ణుడు అర్జునుడికి ““మరదలుపిల్ల సుభద తిన
మరదల్ని తాను తీసుకువెళ్తాడు, బ్రం'తేనా | తగనివణి వముంది
అందులో | అత గాత్లి ముట్టడిద్దా మంటున్నారు మిారు మంచి జే.
ఐతే, అదిమూ తం అంత "మోోదమిద వనా ! అవజయంలేని పాండవ
సింహా అదధ్దునుము, ఆమాట నాకు తెొబును, అంచేత, మి
రంతొా ఫొంతించవముని నా సలహ”? అన్నాడు,
సము దానికి గట్టులాగ గొల్ల పెద్దల ఉ( చేకానికి అడ్డు వేసింది
(శ్రీకృష్ణుడి ఉవ బేశం. పోటులోవున్న నము[దం చప్పూన పాటులో
వడ్డట్టు అయింది.
అటు సుభదని తీసుకుని ఇం(దవస్థం వెళ్ళిపోతున్నాడు అర్థ
నుడు ఆవర్హ క జీశం చాశునరికి అంతకిముం చే కృష్ణుడు ఎప.
వంవీన యాదవ పై న్యం ఆతి కెలునుకుంది, ఊంతోపజు జార
కశ్యాలనా అవి చాటుతూ, వట్నాలూ, వల్లెలూ చూస్తూ, పుణ్య
తీర్థాలు సేవిస్తూ ఇం(ద(వస్థం నమిాివం చేదుకన్నాడు అర్జునుడు*
అక్క్డ తమ గొల్ల వశ్హాల్లో. మ కొం'జే కొడు
“మనం ఇలా వెళితే, నిన్ను చూసి నొచ్చుకుంటుంజీమో
(జావది!'' సుభ|దని ఆదరిస్తూ చెప్పాడు అర్జునుడు, '“తొందర
వడి చవ్వన వదన్నా మూట జూరవిడీచిందంశేు (వమాదిస్తుంది,
వత్మివళ వాక్యం వడి తీరుతుంది, ముందు నువ్వు నొక్క. "వీ వెళ్ళీ
ఆమెకి సముస్కొ.. రం చెయ్యి” అన్నాడు,
294 వ్యావవోరికాం(ధమహాోభారతం
కొంతమంది గొల్ల వడు చుల్ని వెంట పెట్టుకొని ముందుగా ఇం[ద
వసం వెళ్ళింది సుభద,. అత్త కుంతీ జీవికీ, [జాపదికీ నమస్కా_రం
చేసింది. ఆళీర్యదిం చారు బాళ్లు “భర్త విజయుడు కావాలి”
అంది (బావది. “ఏరుడై న కువూారుడూ కలగాలి అంది మేనకోడల్ని
ముద్దించి దగ్గిర "పెట్టుకుంది కుంతి,
తరవాత వట్న ౦లో (వ వేళించాడ. ఎ ర్లునుడు. కూూడావచ్చిన
యాదవ సై న్యం 'వె:టనడిచింది ఆశీరాగ దాలు చేస్తున్నారు
(బా వాలు ఉ'క్పాహాంతోో నె గతి! చెబుతున్నారు |వజలు,
ధామ్యుడికీ, ధర్శరాజుకీ, థీమాడికీ కుంతికీ వాడాభివందనం చేశాడు
అర్జునుడు. నకుల నపహాబేవుల్ని కౌగిలించుకున్నాడు విశేషాలు
ఇెవ్పుకుంటూ౩ అందరూ సుఖంగా కా లతేవ' చేశారు,
ెల్లైలూ, మరిదీ జ్నీేమంగా ఇంద(పస్థం చెకిన కకలవార్త
తెలుసుకున్నా డు కృష్ణుడు నంతోవీ చాడు ఇక, ఇజళ్లెలిక
అరణం వంపాలి బలరాముడూ, వసు బేవుడూ సాత్యకీ, (వద్యు
మ్ను డూ మొదలె న (వముఖులతో" Wc (వయాణంకట్టాడు*
లెక్క లేనన్ని వస్తువులూ, బాహానాలూ అగా? తీసుకు వెళ్తాడు.
ముంచే నొ వచ్చింది ధర్మరాజుకి నకుల నవా బేవుల్ని
ఎదుధువంపాశు, మహవానమూారోవాంతో, ఇం|దుడీలా ఇంద వనం
(వ వేళించాడు కృష్ణుడు భీమార్టునులతో ఎదురు వెళ్ళి ననొర వంగ౫”*
తోడి తెచ్చాడు ధర్మరాజు, వను బేవుడూ మొదలై న పెద్దలికి నమ
న్యంరించాడు. బలరాముణ్ణే, కృమణ్లీ, (పేమపూర్వకంగా నత్కరిం
చాడు. యాదవులూ, సాండవ్రులూ కలిసి వడుదినాలు మహభశో
త్పనం చుశాను, తప్పట్లూ, తాళాలూ, ఉతవ్వూులూ, వొయి'ద్యాలూ
తెరిపి చేకండా సరాగాయి (బాహ్నూలికి నంభాననలూ అవీ చేతనింజా
దొరికాయి. వడువారాల నగలూ, 'కెయి్య్యి వముగసలూూ, గట రా
అత్తో (నెయ్యి బంగారం రథాల, వెయ్య బంగారందల్ల కీలు, బడు
వందలు గ ంధర్వజూతి గ రాలూ, చెయ్యి బాహ్టీక కాంభోజ పారశీక
అదె. ఒర ర్టైం 295
చేశాల గరాలూ, లశి ఆవులూ, వదిలతుల యాదవ. న్యం:
నిండునుసాబుతొ వున్న వెయ్యిమంది త్రీలొ చెల్లెలికి అర ౯
మిచ్చాడు (శ్రీకృ్ణుకు కుంతీ జేవికీ, [చాపదికీ, ధర్శరాజుకీ, భీయు
డికీ, నకులనహా జేవులికీ విడివిడిగా నగలూ, నాశోలూ ఆవ్ ఇచ్చి నత్కె
రించాడు, బల జేవుదు మొదలెన యాదవ(వమ. ఖులం తా ఎవళ్ల కి
తగినట్టువాళ్ళు సుభ దకీ అర్జున డికీ కట్నాలు చదివించారు అంద
రికీ ఎదురున తక్కా_ రం చేశారు వాండవులు ఎసివినగోనాడు బల
రాముడూ మొదలె నవాళ్ళ( తా దారరక వెళ్లి పోయారు,
శ్రీకృష్ణుడుమా త్రం కొంత శాల అక్క. జే వున్నాడు
కొన్నాళ్లకి రండో అర్జునుడిలాంటి కా పుట్టాడు
నుభ[దకి అతడే అభిమన్యుడు, పుతోదయానికి ఉత్సవం చేయిం
ఇూాడు భధభర్శుాొజా ("హా లికీ వాళ్ళకీ ఆవులూ అవ్ వంచ పెట్టాడు,
ధౌమ్యుడు జాతక ర్శలు చేశాడు, అన్నపాశనా, చూడా రా;
ఉవనయనం అన్నీ న|కవుంగా జరిగిపోయాయి మేనల్లుడం శు
మొదటినించీ ముచ్చటగా వుండేది కృష్తుడికి, శుక్ల వయంచంద
మామలాగ వెరుగుతూవ చచ్చాడు అభిమన్యుడు శామ్యుడిద గ్గిర
'వేదవేదాంగాలు చదివాడు, తం డిదగ్గిర ధను ర్వేద- నేర్చికు న్నా గు,
మవోస్తా/లు (వ యోగించడం, ఉవనుపహారించడం , డై నృవ్య్యూహాలు
శ్రదించడం అన్నీ తెలుసుకున్నాడు.
(చావదికీ వరనగా ఐదుగురు కుమాళ్ళు కలిగారు. భర
రాజుకి (వత్తినింద వ్రతా, భీముడికి శుతసోముడూ, అర్జునుడికి (శుతి
కీ రీ, నకులుడికి శ తానీకుడూ నవా బేవుడికి (శుతజేనుడూ పుట్టారు,
ఇలా విల్లా జెల్లాకలిగి ఇంటిల్ల పాదీ కలకల్లాడుతూ ఇ-౫|దవై భవంతో
ఇంద వన్గంలో రాజ్యం చేస్తున్నారు పాండవులు.
ఆన్ని వోకు డి ఆకలి
ఆ నంపత్పరం ఎండలు మండిపోతున్న ట్టున్నా యి, దొరఫి
వెట్టిసటున్నాయి సూర్యకిరణాలు. మంటల్లా వీస్తున్నాయి గొడ్సులు,
296 వ్యావహారి కాం(ధనుబోభారతం
వడ బెబ్బకి మాడివోతున్నాయి చెట్టు చేమలు సడీన దాలు నన్న
గిల్లీ పోయాయి. క దలనట్టున్నాయి పగల దుర్నరంగా వుంది
ఎండా కాలం ఆవసోవొలున కిపోతూ వో నాడు కృష్ణుడితో
అనా? డు అరునుడు “ఈ ఎండాకాలం నాలుగుగోజులూ కొండల
మిదికివో తే బావు- డేది. చరియలమి ణా, అడవుల్లోనూ వేటాడు
కుంటూ గడుపుదాం యమునవొడ్డునా' అక్క. డా చల్ల గా
వుంటుంది. మనిద్దరం వెళవాం.. నకే అ.శు నలే అన్నాడు
కృష్ణుడు, (వయాణం నిశ్చయ మెంది,
అవగర మైన పరివారం చె_టవేసుకుసి జావవ రుడు లిద్దరూ
బై ల్లేరి వనపిజోరానికి వెళ్ళారు చల్ల నివ దేశాల్లో గడవడం. మొదబు
పెట్టారు ఖాండవవనం దగ్గి: ౫ వొకనాడు వొక చందనలతాొ
గృజాంలో చం[ద కాంతి వేగి మోద హా చుని కబుర్లూ జెన్వూకుంటు
న్నారు. మాచి సువానజణ్ చల్ల గాలి పిస్తోంది (పాలు, లేచివచ్చి
నట్టుంది, ఇంతలో వొక (మావ్మాడు వచ్చి నుంచున్నాడు ఎదట,
చాగావొడిలిపోయి నున్నాడు. జడలూ. మాసాలూ, గెడ్డాలూ
చిక్కగా గ షిఎవర్మ్మ ౧౫ వున్నాయి కృష్ణుడూ, అర్జునుడూ నమ
న్కు. రించారు “భోజన పియికి చేను” అంటూ దగ్గిరికి వచ్చాడు
(బాహ్ముడా, ఏం తిన్నా భన్స మైవోతుంది నాకు. ఆకలిగా
వుంది, పెట్టగలిగితే, మంచి భోజనం పెట్టండి సుష్టుకృతుగా
భోంచేసా " అన్నాడు, “ఏ3 తింటూవో చెప్పూ, తప్పకండా
చసిడతాంి”” అన్నారు కస్తార్దునులు, కఫా ౨డవవన-" తింటాను
అన్నాడు నన కా, “అగ్ని హో, త్రుల్ధి నేను, ఖాండవవనం౦౧కోనం
ఎన్నాళ్ల యో కాసుకు కూచున్నాను. ఇది దేవేం|దుడిడి, అతడి
వానభారలవల్ల నా యత్నం వ్యర్థహమాతూ వచ్చింది, తశుకు
డని వొక నాగరాజు సనివానమున్నా డిందులో. అతడికీ జీవేందు
డ్కీ (పొణన్నేబాం, అంజేత, అమృతం ర వస్తు న ఇకో ఈ అడీపిని
శాషాచుతున్నాదు, కనకణే దీన్లో వాణులికి భయమన్నది లేదు,
దివర్య ౦ 297
మీక సే మహో బలవంతులు, అస్త్రవిద్యలో అడ్డు లేదు మూరకుం
ఇం(దుడు చేసే ఏిఘాతా లేవ్ మీ ముందు సాగవు, మిరు ఊడే
అంకు చాలు, నా వని నేను చేస్తాను, అనాయానంగా
అరగిసాను ఖాండవంి” అన్నాడు,
శ్వతకి కథ
భాండవవనం తింటానని అగ్ని హో(తుడు రావడానికి పూర్వ
గాథ వొకటుంది. ఆకాలంలో శ్వేతకి అని వొకరాజు వుండె
వాడు, రాజరుపీ ఆయన, యజాలంకు వొళుమరిచిపోయేవాడు.
ఎన్నో యజ్ఞాలు చే కాడు, చరికీ ఎముక లేకండా చానాలూ,
ధర్మాలూ చేశాడు, ఐనా, తృ పికెలగ లేదతడికీ నూ కేళ్ళ నత
యాగ మొకటి తలపెట్టాడు, రుత్విజుల్ని వీలిచాడు ఎవ్వడూ
అతడు చేస్తూన్న యజాలతో అప్పటికే అలిసిపోయీ, వీసిగిపోయీా
వున్నారు వాళ్లు “ఇవా, మూ తరంశకాదు అన్నారు, “నీ యజ్ఞా
లికి యాజక త్యం చెయ్యడం ఈశ్వరుడి శీమోగాని మానవమాతుడికి
మాతం సాధ్యం శాదు”” అంటూ నిరాకరించారు,
పూనిక వొదలలేదు శ్వేతకి, ఈశ్వరుడికోనం కైలొన
వర్వతం వెళ్లాడు. ఉగమైన తవ స్పుబేశాడు, మెచ్చి (వత్వత్.
ముయాడు శివుడు. “ఏంకావాలో కోరు” అన్నాడు. “నూరేళ్ల
న్మత యాగం చెయ్యాలని వుంది నాకు. నువ్వు వచ్చి నడిపించాలి” ”
అంటా [పారి ంచాదు కేతకి, “అది (చావా అవని, వాళ్ళే
చెయ్యాలి యోజక త్వం, నువ్వు వన్న్నం డేళ్ళు (బహ్మాచర్యం చేస్తూ,
అన్ని తర్పణం చెయ్యి, ధారాపాతంగా అగ్నికి నెయ్యి సమర్పించు”
అని రంకె కాంత లాకు శివుడు,
వన్నెండేళ్లూ అగ్నిని చేతితో కుమ్మరించాడు శ్వేతకి, నన్నెం
డోవటి చివర మళ్లీ శీవుడు (వత్య కథ మయాడు, దుర్వానరునీ.ని
పిల్చి శ్వేతకి తల పెట్టిన నూ ేళ్ళ్ల యున్ రుత్విక్కు. డిగా వుండ
38
298 వ్యావ హారి కాం(ధమహాభారతేం
మన్నాడు ఎంతోమంది మునులతో వచ్చాడు దూ ర్యాసుడు,
శ్వేతకి న తయాగం నిర్విఘ్నంగా సమా వంచేసి వెళ్తాడు
యజ్ఞ మే మొ జరిగిపోయింది, కానై లే, శ్వేతకిపోసిన నెయ్యి
తీసి, అగ్ని మాంద్యం వట్టుకుంది అగ్నికి తేజస్సు తగ్గిపోయింది,
దుర్దాహం వట్టుకుంది, (బహ్మదగ్గి రికి వెళ్ళి తన అవస్థ చెప్పుకున్నాడు,
అవరిమితంగా సెయ్యి తినడంవల్ల కలిగిన మజపోవాషడి అది అని
వోల్చుకున్నాడు (బసన్మాః “ఈ వ్యాధి వొకంతట తీబేదికాదు,
పెళ్ళ, ఖాండవవనం దహించు. మనవౌావుధా లున్నాయి దాన్లో,
దాంతో యభథాపూర్వ్యంగా ఆరోగ్యనంతుడివై వస్తావు” అన్నాడు.
(బహ్మ మాట([వ కారం ఖాండవం (వ వేశించడానికి నిశ వయత్నం
చేశాడు ఆగ్ని, లాభంలేకపోయింది. అడుగు పె'క్లేసరికి పేద్ద
వనుగుమందలాగ ముంచుకువ చ్చేవి మేఘాలు, నిరాశ చేసుకున్నాడు,
వల్లీ (బవ్మాతోనే వెం్ముర పెట్టాడు, “మో మాట[వకారం ఖాండవం
తినబోయాను,. కాని డాని రతకులచాధ తలమునకలాతున్నా ది
నాకు. ఒకమూరు కాదు, రెండుమార్లు కాదు, వీడుమార్ద (వయ
త్నించాను, వడు మార్షూ "దెబ్బతిని వచ్చేశాను, వమిటి సాధనం?”
అంటూ కన్నీళ్లు గుటకలుమింగాడు,
జూలివడ్డాడు (బవ్మా, రాబోయేకాలం వొకసారి కళ్ళ
ముందికీ తెచ్చుకున్నాడు. “కొంత కాలం వోపిక వట్లాలి నువ్వు"
అన్నాడు “ముందుముందు ఆదిమునులు సరుడూ, నారాయ
ణుడుూ= నరలోకంలో అద్దనుడూ, కృష్ణుడూ అయి పుడతారు వాళ్లో
వోసాడు ఖాండవం దగ్గిరికి తీరగడానికి వసారు. వాళ్ళని నువ్వు
(ప్రార్థించు. ఆయుధాల బలంతో సికు సాయవడతారు వాళ్లు,
అనాయాసంగా ఖాండవం అఆరగ్సావు” అన్నాడు. అమోట సమ్మ
కనా త్రశ్నాళ్ళూ కూచున్నాడు అన్ని, అచ్చటికి (బవ్టమాట. నీః
మంతి, కృష్ణుడూ? అథ్దన్యుూూ? “క్కడ తిరగడం చూశాము
కైగాగ్ల్షాడి చేవంలో వచ్చి భోజనం పెట్టమన్నాడు,
ఆదివర్వ ౦ 299
“నువ్వు చెప్పినట్టు చెయ్యడానికి సిద్ధంగా వున్నాము””
అన్నాడు అర్జునుడు. కాని వొక్క-మాటచణెప్పాలి. మహోమేఘాలు
తరుమడాని కై తేనేం, చేవతల్నీ బేవేర్యదుణ్తీ ఎదిరించడానికై తేనేం
శావలసిన దివ్యాస్తా? లేమో వొదగ్గిర ఎన్నో వున్నాయి, ఐతే, వం
లాభం 1! అవి ఉవయోగించ దగిందీ, నా చాహుక క్రి ని తట్టుకోగలి
గిందీ మంచి ధనుస్సు అేదు ఇటే పెద్ద కొరతగా వుంది నాకు.
అంతేకాదు, తగిన రథమరా, గు[రాలూ కొదవగానే వున్నాయి,
మో కృముడికి తగిన మజోయుధం లేదు ఇది ఆలోచిస్తున్నాం
మరి” అన్నాడు,
గాండీవం
“దానికి నేనున్నాను. విణారించకండి'” అన్నాడు అగ్ని,
వరుణ దేవుణ్ణి న్మరించాడు, మరుతుణంలో వచ్చి నుంచున్నాడు
వరుణుడు. “చూడూ. (బవ్మాచేతి ధనుస్సు- లోగడ చందు
డిచ్చింది- నీ దగ్గిర వుందికదా! ధాని అవసరం వచ్చిం దిపుడు,
అదీ, అత డిచ్చిన అతయతూణీరాలూ, రథమూా, క విధ్యజమూ
కావాలి, సుదర్శనచ[కమనమూరా, కౌమోదకి గదా కూడా శావాలి,
ఈయన అర్జునుడు. మవోరథుడు, ఈయన (శ్రీకృష్ణుడు. లోక
కళ్యాణంకోనం వీటిని ఉవయోగిస్తా రు ఏళ్లు” అన్నాడు,
వరుణుడు తలుచు కోవడమే తడువుగొ అగ్ని కావాలన్నపే,
ధనుసూ, అవ యతూణీరాలూ, రథవమకా, చ(కమరా, గదా
అన్నీ తీర్చి పెట్టినట్టు ఎదట (నత్యతమయాయి. ఎంతో నొప్పగా
వుంది ధనుస్సు. ఎంత అందంగావుందో, అంత దృఢంగానూ వృంచె.
బాణాలతో కిక్కిరిసి వున్నాయి అతయతూణీరాలు, ధగధగా
మెరిసిపోతూవుంది రథం గకరకాల ఆయుధాలు ఎక్క_డవ్రుండవలిసి
శవి అక్కడ చేర్చివుగ్నాయి, తెల్లటి మల్లి పువ్వులలాంటి గ రాలు
ఫూసపిఉన్నాయి రథంమిద జెండా, జెండానికాద కోతి, క్షోేతికీ
ఫింబాంతోక. గాలికి జండా కడిలిందంక్లు నము[దఫకోవలా
800 వ్యావవారి కాం(ధమబోభారతం
వినపడుతుంది డాని చవమూడు, వేనవేలు కిరణాలతో వెలుగుతూన్న
నడిసనె _తిసూర్యుడిలా చూడశక్యం కొకండావుంది సుదర్శనచ(కం.
అంతకంశు ఇదిగావుంది కామోదకీగద.
ధనుస్సు అర్జునుడి చేతిలో వెట్టాడు అగ్ని. “ఇది గాండీవం,
తిరన్క_రించరాని దివ్యధనుస్సు, బేవతలూ, నాగులూ, గంధ
రలూ- ఎవ్వనై నానే, దీని ముందు వోడిపోవలసింబే. ఎదు-కే
చేదు దీనికి, వ(జ౧కంశేు ధృఢ మైంది, అభేద్య్వ మైంది. వ్నికి
తగిలిన శ్యతుబాణాలు వానికి తగిలిన 'రాతిముక్క_ల్లా ముక్క.
లౌతాయి,. ఎంతటి మహాయుథాన్న యినా మురక్కొ-లు చెయ్యగ లుగు
తుంది. చబూడులోకాల దివ్వధనుస్పులన్నీ దీనిమాందు దిగదుడుపు,
ఇది (బవ్న్మానుండి క్రమానుగతంగా నరుణుడికి వచ్చింది, అతడిదగ్దిర
పుచ్చుకుని సీ కిచ్చాను నేను ఇవి అతయతూాణీ రాలు, (వతి
వములపై నం శ్షృయంక్షి కావాలి కాని ఏటికి తయముండదు. ఇది
దివ్యరధం. అడ్డు "లేనే బేదు దీనికి. దిగ్యి జయం సాధించిసిడుతుంది,
ఈ తెల్లగు రాలు గంధర్వజాతివి. బాయువేగ, మనోజేగంతో వరి
గెడశాయి, ఈ రథంమిో చే లోగడ చందుడు దిగ్విజయం సాధిం
చుకు వచ్చాడు. స్వీకరించు వీటిని” అన్నాడు.
చక్రం. గడా కృష్ణండి వీదిలో "పెట్టాడు, “కృష్ణా, ఇది
సుదర్శనం. ఇది శామోదకి. చేవతలూ. రాతసులూ, యతయులూ,
పిశాచులూ, నాగులూ-ఎవ్వరూ పీటెముందు ఎదిరించి బతక లేరు,
ఈచ[కం నువ్వు (వయోగించినపుడు, శత్రువుని చంపి తిరిగి సీ
వేలికి వచ్చేస్తుంది. దిని నిర్మాణంలో నేవుందడి ఆన క్, మాయలన్నవి
నిలవనివ్యదు కౌమోదకి. రాతసుల (పాణాలంకు నశ్లేరుమిదికి
బండినడక దీనికి”” అన్నాడు,
అన్నీ సంతోవంతో పుచ్చుకున్నారు అర్జునుడూ, కృషస్తు
డుఘ్నూ, “ముక్కోటి 'జేవతల్నీ వేసుకుని జేజేంచుడురాసీ,
పీ గొట్టిమరీ వొదుల్లాం, ఇక శంకించకు. ఆరంభించు భోజనం”
దివర్య ౦ 801
అన్నారు, గాండీవం ఎక్కు_పెట్టి నారి మోగించాడు అర్జునుడు,
చ[కమూ, గదా పట్టుకు నర్చుకున్నాడు క్చృష్ట్రుడు,
ఖా6దడవదవదనవాన ౦
(బాహ్మడిరావం విడిచిపెట్టి నిజరూవం ధరించాడు అగ్ని,
బంగారంవరంతం వగిలి, విర జల్లుకు వడ్డట్టయింది ఖాండవంలో,
అడివంతటా పెద ద్ద పెద్ద్రమంటలు రకర కాలుని వొక్క-_ సారి ముట్టు
కున్నాయి, జెంచేలువ పడిపోతున్నాయి జంతునులు కళావీక
లై పోతున్నాయి. రొదచేసుకు ఎగిరిపోతున్నాయి వత్సులు. గావు
శీకలు వేసుకుంటూ ఆర్పడానికి వరిగాత్తుకువచ్చారు అడవిని కాపాడు
తున్న వాళ్లు, గదా, చృకంతో వొక వొడ్డు కాసుకున్నాడు కృష్ణుడు
గాండీవంతో మరో దిక్కు అడ్డుకున్నాడు. అర్జునుడు ఆర్చవచ్చిన
ఏరులం తా అర్జునుడి చా కాలికి ఎలీతటుపోతటా..
జంయ్యినుని వీస్తూ అగ్నికి ననోయవడుతోంది గాలి, పెద్ద
"పెద్ద నాలికలు బాసు స్తున్నాడు అన్నీ, ఆకలితో విజ్బంభిస్తు న్నాడు,
పుటల వరిగెడుతున్నా డు, సివాలాడుతున్నా డు, సుళ్గు
తిరుగుతున్నాడు. (వళయంనాటి కాలాగ్ని భా కనిపిస్తున్నాడు,
భోరంగా మండిపోతున్నాడు, "పెచ్చు రేగిపోతున్నా డు వొగలే
కూవుటాలు చేసుకుంటున్నాడు,
అద్భుతంగా అంటుకుంటోంది పాండవవసనం కర్పూర
వృయలూ, చందనం చెట్లూ, అగ రుపవృయాలూ అవీ తగలబడు
తున్నాయి. పొగలు ఘువమఘుమలాడుతూ ఆకాకాన్నంటు
తున్నాయి, చున వస్తూ పోతూన్న జేవసిమానాలికి ధూవం వేస్తున్న
ట్టున్నాయి, అన్ని జ్యాలలూ, అర్జునుడి బాణజారలలూ ఖాండవం
లోని (పాణికోటిని ముట్టడి వేసు సున్నాయి. |.పాణభయంతో గగ్గోలు
వడిపోతున్నా యవి, “వాటి ఆ ర్రనాదాలతో అడేవి అడివం తా
మందరంతో మధిస్తూన్న నము[దంలా వినిపిసో ది, చి కెగిరి
పోతున్నాయి వయులు, వెంటాడి వస్తూన్న నివ్వు తగిలి మంట
$02 వ్యావ వోరి కాం [ధనముహోభారతం
లోనే కూలిపోతున్నాయి మళ్లీ , మృగాలూ, పిట్టలూ, పాములూ-
వొక శుమిటి అవ్నీ మండిపోతూ వుంచే, అన్నో అన్నిరూ పాల్లో
అవతరించినట్టుంది. కోనేళ్లూ, ఇెరువులూ, మంటకి నలనలా
మరుగుతున్నాయి నాచూ, వద్శ్మాలూ మాడిపోతున్నాయి,
వేవలూ, సీటికోళ్తూ, వాంనలూ, చాతులూ, చచ్చి "తెవుూన తేలి
పోతున్నాయి, పెద్ద పెద పాములు గరళం కక్కుకుంటూ మురుళా
దూడిపోతున్నాయి,
ఈ అకాల వళయం చూసి అడిలిపోయారు జీవతలు,
"బీ వేందుడి దగ్గిరికి వరిగెత్ర్తాకు. విడుగువడ్డట్టయిం ది ఇం దుడికి
: అయ్యా, తయకుర్ణో రహీ ంచాలి ”” (బ్రహ్మాండమైన మేభూలు వేసు
కుంటూ మెరుపులా వచ్చి వాలాడు ఖాండవం దగ్గిర. కుంభవృష్టి
సురిపిం చాడు అగ్ని మోద, మ్స! లాభం లేకపోయింది మోది వొన
మిది మంటలమి చే ఆరిపోయింది, టువూమని చినుకన్నా వడలేదు
అగ్గి మోద, ఉరుములూ, మెరుములూ, పిడుగులూ - వనుగు
వొండాలవంటి వర్షథారలు కడవలతో కువు రించినట్టు-జల|వసాతే మై
నట్టు- ఎడ తెగకుండా అడివంతటా కురిపిస్తు న్నాడు ఇం[దుడు,
చూశాడు అధునుడు. వేలూ, లఅలతలూ బాణాలమాద
బాణాలు వేనాడు అంతటి ఖాండవవనాసికీ బాణాలలో ఇల్లు
కట్టాడు, చిన్న చినుకుబొట్టయినా దూరడానికి ఏలు జేకండా అయి
పోయింది. ఇక, ఫి కిపోదామన్న అశకూఢా బేళసపోయింది లోవలి
టఉాణులికి, కుయ్యో మొరోమంటున్నాయి. శాలి చస్తు న్నాయి,
ఇంతలో తక్షకుడి కొడుకు నాగకమారుడు అశ్య సేనుడు ఎలా
అయినా తల్లి త నస తేప్టిం చుకుపో వాలని (వయత్నించాడు. తల్లిని
తవ తోక కరుఛకు వేలాడమన్నాడు. మంట తగలకండా ఆకాళా
నికి ఎగరబోయాడు. ఒక్క. శాణం నేసి అశ్యసీనుడి తోక తెళ జేశాడు
ట్లుడ్డునుడు. కఫొడుకుతోక నోటిభోచేవుంది, అగ్గలోవడి మాడి
పోయింది తతకుడి భార్య చెండోబాణం అశ సేనుడి మిధ MD
షప వస 508
పెడుతున్నాడు అర్జునుడు, చప్పున, మోహీిసీమాయ చేసి తవ్పీం
చాడు ఇం(దుడు, అక్యసేనుడు బతికిపోయాడు, ఐతే ఆ వగమాతం
చచ్చిందా కా వొదళ్లే దతశి.
తతకు డేమయాడు ? ఎక్కడా కీనిపించడజేం శ గుంజెలో
రాయివడ్డట్టుంది జేవేం దుడికి, పొవం, చ చ్చేపోయా జవ
ఎంతఘాోరం! కళ్ళ ముంయ్యోా కోవంవచ్చింది అర్హునుడిమిాద, వెంటే
ఫఘోఠతైంన మేఫఘా(త్రంతీసి (వయోగించాడు, పేద తుఫాను.
మేఘాలు భయంకరం శా ముందుకువ చ్చాయి గాలీవానా మిన్నూ
నున్నూ వకంచేస్తూ ఇజెలేగింది, తెల్ల మొపాంవేశాడు అన్ని,
“భయవడకు' ” అన్నడు అర్జునుడు, గాండీవంతో మూరుతా[న్త,ం
సంధించి వొదిలి పెట్టాడు. , దూదిపిం జెల్లాగ ఎగిరిపోయాయి మేఘాలు,
మరింత కోవం వచ్చింది ఇం[దుడికి దేవసై న్యం వ్రుసికొొల్వాడు
కృష్ణాద్దరులమిాదికి, పాతో అంజు పొలో అంటూ మిాదపడ్డారు
"బీవతెిలూ, గరుడులూ, నాగులూ రోతసులూ, యములూ,
గంధళతుంలూను, ““జీనతలు నా వంతు” అన్నాడు అర్జునుడు,
“*త్రక్కి, నచాళ్లు నావంతు” అన్నాడు కృష్ణుడు గాండీవం, సువర్శినం-
ఈ రెండిటిమ ధ్యా నర్య్యనాశనం అయివోగుంది 'బేవనై న్యం. నిచ్చెర
పో యాడు జీవేం| దుడు కరచరణా లాడలేడు, లోతోవల మెచ్చు
కుంటూనే. వున్నాడు కొడుకుని. ఐనా, ఇంకా చూడ్రా
మనుకున్నాడు. రాళ్ళవాన కురిపించాడు, ఆటాడినట్టు వాటన్నిటినీ
కారణాలతో తుళ్ళగొట్టాడు అర్జునుడు, మందర భరరతేం తెచ్చి అన్ని
మాద పసిరాడు జేవేం[దుడు, పిడుగుల్లాటిె చాళణాలు వేసి తుక్కు
తుక్కు. చేశాడు అడ్జునుడు,
డాంతో, “*ీఎంచాకీ వ్యర్హ్యవయానం, బీవేం డా !'' అంచు
గర్పించింది ఆకాశవాణి “ఆదిమునులు నర నారాయణులు ప్ళ్లు,
వీళ్లతో విరోధ మేముటి! లోగడ జేవాసురయుద్ధంలో వీళ్ల పరాశ్ర
మం ెలిశీవుంది నీక వీళ్లని ౫లవ 'లేవు తశుకుడెకోసీట తోంటొలు
804 వ్యావవహారికాంధ్రమవహాభారతేం
పడుతున్నా “జ మో! ఇంతకిముం చే కురు మతం వెళ్లా డతడు,
ఖాండవం కాలవలేనీం దని (బహ్మావచనం, తవ్పదు'' అంది
విరమించుకున్నాడు జే వేం్యదుడు కృష్ణాద్దనులు కింజానాణజాలు
జేళారు. దిక్కు._లు చిల్లులు వడ్డట్టయాయి. ముల్లోక'లూ తుళ్లి
పడ్డాయి. ఇంతలో నముచి తమ్ముడు మయుడు తప్పించుకు పో తేక
తతకుడి ఇంటిముందు తచ్చాడుతూ వుండడ. “౧రాశాడు కృష్ణుడు.
సుదర్శనం పిసికి చంవబోయాడు అటు అగ్నీ ఇటు కృమ్షుడూ.
మరి బతుశాళ లేదు మయుడికి, రథీంచముటూ శేక వేసి అజ్జుకుడి
శరణుజిొచ్చాడు. అభయమిచ్చాడు అర్జునుగు, బతికి వోయా డు
మయుడు, అశ్వ సేనుడూ, మయుడూ, మరినాలుగు లావుక
పిట్టలూ- వీళ్లే బతికారు. చిన్న పుఃఇ]రైనా పెకిపోనివ్య లేదు
కృష్ణార్జునులు. కడముట్టా కాలిపోయింది ఖాండవవనం,
లావుశకపిట్టఅకథ
మందపాలు డని వొక మువి వృుంజేవాఢు, (బవ్మాచర్యంతో
ఎన్నో సంవత్సరాలు తవస్సుచేశా డతడు, యోగబలంతోజీ శరీరం
వొదిలివెట్టాడు. ఏనా, అతడికి పుణ్యలో కాలు లభించ లేదు,
వమిటి కారణమని జేనతల్ని అడిగాడు. “ఎంత తవస్సు జేసినా,
నంతానంలేకపోతే నద్దతి లేదు అంచే3, నం తానవంతుడి వై
రా అన్నారు జేవతలు మ శీ భూలో శకానికి వచ్చాడు మంద
పాలుడు నత్వరంగా నం తానం కలిగోమార్లం విచారించాడు
వశీ యోనిలో అయి తే త్వరలో నంతావం కలుగుతుందని తెలును
కున్నాడు, తానొక లావుకషిట్ట అయాడు జరిత అనే "పెటిలావు
కాన్ని జత చేసుకున్నాడు, జరితగర్భంలో జరి తారీ, సారిన్బక్వుడూ
న్యంభవితుడ్తూ, (దోణుడూ అని బహ్మాజ్ఞానం కల నలుగురు కుమా
ళన కన్నాడు వాళ్ళనీ, జరితనీ ఖాండవవనంలో పెట్టాడు.
శాను. వళ్ళి, వాలిభార్యు లవితత గడుపుతున్నాడు.
అదివర్య ౦ 805
అన్నివళశయంచూాసి అడీలిపోయింది జరిత, *రెక్క_లురాని
పసికందులు పిల్లలు. తం డాదగిర "లేడు, నడన లేని వీళ్ళని ఎక్క-డ
దాచేది! దయలేకపోయింది తండికి +! వొదిలిపెట్టి తన దారిని
పోయాడు. అడివంళతా అకమిస్తున్నాయి మటలు. మా నాయనల్ని
ఎలా బతికించేది * వందారి *ి అంటూ దుఃఖవడింది. * కాబూ,
ఈ బిలంలో దూరిపొండి మంట తెగలకండా మట్టి కవ్వ తాను
అంది “(బవ్యాజ్ఞానం కల నలుగుర్ని కన్నాను అపాయం రాకండా
వరాస్తూవుండు' అని వెళ్ళాడు మొ చాబు పావం, ఆయనకేం
"తెలుసు ఈ ఆవద మనకి వస్తుందని!” అంటూ కన్నీళ్ళు
"పెట్టుకుంది.
“ఎందు కన్నూ, వడుసావు !$” అన్నాడు వెద క”డుకు
జరితారి “ఆవద రావలిసి వుంచు ఎక్కడ వున్నా తప్పదు,
బిలంలో దూరామే అనుకో, అక్కడ ఎలక నోట్లోవేసుకుంటుంది,
ఇక్క-డ నవుంశు అగ్లిమింగుతుంది ఎలక చేత చావడంకం"కే అగి లో
చావడమే నయం, పుణ్యలోక మన్నా లభి స్తుంది మరో నూట,
చిన్న మాంసంముద్దలం మేము బిలంలో ఐతే ఎలకవేత వ్యావ
తప్పనిసరి ఇక్క _జే వుంకేనా, వమో (వమాదం తప్పినా తవ్ప
వచ్చు, గాలి ఇటునించి అటువే స్తే అటు పోతాడు అగ్ని. (పాణ
భయం తవ్వుతుంది మాకు. క ప్లాలువచ్చినవ్వుడు (ప్రమాదం
తపషప్పదూఅన్న దారి వొదిలి పెట్టాలి. నం జేసహొంగా వున్న దాగే
తొక్కాలి, అంచేత, విచారించకు. మా మిద మోవాం విడిచి
పెట్టు. నువ్వు ఎక్క-డికన్నా వెళ్ళి బతలికిపో. మేను కాలిపోయినా,
నువ్వంటూ వుంళేు మళ్ళీ కొడుకులు కనవచ్చు. పుణ్యవళం చేత
మేం బతికిపోయానూ, తిరిగి మూ దగ్గిరికి రావచ్చు” అన్నాడు,
“క అవ్రును, అబేమంచివన మ్మూూ:” అంటూ మిగిలిన ముగ్గురూ తల్లికి
నమస్క-రించారు. ఏం చేస్తుంది పావం ! దిక్కు లేనితల్లి, మంటలు
ముంచుకొస్తున్నాయి. (పాణభయంతో ఎగిరిపోయింది. జరిక,
39
806 వ్యావపహోారి కాం (ధమజబోభారతం
నాలికలు చాచుకుంటూ వచ్చేస్తున్నాడు అగ్ని. నాలుగు లావుక
విట్టలూ నాలుగు వేదాలూ చదువుతూ “రక్షించు, రశవ్నీంచు”' అని
(వాంం లాలు అగ్నిని,
ఖాండవం కాల్చడానికి అగ్ని వస్తున్నాడసి అం౧తకీముం చే
తెలుసుకున్నాడు మంద పొలుడు అగ్ని ఘూ కాలతో సో|తం చేశాడు
అగ్ని ని. “అఖలధర్మనూూ ర్షివి గంవ్వు సొ కంమాళ్ళని-నాణగు
లావుక పిట్టల్ని ఖాండవ తో కరుణించు, కాళ్ళని సాల్చ్పకు
అంటూ వినయంగా వేడుకున్నాడు
చిన్న పూతిక పుల్ల యినా మిగలకండా ఇఖాంకవం కాలిసోయిం
దని విన్నాడు మందపాలుకు. జరితా, గొకవుకులూ వ మైపో శర్వా ధో
అంటూ దుఃఖంవాడు, *“రెక్కులన్నా మొలవని చిన్నపావలు,
నడవ లేని వసికందులు లావుకపిల్లలు పావం. ఎలుగుర్నీ వొక్క- రీ
వం చేస్తుంది జరిత ! అన్ని స వారించాను, ఐనా, బురి జేపోయాడో
మరవకపోయివా. తెలుసుకోగలిాడో లేదో ! తెలుసుకున్నా,
ఆ సమయానికి ఏమయిందో !'” అన్నాడు లపితతో,
“నా ఎదశేకదా. అగ్నిని (పార్థించావు |! తప్పకండా రత్సీస్తా
ననీ అన్నాడు మరి, నువ్వూ విన్నా వ్ర నేను విన్నాను, అవ్వజే
అంత మఠుపా! నా దగ్గిర వుంటూ జరితమాళే తలుస్తుంటావు
పె (సేమలే నామాద చరాజె దిడుతున్నావు అదంళేేనే నీకిష్టం, అది
ము పిట్ట, ఎక్క-డిక న్నా పోతుంది, దానికేం వస్తుంది ౯” అంది
అపిత, నవ్వుకున్నాడు మంద పాలుడు, “వళిష్ణండిలాంటి భారా,
అరుంధ తీలాం టి భార్యా అయినా, నంఠయనంభావం వొడిలివెటదు
ఆడది” అనుకున్నాడు. లపితని వుండమని ఖాండవానికి వచ్చాడు,
మందపొలుడి (వౌర్థన వ్యర్థం'చెయ్య లేదు అన్ని. లావుక
పిట్టలున్న ెట్టు ముట్ట లేదు, బతికేపోయాయి వట్టలు. అది చూసి
జరితకూ డా వశ్చేసింది. తల్గీ, పిల్లలూ ప. కరా చున్నాయి,
శు, నంతోషి.లచి. వెళ్ళాడు మాందపాలుడు,
సభాపర్వం
లశ ఆశ్యాసం౦
మయసభ
ధర్భరాజు కొలువుతీర్చి కూచున్నాడు, (శ్రీకృష్ణూడూ,
అర్జునుడూ, మొదలై న యావన్గందీ ఎవళ్ళ ఆననాల్లో వాళ్గున్నారు
ఇంతలో మయుడు బేచి ఆర్జునుడి ముందు చేతులు జోడించి నుంచు
న్నాడు, “(పాణాలు రథీంచాను నముజకోవకారిపి వదోచేసి
నిన్ను మెస్పిసా నని అనడానికి నోరు తిరగడం లేసు నాకు,. ఐనా,
చం[దుడి కో నూలుపోగు, వదన్నా వొకటి నికునచ్చిండి చెయ్యా
లనే నా అంతరాత్మ ఇజపుతోంది, దానవవిశ్వకర్మని నేను. అనేక
రకాల శిల్పకళలు తెలుసునాకు మోకు నచ్చింది తయారు చేస్తాను.
ఆ బేశించు” అన్నాడు,
కృషడి ముహాం మూకౌడు అర్జునుడు. “ఆపూర్వ్వ మైంది
వదన్నా నువే "'బతాయించాలి” అన్నాడు, రవంత ఆలోచించి
మయుడు శేసి తిరిగాడు కృషముడు, “పతే, ధర్మ రాజుకోనం మంచి
దొక నభ తయారుచేసి వట్టుకురా, ” అన్నాడు. ““నర్వలోక
సుందరంగా వ్రండా లది. భూ దేవికి అకారం పైన అలంకారంగా
వుంజాలి రాజూధిరాజులికి చకవర్హి ధర్మరాజు అన్నన్ కాలా
ఆతడి వె భవానికి తగివు-డాలి మరి. సీ శిల్పజాతుర్యమం తా
దానిలో తెలియాలి”” అన్నాడు,
“చక్కని ఆజేశం,” అంటూ తలవూపాడు మాయముడు
“దేవం దుణ్ణి మించిన వైభవం థర్శరాజుది. ఈయనసొప్పుకి తగి
810 వ్యావవహారికాం(ధమహాోభారతేం
నకే నవరత్నాలతో వొకనభ తయారుశచేస్తాను 'బేవతల విమా
నాలు దీనిముందు వమాాతంి అని [వజలు 'వెంచ్చుకొ నేట్టు చేసాను,
లోగడ రాత సరాజు వృవవర్యుడికోనం వొకనభ తయారుచేయాలని
రకర కాల రత్నాలూ మొదలై న ఉవకరణాలు యావతూ జూ[గ త్త
చేశాను. అవన్నీ బిందునరం నరస్ఫులో చాచాను అని తీసాను
ఎన్నడూ, ఎవ్వరూ కనీవినీ ఎరగ నంత విచ్నితంగా నభ తయారుచేసి
ధర్మరాజు కిస్తాను. అక్క- జే వృమవర్వుడు* గాచి విట్రిన వొక గద
వుంది, వగ వాళ్ల ని చంవడంలో దాన్ని చెప్పి మరోదాన్ని చెప్నాలి,
అది భీముడికి తెచ్చింసాను. జీవద త్తం ఆని శ ఖమొ.కటుందె,
దారుణంగా మోగుతుం దది. అది అర్జునుడికోనం అనాను,
వెల్లి వస్తాను, 'సెలవివ్వండి” అన్నాడు. ధర్మరాజు చేత న త్కా.రం
పొంది, అందరితోనూ "చెప్పి వెళ్లాడు మయుడు
“ఎన్నాళ్ళో అయిపోయింది వచ్చి. తం[డిగారిసి వూదా
క్ న్ ణ్ జస ణా
లనిపిసోంది. వెళ్ళివస్తాను అని ద్వారక వెల్లి పోయాడు కృష్ణుడు
ఇం(ద(వస్థంనించి ఈశాన్యంగా బయ శ్రేరాడు మయుడు!
శె లానపర్వ్య తనికి ఉ_త్తరంగావున్న మైనావర్యతం జెళ్ళ్లాడు, అక్కడ
హిరణ్యశ్ళంగం మోద బిందుకరం చేరుకున్నాడు, నృష్విక ర చరా
శ్రా 0
చరములై న (పవంచాలు యావత్తూ ఇక్క_టే సృష్టించాడు భనీ
రథుడు గంగని (వత్యతుం వేసుకుని కృత కృత్యుడై స (చ చేతి వదె,
మణులతో చిత్రవిచిత్రంగా యజ కెలలుకటీ, బంగార, యూవ
ల లు
సృంభాలుకపాతీ టున్న: వృమవూ, శివ్రడూ, ఇం(దుడూ, నర్
పాతాల rE rs se నో సట mR
% భమాదిత్యుందను రాజర్షి 39 ఆని చతెలుతపాకం,. “నిపసీ*'తొ
భోదనయా జ్యేవం. రాజ్ఞా హో శ్యార 3 రివూన్ )' ఆనిమాజం, గరాజ్ఞా జా
నృమపర్వణా” ఆని నీఅకంఠతవ్యాఖ్య, నిహితా యానణాక్వేన రాజ్ఞా విత్వా
రితాక్ రశ? అత్న పొకత్నుకశారం లరూనవాక్వుడు,
శ యూడ న ఫ్ కణ
స్హ్రంభన్తు యఠజ్ఞలలో పకుటని కట్టడరకోసర పోతే కొంక్యు,
నభావర్వ౦ 811
నారొయ౯ణులూూా మొదలైన చేవతలు యుగాలతరబడి ఎన్నో
యజ్ఞాలూ అవి అక్క జే చేశారు.
అలాంటి విందుళరంలోంచి లోగడ తాను దాచివెటిన ఉవ
కరణాలు చు కితీనాడు మయుడు, నిర్మాణం నిర్విఘ్నంగా జరగడం
కోనం పూజలూ అవీ చేశాడు, (భాహ్మాలకి జానాలూ అవీ
ఇచ్చాడు, శుభముహూ రాన్ని నభ కట్టడం (పొరంభించాడు,
నోడలూ, అరుగులూ, దూలాలూ, చప్లాలూ, (పాకారాలూ, అన్నీ
వుణులతోనే తయారు వేశాడు.
అక్క-డక్కడ ఇ్రం|[ దనిలమణులు తాపి, చాటి శాంతులీతో
అచ్చంగా నీళ్ల కో నేళ్ళలా చేశాడు అందులో ఊజమరశెంపు
లతో ఎర తొమర పువ్వులు వేసి "పెట్టాడు. వె డూర్యాలతో లెల్ల
కలవలు చేశాడు, వెండితో తెల తామరలూ, రాజపాంనలూ
చేవొాడు బంగారంతో తాబేళ్లు చేశాడు, వ(జూలతో వేవలు
చేసిపెట్టాడు. ముత్యాలతో నురుగూ, వచ్చలతో నాచూ చేసి
అమిర్చాడు. మామ్మూలు జలే అది, ఐనా, చూసేవాళ్ళకి
నిజంగా కోనేరన్న (భమ కలిగిస్తుంది నిజమైన క్రో-ేళ్తూ కొన్ని
చోట్ల నిర్మించాడు స్పటిక ం'రాతిగోడలు వాట్లో (వతిఫలించినట్లు
జేసి అవి మామభూలుశేలే అని | భవము కలిగేటట్టు జేశాడు, మనో
హారంగా వుండే రకరకాల జలయం(కౌలూ, ఎల్ల వ్వుడూ పూల
తోనూ, వళ్ళశొనూ నిండిన తోటలూ, కలవపువ్వులతో కలకల
లా'జే కోనేలా, గువ్య గూాళ్ళతోనూ వాటితోనూ చితచి తము
లెని ఉవవనాలూ నిర్మించాడు.
“ఖా శానురకెంప్రు పద్మరాగమణి, పద్మరాగం, కరువిందం, సౌగంధికం,
సీఅగంధి ఆని కెంపులు నాలుగు రశాలు, పద్మ రాగం ఎ(ర్రపద్మంరంణతో
వుంటుంది. ఇది 'శేష్తమెండి, జరువిందంలో పనుపుభాయా, సౌగంధిశంలో
శిళోకం-చచివురురంగూ వుంటాయి ఈ రెండూ మధ్యరకం. సీలగంధిలో సీఅం
తళుకు కంటుంది, ఇడి నాశిరక 0.
$12 వ్యావవోరికాంధమపవోభారతేం
ఇలా తన శిల్పచాతుర్యమంతా వినియోగించి వనిపూని
వద్నాలుగునెలలు కట్టాడు నభ, యొ త్తం వదివేలనూరలు పొడ
వుంది సభామందిరం. ఎన్నోరకాల మణులతోనూ వాటితోనూ
సూర్యుడిలా జెలిగిపోతూ వుంది, (వపవంచానిశే వొక కొత్త
శోభకలిగిస్తూవుంది
వఏమూూలా వళలోవమూ బేకండా నధంతా తయారయాక
మూాంచ బలమెనవాళ నీ అంతరితుంలో నంచరిం చేవాళ్ల నీ ఎనిమిది
వేలమంది రాశనభటుల్ని తీసుకువ చ్చాడు మయుడు. అంతనభనసీ
వాళ్లే చేత మోొయిం చాకువ చ్చి ధర రాజు కిచ్బా ము, అన్నట్టుగానే
పిడుగులాంటి గద తెచ్చియిచ్చాడు భీముడికి, శంఖం బేవద త్తం
అర్జునుడి కిచ్చాడు నంతోషించి ఘనమైన నత్కారం చేశాడు
ధర్మరాజు, తగిన నన్మ్నానంపొంది నెలవుతీసుకు వెళ్లాడు మయుడు,
ఇక నభ్యావవేశం జరగాలి, వదివేలమంది (వావ్మూలికి
పాయసాలతోనవో భోజనం పెట్టాడు ధర్మరాజు. దూడలతోవున్న
ఆవులు తలో వెయ్య దానంచేశొడు. అంతమందికీ రత్నాల వ్రుంగ
గాలూ మొదలైన నగలూ, మంచిమంచి వస్తాాలూ, పువ్వులూ,
వళ్లూ, గంధం-ఇవన్న్నీ ఇచ్చాడు జ్యోతిష్కు-లు శుభముహరూ ర్హం
నిశ్చయించారు భ-మ్యుడూ మొన లె న బాహ్మూలు ఆళీ ర్యాదాలూూ,
పుణ్యాహవచనాలూ గంగురుమనిపిస్తు న్నారు. తమ్ములు నలుగురి
తోనూ కలిసి నభా(వ వేశంచే కాడు ధర్మరాజు. సభలో కూచుని
అడిగినదానం లేదనకండా ఇచ్చాడు. కావాలన్న వాడికల్లా పున్కు.
లంగో ధనం వంచి పెట్టాడు బంధువుల్ని, న్నీపి-తుల్నీ, నంతోవ
వరిచాడు. దాంతో ధర రాజుకీ ర్వి దళ దిశలూ వ్యాపించింది,
మయసభలో మబోవె భవంతో కొలువుతీర్చి కూచునేవాడు
ధర్శ్మ్శ ర్థాజు, ఇటు ఉదయవర్వతంనుండి వడమటివర్వతం వరకూ అటు
ఊఉతుమనుండి.. హీమాలయం చరక ఈ మధ్యవున్న యావన్మంది
రాజులూ వచ్చి అతణ్ణి జీవించి పెళ్ల వాళ్లు: వనుగుఅ్యా, గు చాలూ
సభాపర్వం వ్ 18
ర త్నాలూ, టంగారాబలూ, సానులూ - ఇలా అెక్క. లేని కట్నాలు
వట్టుకవచ్చి నమర్పి చేచాళ్లు ధర్శరాజు దర్శన మంచశేనే ఎంతో
అంతీ నంతోవంగావుంజేద వా శకి,
మార్క-. జేయుడూ, మా జూయనుడూ, వమాండవ్యుడూ,
ముందపాలుడూ, మె లేయుడూ, సుబలుడూ, నసువకుడూ, సుమి
(తుతూ శుకుడూ, సుమంతుడూూ, సు|చతుడూ, శాండిల్యుడూూ,
సత్యుడూూ, బకుడూ, రై_భ్యకుడూ, కాశికుడూ. ఘటజానుకుడూ,
యాజ్ఞ వల్కుష్యడూ, డదాల్భ్యుడూ, గౌతవుడూ, కుత్పుడూ, వర్గా
దుడూ, గోవతీ, నోవపేషుడూ, వవితవాణీ, ఆ లేయుడూః
కరుడూ కవాకుడూ, వోరీతుడూ, తి త్రిరీ, వాయుచ తముడూ,
భార్లవుడూ, వ్యాసుడూ, జైమినీ, వైలుడూ మొదలైన మునులూ,
నేనూ (వె శంపాయనులు) ధర్మరాజు నభకి వెళ్లాము,
ఇంతమందిని భ క్రి తాత్సర్యాలతో పూజించాడు ధర్మరాజు,
మునులం తా ఆశీర్ణ చనాలు చేశారు, తములూ తానూ మేము
చెప్పే ధర్మకథలూ అవీ వింటూవుంజేవాళ్లు చేవేందుడి భవనం
కంకు గొప్పగా వుం జేది దర్శ రాజుకోట
ఒకనాడు అంతి రాళ6నుండి దిగివస్తూన్న నసూర్నిడిలాగ మిది
నించి దిగివచ్చాడు నారదుడు అతడి ధర్మోవన్యానం వినడంకోనం
వెంటబడుతూన్న 'చేవళేల్ని వెనక్కి వంపి, వరగతుతూ, పారి
జాతుడూ, రె వతేకోశూ, మొదలై న మునులతో కలసి ధర్మరాజు
మంది రానికి వచ్చా డతేడు,
తమ్ములతో నహో ఎదురు వెళ్లాడు ధర్మరాజు నమస్కరించి
తీసుకువచ్చాడు, దిన్న మైనపీరంవికాద కూచో బెట్టాడు. అడుగులు
కడిగి. లా పాద్య నరా * ఇచ్చి పూజించాడు కుకల[వశ్ను
లయాక, వరిపాలనవివయం ఎత్తుకుస ధర్మ రాజుని ఎన్నో (వశ్నలు
'ఎశొడు నారదముని,
బు విమ చ దా వ వవ్ స అం అం ధర జల సం ఆ తంల
x అర్హృష్టం వోతంలకోనిం ఇచ్చేనీళ్ళు, పాద్యం పాొడాలకోసం ఇచ్చేసీళ్ళు,
40
81: వ్యాఎపహోరి కాం(ధమహాభారతిం
నారదుడి రాజనీతి పస6గ ౦
“మా వంతంయలోవీ వుహోపురుషులు ఎన్నో ధర్మమా ర్షాలు
ఏర్పాటు చేసీ వెళ్లారు ఆ'వకారం నువ్వు నడ. చుకుంటున్నా వనే
అనుకుంటాను ధర్మమూ: అర్థమూ, “శఛావుమూ-ఇపి వొక దాన్ని
వొకటి శాధించకుండా తగినట్టు కొఎవిఛాగం వేనుకుని- అంు
అ aos
ఉదయం అర్హ మరా, మణా్య్యాహ్న్నం భ్రర్హ సనా పాయు కొలం
"కామమూ- - సాగిస్తున్నా వుక దా | ధర్మంమా సే ముగ స్సు పెట్టి, చెయ్య
వలసిన రాచ కార్యాలు అర్ధ రాతి వళ ఆలో విస్తు ఇవా? డు రయోాగ
వృత్తులన్ని టిలోనూ యోగ్యులై నవాళ్ళని- ళ్ళ నర్పూ అదీ
ముంచే వరికించీ, ఆదరించీ ఒరీ నిరాగి నున్నా వా 1 జ రాచ
కార్యాలు నవం౦ంగా సాగ” డంకోనం న్యాయ: గ ఎడుచుకు నో చళ్ల సీ,
శాస్త్రం కాగా తెలిసినబాళ్ళసీ, నీ మోద అభిమానం కల పాళ్ళనీ,
'తాతితండుల వరునని ఆనువంశిక గా వస్తూన్న వింతుళ్ళని మంత్రు
భీ |
లుగా నియమిస్తున్నావు కదూ
xs నియోాగవృత్తుఅచాళ్ళు ఆంత:ఫునగ 0 ఆధికార్లూ, ఆంగరశత తభలూ, ఆళ్వ
వె ద్యులూ, అశ్వాధి కార్లూ, ఆనసరినలూ, సామానుకొట "పెద్దలూ, ఒం చెల
అధిళార్లూ, దివిటీలఅవాళ్ళూ, శారవా లిజలూ, శార్యజులూ శాళా చినలూ,
ఇజారుకులూ, కంచర్లూ, కమ్మర్లూ, ఏను గుల వే ద్యులూ, పీనుగసుఅ ఆధిశార్లూ,
పాటగాళ్ళూ, గురువులూ, నో పాధిళార్లూ, ఘటి కానిర్ధార కలూ, చర్మ కారులూ,
చాను రాలు చేసేవాళ్ళు, చిత్రశార్లూ, నొడుగుపన్తువాళక్ళు, జ్యోతిమ్కు.అు, జాలి
కులు, తాంబూలికలూ, వీవస వినీ రేవాళ్ళూ, ద్యారవాఅకులూ, దేవ ణార్చదలు-,
కోళశాధికా రూ, సరకులు", పల్లకీ మూాసేఐ ణా, య్ ట్టి పరివిళ ఇారు లూ,
హాస్య గాళ్ళ వశీధలం “పం వపేవాళ్ళూ, పాదరశతలు పట్టుకు నేవా ర్యా; జరి పొల
తలా, పుకోహితులూ, (ప టనక ర్లలూ, ఇాంచారికులూ శేరీలు బఇయింసే
వాళ్తూ, మల్లాధికా ర్లూ, మహామం(తులూ, మొలలంక మేచాళ్లూ, చు జొధి కార్లూ?
మురజవాదళులూ, వేట-గాళ్తూ, చాకళ్ళూ రాయబారులు, అడవులు ళా పా చేవాళ్లూ;
భ(టాజులూ, వస్వారిధి కారులు, వర్ష వరాధిఇా రుల వ్యానహోరికీలూ, విడద్వాం
సులూూ బజార్లు రత్నం చేవాళ్ళూ చోప్పుదాకులు. సానోల్కు సామురతులూ వెణ్
కలుూ, శలాహవేదళలూ, బంగారంపనివా శూ, సుతిపాఠత నలు, సారులు
వంటునాళ్ళూ, సీబాధిపతులు, సొౌచితలుు, మంగళ "మొదలె నవాశర్శు,
వ ర్య 0 శ్రీ15
“రాజుకి జయం కలిగించవలిసించల్తా రహాస్యం, అలాంటి
ర వాస్యం (పజల చెవ్రలికి 'వెళ్ళకండా భ(దవరుస్తున్నావా మరి?
అదె ధర్మం, ఇది అధరం అని తెలుసుకోదగ్గ మహోవండితు జే అను
కుంటాను సీ పుళోషితుడు! వేదాలూ, హా అన్నీ చదువు
కున్న నమచిత్తుజే కడా అతశు ! నర్యడా సీ సీ యజ్ఞాలు వడివీ స్తున్న
చయాజ్హి గుడు "నమర్జుజేనా ? అత్తే కు దత్యజ్ఫ తాలు ఏమరు పాటు
"బేకుండా సన హినాడ ఇూగా 1
ల; “నమ్మక మైసచాళ్ళనీ, మ ర్యాదస్టుల్ని , రకర కాల యుద
నడిపించి జయం నే ఇంచగల వరా(క మేవంతుల్నీ శజీవాధవతులు గా
నియమిస్తున్నావా *
“క సంర బడికల వాడూ, నమురుతూ ఐస మంతి అధి కారంతో
వం చెయ్యాలన్నా చెయ్యగలడు. సోమంతి రాజపు[తుల్ని హాచ్చు
ధనవంతుల్ని చేసి, శ ళ్ళృక్తీ అనుకూలంగా వుండి, వాలు లేవ
దెయ్యడుకదా? వ వమో, ధసం ఎంలైన సూ చేస్తుంది మరి!
' జీవానికి అశరం సూచించే ఆ అవశ కునాలు దెవ్య మూ, అంత
రీతు మరా, భౌెమమనురా అని మూడురక లు, అంశ, (గబాగతుల్లో
అరిష్ట యా గాలు కలగడం, [గ హాణాలు అపి రావడం దివ్యం,
తోకచుక్కలు లేవడం, ఉల్కలు వడడం, ఇం[దధనుస్సులు కన
వడడం, సూర్య చందులచుట్టూ గహూడువట్టవఎ అంకరీత్ం. భూకం
పాలు రావడం, విఎరీ తాలు పుట్టడం భౌ గుం ఇలాంటివన్నీ మా
జో్యతిష్కు.-లు శా స్త్రదృప్టితో ఈ -సి, వంటికి వొంతులూ మొద
లైన (వతికా రాలు చేయిస్తున్నారా *
వ్వా వెద్య్నుటు అవవముత్తులె విరా ఆరోగ్యం కె నిమెడు
తున్నా రుకదా ! నాచు, (వణ, నేక, లేహ్యూ, లేల, కర్ర, (గవా,
మం[తాలనే అపా స్నో ఆయుర్వేదంలో దత్వుబేవా వాళ్లు 1 మనో
వ్యాధికి మందు లేదంటా, అది పొరపాటు, శరీక వ్యాధికి మందు
లెలాగో, మనోవ్యాధికి సృద్దుల ఉవ బేళం అలాంటిది, శరీర
916 వ్యావహారికాం(ధమజహోధారతం
వ్యాఫికి కశైవధ ససేవనమనా, మనోవ్యాధికి వృద్దుల శీవించడమూా-
ఈ రెండూ నువ్వు చేస్తున్నావనే నమ్ము తాను,
“అంచనాలు తినని వాళ్ల స సావచింత శేనివాళ్ల ఫ్, వహాూంచి
తర్చీె నవాళ్ల్ళ వీ బొక్కానం వసూలు చేశీ రాశా దార్లుగానూ, నము
డార్తగానూ నియమిస్తు న్నా వా! సీ నౌకర్తలో ఎవడు ఉత్తముడో
ఏవడు మధ్యము డో , ఎవకు అభముడో సే బసుకుంటున్నా చా ?
వాళ్ళ యోగ్యత బట్టి ఉత్తముల ఉతమ కార్భంభోనూ, అధముణ్ణి
అధమ కార్భంలోనూ చెడుతొన్నావు కదా! పాళ్ళు ఊోాగ్యతలను
బట్టి, ననులబట్టీ జీతాలు ఏర్పరుస్తున్నా వా? న కాలంలో వాళ్ళే
జీతాలు వాళ్ళకి ముకుతున్నాయికడా!' అవసరాపికి జీతాలు దొరగగ
నౌకర్లు బాధవడుతూ వుంకు యజమాావికి క్తీణు తవ్పకు. ఇంకు
= తే వంగాక, సిబ్బంది ఉఘారుముంశేు నక్యనాశ నం కలుగుతు ది
“వంశ పారంవర్యంగా భృత్వులుగావున్న వాళ్ల సి న త్రారంతో
చూడడం మ)చిది వముంళు బి కోనం తద 9 పాణం వొదిలి
వెడతారు వాళ్లు, నీకోనం యుద్దంలో మరణిస్తారు వీరభటులు,
వాళ్ళమీద ఆధారవడివ్రున్న వాళ్ల కుటు తాకి కూడూ, గుడ్డా
లోవం లేకుండా పోపిస్తున్నా వా!
“చూడూ, డబ్బుకి కక్కు ర్రివడేచాళ్లస్, దొంగల్నీ, అభి
మానం లేనిపాళ్ల సి, వగవాళ్ల వతం వుండేవాళ్లసీ, వీరికి వాళ్ల సి,
దుర్మాళ్లుల్నీ పెద్దపెద్ద రాజకార్యాలు వేసుకురమ్మనవుక దా! చేశ తో
దొంగలభయం లేకుండా" చూస్తున్నా వా! మా భటులు దొంగలతో
లాలో చీ పెట్టుకోరు కడా! కక్క. రివడి, లోపాయిశారీగా వాళ్ళ
నుండి ధనం పుచ్చుకుని వాళ్లని ప్రోత్సహించకుండా కసెవిడుతున్నా వా!
“ జేశంలో వంటెరునవ్సులు సీళ్ళతో నిండి వరుపుదోవ మరా
అదీ లేకుండా వున్నాయా! బీదవాళ్ళయిన వ్యవసాయడార్లకి విత్త
నాలూ, థాన్యాలూ అందిస్తున్నా చా! వ ర్రకులికి యణాలిచ్చేటవూడు
నూటికి వొకటి చొవ్వూ నే వడ్డి పుచ్చుకు-టున్నా వా ॥ కుంటివాళ్లూ
నభావర్యం౦ 817
గుడ్డి వాళ్లూ మూగి వాళ్లూ- ఇలాంటి వికలాంగుల్ని , బంధువుల్ని
దయ చూస్తూ, పోషిసున్నావా?
“చేసినవని గుర్తించినవాజే (వజావరిపాలనకి తగినవాడు.
మంచిచేసీనచా కి పదిమండివున్న నభ లో (వశంసించి స శరిస్తున్నానాః
ఎంతశ(తుకెనా అద్ర ఇలా శరణన్న వాళ్లే తమిస్తున్నావుకదా !
“ఆదాయంలో నాలుగోవంతు, లేదా మూశోవంతు,
అంతకీ శ దంశు రెండోవంతు ఖర్చువెట్లాలి ఇడి చాగాగుర్హిస్తు
న్నావా! ఆయుధాలమందిరం, ఘజానాకొట్టూ, ఏన గపల ఛొాలలూ,
గరాలశాలలూ, సామానుకొట్లూ- ఇఏ ముఖ్యం, హ్టిసిగాద
మంచి నమ్మక మైన వాళ్ల కీ, నువ్యం'టే భ క్తి వున్న వాళ్ల కీ, నమిద్ధులెన
వాళ్ళకీ "పెద్దరికం ఇచ్చావ్సక దా !
“ధు రివ్సులూ ముసిలి వాళ్ళయిన శిఖ్పులూ వర్తకులూ,
బంధువులూ, ఆ శితులూ, సాధుజనులూ- ఏళ్ల కి ఉపరికం రాకండా
అను[గపాంతో చూస్తున్నావా ? అలాఅయి లేనే నిన్ను జేవుడిలా
మూసారు |వజలు,
“* కంవలసీన మంతులూ, చుట్లాలూ నూూలబలం, రొజు
పుతేలూ, విడాం౦ంసులూ- పిళ్ళ ందరినీ పెట్టుకొని (వతీరోజూ
కొలువుతీరుస్తున్నా వా శ లోపలి వాళ్ల సీ వి వాళ్ళనీ ఎప్పడూ
కనిపెడుతూ నిన్ను నువ్వు రివీంచు కోవాలి నమర్డులెన వేగుల
వాళ్లని వంపుతూ వరాయిరొజుూు గుట్టుమట్టులు తెలునుకుంఠుూా
వుండాలి, అలాచేస్తున్నావా?
“'“వార్తలు-వా రృమిాటదే (వవంచం నగసుస్తున్నాది, వార్తలు
లేకపో తే అంధకారంలో నే వడిపోతారు [వజరు కనక రాజై నవాడు
జేశంలో వార్తలు [(వచారం చయథ్యించాలి నువ్వు చేయిస్తు న్నా వా?
“నంతానమూ నంయోగమూ లేకవోతె భార్యవుండిన్నీ
లాభంలేదు, నుంకాలుది తేకపో తే చదువు చదివిన్ని లాభం లేదు,
డానమూ, భోగమూ తేకపోసే ధనముండిన్నీ (పయోజనం
£18 బ్యాన బారి కాం[ధమపవోభార త ౦
తేదు ఉపానశా అదీ లేకపోతే వేదాలు చదివిన్ని లాభం
తేశు ఇదె ౪ ర్రిం చేవుంటావు కావు!
“వ్ కోటలు వరాయివాడు (వ వేళిం చడానికి వీలు జేగండా కట్టు
దిట్టంగా వున్నాయాః అవన్నీ ధనధథాన్యాలతోో నూ, ధవర్ప్పాణాల
తోనూ, యం తాలూ పూటితోనూ, పీఠ భె న టబుల్ నూ సమానా
వున్నాయా ? సీళ్ళకీ వశువ్రల్మగాసాంకీ, న టచెనకూ వాటికీ
జాొటిభో Pre గణా! దుర్ల మం కే వ్ర గువ్పులికి భయం కిలగాలి
“సిజం జెప్పవలిసిన చ్చే నిలోఎ అః తళ్ళత్తువల్సి నువు గా వాలి
ముందు, తరవాతే చేశజల.. కాలబలం, [౧ పూజు జ ర్బటం-
ఇనన్నీ పూసుకో? ఇ+లి REMY ఫత్ర్రువులమిావ దంణె యూ చె మ్య్యూళ్
గ ర్యంతోతులళ్లి న వకాతూ ఇం; దెయవ్యున నాల్లో పడి మ మెక్కి. వున్న కమ
వాళ్ల మాగీకి ఈసిధంగా జే జాడిచేశునా వా? బలవంతు తై న శత్రువు
మీదికి వెళ్తే ఫేటవ్వుకు ముందుగా సామం; జాన? భేదం మొదవలెన
పపురహాలు. (వయోగించి మరీ వెళుతున్నావు కదా! ~
అబద్ధం, బద్ధకం, మూూర్ధులతకో అశోదనా, నా _స్తికం,
(వమాద?, (కోధం 'డిర్డ చింతా, చెయ్యవలిసినదనులు ఆలన్యంగా
చెయ్యడం, తెలివినల వాళ్ల ఇ తెలుసుకో లేకపోవడ , ధనంనిషవయంలతో
అనర్థక చింతా, అవనరి మెనవనులు చెయ్యక వోనడం, రవహాన్యందాచక
పోవడం, బుంగళ( వద మైనవి (వయోగిం చ" పోవడం, పిషయలాం
వట్యంలో తెగులో-వడుఎ- ఈ పద్నాలుగూ రాజబో పూలు,
వీటిని బహిమ్మ-రిస్తున్నావు కడా 1”
నారదుడు అడిగిన | వతీ దానికీ వినయంగా జవాబు చెప్పాడు
ధర్న్మి రాజు “నా బభోవం లేదని ఇఫెవ్ప లేను. (వయత్న లోవమరూ,
శక్రివంచనా లేకండా ఇవన్నీ అనునరిస్తున్నాను మి ఉవ జేశాలూ
మవోత్ముబ చరి(తలూ ఆదర్శంగా వృంచుకు ువ్నాను, నా యఖా
శ కిని అన్యాయమార్లం విడిచిపెడుతున్నాను మంచిదని నమ్మిన
వసిమా(తేం చేస్తున్నాను" అన్నాడు, |
నభావర్వ్యం $19
ఇలా ఎంతోసేపు [వనంగించాక నారదుడికి మయసభ
గరాపించాడు ధర్న రాజు, 6 మృుభళ ముసి, మూదులో కాల్లోనూ
మరు చూడని నభలంటూ వుండవు ఇలాంటి నభ ఇంకా ఎక్కడన్నా
వుం డెమో చెప్పండి + అన్నాడు.
“* అవును, అపూర్వంగా నే వుంటుంవె * అన్నాడు నారదుడు,
“మానవమాతుడికి సాధ్యం కాని శిల్యుమిది రత్నాలతొ ఎంతో
చ్మతంగా వుంది, ఇరలొ కంమాట అలావుంచు. ఇ .[దుడూ మొద
లైన లోకళఇ"లకులదగ్గిరా ఇలాంటినఛ పాడలేదు నరికడా, విన
నన్నా లేదు. ఇందుడినభ చూణాకు యముడినగా, వరుణ గుబే
రుంలనభ లూ (బహ్మాన ట్ మూశాను అవేఏ (నెభవంలో గాని,
సౌందర్యములోగ నీ పీషముందు నమా నం కావు అన్నాడు
నారదుడిలా ఆనడంతోశు లోశపాలకుల నభలు ఎలా
వుంటాయో వినాలని కుతూపహాలవడ్డాడు ధర్మరాజు, “ఐతే, చెపు
తాను నిను అంటూ ఆర-౧-భీింఛాడు నారదుడు
లోకపాలతవల సభిలు
“ఎన్నో మంచిమంచి రత్నాలలోనూ, బంగారంతోనూః
చిత్రంగా వుంటుంది ఇం దినభి మూడులో కాలనఎంవ దా అక్క జే
వుందం కే నమర్మా, డాన్ని వొగడాలం కే వెయ్యినోళ్లు కావాలి,
డాసిపొడను నూటయాభై యోజనాలు, వెడలు వంద యోజ
నాలు, ఎత్తు ఐదు యోజనాలు, ఆశకాశంమోద వుంటుందది
కామగ నునంతో ఎక్కడికీ కావాల, కే, అక్కడికి వెళుతుంది, చలీ,
గాలీ, ఎండా, వానా ఇకేవీ అందులో ఇశ్రాధించవు, అన్నిరుతు
వులలోనూ పూసే పువ్రులతోనూ, పండేవళ్ళతోనూ కలకలలాడు
తుంజే తోటలూ, న్యచ్చుమైన మంచినీళ్ళ కోనేళ్ళూ చుట్టూ
_వెఛవంగా వుంటాయి, తవకవభ వంతో బివేందుజే నిర్మించాడది,
“ అలాంటి మభబోనభలా* ధగధగా (వ కాశిస్తు న్న రత్నాభర
ణాలు వేసుకొని, శచీబేవితోనవో కొలువుతీరుస్తాడు దే వేందుడు,
820 వ్యావపహోరి కాం[ధమపహాభారతిం
శుంగ రం నిమానాలమోూాద బార్దుతీర్చక వచ్చి నే నె ఏరా రా వుంటాయి "జీవ
తలు, చం| డబింబంలా 89 అతడి మువాం శేసీ అవ్పరన నం వయ్యా
రంగా చూ స్తూవుం కే ఆ చూూపులసే పువ్యులతో అత్మ పూజచేస్తు
న్నారా అని అనివిస్తు'.ది
“క త్రము సరు యుదంలో is బలి మిన వాళ్ళూ,
కులధర్మాలు వొదలకండా వడుచులన్న గ )వాష్టులూ, (వవంచంలో
కీర్పినిలివి వెళ్ళినవబాళ్ళూ వరోనకారంతో. జీవితం వెళ్ళబుచ్చిన
వాళ్ళూ- ఇలాంటి వాళ్ళం తా వోగం, ౧ సిలితనం, బాన్రూ దుఃఖం,
భయం, ఆకలిదవ్వలూ ఏమో లీకు డా ఇం, కుడి నభలో వుంటారు
క అర్గమరా, 65" నుమనా, న రయ '(_తాటూ,
[లప ఇవన్నీ న్యయ - గా దూవం ఫరింది ఎవ చ్చి ఆతల్లి
సేసిస్తూవుంటాయి, శుకుశూ, బృ వాన్పహ్ అగ్నీ, చ” దుడూ,
అశింసీ బేవతలూ నిశ అేవతలూ, ఛాళా విధాతా పారిళ్చం
(దుడూ- వీళ్ళంతా బంద? భలో నే వ్రుంటారు
మ యమధర్శ రాజాన భా మూంచి కేజోవం తా లె న మాషుల
తోనూ బంగారంతోనూ అందంగా అంటుంది విశ్వకర్మ తేన
నై పుణ్యమంతా వినియోగించి అది సెర్ళించాను, డాని పొడవు
నూరు ఆవడలు వెడల్పు నూరు మయూజనాలు. చానికీ తలిచిన
చోటికి వెళ్ళే కొమగమనం వుంది, ఎంశో రమణీయం గానూ
నూర్యుడివంటి తేజస్సుతోనూ వున్న యమవభలోనే తోకాల ధరా
ధర్మవివేచనం జరుగుతుంది. అందులో అగ స్త్యుడూ, మతం౧ంగుడూ
మొదలైన సిద్ధమునులున్నూ, పితృేవతలూ, ఇాలకింకరులూ,
మరార్శీనుంతమైన కాలచకమూ, [కతుదశవీ ణాది చేవతలూ, కత
వీజ్యణూూ జనమేజయ డూ జనకవమువోారాజూ (బవ్యాదత్తుడూ
పృవదళ శంతనుడూా భూరిద్యుమ్ను డూ ఇం[ద్రద్యుమ్ను డూ
నున్ళథుడూ+ వసురాజు విాత౧(డి వాండురాజు ఇంకా ఎంద
రెరదరథో “రాజులకా వాళ్లూ యమనభలో వృంటారు,. ఆ నభలో
నభా పల లీల]
కూచుని యమధర్మరాజు జీవల పావపుణ్యాలు నిరంతర మూ
విచారణ చేస్తూ వుంటాడు %
'“ వకాణుడినభ నం్యలోకోత్తరంగానూ వుంటుంది. మంచి
మంచి మణులతోనూ, తెల్లటి కొం ఛలతోనూ ఎంతో ముచ్చటగా
వుంటుంది. పొడవూ, జెడల్పుల్లో యమనభఅంతే వుంటుంది
దానికీ కామగ మవముంటి జలన్నంభనంచేసి, నీళ్ళలో కూచుని
కట్టాడు దాన్ని విశ్వకర్మ.
“ అందులో భార్యతోనహో కూచుని నభతీరుస్తాడు వరుణుడు,
నా: సునము చాలూ గంగా యముగా సర్శ డా గోదావరీ
విదిశా నిపాళా కా పరీ క్చవ్న వేణీ నరన్వతి చెన్నా ఐరావతీ
మొదలైన నదులూ సరస్సులూ చెరువులూ చెలయేళ్లూ దిగుడు
బావ్రులూ దిక్కులూ కొండలూ భూామో- ఇవన్నీ రూపాలు
ధరించి మొనల్లూ తాబేళా సెంవోలూ శరభాలూ వనుగులూ
మొదలై స జంతువులతోనవో వచ్చి ఎల్లమాడూ వరుణుడి కొలువు
చేస్తూ వుంటాయి వాసుకీ ఐరావతుడూ తతుకుడూ కర్కోట
కుడూ ధనంజయడూ మొదలైన నాగ రాజులూ, (వపహాదుడూ
విరోచనుడూ బలిచ్మకవరీ నరెశాసుకడూ నముచీ పవి వళిత్తీ
శాలకంరుడూ శకెటభుడూ ఘటోదణిడూ రావణుడూ విశ
రూపుడూ నిరూపాయుడూ వాలీ- వీళ్ళంతా వరుణనభలో వుంటారు,
** కుజేరుడినభ ఇం దగభతో నమానంగా వ్రంటుంది క్ జీ
రుజే తన దివ్యశ క్రి వినియాగి చి, మంచిమంచి మణులతోనూ వాటి
తోనూ కట్టాడు దాన్ని, జానిపొడన్ర నూరు యోజనాలు,
వెడల్పు డబ్భయి యోజనాలు, శుభమైన తెల్ల టికాంతితోనూ,
బంగారం చెట్లతోనూ మెరుస్తూ, మెరుపులతో వృున్న తెల్ల మేఘాబలా
ఎంతో ఇదిగా వుంటుంది, నందనవనంలోని మందార, పారిజాత
Femara hn లయల ఆలం DR rl లయలు క కకోడనాాలా గాకా చతు ాతకయుపానా.
శః యనూనభవర్షన + చూ? గరుడపురాణం,
41
$22 వ్యావవోరికాం(ధనువాోభధెరత ౧
వృ తాొలమోాంచి వచే, చల గాలీ వాయి ms “బస్తూ, చైనం స్య ఫో
కొలువుతీరుసాడు కుబేరుడు.
గత కిన్నర శాథు తె న గ ౧ధరుంలూ వ - -హాక రుడూ గజ
కర్ణుడూ కాలనేమా హౌవునచుడూ విఖీ, సుడూ పీ గళుడూ
(వవాళకుడూ మొదలె ఎ తపా సలకూూబరుడూ ర" గ
మేనకా తిలోత మా ఊర్వశీ ఘృతాచీ పెొుదలై న ఎవ్పరనలూ
కుబేరుడి కొలువులో వుంటారు జేసమునులతో "నాడా కలిసి సి వెళ్ళి
ఎవ్వడూ చూస్తూవుంటాను నేను. కుబేరుడికి నేన్నం శివుడు,
చేత, యావత్తు భూతగణాలతోనూ అతడూ అక్క డే వుంటాడు
“ఆ ఇప, మా తండిగారైన (బవ్మా బేవుడ్నభ నంగతి చెప
తాను విను. లోగడ నేను ఎంతో కొలు ఘాలోకంఎలో వుంటూ
వచ్చాను అవ్వూడు సూర్యుడువచ్చ్చి, నానా న్న +రినభ వర్షించి
ఛెప్పాడు. చూడాలని కుతూవాలం కలిగింది. వెంటనే బయళ్రేరి
వెళ్ళాను. వం చెప్పమంటావు! నాకళ్ళసి నేనే నమ్మలేకపోయాను,
ఇలా వుంటుందని చెవ్పడానికిగాని, ఊహించడానికిగాని పి'ల్లేనంత
అద్భుతంగా వుందదడి, డాని వైశాల్యం అన లే లక ఆద; శీవలం
ఛఈూన్యంమిోా దే స్థిరంగా నిలబడి వుందది. దాని కాంతిముందు చం[ద
మండలమూ, సూర్యమండల మరా వమా(తమంటాను ! ఆ నభలోనే
కూచుని లెక్క లేని జీవరాసులు సృష్టి చేస్తూ వుంటారు మా తం్మడి
గారు ఎన్నోణన్ని కఠిననియమాలు వెట్రుకని అధికంగా తవస్సు
చే నేవాళ్ళ తవఃఫలాలూ నిర్షయిస్తూ వుంటారు,
కరక. లెన మ త "555, భగున్రూ, భర ద్యాజుడూ
దయుడూ ' వీళిష్టుడూ పామనుడూ వాలఖిల్యుడూ. పులస్తుషకూ
పులహాుదడూ (కతువూ కశ్వపుడూ గాతముడూ అంగిరనుడూ
(కచేతసులున్నూ, నూర్య చం జులూ (గనవానత& తొాలూ 'జ్వ
గణాలూ వసువ్రులూ ర్యుదులూ సిద్ధుల సాభ్యులూ సంతాన
“చంతులె వ వంచాకీతేనవా[ సమునులూ ఊర స రేతస్కు- లై న వీనక్షై
నభాపర్వ౦ 828
ఎనిమది వేలమంది శుషులూ పిత్స్ఫ'జేవతళలూ విశ్యక ర్నా_బహ్మా బేవుడి
నభలో ఆయన కొలువు జేసూ వుంటారు
“ఆంలేకాఎ ధర్శమూ అరవూ కామమూ మోకు
మున్మూ, శబ్బమూ స్పర్శ వరా రహా ౫గనమరా గంధమరా
తివస్సునూ ,, శవమవమనూ దమమూ ధృతీ కుత మేధా బుద్ధిష్న,
త మా కీ రన్నీ. _ -ఈమరా ఏి“ల్పమూ (వణావమున్నూ,
తీణాలూ. లఅవాలూ అంనూరాలూ ఫా లెంబళళ్లూ వ లూ
మాసాలూ ఠఈరుతుఫలూ న. వత్సీరాలూ నగల శాలచ[కమున్నూ ,
రుద మరా యజుకోగడ మరా సాను పేదమూ (౨థర్వణ వేద మున్న్యూ,
వేదాంగాలున్నూ్నూ _ రాశాలూ ఇతివోసాటాన్నూ, ఎన్నోోర కాల
భవణున్నూ నను న్తమైన పీప్యులున్నూ మరా రిమంతాలె చపా
తండిగారిసి కొలుస్తూ వుంటాయి కల్లి నర శ్వతీ బేవిశో నహో
ఆయన = చూన౪ంమోద అలౌాకిక నుయి+ మజోనందం అనుభవిస్తూ
వుంటారు” అన్నాడు,
నారదుడు చెప్పినదంతా కుతూవాలంతో ఏపని, వొక్క. (వశ్న
మాతం చేశాడు ధర్మరాజు, “ఐతే మవోత్మా, వొక్క-నం జేపూం
కలుగుతూ వుంది. మా తండి పాండురాజు మొదలుకుని
యావన్మంది రాజులూ యమధర్శ రాజుసభలో వున్నారన్నావు,
చావుండది కాని పారిశ్చం(దుడు మాతం చేవేం[దుడి నభ లోవుండ
డానికి కారణమేమిటి? ఈ రాజాలందరికంకు ఆయన ఏదన్నా
(వత్యేక మయిన మహోాపుణ్యం వేశాడా శి” అని అడిగాడు,
“సరిగ్గా అడగవలిసిన (వశ్న అడిగావు ” అంటూ అందు
కున్నాడు నారదుకు *ీఅనలు నేను వచ్చిం చే నగం ఆందుకోనం.
యవమనభలో మొ తండి వాండురాజుని చూశాను, ఆయన ఇచే
మాతో చప్పుమన్నాడు, ఐతే, వారిశ్చం! దుడి గొావ్చ వమిటనిగ డా
సీ (షళ్న శ సూర్యవంశానికి మోటంలాంటివా డతడు, (తిశంకుడ్
కుమారుడు, అయో ధ్యమహాో రాజు, భర్మఒరాయణుడు జేద
$24 వ్యావహారికాం(ధనుహాభారశళశం
రవాస్యా లెరిగినవాడు, నత్యనంధుడు. తన కీ రిచందికల చేత
భూలోకంయావత్తూ (వకాశవంతేంగా చేసినవాడు, దిగ్విజయం చేసీ,
తన క చుక క్రి చేత వడుదీం పొాలూ౫ణ జయించుకు వచ్చాడు శతు
వన్న వాలి లేకుండా చేశాడు అతడి కొననంముందు (పసం చంలోని
రాజులందరూ తలవొగ్గారు అలా జేదీన్యమానంగా మహో
సా(మాజ్యం (వతిష్టించాడు. 6 త్తమమైన గాజసూయ మహో
యజ్ఞంచేశాడు. యా కులికి వడుమదుగుల ధన మిచ్చాడు, గాజ
సూయం చేయడంచేత నే అతడికి ఇం్యదనభఎ "వుండే మహో భాగ్యం
కలిగింది ఇది తెలుసుకునే పాండురాజు నీతో చన్నమన నన్ను
కోరాడు. “రాజసూయం వేసిన రొజున భారిళ్నం దుడిలాగ
'జీవేందుడి దగ్గరవుండ్ జేవతలతో నమానం+గా పూజిం చబడ కారు
కోరిన కోరికణూా బభిసాయి వాళ్ళకి, అంచేత మునీం బా నర
లోకం వెళ్ళి ధర్మరాజుతో చెప్పు నేనిక్కడ ఇలా వున్న నంగతీ,
రాజసూయం చేసినబ ళ్ళు ఇం] దుడివగ్గిర నుఖవకంతూన్న నంగతీ
తెలియ చెయ్యి. మావాణ్ణి రాజసూయం చెయ్యమను సొ
ఐదుగురు కుమాట్లా శక్తివంతేలు, చేనతల దయవల్ల పుట్టిన
వాళ్లు, "పెద్దవాడు పుణ్యాత్ముడు, తన్ముల చాహుబలంతో" సార్వ
భాముడై, రాజసూయ ౦ చెయ్యగలుగుతాడు. నా కొడుకు రాజ
సూయంచే స్తేనా, ఇక కావలిసిం చేము./ది! నా తండిశాతలతో
నహో నేను ఇందలోకం వెళ్ళి సుఖవడ తాను” అని ఇప్పాడు.
“అది చెవృడంకోనమే ఇలా వబ్బాను, ధర్మరాజూ రాజ
సూయం ఇెయ్యమనే. నేనూ. చెపుతున్నాను, నీ వెద్దలికి ఇంద
లోక సౌఖ్యం కలిగించనవాడ వవ తావు, దిగ్విజయ ౨ చెయ్యి,
ఇ ఏగుత్వీపాలు ” జంబూద్వీపం, ప్లత.న్వీపం, వళదన్వీపం, శాంంచద్వీపం,
శాశద్వీపల ఇాల్మలద్ధ్విపం, పుమ్క_రక్వీపం, ఆధునిణలు వీటిని క9నుంగా
అనియా, అనియా మెనర్, ఐరోపా ఉఊత్తర౪ి మెరిశా దతీణఆి మెరిళాం ఆఫ్రికా,
అస్ట్రేలియా ఆని అంటున్నారు,
సతర రోత 825
అందులో వచ్చిన ధనం (బూాహ్మూణనంతర ణకీ వివియోగించు. ధర
వరిపాలన "చెయ్యి. నాలుగువర్హాల వాళ్ళని నంఠశీంచు, సా(మాజ్యం
చెయ్యి (వసిద్ధిసంపాదించు. కానై తే, అవమత్తుడివిగా మాత
ముండాలి, వమంటావా, బహువిఘ్నా లతో కూడుకున్న ది రాజీ
సూయం యజ్ఞ (దొోోహులై న (బ్రహ్మ రామ సులూ వాళ్లూ వుంటారు,
ఎలాఅయినా డాన్ని వడగొట్లాలనే చూస్తారు వ ఎడ్డూ "లేకండా
నిర్విఘ్నంగా పూర్త యిం జే అనుకో ఐవా (వజ్యా వళయమైంన వెద
యుద్దంమూ (త్రం తవ్చదు'” అన్నాడు,
ఇలా చెప్పి నారణుడు చల్లి బోయా క్ల ధా ఈ్య్యుడూ వాష్టసుడూ
బంధువులూ, స్నే పహీతులూ మం|తులూ- వీళ్ల యావన్మంది ఎదటూా
తమ్ములతో ఆలోచించాడు ధర్న రాజు.
“ వితృనంళ లం నెర వేర్చడం కుమాళ్ల కర్వవ్యం కొడుకులు
పుట్టిన డానికి ఫలం తెం[డులికి హితం చెయ్యడ మేక దా ' రాజమాయం
చెయ్యమని నాన్నగారి అ బేళం దీనివల్ల పవపరలోకంలోని మసన
ెద్దలికి మహోవకారం జరుగుతుంది, కానై తే, అది నమా్త
మయాక ఘోరమైన యుద్ధం జరుగుతుం దంటాడు నారదముని
*ెద్దలకోన ) రాజసూయం చెయ్యాల నేవుంది కాసి, (పజానాళనం
మాట తల చుకుంశుమూ[ తం వమువన్య_.రించకండా వుండి. చెయ్య
డవమూా, మాూనడమా అని మనస్సు ర ల అన్నాడు,
“నంజేసించకు మజవోరాజూ”” అంటూ (పోత్సహీం'చారు
భామ్యుడూ మొదలై నవాళ్లు, “రాజసూయం తన్నకుండా చెమ్యా
లనే వూ కోర్కి కూడాన్ను దీనివల్ల ఎన్నో దోపూలుపోయి,
[(వజలిక్ శేదముమే గలుగుతుంది. రాజులంతా మో (వ తాపానికి
లోబజే వున్నారివ్ప్వుడు, మిమ్ముల్ని ఎదిరించేవాళ్లంటూ లేరు,
ఇచనమ యం వాళ్ల నించి భనం పుచ్చుకో డానికి అన్నారు,
తమ్ములు నలుగురూ “నమూ అభి| సాయ మరా ఇ జే”? అన్నారు, రాజు
సూయం చెయ్యడాని కే నిశ్చయించాడు ధర శ రాజు.
$26 వ్యావవోరికాం[ధమవోభారతం
"ఈ కార్యం షా జరగాలంకు, మజోపురుషండు
శ్రీకృష్ణుడి నవోయం కావాలి, అందుకని నమ్మక మైన అను చరుల్ని
పిలిచి దాంరక వంపాడతదు, గాలిలా వరిగెతే గు రాలుపూసిన
రథాలిచ్చి తతుణం కృషి వీలుచుకు రమ్మన్నాడు,
ధర్మ'రాజుక బురు అందడమేతడవుగా అంచీలమిోద బయ చ్రేరి
ఇం(ద(వస్థం వచ్చాడు కృ పయ, కుతీ జీవికీ, ధర్మ రాజకీ నమస
రించాడు, భీముణ్ణి కాగిలించుకున్నాడు. వినయంగా నమన్క_
రించిన అర్జునుళ్లో, నకుల నవా జేవుల్నీ ఎత్ని ఆదరించాడు,
కృష్ణుడికి ఉత మాసనం చేసి, గురువుని గారవించినట్టు గార
వంచాడు ధర్మరాజు, యాగ కేమాలూ అప విచారించాక, “సిలిచిన
కార్యం (పస్తావిం చాడు “మవహోపురుషండివి నువ్వు సీకు
తెలియనిఏిషయమంటుూ లేను. ఐనా, నా సాఅవనర ౦కొద్దీ నేను
చెపుతున్నాను. నారదముని వచ్చి వీ ళ్ళందరిఎదుటా చెన్పీ వెళ్లాడు,
నన్ను రాజసూయం చెయ్యమని మా తంగడి పాండురాజు చెప్పా
డట! నామాద వాత్సల్యంవళ్లే అలా చెప్పాడో, నాకు అంతటి
శకి సామర్థ్యాలు వున్నాయనుకునే చెప్పాడో-వమో మరి! వమైతే
జీం, పీళ్లందరూ కాక నే కాదు చెయ్య వలసిం బే అనడం జేత రాజ
సూయం ఆరంభించడాని కే వొడబడ్డాను. ఇక నువ్వు ఊం”
అనడమే తరనాయి. నీ ఆజ్ఞ కోన మే మేమంతా ఎదురుదూనూ
కరూచున్నాము” అన్నాడు
“ డవ్వంగా వుంది ”” అంటూ అందుకున్నాడు (క్రీక్సముడు,
కక న. హ్ అన్నివిధాలా నుజ్వే Wa
వాళ్లని మచ్చుకి లేకుండా చెయ్యగల తమ్బ్ములున్నా రు అడ్డేమిటి
సిక | ఐక్కే వొక్కమాట చెప్పాలి. లోగడ వరశురాముడు రాన
కులం నాశనం వేశాడుక చా ! అప్పటినుంచీ చం దవంశనుకా సూర్య
వంశమఃకా తన్న తక్కిన తతియనంఇాలన్న్ కృృ్మ్యతిమవం కాలే అయిత
పోయాయి, కిరీటం ధరించడానికి వ్లాటికి అర్హత లేకుండాపోయింది,
సభావర్వ్య ౦ 827
సూర్య చం|దవం శాలు రెంజే |కమంగా నూటవొక్క. వంతా
లయాయి. యయాతి, భోజనం కొలవల్ల స ద్నాలుగువంకాలయాయి.,
ఇన్ని వంశాల రాజుల్నీ జయించ వ్మిరవీగుతున్నాడు జరాసంధుడు
వం చెవ్ననూ, ఉడ్డోలమైన గాముర కం వాడిది, చేది చేశ ౧రొజు
న్నాటే, గరంపోతు థీశుపాలును, వాడు ఐవొడికీ సేనాధివతి, వరుణు
డంత బలశాలి, ( వాజ్ఞోతిమం రాజు భగదత్తుడు వళ్ళిమ దిక్కంతటికి
వజ్ర కఛ(తవతి పాండురాజు స్నేహితుడు కావడంచేత లోవల
నువ్యుంశు ఇష్ట మేఅయినా, జరానంధుడంకు భయంఆతడికి, అంచేత,
మాటల్లోనూ, |కయల్లోనూ జరానంధుడిది క్కే_ వుంటాడు, ఇక చేది
రాజుల్లో పురుపోత్తముడూ అంగ వంగ పొండ కిరాతుల్లో
పౌం(డక వాసుచేవుడూ* నా పేర్లు పెట్టుకుని జరాసంధుణ్ణి కొలుస్తూ
వుంటారు. తూర్పు. దవీ.ణచేశాలు పువిజితుడూ కరూశుడూ
కరభుడూ నకులుడూ నంకర్తణుడూ సూవహితుడూ మనో
డత్తుడూ చగగుడూ సాల్యేయుడూ. యవనుడూ వాడివెనశే వడి
చస్తారు, ఉ_త్తరాదివాళ్ళయిన వబెసిమిది 'రానకులాల వాళ్ళూ, ఛ్రార
జీన పుమ్మ_ర పుళింద కళింద, కుంతి మత్స్య జచేశాల రాజులూ
వాళ్ళ వాళ్ళ చేశాలూ అవీ వొదిలిపెట్టి వాడికి లొంగిపోయారు
“కులంవాళ్ల ని వీడించుకుతింటూన్న మా నూమ కంసుణ్ణి
చంపానుక దా నేను! కంసుడి భార్య జరానంధుడి కూతురుకు భర్శని
చంవినవగ నామిోాద పెట్టుకుసి తండడిని నామాదకి రెచ్చగొడుతూ
వుండేది, మమ్మల్ని వాడు పెట్టిన వాధ ఇంతా అంతాకాదు,
rey
ఏం పౌం|డక వాసుదేవుడు ద్యారక మోద దండె తడం, శాశీరాజుతో సహో
ఆకణి సంహరించి కృష్ణుడు శాశీనటాం కాల్చడం విమభ్రరాణం, హారివంకం,
న ర లు క
అహ్మపురాణం వందలై నవాట్లో విపులంగా వుంది,
క ఏంతోనుంది కంసుడి భార్యలు ఆందులో జరాసంధుడి తాతుక్ళు
ఆస్కీ పాం సీ ఆని ఇదరు,
అయీ ఉనా ళు
828 వ్యావహారి కాం[ధమపహాభార తం
వాం సుడూడి టక డూ
“కళాంసుడూ డిభకుడూ అని జరానంభుడఉక్ ఇద్దరు ఆప్వులు. జే
వాళ్ళు సాల్వ బేశంరాజు (బహ్మఒతుడి 4 కొడుకులు ము గళ్ళు నరొంత॥
జీవాంతికులు. మాయలో (బిత్శండ నాయకులు, ఒకళ్ళ చేత ఇావ్రు
లేదు వాళ్ళకే, అన్న ౦కు తము) తూ: తెమ్ముడం కే అవ్నా | వొణం౦
వెళ్లేవాళ్ళు కౌశికుడూ, చ్మితివేనుడూ. అసి పేళ్తుపెట్టుపని, పెద్ద
సైన్యంతో ఇద్దరూ జరా శంధథుడీకి రెండుభుజాల్లా వుంజేవాళ్ళు వాళ్ళు
ముగ్గురూ కలి కారో, వట్టనగలు చుక్కలు దూ రాయన్నమాశేు,
మూడులో "*లూ మూూడునిమి హాల్లో బుగ్గి చేస్తారు
కక ంసుణ్ణో, డిభకుడో వెంట వ్వ కువచ్చి కూ మధురానగ రం
మోద దండువిడిశాడు జరానఎధుడు యమ, వృష్టి, భోజ, అంధక
వీదల వగ్జానిమిద వేలముం “తోనూ శాం ఎదిరించాను నేను,
వ ఆయుధంతో'నూ చా సవాళ్ళు కావడం చే” ఈ హాంన, డిభకు
లతో గట్టిచిక్కే వచ్చిది మాకు. ఉపాయబలంతప్ప మరఠోబలం
వనిచియ్య లేదు. ఇద్దరూ ఆటొకరూ ఇటొకరూ ౧౫: ద్ధంచేస్తు
న్నారు, నమయంకసి వట్ట వాంనుడు చచ్చిపోయాడని డిభకుడితో
చెప్పాం, బజమే అనుకున్నా వ డిభ కుం అన్న లేని (వవంచంతోే
నాకు వనేమిటి అంటూ డడ ఖు పడ్డాడు దుఃఖం భరింఛలేళ
యమునానదెలో వడి [పాణం వొదిలి పెట్టాడు. లేమ్ముడిచావు బని
గుండెలు పగిలిపోయాయి పాంసుడికి వాడూ (పాణం వొదిలి
పెట్టాడు, ఇలా వాళ్ళవీడ వొదిలి చుకున్నాం,
“ఆ ప్పస్ముతుల చావుతో అనహో ఇ డై పోగురాడు జరా
నంధుడు. విచారిస్తూ మగధ వెళ్ళిపోయాడు, పాడీ ఉవదవం
నడ లేక మధురవొదిలి వెళ్ళిపో వలిసిన చ్చింది మాకు కుశస్థలం వెళ్ళి
ర వతకపర్వతంమిోదా కోట స. డాగర శావట్నం నిరి ్థంచు
Heenan sana bhatt అస్పులలట న.
"౫ పైహార్దదక్తుడు. రాజనకాంత ౦ చెయ్యాలని ప్రతత్నించి కృన్లుడితో వోడి
ఇగయాడుం,
నాలాలు. అనలా
నభావర్య ౦ 899
కున్నాం. అవ్పటినించీ ఇంతవరకూ మో ఆశయంతో కూడా వవో
సుఖంగా గడుపు తున్నాం,
“ఇంతా ఎందుకు "ెప్పవచ్చానంకశు జరాసంధుడు బతికీ
వుండగాను సామా జ్యం నరరకారు పీకు సా(మాజ్యం స్థిరచైం లేనే
కాని, రాజసూయం నిర్వఘ్న కాదు, జరానంధుడు దుర్నార్లుడు
బా ౫ లెక. నున్నాడు [(వవంచంలోని రాజుల్ని వట్టి తెచ్చి, గిరి
(వజములో ఖై దుశోసివెట్టాడు., కటికివాడిలా కనికారం లేకుండా
రోజుకో రాజుని ఘోరంగా నరుకుతూ శ్రైరవపూజ చేస్తున్నాడు,
వీణ్ణి హారీ అనిసిశే చాలు, సీ యజ్ఞం దిగ్విజయంగా పూర వుతుంది.
రతుణవల్ల భగీరథుడూ, విజయంవల్ల మూాంధా తాః బాహు
బలంవల్ల ఛరతుడూ, తవస్సువల్ల కార్త వీర్యుడూ, బుద్దివల్ల
మరుత్తుడూూ. * నర్వినా_నూజ్యం నంపాొదించారు ఇన్నీ వున్న నీకు
అజేమంత దుర్గ 'ఛ నాంటాను ! జరాసంధుడు ఎంత బలవంతుడు
కునుగాోక, ఎంతగర్వించి వుండునుగాక, వాడి దుర్మార్ల మే వాడీ
సర్వనాశనం చేస్తుంది. సం చెవాంలేదు, ఏవేకంలేనిజాడీ దగ్గిరసంవద
నిలుస్తుందా *” అన్నాడు,
““కృష్ణండి దయంటూ వుంశు, మనకి అసాధ్య మేముంది
అన్నయ్యా, ** అంటూ అందుకున్నాడు భీముడు వీవనై సా
ఆరంభించనివాడి చేత ఏవసీ కాడు. ఎంతే సామాన్యుడూ కూడా
ఆరంభిస్తే చాలు, ఎంత గో"ప్పబాళ్ణాయినా- అరంభించసవానై అవ
లీలగా వోడిస్తాడు. ఇంకోమాట, గెలిచినా-వోడినా-కలబడవలిసి
వస్తే నొవృవాడితో నే కలబడణాలి. అప్పుడే మగవాడి మగతనం
శెలిసివస్తుంది. అంతేకాని, తక్కు_వవాణ్ణి గలిస్తేమాతం వూరా,
చరా ? కృష్ణుడి దయా, అర్జునుడిదన్నూ, స్ ఆశీర్వాదం వ్రుంకు
చాలు, నేను చంపివ సాను జ రానంధుణ్ని - మేం ముగ్గుర నూ క
TNs HE aE
చావురుత్తుడికథ, తశ్వమేధపర్వవణా, చూ, మార్క చేయ ఫు రాణమున్నూ
కీట
లీ30 వ్యావహారికాం(ధమహోభొరతిం
యజ ంలో మూడు అగ్ని హో తాలనుకో జరానంధుజే యజ్ఞ వశువు
శత్రువులు ఆహుతులు” అంటూ భుజాలు నవరించాడు
“అవను. అలా అయి జేజే నాకు గాండీవం నొరకడంణో
అర్థముంటుంది,”” అంటూ భీముడికి (శుతికలిపాడు అర్జునుగు,
“*క్రందురా, రూవనముఃూూ, ధనమూ వి కమవంతుడి దగ్గి ఫుంళునే
రాణిస్తాయి విక్రమం లేనివాడిదగ్గిర వుంచు. ఎంతో తేకపోయినా
ఆంతే. అంచేత అన్నయ్యా, రాజుల్ని జయించు. రాజసూయం
చెయ్యి, అవ్వుడే మనకి మయసభ వున్నందుకూ, నాకు గాండీవం,
దివ్యరథమూ దొరికినందుకూ సార్ధకత కలుగుతుంది, అంతేకాదు,
రాజసూయంకోనం జరానంధుక్ణి చంపి, రాజుల్ని విడివించడంకంకు
కీర్, పుణ్య మూ మెరేముంటాయి ! ” అన్నాడు
భీముడూూ, అర్జునుడూ అన్న జానికి నంతోషిస్తూ మళ్ళీ ఎత్తు
కున్నాడు కృష్ణుండు, “అదృష్టం అనుకూలంగా వున్న ష్రూడే వరా
(కవానికి బయ ల్రేరాలి, బుద్దీ పూనిశా వున్న మగవాడు చెయ్య
వలిసిన వనే ఇది, మేం ముగ్గురమూ వెళ్లే తామరా, నదీ[వపాపొం
చెట్టుని కుంకుడు వేళ్ళతో సెకిలించినట్లు జు రానంధథుణ్ణి నిర్మూలం
చేస్తాం, తన అంతరువు తెలుసుకోకండా, భూ తాల్తో అంత రాత్మీ
భాగ వొంటరిగా కూచుని సుఖం గునుస్తున్నాడు వాడు. అంజే కే
వాడిదగ్గరికి వెళ్ళడం ఆయానం లేనివసి మాకు ”” అన్నాడు,
“కీ ఆ శేశంమిోాద నకుచుకొ నేచాళ్ళం మేం,” అన్నా డుథర్మ
రాజు నువ్వుండగా వాకు జయంకలగడంలో నం బేబా
మేముంటుంది ! ని సంకల్పం కలిగింది, గిరి వజంలో రాజుల అర
దండాలు విడ్డాయనే అనుకో వాలి. రాజసూయ వరా సిర్విఘ్నం౧గా
నెర చేరిన'క్లే, అదృష్టవంత్యుణ్థి నేను. ఐతే, వొక్కచమ్యాట, రామేన
నసంనోరం jer సీవాడిపి నువ్వు, కాల్తూవున్న అడివమంటలో మిడత
“వడి కాలకంథావ్రండడం' ఎలాంటిదో, యుద్దంలో నిన్ను ఎదిరించి
ఖతికివోవడం అలాంటిది, కాగా, సీ మోదికివచ్చిన్నీ వ్లా వెళ్ళ
సభాపర్వం 881
గలిగాడు జరాసంధుడు ! అంత బలమూ, అంత సాపానమూ వాడీ
కలావచ్చాయి 1 వాడీ పుట్రుపూరోో తరాలు వినాలనిపిసో ంది
నాకు” అన్నాను, వినమంటూ ఆరంభించాడు (శ్రీకృషహడు.
జరాసంధుడు
ఉపరిచరవసువు కొడుకు బృపహా[దథుడ, మగధరాజై బ'వాం
సమురుడుగా వుంజేవాడు మూడు ఆక్రోణీలసీన వుండేది అతడికి,
ఆతడి సీనముందు కతువన్న వాడు నిలవ లేకపోయేనాడు కాలీ
“రాజు కు "తుళ్ళని కవలవాళ్ళని ఇద్దరిని న్లాడాడతడు, ఇద్దరమూ
సౌందర్యవతు లే కావడంచేత ఇద్దరిమిో డా వొ శేవిధమైన (ఉమతో
వుం జేవాడు ఐతే, ఎంత కాలానికి నంతానం లేకపోయింది బృవా
[దథుడికి ఎన్నో [వ తాలూ, నోములూ “*=వి చేశాడు, పుుతశామే
షంలూ జేశాడు. ఐనా లాభం లేకపోయింది, “ఎన్ని నంవదలు౨ కు
ఏవం లాభం కొడుకుళ్లేంది జీవిత మే వ్యర్థం కడా అంటూ
విచారంపెట్టుకున్నాడు, చివరికి కపస్సు చేసుకుందామని భార్యలతో
నజ+ అడివికి వెళ్ళిపోయాడు.
* అడివిలో కతీవంతుడి * కుమారుడు చండకౌళశికుడు కని
పించాడు. బక గున్నమామిడి చెట్టుకింద నిష్టతో తవస్సుచేసుకుం
టున్నా డతడు. వీడవకండా చేస్తున్న ఉపబాసాలతోనూ, (వ్రతాల
గో పాండవుం ప్రవీతానుహి నుత్స్యగంధి సోదరివుతుడు జరాసంధుడు,
వసు రాజో
|
మత్స్యగంధి బృవా[భథుడు
నానా మ
జరాసంధుడు
గ కతీనంతుడు దీర్హతముడికీ సుచేక్ల దాదిహాతురు ఉనిజకీ పుట్టినవాడు.
(చూ, వుట ౧౨౦ ] శర్మడిమల్లేనే కకీవంతుడున్నూ నూ క్షదస్థ్య ఆయిన మహో
రుషి (చా. రుగ్వేదం 1,9 నుండలాల,] విద్యావంతుడు శావడం చేత ఇగడికి
న్వవయుడ నే రాజా తన కూతురునిచ్చి పెల్లి వెళాడుం
£82 వ్యావ హారి కాం (ధమవోభారతం౦
తోనూ సుప. ంచి వున్నా, అగ్ని హో(తుడిలా శరీరమంతా (పకా
శిస్తూవుంది. మాసిం జేతడవుగా చండ కళికుణ్రి ఆ(ళయించాడు
బృవా[దథుడు, వదలకండా అతడి వరిచర్య చేయడం మొదలు
చెట్లాడు, అతడి సేవా అదీ మూసి సంతోషించాడు చండకౌరికుడు.
“సిక్సు ఇష్ట మైంది వదన్నా కోరుకో ఇస్తాను? అన్నాడు,
రెండుచేతులూ జోడించాడు బృహాదభుడు “సంతానం
కటాశీం చండి,” అన్నాడు “మోదయవల్ల సర్వ్యసుఖాలూ, నర్వ
సంపదలూ అన్నీ వున్నాయి. కానై తే, దానికి తగినట్టు సంతానం
మాతం లేదు. అందుకని ఇవన్ని వ్యర్థ మనిపించింది నాకు,
కొడుకులు కలి-గేవరకూ తవస్సు చేద్దామని నీశ్చుయించుకు వచ్చాను,
మీ ఆన్నుగహా) కలిగింది, బతిశీవోయా కు” అన్నాడు.
అతడి దైన్యం చూసి కనికరించాడం ముని, కళ్లుమరూసుకుని
ధ్య్యానము[దళో కూచున్నాడు, ఇంతలో, గాలీలేదూ చటూలేదూ,
చెట్టువూద చిలకలన్నా లేవు చ్మితం! చానంతట అది వొక
మామిడివండువచ్చి చండకౌళికుడి వొళ్లోవడింది. డాన్ని పుచ్చుకుని
ఆభిమంతించా డతడు, బృవా(దథుడి చేతిలో వెట్టి, “ ఈవండుతో
కొడుకు పుడతాడు వెళ్లు అన్నాడు, (బహ్మోనందం కలిగింది
బృవా దథుడికి, తిరిగి తనవట్న౧ వచ్చేశాడు మూమిడివండు
నమంగాకోసి ఇద్దరిభార్యలికీ ఇచ్చాడు
“చెరోయుక్కా లిన్నారు రాణులు, ఇద్దరూ గర్భవతు
లయారు, వదోసలలో వొక రాతి ఇద్ధరికీ పురుడువచ్చింది.
ఒక్క.కనర్నా, వొక్క చెవూ్య, వొక్క. చెంపా, వొక్క. చనుకుదురూ,
వొక్క... భుజం, వొక్క. చెయ్యో, వొక్కవక్కా, వొక్క రా,
వొక్క. కొలూ- ఇలా ఈమెకో సగంషిల్లో, ఆమెకో నగంవీల్లా
చితంగా పుట్టాయి.
చూాసి భయవడ్డారు రాణులు, “ఈ నగంముక్క్మలు కీమా
శని ఎలాదూవిస్తాం రాజుకి!” అంటూ సిగ్గువడిపోయకూరు.
నసభావర్యం 888
డాదుల్ని పిలిచి “ఎవరికీ తెలియకండా ఈ ముక్క_లు జెటపార వేసి
రండి” అన్నారు. చాదులు అని తీసుకు వెళ్ళి, కోట జీవిడీ దగ్గిర
నాల్లుడార్ల చౌకంపక్క- వడ వేసి వచ్చారు,
ఆ చౌకం దగ్గిర జర అని వొక రాత్ సి ఎవ్వడూ కని "పెట్టుకు
వుండేది. అచేదో బలి కామోననుకుని రెండు వెక్కులూ తీసుకు
వట్టుకుపోయింది. తీరాచూస్తే ెండుచెక్కులూ మెల్లమెల్లగా
కదులుతున్నాయి, మాసి, రెండూ సమానంగో నొక దగ్గిర జంధించి
వట్టుకుంది జరి, ఆశ్చర్యం ! లెండుముక్క-లూా సరిగా అతుకు...
న్నాయి జర చేతిలో కుమారుడు తయారయాడు, వ|జమంత
కరినమైపోయింది కురాడి శరీరం జర చేతిలో కొండంత బరుెంది,
ఆంతరాతసీ కుర వాల్లి వట్ట లేకపోయింది. గావుకేకలు జేస్తూ వడ
వడం మొదలు "పెట్టాడు కు రాడు కర చరణాలు ఆడడం లేదు జరకి,
“ విల్ల వాడి వడుపు విని అంత;పురంలోని ముసిలిఅవంలంతా
వడుతూ లేస్తూ వచ్చారు, నంతోవంతో కురవాణ్ని ఎత్తుకోవడం
'“ఊుదలు పెట్టారు ఈ గడిబిడంతా విని బృహా[(దథుడూ వచ్చాడు,
తన ఎ(రటిపిడికిలి వొంహాంమిోద పెట్టుకొని దిక్కులు అదిరేట్టు వడుస్తు
న్నాడు కొడుకు, మంచి తేజస్సుతో (ప్రకాశిస్తున్నాడు. కృతార్థత
పొందిన చూపులతో చూస్తూ ఆనందించాడు తండ.
“జర శామకూపీణి కావడంచేత మనువ్యు ఊ్రరూవంలో
రాజుముందు నుంచుంది. నంగతంతా ెవ్పింది, “రాజా, రాత.
కిని నేను. నొ పేరు జర, ఈవూ రే కాపరం పెట్టుకున్నాను.
ఈచాకం వొదలకండా బతుకుతున్నాను. సకం మేలు చెయ్యాలనే
అవో రా తులూ నా భావన, గిన్నాళ్ళకి ఆ అనకాశం లభించింది,
సీ రాణులిద్దరికీ పుట్టిన శిశువుముక్క-లు తెచ్చి మా దాదులు ఈ
చాకందగ్గిర వజేసిపోయారు. అఆకెండూ నేను జోడించి వట్టుకు నే
నరికి చప్పున అతుక్కుపోయి వజంలా గట్టివడ్డాడు అచ్బాయి,
ఆ జరువు .వ౪ చెప్పేది, మేరువర్యతం శీఖరమంత అనిపించాడు
884 వ్యాన హోరి కాం(ధమవోభారతం
నేను ఎత్తుకోలేకపోయానంశేు నమ్మండి” అంటూ కుమారుణ్ణి
బృహా[దథుడి చేతితో వెట్టంది,
66 రాతసివేమిటి తల, నాపాలిటి భాగ్య దేవతని” ఆంటూ
ఆమెని ఎంతో శారవించాడు బృవా[దథుడు *నా సేవకి మెచ్చి
వీణ్ణె అను(గహించాడు ముని, నువ్యివూడు (పాణంవోసి బతికించావు,
సనా మూపాలి దేవత నే నువ్వు” అన్నాడు. కుమారుణ్ణి తీసుకు
వెల్లి భార్యల కిచ్చాడు. జర నంధిం చడం చేత కుమారుడికి జరా
నంధుడు అ పేరు విట్టాడు. అవ్పటిసించీ వట్నం అహ్హ శోభనాలూ
ఇజేయించి, జరరాతుసికి వఏళకుటా గొప్ప ఉత్సవం చేయిస్తూ నచ్చాడు,
కొడుకుని అరి చేతినివువండులా ఎంతో ఇదిగా పించాడు, నెయ్యి
ఆహుతులుపోస్తూ "టు వృద్ధిపొం బే హోమాగ్ని లాగ, అగ జంగా
చిరుగుతూ వచ్చాడు జరాసంధుడు
“అతణ్ణి జంాసిపో జామని వొకనాడు అడినినుండి చండకాళి
కుడు వచ్చాడు. కొడుకునీ, భార్యల్నీ మం్మత్రుల్నీ వాళ్ళనీ వెంట
వెట్టుకుని ఎదురు వెళ్ళాడు బృవ్యాదధథుడు. నమస్కరించి తీసుకు
వచ్చాడు, మంచి అననం వేసి, పాదబాలుకడిగి, అర శా
పాద్యమూ ఇచ్చి. పూజించాడు, ఈ రాజ్య మూా, నంపదా
నరంముూ మూబే” అంటూ కొడుకుని పాడాలమహాద వేశాడు,
“నంతోమీంచాడు ముని, “జరవల్ల నీరు మంచి ఉవకోరం
జరిగింది, నాయోగదృష్టితో "తెలుసుకున్న నంగతిది, సీ కొడుకు
కుమార స్వామి అంత బలశాలి అవ్ర తొడు, శివుణ్ణి పూజించి వశం
జీసుకుంటాడు. వీడీమిాదికి వచ్చినవాళ్ళు ఎంతటి నాళ్ళయినా అగ్నిలో
పడ్డ పురుణుల్లాగ మాడిపో శారు. గరుత ంతుడి వేగం ఇతర
వచులు అనునరిం చ లేనట్టా, మనువ్యమాతులు ఇతడి సర్మాక్షమం
అనుసరించ లేరు. (గవోలమధ్య సూర్యుడిలా రాజుల్లో వీడు (ప్రశ
శీసొడు, నదుల (వవాహాబేగాలు వర్గతేం భీదించకేనట్టు, వదివ్యా
“ స్త్రాలమునా పీడి శరీరం ఛదించ లేవు. మహోనదుటు లాత్య నే
న భావర ౦ లేక్
నము[దంలా శతురాజుల నంవదలు లాక్కు_౦టాడు వీడు. ఇలాంటిది
ఫ్డి సామర్థ్యం” అని చెప్పి వెళ్ళాడు.
““వయసువచ్చి |వయోజకుడయాడు జరానంధుడు, రాజ్య
భారం అతడిమిద వెట్టి భార్యలతోనవో తపోవనం వెళ్ళిపోయాడు
బృవా[దథుదు. రాజయాక కిండా మోడా కనివీంచతేదు జరా
నంధుడికి. హాంనుడూ, డిభకుడూ వాడికి తోడయారు దాంతో
పిగిలిపిట్టలమిాదికి జేగలాగ రాొజులమోాదికి దండయా' తలు చేశాడు.
వాళ్ళని వానాహింసలూ పెట్టాడు ఐతే, వూంసుడూ, డిభకుడూ
చచ్చాక నడు. పెరిగింది వాణికి అక్కలు కాశ్లుసిన గగుడవణశీ లా
అయిపోయాడు తననంతూ ఎవుూడువస్తుందో అని బితుకూ బితుకూ
మంటూ నేవుంది వాడికి. ఐే వాసో మెగా ఆయుధబలంతో చంపడం
వొెట్టిది, (బవ్మాతీరం కాదు, అలాంటి వరం వాడికిచ్చాడు శివుడు.
అంచేత, మల్ల యుద్ధంలో నే వాళి కొట్టాలి అది మన భీమన్న వసి;
“అర్జునుడి “ ర తబలం రుత నా నీతిబలం
వుంటూవుంకే నీకు అసాధ్య చేముండి? మేం ముగ్గుర మరా "వళ తాం,
మా బాసహసుబలమరా నీతిబలవనా (వయోగిస్తాం, నా మోద సీకు
నమ్మక మే వ్రంకు భీముణ్లే అర్జును బీనా చేతిలో పెట్టు అన్నాడు,
కృష్ణ డిలా చెపుతూన్రంకు, అవ్వుజే గెలు చుకువచ్చినంత
విజయచివన్నీ ఎం కనిపించాయి భీనూర్డునుల వెంబోల్లో, కృష్ణుడి
మూటలు నింటూనే అదీ కనిపెట్టాడు ధర్న రాజు,
“నమ _న్తకార్యాలూ నిర పించే నమర్థుడివి నువ్వున్నావు
మూకు, ఇక మేను సాఫించ లేని 'వేముంటాయి 1” అన్నాడు,
చికి అన్నాడే కాని తమ్ముల్ని వొదిలినుండడమంజు వదో ఇదిగాచే
వుంది. “భీము డూ అర్జునుడూ-ఇద్దరా నాకు రెండు నేతాలు
కృష్ణుడు హ్యృాదయం, “పళ్ళని విడి చివుండడమం శు ఇకాధగానే వుంది,
ఐనా మనస్సులో ఎక్కాడలేవి ఉత్పావామే కలుగుతున్నాది,
కృష్ణల్లీ అర్జునుళ్లో తలుచుకుంకునే శుభం -కలుగుతుందంటారు,
886 వ్యావ వోరి కాం[ధమపహాభారతం
అలాంటిది, వాళ్ళిద్దరి పాపూ వున్న భీమ డ గెల్బుకురావడంతో
నంజేసా మేముంటుంది? కార్యసిద్ధి కలిగితీరుతుంది- వెళ్ళిరండి '”
అన్నాడు. ముగ్గురూ మూాడుసింవోల్లా టై_ల్లేరుతూన్రుం శే మొహాం
నింణా కళ్ళు చేసుకుల చూస్తూ నుంచున్నాడు,
నుగ ధవిజయ ౦
భీమాద్దనులూ కృృముడూ తిన్నగా మగధ బయశ్రేరారు.
స్నాతక వతులె (బాహ్మూణ వేషాలు వేసుకున్నారు. మొసోల్లో
మాతం పీఠ శ్రీ) తాండవమాడుబొోోంది అనేక నర తాలూ అవీ
చాటారు వాటిల్లోంచి పుట్టిన కాలకూటం, కోణం, కంటకీయం
నదులూ చాటారు నరయూందీ, ఫూరంకోనలజేశం, మిథిల
'జీశం, గంగానదీ గడిచి మగధ జేకం [వవేశించారు గోరథవర్వత
మెక్కి. గరి వజం చూశారు. గిర్మివజం మగధ రాజధాని, వరాయి
వాడు తేరిచూడడానికి వీలు లేని పిడుగుల్లాటి పెద్దపెద్ద కోటలతోనూ,
అందమైన గోపురాలతోనూ పువ్వులతో ఘుమఘుమలాడుతూన్న
ఉవననాలతోనూ అలకావట్నంలా ఎంతో అందంగా కనిపి స్తు
న్నాది గిర్మివజం, మాసి చకితుడయాడు కృష్ణుడు, తల వంకిం
వాడు. “భూడండి, ఈ గోరథమరా, రువభను, చెవోరమూ,
రువీ.కొండా, వై త్యగిరీ- ఈ ఐదూ వీరిభ టుల్లాగ ఈ వట్న౧
చుట్టూ కాస్తున్నాయి, అందుకనే ఈ వూరు చేరు గిర్మి వజం,
ఇక్క- జీ పూర్వం జీర్ణ తముడు ఉసిజ (కాళీనర్సి అనే ళూద శ్రీ
గర్భంలో కలీ నంతుడూ మొదలై న వాళ్ళని కన్నాడు, అతడి
అన్నుగ పూంవల్లా దుళ్ళేద్యమైన ఈ కోటలబలంవల్లా మగ ధవాళ్ళని
శునుమ్యమ్మాతుడు గెలవ లేడు” అన్నాడు,
ముగ్గురూ గోరథవర్వతంమించి నగర దార్రరంగుండా వట్నం
లోకి వెళ్ళక, నరానరి చై త్యకగిరి ఎక్కాలు. దాని కిఖరంమిాదనవ్సున్న
మఠాడు గులు చరా శారు. మధథధ వాళ్ళు మానుపాదం అనే ఆబో
దా వుట ణం,
న భోవ వర్య ఎ 887
తుని చంపి, దాని చర్చంతో చేసి చెట్టినవి భేరీలు, పై వాళ్ళు
పట్నంలో (వవేళి స్తేచాలు, చరత ముడి (పభావంవల్ల వాటంతట
అవే మోగుతా యవి. అందుకనే నోరథండారిని వెళ్ళక ఇక్కడికి
వదమన్నాడు క్సష్ణడు
ముగ్గురూ ముందు ఆ మూడు ఛేరీలూ చిదకగొట్టారు.
చెత్యకగిరి మధ్యని వగలగొట్టి, దొంగదారిని గిరి వజంలో (వవే
తీంచారు, (వవేళించి, [వథమంలో పూలమాలలు క క్షు వాళ్ళ
ఇళ్ళకీ, గంభఛాలూ అవీ తీసే సీవాళ్ళ ఇళ్ళకీ వెళ్ళారు, గంభాలగా
పూలమాలలూ బలాత్కారంగా అడిగి పుచ్చుకున్నారు.ముగ్గురూ
అగరూ, చందనం, పువ్చొళ్త్లూ అపి పూసుకున్నారు, రీవిగా పూల
మాలల వేసుకున్నారు, అలా గిరివజం రాచజాొటని నడుచుకుంటూ
"వెళుతూవుం శు ముగ్గురినీ చిత్రంగా చూశారు గిర్మివజం పౌరులు,
బరోకంధుడికోటలో (బాహ్మలికిమ్మాతం ఆడ్డు లేదు, రాకీ,
వగలూ ఎవ్వుడువడి తే అవ్వడు వెళ్ళవచ్చు వాళ్ళు. తప అవ కాశం
జేసుకుని, పశువుల పాకలో సింహోలుదూరినట్టు, జురాసంధుడి గృహాం
లోకి వెళ్ళారు భీమార్జునులూ, కృష్ణుడున్నూ, అర్థరా(తయినా
అభ ఫ్రగతోలికే, స్నా తక (బాబా లిక్తీ ఎదురు వెళ్ళి పూజించే వతం జరా
'ంధుడిది, కృష్ణుడికీ, భీమాడ్డునులికీ ఎదుఠరువచ్చి పూజలూ వై
రాలు చెయ్యబోయాడలేడు, 'అశేవీ ఆఖ్క- రేదన్నారు వాళ్ళు, పీళ్ళ
గర్యుమూ అదీ భూ స్తే, ఇ బేవో పేచీలాగే వుందనుకున్నాడు జరా
నంధుడు. “మిరు స్నాతకులే అయి లే ఈ చందనం, పూలమాలలూ
వమిటిశ ఆంటూ (పక్నించాడు, “చెత్యకగిరి ఎక్క_డం, భేరీలు
వగ లెయ్యడం, తవ్వూదారిని వట్నంలో చొరబడడం-- ఇదంతా
పమిట! పోనీ, నేను చెసే నళ్కౌా-రం పుచ్చుకోవడాని "క్రీం
ఎఖ మూలలూ ఆవీ చేసుకోవడం, సుగంధద్రవ్యాలు వూసుకోనడం, తచ్వు
దారన 4వ జేశిం చడం, కొండలూ అవీ ఎక్క_డోం మొద లెనబి స్నాతజలె నవాళ్ళు
ఇజ్యారానీ పతులు చూ. గౌఠతనస్మ్పతి. నా, తరీక,
ఇతీకి
ఫీ28 వ్యావపహోారి కాం నమహాోభారతం
వచ్చింది? మీాెకేదో వేవభారుల్లాగో వున్నారు మో వేపూలు
చరా స్తే (మాహ్మాలలా గానూ, మి పొడవాటి చేతులూ, ఎ త్తయిస
ఛాతీలూ అవీ చూస్తే అచ్చంగా తుతియులులాగానూ కనిపి స్తు
న్నారు, ఏమిటి నంగ ఓ!” అన్నాడు,
“అవును, తు[తియులమే, క తిక జూతి స్నాశకులం మేం,”
అన్నాడు కృష్ణుడు ““(ాహ్మూలే అన్నమౌాకేమిటి? తు|తెయులూ;
టైశ్యులూ కూడా న్నాతక|[వతులు కావ చ్చుక దా గంధమూా,
సూలమాలలూ వేసుకున్నా మంటున్నాన్ర విట్లో లమ్మీవుంటుంది
కనక బలవంతంగా పుచ్చుకు వేసుకున్నాము, ఇక, తమ్రాడారిని
వచ్చామన్నావు. స్నేహితుల ఇ-టికై తే అనలు దారిని రావడం,
విరోధుల ఇంటికై లే పెడ దారిని రావడం త [తియధర్శ్మం న్ దగ్గిరికి
మేం వచ్చిన |వయోజనం వేరు, అంచేత నువించే+ అర ౧పాదా్యాలు
రార ర అన్నాడు, స న
““అ చేమన్న మాట? మోరు నాకుగాని, నేను మూకుగానీ
వనాడూ వ కీడూ చేసిన పాపానపోలేదు. వ దోవనూ* ఎరగను
చేను. మికు వగవాణ్ణాలా అయాను! దైనభక్షుణ్ణ ఉత్తమ
తతియధర్న్మృం తప్పనివాళ్లో, వె పెచ్చు; మునులన్నా (శాన్మూ
లన్నా ఎంతో గారవం నాకు” అన్నాడు జరానంధుడు,
““ఆగు-ఉ త్తమ త తియధర్మం తప్పునివా కాంటున్నా వ్రు
వదోనమూ ఎరగనంటున్నావు, బావుంది. ఉత్తముడైన తిథి
యుడు-నీలాగ రాజుల్ని 'ఖై దులో పెట్టి. వాళ్ళని సశువుల్లాగ నరు
కుతూ! శివపూజ చేస్తున్న జాడు-నరలొ కంలో ఎవడువ్నాడు! ఇంత
కంచు దోవర ఏం కావాలి? నిప్కారణంగా వపావం ఎరగ సివాళ్ళవి
హింసించేవాడు లో కాని కంతెటికీ శత్తువే అపుళ్తాడు, దయాధర్శం
శేకండా - నిర్ణ్జోమల్న్సి చంపుతున్నావు, పాపామ్మడ్నిని, ధర్మ ర శు ౯
కోనం కంకణం కట్టుకున్న వాళ్ళం మేం. ' “బిమ్న. ఉవేమీ. స్తే వ్లూకళా
అ పానం చుట్టుకుంటుంది. ఈ పావభయ మే నుమ్ముల్ని ఇలో+వస్చే
సభావర్వ ౦ వ్ ఫి
టట్టు చేసింది కలం రథీ ంచడంకోనమని త్మతియకులం యావత్తూ
భరిస్తున్న వాడు వంవగా వచ్చాం, దుష్ట నాశే నం చేసీ మరీ వెళ తాం.
““నాకంకు గొన్పవాడు లేడు” అని ఎదటి వాళ్ళకి అన
మానంగా మాట్లాడకు, నీతీ నియమం లేకండా మహోత్ముల్ని అవ
మానం చేసిన బృహ దథుడూ; దంబోదృవుడూ కార్తవీర్యుడూ]
పమయారో ఆలోచించు [వతావంతో రణయజ.చేసిన వీరులూ,
ఉగ నుగున తవస్సుచేనీన తావసులూ సద్దతి బీ ఐఎదుతారు అంతే
కాని నీలాగ చారుణంగా భెరవపూజ చేసినవాళ్ళకి వం గతి
దొరుకుతుందని ! ఐంజీడో అయింది, ఇప్పుడైనా నామాట విను
ఇ దులోంచి రాజుల్ని వొదిలి పెట్టు.
“నిజం దాచడ మెందుకూ, ఇదిగో ఈయన భీముడు,
ఈయన అర్జునుడు , నుప్వు పెట్టిన చిచ్చు ఆర్పడానికి వచ్చిన పాండవ
నింహోలు విళ్లు చను కృష్ణుణ్ని బుద్ధిక లిగి రాజుల్ని వొదిలి
వెట్టావా మంచిమాట, "లేదా యుద్ధంలో నిన్ను కా జేసాము,
తప్పదు. రాజుల్ని విడిపించకండామూ[(తం కదలడం జరగదు”
అన్నాడు శ్రీ) కృష్ణుడు,
ఈవమూాటలతో జూలు వట్టిలాగిన సింహాంలా కనుబొమలు
ముడిపెట్టి చరువున్నాడు జరానంధుడు “ వరాకమంతో దండెతి,
వర రాజుల్ని గాలవడం వోవవూ 8” అంటూ వీడికీలి బిగించాడు,
"జీవ కార్యంకోసం తెచ్చాను రాజుల్ని, వీళ్లని వొదిలి వెట్టవలిసిన
అగత్యం వంవచ్చింది నాకు? వరాకమమే నావతం, నువ్వు
కాదన్నా. నేను వేసింది ఉత్తమత. _తియధర్మ మే, (వ తావంలో
నన్ను గెల్పుకు వెళ్లిన వాడు లేడు కృపా, పిళ్ళకంకు కొత గాని,
నువ్వు బాగానే ఎఠుగుదువే నన్ను!
= శగరక్మంకుడి చేర _ భంగపడ్డాడు. చూ. ఉడ్యో గవర్వం మూడో
అశ్వాసం క చూ. అరణ్యపర్వం మూడో ఆక్వాసం,
840 వ్యావహారి కాం(ధమహాభారతం
“సెక్కే నన్ను ెన్యంతో న్యం పెట్టుకు యుద్ధం చెయ్య
మంటారా, రండి, కాదూ, మీాము గ్లిరితో నన్ను వొక్క ల శీపోట్లాడ
మంటారా, నంయ్యే, లేదు, ఇద్దరితో చెబ్బలాడమన్నా , కడకు
డితో కలబడమన్నా - జీనికన్నా సిద్ధం. వ ఆయుధంతో డీకొనా
లంకు దాంతో జేరండి, ఆన్ని టికీ సిద్ధంగానే వున్నాను” అన్నాడు.
క కిక్క డితో ఇద్దరు ముగురు యుద్ధం చెయ్యడం తగనివని *
అన్నాడు కృృమ్ణుడు. “ఇదిగో జుం ముగ్గుర మున్నాం, మూలో
క్స్ ఇష్టం వచ్చిన వాళ్లో ఎం-చుకో. తం పోదు అవనరం తీదు
మాకో. మల్ల యుద్దం చేద్దాం *” అన్నాడు.
క భాష ఐతే, మోముగ్గిరలోనూ భీముడే నాకంటికి
ఆనుతున్నాడు. ఇతడూ నేనూ కసీ వ వడతాం ” అన్నాడు జరా
నంధుడు. ష్ సన (సారంభిం చేముందు తన కొడుకు నహా బేవు
డికి రాజ్యాభి ఫే,కం చేశాడు, పురోహితుడి చేత న్వస్ని వచనాలూ
అవీ చెన్పించుకున్నాడు. జుత్తు విప్పి గట్టిగా సిగ వేసుకున్నాడు;
నుల్ల యుద్దానికి అనువె స కాశికోకా అదీ వగించుకున్నాడు. వళ
రసికత్యంతో మానం మెలిపెడుతూ వచ్చి రీవిగా రంగంలో నుంచు
న్నాడు, అతడికంకే అగ్గజంగా తయారయాడు భీముడు.
థీముడూ జరానంధుడూ వొక్క. సారి కలియబడ్డారు. ఇద్దరూ
బలంలో సమవుజ్జీలు, ఇద్దరూ వొకల్ళ మూద వొకళ్లు కోవం పెట్టు
కున్నారు, gus కన్నీ లలో గడి'తేరినచాళ్లు ఇద్దరూ * వొడుపులతో
కలియబడుతూ వుంచే, వడావణా కొటుకంటూాంాశు- శొాలయముడు
గాని విజ్బంభించి ఈ నంకోభం కలిగిన స్తున్నాడా అని భో యవడ్డారు
(వజలు. కౌళలంగా వోక్షళ్ళ నొకళ్లు లాక్కుంటున్నారు, ఒకళ్ల
నాకళ్లు వట్లుకుంటున్నా రు, ఒకళ్ల నొకళ్లు కింద'వే స్తున్నా రు.
రోవంతో పనగులాడుతున్నారు.
ఉభయులగా నుహో(౫ మైన ఇనవగుదియలలాంటి బాహు
డండాలతో దారుణంగా ఇాదకుంటాన్నా కు శ కుంకం నుండో
నభావర్వ్య ౦ 841
మృుల్లయుద్దం, సిహామా వనుగహూ పోట్లొకి నట్టు, రెండు వజ
వర్య తాలు డికొన్నట్టు, ఇం[దుడూ వృ(తాసు సుకుడూ కల బడ్డట్టు
ఇద్దరూ ఫఘోఠంగా పోరాడుతున్నారు.
కారీ కమానం పాడ్యమినాడు ఆరంభ మైంది మల్ల యుద్దం,
చతుర్త శివరకూ అః వద్నా లుగురోజులూ పినరంత ఎడ తెరిపి లేకుండా
హోరాహోోేరి పోట్లాట జరుగుతూనే వుంది, (త్రయోదశినాడు
ఇద్దరూ మరింత ఘోరంగా ెబ్బలాడారు అక్క-సుదీరా వొకళ్ల
నొకళ్ళు కొట్టుకున్నారు. లాక్కున్నారు నిసురుకున్నా రు, గుద్దు
కున్నారు. పొడుచుకున్నారు. తన్నుకున్నారు. తోసుకున్నా ర"
తమకి వచ్చిన కుసీ, వట్లన్నీ ఉపయోగించారు. అవాళ మర్నాడూ
అలాగే వెళ్ళి ంది,
చతుర్హ శినాటిరా త్రి జరాసంధుడు నాగా అలిసిపోయాడు.
అదికనిపెట్టాడు కృష్ణుడు, భీముడికి ఇసారా ఇచ్చాడు, *ీ ఎదటి
వాడు పీక రధ పడ్డాడు ఇచే సమయం వాణ్ణి చంవడానికి. కాస్,
సీ బలమూ, సీ తండి గాలి బలమూ చూపించాలి ” అన్నాడు,
జిల్దుకున్నాడు భీముడు, వాయు డేవుణ్ణి తలుచుకున్నాడు,
ఓక్క. సారి |బహ్మ్మాండ మైన బలం వచ్చినట్టయింది. అమాంతంగా
జరాసంధుళ్ణా మోాదికెలి, అచజేలివ్పడం తిప్పాడు ముక్క-౦టా,
నోటంటా, చెవుల్లోంచీ రకం కక్కు_కున్నాడు జరానంధుడు. అలా
వందసార్ల యినా తిప్పాడు భీముడు; సుడి గాల్లో గిరగిరా తిరిగ
గడ్డిపోచలా కనిపించాడు జరాసంధుడు, అంతతో పోలేదు. భయ
వడి పెడబొబ్బలు వెశేటు గా-టిగా అడిసివ ట్టుకుని బలంకొద్దీ న్
కటి చరిశాడు దాంతో కీళ్లు క్రీళ్లు నంధులు విడిపోయి చచ్చి
వ్రూూరుకున్నా డు తతా. re దద్దరిల్రినట్టు సింహనాదం
చేశాడు భీముడు. (బహ్మోండం బద్దలై లెదో, “హౌమాలయళిఖరం
విరిగివడీందో అంటూ గడగడలాడింది. గిరి వజం, గర్భిణీ స్త్రీలకి
గర్భపాతమే ఐపోయింది. మగధ సేనాళివిరాల్లూో చిక్కితే. నెత్తుకు
842 వ్యావహారి కాం ధమవోభారతం
లేదు. లోకానికి తెలియాలంటూా జరానంధుడి కళేబరం తెచ్చి
కోట బేవిడిముండు వడ వేశాడు భీముడు,
తెల్లవారింది మగ ధ(వజలు బయవడవద్దని అభయమిచ్చాడు
కృష్ణుడు, . ఇజెరలోవున్న రాజులందరినీ విడిపించాడు, జరానంధుడి
సొడుకుని *శేరదీశాడు. ధై ర్యంచెప్పాడు, అత్తే మగధసింపోననం
పీఠరాద కరాచో బెట్టాడు. మూతాత నంపాదించిన ర త్నాలరథం
వీడుకుదా” అంటూ అజావీంచాడు.
వెంటనే రథం తెప్పించి చేతులు జోడించాడు నవా దేవుడు,
“పూర్వం తార కానురిడీతో జరిగిన యుద్ధంలో ఇ)౫[దుడు ఎక్కి-నరథం
ఇధి ఇందుతు వసురాజు కిచ్చాడు. వసురాజు తేన కొడుకు
బృహా[దథుడి కిచ్చాడు. జరానంభు తాడ దగ్గిరనుండీవస్తూన్న
దిన్యరథ మిది” అంటూ చెప్పాడు కృష్ణుడు. భీమార్జునులతోసవో
రథమెక్కి. కూచున్నాడు. ఇక దానికి సారథి కావాలి, గరుత్మం
తుణ్ణి తలుచుకున్నావు. ధగధగా మెరిసిపోతున్న "ఆక్క-లతో
ఉత రతణంలోవచ్చి వాలాడు గరుత్మంతుడు, తలవొంచి, నమన్క-_
రించి నుంచున్నాడు, అత ణ్ఞి సారథ్యం చెయ్యమన్నాడు కృష్ణుడు.
మనో వేగ వాయువేగాలతో రథంతెచ్చి ఇంద(వస్టంలో దొంఛాడు
గరుతుుంచుడు
'“ భామ్ముయ్యా, (వజాగంటకుణ్ణి చ ఎపేశోడు భీముడు.
రొజుల అఠదంజాలు. విడిపించారు. పాండవులు, నాలుగునము జాల
మృథ్య్యావున్న 'భూ్యవవందంలో. ధర్మ రాజుసామాజ్యం పాటి తేని
చెంది ”. అంటూ నం్యతోవ్మించారు లోకులు,
ఇంద(భస్థంలాో ఆశ్చర్య మే, ఆక్ష్సర్యం, “దవ ఆయుధంచేతా
ను? జరాసంథుడు అఆలాంటివాణ్ణి భీముడుగనక చంపేసి
కల పోలో తురక ళ్లకయి తే పాధంంశావివషి'” అంటరొా భీము
కతత త్న చూజ్జానికి అ విరగజఢ్ఞారు (వజ, , కృనుడూ హు
వల్లా రకంగ్రిగి సచ్చ్వునాంరల ల్లో శర రాజుకి వమన్కంధ్రించాధు,
నసభావర్వ్య $48
ఇంతలోనే జరానంధుడి చెరలోంచి విడిపించిన రాజులూ వచ్చి చే వజ
కున్నారు. అందరినీ ధర్మరాజుకి చూపించాడు కృష్ణుడు చేతులు
జోడిం చుకు నుంచున్న చాళ్ళనంటరినీ మయథోచితంణా పారపీంవాడు
ధర్మరాజు ఎవళ్ల బేశానికి వాళ్ళని భ(దంగా వంపించి వేశాడు.
'వెళ్ళవస్తానంటూ- కృష్ణుడూ మగధనించి ఎక్కి_వచ్చిన రథంమోద
దార కావట్నం వెళ్ళాడు,
ది గి జయ చి
జక దిగ్విజయం జరగాలి, దిక్సాలకులవంటి తన్నులు నలు
గురిసి పిలిచాడు ధర్మరాజు, కక్ వెళ్ల ండి, దిగి్భ జయం చేసుకు రండి”?
అంటూ ఆ బేళింఛచాడు, భీముణ్ణి | తూర్పుదిక్కు. వంపాడు,ః అళ్టు
నుణ్హీ ఉత్తరానికి పంపాడు, నకులుణ్ణి వడమటికీ, నహాచేవుణ్ణి దవీ.ణా
నిక్ పంపాడు, అపారమయిన ఎ పాలు వేసుకుని నల
గఏరూ నాలుగుదిక్కు- లికీ జయ ల్రేరారు, నాలుగ నము దాలమిదికీ
నడిచిన నాలుగు కా త్త సము(జొల్లా ఇంద్రవస్థంనించి వొక్క. సారి
బయ ల్రేరింది పాండవేస,
అగ్ని ఇచ్చిన రణమెక్కాడు అడ్డునుడు, గాండీవం పట్టు
కున్నాడు. ఎండా కాలం సూూర్యుడిలాగ తన ఉగమైన (వతొవం
వెలుగుతూ వుంకే, ఉత్తరదిక్కు. గెలవడానికి బయలు చేరాడు
ముందు పుళింద బేశం రాజుని (వతినిద్యు ణ్లి వోడింభాడు అలొా
ర త్తరాది రాజుల్ని. స్వాధీననరు చుకుంటూ పొగ్జోతిమం ముట్టడించాడు,
(పాజ్జోతిమంరాజు నర కాసురుడికొడుకుభ గ దత్తుడు వెద్ద'సై సై న్యంతోవచ్చి
తెరగ బడ్డాడు, వడమటినమ్ముద ప్రాంత వీరుల్ని వంట వేసుకుసీ ఎనిమిథి
రోజులు భూోరంగా యుద్ధం చేశాడు, తుదకి అర్జునుడి బాణాల
ముందు విలవలేక పోయాడు. లొంగిపోయాడు, “బం దుడి న్నీహి
తుణ్ణి నేను. ఇంద్రుడి కుమారుడిని నువ్చర్ధ అనతు సీతో యుద్ధం
జెయడమే తగనివని' నాకు. ఓడిపోయాను, వం శావాలో
ఇవూ. సే ఇష్టంవచ్చింది చేస్తాను" అన్నాడు,
$44 వ్యావవహారికాం(ధమహపోభారతేం
అన్నయ్య ధర్మ రాజు రాజసూయం చేస్తున్నాడు, సీ వంతు
కట్నం నువ్వు చెల్లించు, రాజసూయాానికీ ఇంద్రప్రస్థం దయ చెయ్యి”
అన్నాడు అర్జునుడు,
భగదత్తుడిదగ్గిర ఎంతో ధనమూ ఆదీ పుచ్చుకుని తూద్చుకి
వెళ్ళాడు అర్జునుడు. డారికడాకూ కొండగుబవాల్లోనూ, లోయల్లోనూ
వుంజే రాజులతో యుద్రంచేసి గెలుచుకున్నాడు వాళ్ళందరిదగ్గిరా
ఎంతో అంత ధనమూ బంగారవరా పుచ్చుకున్నాడు, ఉలూరక బేశం
రాజు బృహాంతు త్తి వోడించాడు, ఊఉ _తరణలూకం, వామ "జేవం,
మోదాపురం, సుచామం, సునంకుల జేళం రాజుల్ని జయించాడు,
జేవ(వస్థపురంరాజుసి శీనాబిందుణ్ణి గెలిచాడు, విన్యగ శ్యుడ నేరాజుని
పౌదా(కాంతుణ్ణి చేసుకున్నాడు. ఎంతోమంది కోండరాజుల్ని,
బర్బర, పారళిక, తుళువ్క._ జే శాల రాజుల్ని లొంగదీసుకున్నాడు,
పొం|డం కాళ్ఫీరం (తిగ రం లోహీతం సుభన్యం గాంధోరం
కాంభోజం కోనలం ఈ చేశాల రాజులదగ్గిర ఎన్నో ఆన్ని చిత
విచితములయిన రత్న వస్తువులూ, బంగారం సా నూనులూవా బానాలూ
పుచ్చుకున్నాడు. చితోయుధుడు పాలిస్తూవున్న సింవాపురం గలి
చాడు ఆడవుల్లోని రాజుల్ని వశ వరు చుకుంటూ వెళ్ళీ శ్వీతవరంతేం
శాజుని వోడీించాడు వై కినెళ్ళి శాంభోజకటకుడ నే శాజుబేత
జొళవంపొందాదు, హోటకేశంలో మానసనరోవరం రుపికుల్యం
నరాసి.-అర "కే జోరివర్ష ర జయించి, అక్కడి రాజులదగ్గిర అవరొమిత
మయున పదార్థాలూ, తి _క్తిరిపిట్ర రంగువీ, తెలుపూ నలుపూ
కలిపి రంగుపీ, 'ముండూకొం రంగుపీ, సంస రంగుపి-ఇలా రంగు
రణల గు[రోలూ్యూూ కొండల్లాంటి ఏనుగులూ; పుచ్చుకున్నాడు,
సీ+చకుకటం, నిమధాచలం చాటి ౫ ంథర్వ్యపగ రాలు గెలు చుకున్నా డు,
నూర జేల "యోజనాల ఆయతమై. అచ్చంగా బబగారంతో
ధఖగలాదుతూవున్వ ను మేకువర్వతం రాశాడు, జకిబక్తాతుతో
మృతం, జంబూవమవోసదీ చూశాతు, = .జుజబూగదితీరంలోన్సలో
సభావగర్య 6 వీర్
మేరువుకి | సపదకీ ణంగా తిరిణాడు గంధమాదనం చాటాడు. అక్కడి
జేశాల రాజులె న సీద్దులూా, విదా్యాధరులూ. వారణబులా, గంధ
ర్యులూ-పీళ్ళ 'దరిదగ్గి హా చితిచి తాలయిన న స్తువులూ, సాహా
జరా అవీ పుచ్చుకు గ్నాడు మాల్యవంతే౧, సీలవర్యతం చాటి,
ఉ త్తరకురు బేశాలు వెళ్ళాడు అంశు, భరత వర్శ ౦ జయించుకుంటూా
వళ్ళి ఇలావృతవర్ద ౦ మేరువు తూర్పున భ కాళు 0, వడమట
శేతుమూలవర్ష 0, ఈ తరాదిని రమణవర్షం, హిరణ్వతీవర్ష ౦ గాలిచి
ఉ త్రరకురుభాములికి వచ్చాడు. త్ర షత అక్కడి పారినివాన
పుగం ముట్టడించాడు
పారిన బా నప్పురం జరపాలకలు భయంకరమైన ఆకారాల
వాళ్ళు, చెప్పలేనంత బలపఎతులు అర్జునుణ్ణి చూసి ఆశ్చర్య
పోయారు వాళ్ళు “ ఏమిటిది! రాజూ, వయుగంలోనూ వముచళో
రాజూ "చెయ్యని పసాహానంచేశావు నువ్వు, శూరుడన్న వాడు
అడుగుపెట్టని చోటికి వచ్యావు నీవంటి వీరు క్రి sedis
శీ, బాలు, న్రింతేకంకు వీర! వ తాపాలు అంతల ప్టిని
ఉ త్తరకురుభూములంటారు మాసవమా (తులికి అన్యులికీ తెలియని
(వజేశా లిపి. నువ్వేమో ఇక్కడ సాధించి, వవై నావట్టుకు వెళ్ళడం
మాతం జరగదు, ఐనా, నవ్వేది ఇెబిలే అది చెయ్యడానికి
సిద్దంగా వున్నాము మేం వం కావాలో చెవ్వు అన్నారు,
“ధర)రాజు రాజసూయం చెయ్యబోతున్నాడు, అతడి
సా(మాజ్యం మారు అంగీకరించినట్టు గుర్తుగా మోదగ్శర వన్న వ స్తువు
వదయినా ఇవ్వండి" ఆన్నాడు అజ్జనుడు సట ఉత్తరకురు
బేశంలోవున్న "రాజులు యావన్మందీ ఎంతోవిలువె న వస్తాలూ,
నగలూ, ధనరాసులూ అతెచ్చియిచ్చారు.
ఇలా ఉత్తరకురుభూములు దగ్శిరనించీ ఇం[దప9స్థంవరకూ
అర్జునుడి వాననంకింద ఆ త్తరదిక్కు. రాజులందరూ స్యాధీనులయారు
6 _త్రరదిక్య.ంతా ధర్మరాజు తేజస్సు సూర్యబింబంలా (వకశాళించింది.
శ4
846 వ్యావ హోరి కాం1ధ మ వో భొర తె
అటు తూర్నుదిక్కు. బె లై." ఖ్వ- ణు వెం ట మొదట వానా
లంలో మాం రి ఎద్య రంవా జ ఈ ఉఆ' పాడినించి పి దెహాొం
వేళ్ళాడు జసకుల్లి ఆయి వాడు ఇ అత్మ. ని దళానంరాజు సుధ
న్యుడిమోదికి వెళ్ళాడు అను అర మాంకి మెచ్చు ఎతేల్ణి తేన
జీనాభిన చేసుకు న్నాడు అభం చే థి, రొజు నోచి చయూనుణ్రి
వోడింఐ "డు చరణా మేసి క? వెళ్ళకు వేప -,శంరాజు చికు
వాల కు పాండిచ్రలికి వ-ంల్లీకొదున, ధగ్మ్శిరాజు రాజఎగాయం
చేస్తున్నా డనడంతోశు నంతోపషి, చాడు భీము 'కి స్వాగతం
చస్పాడు, ఎంతో ఇదిగా గారపిచాడు రత్నాలతోకూడా ధనం
తెచ్చి భీముడి ఎదట కుప్పలు కుప్పలు వో శో దు
శిశుపాలుడివట్న లో పినత ల్రీదగి5 కొద్ది" అండి ముందుకి
నడిచాడు. భీముడు, పుళింద పునంలా* సు! మూంరుల్ణి గెలిచాడు,
కుమార చేశంలో (క్రోణిమంతొణి వోడ అకు కోోసలంభో
బృవాద్బలు క్లీ, a ధ్యలొ దీర త ఫాలీ జయించాడు, కాళీరాజు
నుపార్భ్యుళ్లో, గజవతి సుధన్యుల్లీ, నుక్స్యె, మాళవ రాజుల్నీ,
క రాటం దఖీఇమల్లుల్ని జోవంంకుం వేసుకున్నా డు, వాళ్ళందరి
దగ్గిరా అవరిమిత మైన సనం పుచ్చుకున్నాడు మగధ వెళ్ళి జ నానంధుడీి
కొడుకు నవా దేవుణ్ణి వో దార్చాడు హినూలయవర్వతం వక్కు-
ఏడుగురు కధాతరజాల్ని లో"ంగ దిసుకున్నా డు, కవీ, మత్పర్వతం
దగ్గిరా, ఇం(ద్రదర్వత : మీదా ఇంద్ర, కాశ్యవ, గొతేను, శ శ్నార
రాజుల్ని లొంగ దీసుకున్నా డు, చం(ద్రసేనుస్ణై పొండక వాసు బేవుల్ల
జయింభాడు
ఇలా భీముడు తూరుదిక్కు.. రాజులందరినీ నశ దరు చుకుశ్నా డు,
వాళ్ళందరిదగ్గీ రా విడివిడిగా వెండీ, బంగారం, నివర త్నోలూ, ధన
రాసులూ కోట్లకొద్దీ 'లద్బుకున్నాడు,
% యయ "రామాయణం కాలం నాటి జనక డనుకోరాదు. విజేనా
శాప్వలదరికీ జనతడన్న ని వీరదజానముం,
నభావర్వ ౦ ష్
దశ్నీ ఇదిక్కు. వెల్లి స హా జేవుశు సుమ్మిత ఈూరసేఐ దత్త
యవనుల్నీ , గోక్ళంగ వర్వ్యతంమిాది వాళ్ళనీ జయించాను, తాత కుంతి
భోజుడి వేత ఆదరం, నన్శాన మూ లకు జక్క డినుం ది చర్మ
అర తీనడితీర - లొ జందకత్రి ముట్టడించాడు జంభ కుడు *ల్రమ్హుడి వివో
ధుల్తోనివాడు,. మాంచి kre నహా జేనుకు అతణ్ణి వోడించి
అతడిదగ్శిం మంచిమంచి గం రాలూ, ఏనుణులూ, ర తె కరా ఎంతో
భనం వన్ను తీసుకున్నా డు. నర్శ “౫ నదిదగ్నిర తహ విందుల్లో,
అనువిందుగ్లో ముట్టడిం ది గెలిచాడు లక్క_శినించి నెల్లి మ
వృతీవురంమిదః దండువిడిశాడు.
అఇ్రంతవర గూ నవర్ధంగా నస్తూన్న్న నహః డల ఇక్కడ పెద్ద
అడ్జవచ్చింది, మాహిపష్సుతీపుర - రాజు సిలుడు సైన్యాలతో వచ్చి
తిరగ బడ్డాడు, సహా జేవుడినై న్యంమోాద వరనగా వశుగులమిోాదా'ః
ర థాలమి డా అగ్గివచ్చి తోండవ చెయ్యడం మొదలు పెట్టింది. కాళ్లూ
చేతులూ ఆడలేదు నవా చెవ్పుడికి |
ఇలా నహా బేవుడి సె న్యంమిాద అగ్గినచ్చి పడడావికి చేశే వొక
కారణముంది సీలుడివంశంలో పూర్వం నిషభుడని వొక రాజు
వుండేవాడు. అతడి కలంలో అగ్ని (వావ్మాణ వేవంతో మాహిమ్మతీ
వురంచోవుండి జేడాలుఅవీ చకువుకుంటూ వుండేవాడు, ఒకనాడు
[(వమాదవ కాతూ చిన్న పౌర పాటు చేళాడు, వ్యభి ఈ చరి చాంని
లంద్ది పుట్టి వరొయి త్రో వోయాకు ఎలాగోఅది తెలిసిపోయి ది,
తలొర్లువచ్చి కట్టుకున్నాడు. శికీంచడంకోనం రాజువి 3కి తీసుకు
వెల్లారు, అవవానంతో కుమిలిపోతూ బేచాడు (బామ్మకు, కోవంతో
Dole Moe కళ్లు, నిలువునా మండివోతూ _ కంపించాడు.
చూూస్తూనుండగా సెద్ద మంటలతో నిజరూవం మూాపిం కాడు
xs భూహిన్నతీప్పుడం యదువంకంజాేని మవహాస్ముంతుడుం స్థాపించాడని
విమ పురాణ,
వీ48 వ్యావపహారికాం[ధమవోభారతం
భయంతో గడగడలాడాడు నివధుడు, రెండుచేతులూ
జోడించి సాహ్రైంగవడ్డాడు, తెలియక పొరవడ్డాం, తువించు
అంటరా మ వాంతిం చాడు అగ్ని, క వదన్నా వరం
కోరుకో ఇసాను* అన్నాడు చల్లగా “ధన్యుణ్ణి” అంటూ
ముకా-డు నివధుకు, *' ఈవట్న ౦మోాదికి శ|తువులు వసే మూ,తం
వాళ్ళని కాల్చాలి నువ్వు. ఆ మాతం వర. దయ చెయ్యి ”” అని
"వేడుకున్నా డు,
“6 స్వత నువ్వుకోరిన క్లే చేసాను. ఐతే, నేను వొకమూాట
ఇపుతున్నాను మూవూలళ్లో ఆడు వాళ్లు అ-దమైనవాళ్లు వీళ్లకి
కామేచ్చా అధికం, అందుకది ఇపుజే కాదు, ఎవ్వుడున్నూ ఇక్క-డి
ఒస్త్రీలు ఇవ్షంఐచ్చినట్లు వ్యభిచారం చెయ్యడానికి అవ కాశమి వ్యాలి
వ్యభిచరి స్తే తవ్వూవట్టనూడదు, అలా శాసనం చెయ్యాలి ష్ అన్నాడు
అగ్ని, అవ్పటినించీ 'మాహిమ్మతీపురంలో వ్యభిచాగం దోవంకాదు,
వచ్చిన శ|తువ్రులమోద అగ్ని ఎగబడడంవల్ల శ తుభయమూా లేకండా
పోయింది, మాహి వ. శ్రతీసురంమిాదికి వెళ్ళడం మరణంవాత పడడమే
అనుకునేపాళ్ళు వరాయిరాజులు, ఆనాడు నిష ధుడిక్చ్చి వ వరంన ల్లనే
నవా చేవుడిసె మైన్వం దహించడం లంకిం చుకున్నాడు అగ్ని,
ఛలీంచకూూడదనుకున్నాడు నహా బేవ్రుకు, శుచిస్నానం చేసి,
దర్భలమి-ద వడకున్నాడు. అగ్నినూ- కాలతో అగ్ని భట్లారకుణ్ణి
స్రోోతం చేశాడు “నీవల్ల నే నిఖిలవేదా లూ పవిత్రం గా వున్నాయి
వపత్రవంతుల్లో వ హి తవంతుడివి నువ్వు. నువ్వే యక్ఞ్హనివి, నీ వీతి
కోనమే ధర్మ 5" ఎ రొజసుయం చేస్తున్నాడు, సీయజ్ఞ ౧ నువ్వే
భగ్నం చెయ్యడం న్యాయం కాదు. పై శ్వ్యానరా, “కరుణించు”
అంటూ వేడుకున్నాడు
(వనన్నుడయాడు అగ్ని, నవా బేవుడినై సైన్యంమిాంచి వచ్చే
శాడు, గట్టు తెగిన నమ్ముదంలా మాహివ్మతీపురంలో (నవేశించింది
పాండవనై న్యం, దాంతో లొంగిపోయాడు వీబుడు దనుసులూ
నభావర్య ౦ 849
గు రాలూ మంచిమంచి వట్టువ స్వాలూ, రకర కాల సవర త్నాల
నగలూ శానుకలిచ్చి, నవా బేవుశ్చై నత్క_రించాడు,
ఇలా సీలుడిడగ్గిర కష్నంపుచ్చుకుని దహీణం జయిస్తూ వెళ్ళాడు
నహా జీవుడు, సౌరాస్ట్రంలో దండవిడిశాడు, రాయబారుల్ని
వంపి రుక్షీ భీష్మకుడూ ఈూర్పకిడూ మొదలయిన రాజులద గీర
లెక్క. లేనన్ని వస్తు వాహనాలూ అప్ అందుకున్నాడు సనము[ద
తీరంలోవున్న నిపాదులూ వకవాదులూకాకముఖులూ ఉడతకీసులూ
రాక న యోనులూ-ప్ళ్ళందరినీ స్వాధీనం చేసుకున్నాడు రామ్మకైలం
గెల్భాడు. త్నామవర్ణిద్వ్యీఎం జయంతిపుర ఆళవనం జయించాడు,
పాండ్య దేశ రాజు మలయధ్య్వజుర్ణో + శీరళంరాజుసీ, దుర్యోధనుడి
మామ కళింగంరాజుని, కరబో*టం, (దవిడ యనవనరాజుల్నీ వోడిం
చాడు, నము.దవొడ్డు అడవుల్లో సేతువుదగ్గిర జేరా వేశాడు
అక్క_డకూ చుని ఘటోత్క_చుత్లి లేలిచాడు తత ణం(వత్వ తు
మయయాడు ఘటోత్కచుడు దండం పెట్టి నుంచున్నాడు “*వమిటి
శెలన్స?'' అంటూ” తలవొంఇాడు, ““లంకావట్న ౦ వెళ్ళాలి నువు.
విభీవణుడికగ్గిర కట్నం ఉనుకురా వాలి” అన్నాడు నహా చేవ్రుణు,
ఆంజనేయల్లాగ ఆకాశంమోంచి వెళ్ళాడు ఘటోత్క_ చుడు,
లం కాపట్నం వెళ్ళి విఖీప.ణుణ్లి గా కొడు, “తీళృషులనవోయంతో
రాజసూయం చెయ్యబోతున్నాడు ధర్మరాజ. అందుకని ఖీము
జీన అరునులుూ; నకుల నహా జేవులూ దిగ్యిజయం చేస్తున్నారు,
సహా జేవ్రులు దటీ ఇజేశం జయించి సేతువుదగ్గర వున్నాణ నన్ను
మీాదగిరికి వం పారు. నీను భీమ సేనుల కుమారు జ్ఞ భఘటోత్క్మ.. చు
డంటారు నన్ను, రాజ కూయంకోనం రాజులుయావ నందీ కట్నాలు
చెల్లించారు మోరూ మిీావంతుకవ్న- చెల్లించాలి అంటూ చెప్పాడు,
జల వ రాలా పరానకాయకానా. నలా నాకడం జదలననుసునాాదలా తాం తునాలానాయాదారనాాలలా జాబాల ప ws wr a ee ne
ఖః నులయధ్యదాడికి తటాక అని వొక కూతురుండేది ఆమెకి నాడు
స చనాలుం జేవట! మగవాడిలా యుదాలూ అవీ చేపేదట. “విళ్సయాక వాడో
స నం మనూయామయిందట. చూ స్మాందప్పురాణం,
550 వ్యావపవోరి కాం(ధమపవోభారతం
శబా బేవుడిశాననం నేనూ నమ్మతిస్తున్నాను”” అన్నాడు
విభీషణుడు. వెంటనే లెక్క. లేనంత ధనం-బంగారం యూప స్తంభం,
గొవ్పగొవ్ప మణులు బెక్కి.న నగలూ, చందనంమానులూ, అగరు
క్యరలూ అవీ ఐదువందలమంది రాతసులచేత నవా టేవుడిదగ్గిరికి
వంభీంగాడు, ఇలా దషీణాదియానత్తూ జయించి, ధర్మరాజు
సా(మాజ్యం సాటి బేనిదనిపిం వాడు
అటు నకులుడూ వెద్ద చతుర-గ శే ఫసీనతో బయల్లే రాడు. సైని
కుల సింవానా చాలూ, మదోపుకునుగుల ఫీం కా రామూ గాల
కినలింపులూ, రథాల చ|కఘాోవలూ చెన్రులు బద్దలు చేస్తున్నాయి
అలా భూగోళందద్దరిల్ల జేస్తూ అతడు వడమటికి వెళ్ళాడు. గెలుపు
మాద గెలుపు సాధించాడు మొట్ట మొదట రోపీాతెక జేళం ముట్ట
డించాడు, -ఎంతోజై న్యంతో తిరగ బడ్డారు we శూ దరాజులు
ద_త్తకుడూ మయూరకుడూ మొదలై నవాళ్ళు. లి ప్ప్రలమోద వాళ్ళని
వోడించాడు నకులుడు. మరు, మళయాళ బర్భర, కర్గాట, సోటక
చేశాలరాజుల్ని జయించాడ , పువ్మ-రవనంలోని 'అడివినొల్లల్నీ
సరోస్యతీ సింధుతీరాల్లోవున్న వళ్లెదొరల్నీ, వంచజన, సింహాసన,
దామరవట్టణాల వాళ్ళని (వం చనడీతీర వాసుల్నీ) యాదవగిరి నివా
సుల్నీ నత వరు చుకుంటూా ద్యారక వెళ్ళాడు దార్థరక లో (శ్రీకృష్ణుణీ
నందర్శించి తనరాక వఏన్నవించాడు అక్క. డిసించి మద జేశం
వెళ్ళాడు. వు దరాజధాని ఇాక ల్య పురంలో తన చేనహావము శల్ఫు కో
చూశాడు, మేనల్లుణ్లీ ఎ తో ఆదరించాడు శల్యుడు. నగలూ,
బాహానాలూ ఎన్నో. ఇచ్చి వంపించాడు తరువాత వడమటినము[ద
తీరంలోని భయంకరు లైన బర్బరుల్నీ , కి రాతవీరుల్నీ వోడించి వశ
వరుచుకున్నాడు. నకులుడు, వడమటిదిక్క.ంతా జయించి వది వేల
వొంెటలమోద భనరాసులు “వేసుకుని ఇ౨[ద్రవస్థం వచ్చాడు,
ఈ విదంగా బీముడణూ అర్జునుడూ నగులుడూ నవా దేవుడూ
దిగ్విజయం చేసి నాయిజివమ్బుగధాబమాధ్య్యా వున్ను (పషంచుంలోనీ
నభావర్వం 851
భురావన్నంది రాజుల చేతా తెక్కా_జమూ లేనంత ధనం, వస్తువులూ,
వావానాలూ వట్టుకువచ్చి విడివిడిగా ధర్నరాజుము-దు' వెట్టాశు.
ఈ ధనంతో వరుణుడూ కు జీరుడూ తీసికట్టయారు ధర్మ'రాజుముందు,
న్యాయార్డితిమయిన ఈ ధన వాసులు మూకౌొడు ధర్మ రాజు,
అదంతా పాతోచితమయిన దానాలూ వాట్లోనూ వినియోగించ
డానికీ, రాజసూయం (వాంంభిం చడానికీ నంకల్పిం చుకున్నాడు ఆతడి
నంక ల్పానిక3 అనుగుణంగానే నలపోలు చెప్పారు ఆ_వ్రముం[ తులు
“మహారాజా, నీ ధర్శవరిపాలనా, పీ సణనంవ దా, మచ్చ లేని
సీ చరితా (వజల్లో ఎంతో అభివృద్ది కలిగించాయి, తాజవంచ
కులూ, "దేశ డోహులూ దొంగలూ మొదలయిన వాళ్ళ బాధ లేకుండా
అణుంది రోగ భయం, శ తుభయ , చీకూచింతా ఇవేవీ లేచు.
ధరవరలూ చెకవజ్లాయి. నీ తమ్ముల శాహుబలంవల్ల రాజు
లందరూ నీ శాననంకి-దికి వచ్చాయి. సార్వభానుడివి నువ్వు,
““బంగారంకొండ నన్నిహిత మైవట్టు. కుబేరుడి తరగవినిధులు
(వత్యతుభయినట్టు, వరిమితం లేకండా వెండీ బంగారం ర త్నాలూ
వాటితో సమృృద్దంగా వున్నాయి ఖజానాకొట్లు, శానలిసింది
చేద :6కండా ఇచ్చే క ల్పవృ యోల్లాగ చేతులూ నూసెలూ ఉమాఖరా
పమాలూ బియ్యూబూ థాన్యాలూ అన్నిటితోనూ పరిపూర్ణంగా
వున్నాయి సామానుకొట్లు వేదాలన్నీ స్యరాఫం ఢరించినట్టువచ్చి
స్ అభ్యుదయం కోరుతూ కూచున్నారు. పం కుర్
_బావ్మూలు రాజసూయమ హాయజ్ఞానికి ఇటే. తనగిననమయంి””
అంటూ బోధించారు,
అ చేసమయాసికి నరిగ్గా చ్యారక నించి (శ్రీక్పున్దుదోవచ్చి
అందుకున్నాడు ఎంతో అంత ధవం, ఎన్నో అస్న క క్నాలూ తెచ్చి
ధర్మ రాజుకి కట్న మిచ్చాడు, అరం? పాద్యం ఇచ్చి ఎంతో అడుగా
నత్క_.రించాడు ధర్నారాజు, తమ్ములూ ధావ్యావురోహీతుడూ
వ్యోనమునీ రుల్యిజులూ బంధూనులడా ఆస్తులూ మంత్రులూ
$52 వ్యాన పోరి కాం[ధమహాభారతం
సామంతులూ యావన్నందీ కొలువులో కూచున్నారు అందరి
ఎదటా కృష్ణుడితో (వనంగించాడు ధర్మ రాజు
“ధర్మతళత్యం తెలిసిన వాడివి, కృపా సవల నే (సవంచం కోని
యావన్మంది రాజులూ నౌ పిభుత్య 1... అగి ఏంచారు వీళ్ళదగ్గిర
దొరికినధనం ఇంతాఅ. తా అని చెప్పడం | బవ్మాతెరం కాదు, పాతో
చితంగా ఇది నదిని యోగం కా వాలి దేవతలికి నోరువంటినాడు
అగ్ని. అతడినోట్లో విధ్యు కంగా వేల్చి దేవతా వీత, తగన దటథీ.ణ
లతో (బాహ్మణ పీకీ చెయ్యాలీ, అంచేత ఈ ధనంతో సీకు ఇష్ట
మైన యజ్ఞంచేసి నాకూ లోకానికీ నిచ్చిన వనిజెయ్యి లేదా
నన్ను రాజసూయ. గో ాగించడమే సి .ఛీవ్ష మెతే జలా
అను(గహించు, నువు వదం అచజే శిం సావహిస్తాను” అన్నాడు,
““ రాజులందరిలోనూ పుూజ్యాడీని నువ్వు " అంటూ అందు
కున్నాడు కృష్ణుడు, ““వెభవంలో జబేవేందుడంతటివాడివి, వజ
లంతా సీ సుగుణాలశే ముగ్గుల వున్నారు జనబలం, దైవబలం
కారణంగా నుహాస్మామాజ్యవిభూ తి నీది అంచేత నువ్వే ఈమ హో
యజం చెయ్యడానికీ తగినవాడిపి, నం చేపా. చకు ఆరంభించు
రాజసూయం, నుఖ్ఫ్వు చెప్పినగనవి తూ చ తప్పకండా చేస్తాను
నేను, “ఇది జిప్పవచర్చూ: ఇది చెప్పరాదూ” అనుకోకండా సీ ఇష్టం
వచ్చనవనిలో పెట్టు నన్ను” ౬ న్నాడు
కృ ముడిదవూటలు అవమ్మ్బతం చిలకరించినట్టు అసిపిఎచా యిధర్శ
రాజుకి. ర్డీక తనకోక్కె._ లన్నీ నెర వేరిన స్ప్రే అనుకున్నాడు. వచ్చిన
భనం సార్థక మైందనీ సంతోషించాడు,
ఛా జనూ యం
మజోపురుషుడయిన (శ్రీకృష్ణుడి అనుజ్ఞా, తమ్ముల అను
కుజల్యం, వ్యాసుడూ మొదలై న పెద్దల నమ్మాతీ-ఇన్నీ పురస్క-
రించుకుని రాజహాయం (పారంభించాడు ధర్మరాజు సహా జేవుణ్ణి
మూసీ, గతమ్ముతణా, నువ్వు చౌమ్యులు ఇెస్నిన (సకారం మున ఇంద
నభాపర్వం కీసీకి
చీనుడూ, అర్జునుడి సారధి రకీ వాళ్ళనీ పెట్లి యజ్ఞానికి అవసర
మయిన వస్తు సామ్మగి యానత్తూ తెప్పించు యజ్ఞ శాలలూ, చేశ
జేశాలనించివచ్చే రాజులికి బనలూ అవీ కట్టించు, _(బాహ్ముబా
"రాజులూ కోమట్లుా శూూదుణూ అనక ండా యావన్మంది (వజనీ
తయజ్ఞానిక్ విలిపించు అన్నాడు,
అన్నగారి ఆజ్ఞ (వకారం ఇం[దసేనుడూ మొదలయిన వాళ్లవి
ఆయావనులికి నియోగించాడు సవా బేవుడు మంచి శిల్పం తెలిసిన
వ(డంగుల్నీ వాళ్ళనీ వెట్టి శా త్ర్రాంలో చెప్పిన కొొలతల[వ కా రం
ల ఆయు క్తృంగా యజ శాలలు ఎంతో అంత అ దంగా కట్టించాడు.
అందులో యజానికి కావలిసిన నకలణఉవకిరణాలూ చిన్న పూతిక
పుల్ల వారాలేకండా ఉంపింణచాడు ఇంద(వ వస్థంచుట్టూ ఉద్యాన
వనాలతోనూ నూతులతోనూ దిగువు ఇావులతోనూ రకర కోణ
మంచిమంచి గృహోాలుకట్టించాడు. నెయ్యా నూనే, బియ్యం-
వొక కుమిటి- కొవలసిన 'వతీవ స్తు నువూ వాటిల్లో వెట్టించాడు పట్టణ
మంతా భూలోక న్వర్ష"- లా ల కును... సిలవవలీసిన
రాజులు యావన్గ్మందికీ ఎవళ్ల తాహాతుకి తగినట్టు వాళ్ళకి ఆహ్వానాలు
వంపీం'చాడు,
సవహాశడేవుడికబురు వెళ్ళడమే తడువుగా కుమాళ్ల తోనూ
తమ్ములతోనూ న్నీపాతులతోనూ వ్రాట రాజూ (దువదుడూ నికు
పాలుడూ సుబలుడూ భగదత్తుడూ శక యవనులూ బృవాద్బలుడూ
చందసేనుడూ సమ్ముదసేనుడూ కుంతిభోజడూ పొం[డక వాను
"దేవుడూ బలరాముడూ మొదలయిన యాదవ వృష్టి భోజ అంధక
[వముఖులూ అంగ వంగ కళింగ కాళ్ళీర కాంభోజ కరూక గెడ
ఆం|ధ సింపాళ కేరళ కుంతల (దవిళ మరు యవన ేశాల రాజులూ
మ న్నెందొరలూ త ను ఓ వచ్చి ఇం[ద(వస్థం (వ వే
వీంచారు. వాళ్ళత కపాలం (ావ్మ్నాలూ కోమట్లు ఛూ[దులూ వొక
కమిటి యావన్మంది [వజా (వవంచం పాతు ఎహహాతల ఏక్ నచ్చి
4
54 వ్యావపోరి కాం(ధమహోభారతేం
ఎవళ్ళ కితగిన బనల్లో వాళ్లు (వవేళించారు, హాస్తి నాపురంనుంచి
భీష్ముడూ ధృత రాష్ట్రు9డూ మొదలయినవాేని పిలుచుశరావడం
కోనం నకులు కి వం పాడు ధర్మ రాజు ఎంతోధన మూ అదీ
పట్టుకుని బ'ధుమితె నహితంగా భీష్ణ్మడూ | దోణుడూ ధృత
రాష్ష్రాడూ కృ పుడూ అశ్వ కామా సోమదత్తుడూ కర్ఫుడూ భూరి శ
వుడూ శ ల్యుడూ శకుసీ సై ంధవుడు జరయ[దథుడూ దుగ్యోధనుడూ
దుశ్శాననుడూ విక ర్థుడూ మొధలయినవారంతా ఉఆత్సాపహాంగా
వచ్చారు. వట్నం నాలుగు దిక్కు.లని.చీ నేల ఈనినట్లు అచే
పచ్చిపడుతున్నారు జనం,
వాళ్ళందరినీ ఎవ శ్లకేతగినట్లువాళ్ల ని గారవన త్కా గాలు చేశాడు
ధర్మరాజు, “మో అందరి అను[గహాంవల్ల ఈ మహాయజ్ఞం తల
పెట్టాను, మీరు యావన్శందీ నవోాయవడి ఇది నిర్విఘ్నంగా నెర
వే ర్చాలి ” అంటూ వాళ్లందరినీ జొననిపించాడు, వెండి బంగా
రాలూ రత్నాలూ దానాలివ్వడం, దథీణలివ్వడం- ఇలాంటివనుల
కోనం కృపాచాళ్యుల్లో నియమించాడు, ఇది ఛెయ్యవలిసిందీ, ఇది
చెయ్య రాందీ అవి నిర్ణయించి చెప్పడానికి భీష్ముణ్ణి (దో ణాదా క్యుత్లో
వర్చాటుచేశాడు. సామానులు ఖర్చు పెన్తుపని ప్దురిడికీచ్చాడు
దేశ చేశాలరాజులు తెచ్చియిచ్చే కట్నాలూ కానుకలూ పుచ్చుకొనే
భారం దుర్యోధనుడిమిోద పెట్టాడు, వవ్చులూ టఏయ్య్యాలూ వలనో
'రాలూ అప్ అందరికీ ఇచ్చేవని దుక్ళాననుడికి అన్నగం బొడు. ఇలా
ఎవళ్ల కిచెప్పవలిసినవని వా శ్లకి చెప్పి, తాను వెళ్ళీ దితతో యజ్ఞంలో
కూచున్నాడు.
అవ తార మెత్తిన ధర్శ్మజేవతలా వున్నాడు ధర్మరాజు, (బవ్మా
కేజస్సూ రాజ లేజస్ఫూ మొపాంలో జేదీవ్యమానం గా (వ కాశిస్తూ
వుంది, మెడలో వేసుకున్న ర త్నాలబహోరాల శాంతులు దానీకి
తోడవుతున్నాయి, (బిహ్మాజ్ఞానం తెలిసిన (బావ్మాల మధ్య కూని,
[బవ్మారుషులత' కూ చున్న (బ్రవ్మాలా కసివి స్తున్నాడతడు. వేద
నభావర్వ ల్ క్
భూో షూ ఆశీర్యా డాలూ మంగళ వాయి ద్యాలూ-పిట్ల మధ్య మరో
మాట విననడడం లేదు,
వలుడూ ధామ్యుడూ పూతలు, యాజ్ఞ వల్కుల్యడు అధ్వ
ర్య్వుడు, ఎష్టసుడు (బ్రహ్మ సునాముడు ఉద్గాత, వీళ్ళ కుమూళ్లూ
స్నే హికులూ శిష్య లే మె తావరణుడూ అనా వాకుడూ (గావ
స్తుతుడూ న లా నేపా ఉన్న తా _బావ్లుకా చ్చాంసీ ఆన్నీ
(ధుడూ పోతా [వసితా (వతివారా సు బవ్మాణ్యుడూ అని
వరన గా నహాయరుట్విజులు, నారదుడూ మొదలయిన మహో
మునులూ, భీష్ముడూ మొదలయిన మహోరాజులూ నదస్యులు,
(శ్రీకృష్ణుడు రతణక ర్త,
వె శాఖమానం రోహిణీ నత్సుుతం అమా వాన్య నాడు దినంగా
ఆరంభమైంది రాజసూయు ఆరు అగ్ను లతోనూ శాస్త్ర
యుక్తంగా, ఎక్కడా వలోవంలేకండా జరిగింది. ఎక్క-డవడితే
అక్క-డ ఇనక్ పాతర ధనధాన్యాలు, ఇక చాలు చాలు అన్న ంతేవరకూ
(బాహ్మాలికి దమీణలు దొరికాయి... కళ్ళ వేడుకగా చెప్ప లేనంత
భునంగా నరం రోకతకా జరిగాయి అన్ని ముఖంగా మంతా
చుఎతులతో యావన్మంది డేవశలూ తృ_ప్టివడ్డారు, లెక్క- లేనన్ని
నంఫ వనలూ దానాలవా వాటితో కూ 'తాహాచుకితగిన
ఇగారవన త్కా. రాలతో లతలకొ ద్ రాజులూ, వమ[డపో పేతాల నంత
ర్పణలతో కోట్లాది (వజూ నంతృప్తులయారు, యానన్మంద్ కాక
"రాజుని అతడి తమ్ముల్ని మరీమరీ (పశంసించారు,
సభాపర్వ౦
అంచనా?
య
“ఆందో అఆశ్యానం
ఆరోనాడు అవబ్బథస్నానంజణ జరిగాక అందరూ అంత
"ల్వేదిలో4 కూచున్నారు... అంతనొవ్పగా జరిగిన రాజసూయ
మహోత్సవమకా, ధర్మరాజుధర్మనిస్థా చూసి ఎంతో వశంసించాడు
నారదముని నదస్నులు గాకూ చున్న రాజుల్నీ, వాళ్ళల్లో వొకడయి
వున్న కృ్ణుణిమూసి తెలవంకించాడు ఆనాడు జీవలోకంతో
జరిగిన నిర్ల యం స పం. రాబో యే మ చక ఫం తరుం
కళ్ళముందు కర్త నట్ట యింది. నంతోవీ.౦ఇాడు.
వా వటం బాన్ అందరికంకు అధికంగా ఆనందించాడు
భీషర్షిడు ధర్మ రాజుదగ్గిరికి వచ్చి ““జాబూ, చూడూ, రాజూ
రబీ. రుత్విజుడూ స్నాళికుడూ గురువూ ఇమ్టుడూ-వీళ్ళంతా
పూజించదగ్గ వాళ్ళు శ దివ్యంగా జరిగింది, ఈ నవమయంలో
్రక్క_డవ్రున్న ఏళ్ళలో గొవృవాడయిన వొక మవోత్నుణ్హనువ్వు పూజిం
చడం మంచిదని నా అభి పాయం” అన్నాడు
“'తవ్చకండా”” అలటో అందుకున్నా డు ధర్భు రాజు. “బే,
ఇ ,తమండదిలోనూ అలాంటి sew మవోత్ముుడెవరో నువ్వే
నిర్ణయించి జెస్పవలిసిన వాడివి” అన్నాడు,
'*“వైక్ప్చడాని కేముంది?'” ' అంటూ ఎత్తుకున్నాడు భీపర్టుడు,
“దివ్యకిర శాలతో విన్నూ వొన్నూ వెలిగిస్తూవున్న నూర్యుడిలాగ
తనకికానే వకాళిస్తున్నాడు, మహానుభావుడు (శ్రీకృన్దుడు. నిజంగా
ఆత జే యజ్ఞ పురు షండు. లో కాలుయావత్తూ పూజిం చదగ్గ వాడు,
a న ల.
జ యజ్ఞం చివర వనీ స్నానం, గఆంకశ్వేదీ బహి ల్వేవీ అని కొన్ని
నిధులకోసం యజ్ఞాలలో నలుచదరా అగా అలంకరించి ఏర్పాటు వేసారు,
నభావర్య ౦ లిక్?
అతడికంకు ఇక్క_డ తగినవాడు మరెవ్వమున్నాాడు ! అంవేత మరో
ఆలోచన లేకండా కృష్ణలో పూజిం దు, నువు చేసిన ఈ మనో
యుదనీక అచజీ ఫలం మరి” అన్నాడు,
శిళపాలుడిళి వాలు
"తాత గారిమాటమోద పెంట నేనహా చేవుడి చేత అక్హ్యం తెప్పిం
పాడు ధరురాజు, క్యా నంలో చెప్పినవ కొరం ఆ మజోనభిలో
(శ్రికృష్ణుడికిచ్చి పూజించాడు అదిచూసి నయిచ తేక పోయాడు
శిశుపాలుడు అంతమందిలోనూ అ కిపిస్తూ లేచాడు ధర్మా రాజు
మోదికి “ఇంతమంది మనోరాజులూ వండితుయా శాహోమునులూ
వుంకు, ముసిలిభీషరిడి దుర్పుద్దిలేవడ ద చరి హీనుణ్ణి పుాజి౨
వ్యాను దీంతో సీ బుద్ధితక్కు.. చే బయటవడింది. అంతే, కాక
పోలే, గొల్ల వాళ్ణావడన్నా పూజిస్తాడా ? ధర్భశత్యం లెలియడానికి
ఎంతవాడు కావాలి! ధర్మ బాహ్యుడిఎ నువు నిన్ను మెడలువంచి
వొవ్పించాడు బుది లేని భీష్ముడు. ఉళ్నములుంక1ు, వొదిలి ఈ యాద
వుణ్ణి పూజించమన్నాడు, ముసిలి౩నంవల్ల బుద్ది "విడతలవట్టింది,
కాకపోతే, ఈ వికారమేమిటి? మికు వావలసినవాడమిలే ధనం
ఇచ్చుకోండి, విరా ఇ్రంట్లోమిోారు ఎ-తన్నా మన్ని ంచుకోండి,
నెత్హివిాద పెట్టుకోండి, అడిగే వా జెవడు ? పట్టాభివిక్కులై న మహో
“రాజులూ, వేదవండులయిన (బాహ్మలూ వున్న మవోనభలో ఆందరి
లోకీ వీజే అధికుడని అర్హ్య” “విడ తావా + న్యాయమేనా అని
అడుగుతున్నాను |
టోని నృద్ధుడని ఫూజి బా నంటాూవా? వసుదేవుడు
వున్నాడుగా ! రుత్విజు డనుకున్నా పేవెరా |! వ్యాసు డేమయాడు 1
ఆచార్యుడంటావా 1 కృపుఢూ | దోణుడూ చేరా రాజుని
పూూజించావే మో ? గొల్ల వాడికి రాజే అర్హత కూడానా ! మరి,
వీళ్లల్లో ఎవళ్లతో ననూూనమని జవుకోట్లాను కృష్ణుడి ? కాత చెన్నడం
నునమ డు చొయ్యఢం అం తేనా నీతి | ము ప్వెదో భం చిబాడీవసి
తీర8 వ్యావపవోరి కాం (ధమపవహోభార తిం
పూజ్యుడవనీ తగుమనిషివనీ నమ్మి ఇంతమందీ సీ యజ్ఞానికి వచ్చి
నందుకు తగినకాసి చేశావు,
6: "జలీక నువ్వు అర వం ఇచ్చా వేకట్టు, తగుదునమ్మా అంటూ
తా నెలా పుచ్చుకున్నాడూ అంటా క్భమ్ముడు | ఆమా(తం సిగ్గ యినా
తేకపోయిందడది చూడు ! వేడివాడికి వెళ్ళాం, చెవిటివాడికి నంగీతం,
గుడ్డి వాడికీ అద్దం ఇవ్వడ మెలాంటి ఫశ యాదవుడికి అర్హ్హ్యం ఇవ్వడం
అలాంటిది నువుంచేసిన వనికి ఈ రాజులంోా నవ్వుతున్నారు,
ధర్మరాజన్న మేరు నేకివీరకాయచేశావు వాలు” ఆంటూ ధర్మ
రాొజావీ భీష్ముణ్ణి కృషీ పడావముడా తిడుతూ శివాలుతొో కొకు,
కొడుకుల తోనూ వాళ్ళతోనూ నభనుంచి లేచి వెళ్లి పోయాడు
వెంట వెళ్ళి మంచిమాటలాడి మళ్ళించాడు ధర్శ రాజు,
న్ బుద్ధి మంతుడివి , దీరుడివి, మవోరాజువి, ఇంతకరినంగా మాట్లూడ
వచ్చా! ఏవంకం కు అగ్ని కంచు, దారుణమయినపి కథినవయిన
మాటలు కృష్ణుకు ,_తిళోకపూజ్యుడు చేదపురుషండు. అది
అత్భజ్ఞానంన ల్లు తెలుసుకునే చెప్పాడు తారయ్య న్యాయమయిన
మూట కాని ఇందులో దోవమేముంది ! ఆయనవలె కృష్ణుణ్ణి తెలుసు
కోవడం నికు తరంకానివని, మహోత్ముల్ని గుర్తించడం ఆంతే
సామాన్యవిషయమా మరి! జగద్దురువస్ లోకోత రుడనీ నీకంళు
వృదుల యన మహారాజులు అభినందిస్తున్నారు కృమ్ణుణి, నువ్వు
శాదనడంలో అర్ల మెమిటి 2 *“ అంటూ బోధించాడు,
“కరతనం వొద శ్లేదు విశుసాలుడికి ”” అంటూ నగంలో
కలగ జేసుకున్నాడు భీష్య్ముడు శ దుర్మార్డుడు క్స్ పవీణీంత బుది
రీంచడం 'జీనికీ? అవహాంశారంతోనూ [కోధంతోనూ మండిపోతు
న్నాడు, గోప్పాదమంత రాజ్యంతోనే కొం జెక్కి.. కూ చుంటున్నాడు,
ఇలాంటి ఎ “డికినూరిపోస్తే దూతం ధర జం తలకి కే జేబుటి?' అంటూ
శిళంపాలుడిదిక్కు తిరిగాడు. *ీ వినయం వొదిలి వదురుతున్నావు.
క్నమ్షుడు అర్థ్యానికి తగడంటున్నావు, మూరుడిని కనక 'ఇస్ప
నభావర్వ ౦ వ్5్0
వలిసివ స్తున్నాది చూడు; ఈ సభ లోవున్న యావన్మంది రాజులూ
కృపుడు చెరవిడిపించిన వాళ్ళూ, ఆతడు అదైనా వోడించిన వాళ్ళూ,
అత డో శరణన్న వాళ్లూన7 కడా! కటు. వత అత ణ్ఞివింంచిన
వాళ్లెవరో చూపించూ, వోనీ! వయస్సులో అధికులయిన (బాహ్మాలు
ఎంతమందివుంకు వంగాక, వాళ్ళలొ జూనంలో అధికుడయిన వాడు
శాలుడయినా నచే అతడే పూజించదగ్గ వాడు అలాగే రాణా
ల్లోనూ వరాకమవంతుజే అందరిలోకీ పూజుంచదగ్గవాడు. ఈరెండు
కారణాల వీ తా అర్హ్యాపికి అర్హుడు కృమ్ముడు జగ దారాధ్యు డతడు,
ఒక్క-మాకేకాదు బేనతలికినవో పూజ్యుడు వయస్సులో పెద్ద
వాళ్ళులజి వ్రంకు ఎవరి ్క్కా- వలి! గుణంలో చవెద్దవాణ్ణిమాచి
పూూణించాం మేను ఇతర్లని పూజిస్తే వాళ్ళకివూ(తం త్ఫ షి
(శ్రీకృన్లుణి పూజినసే మూడులో కాలికీ తృ ప్తి, తెలుసా!
“బుద్దీ మనస్సూ. పురుషుడూ (పకృత్మీ ఆ కాశం భూమి
దిక్కులూ కాలం అంతా తానే అయి తన దివ్యథ కి చేత
భూ(వవంచం యావత్తూ ధరించిన సర్వాంతర్యామి (శ్రీకృష్ణుడు.
ఎంతో యోగనిష్టుకల యోగులు కాన తెలుసుకో లేరు అతణ్ణి నువ్వ
నగా ఎంత” అన్నాడు
“ఇదంతా ఎందుకూ అంటూ దురుసుగా ముందుకి
వచ్చాడు సహాజేవుడు. “నిరాఘాటంగా అర్హ్యం ఇచ్చాము
కృష్ణుడికి, “ఇది మేం వొవ్వకోంి అంటూ పొగరబోతు ఎవ
డన్నా కూశాడో, ఇదిగో వాడి నె త్తిమోాద నాకాలో తంతాను”
ఆంటూ శాలెత్తాడు, నభలోవున్న రాజులు యూవన్మందీ గజగజ
లాడారు ఒక్కడూ కిక్కు. రుమని లేదు.
దాంతో ఎక్క- డలేనిరోవం తెచ్చుకుని చిందులుతో కాడు
శిశుపాలుడి సీనావతి సుసీథుడు. తన సైన్యాన్ని హాచ్చరించాడు,
తనవక్కొ._ మొగ రాజులందరినీ వొకదగ్గిర జోర్చాడు, శిశుపాలుడి
ఆనరాతీసుకుసి యుడ్దానికీ సిద్ధ సిద్ధపడ్డాడు.
$60 వ్యావ వోరికాం|[(ధమహాభారతం
్రంశేముంగి' 'మాదనచె సైన్యం వృష్టి భోజ అంధక సేనలూ
GE అంకు GE: అ 1:టూ యు దనికి లేచాయి, ఈ పైన్యాలకల
కలవుం శా తుఫానుేేగ్ + న సము దంలా వుంది, గు రాలు ఇశూనాలు
తీకుస్తుం కే శెరటాల్లా వుంది మదఫుకేనుగులు తిమింగిలాల్లా
వున్నాయి సై నికులు చేవల్లా పున్నారు,
ఈ కల్లోంను తా చూనీ ఇదయిపోయాడు ధర్శ రాజు,
తడబడిపోతూ భీష్ముడి దగ్గిరికి ఎచ్చాడు “ఈ రాజులు [వళయ కాల
నము[ద-లా వెం కేగు?. న్నారు, యజ్ఞం విఘ్నుంవాకండా చూడు.
(వజలికి అవళకారం జరగకండా కాపాడు వ్ళ్ళు శాంతించే ఉపాయం
ఆలోచి. చు” అ-టూ 5 భపిళ వడ్డాడు,
“ప రకం విఘ్నం చేశే సీవా డెవడు” అన్నాడు భీష్టుడు,
క నయ రగ శ్రీళ్ళష్ణు ౫ క నిపెడుతూవుం కే ఇక్కడ జేలుచూ సేవా
జెవడు! కృ |మ్లుడు కళ్ళె ర చెయ్యనీ వగాద్దువుగాని శిశు వాలుడి
వెనకని చేరిన పేళ్ళంశా చఈవులో గాసికి వం గడ తారు, శిశుపాలుడి
వసా నిమిషంలో ఖ్రస్సుమంటుంది. వనుగుకుంభ స్థలాలు కొట్టిన
సింపోన్ని ఎన్ని రుక్క.లరిచి మూ[తం వ్ం చేసాయి! సింహవరా[కముడు
(శ్రీక ఎపుడు. అతడి చేవ ఇక్కడ నమా వేశమయిన వీళ్ళలో ఎవ
డికి తెలియదుగనుక !'” అన్నాడు,
ఈ మాటలు చెవులికి ళూలాల్లా తగిలాయి. శిశుపాలుడికి
“ఈ ముసిలాడికి పీచ్చె శ్రినట్టుంది. మెరిగొల్ల వాణ్ణి ేవుడంటు
న్నాడు, ధర్మళ త్యాలన్నీ తనకీ క మ్ల త్ర తెలుసునంటూ
అందరినీ అవమా నవరుస్తున్నాడు” ఆంటూ మిం గేసినట్టు చూ కొడు
భీవరల్లీ. ' “నిన్ను ఊత గా పట్టుకున్నాడు ధర్మరాజు సీజకి కట్టన
వోడలా అయాడు ఆన్న గౌరవం కాస్తా వూడగొట్టుకున్నా డు,
నువ ఇన్వ్ముడ్లు క ఎమ్మకో నట్టుకున్నా వు. దు ర్మ్యార్లుడివి, “"ఫులితోలు
చూ షెట్టి ెడిర్తిస్తున్న వు, ఏ శాటాకుచవ్వుళ్నకి భయవజే
కుం జేళ్ళనుకున్నావో వీళ్ళు?
నభావర్వం 861
( తెగవాగుడుతున్నావు కషి, ఆడదాస్ని చంపాడు, 1
Jo నకి
బండ తొ పీచాడు 2 పుచ్చిన మాళ్ళు వి విరిచేశాడు కి చిన్న పుట్టంత
కొండి వడుదినాలనవాకా ఎత్తాడు శీ ఎద్దుని చంపేశాడు, ర్
ఇచేనా ఇతగాడి గొవృతనం! ఈ గటాజువని వొక్క నాలిక
వాలదు సః వందచీలికలు చే సే మరీ his “అన్నీ
నాకేతెలుసుి నంటావే! మరి ఎందులో వీడు అర్హుడ కో అర్హ్యానికి
చెప్పూ? చ్రేలనీ, నోవులీ ॥ (బాహ్మృల్ని, అన్నం మైన వాళ్ళని,
నమ్మిన వాళ్ళని చంవడం మవోపావంకదా! ఈయనగారు శ్రీ హాత్య
చేశాడు, గోవా త్వా చేశా a ధర్యం తెలిసే ఈ పాపాత్నుడికి
అరగ ఘీ మిమ్మన్నా వా! నుహేదో (శీరచేగ నీతులు చెపుతున్నావు,
పరే స్ర్రేసి ఆంబని ఎలా ఎత్తుకువచ్చావు! నీ తమ్ముడు విచి తవిర్యుడు
ఇంకా నయం ధరం తెలిసినవవాడుగనక ఆమెను వొదిలిపె
అం లేనా, వీల్లా జెల్లా "లేని గొడ్డు మొర డువి, ఇలాంటి న
ధర్మ చరితుడివం శు ఎవడు సార్షి స్తాడు! వీ కొంగజ పాలూ, ధర్మ
వన్నాలూ ఎవడు నమ్ము తాడు!
'“పూర్య్ణం సము(దపొడ్డుని వొక ముసిలిసాంన వుంజేదిలే
పీలాెగే ధర్శవన్నాలు కు! “ధర్మంగా నడనండి”
అంటు పములన్ని టికీ ఉవ చేశం చేసే సము[దంవిట్టలన్ని దాన్ని
చూసి తవ శాలి అనుకున్నాయి. జ. మంచిమంచి వచా
రాలు తెచ్చి పెచ్సైవి, తవు గుడ్డు దానిదగ్గర దడా చుకుని, మేతకని
వొకనాడు దూరంగా వెళ్ళాయి సమయం కని పెట్టె గుడ్డస్న్నీ
నోట్లో వేసుకుంది జాంన ఎలాగో వొక పిట్ట కవు నము[దం
వమయులతో చెప్పింది ఎంతో దుఃఖవడ్డాయని ముసిలిహూంనని చంపి
మరీ వొదిలి వెట్టాయి. నువ్య్యూ ఇభ? దొంగజవం చేస్తూ ఆలం
బోధిస్తున్నాచు. కౌరవవంశళం నాశ నంచెయ్యాలని చూస్తున్నా వు.
TL: వూతన, Es శకటా'సురుడు, 8 నది చల త్త గనం నం,
46
#62 వ్వాపవారి కాం[ధమపవోభార తం
““కృృమ్లు "కేదో ఇంతయందినీ వూడపాడివే సాడని జెడిగిస్తున్నావు,
ఇతడిబలం నీకేమో కాన, నాకుమా(తిం కొత్తకాదు మా జరా
ee వదినార్లు తోక నుణ వాడు ఆ మహావీరుణ్ణి బావన్మాణ
షెషంతో మోనం చేసి, భీమున్లో అర్జునాళ్ల వశక వేసుకు చంపి
చాడు ఇదంతా [1 స యోజకత్య సా కొమెాసు! భటాజులా
పొగడడం లంకంచుకున్నావు జామి వాగడాల నేవు కు ఒం
వంతులూ, మజోపీరులూ అయి” కర్ణుడూ శ య్యిడూ మందల యటున
వాళ్ళున్నారు, వాళ్ళని కక బతక రాదూ? ఆత్మనిందా,
ఆతెపూజా, వరనించా, వర సన్రవం పూజ్యులు చెయ్య రానివన్నారు
మునులు, తెలుసా” అంటూ నోటికినచ్చినతిట్లు (ప రంభించాడు
ఇలా అంతకంతకీ మించిపోతూవున్న శిశుపాలు కి అనూాం
తంగా పీకనులి వెయ్యాలని చలేచాడ భీముడు. వపద్భవకాల్లాంటి
నే తాలు చింతనివ్వూల్లా "మెరి శెయి (తికూటవర్వత మోద ము సాయ
లె న గంగానదిలాగ నుదురుమోద కనుబొమలు ముడివడ్డాయి కాల
యముడిలాగ పళ్ళు వటవటమన్నాయి, రాజులగుఏ డెల్లో (పాణాలు
లేను, నభ నభంతా గజగ జలాడింది
వవమూన భీముడి చెయ్యి పట్టుకున్నాడు భీష్ముడు, “నువ్వు
కాదు, కృష్ణుడే చంనలి వీణ్ణి" అంటూ ఆపాడు “దీనికి పూరం
చరిత కొంచెం వుంది, చపాను విను, వీడు పుట్టినపుడు నాలుగు
చేతులతోనూ, మరాడుకళ్ళతోనూ పుట్టాడు లాకు వికృత
రూవం చూసి దమషఘోషుడూ, మి వినత ల్లి సాత్వతీ భయంతో
తెల్లపోయారు, మతిపోయింది వాళ్ళకి, అంతలో “ఎవడయితే
వీణ్ణి ఎత్తుకుంకే ప్డ్సి పాచ్చుచేతులూ, నొనటి మూడోక న్నూ
మాయమునవు కాయో, వొడుతవృ మరొకడు చంప లేడు వీణ్ణి” అంటూ
కనవడని భూత మేదో చెప్పింది వాళ్ళకి, మరీ చితమనికించింది,
అవ్పటినించీ కొడుకుని చూడని చ్చిన వాళ్ళనల్లా ఎత్తుకోమ'నే
వాళ్ళు సాతతీ దమ ఘోషులు, తమమేన త్తకి ఇలాంటి ప్క్పుత
నభాపర్వం 868
న్వరూపుడు పుట్టాడని విన్నారు కృష్ణుడూ బలరాముడు న్నూ + మరి
దిని చూడాలని మం(తులూ వాళ్ళతోకూడా మేనత ఇంటికి చేది చేశం
వెళ్లారొక నాడు,
మేనల్లుళ్ళని నత్క_ రించింది సాత్యతి. ముందుగా కుమారు క్ర
జబలరాముడీ చేతికిచ్చింది తరు వాత క్పమ్షుడి చేతికిచ్చింది, ఎత్తో
గున్నాతో లేదో కెష్టుడు చి[తం ! అధికం కన్నూ చేతులూ లేవు.
ఆశ్చర్యపోయి" ది సాత్యతి భూతం చెప్పినమాటలు చెవిలో గింగురు
మన్నాయి, కృష్ణుడి చేతి ౫ సే నొడుకుచావు వుందని తెలుసుకుంది
“శూ, ఫాకొక వరమివ్యాలి నువ్వు " అంటూ స
సృష్టం "' దుర్మార్లుడె పీకు అవ కారం చేసినా నీమరిదిని కనికరించు,
నూరుతవ్వూలు మన్నించు చాటు “అని (పాధథేయవడింది, “నారీ?”
అన్నాడు కృృృవ్ణుడు అంచేత నూరుతవలూ నింజేవరకూ చావు
లేదు వీడికి. అదివిండిన ఉత్తరతణంలో ఎలాగూ చస్తాడు. ఇలా
వుంది కనకనే ఇంతవరకూ కూయగలు సుతున్నా డు. తేకపో లేనా,
సీజా కాఎందుకూ, ఈపాటికే నము[దంలోనలుసులా నాకూశణాల
ముందు కవబడకండాపోయేవాదము ” అంటూ కూచోబెట్టాడు,
శిళభుపాలండివథధ
భీష్మో భీము శి వొక లతెక్క-కిం చేచూడ లేదు శిశుపాలుడు,
చువ్యలాగ దూసుకునచ్చాడు కృమ్ణుడిమోదికి, ఈ అభిమానం చేతా
అపి పేకం చే తా అ పూజ్యుత్లి పూజ్యుడని పూజించారు నిన్ను, ఈ
పాండవుల నుప్వ్యూ ఈ బుద్ది లేని భీష్టుమూ రండి నాతో యుదా
నికి. మూచేవేవో చూాసేవొదులాను ఇవాళి' అంటూ కవ్వీంచి
కలబడ్డాడు. ఇంతడాకా వస్తాయించి చరాస్తున్నాడు కష్పవ్ణుడు,
గంభీరంగా లే చాడు నభ నభంతె నిశ్శబ్దం ౯ నుం చున్నారు
'* నూరుతవూలు మన్నించతుని మా అత్త రోరడం చేత ఇంత
సరకూ నరింంధాను వీ అః ఏకు ఇదిచేశాడూ ఇది చెయ్య లేదూ
అనికాదు. మేం భగదత్తుడిమిాదికి (పాజ్టోతివ. : వెళ్లి చవ్వుడు, ఎవళల్లూా
864 న్యావపహారి కాం[ధమబోభారతం
తేకపోనడం మూసి జార్యరక తగలజెట్రాదు పిల్లలూ వృధులూ
అలోలత ణా అనిపో మూరు వైవతక దర్యతంమాద త్రీ జనంతో
కీడిస్తూవున్న మా భోజ రాజుల్ని సిషూరంగా వుంపొడు. అ శ్వా మెధం
కోశం విడిచి పెటి నగు! రం దొంగిలించి వను బేవుడి షు, పిఘ్లుుం
చేశాడు, బుడి భార్యని ఎత్తుకుపోయి తనభా ర గా చేసు నన్నాడు,
చూడండి. మో అందరిఎదటా ఇవాళ నామోదికే * త్తిదూస్తూ
న్నాడు, ఇంతవరకూ దయతలిచాను 9 నాతేవ్వు లేదు అయ్నా శు
“క దయా సీ కోవం ఎవడి? స వాలి? ” అంటూ వకపశా
నవ్వాడు శిశుపాలుడు, “న్ని మాటంబఐ చెపుతున్నాను మొదల
నౌకిచ్చినపిల్లని Ses ఎలా ఎతు వెళ్ళావు! సిగు బే డా
మళ్ళీమాట్లాడుతున్నా వు!” అన్నాడు
అతడి నోట్లోని మాట నోట్లో నేవు ఇది నివ్వ్చులుకగ్యు కు టూ
వచ్చింది కృమ్షుడి చేశ చకాయుధ- రికువాణఖుడి కంర. తెగి డి
శిరస్సు కీందవడింది మొం జె ముక చోటా తల వొక చోటా
అయింది. పిచికారీ వేసిపట్ట బొంజెభోంచి చిమ్ముకువచ్చింది ర కర్తం,
వ(జాయుధంతోవడ్డ కొండలా కీందవడింది ముంగడెేం, చితం!
అంతమండీ చూస్తూనే వున్నారు. కిందపడ్డ బాంచదెగోంచి
బయ శ్లేరిందొక కేజస్పు భూమో ఆకాశం వెలిగిస్తూవచ్చి
కృన్ణుడిలో లీననుయింది , మబ్బు లేని వీడుగులవాన వడింది అక్కడ
లినుపాలుడి ఇంటిమిద ion ఈ టే వొండలతోనూ గిరగిరా
తిరిగింది భూమి. ““శ్రీ)క్స షుడికీ-జ అటూ కోలాపాలం
చేశారు (వజ, =
తమ్ములతో చెప్పి ధిథుపాలుడి మృత శరీరానికి నంస్య్కా.ర
(యలు వేయించాడు ధర్మరాజు, అతడి కుమారుడు ధృష్ట కేతుణ్ణి
వేది 'బేశానికి వట్టాభిపేళం చేశాడు,
ఇలా నిర్విఘ్నంగా నమా _వ్లమెంది రాజసూయం. "జీవ
తల్నీ పెద్దల్నీ (బాహా ,ల్నీ -యావన్గందిపీ నంతృ క్షివరిచ్ి అవబ్బథ
వ ర్య ౦ 865
అభి జే. కంతో వవితవంతుడై నభలో కూచున్నాడు ధర్మరాజు,
కనరాని కృష్ణండూ మొదలయిన మి। తులంతా నంతోవషి౧చారు, దుర్యో
ధనుడూ వాళ్ళూమా త్రం మ స్చృరించి మరాలిముడు చుకొన్నా రు
ఇంతలో జీన దేశా వంచి యజ్ఞానికివచ్చిన రాజులు యాద
నందీ ధర్హరా* ఎదటికి వవ్చాడు “*మపవోరాజా, నీ మహో
సా|మాజ్య చూ, క్ష్ ధర్శ నవ్భితీీ - ఈ రి వల్లా అన్ని రాజవం ళా
లివి మించిపోయింది మూ భరతవంశ రాజ “యమ హశేల్సావం
వరాపి తదింవాం మువ్వ చేసిన న త్కా. దాల్ హై న ప
ఉక వూ ఇళాలికి మేం వెళ జాము అటూ నెంవ్రుతిసుకున్నా రు
ధగ్భ రాజు ష్. ఎ కొరం చీష్టూత్లో వల తరామ్టుడూ మొద
లయినవాళ్లని భీయుఇ దిగజెటైవచ్చాడు గ “దుణ్ణి అర్జునుడూ
కరుణ శల్బుర్ణి సు బలుణ్లే వక లాడూ కృపుణ్తే Ci లల్లీ. అశ్వ క్ఞామా
ల త సవా జేవుడూ ఏ౫ ఛెట్టవచ్చారు ము్యు
గలిగినంత ధనధాన్యాలు పుచ్చుకుని ధర్మరాజుని దీస్తూ స్తూ వెళ్ళారు
"వేలాది (బాహ్మలు
పాండవులయిదుగురితోనూ చెప్పి దాగరక వెళ్లడా' కి సిద్ధ
వడ్డాడు (శ్రీ) గ్భోహ్ణుడు. పయనమయేముందు ధర్భరాజుతో ఇలో
అన్నాడు క (పాణులన్నీ తమమో చే అభార వడి బతికేటట్టు నుసులు
కుంటున్నాయి మేఘాలు, అలాగే వతులు తేమని క ని పెట్టుకివిని
బతి కేటట్టు శీవిస్తు న్నాయి ఫలనృ తొలు, దేవగలందయా తన, పాపులో
వుండేట్లు హెలిస్తున్నా డు చేజేందుడు, ఆవిధంగానే నువ్వూ నిబంధు
జనం నిన్ను అఆ్మశయించి బతి కేట్టు ఘనంగా జీలించమంటాను నేను
మరిన్నీ వమాతం అజా(౫ తృవడకండా (చదజారయ ఇ చెయ్యను టాను
“నిన్ను వొదిలివుండడమ చునే కష్టంగావుంది నాకు *
అన్నాడు ధర్మరాజు *“' సీదయవల్ల ఈ మబోయజ్ఞ ) నిర్విఘ్నం గా
చర చేరింది. భూాలోకంచోని శాజులందరినీ మి_చిన కీ రివంతుళ్ణా
యాను నావంకం పావనమయింది. ద్వారక లో వుండినా
866 వ్యానహారి కాం ధమజబోభారతం
మమ్మల్ని కనివిడుతూనుండాలి నువ్వు దూర ౧గో వున్నా దగ్గిర
వున్నట్టు చూడాలి” అన్నాడు, అనలేక అనలేక చివరికి “నే,
వెళ్ళిరా” అన్నాడు,
బంగారం రథంమూద కూచుని బయ ల్రే రాడుకృష్ణుడు గాలిలా
వరి శే గు[రాలు, జెండామిోద ర త్నాలు తాపి బంగారం గరుత్తం
తుడు, నాొగలమోద సార”? చారికుడు మేఘంలా Mal)
చేస్తూ వరిగెతింది రథం తముఅంఫోకూడా వినయం ద్ొంత
దూరం నడిచి వెళ్ళి సాగనంపాడు ధిక రాజు రథం గరుడవతొ”ు
కన వడుతూన్నంతివగకూ చూసూ కుంచున్నారు పాండవులు మన
సులు క ౧ష్షుడి వెంట వెళ్ళాయి 'శరీరాలుమా|శేం ఇంటికి రచ్చాయి.
పరాభవం
దుర్యోధ నుడూ వ్రకుసి మయనభ సౌందర్యం చూస్తూ ఇం[ద
| వస్థంలో నేవున్నారు కొన్నాళ్ళు, చితమైన డాని శిల్ప చాతెర్భానికీ
ఆశ్చర్యపోతూ వొకనాడు నభాముందిరంణో తివగుతున్నా డు దుర్యో
ధనుడు, దాని నిర్మాణ మే అయోమయమయింది అతడికి. తెరిచిన
దారం మరాసిన్రుందనుకుని వెళ్ళేవాడు కాదు, మూసివ్రన్న దా్యారం
తెరిచినుందని (భమవడేవాడు. స్ఫటికం తలుపులు నొనటితో
డీకొ. నేవాడు. నమ్మ వ జీశం ఎత్తుగావుందనుకుచేవాడు,. ఎక్క-
బో యే వాడు, ఇం[ద నీలాలతోవున్న శలాలు కోణేళ్ళనుకు నేవాడు,
దిగజో యు బట్టలె త్రి కళ్తుబాడు చివరికి న్పటికం రాళ్ళకో నేళ్లు
మామూలు చేతే అనుకుని దిగబడిపోయాడు ఇలా నానా ఇదీ
అయి తడిబట్టలతో పె కీివచ్చాడు, చూసి న ాం6ంపుకో లేకపోయింది
(ౌవది వకవ కా నవ్వింది. భీముడూ ముదం యునవాళ్ళు చనస్పట్లు
చరిబారు సిగ్గువడివోయాడు దుర్యోధనుడు ఎవ తెలిసి, మంచి
పొడిబట్టలూ ఆవి వంపి కట్ట బెట్టాడు థర రాజు
ఈ వరాభనం దావానగ్నిలా దహి చింది దార|ోధనుణ్ణి
ఇం[ద్భవోళ్టంలో ఇక వుండలేక పోయాడు హస్తినాపురం వ చ్చేకొడు
సభావర్వ్యం౦ §67
రాజసూయమే కన్ను కుట్టింది. మయనభ మరింత మచ్చరం వేసింది,
వరాభవం బతుకే దుర్యరమనివించింది. Bhs మనస్సు,
ఎండాకాలం నన్నగిళ్లే వరులాగ చిక్కిపోనడం మొదలు పెట్టాడతడు*
క_ల్రీబంగారం నివూలో జే స్టే వన్నె చెడ్డట్లు మునస్తావంతో మాడి
పోతూవచ్చింది అతడి శరీరం, రాజ్యవ్యవచోరాలు వొదులు
కున్నాడు, స్నేహితుల్ని మానుకున్నాడు ఎక్కడన్నా వొంట
రిగా కూచునేపాడు. పాండవులవచ్చ తలచుకుని శాధవదేవాడు,
కుంగిపోయెబాదు కొసి ల్రిపోయేవాడు,
అది క సి షెట్టాడు సే ఓక్ నాడు మెల్లగా ద గిరికివ చ్చాడు,
శ్వా, వవింటిది! ఇన్నాళ్ళ మింది, నాతో. మాట్లాడ్డ మే మానే
శావు! కలకల్లాడుతుండే సీ మొహం నోక్ర్కు పోయింది! ఎమ్బాడు
చూసినా నిటూరు స్తూ వర ధ్యానంగా వుంటావు! రాళశాజువి
నీ (వతొవంము దు తేలవొంచనిరాజు లేడు, నీలాంటివాడికి ఇలా
దీర్హాలో చన జనక” అంటూ అడిగాడు
“ఏం చెవ్ప్నమన్నావు శకునినూమాకిి” అంటూ "వెద్దవుావిరి
వొదిలాడు దుర్యోధనుడు “నువ్వూ చూ కొవుకదా మయనభ!
వయుగంలో అయినా, ఎక్కడయినా అలాంటిది విన్నామా? (వవం
వానికే అది అపూర్వం. ఎలా నంపాదించాడో ధర్మ రాజు! నరు
సౌభాగస్వాలూ దాంతోచే వచ్చాయి అతడికి, దాన్ని మాసే,
“రొజులు రై తుల్లాగ వచ్చి కుప్పబుకుప్పలుధథనం కప్పం చెల్లించి
వెళ్ళారు, సార్యభాము లే అయిపోయారు కుంతికొడుకులు,. (వవంచ
వుంతటా పాండవుల (పభ వెలిగింది,
6 అవాళ చూడూ, శిశుపాలుడి శిరస్సు కృష్ణుడు నరికినవ్వుడు
అంతమ:దిరాజులూ, ఈశూరులూ వొక్క_రయినా నోశె-తారూ!
చె పెచ్చు ష్ అంజు Gi అన్నారు,
బలవంతులయిసోయారు పాండవులు. దిగింజయంలో డోచి
తెచ్చారు ధన రాసులు, పాలుపొంగినట్టు ఫొంగుతోంది వాళ్ళ
$68 వ్యానవారికాం(ధనువోభారతిం
నంవద చూస్తూ నయించవలిసి -నా మనం! వ సాళ్ళ గొప్పా
తన తిక్కు. వా మాననం కలలగాడా ఎవడ భరి సాడు పప్పూ! ae)
రాజ్య నగా సీరీ వలంఎదా మనం ఎరా లాక్కో. వడలి నే అహో
రా కాలూ బాధపడుతున్నాను” అంటూ సిట్టూర్చాడు
న ర్వ నాశార నూరు అః
““ఇంతమా। తాని కేనా ఇంచపి వాన ఎ పెట్టుకున్నా వ అంటూ
అందుకున్నాడు శకుని. ఇబదెంతచగోమాట! వద, మో నాన్న చేత
డం అనిపించు బాలు, నిమిపూలమోద సాకార ధనమా
మయన భా అన్నీ లాక్కు. ని కట్టుబటల ణో! వాళ్ళవి బయటికి వంవీ
సాను” అన్నాడు వ వేవో బోధి చి దుర్యోధన. ణి ధృ దాష్టుడి
దగ్గిరికి తీసుకు వెళ్ళాడు
“శావా, సి కొడుకుఅవస్థ మాకౌవాశి' అంటూ దుర్యో
ధనుడి శరీర స్థితి వర్షించి చెప్పాడు. అదిరిపడ్డాడు ధృత రాష )డు
కొడుకుసి తడీవి చూశాడు, “వ మొచ్చిందోయి నికు, ఇలా చిక్కి.
పోయాను బై బరా!” * టూ దుః ఖవడ్డాడు, కొరవ రాజ్య మం తా
క్స్ చేతుల్లోనే వుంది. తిమ్ములూ అంక నువం"ే ౩ ళ్ళనద్దు
Site. కటిని నా డంటూూా శేడు నీకు, జేచేం గదుడికియుశ్రే శావలి
సీన భోగ భాగ్యాలు ప్ 3 ళ్ళముందున్నాయి. యూావన్న దిరాజులూ,
నీమాటం శే, చేతులుకట్టుకు నుంచుటారు రారాజుసి నువ్వు
మరి నీకు చేనికని “దంత! రాజ్యుభోగాలమోద ఈ వైరాగ 5
మెందుకు!” అంటూ తేల నిమిరాడు,
“విమిన్సంశు వంలాభిం, నా అదృవ్షమదీ "అంటూ ఆరం
భించాడు దుర్యోధనుడు 'పాండవుుబ చూడండీ అఖండ ౪
వెలుగుతోంది వాళ్ళ (వభ వ జేజే. ౫ చుడు వాళ్ళ గ్టుకిన సాము!
వషంచంలో ఎక్కడచూసినా వాళ్ళకీ ర్తీ, చాళ్ళవతావమే, జ త్త
"కురు భూములు మొదలుకుని ఉ _క్రరాదియాపతూ వొక్క... అర్జున. డు
: కోట్టుకసి చ్చాడంశు సోయా స్యవివయమా? మూడడణుగులగోనూ
నభావర్య ౦ 689
మల్లో కాలూ ఆ[కమించిన (తివి కముడంతపని వేశాడు! స్నే హాం,
బాంధవ్యం-ఈ శకెంటివల్లా కృష్ణుడూ ,|దువదుడూ తప్పిస్తే నాలుగు
నముదాలమధ్యాన్రన్న యావన్మంది రాజుల్లోనూ కవ్సం చెల్లిం చని
వాళ్ళంటూా లేరు పాండ ఫ్రలికి, - కొండలతోనూ అడవులతోనూ
ద్వీపాలతోనూ న్న ఈ విశాల వపంచమం తా వాళ్ళ స్వాధీనం
లోనే వుంది. నేనూ వొక రాజపుతుక్లే కదా! చూస్తూ ఎలా
సయించమన్నారు ఇది?
“రక్నాలూ అవీపుచ్చుకోవడం నామిద పెట్టాడు ధర రాజు,
బాబయ్యా, వం చెవ్నమన్నారు! నమ స్తనమ్ముడాల్లోనూ వున్న
రత్నాలు యావత్తూ ధర్మరాజు ఇంట్లో వున్నాయంకేు నమ్మండి,
యజ్ఞ దీకలోకూచున్న అతడికి గాడ కాంభోజ జేశాల రాజులు రంగు
రంగుల తివానీలూ చిలకరంగుల గు రాలూ తెచ్చారు డింసాళం
"కేరళ వోళ పాండ్య బేశాలనించి వచ్చిన రాజపుతులు లెక్క. లేనన్ని
మంచిమంచి నము దము త్యాలుూ వగ డపుచెట్లూవలకులూ అగరు చంద
నాలూ వట్టుకు వచ్చారు. ధగధగా మెరుస్తూన్న మణిజోరాలతోనూ
ఘువముఘుమలాడుతూన్న మదజలాలతోనూ వున్న పద్నాలుగు వేల
వనుగులు ఇచ్చాడు (శ్రీకృష్ణుడు. అర్జునుడూ కృష్ణుడూ వెకి శరీ
రాలు వేరుగాని వొక్క- (పాణంలా నడు చూకుంటారు.
“ధర్శరాజంకే వడిచస్తాజే _ ఆ విరాటరాజు - "అందు వేల
వనుగు లిచ్చాడు, [దువదుడు వెయ్యివనుగులూ వది వేలగ[రాలూ
మూంచివాయ్యారంగల వద్నాలుగు వేలమంది యువతులూ పదవ+రు
జేలమంది దాసీలూ కట్న మిచ్చాడు, కురు దేశం కుకుర చేశం “కేకయ
"జీళం కాల్చీరం కాంభోజం గాంఛారం మ్మదచేశం (ద్రవిడ బేశం
మగధ మూళవం కళింగం బంగాళం గాడ చేశం ఆం(ధ ేశం
శీరళం కోనలం మొదలయిస'రొజులూ, (పాన్టోతివం భగదత్తుడూ,
మరుకచ్యవనివాసులూ, తేదిరాజులూ, ఆజానేయ కాసహ్లిక హూణ
పారశీక? కాల గు|రాలూ కొండల్లాంటి వనుగులూ ఇచ్చారు. దివ్య
జే
870 వ్యాన వహాోరికాం(ధమహాోభారతేం
వస్త్రాలు కట్టుకుని వొంటినిండా నగలతోవున్న వేలకొద్దీ అందక శె
ల్నిచ్చారు, అక్కా. జమా లేనన్ని మేకలూ నొ |రేలూ ఆవులూ
"ీబెలూ వెండితోనూ బంగారంతోనూ అల్ల న తిబాసీలూూ బట్టలూ
ఇచ్చారు, మేరుప పర్వతం విధ వర్వతం చుందరవర్వత ౨ అడవు
ల్లోనూ, మత్స్యె కీచక చేశాల వనాల్లోనూ వుండే పుళింద పారద
బర్బర తురక ేంకణ కోంకణరొజులు అడుగులికి నుడుఇలొత్తుతూ
సేమశెలం రామశెలం కురుతే తాల్లో దొరికే గొవృగొవృకొవ
ధాలూ, ఇం[దనీలంరంగుప్, ఆరు [దపురుగురంగువి, కోోయిలరంగువ్,
నెమిలిరంగువీ, చిలకరంగువీ, మంచిమంచి గురాలూ తెచ్చి
యిచ్చారు, పట్టుతో కుట్టిన పాంనతూలి కా తల్వాలూ పెద్ద పెద్ద
నీచ్చుక త్తులూ మణులూ బంగారం జెకి, న వనుగుదంతం వల్ల కీలూ
నవారీలూ కుర్చీలూ ఇచ్చారు, అర్జునుడి నేనమట - గంధర్వుడు
చితరథుడు-ఐదువందల గంధరిజూతిగురాలు ఇచ్చాడు, తుంబురు
డనే గంధరుండూ అలాంటివే మరి వంద గురాలిచ్చాడు
ధర్మ రాజునంపదతో సరయిన నంవదకల రాజులు పూర్వం
గాని ఇవూడుగాని లేరు, ఇకముందూ వృండబోరు,. ఇంతగొోవ్పగా
వున్న వగ వాళ్ళవచ్చ చూస్తూ రాజన్నవాడు ఎవడు నయిస్తాడు!
మీరన్నట్టు నాకు ఏ లోవనూూ లేదు, ఐతే, అగ్ని హోతంలాగ
అహాోరా(ఆాలూ ఇదే నన్ను దహించి వేసోంది,
““వంచెవ్పనూ! ఒకలతయమంది (బొహ్మలు భోజనం చేసీనరికి
దానంతట అబే మోూెగేశంఖం రాజసూయమన్నా ళ్ళూ వ ఖు...
నిమివమన్నాా ఆగకండా అబీమోగడం మోగింది, [(వవంచం
నాలుగు "చెరుగులనించీ వచ్చినవాళ్ళ యావన్మంది భ్ఞాజనాలూ (వతీ
దినం కానే నంయంగా వచారించేదిచావది. రాజులూ (జావ్మాలూ
E వైశ్యులూ శూ దులగా బంధువులూ న్నేహితులూ సై సైనికులూ వని
వాళ్లూ వేదలూ సాధులూ-అందరూ తృప్తిగా తిని శీచాక అర్థరాత్ర
స్పూఢుణానీ తాను ఎంగిలివడేది కాదు,
నభావర్య౦ $71
“ఎంత తక్కు_వవాడయినా రాజసూయంలో గొరవం
పొండాజేకాసీ ఇదిగా రాశేదు, అవ్వ డెవ్వుడో హారిశ్చం|దుడు
జేసిన రాజసూయం ధర్మ రాజు యజ్ఞ ంకింద దిగదుడుపుకి రాదన్నారు
అంతమంది మునులున్నూ ,
“అవబృథస్నాన మహుడు రుషులతోనూ రాజులతోనూ జీవేం
(దుడిలా, కూచున్నాడు ధర్మ రాజు, వర్వ్యతుడూ నారదుడూ
వ్యాసుడూ వెందలయిన మవోయున.లతో ఎన్నో తీర్థ జలాలు తెచ్చి
అభిషేకం చేశాడు ధథామ్యుడు. ముత్యాల తెల్ల గొడుగు ప పట్టాడు
సాత్యకి. రెండువక్క.-_ లా రత్నదండాలతో వాము రాలు వే శారు
భీమార్జునులు మూ ర్థాభివి క్తులె న మహారాజుల్ని వారొ_క్క-
రిసీ తెచ్చి ధర్మరాజుకి మొక్కి-స్తూవుందేవాళ్ళు కృష్ణుడూ నకులనహా
చేవ్రులూ ధృష్టద్యుమ్నుడున్నూూ,
“ఆ డాబూ అదంతా చూసి, నేనూ మరికొంతమందిమి
సిచ్చెరపోయి నుంచున్నాము, మూశేసి మరింత ఇదిగా చూకొగు
పాండవులు, కృష్ణుడూ (జావదీ సాత్యకీ- వీళ్ళంతా ముసిముసి
నవ్ర్యులు నవ్వుకున్నారు,
క జేదపండులయిన (బాహ్నాల్ని ఎనభ యి ఎనీవముది వేలమందిని
ఇంట్లో వుంచాడు ధర్మరాజు వాళ్ళకని వొకొ్మ-క్క-రికీ ముప్ఫయి
మగది నౌాకర్షని ఇచ్చాడు, పది వేలమంది ఊర్థ్వ నేతస్కు_లు (వతీదినం
అతడి వం కిని ఎత్తుపీటలవిాద వెండిపాతల్లో తిని లేస్తారు.
““అదృష్టవంతులు పొండవ్చులు, నచ్చినతిండి తింటున్నారు,
మెచ్చినబట్ట కడుతున్నారు, అన్ని వై భబాలూ ఆనుభని స్తున్నారు,
పురుషార్థాలు సాధి స్తున్నారు నా దురదృష్టం! జెడిపోయినవాడిలా
వగ వాళ్ళపొంగుచూస్తూ వేతులుపిసుక్కు కూ-చోమున్నాడు చేవుడు!””
అంటూ మరింత సిట్టూ ర్చాడు,
“ఎందుకింత కష్టవడ తాను బాబూ,” అంటూ ఎత్తుకున్నాడు
శకుని, పాండవుల ధనమూ గినమూ చిటికెలో నీచేత పడతాను,
తి/లి వ్యావహారి కాం (ధమహవహోభారతం
జూదమంశు చెవికోసుకుంటాడు ధర్మ రాజు, అం లేకా అందులో
మాయలూ మర్మాలూ ఎరగడు, పాచికల్లో వె వై చెయ్యి మనది,
మన మూయముందు మరొకడు వనికి రాడు, లలాటే వోడిసాను
ధర్మరాజుని” అన్నాడు,
శోటంత వెంపామయింది దుర్యోధనుడికి. చవ్చున లీచి తండి
పాదాలమిద వడ్డాడు “శకునిమామ బెప్సిందానికి అంగీకరించండి
బాబయ్యా” అన్నాడు,
“అలాగ శానీ,”” అంటూ కుమారుక్ణి బుజ్ఞగించాడు ధృత
రామ) కు, “బే, విదురుడితోమా[తం “విచారిద్దాము, యం చీ
చెడ్డా "తెలిసినవాడు విదురుడు, ముందూవెనకౌ ఆలోచించి చెపు
తాడు, భీష్ముడు తాతయ్య చఛాహుబలమరా, విదురుడి నీతి బలమరా-
ఈ రెండే మన రాజ్యం నడుపుతున్నాయి, నీకు “తెలియం జేముంది?
అంచేత ఈ మాట విదురుడి చెవిలో వేసీ, అతకు చెప్పిన (వశారం
చేద్దాం” అన్నాడు
“అజ్ మారు వదలరు” అంటూ లేబాడు దుర్యోధనుడు.
మనళఇంట తింటూ పాండవులంకే వడిచస్తాడు విదురుడు, మామ
'జెప్పిందానికి ఎలాగా వొవూకో డతడు, అతడితో వంవని! STA
కోండి మూరు, కాదంటారా, ఇదిగో ఇవ్హుడే అగ్గిలోవడి చస్తాను
మోరూ మి విదురుడూ పహోయిగా వ్రుందురుగాని” అన్నాడు,
దాంతో కాళ్లూ శేతులూ ఆడలేదు ధృత రాస్ట్ర్రడికి, ఆది
కూడనివని అని తనకి తెలును. శాని వాటించి కరాచున్నాడు
కుమారుడు, నెలే అని సమ్మతించాడు తుదకి,
వెంటనే మ:చిమంచి శిల్చుల్ని వెయ్యిమందిని పిలిపించాడు
ధృతరాము)కు బంగారం”దెక్క్-న వేలాది న్తంభాలతోనూ, చిత
చితములయిన జాంరాలతోనూ, ర త్నాలువెక్కీ..న చీడీలతోనూ
వొక జక్,.ని సధామందిరం త యారు చెయ్యమన్నా డు. విదుర కి
జారటరగా నెలిచాడు. ోచుర|ోధనుడూా శోకుసే ఢక్ళరాజు కో జోద్
నభావర్య ౦ 878
మాడాలని నరదావడుతున్నారు వమంటావుశి అంటూ మెల్లగా
చెప్పాడు. విని, బెదిరినట్టయాడు వీదురుడు, “జూదం (వజాతయా
నిక్ కారణమవుతుంది, అవ్రును, దాానరంపోయి కలి నమివీ సోంది
వురి!” అనుకుంటూ తనలో తాను తలవ్రూపుకున్నాడు. ధృత
రాష్ట్రడితో ఇలా అన్నాడు. “*ఎంతఫఘోరం! నీ కొడుకులు కవటం
చేసి పాండవులమిోాదికి కలబడుతున్నారు, నువ్వు సమ్మృతిస్తున్నా వు,
నేను మాతం ఇది వొవ్వకోను, వాళ్ళూ పీళ్ళూ ఐక మత్యంగా
వుం జేట్టు చేయడం మనవిధి. అంతేకాని, బ్రజేమిటి? అనాషయం
ఎంతే శాంతులయినా జూదంలోకూచుంకు కలహాం తప్పదు వద్దు.
సీ బుద్దంతా వినియోగించు? శకుని దుర్వోధనుల దుర్బుద్ధి మళ్ళించు,
కారవవంశం నాశనం కాకుండా కొపాడుకో,””
“అ చేమిటిశ కలబాం వ స్తుందంటావేమిటి?'” అన్నాడు అంధ
రాజు, “నువ్వూ నేనూ భీష్టూడూ దగ్గి కే వుంటాంగ"! చెడ్డ ఎందుకు
వస్తుంది! కాదసకు. నమ్మాతించు. నువే వెళ్ళి ధర్మరాజుని పిలు
చుకురాపాలి. ఊరికే నంజేహించకు, ఇందులో భయవడవలిసిం జీ
లేదు, లే, బాగా పరిగె ల్తే గురాలు రథానికి పూయిుచు. ఇం[ద
(వస్థం వెళ్ళి ధర రాజుని తీనుకురా”” అన్నాడు
మొట్లాడకండా భీష్ముడిదగ్గిరికి వెళ్ళాడు విదురుడు, శకుసీ
దుర్యోధనుడూ ధృత రొష్టు/డూ కలిసివేసిన ఎత్తు చెప్పాడు, ోల్తది
అక్రమం” అంటూ ఉభయులూ ఆలోచనలో వారు,
ఇంతలో కొడుకుని పిలిచాడు ధృత రాష్ట్రుుడు కొత్తగా
కటెంచిన నభ మూాపించాడు. జూదం కూడవంటూ మళ్ళీ జోధిం
వాడు, “* శూబూ, జూదంవల్ల మోలోమిోకు విరోధం పుడు
తుంది, చాంతో (వజకీ జేశానికీ ఫరోర మయిన అనిష్టం కలుగు
తుంది, నువ్వూ పాండవ్రులూ ఎప్పటిలాగ కలిసీ మెలిసీ స్నేహంగా
వుండండి వాట్లూ సీ అన్నదమ్ములే కడా! చాళ్ళసంపధ నీకు కన్ను
కట్టడ'మేవింటో ఉజూానంచేసి ఇగర్గ సొమ్ము కా చెయ్యాలని చరాడడం
874 వ్యావహారి కాం(ధమహవోభారతం
పాపం, పౌవం నర్భనాశేనం తెచ్చి వెడుతుంది, ఇందుకే విదు
రుడు వొవ్వకో లేదు దీనికి, వది ధర్మ మో, వదికాదో అంతా తెలి
సినపాడతడు. అతడుకూడదన్న ది మనం చెయ్యడం (కేయస్క-_రం
కాదు. నువ్వనుకుంటున్నావు కానీ, ధర్మరాజు సంవదకంళే
అయిదురెట్లు నంవద వుంది నీకు, అతడి యజ్ఞాన్ని మించినట్లు
నీ ఇష్టంనచ్చిన యజ్ఞం చేద్దువుగాని. _కావలిసినన్ని దటి ఇలూఅవీ
ఇద్దువుగాని నం తోని “రాజులు రావ నం స్కూ కట్నాలు
పట్టుకువస్తారు. నామాట నిను'” అన్నాడు,
ధర్మరాజుతో జూద సూడడ మే నాయజ్ఞం అంకబా [పారం
భిం చాడు దుర్యోధనుడు “అడే అన్నికట్నా లూ పుచ్చుళోవ డానికి
తగినమార్లం, వవముంటారా, జరిగింది చెపుతాను ఏన,డి, రాజ
సూయం తరవాత మూరంతా ముందు వచ్చేశారా, మయ నధ మాడా
లని అక్క జే వున్నాను నేను. (వవంచంలో వనాడూ వరాజన్నా
ఎరుగునా అలాంటినభ? నిర్శలమ యిన స్ఫటికం రాళ్ళవో చంద
కాంతిలొ మిలమిలా మెరున్తుందది. రకర కాల రత్నాలతోనూ,
బంగార ంతోనూ మూడ డానికి రెండుకళ్ళు బాలవసిఫిస్తుంది, డాని
శిల్చానికీ ఆశ్చర్యపోతూ లోవ లికి'ెళ్ళి చూస్తున్నాను "జీను. సల్లు
లేనిచోట ఇందసీలమణుల కంతివల్ల నిళ్ళని (భమవడ్డాను, తడిసి
పోతాయేమో అని కట్టుబట్టలు [ త్తికట్టాను. నీళ్ల తో నిండివున్న
నృటికంరాళ్ల బావుల్లో మెరక నేల తనుకు డిగబడిపోయాను, తడిసి
ముద్ద యాను, “ఇది ఫలానా ఇది ఫలానా అని ముందు 'జెన్నడం
జేదు సరికదా, నన్ను చూసి విరగబడి నవ్వాడు భీముకు, నౌకర్ల
జీత పొడిబట్టలు వంపాొడు ధర్మరాజు.
45 ఆ్ర "కళలో చితమేనుంకు తెరిచీనదార ౧ భురాసినట్టుూా,
మరాసించే తెరొచినట్టూ కనవజోది, తీసీ వున్నాయని సళ్ళ బోయి
గోసి నకొలువులు గ్లో శాను. నుదురు బొడిపికట్టింది. 'ిబ్బలిన్న
ఒత్రచ్యణ్థిందరాని చాబిజడడానికిబదులు జేలకొద్దీ 'జొటిక కతల నుధ్యనించి
Ww
సభావపర్యం 875
వకవ కానవింంది (చౌవది, చచ్చినట్టనివించింది నాకు. ఎలా
బయటికీ రావాలో అర్థంశకా లేదు, ఆ అవన అనుభవించాలి కాని
ఎలా చెవునూ |! ఇదోగో ఇదీ వాకిలి ఇతో రా” అంటూ నర
యిన దారం చూపించి బయటికి లాగారు నకులనహాదీవులు, అది
తలచుకున్న వ్పుడల్లా శల్యంలా క లేలుమంటున్నా ది నా స్నాద కుం,
క గొప్పవాళ్లు బూజు వట్టి పోతున్నారు తక్కువ వాళ్లు వయికీ
వస్తున్నారు ఒక నీతి నియమంలేదు కాలానికి. వీపున కళ్ల
ఎదట శ(తువులు బోరవిరు చుకు నడుస్తూంకే ఎలావూడకోమంటారు?
చెట్టుమొదల పుట్ట చిన్నదయినా ఆ చొట్టునినాక నం చుస్తుంది,
అటు అలు జేఅయినా మనిషి. పరాకమంతో వయికివచ్చాడం'కు
ట్టువక్క లవాళ్లకీ సుడివెడ తాడు. వగ వాళ్ల అభివృద్ధి ఉ చేవ చే కే,
అ మహావ్యాధిఅయినట్టు అసాధ్య మై తుదకి నగ్వనాశ నం జరుగు
తుంది, అంచేత పాండవుల కున్న త్యం నయించకూడదు మనం,
ఎలాఅయినా నీ, అది పాడుచేసితీగాలి, ఆలాళాకపోలే నా మనో
వ్యాధికి మరోమందు లేదు,
““వగవాశ్ణో సాధంచడానికీ ధర్శ మేమిటి అధర్మ మేమిటి శే నము
చిని నమ్మించి అధర్మంగా చంవలేదో చేకేం[దుడు? సులువయిన
ఉపాయంతో శత్రువుల నంవద కాజెయ్యడంకం"ే పురుషార్థ మేముం
టుంది 'రాజులికి 4 ”’
వక్క. నే వుండి దానికి తగిన తాళం వేశాడు శకుని, ““ఆవ్రను””
ర థాలరా గ రాలూ వనుగులూ- ఈ నన్నా హూ మేమో అవసరం తేదు
వూ సోలువన్నడం (వమేయమూ లేదు, ఇవలేలసై న్యం అవతల
సైన్యం కత్తులూ అవీతీసి ఆర్భాటం జేనుకోనక్క_. ర లేదు, పాచికలో
బ్లు సికాళ్ళ ముదు ఐ+ళ్ల రాజ్యం వడజేసాను, గోటితోవోయ్ దానికి
గొడ్డలిదా కా ఎందుకు ? ధర్మ రాజుని వీలివించు. వాచికలముందు
కళా-చోజెట్టు. చాలు, ఇది 'తవ్చిస్తే మరోలాగ జేవత లయినా
పాండవుల పూతికపుల్ల పట్టుక రా లేరు” అన్నాడు,
876 వ్యావవోరికాం(ధమహవోధభారతం
“డఉంయందూూం, మో లేం చెన్పండి నేనువూ తం దీనికి వొవ్వూ
కోను” అన్నాడు ధృత రాష్ట్ర్రడు, “* విడురెడిమాటమోాద నడచు
కుంటున్న వాణ్ణి నేను, తెలిసినవాడతేడు. బృ వాస్సగి చెప్పినన్లి శాస్రం
రహా స్వాలన్న్నీ ఎరుగును. జూదంనల్ల కలహాంవస్తుందని స్పష్టంగా
చెపుతున్నాడు. బలవంతులతో విరోధం తెచ్చుకోకపోవడ మే మంచిది.
ధర్మనమ్మతేమయిసన నామాట వినకపోయారో తరవాత సక్చా తావ
వడ తారు, అంచేత ఈవమూాయరజూదం వరానండి ఎప్పటిలా ౫
సుఖంగా వుండండి *’ అన్నాడు.
కాదుగాక కాదనే పట్టుఒట్లాడు దుర్యోధనుడు, ** వతీసారీ
విదురుడు వనిదురుడే అాటారు మూరు అతడు అంగీకరిం చడని
ముదశు చెప్పాను నేను ఇంతకీ మనం చేసేవసికి వె వాడినలనో
వమిటంటాను ! తన అభి పా యం. చె వాడి అభి పాయం ఎప్పుడయినా
వొకటవుతుందా చెన్పండీ శ విదుతరుకు పొండవులమనిపి. పాండ
వులు విదురుడివాళ్లు. ఎప్పుడూ ఎ ళ్ళమిీాచే వతపాతం విదురిడికి,
గొ(రెకటిక వా క్షోనవిం ట్టు అతి జ్లేఆపుడ ని అనుకుంటారుమిోారు ఇంతకీ
మేము ఏమెంత తవమువపని చెయ్యబోతున్నామని 1 జూదం ఆడడంలో
దోవంలేదని పురాణాల్లోనూ వింటున్నాం స్నేవాంగా జూద
మాడడంవల్ల జేవతల" సాన్నిధ్యం లభిస్తుంది. అంచేళి శకునిమాను
య్యని ఇదె నడిపీంచమనండి. ధర్మరాజుని పిలిసించండి ” ఆన్నాడు.
ఎంతోశేవు ఆలోచించాడు, ధృతరాము)డు. శాదంళు
వినిపించుకునేట్టు లేడు కొడుకు, మల్లీ విదురుణ్ణి పిలిపించాడు,
“చూడూ, మనం కొత్తగా నభ కట్టించాం కతా |! ఇదిచూ సే
కకమూాళ్లు ధర్మరాజూ వాళ్లూ నంశోపిసాయి వెళ్లు, బాష్యం
చెయ్యకు వాళ్ళు ని పిలుచూకురా, బంగారంతోనూ మణుల
తోనూ ఎంతో చ్మితంగా వుందిది, ఈ నభామండవంలో మన
పాడరా ధక్మరాజూ బర జాగా పనో రెండదుఆటలు ఆడుకుంటారు,
అంతమా(అానికీ మనేీీవితా మించిహోంం *” అన్నా ఫుల
నభావ వర్య ౦ 77
ఎంతో చాధవడ్డాడు విదురుడు, “వద్దంశే వినకండా
వున్నావు. ఈ మాయజూదం మన నాశనానిశేవచ్చింది, ఇది
మానుకుంకు మనకీ వాళ్ళకీ క్షేమం” అంటూ ఎంతో నూరిపో కాడు,
లాభం లేకపోయింది,
“సరే, ఈ పాడువని తప్పదు మనకి చెవయోాగమే ధృత
రాము )డి చేత ఇలా _పీశేవిస్తున్న ది” అంటూ నమోాధానం చెవ్వు
కున్నాడు విదురుడు, “వెళ్ళివస్తాను” అంటూ బయ ్లే రాడు,
ఇంద వస్థం వెళ్ళాడు. తమ్ముళ్ళతోనవో ధర్మరాజుని చూశాడు.
కుళల(వశ్నలూఅవీ అయాక శానువచ్చినవని ఇప్పాడు.
““కొజ్సుకులం కు అమిత వాత్సల్యం మా పెదనాన్న కి” అన్నాడు
ధర్మరాజు, అతడు ఆదరంగా మమ్మల్ని పీలవమని వంపాడు నిన్ను.
నువ్వూ దయతో వచ్చావు చావుంది. కాని కొ త్తనభ చూడడం,
అందులో జూదమాడడమున్నా ' ఏమి తోభా! జూదంవల్న మాలో
మాకు విరోధాలు రగలకపవోవు, ఐతే, నువ్వు చెప్పింది మాతం కాదన
లేం మేం, ఇలాగే "పెదనాన్న మాటా కాదన లేకపోయివ్రుంటావు
నువ్వు. అ జే న్యాయ కూడాను” అంటూ విదురుడి వెంట బయ 'ల్లేర
డాని శే నిశ్చయించాడు ధర్న రాజు, దివ్యమయిన వస్తాాలు కట్టు
కున్నాడు, ర త్నాలనగలు “పెట్టుకున్నాడు, గంధవమరా పూల
మూలలూ వేసుకున్నాడు. [(వయాణం ముందు (చాన్బాలి!ి బంగా
రమూ మణులూ దానంవేనాడు,
మంగళ వాయి ద్యాలు మోగుత న్నాయి, పై వాలు ఆశీ
ర్యాడాలు చేస్తున్నారు, వందిమాగథులు గానంచేస్తున్నా రు, భ[టా
జులు పొగుడుతున్నారు, రాజమందిరంనించి పెకివచ్చి రథంమిోద
కూచున్నాడు ధర్మరాజు, తమ్ములు నలుగురూ కుంతీ"జేవి చావదీ
ధౌామ్యుడూ ముదలయిన వరినారనూ వెంటవచ్చారు, రథాలు
వచ్చి వా స్తినాపురం నాజపిధిని నడుస్తూవుం శే, ఇనక జే స్తే రొలకండా
బారులుతీర్సి నుంచున్నారు (పజలు,
4
878 వ్యానవారికాం(ధమమహోభారతం
కోట చేవిడీముందు రథం దిగి ఇంతమందితోనూ ధృత
రాష్ట్రుడి కొలువుకూటానికి వెళ్ళాడు ధర్మ గాజు వంవమంది
కుమాళ్ళత నూ భీష్ముడూ శకునీ జయ[దథుడూ కర్షుడూ కృ పుడూ
(దోణుడూ అశ్వ శ్రైమా సోమదత్తుడూ మ మానన్మంది
తోనూ కొలువుతీర్చివున్నా డు ధృతరాష్ట్రడు తమ్ములతో కూడా
కలిసి పాదాభివందనం చేశాడు ధర్మరాజు, అక్క- డనించి రాణి
వానంలోకి "వెళ్ళాడు, రాణివానంలో భ'నువుతీ మొదలయిన
కోడళ్ళమధ్య చుక్కల్లో రోహిణిలా వుంది గాంధారి, నమస్కారం
జేశాడు ధర్మరాజు, పాడాలికి మొుక్కీ-ంది (బావది. (చావదిని
చూసి గాంధారి కోడళ్ళందరూ నిచ్చెరపోయారు “ఉన్న అంద
మంతా ముద్ద చేసి ఈమెసి నృష్టి చేసినట్టున్నాడు (బ్రహ్మ కాకపో తే
ఎవ్యరిదగ్గిరా లేని కాంతీ ఈ పొంకం ఈమె కెలావచ్చొయి!”
అంటూ గునగునలాడారు, మచ్చరించుకున్నారు,
అవాళం తా కుశల వశ్నలతోనూ వాటితోనూ కులాసాగా
గడిచిపోయింది, మర్నాడు తెల్లవారాక దుర్యోధనుడు వచ్చి నభ
చూద్దువుగాని రమ్మన్నాడు 'ధర్శరాజుని. తమ్ములతో కూడా
వెళ్ళాడు ధర ఇ రాజా: గొవ్పగొస్ప మణులతోనూ వేలకొద్ది _న్తంభాల
తోనూ ఎంతో ఇదిగావుంది నభ. చూసి మెచ్చుకున్నాడు ధర్మ
రాజు, అందరూ వొక రత్నాల సెలకట్టుదగ్గిర కులాసాగా కబుర్లు
టెన్వాకుంఓట౮ా కూచున్నారు,
ఆనాటా ఈమాటా అడి మెల్లగా జూదంమాట ఎత్తు
కున్నాడు దుర్యోధనుడు, “రెండాటలు పాచికలు వేద్దాం, పొద్దు
పోకండా వుంది, జూదం అంజు నరచాఅట కడా సీకు! నీతో
సమానమయిన చెయ్యి చేదే చెప్పారు తెలిసినవాళ్ళు”? అన్నాడు.
“వంచనా, జూడం-ఈరెండూ రాజనీతికి తగనివనులు””
అన్నాడు ధర్మరాజు, “ధర్మం తెలిసినవాళ్ళు ఈ రెండూ వొదిలి
పెట్టాలి, రాజులికి జూదం పావహే తువ్రు, అందులోనూ వెూూనం
సభావర్య ౦ 879
నేర్చిన కవటజూదగాళ్ళతో ఆడనేకూడదు, పొరపాట్న యినా
అలాంటివాళ్ళతో ఆడామా మనధర్మాలన్నీ తుడు చుకుపో తాయి
దాంతో, మరోమాట. మాయచేసి జూదంలో గెలవడం మహో
పావమసీ, ధర్శజూదంలో గెలవడం ధర్మయుద్దంలో గలిచివంత
పుణ్యమనీ అసితుడయిన చేవలుడు* చెప్పాడు స అన్నాడు,
న అజ్లేమన్న మాట, ** అంటూ ముందుకి వచ్చాడు శకుని,
““ జాదంలో సె నై పుణ్యం కలవాడంు, లోకజ్ఞానం కలవాడూ మంచి
బుద్దెమంలేడూా (వసిద్ధిక ల వాడూ మంచి శాజసీడికోవిదుడూ అన్న
మాట అంచేత జూదమాడేవాళ్ల 5 నిందించడం తగదనశే నామతం.
మాయా కొవటం సంగతి చెప్పవలసివచే. బలం లేనివాళ్లు బలవంతుల్ని
గేెలవాలంకు బహువీధాల మాయా "కవటం చయ్యడం ఎక్కడా
వున్న చేను, నిజంగా ెయ్యవలసిందీ అజే, జూదం సీకు వేతకా
దంట అది వేశేనంగతి. ఆమాట న్పష్టంగా చెవ్వు ఇన్ని డొంక
తిరుగు ల్ళేందుకు శి”? అన్నాడు,
“ పిలిస్తే బలవంతాన రానే వచ్చాను, తీరా వచ్చి తిరిగి
పోవడం తగని వని ” అంటూ అటకి సిద్ధవ డ్లాడు ధర్మరాజు,
జూద 9
కర్పూరం కస్తూరి గంధం- పఏీట్లతో అలికి సిద్ధంగా వుంది
జూదమూ జే వేదిక, పువ్వులతోనూ చందనంతోనూ పూజ జేసిన
న అనితుడి కమారుడు దేవలుడు. అసితుడు శాక్యపుడి కమారుడు,
డిలీప్రుడి యజ్లసను మంలో వొక ఆప్పరసని చూని కాళ్యఫుడికి కేతసలఅన నయిం
దట. ఆది సుంవంలో పోసి ఆగ్నిలో వేశాడట, అందులోంచి ఆనితుడు
పుట్టాడట,
త ఛా నృప నైర్తిలీపస్య యజ్ఞ స్వర్గస్ని యాం శాశ్యప ఆగ తాస్థ్యః
సు9వం గృహీత్వా సం్పవజాత్మ లేబక్సి వేప వహ్నావనితో యతో౭_ భూత్॥
ఆళ్వఘోమహుడి సౌొందరనంద, 7 82
కవిాంనువంతుడికి పార్వతీ ఏకపర్తా ఏక పాటలా ,అని ముగ్గురు కూతుళ్ళు,
వీళపర్ల అనికుడి భార్య. ఈ దంపతుల ) జమారుడు బేవలుడు, బ్రహ్మోండపుశాణం,
880 న్యావవహారికాం(ధమహోభారతం
సాొగటాలపాలీ ముందు నరిచేసుకుని వెకగవక్క- కూచున్నారు శకుని
వివింశతీ చిత సేనుడూ వికధుడున్నూ
క ఏళ్ల లో ఎవరు నాళో ఆడతారు?” అని అడిగాడు
ధర్మరాజు, శక నా స్థానే మా మామ అడతాకు”” అన్నాడు
దుర్యోధనుడు,
66 ప్రతడు వొడ్డిన వందెం ఎంతయినా నెలే, ఇగ్బుకొనే
పూ-చీనాది. ఇదిగో ముందు ఇవి వొడ్డుతున్నా ౦ ”” అంటూ చేతి
ర త్నాలకడియాలు తీసి కింద పెట్టాడు,
“ ఒక్టళ్ళకోనం మరొకళ్ళు జూదమాడడం గట్రివేచీయే ”'
అంటూ ఆటలో కూచున్నాడు ధర్మరాజు, ఆటు శకుని, ఇటు
ధర్మరాజూ ఆరంభమయింది ఆట రత్నాల కడి యాలికి మణి
వారాలు వొడ్డాడు ధర్మరాజు, ఇంతలో భీష్ముడూ భృత రాఘ) శూ
విదురుడూ కృపుడూ (దోణుదూ అశ్య్థశ్రామా వాళ్ళూ వచ్చారు
ఎత్తయిన సోఫాలమిోాద కులాసాగా ఆట మాస్తూ కరాూచుశ్నారు
వచ్చిన సాగటాలు దొర్జిస్తున్నాడు మాయలమారి శకుని,
తొలిఅటలో నే వోడిపోయాడు ధర్మరాజు. “* నీరా. జను వోడ
తానుశ” అంటూ మల్లీ పందెం కాళొడు ధర్మరాజు మళ్ళీ
వీగిపోయాడు. మళ్లీ కాచాడు. మళ్లీ వోడిపోయాకు ఓడిసకొద్దీ
తమకం హాచ్చుంది ధర్మరాజుకి, హాచ్చినకొొద్దీ అడు
తూ నేవున్నాడు, ఆడినకొద్దీ వోడిపోతూ న వున్నా శ, శుడిన కొద్ది
ఈసూ వంతం పెరుగుతూ నేవున్నాయి,
వేలకొద్దీ బంగారం మొపహార్లు నిండి ఎన్నోలకల పహండూ
లతో వున్న భ్రండా గారెలు వొొడ్డాడు ధర్మరాజు, వీగసవోయాడు,
మంచి మంచి జూతిర త్నాలు వజాలు జియా ర్యోలూ
వచ్చలూ వగడాలూ ముత్యాలూ పువ్యు రాగాలూ శకింపులూ
గోమేధికాలూ సీలాలూ- ఇవన్నీ కుప్పలు కువ్సలుగా వున్న
రత్నాల ళొట్లూ వొడ్డాడు. భీడిపోయాడు,
సభావర్వం 881
పుట్లకొద్దీ బంగారంతో భర్తీగా వున్న నాలుగసవందల
బంగారం కొటాడ్లు కావాడు, వీగి పోయాడు
రశక్న్నాల చచిరుగంటల వమూలలతో నహః లెక్కా జవమూా
లేని గప రాలూ వోడిపో యాడు.
బంగారం క ట్టు తాళ్ళతోనూ అం బారీలతోనూ కూణా మదపు
శునుగులు వందలకొద్దీ వోడిపో యాడు
నిలువునా రత్నాల తొడుగుతో వున్న వేలకొద్దీ ఆడ
వాళ్ళని వోడిపోయాడు.,
లతుమంది వరిచారికల్ని వోడిపోయాడు,
అర్జునుడికి చితరథు డిచ్చిన అయిదువందలు గంధర్యజూతి
గు రాలూ, తొలివించీ పాలూ బియ్యం తింటూ పెరిగిన కోటాను
కోట్లు జాతిగురాలూ, మేకలూ గౌ రెలూ ఆవులూ గేజెలూ
గాడిదలూ కం చర గాడిదలూ- అన్నీ వోడిపోయాడు
ఇలా (వతీదీ వొడ్డడం, వోడిపోవడం తప్ప వొక్క- సారీ
గెలిచిన పాపాన పోలేదు ధర్శరాజు చూసి వంచెయ్యాలో
తోచలేదు విదురుడికి ధృతరాష్ట్రుడి దగ్గిరికి వచ్చి మెల్లగా
చెప్పాడు, “దుర్యోధనుడు దుర్శార్గుడు. ముందు చెడ్డా తరవాత
వీడూ పుట్టారు. అందుక నే వీడు పుట్టినవూకు నక్క-లు కూశాయి.
ఎన్నో దుశ్శకునాలు కనిపించాయి వవీ(తమూ రులయన మనో
భిషండూ భీమసేనుశూ (వతీపుడూ శంతనుడూ పుట్టిన వంశం వీడి
వముూూలంగా పాొపభూయిష్టం కాబోతున్నది. 'ఒకడినల్ల కులం
నష్టవడుతున్న మాడు, ఆవాక్క-ణ్లీ వొదిలిపెట్టి కులం రహీంచడం
ధర్మం" అని శు కాచార్యుల వచనం. కులంకోనవము నే కదా యాద
వ్సులూ వృష్ణులూ కృ్ణుడిచేత కంసు చంపించారు,!
అర్జునుణ్ణి వంపు, నువ్వు స ఇ స్తే బాలు, దుర్యో
ధనుణ్ణి నిరోథిసాడు, సీ వంశానికి వివత్తుతవూతుంది. (వజలా
882 వ్యావపహోరి కాం[ధమహాోభారత ౦
చోయిగా సుఖవడతారు. కులంలో ఈ కలవా మెందుకు!
ధర్మం విచారించు. ఒక నక్క-ని ఇచ్చి సింబోలు పుచ్చుకుం#ే
తజ్పేముంది? గుణం లేని అధముడు దురోధనుడు. అతణ్ణి బహివ్య.
రించు, పాండవుల్ని వక్క-సనిపె పెట్టుకో, ఇచే నీకు శమం,
ఇంతకీ పాండవులు వయివాళ్ళు కా రు కదా! బాణులకోనం పూల
చెట్లూ వళ్ళచెట్లూ తగల బెకళ్తు బొగ్గుల వాడిలా, దురాశ చేత కౌరన
వంశ మే కాలుస్తున్నాడు నీకొడుకు, ఆబోతుల మిదికి కాలుదు వ్వే
నక్క_లాగ పాండవులతో పిరోధంపెట్టుకుంటున్నాడు, జూదపు
సామ్ముకోనం అఆశవడకూడదు. ఇంతతో అయినా ఈ మాయ
జూదం మాసిపించు” అంటూ ఎంతో చెప్పాడు.
విదురుడు ఇంత మొత్తుకున్నా వలుకూ వ్రులుకూ లేకండా
వూరుకున్నాడు ధృత రాముడు, డాంతో దు& వ్రధనుడి దగ్గిరి కే
వెళ్ళాడు విద. రుడు,
6కడ్పుద్రి నళ శకునిమం[ తంలో పడ్డావు. మాయ జూదమాడీ
అన్నదమ్ముల నంవద దో చుకుంటున్నా వు. స్ పాడుబుద్ధికి
ఛీ అంటుంది లోకం, వ గాజయ మెరగని పాండవసింబోలు
ధైర్యవంతులు, వి కమవంతులు మోనం చేసి వాళ్ళని వోడిం
భావు, చాగుపడతావాః అన్నాడు,
“తిన్నయింటి వాసాలు లెక్క సెళ్రేనణం ఎన్నడూ పోదు
పీకు” అంటూ ధునుధుములాడాడు దుర్యోధనుడు, కక స్య-ర్రాాయి
వాళ్ళనే పాకుడు తావు పాండవుల వతమే వలుకు తావు,
నన్నూ నా తమ్ముళ్ళనీ వడతిడ తావు, ఇంటికి చెట్టా పొరుగుకి
లకీ అన్న నీతి సీది. ఒడిలో నాగుఖాములా వున్నావు మాదగ్గిర,
సులువుగా శ్నతువుల నంవద సంపాదించడం రాజుల ధర్మం ఐనా,
పిలవని జేరంటానికి వచ్చి సీతులు చెవ్పడమెందుకు? పెవృమని ఎవ
డన్నా అడిగాడా వనున్నానా! అంత చెప్పాలనేవుంకే సీమాటలు
పీనేవాళ్ళదగ్ణిరికి దయ చెయ్యి మాదగ్గిర చెప్పకు” అన్నాడు,
సభావర్వ్య ౦ 888
** అవును, చెడ్డనేర్సే వాళ్ళూ పీలాంటి మవోనుఖావులూ
చెప్పెవి నచ్చుతాయి సీక్” అన్నాడు విదురుడు. మామాట
లెలా వనికీవస్తాయి ? అనలు రాజుల లతణమే అంత! అపథ్య
మయినా [పియంగావుంశు చాలు, వథ్యమయినమాట అ(పియ
మయితే నరి, రుచించదు అంచేలే “ అ[పియమయినా హితం
చెపుడాము అన్నవాడు దొరకడు. మొదట అ(పియంగా వున్నా,
చివర హితం కరా "ర్చే వూట చెపేనాజే కావలసినవాడు, బల
వంతంగా అయినాన కే, అలా మొగమాటం జేకండా పచ్పేవా జే
మి[తుడు. గంపెడు పిలలతో వున్న వాడు ధృతరాషంి)డు, అతడి
న పాటువ జే వాల్లే స Cit: ల లల
తున్నావు పాండవులతో తెచ్చుకున్న వగకి (వతిఫలం లభించినపు జే
'తెలుసుకుంటావు*”* అంటూ మాట్టాడకండా కూచున్నాడు.
చరాస్తి వీనరంత లేకుండా వీగిపోయాడు ధర్మ రాజు, “ఉన్న
దంతా వోడిపోయావు ఇక వడ్డ డానికి వముందో చరా పెట్టె మరీ
పాచికలువట్టు ” అంటూ పాచికలు ముందు తోసి, ఆటకట్టి పెట్టి
కూచున్నాడు శకుని,
“ఐతే శాసుకో, నా సా(మాజ్యం యావత్తూ వొడ్డు
తున్నాను అంటూ సొగటాలు దొర్జింజాడు ధర్మ రాజు, ఇంతే
వరకూ వం జరిగిందో ఇవ్వ్వుడూ అజే జరిగింది, ఓడిపోయాడు
ధర్మ రాజు, "చేవ యావ్మాణ వృత్తులు తవ రాజ్యమంతా వోడి
పోయాడు, (బాహ్మాల్నీ తప్ప రాజ్యంలోని (వజనీ రాజవుతుల్నీ
వొకొ.క్- అటకీ వొడ్డి పీగిపోయాడు అంతతోనూ ఆట కట్ట
లేదు, సహాజేవుశ్ణి వోొడ్డాడు ఓడిపోయాడు నకులు క్రీ వొడ్డాడు,
వీడిపోయాడు, అర్జునుణ్ణి వోడిపో యాడు, భీముణ్ణి వోడిపోయాడు,
చ(కవర్వుల్లాంటి తమ్ముల్ని నలుగుర్ని పీగిపోయి, తుదకి తన్ను తానే
వొడ్డుకున్నాడు. శ్పీడివోయాడు, చివరికి మేసీదితేక చేతులు
విసుక్కుంటూ కూచున్నాడు,
884 వ్యావవోరి కాం (ధమజబోభారతం
“నిన్నే వొడ్డుకున్నా వే. ? నువ్వు వొడ్డాలం ళు జేకే భనం
తేకపోలే చే! మరిళివోయా వే మో (జ్చావదిని * అది సీదికాదా ?”’
అన్నాడు శకుని,
“ఊం ఇదిగో _జావదినే వొడ్డుతున్నాను *” అంటూ సౌొగ
టాలు వేశాడు ధర్యరాజు, ఈ సారీ తానే వీగిపోయాడు, ఐపో
యింది, ఇవా వొడ్డడావికి పూరికపుల్లయినా మిగలలేదు.
జూదంలో అంతా వెళ్లి పోయింది. కూూలిషపో యాడు ధర్మరాజు,
వీనంగా కూచున్నాడు
అతణ్ణి చూసి భీష్మియూ (దోణుడూ కృపుడూ మొదలయిన
నృద్ధులు చెనుట్టుపోసుకున్నారు. తలలు నంచుకున్నారు. నోట
చూట రా లేదు వాళ్లకి కేలవంచి మొుపహా- వక్క-కి (తివ్వూకున్నాడు
విదురుడు, దుఃఖస్తూ కూచున్నాడు, ఆట చూాసిందికి మూగిన
జనంలో కంట నీళ్ల్ళుపెట్టనివాళ్లు లేరు. నభ సభంతా సముద
ఫఘోవలా వొక్క- సారి అల్ల కల్లోలమైంది, దుశ్శాననుడూ కర్ణుడూ
జయ[దథుడూ నంతోవంతో వొకళ్ళ నొకళ్లు చూసుకున్నారు,
నవ్వుకున్నారు.
“ వీమిటీ కలకలం? ఎవ శ్ల్వళ్ళు ఏ మేమి వొడ్డారు * ఎవరు
ఏమిటి వీగిపోయారు * '* అంటూ విదురుణ్తి అడిగాడు ధృతరాషు)డు,
భార్యతోసవో పాండవులు బానిసలయ్యారన్న గరం వొక్క
సారి కళ్ళుకప్పింది దుర్యోధనుత్ణో, తన ఇల్లు తుడిచిపెట్టడంకోనం
'దౌవదిని పిలుచుకు రమ్మన్నాడు విదురు ల్లో
ఈ పొగరుబోతుతనం నయి.చలేగకవోయాడు. విదురుడు,
ప్ అంత తెలివితక్కువ వాణ్ణి స్న్నే చరాకొన. తగినవని అనే
జిస్తాయిసన్సున్నావో నాకు ! మదించి కళ్ళు కానకండా డార్భన్యంచేణీ
దుష్టుడి సంపద ఎంతవుం'కే వంగాక! చివరికీ నమకాలంగా నశిస్తుంది.
తన్నదు. (సవంచసాకమోా జ్యూనికి రాణీ శా తగ్గ మహోనతి (జావది,
నీజేత అవవమోనం పాలయేటంత దిక్కు. మూాలిం దనుకున్నా నా +
నభావర్యం౦ కీరిక్
తెలిసి తెలిసీ —_ నల ల్ల తాచుల్నీ ఎందుకు రచ్చనగొడ తావు?
మోనంచేసి వరాయిసొమూ దోచుకోనడం పౌరువమూ? శకుని
మూయ లో ఐడి ఇంతివనికి సెట్టుకోవ శ్వా? చెదుకుబియ్యం వండి,
చెదళ్ళ అడిపనే నాశనం చేసి సినట్టు, ఈజాదంలో నువ్వు వండీం చిన
చెడ్డవంట నమూలంగా నిన్నే నాళవం చే స్తుంది తవ్పదు. చూద్దువు
వ. అన్నాదు
“బ్రాలు, ఆశే వదరకు'” అంటూ విదుడుణ్ణై తూలగసి
రాడు దుర్యోధనుడు, సూతి పు త్యుణి - (వాతికామిని. పిలిచాడు
““ఎడదిడ్డం అంకే పెడడిడ్డం అంటాడీ విదురుడు. వాలండవులంశేు
భయం, నువ్వు నెళ్ళు (చౌవదిని పిలుచుకురా'”' అన్నాడు,
వ సాం పహర ణం
(చావదిదగ్గరికి వెళ్ళి వినయంగా నమన్క-రించాడు (పాతికామి
“అమ్మా జూదవూడి ధనమరా రాజ్యమా దుర నో్యోధనునికి వోడీ
పోయారు ధర్మరాజు, కుమూళ్ళనీ తమ్ముళ్ళనీ తమన్ మిమ్మల్నీ
కూడా వొడ్డి వోడిపోయారు, అంచేత మిమ్ముల్ని నధ లోకి
వీలు చుకురవ న్నారు దురోధనులు, రండి” అంటూ పిలిచాడు,
“ఆం” అంటూ వులికివడింది (చావడి, “భార్యని
జూదంలో వొడి వోడిపోయిన భ రృ ఎక్కడయినా వుంటాడా
ఎంతే ఇడ్డజూదగాడే అవ్రగాక ! చశ్రం! ధర్శ్మరా జే ఇలా చేశాడా?
ఐతే ముందు నన్ను వోడి తరవాత తనని వోడాడా! కాక, తనని
మందువోడి తరవాతి నన్నువోడాడా! నీకు తెలిస్తే చెవూ, లేదం కే
వెళ్ళు, ఆ జూదము చ్చునే అడిగిరా, _ ఇది ాలిశాశే నీతో
న సాను” అంది.
తిరిగివచ్చాడు (సాతికామి, (చావది అన్నమాటలు ధర్మ
రాజుతో చెప్పాడు. తలవంచుకు వూరుకున్నాడు ధర్మరాజు,
వలుకూ వులుకూ "లేదు,
49
#86 వ్యావ వారి కాం(ధమహాభారతి ౧
“ఆ నంచేవామేమిటో ఈ నభలానేవచ్చి అడగమను
రమ్మను" అన్నాడు దుర్యోధను ౫ , మళ్ళీ | వాతికామిని పంపాడు
వెళ్ళి “మూర డిగినవిమయం తేల్చడానికి నభ్యులు మిమ్మల్నే రవం
టున్నారు, రండి” అటూ మళ్ళీ |దావది” విలి చాకు ' పాణి కామి
దుర్యోధనుడి దుర్నముం, ధర్మరాజు వకాన = నంకోచిస్తూ
బయ చేరింది (కావడి, బఒంటివ్యన్రాత వు డామ్ బొటబొట
కన్నీ ళ్ళు రాల్తూ గుంజెలమోాద వకుతెన్యాా యు, మాట్లాడి ౧డ్డా (పాతి
కామి వెంట తలవంచుకుంటూా వచ్చింది కురు వృద్ధుల వక్క ని
ముడుచుకువోతూ నుంచుంది,
మొవామె త్తి ఆమెని చూడలేకపోయారు పాండవులు,
సిగ్గుతోనూ దుఃఖంతోనూ దించిన తలలు ఎ తకండా కుంగివో
తున్నారు. చిక్కి... తే వెొబోల్లూో సెత్తురు లేదు.
మూసి మరింత నంతోమీంచాడు దుర్యోధనుడు. దుళ్ళా
ననుణి సైగచేశాడు, ““(పాతికామి భీముడికీ ఛభయవడ తాడు,
వెళ్ళు. |జావదిని మనదగ్గిరికి తీసుకురా” అన్నాడు,
దుర్శార్డుడు దుళ్ళాననుడు. అతణ్ణి వంవడంణో భయపడింది
(దానది. గాంధారి దగ్గిరికి వరుగ క్రింది. “ఎక్కడికి వెళ తావు?”
అంటూ వెంటవడ్డాడు దుళ్ళాననుడు, “కాదనడానికి సీలు లేదు.
జూదంలో శకుని గెల్బుకున్నాడు నిన్ను, మా అన్నయ్య సొ_త్తయి
పోయాను నువ్వు, నువ్వే అన్నవూ'టేమిటి। నువ్వూ స మొగుళ్ళూ
అందరూ బానినలు మాకు” అంటూ వట్టుకోబో యాడు.
“వదు. ముట్ట కోకు, బె టవున్నాను ఒంటిబట్టత'
వున్నాను, ెద్దలూ బంధువులూ వున్న నభమధ్యకి ఎలా వెళ్చేది!”'
అండి (బావది, రావి ఆకులా వణికిపోతున్న చా మె.
“ఒంటిబట్టతో వుం కునే! బట్ట లేక రకా వ్రంకునేం?
నిన్ను తీసుకు నేవెళ తాన్నే ను” అంటూ బలవంతంగా అమెజుత్తు నట్టు
కావ డు దు క్మాసనుడు రాజనూయంలో అవబ్బభఆభిపే.కంతో
సక ంట.ర్య ర
వవ్మీతమయిన ఆ వేణీభరం పట్టుకుని, గొర గొరానభలోకి ఈడ్చుకు
వచ్చాడు (చౌవదిని,
నభ నభంతా నిర్యిణ్తులయారు, ముక్కు_మోద వేలు వెట్టు
కున్నారు. లికి చిందరవందర అయిపోతున్న వ తాకంలాగ
దుక్నాననుడి చేతిలో అయిపోయింది (చౌవది, విడిపోయిన జుత్తు
తోనూ, ఏవర్హ మయిన మువాంతోనూ నభలో కర్ణుడూ దుర్యో
ధనుగూ శకునీ జరప! దథుడూ మొదలయిన దుష్టుమధ్య నుంచుంది,
కోవం, సిగ్గూ దహించుకుపోతున్నాయి నిట్టూరుపులో నివ్వులు
రాలుతున్నాయి, అదురుతూన్న్య చెదన్రలతో ఇలా అంది బరువుగా
దైవమెంతే వ(కించినా ధర్మం తెవ్నడు ధర్మ రాజు
అ దలా వుండనివ్వండి
ఇంతమంది కురువృద్ధులు వున్నారు ఇక్కడ,
అడుగుతున్నాను మిమ్మల్ని.
మంచీ చెడ్డా అనకండా ఈ తరాల పా౫ రెక్క నన్ను
ఎందుకిలా ఈడ్బుకువ చ్చాడో ఇచెస్పండ్
“ఇది కూడదు” అనేవాల్ళే "లేరా!
ఇలా అవనూనం చేస్తుంకే ఇంతమందీ చూ స్తున్నా కే!
నర్వధ ర్మాలూ తెలిసిన ఈ భరతపికుల వమితవంశం ఇవాళ
నించీ అధర ఇంతో కళంకితం అయిపోవలిసిం దేనా!
అంతమందిలోనూ వొక_డూ మాట్లాడలేదు, ఒక్కొ
క్క జే మూాడులో కాలూ గలవగల అయిదుగురు భర లున్న (దౌవది,
అనాథలా సభలో ఏడు స్తున్నాది భయంతో వడుకుతున్నా ది,
కృష్ణ తలుచుకుంటున్నాది. ధర్మరాజు కారణంగా జరిగిన పొండ
వుల వరాజయం అనే అగ్ని ఆమె వాడిమాపుల్లో కనకనలాడుతీోంది,
దుఃఖంతో నయించ లేకపోయాడు భీముడు, ధర్మ రాజు కేసి
చురచురా దరావొడు,
888 వ్యావ వోరి కాం(ధ్రమజోగభారతం
ధేనం- బాహానాలు- రాజ్య ం- ఆయు ధాలు- అన్నీ వోొడ్డావు.
శ్రావుంది,
వీటికీ మాకూ నువ్వు అధవతివే గనగ- -సన్నున్నీ వొడ్డావు
ఓడిపోయా వు
కాదనను
ఈ మాయజూద తో (దావడినివొడ్డడం ఏ' శావ్సు ది చెప్పూ!
ఈపాడుఆట కారణంగా ఆమెసి ఏ చేస్తున్నా వో వరాకు!
శకుని కవటం తెలిసిన్ని పాపిష్టి జూద కో కనూదుగౌాను:
పొచికలుతెట్టి ఎ ని పాడుటియ్యి తెగలే స్తే పాపమేము-ద! ”
అన్నాడు, (వతీమాటా ఎంతో ఇదిగా బరువుగా వ్వ,
3?
“అన్నయ్య: ఇలా అనవచ్చా! ఆంకా పారి వాలు
అర్జునుడు, “అన్నయ్యే ధర్శంతప్పితే (వవం చమే తలకి దవ్రగుంగి,
సువ్భృదభూ'ఆాసికీ ధర్న గుధ్భానికీ రమ్మంు గౌొజన్న వాకు రాణగ
కూడదు, తిని నర్వున్వమూ పోయినా ఈ రాజధర్శ నిల బెట్టాడు
అన్నయ్య, ధర్నానికీ నిలబడ్డాడు ధర్మ రాజు మోసం వే కొడు
మాయలనూారి శకుని” ఆన్నాడు.
ఇంతలో దుక్యోధనుడి తమ్ముడు వికర్ణుడు లేచి ఇలా ఉవ(క
మించాడ-, *జావది వేసిన (వశ్నకి జవాబు చెప్పనలిసిన బాధ్యత
నభ వారిమోద ఛవ్రంది, ధర్మసూ మ్మోలు విడమర్చి చెవ్సగల బుద్ధి
మంతులు వతు పాతం లేకండా ఈ సమస్య వరివ్కు రి బా ఎంటాను,
'తెలిసిన్నీ న్యాయవిచారణ చెయ్యకపోవడం నరక హేతు. వనుతుంద,
వెద్దలయిన భీష్టుడూ (దోణుడూ కృపుడూ మాట్లాడక ఢా వూరు
కున్నారు. సభలోవాళ్ళే నిర్వచనంచేసి దీనికి నమాభా*న ; జెవ్పమని
కోరుతున్నాను” అన్నాడు,
ఎవ్వరూ మాటాడలేదు. ఒక్క-నిమిమం ఆగి గుళ్ళీ తానీ
ఎత్తుకున్నాడు వికర్ణుడు “ఐతే, నేనే చపుతాను వినండి. జూదం _._
జేటా జాసడూ అమితభోజసం- ఈ నాలుగహా దుర్యష్టననాలు
నభావర్వం 889
ఈ వ్యసనాల్లో తగల్కొన్ని వాడికి ఇదిముంచీ ఇది చెజ్జా అన్నజ్ఞానం
నళిస్తుంది. sacs అలో వున్న పాడు వవసిచేనీనా పాలించ
కూడదు. ఇక రెండోది పీలిస్తే జూదానికివచ్చి వ్యననంలో వడి
వోయాడు ధర్మరాజు, వ్యననంలోవున్న వాడు వంచెయ్య్యాలో తెలీని
స్థితితో వుంటాడవి భుంజే చెప్పాను, అబే జరిగింది ఇవూడు,
eee (దొవది ధర్మరాజు వొక్క-_డి భా ల్యే కాదు, పాండ
వుల అయిదుగురికి నమిష్టి ధార్య ఆమె. ఆమెది వంచెంగా వొడ్డ
డానికి అనలు అధికార మేలేదు ధర్శారాజుకీ. ఆటతేయుకంగో ఆమెని
వొడ్డాడతేడు, అలాంటపుడు అతడు చేసిన వసి చెల్ల కూడదు.
గార శాల వేగ (డావది * ధృంగా గెలవబడిందనే నాఅభి పాయం,
అంచేత అమెని- అండుభోనూ వొంటిచీరెతో శృ్రన్న దానిని ఇలా
ఈడ్చుకురొవడ అన్యాయం' అపకు జు
“ ఎన్యరికీ తెలీప ర. చత మజ తెలిసింది!” అంటూ
గదమాయించాడు. కర్లుడు "గరకు పెద్దవాళ్లూ వుంటూంశేు,
మధ్యకివచ్చి మూ టాడుతున్నావు. క్కురతనమా, ఇది. దురుసు
తనమా! |చావది అధర్మంగా గెలనబడిం చంటున్నావు, ఇందరి
ఎదటా తీనయావ దాస్తుబూ భరస రాజు వోడిపోయినవూడు, (ఊాపద్
వాటిలోంచి వెలికాదు అంచేత ధర్మ ణా గాలవబండిం చేను. కాజీ
టిబి? అలా కాకపో తే క ఎందుకు వొవ్వుకుంటారు 1
ళ్ ష్టక్ళా వొంటిబట్టతో ఈడ్చుకురావడం అన్యాయ మంటు
వ్నావు, ఆడదా”కి వొక్క మొగుడు పుండం ధర్మం ఆమెనే
ఆలు అంటాం, అనేకమంది మొగుళ్ళు దీనికీ అంచేత ఆలు
"కాదిది రంకుటాలు, లంజ, లంజుని వొంటిబట్టతో ఏమిటి, బట్ల
విప్పి దిన మొలతో తెచ్చినా అధర్మం కొ కాదు” అన్నాడు,
66 ఆజావ్ర్రును, బట్ట వివృవలిసి సిం బీ దీన్ని” అంటూ అందు
కున్నాడు దుర్యోధనుడు, “తమ్ముడూ దుశ్ళాసనా, దీనిచే కాదు,
దీనివి వీని "ముగుళ్ళపి- =ందరి గుడ్డలరా వి ప్పించూ” అన్నాడు
§90 వ్యావహోరి కాం ([ధమహాోభార తిం
దుర్యోధనుడి నోట్లోమాటబ నోట్లోనే వుంది, వె మోది
వోణిలు తీసి కింద పెట్టారు పాండవులు, తనకింది భూదేవి వగిలి
పోతున్నట్టుంది (కావదికి, గుండెలు కొట్టుకుంటున్నాయి. కాళ్లు
వణుకుతున్నాయి, వం. కాం ోగుపూ, నువృుంతేవ, మరిదికు
లేదు” సట క లుమూసుకుంది వ త్వ న్
దుర్యోధనుడు చెప్పడ వేతదువు, |చావదిమిాదికి దురుసుగా
వ ్చొాడు దుక్ళాననూడు అంతి నభలోనూ అమాంతంగా ఆమెచీళె
విప్పి బైటజేశాడు ఆశ్చర్యం! నరిగా అలాంటిదే మరో చీశె
ఆమె వొంటిమోద వుంది, అదీ లాగి విప్పేశాడు దుళ్ళాసనుడు,
మళ్ళీ అలా౧టిజే ఇంకో చీరె ఆమె వొంటిమోద. మళ్ళీ విప్పాడు,
మరోటి ప్ నె వ్రుందె. ఇలా ఎన్ని లాగి పారేస్తూంశు అన్ని
వుంటూ వచ్చాయి. విప్పిన చీరెఎ గుట్టలువడుతున్నాయి, (చా వది
వొంటివోద చీరె యథాపూర్వంగా వుంటూనే వంది,
కొండలా కుప్పపడ్డాయి చీరెల అలసిపోయాడు దుళ్ళూ
ననుడు, మరి శ క్ర్తిలేను చేతుల్లో జాపోస్తున్నాడు. చిన్న
తనంగా వుంది, ఇెనుట్లుపోస్సున్నాడు, నశుంచుండిపో యాడు,
తమ కళ్ళఎదట తమ భార్యని చెయ్యరానివసి చేస్తున్నాడు,
దుళ్ళాననుడు, వళ్ళు వటవటకొరికాడు భీముడు, అగ్గి మండు
తున్నాయి కళ్ళు, వళయూాసికీ సిదవడుతున్న యముడీలా భయం
Se వుంది వు. స్ట న స్ట
“ళర్టుద్ర న్లో, ఉరువృదులకా పెద్దలూ బంధువులూ యావ
నంద్ చూస్తున్నారు,
వినండీ
ఇంతమంది ఎదటా మా (జౌావచదిని ఇలా చేశాడు దురా రుడు
దువ్శొననుడు,
తరుడ్లంలో వీణ్ణి బాత వా(రుస్తాను,
+ శుర్ఫోఢథతడి , కళ్ళ ఎదుట వీడి గుంబె నెత్తురు తాగు తాను,
నఖభావర్వ౦ $91
ఇలా చెయ్యక పోయానో, నా తండుల గతికీ తప్పిన
వాళ్లవుతాను' అంటూ వ్రరిమాడు,
అతినూనుషముయిన భీముడి SED నభ నభంతా జజ్ఞ
రిల్లీ నట్ట యింది, తలవాంచుకున్నారు కురువ్నదులు (వజల్లో
(వ్రతీజాళ్లూ దుర్యోధనుణ్ణి ఛీ అన్న వాళ్ళే కొడుకుల్ని కలివి ధృత
రాష్ట్ర్రణి తిళ్లువాళ్ళే “(చావది అడిగినదానికి ఇవూడయినా నమా
భాసనం చవ్నశేం ఈ ముసిలాళ్లు అంటూ తూలనా దేవా ల్ఫే
కళ్ళ నీళ్లు క ఇంతేమందినీ చూడు విదుతుడు.
“బుదెమంశులు మిోరంతా (చావది అడిగిన |వశ్న వరిమ్మ-రెం నండి”?
అన్నాడు ''నభలో ధర్శనం బేవా ) వచ్చినవూడు అది వరిష్కం
రించని (వతీన భ్యు ౯ీ పావం చుట్టుకుంటుంది వక రుడు యువక
డయినా బృవాన్పతిలా ధర్మవిచారణ చేశాడు చిన్న వాడని ఇతడి
మాట కొట్టి వెయ్యక ౦డి మిారూ విచారించండి (బవ్మాలాంటి
వాడయినా వొక్కటే ధర్మినిచారణ చెయ్యడమంశేే అసాథ్యం
నభకివచ్చి, ఎవరయినా థర్మనం చేహాం అడిగినవ్వండు , శతెలిసిస్నీ
'జెప్పని నభ్యులు, అబద్ధమాడి తే వచ్చే వావంలో సగం పొవం వంచు
కుంటార ని మువీ చాక్యం ధర్మం శెలిసిస్నీ, మరోలా భాసికీ ఆనవడో
వత పాతబుద్ధిళోనో ౫ సళ కో వ్యతిరేకంగా చెప్పిన నభ్యుఢు అబద్ద,
మాడి తేవచ్చే పాపం పూర్తిగా అనుభవిస్తాడు, ఇతివో సాల్లోనూ
ఇ జే వింటున్నాము
“పూర్వం (వస్తోదుడి కొడుకు విరోచనుడూ అంగిరనుడి
కొడకు సుధన్వుడూ వొక తగువుతెచ్చారు. ఇద్దరు వొక్క-పిల్ల నే
కెళ్ళి చేసుకోవాలని, నను బుద్ధినుంతుక్లం కే డను బుద్ధిమంతుత్ణి
అం తమా వం బెం వేసుకున్నారు. ఎవడు బుదిమంతుడని శేలేకే వాదం
ఆ వీల్ల ని వళ్ళి చేసుకోవ డానికీ అతడికి ఇండోబాడు (పాణం బలి పెట్ట
జూన జరం, ఇద్దరూ (వస్లోదుడిదగ్గిరికి వ వ్చారు, థర్మం,
తెలిసిన వాడిని నువ్వు. మా ఇద్దరిలో ఎవడు బ్రుద్ధిమంత్రుడో పదా
892 వ్యావహోరి కా. ధమవోభారత
రించి తీర్పుచెవ్వూ. సరిగా చెప్పకపోతే వూవఎ. పిడుగువడుతుంది
నె త్తిమోద న అన్నాడు సుధనుగ్గడు
“ధభయవడ్లాడు (వపహోదుకడు తాగ కశ్వపుగ దగ్గిరికి వెళ్ళాడు
ఈ వె నమం తా చెప్పాడు 'నభిలో సాఫీ అ సా ధర్మం
శతెలిసినబాదూ తప్పు చెవ,కూగదు ఆలా చెప్పినబాణ్ణి వరుణ
పాళాలు వెయి చుట్టుకు కాయి నంవళ్చేరావికి వొకటి
చొమాన పె య్యేళ్ళకి గాని వొదల వ ఇది ధర్మం ఇది అధర్భ అని
తీర్చు చెన్నని సభ్యులు ధర్మ_దోహులకింద లెక్క... , bi le
లొంగిపోయి ఎవడన్నా నభ లో అధర్మ బాలం) చేశాడే అనుకో 3
దానివల్ల వచ్చిన వావం వొగశవ- * రాజుకీ, రె కువంతులు 'భప్పి ఎ
వాడికీ, మరోవంతు నభలోని నభ్యులికీ ్ఞాందుతు3న ఆంచేత
నువ్వు ధర్మమే చెమూ' అంటూ నలనో బచ్చాను కశ్యపముని
“తాతగారి నలహోావశకారం పశవా! లేకండా ెశ్చాడు
(వహ్లోదుడు కొడుకని పీరోచనుణి వీచాం.చ* జ" సుధను జే
బుద్ధైిమంతుడ న తీర్చు చెళ్చాడు, జై అర్నుుదైన్ మెచ్చుకున్నా క
సుధన్యుడు. దానికి (వతిఫలంగా వికోచనుడికి (వాణదాన. చేసి
"వెళ్ళాడు ఇలాంటి సిదర్శనా లెన్న యినా వున్నాయి,
ఆ విధంగానే మీరూ (చావడి అడిగిన ధర్మనిర్షయం
చెయ్యండి” అన్నాడు లాభం తేక పోయింది, గుర్య్యోధనుడి
భయంవల్ల నభ్యుల్లో వొక్కడూ నోరి త్తలేదు,
“అయ్యా అంటూ దఃఖవడింద | చౌానట 'అటాళే
స్యయంవరంభో అఆంతమంద రాజులచేతా అంత గోరచ, వొ, దాను,
పొండవ్రుల ధర శ్రపల్నిని, (శ్రీకృన్ణుడంత వాడికి చెల్లెలి నసిపి 'చు
కున్నాను, ఇవాళ ఈ నిండుసభలో పిడీిజేత ఇంత అవమానం
అనుళవించాను ఈ సభలతో ఇంతమంది వున్నా శే! ఒక్కరా
వ. చప్పండి. అడుగుతున్నాను నేను, జెవ్పండి,
అయెదులనేం.నా వీశుకి నేను! అంటూ గద్దదకంఠంతో అడిగింది,
నభావర్య ౦ 898
“అమ్మా ధర్శసూత్ముం 'తేల్చవలిసిన వాడు ధర్మరాజు,
అతెడుతేవ్న నీ (వళ్నకి నమాభాసం చెప్పగలవాడు ఈ సభలో మరొ
కడు లేడు, ఏడవకు తల్నీ, ఏడవకు దీనిఫలం కౌరవులికి క ట్రికడుపు
తుంది ఎంతో కాలం 'అక్క_ర లేదు” అని నిట్టూర్చాడు భీష్హుడు,
ఇటు భీషర్టుడు ఇలా అంటున్నాడు, అటు (బౌొవ దినిచూూస్తూ
పేళనగా నవ్వుతున్నాడు కర్ణుడు “పిల్లా, ఐదుగురు మొగు
లుం డడంకంకు వొక్క్య-డయి తే పరత వీళ్లు జూదంలో వోడి
వోయి నిన్ను వొదితేశారు నా మాట ఏను, జూదంలో పెళ్ళాన్ని
వోడపోని వాల్లే, నీ మోద వలపున్న వాళ్లో మరొక మొంగుగ్గో చూచుకో' ”
““తొాడమిోాధ కూచుందువుగాని రా” అంటూ ఆమెని కన్ను
గీటాడు దురోథనుడు అదిచూసి జూలువట్టుకులాగిన సింవాంలాగ
లేచి నుంచున్నాడు భీముడు (కోథంతో వడికీపోతున్నా డు. ఛభయంక
రంగా వున్నాడు గడగడలాడింది నభ, '““రాజ్యగర్వం నెత్తి
శక్కింది వ్డిక్సి [(చౌొవదిని తొడమిడికి పీలుస్తున్నాడు, దురాత్తుడు,
యుద్దంలో శా గదతోనొట్టి వీడి తొడలు విరగ్గాట్టకపో తే భీమున్తే
కాదు చేను” అంటూ అరిచాడు. ఓసారి అన్న గారి కేసి చూశాడు,
ఆయుధాలతట్టు వురకబోయాడు, (తిపురసంహోరానికి లేచిన
రృుదుడిలా ఘోరంగా వుంది అతడి దూవం, తేనవశేంలతో తాను
లేడు. రెప్పపాటులో జరిగిపోతుంది నంహోరం చవమూనవచ్చి
అడ్డుకున్నారు విదురుడూ వీషుడూ (దోణుడూ మొదలయిన వాళ్లు,
(ఫోప్పాబిక్రి ఇది అదునుకాదు” అంటూ శౌంతవరిణారు అతణ్ణి,
ధృత రామ్మ్రడి wal స se వాళ్లు అకహోకు.
అగ్నులు ఆరిపోయినట్టయాయి, కౌరవ(స్ర్రీల గుండెల్లో దుఃఖ
మేదో కుములుకు లేచింది. థృత రాష్ట్ర)డి కొడుకుల సడకగదుల
మాదో గూబలూ కానులూ కు+శాయి “అరిష్టం వీళ్ళకి తిన్నదు
కానీ” అనుకున్నారు భీష్ము.దోణులూ విదురుడూ కృపుడున్న్నూ,
50
894 వ్యూ వ వోరి. క ధ్ర సాహ కరత
శకుని మహాయజూదం, | చౌొవది వసా జార (౮ - ఈ
యావత్తువెనం గాంగారి వింది, పిడురు* పిలిపించిండి అతడి
మెంటు ధృత రాష్ట్రిడిదగ్గినకి నచ్చింది “| జాని వనవాస థ్ ౧౫ మేపు
కొంకంో కొఠరక, చు పషడుడునా వి సీ రొ? కు ఈ '* వశకుగాలికి
ఆడిలిపోతున్నాన నేని” అడి, ఉల్లి పడ్డావు ధృ 3రావు9 ఏ,
దుర్యోధనుణ్ణి దగ్గిరకి వితీణాణు. వరమజల। వై 1 కౌవది. ఎ పర్ట,
సీ అన్నదమ్ముల భర పులా సజు (గన్న “లండు శో పుఠంంగో
ca 3
సారాన్య స్త్రీలా దూషించవచ్చా + మెం :్నవ్పుదె. ఎ పవ
బుద్దులతోనే చిరిగావన్ర నినించి నావావుఃఖాయటా అనుభ ఎర,
పాండవులు, అయిం జేదో అయింది, ఇకనయినా ఇవీ వొదిలి
పెట్ట” అంటూ చీవాట్లు వేసి వంచాడు
తరవాత (జావదిని దగ్గిరికి పిలిచాడు. ఎన్నో చెప్పి వోచా
రాడు, ‘i కోడళ్ళ .దరిలోనూ నువ్వే ఉ తృవు?రాలివి నువ్వు
వదంకు అబే వేసాను, వు,కావాలో అడుగు. అటూ నచ్చ
ఇప్పాడు. “కళ్ళనీళ్లు తుకుచుకుంటూ మామకి సవున్క-రించింది
[చౌవది, “వరమే ఇవ్యాలని దంవుం కు ధర్మరాజు కాసిన
కాకండా తప్పించండి, అలాఅయితే, అభ్య్బాయి (వతిసద్యున్లి
వదిమందీ కోనినకొడుకు అప అనడం తప్పుతుంది” అంది, |
“అడదినరీ, ఇంకా ఏదన్నాకోరు ఇసాను” అన్నాడు
ధృత రాష్ట్రాడు. “ఐతే భీమార్జునులూ నకులనజా దీవులు "తొసి
నలు కాకండా శౌెయ్య(డి అందరికీ ఎప్పటిలాగ వాళ్ల ళీ ౨ సాలా
ఆము భాలూ? ఇప్పించండి ' అంగి [జొవది,
“నంకోచించకు ఇంకా పంశావాలో చెవి అన్నాడు
ధృత రాన్షుడు, “క లియన్ర్రీని నేను. అధికమెలా కోరేది ఈ”
అంది |చావది, (వావ్మాణా స్తీ అయితే వండయినా కోఠుతుంది,
వెశ్యస్త్రీ, వొకటీ, భూదస్త్రీ మూడూ కోరవచ్చు. ఈమూ్యతం
అయ ౫ పీతం: చారు శ్చుతజ్ఞరాలిని” ఉండి,
సభావర్య 895
(చౌవది ధర్మగుణానికి చకితుడ యాడు ధృత రాము )శు,
మెచ్చుకున్నాడు. పాండవుల్ని దగ్గిరికి పిలీచాడు. ధర్మరాజు చెయ్యి
పట్టుకున్నాడు, “శాఖా, అయించేదో అయిపోయింది ఇదం తె
వు ఎనములో చెట్టుకోకు క్స్ గర్భ సంవథలూ నీ రాజ్యు మరా సీకే ఫ్రండస్.
ఎన్పిలాాళ్ల సుఖంగా ఇర వసంతా బి అయ్య రాజ్యం నువ్వు
వాలి" ఘుకో వెద్దలసేఎంచి. నర్వధ ర్మాలూ తెలిసినవాడివి నువ్వు,
తెలిఏ.. ఒనవాడు నీ తమ్ముదు దుకోర్గధనుదు. వదో తెలీక నీకు
క) ఏ “కొంప - చేశా య య “హురోగు మవస్సులో విరోధం పెట్టు
4
ఓం
కా వోవడ'. పీవి చడ- వ్రు ౯ వ్యూ కా తం “సహించి దోపూం
విడిచిపెట్టటజం- ఇవి ఉత్తముల లవణాలు నికు మాతం తెలియని
జీను ౧ది ! ఇంతకీ తవ్పంతా నావి, వదోకడా అనుకుని ఈ జూదం
ఉపేవ్సీంచాను బుద్ది లేని వాణ్ణి, ముసలి వాణ్ణి. నామొహం చూడు,
టూ అమ్మ గాంభారిని చూడు దుర్యోధనుడి దోపాలు మరిచిపో,
ధర్మన్వరూపుడివయిన నువ్వు ఆ తుకుడినగానూ, నగ్వ శాస్త్రాలు తెలిసిన
విదురుడు మం(తిగానూ వుంపేనే కౌగవకులానకీ గారవం, తేమం'”
అన్నాడు,
ఇదంతా చూసి వెకిలిగా నవ్వాడు క్ర రుడు “పెళ్లాం వరాల
వల్ల 'పెద్దమనుషంలరురారు పీళ్లు, ఇదీ వొక మగతనమేనా *
అంటూ మరాతిపరిణాడు, పొడిచినట్టయింది భీముడికి, “పాండు
రొజు కొడుకులు భారష్థ్రవ ల్ల గాజ్యం నంసాదించారు అనిపించు
రోవడంకంకు కష్టం మ-రేముంటుంది? విద్యా, కార్యం, సొం'తౌనం-
ఇవి పురుషండి కేజన్యరూ పాలు ఈ మూడింటిలోనూ కార్యమే
(వ ధాన మైంది, వని చె చ్యునివాణ్ణి (పతీవాడూ చులకన చేస్తాడు,
తునం శారర్నం వొదిలిపెట్టె వేతులు సీసుకో.. వడుం సయం,
ఇదిగో నొ కార్య మేదో ఇప్పుడే చూపిస్తాను వీళ్లని తల వగల
గొట్టిమరీ రాజ్యం లాక్కు ంటారు అంటూ నేళ్ళమథ్య వున్న నీింహా
కొొదనులాగ గర్జించాడు నెమ్మదిగా అతి శాంత వరి'చాడు ధర్మ
896 వ్యావ హారికాం[ధమజబోభారతిం
"రొజు, ధృతరాష్ట్రుడి మాటమోద త మ్ములతోనూ (దొవదితోనూ
కలిసి రభాలమోద ఇంద వస్థం వచ్చేశాడు.
తమ ఇంత వయత్నమూ ఇలా బూడిదలోవోసిన వన్నీ
రయిం బే అని ఆలోచనలోవడ్డారు దుర్వోధనుడూ దు శ్భాననుడూ
కర్ణుడూ శకునీ సై ంధవుడున్నూ ఐదుగురూ కూచుని మల్టీవాక
కొ త్తఎత్తు వేశారు,
తంశడిదగ్గరికి వచ్చి మల్ళీ [పారంభి చాడు దుర్యోధనుడు
““జశాబయ్య గారూ, వల్లోవడ్డ పిట్లల్ని విడిచిపెట్టి వీశలమిోానికి
తెచ్చారు మారు” అన్నాడు, ““శతుకన్న వాణ్ణి ఎ) టొ పు యి నొ
చంవడ మే ధర్మ్శమనిక దా ఇం(దుడికి బోధించాడు బృపహాన్నతి! మూరు
ఎంత ఉవ కారం వేసినా పొండవ్రులు మనకీ శత్రువు బికాసి మిజ్రులు కారు,
(జావదికి మేం పెట్టినపాట్లు కల్లోకూడా మరిచిపోదు వాళ్లు, సమయం
కని పెట్టె తవ్పకండా వ '(పాణాలమోదికి వస్తారు. వాళ కి
రాజ్య మూ అదీ ఇచ్చి మోరు పంపడం, కోవం అెప్పి చిన పాములు
మెళ్లో! వేసుకున్న ట్లయింది. ఎంతపొరవాటు జరిగందో ఊహించండి,
“గాండీనంత్రో అర్హనుడూ గదవట్టుకుని భీయుడూ క త్రీ
డాలుతో నకుల నహాచజేవులూ దంజ త్రివ శే అడ్డుకునే వాడౌవడు!
మేం బతశాలంకే వొక్క_ు మనకున్న తి. మళ్లీ జూద
మూడడమే, ఈసారి జూదంలో ధథధనమరా రాజ్య మరా “వాడ్షడం
శాదు, ఎవరువఏగితే వాళ్లు వన్నండేళ్లు అడవుల్లో వుండడు? *,
వోౌక ఏడు ఎవ్వరికీ తెలియకుండా వుం జ్వ్ట్టు జరం నం చయ్యడ మరా
అని వంచిం పిడదాం,. చునమే ఇలుస్తాల వాకా నంేసూాం
అఖ్క_ రేదు, చూడనే భరాశాలుగా ! కకుసిమాదు జూదంలో
మహీరావణుడుు పాండవులు అడిఫికిపోతే, ఈలేోగ* మనం
రాజ్యం స్థిరవరు చుకుని బలవ. తులం కావచ్చు తరవాత వాళ్లు
'రానివ్యండి భయంలేదు?” అంటూ ఇలా ఎస్న్మ వీధాల వి వాతో
అన్నివిధాలా చెప్పి మెడలువిరిచాడు తడిని, చివరికి “నకి
నభావర్వత 897
అన్నాడు ధృతరాష్ట్రుడు, మరోసారి జాదానికి ధద్భ రాజుని
సిలు చుకురమ్మని (పాతికామిని ఇంద పసం వంపాడు, (పాతికామి
ఇంద (ప్రస్థం వెళ్లాడు, ధృత రాము )డి ఆవ్యోగనం వినివీం చాడు
తం(డిమాట జవ దాట రాదంటూ తమ్ములతోనూ (చొవదీ
వాళ్ళతోనూ మళ్ళీ పా_స్తినాపురం వచ్చాడు ధర్మరాజు, తిరిగీ
యథా[వకారం నభామంటవంలో సొగటాపాళీముందు శకునీ ధర్న
రాజూ కూచున్నారు,
“ ధనమూ రాజ్యమసూా మూ బొవ ధృత రాముడు మాకు ఇచ్చే
శాడు. అంచేత మరి అకివోొడ్డి ఆడకూడదు మనంి అన్నాడు
శకుని “ఈసారి వొక కొ త్తవంటెం వేద్దాం ఎవళ్ళు వోడి
పోతే వాళ్లు లేడితోళ్ళూ వారబట్టలూ కట్టుకుని అడివికిపో వాలి,
(బహ్మాచర్యం చేస్తూ కందముూాలాలూ అవీ తింటూ వన్నెం డేళు
అరణ్య తానం చెయ్యాలి పదమూడోవడు ఎవరికీ “తెలియకండా
ఏదన్నా వొకవట్నంలో ఆజూతవానం చెయ్యాలి, ఇదీ వంబెం.
ఈ వందెం చేతనయిలే రా ఆడదాం” అన్నాడు.
మళ్ళీ జూదానికి పీలవనే పిలిచారు రానూవచ్చాను నేను,
ఇంతావచ్చి వండానికీ జంకడమెందుకు? కానీ” అన్నాడు ధర్మరాజు,
ఆట ముదలయింది మాయ పాచీకలు శకునివీ వముంది,
మల్లీ వోడిపో యాడు ధర్మరాజు,
వందెం[వ కారం అడిపికి సిద్ధపడ్డారు పాండవులు రాజ
వేషాలు వొదిలిపెట్టారు. నగలూ అవీ తీసివేశారు, నన్నపు
బట్టలు విడిచి పెట్టారు. నారలు కట్టుకున్నారు లేడిచర్మాలు
ధరించారు, అచ్చంగా మునులమళ్లే తయార యారు భీష్టుడూ-
ధృతరాష్ట్ర్రడూ కృపుడూ (దోణుడూ విదురుడూ మొదలయిన
పెద్ద లదగ్గిర చె ప్ర తీనుకున్నూరు, స్నేహితులూ బంధువులూ
యాం న వతోనూ - భక్తి తగినట్టు వాళ్ళతో చెప్పి వనఎ సాొనికి
నంప్ ద యరారం,
898 వ్యావనపోరికాం|(ధమహోభారతం౦
అందరికంకు అధికంగా దుఃఖవడ్డాడు విదురుడు. ““అఆడ్లిపితో
కప్తాలువడ లేదు మా అమ్ము కుంతిబేవి మిరు తిరిగివచ్చేదాకా
మూ ఇంటిదగ్గర వుండని, ఈమా[తం ఈమె సీవచేయడాసికి అంగీ
కరించు” అంటూ కోరాడు ధర్మరాజుని, “ను వె, మో ధర్మ
మూరివి మహాబం వాలి. భీముడు, యుద్ధంగా! ఆరి చేంవవాడు
అర్జునుడు భో మవృవవోర౧ తెలింగ అ నము కు వ్జ్ఞాన
వ తుడు ఇహ 'బేఫ్సు =. సుసుణాం+పుట్ట (చొవది కాల ఐక మగ్గం
అ ంఇట్ట గానరాన్వు టిం. ఎప "రె నా “మమ్ముల్ని ఆదర సారు శాని
విరా" మూక hea క లిగంచ లేను ఇ వసన మూక, ఉవ
చేశ్డక ౮ శ్రమను ఇదు వంంతుతుంు షి గా x "ధి నవి వైనం వుగో
ది చెప. కీ కనులే క్త లకూ ఎవరల్నయి.. మోగు,
నురా[కవుంలో రాజుల్ని ధగ్శవ రృనలో ునుల్న మహత్వ నల్ల
కుబేరుశూ మొదలయిన వాళ్ల నీ మించి. వాళ్లు మోర భూమి
బాయువ్రూ సార్వ చ: )క్టదులూ అన్ని వేళలా మిమ్మల్ని జా పాడ
తారు. అన్నివనుల్లోనూ అన్ని అవన్థల్లోనూ అ వమత్తులుగా
వుండండనిమూ[తం నా నలి, మళ్ళీ మిమ్మల్ని చనా సేవరకూ వంచ
(సాణాలూ మూత జే వుంటాయి” అంటూ కంటతడి పెట్టుకున్నాడు,
“ వెళ్ళివస్తా ము అమ్మా ” అంటా కువూాళ్ళయిదుగురూ
కుంగి పా దాలికి సు క్కాారు బావ్రుకుమంది తల్లి, సిగ్గు ముపహోాలనో
తలవంచుకు నుంచున్న కుమూాళ్ళసి చూచి ఆమెక డుస్రు నేవ్సుకు
పోయింది, “ పాపివ్టీ జూదంలో వడి ఇలాఅయిపోయారు నాజాబులు,
సుణ్గ్యాత్ముదు మహారాజు, విగాం అవస్థ క భృచరాడక డా వెళ్ళీ
పోయారు, అద్బష్టవంతు రాలు మాది, సహగమనం చేసి తరించి
పోయింది, నన దురదృష్టవంతు కాల్ని. చవ్యకండా మోపాట్లు
కూస్తూ బతికివున్నాను” అంతా. వడపడం మొదలు"వ్యింది,
“కృష్ణాం సీఅంత వాడి సహాయముండిన్నీ నారం[ “పలిలా మునుల మళ్లే
అడవ్సుల పాలవుతున్నారు నీకయినా కనికారం శతేకపోయింది.
ర్య 0౧ 899
భీషుడూ (దోణుడూ ఏవిదురుడూ కృపుడూ ధర్ముమరార్సులుక దా !
ఇవ్ప్చళేం! కారవృల వెరాసంవల్ల "'జీళశంవొదిలి పోవలిసిం బేనా నా
తం[డులు ! అన్నలతో నువ్వూ అడివికే వెళతావా చిట్టి బాబూ,
నహజేచా! అయ్యో, నా బంగారుతం[డీ '”” అంటూ వడ్చింది.
వినయంగా నమన్క-రించి నుంచున్న (చావదిని కౌగిలించుకుంది
కడుపులో నము[దం దోొరిలినట్టయింది వెక్కీ. వెక్కి వడ్చింది
“నా చిట్టితల్లీ. నీవల్ల [దువదవంశమూూ పాండవనంశ బూ. “రెండూ
పవిత్రమయిశా యి భభ _రల్నీ వొదలకండా వెంట వెళుతున్నావు,
యె గ్య్యమం కొ న్ బేనేతల్చి, ” అంటూ వొదల తేక వొదలలేశ వొదిలి
"పెట్టింది కుమాళ్ళసీ కోడల్నీ దివించింది.
కన్నీరు మున్నీరుగా వడుస్తూన్న ఆమెని వోడార్చి లేవ
డీకౌడు విదురుపు, సగారవంగా తన ఇంటికీ తీసుకు వెళ్లాడు.
అవాళనించీ ఏిదురుడింకు వుంటూవ చ్చింది కుంతి
భ_ర్తలవెంట తలపిరబోసుకుని అడివికి నడిచింది (చావది,
కొర వ్రల అంతఃపుర లలోనివాళ్ళం తా ఆమెనిచూనీ భయంతోనూ
దుఃఖంతోనూ తలవొంచుకున్నా రు, ముందునడిచాడు ధర్మరాజు,
నలుగురుతమ్ములూ అతడి వెనక నడిచారు. (క్రోధంతో మండు
తున్నాయి వాళ్ళ హృదయాలు, నెళుతూ సభలో పిడుగులు
పడ్డట్టు గరి ంఖ్తారు,
“ధృతరాష్ట్రడి కొడుకులు వందమందినీ నా గదతో చంపు
అాను, దుష్ట్రచిత్తుడు దుర్యోధనుణ్ణి కింద"వేసి తలమోద తంతాను
దుశ్ళాసనుణ్ణి చంపి వాడి గుండెరక్కం తాగుతాను, తప్పదు"
అన్నాడు భీముడు.
క బచ్చా లుగనోఏడు మరిచిపోకండి, కర్లుడూూ ఎంయిడలయిన
దుర్దనులందర్నీ నా గాండీవానికి బలి వేస్తాను. వాళ్ళ నెత్తురు భూతా
లికి కుత్తుక చుయ్యా తాగిస్తాను” అన్నాడు అర్జునుడు.
400 వ్యానవహారికాం(ధమహాోభారతం
కళ జభూయజూాదంలో మమ్మిలా చేశా కకష్షని మాం కతు
లతో ఆ పా పాళ్ళుళ్లి తుత్తునుకలు చేసా అరు నకులనపహా
'చేవ్రలు, ఇలా ఘోరంగా (అరా చేసూ నిగ వొదిలి
వోయారు పాండవులు.
అటు పాండవులు వట్న ౧ వలి శ m3 ఉను
ధృత రాష్ట్రడికోట్లో నక్కొ-లుకూస్తూ. పగ
మకీ పట్టవగ లే ఉల్క లువడ్డాయి ఆక మాద ముబషా 3 దే
గవ.
మెరుపులు మెరిశాయి అమా ఎ+క్వ కాం జే సూర్యటి.:బ ఆతా కు
(గ_స్తమయింది, హాటాత్తుగా భూకంవమయింది,
“వ ద్నాలునగనోవడు భారతేయుద్దం జరుగుతుంది, భీమార్డు
నులు వర్మాక మంతో పాండవులు జయిసారు”” అంటూ "శే టు
వేశాడు అంతరియొన నారదుడు
అదం ళా విన్నాడు ధృత రాష్ట్రు)డు, కొడుకుల దుర్న యాల
వల్ల ఇంకే అవశకునాలు పడతాయో అని చొంగ పెట్టుకున్నా డు,
విదుర్యుణ్థి పిలిపించాడు పాండవులు వట్న ౧విడిచి వవిధంగా వెళ్లారో
ఇవృమన్నాడు. “వాళ్లు వెళ్ళడం నిచ్చెరపోతూ భూ కొర (వజ
అన్నాడు విదురుడు “బట్ట మొుసహాగమిధాద కవ్వూకుని వెల్లాడు ధరి శ
రాజు, రెండుచేతులూ. చాచుకుంటూ వెళ్లాడు భీముడు, ఇనకో
చల్లుకుంటూ. వెళ్లాడు అర్జునుడు, ఒంటిని? డా బుగ్గి పూసుకుని
వెళ్ళాడు నకులుడు, సిగ్గుతో తలవొంచుకుంటూ వెళ్లాడు సహా
"జీవుడు, వికారంగా తల వనిరబోసుకుంది (జొవది. దుఃఖవడుతూ
తడిసిన చోంటిబట్టతో నడిచీ బాూామె, వాళ్లే (సక్కం-'నే రౌ(దసామమా,
యామ్యు సానువురా గానం చేస్తూ వెళ్ళాడు థామ్యుడు”' అన్నాడు,
ట్రతంగానే వుంది, ఐతే కలా వెళ్లడంలో వీమిటి
ఆంతర్వట ర? అని అడిగాడు ఆంధరాజు. “వం, ఇంకా అర్థం
తెలామూనేవుందిగా + అని -నివశింశాతం. విదురుడు,
తలు ననిన వెరానంతో రాజ్యంపోయింది భర pp రాజకీ.
సభావర్వ ౦ 401
ఆ ఐఇ్రదితోో తీక్షంగా వున్న తన చూపులు (సజలికి హాోనికలిగించవచ్చు.
అందుక? మొవాంమోద బట్టకవూకుని వెళ్ళాడతడు, రాబోయే
శరం తిన శాహుబలం దూపించే అవకాశం దొరికిందికచడా,
అనుకుంటూ చెతులు చా చుకు వెళ్ళాడు భీముడు. “ఇదిగో ఇంత
కంకు అధికంగా నాజబాణాలు వేసి శ తువుల్ని చంపుతాను అని
ఇసక చల్లుతూ వెళ్ళాడు అర్జునుడు. సౌందర్యంలో సాటి లేనివాడు
కదా, సకులుడు, “ఈ అందానికీ ఈ దుఃఖమాి అని (వజ
ఇాధవడకండా వొ.టినిండా బుగ్గి పూసుకున్నాడతడు, దీనంగా
వున్న తన మొనా మాసిన వాళ్ళకి చెడ్డకలుగుతు' దని తలవంచుకు
వెళ్ళిపోయాడు నహా జీశ్రుడు. భర్తల కొడుకులూ సే హితులూ
బంధువులూ యుద్ధంలో చే న ఇలాగే వడుసారు కౌరవ స్త్రీలు అసి
సూచిస్తూ తలవీర జోసుకుని 'వడుస్తూ వెళ్ళింది (చౌావథి. రాద
సామగానం, యామ్యుసామగానంచేస్తూ విళ్ళడంలో రాబోయే
ఇ రత యుద్ధజలో మరణించే కౌరవుల అనర క్రియలు సూచించాడు
థాభ్యుడు " తని చెప్పాడు,
ఇది విన్నాక మరింత మతిపోయింది ధృతరాష్ట్రుడికి,
వమైనా బలవంతులు పాండవులు తాళ్ళతో విరోధం తగనివని
ఇధంతా (వజానాశ నానికి వచ్చింది, వం డారి?'”” అంటూ భయం
తోనూ దుఃఖంతోనూ వో భూల కూలబడిపో యాడు “అయ్యా,
అయ్యా” అ.టూ నిట్టూర్చాడు,
అంతా దగ్గిర వుండి వరికిస్తూన్నాడు నంజయుడు ఊరుకో
"బేశవోయాడు, ““వాండవ్పులు మంచివాళ్ళనీ Bris ఆలోచ
నన్నా "లేకపోయింది సీకు” అంటూ ఎత్తుకున్నాడు, ౦ంవదతో
నభో వాళ్ళ రాజ్యం లాక్కు-న్నావు, చేశం చెళ్ళగొెట్లావు. ఇంతా
చేసి ఈ విచార మెండుకట మళ్ళీ! భీష్టుడూ విదురుడూ (_దోణుడూ
జెప్పినా లాళం లేకవోయింది. కర్ణుడూ శకునీ వూదిన మంతాంగ మే
రుచించింది సీ కొడురులికి, అకారణంగా పాండవులికి అవ కారులుగా
51
402 వ్యావహారికాం(ధమమహోభారతేం
తయార యారు ముందూ వెనకా పిచారం వతేకపోయిం్. జల
వంతులతో విరోధం తెచ్చుకున్నారు నువూ్ర, పీకొడు కే జవాబు
దారీ దీనికి దించుకున్నా, పెంచుకున్నా మో ఉభయు లే చెయ్యాలి,
ఎవరుమూ(తం ఏం చెయ్యగలరు మరశ*” అన్నాడు
“అలాకాదు మహారాజా ”” అంటూ అందుకున్నాడు విదు
రుడు. “ఊరే విణారి చిమూతం [వయోజన మేమిటి? ఇప్పు
డయినా మించిపోయింది లేదు, పాండవుల్ని పిలిపి చు ఎన్సుటి
లా వాళ్ళ రాజ్యం వాళ్ళకి ఇప్పించు అందరూ సుఖంగా వుండేట్టు
చూడు మోనంచేసి వరులసామ్ముు వడ వేసుకోకు, బిందల పాలు
కాకు” అన్నాడు.
విదురుడిమాటలు వినీ వినిపించుకోనట్టు sgn
ధృత ర మడు. పాండవుల్ని పిలవడం కాదుకదా, ముళ్ళ అవూసే
వ tren సై కా
భీష్మడూ వీదురుడూ నంజయుడూ కృపుడూ మొద
లయినవాళ్ళకీ పాండవులు అడివికి వెళ్ళడం చాధగానేపుంది, ధృత
రాష్ట్రాడికొలువులోవున్నా పొండవులంకు (పాణంగా వుండేది
(ద్రోణుడికి, తన (వబలక్మతువు ధృష్టద్యుమ్నుడు పొండవ్రుల బాన
మరిది. కావడంచేత హా స్తినలో వృుడిపోయోడతదడు. కాకుంకు
పాండవుల వెంట తానూ అడవులి కీ వెళ్ళిపోయేవాడు,
అర్హ రాజ్యం నంపొాదించాక ఇర వై మూడేళ్ళు ఇంద వై భవంగా
ఇంద(వస్థం వరివాలించారు పాండవులు, తుదకి ఇలా శకుని పన్నిన
మాయజాదంలో వోడిపోయి, వందానికి కట్టుబడి వసవాసానికి
వెళ్ళిపోయాడు,
బాష్టవహారికాం(ధ మవోఖారతం
న భా వ ర్య ౮
సంపూార్ధ 6,
అంగన ఫు ఉడీ
ఆం గార పర్షుడు 220.223
చితృిరధుడు 2B.L45 229 240
241 ౪7 881
అంగిరచుడు (౫) 60 02 8౪9)
ఆంగీరనీ 285 286
ఆంగుడు ఫు 121] 18!
అంజనం స్తు 04
ఆంజనానతి ఫు 64
అంబ 1028 114 561
ఆంబాలి*ళ 102 114 144 124 149
ఆంవిక 1114 116 144 144 149
అంకుడు (ఆ) 51
ఆకర్కుడు (నా 21
ఆ కూంరుడు 248 287 291
ఆ కోధనుడు ఆ?
అగ స్ఫ్యుడు (ము) 184 180 820
అగ్ని 14.17 ౪: 66 22! 290.80]
808 805.807 820 847 845
ఆగ్ని (వసువు) 68
ఆగ్ని దేశ్యుడు (చు) 188 180
అ(గతీర్గుడు 66
అగ యాయి (ధృ) 144
ఆజకిడు (చా) ర్!
ఆజమోథుడు 100 పు 156
ఆజరుడు bf
ఆజిత 261
నన లు. నన న ed
ము ముని అ, ఆప్పర'స
pei ET
చల
నా. నాగులు థు
రాచిక
ఆ'జె ళ పాదుడు 68
ఆతిరధుడు 181 పు 1681
ఆతిపారుడు 20!
అతి (వూ) 60 62 2౪1
ఆక (కుకృడికొడుక్క 68
ఆదితి 61 67
ఆద్భశ్యంతి 284450
ఆదింక (ఆఅ) 8&7
ఆధర్ముడు 04
అనంత 6
ఆనంతుడు (నా 11
అనల 6క్
ఆనవద్య 02
ఆనక్యుడు 101
ఆ నాదృన్వుడు (భృ) li4
ఆనా సొ 62
ఆచాయువు (క క్యపుడి భార్య 61 62
అనాయావు (పురూరవుడికొడుంతు 67
అనుపమను ఫు 64
ఆనిరుద్దుదు 248 287
ఆనిలుడు 68
ఆనీలండు (బూ 21
ఆనువిందుడు (తవంతిరాజు) $47
ఆనువిందుడు (ధృ) 148
అనువిందుడు పు 1.8
అనువు 658 78 80 81 పు 120
ఆతనుహాదుడు (2) 61 65
ఆనూదరుడు (ధృ 144
ధ్భత ఛామ్హండి శమ
రుడు, దా దానవుడు, దె, దైత్యుడు, ఫు. ప్రట్నోటు, య యముడు, ,
అనూ రధ
అనూరాధ 60
అనూరుడు. చూ ఆరుణుడు
అనేనకుడు 67
అపరాజితుడు (ధృ) 141
ఆపరాజితుడు 65
ఆపరాజితుడు (నా) 2!
అభయుడు (ధృ) 141
అభిమన్యుడు 42 102 295
ఆభీరుడు 66
ఆ(భమమవు ఫు 64
అనురక్కుడు 68
అమవమానరనసువు 67
అమితెజుడు 05
అమృత 101
అయతి 68
ఆచుక్కంకడు (దా) 61 66
అఆయళ్ళిుడు (దా 61 65
అయాతానాయి 57
అరకోారాసుడు (ధృ) 1తక
అరిష్ట 65
ఆరిష్షుడు ఫు తి61
ఆరిహును 57
ఆరుంధతి 264 291 80
ఆరుణీ (లూ 50
అరుణుడు 21 22 27 28 62
ఆర్క_పర్టుడు 602
అర్జునుడు 51 55 66 102 145 146
150 160.165 170 174 176.180
187 190 195 ౪01 210 216 218
221 222 224 225 229 241 248
245.250 254 255 268 265 267
and 29.206: 298 304 307
s09 తో 826 B29 880 885
ఆఅహిర్భుధ్ను వడు
అ న. we వ. బాం
887 389 842.845 849 5౮ ౪58
865 ౪68.871 681 888 868
894 896 898.401
ఆలోేలుప్రుడు (ధృ) 144
ఆవిజ్ఞాఠగలి 65
అవ్య యుడు (౫) 50
ఆళ్యకి 87
ఆశ్మనడు 141 28౪
ఆశ్వకుంతుడు 84
ఆక్య గీవుడు (దా) 691 66
ఆక్షతరుడు (నా) 21
అకక లనీ 158 160 162 106
160 187 21% పంగ పన! 38385
878 880
ఆశ్వపతి (దా 61 65
ఆళ్వ మేఫ దత్తు 108
ఆశ్వ్యశీ వడు 65
ఆ క్వ సేనుడు (జా 11 802.8904
అశ్విసీ దేవర్ అం + 66 146 i147 150
22 4 258 261 820
నాసత్యుడు సు 147
ద|సుడు 9
ఆళ్విని గ్
ఆక్యుడు (౫) 61 66
ఆప వడు ర4 దర
ఆనిభోనమాడు (జా) 61
ఆవీతుడు (ము 49 ఫు 879
ఇఅపంర 62
ఆస్మ సాకి ఫు 101
అభాంయాతి 37
కాపాడు లత
ఆవారుడు 66
అహిోర్టుధ్ను క్టడక్ 65
ఆహాల్య
ఆవాల్య 1 పఫ్రర్8
రు
అన! 87
ఆంగిరసుడు (మా 842
ఆంజెసేయులం 649
ఆం(థుడు పు 121
ఆ కేయడు (ము 49 $18
ఆడిశ్య కేతు (ధృ) 141
ఆదవుడు (ఏళ్ళడే) ఫు 146
ఆపూాూరణుడు (నా) 2॥
ఆపుడు (నాా 21
ఆర్య ట్ ను (బా) 21
ఆర్య ముకు (౪) 6!
ఆయువు 67
ఆరు ద 00
ఆరుసి 64 ఫ్లు ౪67
అశ్రేమ 60
అహపాఢుడు 66
ఆనీ 927
ఆసేకడు 14 89 42 51 $8
ఇ
ఇం(దద్యుమ్నుడు 820
ఇంద్రసేన 257 ఫు 257 258
ఇంద సేనుడు 854 858
ఇంశదుడు 18 22.24 27 81.860 60
రీ! 55.57 60 61 66 82 84
108 145 146 J5t 2.8 228
224 246 258.261] 2£4 478
278 291 295 299 ౪801 608
804 807 810 819 821 841.84}
842 865 868 890౧
ఇలావంగుడు 102 292
ఇలీనాడు రిధి
ఉలూపి
కమమ కను ు
ఇళ 67ఫు6?
ఈ
ఈశ్వరుడు 66
ఉ
ఊఉ ౫దగు (నా) ఓ]
ఉ(గ(కవసుశు 1
తగ వుడు (థృ) 244
౫ నేకడు తర్ ఫాం?
ఉఊ౫ సే+డు (( మేజయాడిక మ్ముడు) 7?
ఈగ సేనుడు (ధృ i441
ఉగ్గ్నేనాడు (ముని కక్యపుల కొ) 62
ఊఉ _గాయుధుడు (ధృ) 144
ఉగ్యాయుధుడు ప్లు 157
ఊగుడు (ధృ) 144
ఉఊచ్చికడు {నా) 50
ఈ తథ్యుడు (నా) 62 118
ఉచ్కలండు ఫు 67
ఈ తవ 42 10%
ఉత్తర ఫల్లంని 00
ఊతరాభా(ద 61
ఉ తరా పధ 1
ఉత్తరుడు 248
ఉదంజడు (ఈ) 8 14 20 42 స 286
ఈ దాలకుడు (ము) 17 49 140
ఈద హుడు ob
ఈఊఈదవుడు £87
ఉచేచ్చితుడు (ధృ) 148
ఉపనందుడు (ధృ 144
ఉప యాజుడు 216 217
ఉపరిచరవసువు చూ వఘరాజా
ఉపనుంగుడు (దె) 275 276 ఫు 277
278
ఈలా! 102 28] 282
ఉనిజ
చనన తాలం చరమ జునుపలనకా పము సోనాలి వడాల బాలరనరడానబలా స ినిలంకా నారన తననుండి లన. మనలా శరన ము సపాతాతారలాసుననా.ు. సాతలాలనాజసాజపనవెసతపపసతాసాతిలాల=ా. యస. ఎతగాలతననరాతి.-ఒాకాంగనసోలెతో క. న.
ఉనిజ 120 ఫు 881 886
క్రెశీనరి 886
ఉం
ఊర్ల నాభుడు (ధృ) 148
ఊర్వని (అ) 67 822
ఏ
ఏ* చ| తడు (దా) 61 66
ఏళపర్ష ఫు 879
ఏక పాటల ఫ్ర 879
ఏకలవ్యుడు ౪6 104.164 ఫ్లు 164
ఏకాతుడు (27) 6!
ఏరకోడు (నా) 50
ఏలాపుతుడు (=) 21 తం నీ!
Ca
వరావత౦ 604
ఐరావతుడు (నా) 21 81
జో
ఇ₹రె-జ్రీరయండు 102
జార్వుడు (ము) 64 287.289
కుెకినరి, చూ ఉనిజ
కుకీనరుడు 246
చి
కండుముని (మృ ఫ్లు 256
కంపిలుడు (|కిమిలాశ్యుడు కై పు 156
కంబలుడు (నా) 21
కంనుడు 66 827 881
కతుకడు (చా) 50
కక్నీవంతండు (ము) 120 189 $81
ఫు 88: 886
కచుడు 6న 72
కలుడు (తజ) 318
శశిజడు 181 185
శ్రీ ™$§
rm. క. త ప మ. య నము
కణ్వుడు (5) 17 90 91 95 96
క దున 20 21 25.28 86 89 61 02
కనకధ్యజుడు (ధృ) 144
కపాలి 68
కపిల (సురభి 61 62 ప్ర 64
కనుఅపాలిక చూ, హిడింబ
ఇరభుడు ౪2?
కరవీరుడు (నా 21
శరూకుడు 027
కర్క్య_ రుడు (శా 21
కయ్కోటకడు (నా) 21 20 08 821
శర వేవ్షుడు 00
శరుడు § 65 180 151 148
1714176 181 194 248 245
248 249 265.267 269 270
272 854 862 865 878 887
889 898 895 896 ౪99 40|
వచు షపేణుడు 181
కరుడు (జన మేజయుడికొడుక) 108
శర్పమాడు (నా) 21
శ అకపోతికుడు (ma) 21
కలాఫుడు (మ) 818
కలి 62 65
కల్యానుడు ఉనా 21
క లావ పారుడు 140 284.886 వు ౪60
కశింజడు సు 121
ళకచి (ధు 144
జవ 68
కశ్యపుడు (యు 20 298% 45 60
61 67 109 158 ౪91! ౪29
కళ్యవుడు (న డే పుగోహితుడు) 147
శాం భోజకటనడు 844
శకి 64
162
అ
కామ 87
శావుకుడు (నా) 50
కాముడు 68
కామ్య్యుడు (విశ్వ జీ ఫు 146
కారూనతడు 60
శార వీర్యారునుడు 117 118 140
ని జ
829 889
ఇాజ 61 0266
ఇాలకంరుదు 821
కాలకీరి 66
శాఅభటితడు (ము 19
ఇాలఅదంతుడు (నా 50
ళాలెజీమి 66 822
కాలజేగుడు (చనా) 49
కాలుడు ((ధువుడికొడుకు 68
శాలండు (విస్వచే ఫ్లు 146
కాలింది 88
కాలియాడు (ఇ 2!
శాలీయకడు (నా) 2!
కాళ్య పుడు (మంత నీత్త 45 40
కింకళరుడు 288 284
కీటతడు 00
¥ 60
కీందవాడు (నము) 188 184 140
వంజరుడు (నా 2ః
జండజఠగడు (ము) 49
కండ ధారుడు (ధృ) 144
వండ భేది (ధు 144
వండలుడు (నా) 50
కంద శాయి (థృ) 14+
జండా? (ధృ) 144
నండుడు (ధృ) 144
జండోదరుడు (శా) 21
ఫ్ర
జతంభుడు (౫) 61
కంతి 102 129 180 $ 180 182
185 187 188 141.145 147.
150 167 170 171 178 176
190 191 .94 195 200 202
208 206 208 211 215 219 225
2:9 250 . 58 254 257 204 267
468 271 290 £94 295 826 3927
898 899
పృభ 129 ఫు 188
వంతిభాజుడు 129 181 842 858
తంభీననీ 222
తఠరుడు (నా) 21
కోరారుడు (నా 50
తత్ఫుడు 17 818
తపధుడు (చా) 6!
అ చేరుడు 64 291 ౪21 822 851
తమారకుడు (నా) 50
కుమార స్వామి 175 246
కనూరి 10]
ఉనొరు 68
తముదం ఫు ౧4
కవూాదాతుడు (శా 21
కముదుడు (నా 21
తరుడు 101 182 225 229,
కకుడు ఫు ర్ర్
భనిశకసుత ఫు 140
కపహారుడు 66
వ ప్మాందకడు (చా) 21
కృతవర్మ 65 248
కృతవీర్యుడు 87 25 820
కృతి 60
కసి 154 1568
కృ పడు
ాంకుటాంసీండాతాాంాతా. శ లా
కృపుడు 65 158.155 155 :00 6
172 118 175 70 187 !88 1౪0
268 554 887 dub 878 38౮ 8౪64
888 398 897 3899 404
క్ల చూ, (పది
కృమ్ణుడు ర్ర్ 05 ఫు 1 105 248 215
247 249.251! ibl 2 4 ౪౧?
270 275 286 296 298.801
808 804 807 809 810 826 829
881 8౪5.840 842 J48 847
849 852 855.866 B69 ౪971
881 887 892 898
కృకడు (5౫) 90
కృృళుడు (మూ 42
'శేరునురుడు (దా) 61 65
శశి (చా) 61
Fé 100
కతభుడు 821
కోకిలా దేవి 217
కోటీకుడు (వా) 49
శోలాసాలుడు 56
తోహలండు (వజ) 49
కాండిన్యుడు (మ) 19
శొంపాశనుడు (నా జ!
కాణప్పుడు (=) 49
కారవ్యుడు (శా) 21
శ౯ాశజడు (౫9) 17 49 818
కూజడు చూ. వాంసుడు
కౌసల్య 87 |
గతువు (వూ ఈ0 కక 240 B4౪
శ్రతున్సు (విశ్వ చు ఫు 146
దడ 34
6 గోపతి
Pn న జా
శతు” (ధృ) 144
ఛు ౪6
| ము ఏడు (యు) 49
(కీచు 60
Cad bl 62
కాభుడు 66
శోధ 01 64
(శోధవశులం ౧2 00
శోధుడు 62 6:
యారితజడు (నా) 41
తేతకుడు (నా) 2!
శేబధూ రి 66
నేరుడు 60
rr
ఖు
ఖగ ముఖుడు 19
గ్
గంగ 102.110
గ ఇధశ్వి 65
గగ నమారుడు 64 65
క జక ర్హుడు (ou) S22
గదుడు 4867
గయుడు 6? ఫ్లు 07
౫ రత్యంతండు 271.87 62 146 ఫు 869
U4 866
గ విష్టుడు (5) 6
గాంధారి 65 128 18 148 147 119
166 167 190 194 878 $86 894
శాంధారి (జడామిోఢుడి భా, 100)
గిరి 56
గున్వ్యాజడు 66
గోపతి (ము) 818
గోపతి 62
గోప జేమడు
గోపజేనుడు (మ) 818
గౌతముడు (ము) 17 818 822
గౌతముడు (ము (డీగ తవూడి కొడుతు
119 స
శౌ రవాఖుడు (ము) 44
వూ
ఘ
ఫఘుటజూనువడు త18
ఫుటోళ్క చుత. 204 205 849
ఫఘటోదరుడు 821
ఘూర్తిక 74
ఘృతాచి (ఆ) 17 62 156 822
ద
చండకాశితడు (వ) 881 882 884
చండ భాక వుడు (ము) 16
చండుడు 66
చం] భవుడు (zs) 61
చం(జవవ ఏడు 66
చ౦(దవర్మ 66
చం(భవిగాశనుడు 66
చంద సేనుడు 2483 3846 858
చం(జవాంతుడు 62 66
చం(దుడు 28 24 51 01 66 67 228
264 299 809
చతడు (నా 50
చత : 827
ఇచారుచ్నితుడు (ధృ 148
చిత 60
చితతండలుడు (ధృ) 144
చిత్రథర్ముడు 66
చిత్రబాణుడు (ధృ) 144
చిత్రరథుడు (మాని కళ్య పులకొడుక ) b2
చీత్రరథుడు: చూ, ఆం గారపర్లుడు
ర
7 జనుదగ్ని
కతన. మ రా నానన భావన దాం దానన ునా వునా. జాతక అక్తతారావాలనాయరా తకరారు నువు అయోత వాదాలను చాన గాన జాలా నామా వల్రానావాని లవాసా కామా
చిత్రవర్మ (ధృ 144
చిత జేగితడు (నా 50
చిక సేనుడు చూ. డిభ కుడు
చిత నావాతడు 288
చితాం౫జ 10. 288 285
చి తాం౫ దుడు (గంధర్వుడు ll4
చి.తాంగ దుకు (శఎశనుడికొా) 114
చితొంగదడడు (అరుసడికొడుక) 102
288 284
చి తాదంగదుడ.! (ధృ) కేత్వీ 1
చికాతుడు (ధృ 149
చి తాయాధుడు లీ44
చ, కా యుధుశు (ధృ 144
చి తుడు (ధృ 4 చిత సేనుడు 272
830
శీరవాసుడు 60
చో, దపారకుడు (శా 50
వేకితానుడు 24
చ్యవనుడు 15 17 42 64
జ
జంతువు ఫు 157
జంభ కడు 847
జంభుడు 65
జటారణవు 02
జటిల 256
జనకోడు ఫ్లు 158 820 yp 816 ౧10
జన మేజయుడు త 7 13 20 44 47 48
51 52 54 66 108
జన వేజధయుడు (వూరుడి కొ, 87
820
జగ మేజయుడు బికలి
ఆనుదగ్ని వూ) 64
జయంతి
జయంతి ఫు 69
జయ ట్సేనుడు (కాఅకొడుణ) 66
జయ 'తేనుడు 87
ఆయ దభుడు 248 854 878 887
జర ౪88 884
జర త్మా_రుడు (ము 6942 51
జర ఈ్మా_రువు (నా) 89 41 42 50 51
జరాసంధుడు 65 248 827881
ఫు 881 ౪84 885 887.841 848
846 862
జరాసంధుడు (థు 144 145
జరిత 804.806
జర 304 805
జఅంధర 102
జలనతి 154
జలనంధుడు (ధృ) 148
జానికి 66
జతవతి 108
జెమిని (వృ 248 848
జ్యేన్ష 60
జ్యోతి 68
జో్యోతికడు (శా) 21
జాల 87
డిధకడు 828 885
చిత సేనుడు 828
శ
తతతడు (౫) V.i4 21 42 414.48
50 52 58 62 296 802 808 B21
తటాక ఫ్లు తీ49
తపతీ 67 101 226 227 228
తరుణవడు (జా కి
త్
దాళశ రాజు
re నాలా
తారళాజణురుడు 4
తితి6 (నా 21
నీతికి (నూ) 818
తిలో తశు 277 275
తిలోత్తమ (ఆఅ) ౪22
తంంబుసుడు 62
తుంబురుడు (Xo) 87౮
తుర్భసుడు 68 77 6౪౮ ౪|
తుహుండుడు (ఆ) 6)
తేజ శవ 128
(రేయితనుడు ఫ్లు 121
(తీసుడు 66
తికంతడు 828
త్వష్ట ఆ) 61
య స
శ్వాస్త్రీ) 68
ద
దంతవకు ఏడు 66
దం భోద్భవుడు §89y
దత పజాపతి 60 ఫు87 108 ౪22
దతుడు ఫు 146
దర్శవడు 850
దధీనుఖుడు (నాా 21
జనవ 61
దనుఘోమడు 862
దర్యడు (నా $0
దళరథుడు 1
దార్ల 218
దృసుడు చూ, ఆశ్విసీ బేవత ఆం,
దవా "జేశ్వరుడు 68
దారతడు 866
జడాళర్నక్షడు (౫౪) B18
డాళరాజా $7 111118
డితి
డితి 61
దీర్ధజిహ్వూడు (జా 61 66
దీర్చత మాడు (౫) 118.12] ఫు 121
ఫు 181 ఫు 881 887
దీర ,పజుడు 65 846
po oa
దీర్చరోముడు (ధృ) 144
దు రాథరుడు (ధృ 144
దుర్భయుడు (nm) 61
దుర్ద యుడు ((కుతసేన కొ) 188
దుర్మదుడు (ధృ) 148
దుర్మర్ష ణుడు (ధృ) 118
దుర్ముఖుడు (ధృ) 148 248
చుర్ముఖుడు ఫు 229
దుర్యోధనుడు (భృ 5 65 148.135
149 151.158 162 169.177
181 165-191 198.195 248
247 248 251 254 265.268
270 272 278 849 854 565.8368
872.874 876 878 880.882
884.696 896
దూర్వాసుడు (ము 129 181 141
147 297 298
దర్వి 7 హొుడు (ధృ) 148
దరి మెగా చ నుడు (ధృ) 144
దుళ్ళలుడు (ధృ 148
దొశ్ళాసనుడు (ధృ) 148 181 194 248
205 266 268 270 854 886 887
889 890 896 899
దూన్కు_ర్లుడు (ధృ 148
దువ భర్గ ణుడు (ధృ 148
దప్ప రాజయాడు (ధృ) 144
దాహ్యుంతుడు 88.90 96 ౪ 99
దుస్సల 144
దుస్పచాుడు (ధృ) 148
డుహుడు 66
దృఢ(క తుడు (ధృ 144
దృఢర ధా(కయుడు (ధృ) 144
దృథఢవర్మ (థు 144
దృఢ నందుడు (ధృ) 144
దృఢ వాస్తుగు (భృ) 144
దృథాయువు 67
జేవకి 65 290
డేవయాని 68 80
చేక్షవతుడు చూ: భీష్ముడు,
జేపలడు (యము) (అనీతుడి కొ) 49 819
జవలుడు (ఢధామ్యుడిసోదరుడు) 68 241
దభలుడు ((పత్యూవవనువు 8) 68
దేవుడు (మ (వ్యాసశిమ్యుడు ర్
ఊవశర్మ (ము 49
చఊఉచారథి 87
ఊవానీ 66 101 105
జీవిక 102
(దవిణుడు 68
(దుపదుడు 66 156.158 ఫు 159 176.
179 215.218 220 241.248
246 247 251_257 261 262 264
265 267 268 270 271 858
865 866
(దనునేనుడు 65
దహ్యువు 66 78 50
(దోణుడు 5 65 156 ఫు 157 158
160 161 163.168 172 178 176
177 179 180 187 190 215.
217 222 224 268.270 272 278
804 854 ౪57 865 878 880 884
$98 897 399 401 40902
(దౌపడి 66 102 215 218 220 241.
245 247 249 250 258 254 256
నటట Tm apeie భకూపాముతాణాయయననుమత Tan చారాలు. క నమమకం... కతవెిరురలానారాాకా. అంతా ప]
261.266 268 275 279 281 294
£95 866 870 871 875 877
878 884.401
క్ళన్ల 218
ధనంజయుడు (ఛా) 21 82:
భ నిష్ట 61
భ్రశుర్లరుడు (భృ) 144
ధన్వంతరి 28
థళాకుడు 68
ధరుడు 68
ధర్మదేవత. చూ, యముడు,
ధర్మ రాజు 51 102 141 145 ఎ46
150 152 108 1041 65 106
178 180 181 185.187 19౧.
192 195 200 201 204 210.
212 220 222 245 246 238.950
252 254.257 261 ౪౦8 270
272.275 279 280 ౬88 294 295
809 810 812 818 819 828
£26 880 885 842.846 848 849
851 852 354.8358 ౪60 864.867
869.881 883.889 ౪98.౩95
§97.400
యాధిపి.రుడు 141
ధర్ముడు 60 68
శాత 64 ౪20
ధాత (౪ 01 146
ధీన్నంథుడు ౧7
ధూ ర్షకడు (ఖా) త్?
భూతు గీకి
ధృళ రాష్ట్ర) 64
భృకశాష్టడు 65 102 124 127 128
APE, శిత సం, 1606
10
నఅణతాబరయరడు
168 170 174 180 186-188
190 191 194 208 251 254 206
268 270.278 354 865 868 872
878 876 880.884 ౪91! 8౪8.
397 . 99.404
ధృత రాష9డు (=) 27
భ్భత “ముకు (బునికాశ పుల కొ)౦02
ధృతి 60
థధృష్ట్ర కేతు 65
ధృష్యగ్యుమ్ముడు 86 215 210 $218
2141 216 25! A253 268 270
272 71 +:
శౌమ్యుడు 241: 408 273 ఓ 204
29h BIE BE 8501! 852 855
Y7i 877 87౪ 898 400 40॥
(ధ్రువుడు (చహుషుడికాడుకు) 08
(ధూవుడు (అన్నా నిద్య కాశ క) 68
న
నంఢ 68
నందిని 108
నందుడు 66
వందుడు (ధ్ర కేతృడ్త
నకులుడు 66 10% 147 1560 162 165
1/6 180 190 195 246 248.
250 254 268 270 295 తరు
343 849 880 854 85 ౪71
$88 894 ౪౪6 8౪8౪ 400 4001
నతడు 827
సవాయఃావు (డా) 61
నముచి (జూ) 61 804 821
నరణడు (దా 3 82] 848
నరుడు (ఈ) 24 £98 840
నలజాబరుతు తషిలే
నజండు
నఆఈడు 51 ఫ్రు286 257 ప్రు257
నహాంమడు 67 68 584%
నవుముడు (నా 21
నాగ దత్తుడు (ధృ 144
శారదుడు (మునిశళ్యపుల కొ) 62
శారడుడు (ము 4 49 224 276 279
285 291 818 819 8328 8:5
826 855 856 871 875 400
వారాయణుడు (నూ) 24 298 811
నారాయణుడు 26]
శారీకవచుడు ఫుజకి౦0
చాలాయిని చూ ఇంద్రసేన
నాసత్యుడు చూ, ఆక్వనీ చేదతలం,
నినంభుడు (దా 61 66
నికంభుడు (5) 61 276
నికృతి 128
నిచం(గుడు (దా 61
నితంతుడు 261 269
నిఠమి(తుడు 102
నిర్భతి 68 64
నిషంగి (ళు 144
నివడాధిప్పుడు 66
నిషధుడు 847 8468
నిహైపరుడు (నా) 21
సీ ఆడు ఫేర్ 6
ఏ అడు ౧6 847.849
సీలుడు (నా 21
ప
పరుడు (౫ 50
వదనఖుకు 84
పద్ముడు (నా 21
il పితర ణడు
పరశురాముడు ఫ్ 59 64 110 117
118 158 222 ఫ286 248 249
పరాశకుడు (వూ) ఫ్7 58 121 286
289 440 826
పరాకరుడు (నా) 50
పరీకీతుడు (ఆనక్వాడి కొం 101
పరీక్నీత్తు 18 42.46 102
పర్షన్యుడు (గం 62
పర్వతుడు (ము 49 818 871
పర్షాదుడు (నూ) 818
పవిజపాణి (ము 818
పొండఠోడు (నా 50
పాండురాజు 48 66 102 124 127
129 181.186 140.148 1485.
150 178 186 187 191 468
270 272 278 820 828 824
826 827 895
పారావతుడు (నా 50
పారిజూతుడు (చ 50
పారిజూతుడు (ము) 818
పార్వతి ఫు8?79
పాలుడు (నా 49
పాళి (భృ) 144
పింగళ ఫ్ర64
పింగళుడు (నా) 21
పింగళుడు (వజ 48
పింగశుడు (య 822
వింజరుడు (నా) ౪l
పిండ సేకృడు (నా) 50
పీిండారతడు (నా) 21 $0
విచ్చలతడు (నా) 49
విథరతడు (నా 21 50
వ: వసువు. గం ఏ గంధర్వుడు! ఆ. అడిశ్యుతు వి, బే : విక్వబేనతణు,
వీనాకి 1% (పజాళుడు
ల ల. న. అజాత చనన యాలను. అతల ంలాలుంావుే నాలను యమన నను వకాళుగా!
స ఆాయిదింలరా లయగా రాాతాయాగ.
షిశాకి 68 పృథుచక్రవ రి ఫుఃర్ర్
పిళంగుడు (నా) 80 పృథుశ్రవసుడు 292
ప్రండరీళం స్ర౦4 వృషతుడు 156 ఫు156 157 ఫు15?
ఫుచ్యాండకడు (నా) $0 వృమదళ్వుడు 820
పునర్వసు 00 పెలుడు (ము 2 8 48 818 855
స్రరుజితుడు 827 పొందక చాణుడేవుడు పు[04 248
ప్రురుపోత ముడు 827 827 346 358
పురూరిపుడు 67 పౌవ్యుడు 6.10
పురూరవుడు (పజ) ఫు 146 (ళా అనుడు (నా) $9
పున శేచశుడ 189 190 192.195 265 (ప చేత సులు 250 ఫుట్ 6 824
పులస్త్యుడు (7) b60 6* “40 922 (పతివించకు 60 894
వలహుకు (1) 60 64 210 822 (పతివించ్యుడు i082 295 43
పృలోమ 14 15 (పతిశ్రవనుడు 10!
వవళోచుడు (దా) ౮4 15 6! (పతీపుడు 101 104 106 ౩88!
(పలోమడు (మృ 49 (పకర్యాముడు 03
పఫపుషి 60 వద్యమ్నుతు 05 248 287 294
పుహ్పదంతం ఫ్రుం4 (పజ్విషిణి 119
పున్సుదంస్షుండు (నా 2] (పభంజనుడు 288
పుష్యమి 6౮ (ప్రభాకరుడు ఫు288
వూతన ఫు801 ప్రభాకరుడు (శా 21
వూరడు 68 78 81 84 87 182 (పఖాత 68
వూర భ|డడు (శ్రా 21 వభాసుడు (వ్ర) 68 65 108 10౪
భార ముఖుడు (నాకం (ప్రమతి 17
పూర్త ళఆుడు (నా 49 (పనుధుడు (ధృ) 144
వూర్తాంగదుడు (శా 50 క్రనుద్యర 17.19
వూర్తాయువు (గం) 6% (ప్రమాధి (ధృ) 144
వూర్చుడం (౫౩) 62 (వ మాదుడు (శా) 50
పూర్వఫళ్లుని 60 (వమైోద (ఆ) ఫుశికిక
వూర్వభాచ 61, (పరుజుడు 84
వూర్యాసాఢ 60 (పఅంబుడు (దా) 61
వూభుడు (ఆ) 61 (పలివాతడు 84
(పన ర్థశుడు 84 86
(వసో (తక) 822 '
(వయుతుడు
న
18 భగీరథుడు
ద ద దద దా మామా చై
(పయుూతుడు (౫౦) 62
(ప్రవృద్ధుడు ఫు286
(పజేపనుడు (నా) 50
(పహోనుడు (నా ర్0
(పహోదుడు (౪) 01 821 891 892
పాచీనబర్తి ఫు256
1పాచీన్వంతుడు ((పా-బీళశుడు 87
(పాణుడు 08
(పాతిశామి ౨85 866 897
పాతుడు (ఇ) 50
పాధ 61 62
(పాపి 68
(పాన్తీ ఫురి27
పీయంనడ 68
బశాసురుడు 208.214
ఖనడు (మూ 818
బభుతు 664
బ్బభువావానుడు 102 265
బరి (x0) 62
బఅరావాడు 65 448 247.25} 201
267 270 288 290 292.295 858 868
బలివర నుడు (ధృ 144
బలాకి (తృ) 144
బలి (డై) 24 01 821
బలి 1240 ఫ18॥
బలుడు (ఆనా యువుకొడుకు) 62
బలాడు (వరుణజ్యేష్టల కొడుక) 64
బహుమాలకుడు (నా 21
బహ్వ్వాసీ (ధు 144
భాశానురుడు (ఆ) 61
చామ్కుకుడు (దై) 01 05
భాసహబుతడతు (నాార్0
బావ్యాకధ్దుడు (శా 21
చాహిజడు 66 101 108 166
బిల్వవడు (నా 21
బిల్వ తేజుడు (చా) 50
బిల్వ పాండురుడు (నా) 2]
బుద్భుజ 284
బుధుడు ౪7
బుది 60
(బవ్యా 16 17 22 87.89 45 60
59 60 68 64 67 108 104 117
226 246 259 261 276 298
800 810 854 878
(బవ్మా (పజాపతిభార్య 68
(బవ్మాచాకి (౫౦) 62
(బహ్మాదత్తుడు 820 828 పఫ్ర828
బృం దారితడు (ధృ) 144
బృవాంతుడు 644
బృవాత్తుడు 66
బృవా ల్సేనుడు 66
బృవాథుడు 889
బృవాదళ్వుడం ఫ్పుకర్?
బృవాదినుడు ఫ్ర156
బృవాద్బృలుడు 846 858
బృవా(ద్రథుడు 60 248
బృవా(దభుడు ర్రి ఫ్రక881 881.885
బృహాస్పతి (ము) 82 62 68 65 68 69
72 100 110 118 $118 156
219 222 291 820876 891 896
ఖ్
భంగడు (న 50
భగదతుడు 65 248 827 845 844
కరక 268 369
భగీరథుడు 44 51 248 810 329
భగుడం 14 మతిమురుడు
భగుడు (ఆ) 61 భీముడు (మునకళ్యఫుఅ కొడాక్స 62
భద 189 భీస్మకుడు 849
భ(దనునస 64 ఫీమ్మడు 5 54 65 101 118117
భ(దవాణుడు 66 121114 127.129 132 185
భయం 64 144 149 151 152 155 156
భరణి 60 ఫ్ర157 168 166 167 178 174
భరతుడు 95 99 100 182 829 176 180 185 167 188 190
198 194 268 270.278 854.
భరడ్వాజాడు (మయ) 17 ఫు100 ఫు118
146 156 222 291 822
భవుడు 68
భ ర్మాళ్వుడు ప్ర156
భానుడు 287
భానుడు (౫౧౦) 62
భానుతుతి (దార్వ్యోధనుడి భార్య) 878
భానుతులి (ఆవహాంయాతలిభార్య) 87
ఖావుర్లడు 818
ఛాని 62
ఫీమబఅుడు (ధృ) 144
ఫీమ జేనడు (ధృ) 144
ఫశు సేనుడు (థి) 144
భీమ సేనుడు (మునికళ్యపుఅకొడుక) 62
ఫీముజేనుడు (జన మేజయడిథన్ముడు 7
ఫీనుజేనుడు (పరీశీశ్తుకాడుక) 101
భీమసేనుడు 881
ఫీనాడు 66 102 142 148 160.1658
16% 165 169 170 176 178
180 190 192.205 210.214
247.250 262 254 2565 268 268
267 268 270 294 295 810 812
826 229 880 885.887 889.
848 346.349 850 36% 368
865 866 871 274 88 886 887
san 201 nan $94 $98 400 401
858 860 862 868 868 872 878
878 88౧ 884 858 893 848 ౪-9
40: 402
జేవవతుడు 1౮2 109 111118
భుతున్యుడు 100
భూమి పాఆడు 66
భూరి తేజుడు 66
భూరిద్యువ్ను డు 820
భూరి కనహడు 248 854
భృగుడు (ము 14.17 68 291 822
ిరవవాండుడు (నా 50
భాతఈనుడు 88 84
ము
ఈండఅకడు (౫) 50
నుంధర 267
మందనపాఖజడు (ము) 804 $06 $818
మనసు 60
మణిజాగుడు (నా) 21
మణీనుంతుడు 66
మణీవావానుడు 56
శణీస్క.ంధుడు (౫) 50
వుతంశడు (క) 820
వశీ 60 66
వమతిజారుడు 8 38
శురిముకుడు రక్
నుత్స్య రాజు
ముక్య రాజు గ్స్7
తుదయంతి 140 285 286 పఫ్ర286
తదకడు 66
వానన్వీని 68
మనువు 02 64 822
మునోజవుడు 68
మనోదతుడు త్ 7
వమునోవార 68
మన్మథుడు 98 106 820
తునమత ఫు10” 118 ఫు118
మయుడు 804 807 809-8312
మయూరకడు 850
వమయూరుడు 60
మరీచి 60 146 $22
వురుత్తుడు 829
వు ర్యాద (సురా చీనుడి భార్య 57
9 _(రోవాతిథ భార్య) 6?
మజళయథ్వజుడు. 849 ఫుత*9
తు హాభాహుడు (ధృ 144
నుహోభయయం 64
మవోభిముడు 108 104 85:
మహోభానూడు 67
మహావీరుడు 66
మువావానుడు (నా, తతుక సంతతి 60
9 నాం ధృతరాష్ట్రం సం) 50
మహీస్మం తుడు ఫుకిఉ?
మవళోదరుడు (ధృ) 144
తఅనోదరుడు (నాా 21
మహకాజసుడు 66
మాండవ్వుడు (ము) 49 125 126
818
మాంధాత 44 51 829
మాతంగి 64
సరె
కలీ హాదల్యుడు
౧
జాగ కనావ రంల గాన కా అననకమాబ్రానన్యాకావవనుతునులతన ఏ పుభనానోరాళసుకుతనటిలు పవరసబానపద పాలు లాని వార
మా(దవతి 108
మూ[ది 102 181 182 185 147.150
267 898
మాధవి 684
మానసనుడు (నా) 49 50
మారివష ఫు1.9 ఫ్రుజిర్6
మార్క_0 జేయుడు (వూ 818
మారణ[వియ 62
మాసారుడు (నా 50
మితసహుడు ఫుజక6
మిత్రుడు (అ) 61
మంజకేకుడు 66
ముద్రలుడు ఫు156 ఫు257
ముని 61 62
వాకుడు (నా 50
ముద్దరపిండతడు (నా) 21
ముద్రరుడు (నా 50
మూల 60
శాలకు ఫ్ర286
మూనషళాదుడు (నా 21
మృగమంద 64
మ్బ్గ వ్యాధుడు 68 146
మృగశిర 60
మృగి 64
మృతుడు (దా) 61
మృుత్యవు 64
వేధ 60
మేనక (ఆ) 17 62 92 98 146 157
82%
మె లేయుడు (ము 17 49 818
మాదుడు (నా శ్0
హాంజూయనుడు (ము తి18
హౌద్దల్యుడు (ము 49 257 పఫ్రు257 258
యతీ
య
ఈతి 668
యదుడు (యయాతి కొ.) 68 77 80.62
యదుడు (వను రాజా కొ 56
యనూుడు 84 40 66 67 126 258
259 261 291 821
ధర్మ బేవక 160 224
యమున 67
యయాతి 68 78.87 ఫు180
యవనుడు 827
రతవీనరుడు ఫు156
యశోధర 100
యాజాడు 216.218
యాజ వలు...డు (యమ) 818 855
Maa షః
యాధిష్టిరుడు చూ, ధర శై రాజూ
యుయుత్సుడు (ధృ) 148 168
తననన 62 68 108
మచూజనగంధి చూ, సత్యవతి
ర
రంభ (ఆఅ) 822
రంభ (ఆ కోధనుడిభొర్య 87
రశాంగుడు (నా) 50
రఘువు ఫు286
రజ 67
దశేభభడు (నా 50
గత 68
రతి 08
రతినజుడుంు 62
రధంతక పి
రమణుడు 68
కాజన్యుత్తన రక
16 ఖా
రాజూధిచేవి ఫు188
రాతతడు (నా 50
రాధ 181
రాముడు 44 51
రావణుడు 821
గాహున్రు 28 24 62 606
రుక్మి 66 849
రుక్మి (అర్జునుడి సారధి 55
రుక్మిణీ 65 289.291
రుత 100
రుతుడు 87
ఈచి (విజ) ఫు1l46
రుబీనడు 64
రు-చీకడు (జీవాతిథికొడునవ) ౪7
రుతుపర్డుడు ఫ్రు286
రురుడు (ము) 14 17.19 49
రుషభుడు (ఇ) 50
రుషి జడు 60
శేీణుతడు 84
చీణునుతి 102
శీవతి 61
రె ళ్యనడు (ము 818
రె వతణడు (ను 818
కోచమహూనుడు 06 846
రోతువార్ష ణుడు 1
తోముడు (ము 49
రోహిణి 60 264
రోహిత్లి (బఅ రాముడి భార్య) 65
రోహిచి (ఈరఖి జా 65
రాటదశర్ముడు (ధృ 144
ల
ఆమే 28 60 64.66 261 264
లజ్జ 60
అత 17
శాలల రంరా పాముకు. మకాము తాశాబునోపివకో
అత 284
అపిత 806
లోవు డు (చా) 61
లోహి తాతుడు 46
వ
వంగుడు ఫ్ర 81
వళ 62
వత్స ౮'జా 248
భపున్ష 48 108
వరా౦గి 7?
వరావాకరుకు (య 822
వలానాళుడు (నా) 50
వరుణుడు (౫9) 62
వరుణుడు 84 85 51 61 64 108
491 299 .00 821 827 851
వర్ష 284 285
వర్వనాడు 68
వళిష్తుడు (మ) 92 104 107-110
141 227.288 ఫు 229 ఓ85.287
289 240 264 291 806 822
వసు బేవ 100
వసుజేవుడు 65 129 147 290 29!
294 857 864
వచుపదుడు ర6
వసునునస్సుడు 84 86
వనురాజూ $5 56 12
ఫ్ర881 842
వసువు (ఏ. దే ఫు 14
భసుసిణుడు, చూ కగుడు,
వాట ధానుడు 606
చాత కేగుడు (ధృ) 144
వాతాసీ (దా 601
చాత్స్యుడు (ము 49
820 8531
విదురుడు
వాను దేవుడు (ము) 68 291
వామనం ఫు 4
వామనుడు (చా) 21
వాశనుడు (మ) 822
వాయుభతుకు (ము 818
వాయవు 84 66 142 150 284 258
261 291 841
వా మ వేనుడు 66
వాలఖిల్య్యు లం 17 81 82 02 822
వాలి తఓి1
వాలిళిఖుడు (నా) 21
వాసజడు (నా 50
వాసుకి (నా) 11 21.28 58 89 41
50 62 821
వింద ఫు 186
విండుడు (ఆవంతి రాజు) 847
విందుడు (ధృ) 148
విశటాననుడు (ధృ) 148
వికర్ణుడు (ధృ) 148 269 272 380
888 891
వివంరుడు 100
విషరుడు 62
విఘ్నేశ్వరుడు ఫు 64
విచిత వీర్యుడు 102 114-110 122
861
విచి తుడు 66
విజయ (భుమన్వ్యుడి భార్య) 100
విజయ (పవాబేవుడి భార్య) 102
విదడరుడు ౧6 102 124 126 128 182
185 144 151 152 166_168
170 173 176 180 186.188
190 191 198 195 266 270
274 854 872 879 8716 £77
విదూరథుడు
980.884 891 898 895 897.402
విదూరథుడు 101 287
విద్య 68
విధాత 61 ౪20
వినత 20 21 25.2? 87 61 62
వినతుడు ఫు67
వినాళనుడు 62
విప్రచిత్సి (డా) 61 65 821
విభావసుడు 80
విభీవణుడు 849 850
విఖివణుడు (య) 828
విమఆపీిండజడు (నా) 21
విరజనుడు (థృ) 141
విరజుడు (నొ) 2
విరాటరాజు 66 418 258 369
విరావి (ధృ 144
విరూపాతుడు (ఇ) 6! 6h sat
వికోచనుడు (దె) 61 821 $91 892
విరోవాణకడు (నా స్౦
వినళ్వతుడు (sy) 6l 07
వివింళలి (ధృ 148 880
వివిక్సుడు (ధృ) 148
విళాఖ 00
విళాలాతండవ (ధృ l4 పే
విశోళుడు 65
వి కుతుడు (గం 62
విశ్వశర 68 278 477 820 841 $28
విశ్వరూపుడు 821
విశ్వామి తుడు be 98 99 229.284
విశ్వావసుడు (no) 17 66 423
బిశ్వడు 66
వమ్షున్న 22.24 $$ 59.61 65 464 810
శిభ్వవభ్యుడు 844
18 శంఖళిరుడు
న.
వివాంగుడు (నా 50
వీరుడు 62 66
వీరణకళడు (నా 50
వీరభాహుడు 144
వీర్యవతుకు (నా “1
వృత్తుడు (నా il
బృతుడు 62 ౧౦ 228 ఏ4]
వృద్దళ ర్మ 67
వృషపర్వుడు (దా 01 6568 72 74.
77 810
వృష ౮ సుకుడు ఫురీ6 |!
శీగవతుశు (-) ౪1 60
జే౫ వతుడు (నా) స్!)
కోశీ (నా గీ)
జేతీస్కుంధుడు (వా 50
చేచాంగుడు (బూ) గ0
దేన రాజు 67
ఎనవళ్వతుడు b7
వెళం పాయనాడు 4 5418 54 10" 818
వ్యాసుడు (ము) 14 4 ఉత hi 1455
58 59 lO 11.1421 148 184 142
151 167 £02.20% 220 a2 250
255 257 461 202 2.8 274 818
805 §51 52 గీరి 857 871 ౪98
వ్యుషి కాళ్వుడు 139
వుగ్యాఢోధరుడు (ధృ) 144
ధ్
శంక పాలుడు 17
కంతకర్ణుడు (నా $0
శంకడు (స వేంజబ దండి కాశుక) 118
శంఖసిండుడుం (౫) 2
శంఖమాఖుడు (బా) 21
శంఖశివడు (బా) 21
= మారాకు. జాడ దాలు జలాలపై
కంఖుడు
శంఖుడు 248
శంఖుడు (నా) 21
శంతనుడు 101 108_110 114 117
104 154 157 8:0 881
శంబరుడు (చా 61
శళటాసురుడు ఫక్ 1
శకోంకఆ 91.97 99 100
శశోని 65 1౮8 167 181 194 248
265 4606 269 8354 866.8368
871.878 875 7 876 880
§88_8865 887 888 894 896 897
400_402
శకుని (నా 50
శకి (ము) 282.284
శి 264 291 819
శరుడు (దా) ౪1
శతభినం 61.
శతానందుడు (ము) ఫు1రీరి
శయసీ కీడు (జవమేజయుూడి కా) 108
శతానీకుడు (నకలుడి కా.) 102 495
శతాయువు 67
శతుతపనుడు (దా 61
శనై శ్నరుడు 67
శబఅుడు (చ) 21
శమోశనమూని (ము) 42 44
శనణడు 68
శరణుడు (నా 50
కరద్వంతుడు (ము 158 ఫ్రు1ర్ళీ 154
శరభుడు (నా, తతళ నం), 50
శరభుడు (శా, ఐళశాభతవం ఎ) 50
శరభుడు (జా 61 5
శరాసనుడు (ధృ) 148
శర్మగుడు (మృ 49
19 శనవథం
శర్మిప్ప 68 72.81
శర్యాతి 17
శర్వుడు 68
శలళరుడు (న 50
శఅ్భ్యుడు ర 65 181 167 248 245
248 249 251 265 850 854
తీరక 865
శాండిలి 068
శాండిల్యుడు (3) 49 818
శారణుడు 287
శార్హర వుడు (ము 48
శారదండాయని 188
శారూలి 64
శాలిపిండుడు (నా) 21
శాలికిరుడు (గం 62
శాలినోగతుడు (ము 20: 208 205
శిఖండి 66
శివి 84 86 101
శిబి (ద) 61 65
శిలి (నా 50
శివ 08
శివుడు 28 220 246 248 249 258
259 201 297 810 822 885
శిశుపాలుడు 65 248 2145 846 ౪58
857.860 862.864 867
శిశితుడు 68
శిశురోముడు (శా) గ0
శు 64
కుకుడు (ము రీ ఉం 818
శుకి నుతి 56
శు[తేడు 68 68_71 78 74 76 79_
81 110 820 881
భునచడు 66
శుచే
అదా యడాాను ఇడా రాలా. పాతకాలు. అలా కా న్ా
శుచి (వ, దే ఫ146
శుభ 128
కుభాంగుడు 248
శూరసేనుడు 126
కూర సేనుడు (నితంతుడిపు,తుడు) 261
కూర్చదడు 849
శృంగ బిరుడు (నా 50
శళ్చంగ (ww) 42 44
శృంజయాడు ఫు[59
శేషుడు (నా 21 ?2 87 88 ౮02 08
146
ఇ శీయుడు చూ పాతక
శోదంకడు (ము) 49
శౌనకదని (యు)!
శ్యని 62 64
గోద 00
శ్రవణ 0]
శీనుంతుడు 66
శీవహుడు (నా ౪1
(శ్రుతకీర్తి 102 295
(శుక బేవ ప్ర1శీర
శుత్మశ్రన ఫు185
కుత కవనుడు (మ) 7 49
(నత సేన 188 ఫు1౪88
(శుతకీ రి ఫ్ర188
(శుక సేనుడు 248
(శుక 'నీనుడు (జనమేజయాడి ఈం 7
(శుతసోముడు 102 295
కుతాయాను 66
(కేణినుం తుడుం 66 24§
శోజతిముంచుడు 846
శ్యాశిరతుడ (బ్రా 61
శ్వాస ల
45 64
20 సణుడు
జడ అనా... న లు.
a3 297 298
"శ్వేక కేతు (నా) 17 48 140 $140
న
సంకర ణుడు 248 287 927
సంజంరూడు 401 402
నంపాొతీ 62
డం[పియ 101
సంభవ 1286
నంయాతి 68 87
బంవరణుడు 10౮1 445.228 ఖ229
సంన రవకు న్యా ఏ1
సంఇరుడు (ము 0జీ
సంహ తాపనుడు (నా 50
సంసా 128
చంప్లోగాడు (=) 61 65
సత్యకి ర్యుడు 181}
సత్యజతడు 297
సత్య జిత్తు 178
సత్యభామా 289 491
సక్యభతి §7 110 111 118 114 116
i117 టల 182 149 160
ఫు1త?
౫ ంథధళళతి గరి
కాళి ఫ్రర్రి
మత్స్యగంధి 57 558 ఫ్ర88!
యాోజనగంధీి 58 108 110 11౪
118
సత్యవాక్కు_డు (గలు 6%
సత్య నతుడు 128 248
సత్య నేన 28
సళ్యుడు (మ) B18
భరతుడు జే ప్రు146
'సత్వుడు (ధృ) 148
చదుడు (ధు 144
'ననత్క్కుమారుడు
ననత్కుమారుడు 65 67 110
సమోచి 284
సముడు (ధృ) 148
సవాద సేనుడు 66 248 858
సత్ఫుద్దుడు (నా) 50
సరవ Kk
సరస్యతి 8238
నర స్యతి (మితి నారుడి భార్య 8న
సర్వగురు 102
సర్వసార ౦గుడు (జా) రీ0
సవితృడు (౪) 61 08
వశాజవుడు 66 1012 147 150 104
165 178 1౪0 :90 195 a46
248-250 254 268 270 295 6406
848 847.850 852 858 857 359
$65 87: 875 881 894 896
898 401
సహా జేవుడు (జరాసం కొం 840 842
$46
సవహా(సపాదుడు 1శ 19
సహుడు (ధృ) 148
సాంబుడు 248 287
సాత్యకి 66 248 291 294 871
3 జీయుడు 287
పాళ్వతి 862 ౪68
సారణుడు 29!
సార మేయుడు 7?
సారిస్ఫక్యడు (04
సారుడు 26!
సార్వభ "మర ఫ్రర4
పార్వభానూడు 87
సావిత్రి 225 427
సా ల్వేయాడు 261 827
21 చుబలండు
పాళ్వుడు 115 116
వీంహిక 61 64
సిధారుడు 66
ిద్దుడో (గం) 62
జంతు (£) 275 276 స్ర277 278
సుకన్య _7
సుకుమారుడు 248 846
సుజనూరుకు (నా 50
సుఖనేచజుడు (నా) 50
సుచంగుడు (౫6) 62
సుచి(కుడు (నా) 50
శత పసుడు ఫు 120
సుదహీణుడు 248
సుడాసు 140
సుదప 87
ను'దేస్ల (థృత రాముడి భార్య ) 128
సుచేస్తే (బలిభార్య) 120 ఫు 121
ఫు ) 881
సుద్యుమ్ను డు ఫు 67
సుధన్వుడు $46
సుధ న్వూడు (ము) ౪91 892
సునంద ((పతీపుడి భార్య) 101
సునంద (భరతుడి థార్య 100
సునంద (పార్వభౌముడి భార్య) 87
చునకుడు (మా) 818
సునీథురు తిర
సుశాభుదు (ధృ) i148
సునాముడు (మ్బ 855
సుసర్జుడు (Ko) 62 66
సుపార్మ్యడు 446
సు(పతీక౦ం ఫు64
ఈ(పతీకడు 80
జుబఆుడు 118 858 865
చుబఆండు
వుబలుడు (ము 81తి
ఈబా హుడు (ధృ) 148
హచాహుడు (నా) 21
జుచావహును (1) 66
బాహువు (2) 66
సుభగ 62
నాళ (ద 102 286 288.295
mp oR 101
ఊఉనతుంతుడు (మ) 2 5 48 $18
అమి రుడు 66 248
జమి[ తడు (మ) 818
నువనూఖుడు (జా) 21
సుయజ్లై 87
చుయళ 101
నుర 64
నురథుడు 66
నురఖి 64 65 109 119
జరప 64
ఈ రా-బీనుడు 87
జరావాఖుడు (౫) 21
భురోముడు (శ్వా 50
సులోచగుడు (భృ) 148
సునర్చుడు (భృ) 14t
ఊనర్హ 100
జువర్లనర్భ్మ 48
సునర్మ (థు 144
బువాక్క.. (ధృ) 144
నువీజడు 66
స వతుడు (ఈ) 818
సుశర్మ 248
సశ్రక 128
స కను 87
చమ యుకు (భు > hdd
సాూాంస,
నుెషీణుడు 248 287
సుెషేణుక (దా గ్
నువాసుడు (ధృ) 144
సువో (ఈడు (భుమి తాం ౧0
సువనో తుడు (శవా శేవుడి శూ) 10౫
నూయ్ముడు 6 bb
నూపహీతుడు తట?
నరార్యవర్చన్సుడు (గం) b2
ఘార్యుడు (దా 6!
నూర్యుడు కతి 24 66 180 ఫు[౫౧
YY 227 228 hb SU
చీశాని (ధృ) 144
సనీవాచింగున: ౪6 21౪ Bol 31
సోముడు సు156 ష్లు!న7
పోతకీ ర 144
ల 1b 187 248 Yh
268 ౪౫4 876
సోమ్మశనసడు 7 శం
సోముడు 8
భూ లాడు. ఫుజరిల
బూర భేీయి 2564
జర లేదణడతు 119
పరీభ మిత్రుడు ౪4
లుకు (ర జలో వొకడు) 68
స్టాణుడు (ుహ్మామోా సస భు, లట
నరూఅ”కేకుడు [7
సృనయాడు తట]
స్వఠ్భానవి ( రాహాంవుతాతంగు) ౪7
స్టు ర్భాశుడు (రహా) ౫2 6| nb
స్వాతి 60
ఫా
జాంకుడు (౫౦) 65
నాంకుడు B26 BBL wom 828